Thursday, February 28, 2019

Movie as divine intervention

                                                                                సమన్వయ దృష్టి 


                    ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవిందు గారు భారత దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లివారికి, వారి ద్వారా యావత్తు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు    ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మాయ నుండి బౌతిక యాంత్రిక లోకం నుండి ఆలోచనతో ముందుకు వచ్చిన, గ్రహించేకొలది ముందుకు వెళ్ళే దివ్య రాజ్యం లోకి బలపడటమే యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని స్పష్టం చేయుచున్నాము.  విశాలంగా యావత్తు మానవజాతి శ్రేయస్సు కొలది మమ్ములను  సూక్ష్మంగా అనుసరించండి.


22. తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మేము కోరినట్లు ప్రత్యేకంగా సాక్షులను ముందుకు పిలిచి, దేశ అధ్యక్షులు వారి తరుపున మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా పరిగణించి గ్రహించడమే లోకం word split format లో ఉన్న లోకం తో అనుసంధానం జరగడం అనివార్యం, మేము ఇంకా ఎక్కడికి వెళ్ళడం లేదు అని చూడవద్దు ఏదో కారణాలు ఉన్నాయి అన్నట్లు ఎవరూ మమ్ములను గ్రహించకుండా చెయ్యడం ఇతరులను గ్రహించకుండా చెయ్యడం అనే నిత్యం మృతం లో కొనసాగిపోతూ ఆలోచన తో నూతన యుగం లో బలపడకుండా ఇంకా వ్యక్తులు కొలది ముందుకు వెళ్ళాలి  అనుకోవడమే అవివేకం అని గ్రహించి తక్షణం సాక్షులు అందరూ ముందుకు వచ్చేలా మీడియా, మేధావులు న్యాయ స్థానం వారు, గవర్నర్ కార్యలం వారు హాస్టల్ వద్ద వ్యక్తులు అందరూ దేహం పరమైన వ్యహారం చెయ్యాలి అ విధమైన గుర్తింపు తమకు రావాలి ఇతరులకు రాకూడదు అని మంచి మీద గాని చెడు మీద గాని కోరువడం,సత్యానికి, సూర్యునికి, నూతన పరిష్కారానికి బిన్నంగా వెళ్ళడం అని గ్రహించి తక్షణం సత్యం గ్రహించి అప్రమత్తం చెదగలరు.    ఈ క్షణం తమకే కాదు యావత్తు మానవజాతికి ముక్తి అనగా మాట మాత్రంగా మాయ నుండి బయటకు వచ్చి ఇక వెనుకకు చూడకుండా ఆలోచనతో నిత్యం చెప్పుకొని విని రోజుకు 60 -70 పేజీల సమాచారం గ్రహించడం వలన బౌతికంగా బలంగా ఉన్నాము లేదా బౌతిక బలహీనం గా ఉన్నాము అనే మాయ పోతుంది అదే విధంగా ఇంకా తాము బౌతికంగా ఏదో చెయ్యాలి, ఇతరులను చేయ్యనివ్వకూడదు లేదా బౌతికంగా తామే బలమైన వారము ఇతరులు ఏదో కారణం గా బలహీనులు పాపాత్ములు తప్పు చేసిన వారు అన్నట్లు ఒకరిమీద ఒకరు నెట్టుకోవడం వలన ఇప్పుడు గ్రహించిన కొలది యావత్తు మానవజాతి మాయ నుండి బయట పడవలసిన పరిణామాన్ని తాము అనగా మీడియా పొలిసు న్యాయ వ్యవస్థ తమకు పరిది లేదు నూతన పరిధి లోకి రావడం అనివార్యం అని తెలుసుకోకుండా అదే విధంగా సినిమా వారు ఏదో సినిమాలు కధలు తీసి ఏదో చెప్పడం కూడా మాయ అని గ్రహించి మహారాణి సమేత మహారాజ వారిగా మాతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అదే అందరి ముందు ఉన్న దివ్య కర్తవ్యం మనుష్యులు మాయ నుండి శాశ్వతంగా సమూలంగా, సమోహంగా బయటపడే అవకాసం ఇప్పుడు ఆ రూపం లో ఉన్నది కావున తమ ఇంటిపేర్లు కులం బౌతిక అనుభవాలు లోట్లు అన్నీ వదిలివేసి దివ్య రాజ్యం లో చేరడం వలన మానవజాతికి కొనసాగింపు రక్షణ ఉన్నది అని  గ్రహించి వరం గా తరించండి        

21.  సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి --38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్ చెందిన రామ కృష్ణ సరోజిన సురేష్ హారిక, ధనరాజ్ మురళి, నాగబాబు ఇతర చుట్టూ ప్రక్కల వారి భంధువులు చుట్టాలు కులం వారు అందరూ వారి ఆస్తులతో దివ్య రాజ్యం లో చేరినట్లు ప్రకటించుకొని, గవర్నర్ గారికి సమాచారం చెప్పి మీ వెనుక ఉన్న మీడియా చానల్స్ మేధావులు పండితులు పొలిసు న్యాయ వ్యవస్థలో ఉన్న వారు, సినిమా రంగం లో ఉన్న వారు అందరూ దివ్య రాజ్యం లో చేరడం వలన ఇక ఎవరిని బయపెట్టి బాధపెట్టి బ్రతకవలసిన పని లేదు ఇప్పుడు అందరూ ఆలోచనతో బ్రతకాలి అప్పుడే సూర్యుడితో అనుసంధానం వస్తుంది, అని నిత్యం గ్రహించాలి అదే దివ్య రాజ్యం కమ్మ కాపు రెడ్డి వెనుకబడి వారు, sc st కులాలు వారు అందరూ ముస్లిమ్స్ తో సహా దివ్య రాజ్యం లో చేరడం వలన మాయ పోతుంది లేదా మాయ వలన వ్యక్తులు ఇంకా కులం అని కుటుంబం అని వ్యక్తిగతం సంభంధం రాజకీయ ఆధిపత్యం పదివి ఆధిపత్యం శారీరక సుఖాలు, దానం లాబం అని ఇతరులను బయపెట్టడం మోసాలు చెయ్యడం దౌర్జన్యం చెయ్యడం వంటి పనులు తక్షణం ఆపివేసి, మా కులం మా భంధువులు అని వేరు వేరు భందాలు అన్నీ మాకు సమర్పించి అనగా మమ్ములను వాక్ రూపం లో ఉన్న శాశ్వత తల్లి తండ్రి గురువుగా గ్రహించడమే దివ్య రాజ్యం ఇప్పటి వరకు అజ్ఞాతంగా ఒకరిని ఒకరు అవమానిన్చుకోవడం కూడా మాయ వలన జరిగినది, అని గ్రహించి మాయ నుండి బయటకు రావడం కోసం మమ్ములను మానవజాతికి వరంగా మీ మద్యం కాలం పరిణామం గా తీసుకొని వచ్చినది అని  గ్రహించండి,  మా భందులు చుట్టాలను కూడా మాకు శిష్యులు గా పరిచేయం చెయ్యండి శ్రీవల్లి మణి బాబు బుజ్జి కుమారి రెడ్డి చిన్న అందరిని మాకు శిష్యులుగా పిల్లలుగా మమ్ములను జగత్తును శాశించి పురుశోత్తముడిగా పరిచేయం చేయడం వలన మమ్ములను గ్రహించాకూడా దు అని ఎవరిని ఏమి చేసినా అన్నీ సరిదిద్దబదతాము అందరూ ముందుకు వచ్చి మమ్ములను తెలుగు వారి తరుపున రామోజీ ఫిలిం సిటీ  మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి నిత్యం గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు ఇక వెనుకకు చూడకుండా నిత్యం మా గూర్చి చెప్పుకోవడమే పరిష్కారం ఇంకా మీరు  ఏదో మంచి చేసారు చెడు చేసారు అని ఎవరూ ఎవరికి చెప్పుకోవలసిన అవసరం లేదు మా గూర్చి విస్తంరగా చెప్పుకోవడానికి అందరూ సంతోషంగా ముందుకు రావడమే దివ్య రాజ్యం నూతన యుగం అని   గ్రహించండి             

20. సాక్షులు అయిన డా బాపూజీ రావు మరియు సుభాష్ చంద్ర బోసు గారు, రామకృష్ణ గారు  తదితరులు మమ్ములను గ్రహించకుండా ఏదో రకంగా అటు ఇటు అవ్వడానికి కారణం అయిన అయిన వారు ఇతర సాక్షులు భరత లక్షిమి గారు, సుశీల గారు, చిత్కలా దేవి గారు, రాజేశ్వరి గారు, నాయుడు గారు తదితరులు తక్షణం ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల గవర్గారిని చేరుకొని మమ్ములను గ్రహించండి, తిరుపతి నుండి రాజారత్నం గారి కుటుంబం సబ్యులు మరియు, రజని గారి కుటుంబ సబ్యులు అందరూ ముందుకు వచ్చేలా చూసుకొని పండితులు మేధావులు విస్తారంగా గ్రహించి ప్రజల్లోకి వెళ్ళడం వలన మాయ నుండి బయటకు వస్తారు, ఇంకా ప్రపంచం వ్యక్తులు కొలది కుటుంబం కులం కొలది లేదు ఆలోచన కొద్ది సర్వం ఒక మాట ప్రకారం నడిచిన కొలది ఉన్నది అని   గ్రహించండి.     కావున దృశ్యం అయినా సంఘటనలు అయినా మంచి అయిన చెడు అయిన మమ్ములను మించి లేవు అని  గ్రహించి సూర్యుడి నడవిడి చూసుకొని మాట గ్రహించి ముందుకు వెళ్ళాలి అలాకాకుండా  మాయలో సంచరిస్తూ సాటి మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ తాము మాయ నుండి బయటకు రాకుండా ఇతరులను రానివ్వకుండా చేస్తున్న వారు అవుతున్నారు అని గవర్నర్ గారు అధికారికంగా గ్రహించకుండా చేస్తున్న ఆదరూ ముందుకు వచ్చి గ్రహించగలరు మాకు, బౌతికంగా కోరికలు కొలది జీవించాలి అని ఉన్నది అని అనిపించినా అలా చూడకండి ఆలోచనతో చూడండి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి అందరూ మాయ నుండి బయటకు వచ్చుటకు నిత్యం గ్రహించాలి అదే దివ్య రాజ్యం వ్యక్తులు కొలది వ్యహరాదు అదే దివ్య రాజ్యం అని   గ్రహించండి ఎవరిని అవమానిన్చినారో వారి గౌరవించి అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి అదే దివ్య రాజ్యం      

19.  భౌతిక ప్రపంచ రాజకీయాలు, భౌతిక వ్యహారాలు అన్నీ ఇక మాట ప్రకారం ఉన్నాయి అని ప్రతి ఒక్కరు గ్రహించి ఇక మనుష్యులు బౌతికంగా వ్యహరించడానికి లేదు అని   గ్రహించి అప్రమత్తం చెందగలరు మాకు నడుస్తుంది మాకు బాగానే ఉన్నది బౌతికంగా మాయలో ఎవరు ఏమైతే మాకు ఏంటి అని విశాలంగా ఆలోచన ప్రకారం వెళ్లకుండా గొప్పతనం ప్రకారం గ్రహించకుండా ఇంకా వ్యక్తి గతంగా వ్యహరించడం మోసాలు చెయ్యడం చెల్లని రాజకీయాలు  పరిపాలన మీడియా చానెల్స్ జరిగిన కొలది ఏదో చెప్పడం తాము ఏది చెప్పాలి అనుకొంటే అదే చెప్పడం చెప్పకూడదు అనుకొంటే చెప్పకుండా వ్యహరించడమే అందరూ చేస్తున్న పొరపాటు, అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.

    
18. సాధారణ మనిషి మేము మోసం చేస్తున్నాము, మమ్ములను మించిన గొప్పతనం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, మేము ఏమి అంటున్నామో గవర్నర్ గారు అధికారికంగా గ్రహించకుండా చేస్తూ, పోలీసులు రాజకీయ నాయకులు. మీడియా చానెల్స్ సాక్షులు ప్రైవేట్ వ్యాపార వ్యక్తులు, మమ్ములను బౌతికంగా మించిన వారు, భౌతిక తారతమ్యాలు కొద్దీ, ఏదో సాకుగా గ్రహించకుండా కుటుంబం వారిని కులం వారిని అడ్డం పెట్టుకొని గ్రహించకుండా మేము విశాలంగా ముందుకు రాకుండా చెయ్యడం మంచిది అనిపించడమే తెలివి తక్కువ తనం అని  గ్రహించి, మా కోసం ఇతరుల జీవితాలు అటు ఇటు చేసినా పర్వాలేదు ఇప్పుడు తమకు ఉన్న భౌతిక స్థితి ఏ ఎక్కవ అనిపించడమే అరాచకాలకు కారణం అయ్యినప్పుడు వాటిని మాకు సమరించివేసి మమ్ములను గ్రహించి కొలది మాయ నుండి అరాచకం నుండి భౌతిక మాయ ఉంటేనే శరీరం కొద్దీ ఏదో చేస్తేనే లోకం నడుస్తుంది భౌతిక వారసత్వం కొద్దీ భౌతిక బలం కొద్దీ ఏదో చెయ్యాలి వాటి గూర్చి చెప్పుకోవాలి చెప్పకూడదు అని తమ సొంత ఆధిపత్యం కొద్దీ వ్యహరించడం అంటే వెలుగులో చీకటి లో  ప్రయాణించడం అని గ్రహించండి, సాక్షులు సహకారంతో గవర్నర్ గారు మమ్ములను గ్రహించేలా చూసుకోండి అందుకు పోలీసులు వ్యక్తులు , మీడియా అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి సమిష్టిగా మమ్ములను ఉపయోగించుకొని మాయ నుండి బయటకు రావడమే చరిత్ర అనగా ఇక భౌతిక ప్రపంచం మీద ఆధారపడి ముందుకు వెళ్లడమే కంటే ఆలోచనతో ముందుకు వెళ్లడం వలన మనిషిగా తాము బ్రతికి ఇతరులను ముందుకు తీసుకొని వెళ్ళగలరు           


17.    మమ్ములను బోతికంగా చూడాలి వదిలివేయాలి అనే పద్దతి వలన ఇప్పుడు ఉన్నభౌతిక స్థితులు కొనసాగాలి, అనగా తాము  బోతికంగా ముందుకు వెళ్ళాలి అదే విధంగా తాము రహస్యంగా ఏదో చేసాము అవి అన్నీ బయటకు వస్తాయి అన్నట్లు అలోచించి మమ్ములను గ్రహించకుండా ఎవరూ గ్రహించకుండా చెయ్యడం ఇంకా నేరం చెయ్యడమే కాకుండా దానిపై కూర్చుని యావత్తు మానవజాతిని మాయలో ఇరుకొని పోయేలా చెయ్యడం అని   గ్రహించండి, పోలీసులు వ్యక్తులు మీడియా ఎవరైతే గవర్నర్ గారిని మమ్ములను అధికారికంగా పట్టించుకోకుండా చేస్తున్నారో వారు అందరూ ఆలోచన పెంచుకొని ఒకర్ని ఒకరుమాయ మోసం పెంచుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత మమ్ములను గ్రహించడానికి మార్గం సుగమం చేసుకోండి మమ్ములను తప్పుగా చూపి మానుండి పరిణామాన్ని పరిష్కారాన్ని గ్రహించకుండా అందుకు ఇంకా మమ్ములను సాధారణ మనిషిగా కులం కొద్దీ కుటుంబం కొద్దీ వ్యవహరించడం వలన పరిష్కారం శాశ్వతం అవదు, ఇంకా మమ్ములను మించిన పెద్దతనం లోకం ఉన్నది మాట ఉన్నది అని భావించడమే అజ్ఞానం అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గ్రహించి భౌతిక విషయాలు వదిలివేసి ముందుకు రాగలరు, అదే దివ్య రాజ్యం   
      
16. మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వదిలివేయడం ఒక పంతం అరాచకం గా భావించడానికి ప్రధానకారణం రహస్య కెమెరాలు అని తమకు తాము ప్రతి ఒక్కరు గ్రహించి, గొప్పతనం అమాయకత్వం అజ్ఞానం తెలివి తక్కువ తనం తో లోటు గా చెలగాటం పెట్టుకోవడం ఎప్పటి నుండి ఉన్నది అది ఇప్పుడు రహస్య పరికరాలు తోడు అయ్యి మోసాలు చెయ్యడం ఇప్పటికి మమ్ములను విశాలంగా  గ్రహించకపోవడం  వలన మా బోతిక స్థితి మీద ఆధారపడకుండా ప్రవర్తించడం వలన, దేహ   పరమైన వ్యహారాలు భౌతిక వ్యహారాలు వలన ఆధిపత్యం కొనసాగుతుంది భౌతిక ప్రపంచం భౌతిక సంబంధాలు భౌతిక వ్యహారాలు మా వలన కాలం చెల్లిపోయినవి అని   గ్రహించి, మమ్ములను కాలాతీతంగా   గ్రహించకూడదు, అని చేసిన తప్పులు పాపాలు మమ్ములను గ్రహించడం వలన మాట తో ముందుకు వెళ్లే దివ్య మార్గం వైపు వేళ్ళ తయారు కావున భౌతిక విషయాలు వదిలివేసి ఆలోచన పెంచుకోండి ఎదుట వారిని తగ్గించి భయపెట్టి వారిని పతన పరచడం వలన, వలన మనసు మాట పెంచుకోకుండా తమ కంట్రోల్ లో ఉంటారు, ఆ విధంగా తాము భౌతికంగా బలంగా ఉండవచ్చును ఎదుట వారు తమకు బయపడిపోవాలి భౌతిక అందం బలం కొద్దీ నైతికత తమదే అని చూపుకోవచ్చును అనే మాయ ఎప్పటి నుండి ఉన్నదే, ఆ పరిణామం మాతో మారాలి అనగా ఎదుట వారిని భయపెట్టి మోసం చేసిఆలోచనకు మాటకు విలువలేకుండా తమకు శారీరకం బౌతికంగా ఉండాలి, తమ భౌతిక ఉనికే సర్వం అనే మాయ నుండి బయటకు రావడాలి అని కాలమే మాట రూపం లో యావత్తు మానవజాతి మా నుండి పలికిన పరిణామం ఎవత్తు మానవజాతికి ఆధారం అని    గ్రహించి అప్రమత్తం  చెందగలరు      


15. మమ్ములను భౌతిక పర్సనాలిటీ ప్రకారం తమ తో పోల్చుకొని బోతికంగా వ్యహరించడమే సాక్షులు దగ్గర నుండి ఎన్నో మోసాలకు అరాచకాలకు కారణం అని  గ్రహించి, మేము బౌతికంగా అటు ఇటు అనిపిస్తున్న ప్రవర్తిస్తున్న తీరు ప్రకారం మేము ఏమి అంటున్నామో అలా కనపడుట లేదు అన్నట్లు పొలిసు, మీడియా, హాస్టల్ వద్ద ప్రైవేట్ వ్యక్తులు సీక్రెట్ ఎక్విప్మెంట్ తో అప్పటికి వినడం చూడటం వలన మా పర్సనాలిటీ అభివృద్ధి చెందకుండా, మేము గంటన్నరలో 10-13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడకపోవడం  వలన భౌతిక బలం కొద్దీ రెచ్చిపోవడం రెచ్చగొట్టుకోవడం వలన మనుష్యులు శాంతం ఓర్పు పెంచుకోకుండా మానవజాతిని మనసు మాట ప్రకారం గొప్పతనం గ్రహించకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని   గ్రహించి, ఇప్పటికైనా భౌతిక విషయాలు వదిలివేసి అందరూ గౌరవంగా ముందుకు వచ్చేలా చూసుకోండి, అనగా తాము ఇప్ప్పుడు ఉన్న భౌతిక స్థితులను కాపాడుకోవాలి అనే ఇతరులను బౌతికంగా ముందుకు రాకుండా చెయ్యాలి అని ఉంటుంది, కావున ఎవరి భౌతిక స్థితి మంచి గాని చెడు గాని నిజం కాదు, శాశ్వతం గాని అని తెలుసుకొని, ఎలాగైనా తాము ఎలాగైనా బౌతికంగా ఉన్నట్లు కొనసాగాలి అనే మాయ వలన ఇతరుల జీవితాలు బౌతికంగా అటు ఇటు చేసినా పర్వాలేదు అనే మాయ నుండి బయటకు రాగలరు.          


14. మాట మాత్రంగా మా పరిణామం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి మా మాట ప్రకారం ముందుకు వెళ్లడమే రక్షణ సామాన్యులం అయినా మమ్ములను తగ్గించడానికి ఇప్పుడు భౌతికంగా బలంగా ఉన్న వారే బలమైన వారు అనుభవం కొలది ముందుకు వెళ్ళుతున్నారు వారే గొప్ప అనుకోవడమే యావత్తు మానవజాతికి చేటు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మనుష్యులు మోసాలు దౌర్జన్యాలు చేసినా పర్వాలేదు రహస్య పరికరాల ద్వారా నియంత్రించ వచ్చును ఏమైనా చెయ్యవచ్చును అనుకోవడమే ఇప్పుడు ఉన్న తమ వారి భౌతికంగా ఉన్న ఉనికే లోకం అదే భవిష్యత్తు ఆర్ధికంగా సామాజికంగా బలంగా ఉన్న వారి వలనే బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం వలన అభివృద్ధి చెందుతుంది, అనుకోవడమే ఇప్పుడు నడుస్తున్న భౌతిక అభివృద్ధి అనే మాయలో భౌతిక అరాచకం అని  గహించి, భయపడుతున్న వారిని భయపెట్టి మోసాలు చెయ్యడమే ఇప్పుడు నడుస్తున్న తిరోగమనం, మాలో గొప్పతనం గ్రహించకుండా మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా గ్రహించకుండా మమ్ములను వ్యక్తులకు కులానికి, భౌతిక వ్యవహారాలలతో తగ్గించి, మా మీడియా మా పొలిసు వ్యవస్థ అన్నట్లు మమ్ములను సూక్ష్మగా గహించకపోవడం వలన తమని తాము ఇతరులనుమోసాలు చేస్తున్నారు అని తెలుసుకొని మమ్ములను సాధారణ మనిషిగా చూడటం ఆపివేయడం వలన మాయ నుండి బయటకు వస్తారు, కావున ఎవరూ వ్యక్తిగతంగా కోరుకోకుండా ఆలోచనతో ముందుకు వచ్చేలా చూసుకోండి, బౌతికంగా ఇలాగె ఉండాలి అలాగే ఉండాలి అని భావించడం తాము ఇరుకొనిపోయి ఇతరులను ఇరికించిమరీ తాము తరులపై పై చెయ్యి ఉన్నాము అనుకోవడం అజ్ఞానం అని, భౌతిక బలమే నైతికత గెలుపు అనుకోవడమే అజ్ఞానం అని తెలుసుకొని, ఆలోచనతో గెలవడం గెలిపించడమే అసలు ప్రయాణం అని గ్రహించి, అందరూ కలసి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను మా మనసుని మహారాణి సామెత మహారాజ వారీగా జగద్గురువులు సృష్టి ఇచ్చిన తల్లి తండ్రి గురువుగా జగద్గురువులు శబ్దాది పతిగా సర్వం మాట లోకి తీసుకొని వచ్చిన పరిష్కారం భావించడం వలన ఎప్పటి నుండి తక్కువ చేసి భయపెట్టి మరీ తామే పెద్ద అని భావించే ఆలోచనలు పనులు నుండి శాశ్వతంగా బయటకు వస్తారు అటువంటి వాటిని ఉపయోగించి తామే పైన ఉండాలి అనే మాయ నుండి బయటకు వచ్చి, ఆలోచనలో గెలవడమే అందరికి పరిష్కారం అని అదే దివ్య వరం దివ్య రాజ్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.                


13. ఆత్మీయులు తిరుపతి వాస్తవ్యలు  రాజారత్నం గారు, వారి కుటుంబ సభ్యులు, మరియు రజినీ గారు వారి కుటుంబ సభ్యులు, Dr నాయుడు గారు, రాజేశ్వరి గారు మరియు తణుకు లో నివాసం ఉంటున్న Dr రామ కృష్ణ రావు గారు, వారి కుటుంబ సభ్యులు, అనకాపల్లి నివాసం ఉంటున్న Dr  భారత లక్ష్మి గారు , చిత్కళ దేవి గారు, హైదెరాబాద్ లో నివాసం ఉంటున్న శాస్త్రవేత్త సుశీల గారు, తదితరులు వారి ఫోన్ నంబర్లు అందరివీ మా వద్ద లేవు మేము మెసుజులు పంపుతున్న వారు తక్షణం తెలుగు రాష్టాల గవర్నర్ గారిని చేరుకొని, మాయ నుండి బయటకు వచ్చుటకు తమకు తాము యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు అనగా మేము ప్రపంచానికి మహారాజు అవుతాము సర్వం మేము మా మాట అధీనంలో తీసుకొంటాము అని చెప్పిన తీరు తరువాత వాటి వివరములు నాలుగురిలో చెబుతూ వచ్చిన తీరు గవర్నర్ గారి చెప్పి సృష్టి ఇచ్చిన దివ్య మోడ్పు బౌతికంగా బ్రతికించి లోకాన్ని కాపాడుకోవాలి, మమ్ములను కేంద్రబిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించేయడమే యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని మీడియా సినిమా ప్రముఖులు ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంతులు, మేము నివాసం ఉంటున్న హాస్టల్ స్థాపకులు వ్యక్తులు మమ్ములను బౌతికంగా తగ్గించ వచ్చును , మమ్ములను బౌతికంగా సాక్షులు దగ్గర నిర్లక్ష్యం చేయడం వలన, ఏదో చేస్తే ఏదో జరుగుతుంది అనే మాయలో ఏదో రకంగా తమ ఆధిపత్యం ఉండాలి అనే మాయలో ఇతరులను మోసం చేసి దౌర్జన్యాలు చేసినా పర్వాలేదు  అనే మాయ నుండి బయటకు రాగలరు.  మమ్ములను గ్రహించకుండా ఇతరులను ఇబ్బంది పెట్టి ఎవరూ గహించకుండా చేస్తున్న పనులు ఆపివేసి అందరూ ఆలోచనతో ముందుకు వచ్చేలా రావర్తించడమే శాశ్వత పరిష్కారం అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.   
                  
12.  బౌతికంగా జరిగిన మేరకు ఆలోచన కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో ఒక్కటి చెయ్యడం అభివృద్ధి పురోగమనం కాదు, మనుష్యులు ఆలోచన పెంచుకొన్నప్పుడే ముందుకు వేళ్ళ గలరు, అందుకే సృష్టిని కాలాన్ని సూర్యుడిని నడిపిన ఆలోచన మాట తీరు యావత్తు మానవజాతి అందుబాటులో మా ద్వారా వచ్చినది అని స్పష్టం చేయుచున్నాము.  ఇక భౌతిక వ్యక్తి గతాలు వదిలివేసి మమ్ములను సృష్టి కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వంగా గ్రహించడం వలన నూతన ప్రపంచం new India న్యూ హ్యూమన్ రేస్ తయారు అవుతుంది నిత్యం కాలాన్ని నిపిలిపిన తీరువైపు వెళ్లడమే దివ్య రాజ్యం మమ్ములను, సృష్టిని కాలాన్ని నియమించిన వాక్ విశ్వరూపంగా గ్రహించడమే పరిష్కారం అని మమ్ములను ఏదో ఒకటి బౌతికంగా అటు ఇటు చెయ్యడం వలన మా గూర్చి ఇతరులను ఏదో ఒకటి చేసి భౌతిక ఆధిపత్యం ఉండాలి అనే మాయను నుండి బయటకు రాగలరు అదే దివ్య రాజ్యం, మమ్ములను మా మనసుని సృష్టిని నడిపిన తల్లి తండ్రి గురువుగా గ్రహించడమే తక్షణం తాము చేస్తున్న అజ్ఞానపు తప్పులు  నుండి పాపములు నుండి బయటకు రావడమే కాకుండా యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు, మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం వలన మాకు యావత్తు మానవజాతికి నిత్యం ప్రయోజనం కలుగుతుంది మమ్ములను భౌతిక నిర్లక్ష్యం చెయ్యడం, మమ్ములను వ్యక్తి గతంగా కులపరంగా భౌతిక లాభం కొలది భవించి మా కోసం ఇంకా కులం వ్యక్తి గత సంభంధాలు కొలది భౌతిక ఆధిపత్యం కొద్దీ వ్యవహరించ రాదు అని   గ్రహించి అప్రమతం చెందగలరు. కావున ఇంకా శరీరకాలు భౌతికాలు కోసం మీ వాళ్ళు మా వాళ్ళు అని అడ్డం పెట్టుకొని తమ ఆర్ధిక సామజిక ఆర్ధిక భద్రత మాత్రమే లోకం అనుకోవడం అవివేకం ఇప్పుడు భద్రత అందరిని నడిపిన మాట ప్రకారం ఉన్నది, కాలాతీతులమైన  మమ్ములను గ్రహించకుండా వ్యవహరించ రాదు కావున, మమ్ములను అధికారికంగా మేము కోరినట్లు పరిగణించి సాక్షులు మేధావులు అందరూ మా పై మనసు పెట్టి గ్రహించడం వలన మానవజాతి ముందుకు వెళ్ళుతుంది వ్యక్తులకు స్వార్ధానికి తావు లేదు కావున గొప్పతనం కాపాడటమే మానవత్వం అని   గహించి అప్రమత్తం చెందగలరు అనగా సమూలంగా తప్పులు మోసాలు దౌర్జన్యాలు చేద్దాం అన్నా వీలు కానీ దివ్య వాతావరణం మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించడం వలన నిత్యం బలపడుతుంది.,
   
11. భౌతిక ప్రవర్తించడం లో చెలగాటం ఆపివేసి ఎటువంటి పరిస్థితిలో కాలాన్ని నియమించిన మా ఆలోచనకు , మా నుండి వివరణలు పొందుటయే లోకం అని తెలుసుకొని మాయ చెలగాటం, భౌతిక వ్యవహారాలు వదిలివేసి, ఆలోచనతో మాటతో కాలాన్ని నియమించిన తీరును బలపరుచుకొని ముందుకు వెళ్లడమే అన్నిటికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, పరిణామాన్ని కి ఆధారమైన మా భౌతిక జీవితాన్ని గ్రహించి తెలుసుకొని మా ద్వారా సంభవించిన దివ్య పరిణామాన్ని గ్రహించడమే లోకానికి ఆధారం అని తెలుసుకొని మా వాదనలు పంతాలు మోసాలు వదిలివేసి , ఏదో రకంగా బౌతికంగా గెలవడం పై చెయ్యి అనుకోవడం మానివేసి ఆలోచన సృష్టిని నడిపిన మాటను నిలుపుకొని ముందుకు తీసుకొని వెళ్లడమే ఇప్పుడు ఒక మనిషిద్వారా  యావత్తు మానవజాతి అందిన పరిష్కారం, రహస్య కెమెరాలు వలన ఎటువంటి మోసాలు అయినా చెయ్యగలం మన చేతిలో ఉన్నది, ఈ విధముగా ఎవరినైనా నియంత్రించగలం, ఆ విధంగా తమ చేతిలో ఉన్నది అనుకొవడమే తెలివి తక్కువ తనం అని గ్రహించి, మనిషి మాటే గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరే లోకానికి ఆధారం అని గ్రహించి, ఇప్పటి నుండి ఆలస్యం చెయ్యకండ ఇంకా ప్రపంచం ఎంతో ఉన్నది ము ఏదో చెయ్యాలి అని బౌతికంగా భావించి ఇతరులను భౌతిక నియంత్రించడం, భౌతిక చల్లగాటలు పెంచుకొని తామే బౌతికంగా ముందు ఉన్నాము అనుకోవడమే యావత్తు మానవజాతి మనుగడకు అవరోధం అని గ్రహించి, తక్షణం తమ పదవులు, ఇంటి పేర్లు కులం వదిలివేసి ఇక భౌతిక జీవితం ఉన్నది ఉండాలి అనుకొంటే సాటి వారిని మోసం చేస్తారు అని ఇప్పటికే తెలుసుకొని, మేము చెప్పినట్లు విని మాయ నుండి బయటకు రాగలరు, అదే దివ్య రాజ్యం .                       


10. పెరిగిన టెక్నాలజీ తో మనుష్యులు మనుష్యులకు ఏదో కారణంగా హాని చేసుకొంటున్నారు, స్వార్ధం కొద్ది పదిగురు గ్రహించ వలసిన పరిణామాన్ని వ్యక్తి గతంగా  మలుపుకోవడం ఏదో రకంగా స్వార్ధానికి రెచ్చిపోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వకపోవడం వలన సాక్షులు దగ్గర నుండి కాలమే ఇచ్చిన పరిణామం లోకి తాము రాకుండా ఎవరిని గ్రహించకుండా చేస్తున్నారు అని   గ్రహించి తక్షణం అనకాపల్లి నుండి, తిరుపతి నుండి ఇంకా ఇతర ప్రాంతాలలో ఉన్న సాక్షులు తక్షణం రాజ్ భవన్ చేరుకొని గవర్నర్ గారి సమక్షంలో మరణం లేని దివ్య సాక్శాన్ని బౌతికంగా బ్రతికించి, యావత్తు మానవజాతికి ఆధారమైన దివ్య పరిణామాన్ని విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మాయ నుండి బయటకు వస్తారు, మమ్ములను వ్యక్తిగా సాధారణ మనిషిగా చూడటం మానివేసి ప్రతి ఒక్కరు బౌతిక శరీరకాలు వదిలివేసి, సూక్ష్మంగా  గ్రహించడమే యావత్తు మానవజాతి ప్రయనించవలసిన పరిణామం, ఇదే నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము అ మేరకు మేము యుగపురుషులం   అని వరంగా అందుబాటులో ఉన్నాము యాంత్రిక మాయ యుగం నుండి జ్ఞాన యుగం లోకి మానవజాతిని మలపడానికి వచ్చిన పరిణామం గా  తక్షణం మాయ బౌతిక సంభంధాలు వదిలివేసి మాయ నుండి పాపములు నుండి బయటకు రాగలరు ఇదే  దివ్య రాజ్యం. 


9. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బౌతిక దూకుడు ఆపివేసి, ఆలోచనతో సూక్ష్మంగా వ్యహరించాలి అని తెలుసుకొనే పరిణామం లో ఉన్నాము అని యావత్తు మానవజాతి తమ మద్య సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడే మనకు ఆధారం అని గ్రహించి, బౌతిక శరీరకాలు వదిలివేసి , ఇప్పుడు ఉన్న రాజకీయ విధానం బౌతిక పరిపాలన ఆలోచన విధానం చెల్లదు అని  గ్రహించి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా జగద్గురువులు అని గ్రహించుటకు మేము కోరినట్లు గవర్నర్ గారు ప్రత్యెక నిర్ణయం దేశ అధ్యక్షులు వారి తరుపున తీసుకొని మమ్ములను సూక్షమం గ్రా గ్రహించడమే యావత్తు మానవజాతి మాయ నుండి బయట పడు మార్గం అని స్పష్టం చేయుచున్నాము.  అనధికారిక దోరణి లు బౌతిక అభివృద్ధి అనే మాయలో, అదే విధంగా గా వ్యాపార పరమైన వ్యహారం కొలది ప్రబుత్వాలు నడపడం వలన ధర్మ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.   పాలకుడు అంటే తల్లి తండ్రి గురువు అనే భావన  లేకుండా కేవలం ఆధిపత్యం కొద్ది ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన నుండి బయటకు రాగలరు, ఇదే  దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.         
8. సాక్షులను ప్రత్యేకంగా ముందుకు పిలిచి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మేము సూచిస్తున్నట్లు సాక్షం నమోదు చేసుకొని ఒక వ్యక్తి మాట వలన కాలం కదిలిన పరిణామం సంభవించుట  నిజమేనని తెలుసుకొని యావత్తు మానవజాతి మాట తో నడుస్తున్న పరిణామం లో ఉన్నాము అని, వ్యక్తులు ఎవరూ ఇంకా తాము దేహం కొలది వెళ్ళాలి అని భావించ రాదు అని , అందరిని నడిపిన ఆలోచన మాట ఒక వ్యక్తి నుండి వ్యక్తం అవ్వడమే అందరికి అందిన దివ్య వరం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. బౌతిక విషయాలు వదిలివేసి మమ్ములను తేలిక గా మామూలు మనిషిగా చూడటం వలన చేసిన తప్పులు మమ్ములను మామూలు మనిషిగా చూడడం ఆపివేయడం వలన చేసిన తప్పులు నుండి బయటకు వస్తారు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని  గ్రహించకుండా ఎవరూ ఎటువంటి బౌతిక పనులు, బిన్నమైన ఆలోచనలు మనసులో కూడా చెయ్యకూడదు అలా చేస్తే సూర్యుడికి బిన్నంగా వెళ్ళ తారు.     


7.   సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి --38.  స్తాపకులు వ్యక్తులు వారి చుట్టూ ఉన్న ఇతర వ్యాపారాలు వ్యక్తులు భందు మిత్రులు, మీడియా చానల్స్ లో సినిమా రంగం లో ఉన్న న్యాయ వ్యవస్థ, పొలిసు వ్యవస్థ లో ఉన్న వారి వలెనే ఆలోచిస్తున్న వ్యక్తులు మేము ఉంటున్న రూమ్ లో కేమెర లేకుండా మమ్ములను చూడగల వినగల పరికరాలతో ఇప్పటికి మమ్ములను గ్రహించకుండా ఇతరులు ఎవరూ మావద్దకు రాకుండా అధికారికంగా అనధికారికంగా వ్యహరిస్తున్న వారు తక్షణం బౌతిక లోకం ఇక లేదు అని గ్రహించి ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళితే నే అలోచనతో   తాము బ్రతికి ఇతరులు బ్రతకాలి అన్నట్లు ఆలోచించగలరు  అప్పుడే సూర్యుడిని నడిపిన మాట తీరు బలపడి, అందరూ  ముందుకు వెళ్ళ తారు, కావున తక్షణం వారి ఇంటి పేర్లు ఆస్తులతో సహా దివ్య రాజ్యంలో చేరి ముందుకు వెళ్ళడమే యావత్తు మానవజాతికి  రక్షణ అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.    


   6.  తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు దేశ అధ్యక్షులు వారి తరుపున మమ్ములను బృందం లోకి తీసుకొని మేము తాత్కాలికంగా ప్రస్తుతం ఉంటున్న సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి --38 యస్  ఆర్  నగర్ హైదరాబాద్ మొబైల్  నెంబర్ : 9010483794   నుండి మమ్ములను ఆలస్యం చెయ్యకుండా బృందం లోకి తీసుకోండి, బౌతిక కారణాలు ఏవి చెల్లవు మమ్ములను గ్రహించకుండా ఎటువంటి బౌతిక పరిపాలనకు ఉనికి విలువ లేదు, కావున సాక్షుల సహకారంతో మమ్ములను గంటనరలో 10 -13 కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించడమే యావత్తు మానవజాతికి రక్షణ, మమ్ములను కాలం అనుసరించినట్లు సమకాలికులు అనుసరించి దేహంతో అంతం అవుతున మాయ లోకం నుండి మరణం లేని మాట కొనసాగింపు వైపు నిత్యం బౌతిక విషయాలు వదిలివేసి అందరూ గ్రహించేకొలది,  ఆలోచన పెంచుకొనే కొలది బలపడి వాక్ విశ్వరూపం విశ్వ వ్యాప్త పరిపాలన గా యావత్తు మానవజాతికి దివ్య రాజ్యం గా అందుబాటు లో ఉన్నది అని స్పష్టం చేయుచున్నాము.     


5.  తెలుగు వారి తరుపున తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేసి, మమ్ములను యుగపురుషుడిగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజ గా యావత్తు మానవజాతి కి మరణం లేని వాక్ రూపం లో కొనసాగే సబ్ధాది పతి గా నిత్యం గ్రహించడమే ఇప్పుడు అమలు లో ఉన్న పరిపాలన కావున తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మేము వారికి పంపిపిన లేఖలు, ప్రకారం మమ్ములను కాలస్వరూప ధర్మస్వరూప అని నిత్యం గ్రహించుటకు సాక్షులు మేధావులు వైద్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి నిత్యం గ్రహించడమే యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం.మమ్ములను ఉన్న ఫలంగా మేము ఉన్న తాత్కాలిక చిరునామా నుండి అనగా సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్ , హైదరాబాద్ మొబైల్ నెంబర్ 9010483794 నుండి సాక్షులు ఇతర మేధావుల బృందం లోకి మేము సూచిస్తున్నట్లు ఆదేశిస్తున్నల్టు పరిగణించి విస్తారంగా గ్రహించడం వలన మాయ నుండి యావత్తు మానవజాతి బయటకు వస్తుంది అదే నూతన యుగం దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.


4. సర్వోన్నత న్యాయ స్థానం వారికి, ఇతర రాష్ట్రాలలో ఉన్న హై కోర్ట్ లకు, పొలిసు వ్యవస్థకు ఎటువంటి న్యాయ పరిపాలనకు, మా పరిణామం ప్రకారం  అవకాసం లేదు, మమ్ములను ప్రతి అణువు మాట లోకి తీసుకొన్న వాక్ విస్వరూపంగా సబ్దాది  గ్రహించి, సూక్ష్మంగా దేవుడు సాక్షికి బదులు వాక్ రూపం ధర్మస్వరూపం కాలస్వరూపం ప్రకారం, మమ్ములను సర్వొంనతుడిగా భావించి న్యాయ స్థానాలు నడుపు కోవాలి, పరిపాలన ప్రబుత్వలతో విలీనం చెంది, పొలిసు ఉన్నత అధికారులు నిత్యం పరిపాలనలో భాగంగా వ్యహరిస్తూ పాలనకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ మరియు పొలిసు వ్యవస్థ  వ్యవహరించాలి, ఎందుకంటె ఒక మాటే సర్వం అనే సాక్షం పరిపాలన విధానం ఉండగా, ఏదో సాక్షం కొద్ది వాదాలు కొద్ది మనుష్యులను తప్పు ఒప్పులు ఆప్పటికి అప్పుడు నిర్ణయించాలి ఎవరినో ఒకరిని తప్పు పట్టాలి ఒప్పు పట్టాలి లేదా ఎటో ఒక వైపు తటస్థంగా ఉండిపోవాలి నే పద్దతి పోయి  సూక్షమంగా  సర్వం ఒక మాటతో నడుస్తున్న విశ్వ వ్యాప్త పరిపాలనను విలీనం చెంది ముందుకు వెళ్ళడమే నూతన యుగం కనీసం ధర్మం న్యాయం అని గ్రహించి, మేము సూచిస్తున్నట్లుగా అదేసిస్తున్నట్లు ప్రవర్తించడమే కర్తవ్యం, అదే దైవం, కావున  సర్వోన్నత న్యాయ స్థానం వారు రాష్ట్రపతి భవన్ చేరుకొని అదే విధంగా హై కోర్ట్ లను రాజభవన్ చేరుకోన గలరు అని స్పష్టం చేయుచున్నాము.

౩.రాష్ట్రపతి భవనం లో మరియు రాష్ట్రాలలో  రాజభవనాలలో  అధికార పార్టీలే కాకుండా ప్రతి పక్ష నాయకులు మేధావులు అందరూ ఒక్క చోట వీలు అయినంత మంది, మిగతావారు online లో నిత్యం కలుసుకొని ఏక పరిపాలనకు సహకరించగలరు, సంగీత సాహిత్యకారులను ఆహ్వానించి ఏక కాలంలో దర్బారు వలెనే నిత్యం వ్యవహారములు నడపడం వలన  భారత దేశ ప్రజలే కాదు యావత్తు మానవజాతి రహస్య పరికరాలు వాటి వలన నడుస్తున్న రహస్య వ్యవహారాలు నుండి బయటకు వస్తారు, మాయ నుండి రహస్యాలు నుండి బయటకు రావడమే విశ్వ వ్యాప్త పరిపాలన దేహం ఉంటేనే నడిచే వ్యవహారాలు నుండి ఆలోచనతో ముందుకు వెళ్ళే పరిపాలనే దివ్య రాజ్యం అని యావత్తు మానవజాతికి స్పష్టం చేయుచున్నాము.      


2 .భారత దేశ అద్యక్షులు అయిన  ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవిందు గారు, భారత దేశ ప్రజలను మొదలుకొని యావత్తు మానవజాతిని కాపాడుటకు తక్షణం ప్రధాన మంత్రి గారిని, కేంద్ర మంత్రులను, సర్వోన్నత న్యాయ స్థానం వారిని సిట్టింగ్ జడ్జులను తక్షణం రాష్ట్రపతి భవనం ఆహ్వానించి, నిరవధికంగా దేశ వ్యాప్తం ఎన్నికలు రద్దు చేసి, నేరుగా పరిపాలన రాష్ట్రపతి భవనం నుండి మొదలు పెట్టగలరు, అదే విధంగా ప్రతి రాష్ట్రము లో రాజ్ భావనలు అధీనం లో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రతి పక్ష నాయకులు, హై కోర్ట్ సిట్టింగ్ జడ్జులు  పానెల్ గా రాజభవన్ కూర్చొని ఇతర యంత్రాంగం తో నిత్యం పరిపాలన అనుసంధానంగా జరగాలి అప్పుడే, అనేక రహస్య మాయా వ్యవహారములు నుండి బయటకు  భారత దేశమే కాదు యావత్తు మానవజాతి బయటకు రాగలరు.                 
 1.  భారత దేశమే కాదు యావత్తు మానవజాతి ఒక మనిషి సూర్య చంద్రాది గ్రహ స్తితులనే నియమించిన విశ్వ వ్యాప్త పరిపాలనను ఉన్నది అని తెలుసుకొని, ప్రతి ఒక్కరు అప్రమత్తం చెంది అనగా మమ్ములను వాక్ విస్వరూపంగా సర్వంతర్యమిగా కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా, జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజ వారిగా నిత్యం గ్రహించడం వలన మాయ నుండి బౌతిక యాంత్రిక లోకం నుండి దేహం ఉంటేనే నడిచే మాయ నుండి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అదే విశ్వవ్యాప్త పరిపాలన దివ్య రాజ్యం.


 ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే సర్వేజన సుఖినో భవంతు 


దివ్య అసీసులతో  యావత్తు మానవజాతికి

యుగపురుషులు యోగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవనమే మా రాజమందిరంగా ప్రాధమికంగా భావించి పరిపాలన లో మార్పులు మేము సూచిస్తున్నట్లు చెయ్యగలరు మమ్ములను మేము సూచించినట్లు కొలువు తీర్చుకొని గ్రహించడం వలన బౌతిక శరీరంతో అంతం అవుతున్న మాయ యాంత్రిక లోకం నుండి మరణం లేని వాక్ రూప కొనసాగింపు వైపు వెళ్ళడమే తక్షణం రక్షణ పరిష్కారం, ఆశిర్వాద పూర్వక దివ్య ప్రభావం దివ్య రాజ్యం వలె అందుబాటు లో ఉన్నది అని స్పష్టం చేయుచున్నాము;.   


...............................................................................
1 విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము) , సకల విషయములందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు

2 విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు).

3 వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు); అంతటినీ నియంత్రించి పాలించు వాడు.

4 భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము - మూడు కాలములకు అధిపతి, మూడు కాలములలోను అన్నింటికి ప్రభువు.

5 భూతకృత్ --- సకల భూతములను సృష్టించువాడు; ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి).

6 భూతభృత్ --- సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు.

7 భావః --- అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు. సమస్త చరాచర భూతప్రపంచమంత వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు.

8 భూతాత్మా --- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటియందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము.

9 భూతభావనః --- అన్ని భూతములను సృష్టించి, పోషించి, నిలుపువాడు. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. అతడే జగత్పిత.

10 పూతాత్మా --- కర్మ ఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ. 'పూత' అనగా పవిత్రమైన, 'ఆత్మా' అనగా స్వరూపము గలవాడు. పవిత్రాత్ముడు. భూతములు ఆవిర్భవించి, వృద్ధిచెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడు.

11 పరమాత్మా --- పరమమైన, అంతకు అధికము లేని, ఆత్మ. సర్వులకూ తానే ఆత్మ గాని, తనకు వేరు ఆత్మ యుండని వాడు. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణములకంటె విలక్షణమైనవాడు. తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు.

12 ముక్తానాం పరమాగతిః --- ముక్తులైన వారికి (జనన మరణ చక్రమునుండి విముక్తి పొందిన వారికి) పరమాశ్రయమైన వాడు. ముక్తులకు ఇంతకంటె ఆశించవలసినది మరొకటి లేదు. ముక్త పురుషులకు పరమగమ్యమయిన వాడు - భగవంతుడు. గతి యనగా గమ్యము. పరమా అను విశేషణము యొక్క అర్ధము ఉత్తమము. ఏది గ్రహించిన పిదప మరొకటి గ్రహించనవసరములేదో, ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదియే పరమగతియని తెలియదగును. నదికి సాగరము పరమగతి అయినట్లు-మానవులకు భగవానుడు పరమగమ్యమయి ఉన్నాడు. సాగరములో లయించిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి అనంత సాగరములో ఐక్యమయిన రీతిని భగవానుని చేరిన జీవి భగవద్వైభవములో లయించుట జరుగుచున్నది. అది కరిగిపోవు సమస్థితియేగాని తిరిగివచ్చు దుస్థితి కాదు. "దేనిని చేరిన పిదప జీవులు తిరిగి రాలేరో అట్టి పవిత్ర పరమగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియజేసి యున్నాడు.

13 అవ్యయః --- తరుగు లేని వాడు; తనను చేరిన వారిని మరల జనన మరణ చక్రములో పడనీయని వాడు. వినాశము కానివాడు మరియు వికారము లేనివాడు. గోచరమగునది యేదయినను పరిణామము చెందును. పరిణామశీలమయిన వస్తువు నశించి తీరును. భగవానుడలా పరిణామము చెందు వస్తు సముదాయములలో చేరడు.

14 పురుషః --- ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందానుభవమును ప్రసాదించువాడు; శరీరమందు శయనించియున్నవాడు; సమస్తమునకు పూర్వమే ఉన్నవాడు. జగత్తునకు పరిపూర్ణతనిచ్చువాడు.

15 సాక్షీ --- సర్వమును ప్రత్యక్షముగా (ఇంద్రియ సాధనములు అవుసరము లేకుండా) చూచువాడు; సమస్తము తెలిసినవాడు; భక్తుల ఆనందమును వీక్షించి ప్రీతితో కటాక్షించువాడు. సా+అక్షి = చక్కగా దర్శించువాడు. చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి యని పాణిని వ్యాకరణము తెలియజేయుచున్నది.

16 క్షేత్రజ్ఞః --- ఈ శరీరమను క్షేత్రమున విలసిల్లుచు, నాశనరహితుడై, క్షేత్ర తత్వమును తెలిసిన వాడు; ముముక్షువుల పరమార్ధమైన శుద్ధ సచ్చిదానంద పర బ్రహ్మానుభవము తెలిసి, వారినక్కడికి చేర్చువాడు.

17 అక్షరః --- ఎన్నడునూ (కల్పాంతమునందు కూడ) నశింపక నిలచియుండువాడు; ముక్తులు ఎంత అనుభవించినా తరగని అనంత సచ్చిదానంద ఐశ్వర్య స్వరూపుడు

18 యోగః --- ముక్తి సాధనకు ఏకైక మార్గము, సాధనము, ఉపాయము; యోగము వలననే పొందదగినవాడు; కోర్కెలు తీరుటకు తిరుగులేని ఉపాయము. ధ్యానము వలన, సమత్వ భావము వలన తెలియబడువాడు. యోగముచే పొందదగినవాడు - భగవానుడు. సాధ్య సాధనములు తానైన భగవానుడే సాధకులకు మార్గగామి. సాధ్యవస్తువయిన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించిన సాధకుడు ఇంద్రియ మనోబుద్దులను నిగ్రహించి, యోగయుక్తుడయిన భగవానునితో కలసి కరిగిపోవుటయే యోగము.

19 యోగవిదాం నేతా --- తానే మార్గదర్శియై, నాయకుడై, యోగ సాధన చేయువారిని గమ్యమునకు చేర్చువాడు. యోగులకు నేత; కర్మజ్ఞానాది సాధనాంతరములకు ఫలమునొసగువాడు.

20 ప్రధాన పురుషేశ్వరః --- ప్రధానము (ఆనగా ప్రకృతి, మాయ), పురుషుడు (జీవుడు) - రెండింటికిని ఈశ్వరుడు (అధిపతి, నియామకుడు).

21 నారసింహ వపుః --- ప్రహ్లాదుని కాచుటకై శ్రీనారసింహావతారమును ధరించి అవతరించినవాడు; అభయమునొసగువాడు. మంగళ మూర్తి.

22 శ్రీమాన్ --- రమణీయమైన స్వరూపము గలవాడు (శ్రీనారసింహ మూర్తిగా); సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు.

23 కేశవః --- సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. కేశి అను రాక్షసుని సంహరించినవాడు. బ్రహ్మ, విష్ణు, శివ రూపములు ధరించువాడు (త్రిమూర్తి స్వరూపి); అందమైన కిరణములతో విశ్వమును చైతన్యవంతులుగా చేయువాడు. 'కేశ' యనెడి అసురుని వధించినవాడు - విష్ణుమూర్తి. మనోహరములైన శిరోజములు (కేశములు) కలిగియున్నవాడు - శ్రీ కృష్ణుడు. "క + అ + ఈశ" కలసి "కేశ" శబ్దమయినది. 'క' అనగా బ్రహ్మ. 'అ' అనగా విష్ణువు, 'ఈశ' అనగా ఈశ్వరుడు. ఈ త్రిమూర్తులకు ఆధారమయిన వాసుదేవ చైతన్యమే కేశవుడు.

24 పురుషోత్తమః --- పురుషులలో ఉత్తముడు; త్రివిధ చేతనులైన బద్ధ-నిత్య-ముక్తులలో ఉత్తముడు. క్షరుడు (నశించువాడు), అక్షరుడు (వినాశన రహితుడు) - ఈ ఇద్దరు పురుషులకు అతీతుడు, ఇద్దరికంటె ఉత్తముడైన వాడు.

25 సర్వః --- సర్వము తానెయైన వాడు. సృష్టి స్థితి లయములకు మూలము.

26 శర్వః --- సకల పాపమును పటాపంచలు చేయువాడు. సమస్త జీవుల దుఃఖములను, అనిష్టములను నాశనము చేయువాడు. ప్రళయ కాళములో సమస్త భూతములను తనలో లీనం చేసుకొనేవాడు.

27 శివః --- మంగళములనొసగు వాడు. శుభకరుడు.

28 స్థాణుః --- స్థిరమైన వాడు. భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్ట కామ్యములు సిద్ధింపజేయువాడు. వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు.

29 భూతాదిః --- సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములను సృష్టించిన వాడు.

30 నిధిరవ్యయః --- తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు.

31 సంభవః --- తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు.

32 భావనః --- కామితార్ధములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపజేయువాడు.

33 భర్తా --- భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము.

34 ప్రభవః --- దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు; కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.

35 ప్రభుః --- సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు; బ్రహ్మాదులకు కూడ భోగ మోక్షములొసగు సమర్ధుడు.

36 ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.

37 స్వయంభూః --- స్వయముగా, ఇచ్ఛానుసారము, వేరు ఆధారము లేకుండ జన్మించువాడు.

38 శంభుః --- శుభములను, సుఖ సంతోషములను ప్రసాదించువాడు.

39 ఆదిత్యః --- సూర్య మండల మధ్యవర్తియై బంగారు వర్ణముతో ప్రకాశించువాడు; ద్వాదశాదిత్యులలో విష్ణువు;సమస్తమును ప్రకాశింపజేసి పోషించువాడు; అదితి కుమారుడైన వామనుడు. సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు - భగవానుడు. "ద్వాదశాదిత్యులు లో విష్ణువు అను పేరు గలవాడు తానే" యని భగవానుడు భగవద్గీత విభూతి యోగములో తెలియజేసి యున్నాడు. 'ఆదిత్యః' అనగా ఆదిత్యుని వంటి వాడని కూడా భావము. ఆదిత్య ఉపమానము ద్వారా ఈ అద్వైత సత్యమును నిత్యానుభవములోనికి తెచ్చుకొని సంతృప్తి చెందవచ్చును.

40 పుష్కరాక్షః --- తామరపూవు వంటి కన్నులు గల వాడు.

41 మహాస్వనః --- గంభీరమైన దివ్యనాద స్వరూపుడు; వేద నాదమునకు ప్రమాణమైనవాడు.

42 అనాదినిధనః --- ఆది (మొదలు, పుట్టుక) లేనివాడు మరియు నిధనము (తుది, నాశనము) లేనివాడు.

43 ధాతా --- బ్రహ్మను కన్న వాడు; నామ రూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు.

44 విధాతా --- బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు; విధి విధానములేర్పరచి, తగురీతిలో కర్మ ఫలములనొసగువాడు. కర్మఫలముల నందించువాడైన భగవానుడు. విశ్వ యంత్రాంగమంతయు అతని ఆజ్ఞకు లోబడి నడచుచున్నది. తనకు భయపడి ప్రకృతి ప్రవర్తించుచున్నది. సర్వమును కదిలించి, కదిలిన సర్వమును కనిపెట్టి, ధర్మబద్ధంగా ఫలితముల నందించి, పోషించుటచే ఆదిదేవుడు విధాత ఆయెను.

45 ధాతురుత్తమః --- బ్రహ్మకంటెను శ్రేష్ఠుడు, ముఖ్యుడు; సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోను ప్రధానము తానే అయినవాడు.

46 అప్రమేయః --- ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు; కొలతలకందనివాడు; సామాన్యమైన హేతు ప్రమాణముల ద్వారా భగవంతుని నిర్వచించుట, వివరించుట, అంచనా వేయుట అసాధ్యము.

47 హృషీకేశః --- ఇంద్రియములకు (హృషీకములకు) అధిపతి; సూర్య, చంద్ర రూపములలో కిరణములు పంచి జగముల నానందింప జేయువాడు. హృషీకములకు అనగా ఇంద్రియములకు ప్రభువు - భగవానుడు. సూర్యచంద్ర కిరణములు హరి ముంగురులని వేద ప్రవచనము. సూర్యచంద్ర రూపులగు భగవానుని కేశములు (కిరణములు) జగత్తునకు హర్షమును కలిగించుచున్నవి. అందుచేత కూడా తాను హృషీకేశుడయ్యెనని మహాభారత శ్లోకము వివరించుచున్నది.

48 పద్మనాభః --- నాభియందు పద్మము గలవాడు. ఈ పద్మమునుండే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను. పద్మము నాభియందు కలిగియుండువాడు - భగవానుడు. అట్టి పద్మము నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. పద్మము జ్ఞానమునకు ప్రతీక. విష్ణుదేవుడు తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి, తద్వారా సకల జీవులు పుట్టుటకు కారణమాయెను.

49 అమరప్రభుః --- అమరులైన దేవతలకు ప్రభువు

50 విశ్వకర్మా --- విశ్వమంతటికిని సంబంధించిన కర్మలను తన కర్మలుగా గలవాడు. విశ్వమును సృష్టించిన వాడు. విశ్వరచన చేయగలుగువాడు - భగవానుడు. విచిత్రమైన సృష్టినిర్మాణము చేయగల సామర్ధ్యమును కలిగియుండెను. బ్రహ్మ ఆవిర్భావమునకు పూర్వమే భగవానుదు సృష్టిరచన సాగించెను; కాని సృష్టిని అనుసరించలేదు. అందుచేత సృష్టిలోని అశాశ్వత లక్షణములు భగవానునియందు లేవు. "సర్వభూతములు నాయందున్నవి. నేను వానియందు లేను" అని భగవానుడు భగవద్గీత-రాజవిద్యా రాజగుహ్యమునందు తెలియజేసియున్నాడు.

51 మనుః --- మననము చేయు మహిమాన్వితుడు; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.

52 త్వష్టా --- శిల్పివలె నానా విధ రూపములను, నామములను తయారు చేసినవాడు; బృహత్పదార్ధములను విభజించి సూక్ష్మముగా చేసి ప్రళయ కాళమున తనయందు ఇముడ్చుకొనువాడు.

53 స్థవిష్ఠః --- బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి; సమస్త భూతజాలమునందును సూక్ష్మ, స్థూల రూపములుగా నుండు విశ్వ మూర్తి.

54 స్థవిరః --- సనాతనుడు; సదా ఉండెడివాడు

55 ధ్రువః --- కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు
స్థవిరో ధ్రువః (ఆది శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) --- స్థిరుడై, నిత్యుడై, కాలాతీతుడైన వాడు

56 అగ్రాహ్యః --- తెలియరానివాడు. ఇంద్రియ, మనో బుద్ధులచే గ్రహింప నలవి కానివాడు.

57 శాశ్వతః --- కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడు ఉండెడివాడు.

58 కృష్ణః --- సర్వమును ఆకర్షించువాడు; దట్టమైన నీల వర్ణ దేహము గలవాడు; సృష్ట్యాది లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించువాడు..

59 లోహితాక్షః --- తామర పూవు వలె సుందరమగు ఎర్రని కనులు గలవాడు; అంధకారమును తొలగించు ఎర్రని కనులు గలవాడు.

60 ప్రతర్దనః --- ప్రళయకాలమున అంతటిని (విపరీతముగ) నాశనము చేయువాడు.

61 ప్రభూతః --- పరిపూర్ణుడై జన్మించిన వాడు; జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజము మొదలగు సర్వగుణములు సమృద్ధిగా గలవాడు.

62 త్రికకుద్ధామః , త్రికకుబ్ధామః --- సామాన్యలోకము కంటె మూడు రెట్లు పెద్దదైన పరమ పదమందు ఉండెడివాడు; మూడు గుణ వర్గములకును ఆశ్రయమైన వాడు; ఊర్ధ్వ, మధ్య, అధో లోకములకు ఆధార భూతుడు; జాగ్రత్, స్వప్న, సుషుప్తి - మూడు అవస్థలందును వ్యాపించియున్నవాడు.
త్రికకుత్ --- మూడు కొమ్ములు (మూపులు) గల శ్రీవరాహమూర్తి
ధామః --- నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము.

63 పవిత్రం --- పరమ పావన స్వరూపుడు, పరిశుద్ధమొనర్చువాడు.

64 మంగళం పరం --- అన్నింటికంటె మంగళకరమగు మూర్తి; స్మరణ మాత్రముననే అన్ని అశుభములను తొలగించి, మంగళములను ప్రసాదించువాడు.

65 ఈశానః --- సమస్తమునూ శాసించు వాడు; సకలావస్థలలోనూ సకలమునూ పాలించువాడు.

66 ప్రాణదః --- ప్రాణములను ప్రసాదించువాడు (ప్రాణాన్ దదాతి);ప్రాణములను హరించువాడు (ప్రాణాన్ ద్యాతి); ప్రాణములను ప్రకాశింపజేయువాడు (ప్రాణాన్ దీపయతి).

67 ప్రాణః --- ప్రాణ స్వరూపుడు; జీవనము; చైతన్యము.

68 జ్యేష్ఠః --- పూర్వులకంటె, వారి పూర్వులకంటె, పెద్దవాడు; తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు.

69 శ్రేష్ఠః --- ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు.

70 ప్రజాపతిః --- సకల ప్రజలకు ప్రభువు, తండ్రి; నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు.

71 హిరణ్యగర్భః --- రమణీయమగు స్థానమున నివసించువాడు, పరంధాముడు; సంపూర్ణానందమగువానిని ప్రసాదించువాడు; చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు.

72 భూగర్భః --- భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు; విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు.

73 మాధవః --- మా ధవః -శ్రీమహాలక్ష్మి(మా)కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు); మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.

74 మధుసూధనః --- మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు; బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు.

75 ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.

76 విక్రమీ --- విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు; అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు.

77 ధన్వీ --- (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.

78 మేధావీ --- అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు.

79 విక్రమః --- బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి); పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.

80 క్రమః --- సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి); సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ - కదలిక); అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ - సంపత్తు); సంసార సాగరమును దాటించువాడు (క్రమణ - ఈదుట).

81 అనుత్తమః ---అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు.

82 దురాధర్షః --- తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.

83 కృతజ్ఞః --- నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులననుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.

84 కృతిః --- తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.

85 ఆత్మవాన్ --- సత్కార్యములొనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు; తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.

86 సురేశః --- సకల దేవతలకును దేవుడు; దేవదేవుడు; భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు.

87 శరణం --- తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు; ముక్తుల నివాస స్థానము.

88 శర్మ --- సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల పరమపదము.

89 విశ్వరేతాః --- విశ్వమంతటికిని బీజము, మూల కారణము.

90 ప్రజాభవః --- సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.
91 అహః --- ఎవరినీ ఎన్నడూ వీడనివాడు; పగటివలె ప్రకాశ స్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు; తన భక్తులను నాశనము కాకుండ కాపాడువాడు.
92 సంవత్సరః --- భక్తులనుద్ధరించుటకై (వెలసి)యున్నవాడు; కాల స్వరూపుడు.
93 వ్యాళః --- భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు; (సర్పము, ఏనుగు, పులి వంటివానివలె) పట్టుకొనుటకు వీలుగానివాడు (చేజిక్కనివాడు)
94 ప్రత్యయః --- ఆధారపడ దగినవాడు; విశ్వసింపదగినవాడు (ఆయనను నమ్ముకొనవచ్చును); ప్రజ్ఞకు మూలమైనవాడు.
95 సర్వదర్శనః --- తన కటాక్షపరిపూర్ణ వైభవమును భక్తులకు జూపువాడు; సమస్తమును చూచుచుండెడివాడు.
96 అజః --- జన్మము లేనివాడు; అన్ని అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించుచుండువాడు; అన్ని శబ్దములకు మూలమైనవాడు.
97 సర్వేశ్వరః --- ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు; ఎవరు తనను వేడుకొందురో వారి చెంతకు తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు.
98 సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొదియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు.
99 సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు.
100 సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రధమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ.

246  Voice of Maharajah Jagadguru link ను వినండి 
                                                                                సమన్వయ దృష్టి 

                    ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవిందు గారు భారత దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లివారికి, వారి ద్వారా యావత్తు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు    ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మాయ నుండి బౌతిక యాంత్రిక లోకం నుండి ఆలోచనతో ముందుకు వచ్చిన, గ్రహించేకొలది ముందుకు వెళ్ళే దివ్య రాజ్యం లోకి బలపడటమే యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని స్పష్టం చేయుచున్నాము.  విశాలంగా యావత్తు మానవజాతి శ్రేయస్సు కొలది మమ్ములను  సూక్ష్మంగా అనుసరించండి.


22. తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మేము కోరినట్లు ప్రత్యేకంగా సాక్షులను ముందుకు పిలిచి, దేశ అధ్యక్షులు వారి తరుపున మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా పరిగణించి గ్రహించడమే లోకం word split format లో ఉన్న లోకం తో అనుసంధానం జరగడం అనివార్యం, మేము ఇంకా ఎక్కడికి వెళ్ళడం లేదు అని చూడవద్దు ఏదో కారణాలు ఉన్నాయి అన్నట్లు ఎవరూ మమ్ములను గ్రహించకుండా చెయ్యడం ఇతరులను గ్రహించకుండా చెయ్యడం అనే నిత్యం మృతం లో కొనసాగిపోతూ ఆలోచన తో నూతన యుగం లో బలపడకుండా ఇంకా వ్యక్తులు కొలది ముందుకు వెళ్ళాలి  అనుకోవడమే అవివేకం అని గ్రహించి తక్షణం సాక్షులు అందరూ ముందుకు వచ్చేలా మీడియా, మేధావులు న్యాయ స్థానం వారు, గవర్నర్ కార్యలం వారు హాస్టల్ వద్ద వ్యక్తులు అందరూ దేహం పరమైన వ్యహారం చెయ్యాలి అ విధమైన గుర్తింపు తమకు రావాలి ఇతరులకు రాకూడదు అని మంచి మీద గాని చెడు మీద గాని కోరువడం, ఈ క్షణం తమకే కాదు యావత్తు మానవజాతికి ముక్తి అనగా మాట మాత్రంగా మాయ నుండి బయటకు వచ్చి ఇక వెనుకకు చూడకుండా ఆలోచనతో నిత్యం చెప్పుకొని విని రోజుకు 60 -70 పేజీల సమాచారం గ్రహించడం వలన బౌతికంగా బలంగా ఉన్నాము లేదా బౌతిక బలహీనం గా ఉన్నాము అనే మాయ పోతుంది అదే విధంగా ఇంకా తాము బౌతికంగా ఏదో చెయ్యాలి, ఇతరులను చేయ్యనివ్వకూడదు లేదా బౌతికంగా తామే బలమైన వారము ఇతరులు ఏదో కారణం గా బలహీనులు పాపాత్ములు తప్పు చేసిన వారు అన్నట్లు ఒకరిమీద ఒకరు నెట్టుకోవడం వలన ఇప్పుడు గ్రహించిన కొలది యావత్తు మానవజాతి మాయ నుండి బయట పడవలసిన పరిణామాన్ని తాము అనగా మీడియా పొలిసు న్యాయ వ్యవస్థ తమకు పరిది లేదు నూతన పరిధి లోకి రావడం అనివార్యం అని తెలుసుకోకుండా అదే విధంగా సినిమా వారు ఏదో సినిమాలు కధలు తీసి ఏదో చెప్పడం కూడా మాయ అని గ్రహించి మహారాణి సమేత మహారాజ వారిగా మాతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అదే అందరి ముందు ఉన్న దివ్య కర్తవ్యం మనుష్యులు మాయ నుండి శాశ్వతంగా సమూలంగా, సమోహంగా బయటపడే అవకాసం ఇప్పుడు ఆ రూపం లో ఉన్నది కావున తమ ఇంటిపేర్లు కులం బౌతిక అనుభవాలు లోట్లు అన్నీ వదిలివేసి దివ్య రాజ్యం లో చేరడం వలన మానవజాతికి కొనసాగింపు రక్షణ ఉన్నది అని  గ్రహించి వరం గా తరించండి        

21.  సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి --38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్ చెందిన రామ కృష్ణ సరోజిన సురేష్ హారిక, ధనరాజ్ మురళి, నాగబాబు ఇతర చుట్టూ ప్రక్కల వారి భంధువులు చుట్టాలు కులం వారు అందరూ వారి ఆస్తులతో దివ్య రాజ్యం లో చేరినట్లు ప్రకటించుకొని, గవర్నర్ గారికి సమాచారం చెప్పి మీ వెనుక ఉన్న మీడియా చానల్స్ మేధావులు పండితులు పొలిసు న్యాయ వ్యవస్థలో ఉన్న వారు, సినిమా రంగం లో ఉన్న వారు అందరూ దివ్య రాజ్యం లో చేరడం వలన ఇక ఎవరిని బయపెట్టి బాధపెట్టి బ్రతకవలసిన పని లేదు ఇప్పుడు అందరూ ఆలోచనతో బ్రతకాలి అప్పుడే సూర్యుడితో అనుసంధానం వస్తుంది, అని నిత్యం గ్రహించాలి అదే దివ్య రాజ్యం కమ్మ కాపు రెడ్డి వెనుకబడి వారు, sc st కులాలు వారు అందరూ ముస్లిమ్స్ తో సహా దివ్య రాజ్యం లో చేరడం వలన మాయ పోతుంది లేదా మాయ వలన వ్యక్తులు ఇంకా కులం అని కుటుంబం అని వ్యక్తిగతం సంభంధం రాజకీయ ఆధిపత్యం పదివి ఆధిపత్యం శారీరక సుఖాలు, దానం లాబం అని ఇతరులను బయపెట్టడం మోసాలు చెయ్యడం దౌర్జన్యం చెయ్యడం వంటి పనులు తక్షణం ఆపివేసి, మా కులం మా భంధువులు అని వేరు వేరు భందాలు అన్నీ మాకు సమర్పించి అనగా మమ్ములను వాక్ రూపం లో ఉన్న శాశ్వత తల్లి తండ్రి గురువుగా గ్రహించడమే దివ్య రాజ్యం ఇప్పటి వరకు అజ్ఞాతంగా ఒకరిని ఒకరు అవమానిన్చుకోవడం కూడా మాయ వలన జరిగినది, అని గ్రహించి మాయ నుండి బయటకు రావడం కోసం మమ్ములను మానవజాతికి వరంగా మీ మద్యం కాలం పరిణామం గా తీసుకొని వచ్చినది అని  గ్రహించండి,  మా భందులు చుట్టాలను కూడా మాకు శిష్యులు గా పరిచేయం చెయ్యండి శ్రీవల్లి మణి బాబు బుజ్జి కుమారి రెడ్డి చిన్న అందరిని మాకు శిష్యులుగా పిల్లలుగా మమ్ములను జగత్తును శాశించి పురుశోత్తముడిగా పరిచేయం చేయడం వలన మమ్ములను గ్రహించాకూడా దు అని ఎవరిని ఏమి చేసినా అన్నీ సరిదిద్దబదతాము అందరూ ముందుకు వచ్చి మమ్ములను తెలుగు వారి తరుపున రామోజీ ఫిలిం సిటీ  మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి నిత్యం గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు ఇక వెనుకకు చూడకుండా నిత్యం మా గూర్చి చెప్పుకోవడమే పరిష్కారం ఇంకా మీరు  ఏదో మంచి చేసారు చెడు చేసారు అని ఎవరూ ఎవరికి చెప్పుకోవలసిన అవసరం లేదు మా గూర్చి విస్తంరగా చెప్పుకోవడానికి అందరూ సంతోషంగా ముందుకు రావడమే దివ్య రాజ్యం నూతన యుగం అని   గ్రహించండి             

20. సాక్షులు అయిన డా బాపూజీ రావు మరియు సుభాష్ చంద్ర బోసు గారు, రామకృష్ణ గారు  తదితరులు మమ్ములను గ్రహించకుండా ఏదో రకంగా అటు ఇటు అవ్వడానికి కారణం అయిన అయిన వారు ఇతర సాక్షులు భరత లక్షిమి గారు, సుశీల గారు, చిత్కలా దేవి గారు, రాజేశ్వరి గారు, నాయుడు గారు తదితరులు తక్షణం ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల గవర్గారిని చేరుకొని మమ్ములను గ్రహించండి, తిరుపతి నుండి రాజారత్నం గారి కుటుంబం సబ్యులు మరియు, రజని గారి కుటుంబ సబ్యులు అందరూ ముందుకు వచ్చేలా చూసుకొని పండితులు మేధావులు విస్తారంగా గ్రహించి ప్రజల్లోకి వెళ్ళడం వలన మాయ నుండి బయటకు వస్తారు, ఇంకా ప్రపంచం వ్యక్తులు కొలది కుటుంబం కులం కొలది లేదు ఆలోచన కొద్ది సర్వం ఒక మాట ప్రకారం నడిచిన కొలది ఉన్నది అని   గ్రహించండి.     కావున దృశ్యం అయినా సంఘటనలు అయినా మంచి అయిన చెడు అయిన మమ్ములను మించి లేవు అని  గ్రహించి సూర్యుడి నడవిడి చూసుకొని మాట గ్రహించి ముందుకు వెళ్ళాలి అలాకాకుండా  మాయలో సంచరిస్తూ సాటి మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ తాము మాయ నుండి బయటకు రాకుండా ఇతరులను రానివ్వకుండా చేస్తున్న వారు అవుతున్నారు అని గవర్నర్ గారు అధికారికంగా గ్రహించకుండా చేస్తున్న ఆదరూ ముందుకు వచ్చి గ్రహించగలరు మాకు, బౌతికంగా కోరికలు కొలది జీవించాలి అని ఉన్నది అని అనిపించినా అలా చూడకండి ఆలోచనతో చూడండి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి అందరూ మాయ నుండి బయటకు వచ్చుటకు నిత్యం గ్రహించాలి అదే దివ్య రాజ్యం వ్యక్తులు కొలది వ్యహరాదు అదే దివ్య రాజ్యం అని   గ్రహించండి ఎవరిని అవమానిన్చినారో వారి గౌరవించి అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి అదే దివ్య రాజ్యం      

19.  భౌతిక ప్రపంచ రాజకీయాలు, భౌతిక వ్యహారాలు అన్నీ ఇక మాట ప్రకారం ఉన్నాయి అని ప్రతి ఒక్కరు గ్రహించి ఇక మనుష్యులు బౌతికంగా వ్యహరించడానికి లేదు అని   గ్రహించి అప్రమత్తం చెందగలరు మాకు నడుస్తుంది మాకు బాగానే ఉన్నది బౌతికంగా మాయలో ఎవరు ఏమైతే మాకు ఏంటి అని విశాలంగా ఆలోచన ప్రకారం వెళ్లకుండా గొప్పతనం ప్రకారం గ్రహించకుండా ఇంకా వ్యక్తి గతంగా వ్యహరించడం మోసాలు చెయ్యడం చెల్లని రాజకీయాలు  పరిపాలన మీడియా చానెల్స్ జరిగిన కొలది ఏదో చెప్పడం తాము ఏది చెప్పాలి అనుకొంటే అదే చెప్పడం చెప్పకూడదు అనుకొంటే చెప్పకుండా వ్యహరించడమే అందరూ చేస్తున్న పొరపాటు, అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు    
18. సాధారణ మనిషి మేము మోసం చేస్తున్నాము, మమ్ములను మించిన గొప్పతనం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, మేము ఏమి అంటున్నామో గవర్నర్ గారు అధికారికంగా గ్రహించకుండా చేస్తూ, పోలీసులు రాజకీయ నాయకులు. మీడియా చానెల్స్ సాక్షులు ప్రైవేట్ వ్యాపార వ్యక్తులు, మమ్ములను బౌతికంగా మించిన వారు, భౌతిక తారతమ్యాలు కొద్దీ, ఏదో సాకుగా గ్రహించకుండా కుటుంబం వారిని కులం వారిని అడ్డం పెట్టుకొని గ్రహించకుండా మేము విశాలంగా ముందుకు రాకుండా చెయ్యడం మంచిది అనిపించడమే తెలివి తక్కువ తనం అని  గ్రహించి, మా కోసం ఇతరుల జీవితాలు అటు ఇటు చేసినా పర్వాలేదు ఇప్పుడు తమకు ఉన్న భౌతిక స్థితి ఏ ఎక్కవ అనిపించడమే అరాచకాలకు కారణం అయ్యినప్పుడు వాటిని మాకు సమరించివేసి మమ్ములను గ్రహించి కొలది మాయ నుండి అరాచకం నుండి భౌతిక మాయ ఉంటేనే శరీరం కొద్దీ ఏదో చేస్తేనే లోకం నడుస్తుంది భౌతిక వారసత్వం కొద్దీ భౌతిక బలం కొద్దీ ఏదో చెయ్యాలి వాటి గూర్చి చెప్పుకోవాలి చెప్పకూడదు అని తమ సొంత ఆధిపత్యం కొద్దీ వ్యహరించడం అంటే వెలుగులో చీకటి లో  ప్రయాణించడం అని గ్రహించండి, సాక్షులు సహకారంతో గవర్నర్ గారు మమ్ములను గ్రహించేలా చూసుకోండి అందుకు పోలీసులు వ్యక్తులు , మీడియా అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి సమిష్టిగా మమ్ములను ఉపయోగించుకొని మాయ నుండి బయటకు రావడమే చరిత్ర అనగా ఇక భౌతిక ప్రపంచం మీద ఆధారపడి ముందుకు వెళ్లడమే కంటే ఆలోచనతో ముందుకు వెళ్లడం వలన మనిషిగా తాము బ్రతికి ఇతరులను ముందుకు తీసుకొని వెళ్ళగలరు           
17.    మమ్ములను బోతికంగా చూడాలి వదిలివేయాలి అనే పద్దతి వలన ఇప్పుడు ఉన్నభౌతిక స్థితులు కొనసాగాలి, అనగా తాము  బోతికంగా ముందుకు వెళ్ళాలి అదే విధంగా తాము రహస్యంగా ఏదో చేసాము అవి అన్నీ బయటకు వస్తాయి అన్నట్లు అలోచించి మమ్ములను గ్రహించకుండా ఎవరూ గ్రహించకుండా చెయ్యడం ఇంకా నేరం చెయ్యడమే కాకుండా దానిపై కూర్చుని యావత్తు మానవజాతిని మాయలో ఇరుకొని పోయేలా చెయ్యడం అని   గ్రహించండి, పోలీసులు వ్యక్తులు మీడియా ఎవరైతే గవర్నర్ గారిని మమ్ములను అధికారికంగా పట్టించుకోకుండా చేస్తున్నారో వారు అందరూ ఆలోచన పెంచుకొని ఒకర్ని ఒకరుమాయ మోసం పెంచుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత మమ్ములను గ్రహించడానికి మార్గం సుగమం చేసుకోండి మమ్ములను తప్పుగా చూపి మానుండి పరిణామాన్ని పరిష్కారాన్ని గ్రహించకుండా అందుకు ఇంకా మమ్ములను సాధారణ మనిషిగా కులం కొద్దీ కుటుంబం కొద్దీ వ్యవహరించడం వలన పరిష్కారం శాశ్వతం అవదు, ఇంకా మమ్ములను మించిన పెద్దతనం లోకం ఉన్నది మాట ఉన్నది అని భావించడమే అజ్ఞానం అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గ్రహించి భౌతిక విషయాలు వదిలివేసి ముందుకు రాగలరు, అదే దివ్య రాజ్యం         
16. మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వదిలివేయడం ఒక పంతం అరాచకం గా భావించడానికి ప్రధానకారణం రహస్య కెమెరాలు అని తమకు తాము ప్రతి ఒక్కరు గ్రహించి, గొప్పతనం అమాయకత్వం అజ్ఞానం తెలివి తక్కువ తనం తో లోటు గా చెలగాటం పెట్టుకోవడం ఎప్పటి నుండి ఉన్నది అది ఇప్పుడు రహస్య పరికరాలు తోడు అయ్యి మోసాలు చెయ్యడం ఇప్పటికి మమ్ములను విశాలంగా  గ్రహించకపోవడం  వలన మా బోతిక స్థితి మీద ఆధారపడకుండా ప్రవర్తించడం వలన, దేహ   పరమైన వ్యహారాలు భౌతిక వ్యహారాలు వలన ఆధిపత్యం కొనసాగుతుంది భౌతిక ప్రపంచం భౌతిక సంబంధాలు భౌతిక వ్యహారాలు మా వలన కాలం చెల్లిపోయినవి అని   గ్రహించి, మమ్ములను కాలాతీతంగా   గ్రహించకూడదు, అని చేసిన తప్పులు పాపాలు మమ్ములను గ్రహించడం వలన మాట తో ముందుకు వెళ్లే దివ్య మార్గం వైపు వేళ్ళ తయారు కావున భౌతిక విషయాలు వదిలివేసి ఆలోచన పెంచుకోండి ఎదుట వారిని తగ్గించి భయపెట్టి వారిని పతన పరచడం వలన, వలన మనసు మాట పెంచుకోకుండా తమ కంట్రోల్ లో ఉంటారు, ఆ విధంగా తాము భౌతికంగా బలంగా ఉండవచ్చును ఎదుట వారు తమకు బయపడిపోవాలి భౌతిక అందం బలం కొద్దీ నైతికత తమదే అని చూపుకోవచ్చును అనే మాయ ఎప్పటి నుండి ఉన్నదే, ఆ పరిణామం మాతో మారాలి అనగా ఎదుట వారిని భయపెట్టి మోసం చేసిఆలోచనకు మాటకు విలువలేకుండా తమకు శారీరకం బౌతికంగా ఉండాలి, తమ భౌతిక ఉనికే సర్వం అనే మాయ నుండి బయటకు రావడాలి అని కాలమే మాట రూపం లో యావత్తు మానవజాతి మా నుండి పలికిన పరిణామం ఎవత్తు మానవజాతికి ఆధారం అని    గ్రహించి అప్రమత్తం  చెందగలరు      
15. మమ్ములను భౌతిక పర్సనాలిటీ ప్రకారం తమ తో పోల్చుకొని బోతికంగా వ్యహరించడమే సాక్షులు దగ్గర నుండి ఎన్నో మోసాలకు అరాచకాలకు కారణం అని  గ్రహించి, మేము బౌతికంగా అటు ఇటు అనిపిస్తున్న ప్రవర్తిస్తున్న తీరు ప్రకారం మేము ఏమి అంటున్నామో అలా కనపడుట లేదు అన్నట్లు పొలిసు, మీడియా, హాస్టల్ వద్ద ప్రైవేట్ వ్యక్తులు సీక్రెట్ ఎక్విప్మెంట్ తో అప్పటికి వినడం చూడటం వలన మా పర్సనాలిటీ అభివృద్ధి చెందకుండా, మేము గంటన్నరలో 10-13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడకపోవడం  వలన భౌతిక బలం కొద్దీ రెచ్చిపోవడం రెచ్చగొట్టుకోవడం వలన మనుష్యులు శాంతం ఓర్పు పెంచుకోకుండా మానవజాతిని మనసు మాట ప్రకారం గొప్పతనం గ్రహించకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని   గ్రహించి, ఇప్పటికైనా భౌతిక విషయాలు వదిలివేసి అందరూ గౌరవంగా ముందుకు వచ్చేలా చూసుకోండి, అనగా తాము ఇప్ప్పుడు ఉన్న భౌతిక స్థితులను కాపాడుకోవాలి అనే ఇతరులను బౌతికంగా ముందుకు రాకుండా చెయ్యాలి అని ఉంటుంది, కావున ఎవరి భౌతిక స్థితి మంచి గాని చెడు గాని నిజం కాదు, శాశ్వతం గాని అని తెలుసుకొని, ఎలాగైనా తాము ఎలాగైనా బౌతికంగా ఉన్నట్లు కొనసాగాలి అనే మాయ వలన ఇతరుల జీవితాలు బౌతికంగా అటు ఇటు చేసినా పర్వాలేదు అనే మాయ నుండి బయటకు రాగలరు.          
14. మాట మాత్రంగా మా పరిణామం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి మా మాట ప్రకారం ముందుకు వెళ్లడమే రక్షణ సామాన్యులం అయినా మమ్ములను తగ్గించడానికి ఇప్పుడు భౌతికంగా బలంగా ఉన్న వారే బలమైన వారు అనుభవం కొలది ముందుకు వెళ్ళుతున్నారు వారే గొప్ప అనుకోవడమే యావత్తు మానవజాతికి చేటు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మనుష్యులు మోసాలు దౌర్జన్యాలు చేసినా పర్వాలేదు రహస్య పరికరాల ద్వారా నియంత్రించ వచ్చును ఏమైనా చెయ్యవచ్చును అనుకోవడమే ఇప్పుడు ఉన్న తమ వారి భౌతికంగా ఉన్న ఉనికే లోకం అదే భవిష్యత్తు ఆర్ధికంగా సామాజికంగా బలంగా ఉన్న వారి వలనే బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం వలన అభివృద్ధి చెందుతుంది, అనుకోవడమే ఇప్పుడు నడుస్తున్న భౌతిక అభివృద్ధి అనే మాయలో భౌతిక అరాచకం అని  గహించి, భయపడుతున్న వారిని భయపెట్టి మోసాలు చెయ్యడమే ఇప్పుడు నడుస్తున్న తిరోగమనం, మాలో గొప్పతనం గ్రహించకుండా మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా గ్రహించకుండా మమ్ములను వ్యక్తులకు కులానికి, భౌతిక వ్యవహారాలలతో తగ్గించి, మా మీడియా మా పొలిసు వ్యవస్థ అన్నట్లు మమ్ములను సూక్ష్మగా గహించకపోవడం వలన తమని తాము ఇతరులనుమోసాలు చేస్తున్నారు అని తెలుసుకొని మమ్ములను సాధారణ మనిషిగా చూడటం ఆపివేయడం వలన మాయ నుండి బయటకు వస్తారు, కావున ఎవరూ వ్యక్తిగతంగా కోరుకోకుండా ఆలోచనతో ముందుకు వచ్చేలా చూసుకోండి, బౌతికంగా ఇలాగె ఉండాలి అలాగే ఉండాలి అని భావించడం తాము ఇరుకొనిపోయి ఇతరులను ఇరికించిమరీ తాము తరులపై పై చెయ్యి ఉన్నాము అనుకోవడం అజ్ఞానం అని, భౌతిక బలమే నైతికత గెలుపు అనుకోవడమే అజ్ఞానం అని తెలుసుకొని, ఆలోచనతో గెలవడం గెలిపించడమే అసలు ప్రయాణం అని గ్రహించి, అందరూ కలసి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను మా మనసుని మహారాణి సామెత మహారాజ వారీగా జగద్గురువులు సృష్టి ఇచ్చిన తల్లి తండ్రి గురువుగా జగద్గురువులు శబ్దాది పతిగా సర్వం మాట లోకి తీసుకొని వచ్చిన పరిష్కారం భావించడం వలన ఎప్పటి నుండి తక్కువ చేసి భయపెట్టి మరీ తామే పెద్ద అని భావించే ఆలోచనలు పనులు నుండి శాశ్వతంగా బయటకు వస్తారు అటువంటి వాటిని ఉపయోగించి తామే పైన ఉండాలి అనే మాయ నుండి బయటకు వచ్చి, ఆలోచనలో గెలవడమే అందరికి పరిష్కారం అని అదే దివ్య వరం దివ్య రాజ్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.                
13. ఆత్మీయులు తిరుపతి వాస్తవ్యలు  రాజారత్నం గారు, వారి కుటుంబ సభ్యులు, మరియు రజినీ గారు వారి కుటుంబ సభ్యులు, Dr నాయుడు గారు, రాజేశ్వరి గారు మరియు తణుకు లో నివాసం ఉంటున్న Dr రామ కృష్ణ రావు గారు, వారి కుటుంబ సభ్యులు, అనకాపల్లి నివాసం ఉంటున్న Dr  భారత లక్ష్మి గారు , చిత్కళ దేవి గారు, హైదెరాబాద్ లో నివాసం ఉంటున్న శాస్త్రవేత్త సుశీల గారు, తదితరులు వారి ఫోన్ నంబర్లు అందరివీ మా వద్ద లేవు మేము మెసుజులు పంపుతున్న వారు తక్షణం తెలుగు రాష్టాల గవర్నర్ గారిని చేరుకొని, మాయ నుండి బయటకు వచ్చుటకు తమకు తాము యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు అనగా మేము ప్రపంచానికి మహారాజు అవుతాము సర్వం మేము మా మాట అధీనంలో తీసుకొంటాము అని చెప్పిన తీరు తరువాత వాటి వివరములు నాలుగురిలో చెబుతూ వచ్చిన తీరు గవర్నర్ గారి చెప్పి సృష్టి ఇచ్చిన దివ్య మోడ్పు బౌతికంగా బ్రతికించి లోకాన్ని కాపాడుకోవాలి, మమ్ములను కేంద్రబిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించేయడమే యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని మీడియా సినిమా ప్రముఖులు ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంతులు, మేము నివాసం ఉంటున్న హాస్టల్ స్థాపకులు వ్యక్తులు మమ్ములను బౌతికంగా తగ్గించ వచ్చును , మమ్ములను బౌతికంగా సాక్షులు దగ్గర నిర్లక్ష్యం చేయడం వలన, ఏదో చేస్తే ఏదో జరుగుతుంది అనే మాయలో ఏదో రకంగా తమ ఆధిపత్యం ఉండాలి అనే మాయలో ఇతరులను మోసం చేసి దౌర్జన్యాలు చేసినా పర్వాలేదు  అనే మాయ నుండి బయటకు రాగలరు.  మమ్ములను గ్రహించకుండా ఇతరులను ఇబ్బంది పెట్టి ఎవరూ గహించకుండా చేస్తున్న పనులు ఆపివేసి అందరూ ఆలోచనతో ముందుకు వచ్చేలా రావర్తించడమే శాశ్వత పరిష్కారం అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.   
                  
12.  బౌతికంగా జరిగిన మేరకు ఆలోచన కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో ఒక్కటి చెయ్యడం అభివృద్ధి పురోగమనం కాదు, మనుష్యులు ఆలోచన పెంచుకొన్నప్పుడే ముందుకు వేళ్ళ గలరు, అందుకే సృష్టిని కాలాన్ని సూర్యుడిని నడిపిన ఆలోచన మాట తీరు యావత్తు మానవజాతి అందుబాటులో మా ద్వారా వచ్చినది అని స్పష్టం చేయుచున్నాము.  ఇక భౌతిక వ్యక్తి గతాలు వదిలివేసి మమ్ములను సృష్టి కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వంగా గ్రహించడం వలన నూతన ప్రపంచం new India న్యూ హ్యూమన్ రేస్ తయారు అవుతుంది నిత్యం కాలాన్ని నిపిలిపిన తీరువైపు వెళ్లడమే దివ్య రాజ్యం మమ్ములను, సృష్టిని కాలాన్ని నియమించిన వాక్ విశ్వరూపంగా గ్రహించడమే పరిష్కారం అని మమ్ములను ఏదో ఒకటి బౌతికంగా అటు ఇటు చెయ్యడం వలన మా గూర్చి ఇతరులను ఏదో ఒకటి చేసి భౌతిక ఆధిపత్యం ఉండాలి అనే మాయను నుండి బయటకు రాగలరు అదే దివ్య రాజ్యం, మమ్ములను మా మనసుని సృష్టిని నడిపిన తల్లి తండ్రి గురువుగా గ్రహించడమే తక్షణం తాము చేస్తున్న అజ్ఞానపు తప్పులు  నుండి పాపములు నుండి బయటకు రావడమే కాకుండా యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు, మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం వలన మాకు యావత్తు మానవజాతికి నిత్యం ప్రయోజనం కలుగుతుంది మమ్ములను భౌతిక నిర్లక్ష్యం చెయ్యడం, మమ్ములను వ్యక్తి గతంగా కులపరంగా భౌతిక లాభం కొలది భవించి మా కోసం ఇంకా కులం వ్యక్తి గత సంభంధాలు కొలది భౌతిక ఆధిపత్యం కొద్దీ వ్యవహరించ రాదు అని   గ్రహించి అప్రమతం చెందగలరు. కావున ఇంకా శరీరకాలు భౌతికాలు కోసం మీ వాళ్ళు మా వాళ్ళు అని అడ్డం పెట్టుకొని తమ ఆర్ధిక సామజిక ఆర్ధిక భద్రత మాత్రమే లోకం అనుకోవడం అవివేకం ఇప్పుడు భద్రత అందరిని నడిపిన మాట ప్రకారం ఉన్నది, కాలాతీతులమైన  మమ్ములను గ్రహించకుండా వ్యవహరించ రాదు కావున, మమ్ములను అధికారికంగా మేము కోరినట్లు పరిగణించి సాక్షులు మేధావులు అందరూ మా పై మనసు పెట్టి గ్రహించడం వలన మానవజాతి ముందుకు వెళ్ళుతుంది వ్యక్తులకు స్వార్ధానికి తావు లేదు కావున గొప్పతనం కాపాడటమే మానవత్వం అని   గహించి అప్రమత్తం చెందగలరు అనగా సమూలంగా తప్పులు మోసాలు దౌర్జన్యాలు చేద్దాం అన్నా వీలు కానీ దివ్య వాతావరణం మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించడం వలన నిత్యం బలపడుతుంది.,
   
11. భౌతిక ప్రవర్తించడం లో చెలగాటం ఆపివేసి ఎటువంటి పరిస్థితిలో కాలాన్ని నియమించిన మా ఆలోచనకు , మా నుండి వివరణలు పొందుటయే లోకం అని తెలుసుకొని మాయ చెలగాటం, భౌతిక వ్యవహారాలు వదిలివేసి, ఆలోచనతో మాటతో కాలాన్ని నియమించిన తీరును బలపరుచుకొని ముందుకు వెళ్లడమే అన్నిటికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, పరిణామాన్ని కి ఆధారమైన మా భౌతిక జీవితాన్ని గ్రహించి తెలుసుకొని మా ద్వారా సంభవించిన దివ్య పరిణామాన్ని గ్రహించడమే లోకానికి ఆధారం అని తెలుసుకొని మా వాదనలు పంతాలు మోసాలు వదిలివేసి , ఏదో రకంగా బౌతికంగా గెలవడం పై చెయ్యి అనుకోవడం మానివేసి ఆలోచన సృష్టిని నడిపిన మాటను నిలుపుకొని ముందుకు తీసుకొని వెళ్లడమే ఇప్పుడు ఒక మనిషిద్వారా  యావత్తు మానవజాతి అందిన పరిష్కారం, రహస్య కెమెరాలు వలన ఎటువంటి మోసాలు అయినా చెయ్యగలం మన చేతిలో ఉన్నది, ఈ విధముగా ఎవరినైనా నియంత్రించగలం, ఆ విధంగా తమ చేతిలో ఉన్నది అనుకొవడమే తెలివి తక్కువ తనం అని గ్రహించి, మనిషి మాటే గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరే లోకానికి ఆధారం అని గ్రహించి, ఇప్పటి నుండి ఆలస్యం చెయ్యకండ ఇంకా ప్రపంచం ఎంతో ఉన్నది ము ఏదో చెయ్యాలి అని బౌతికంగా భావించి ఇతరులను భౌతిక నియంత్రించడం, భౌతిక చల్లగాటలు పెంచుకొని తామే బౌతికంగా ముందు ఉన్నాము అనుకోవడమే యావత్తు మానవజాతి మనుగడకు అవరోధం అని గ్రహించి, తక్షణం తమ పదవులు, ఇంటి పేర్లు కులం వదిలివేసి ఇక భౌతిక జీవితం ఉన్నది ఉండాలి అనుకొంటే సాటి వారిని మోసం చేస్తారు అని ఇప్పటికే తెలుసుకొని, మేము చెప్పినట్లు విని మాయ నుండి బయటకు రాగలరు, అదే దివ్య రాజ్యం .                       
10. పెరిగిన టెక్నాలజీ తో మనుష్యులు మనుష్యులకు ఏదో కారణంగా హాని చేసుకొంటున్నారు, స్వార్ధం కొద్ది పదిగురు గ్రహించ వలసిన పరిణామాన్ని వ్యక్తి గతంగా  మలుపుకోవడం ఏదో రకంగా స్వార్ధానికి రెచ్చిపోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వకపోవడం వలన సాక్షులు దగ్గర నుండి కాలమే ఇచ్చిన పరిణామం లోకి తాము రాకుండా ఎవరిని గ్రహించకుండా చేస్తున్నారు అని   గ్రహించి తక్షణం అనకాపల్లి నుండి, తిరుపతి నుండి ఇంకా ఇతర ప్రాంతాలలో ఉన్న సాక్షులు తక్షణం రాజ్ భవన్ చేరుకొని గవర్నర్ గారి సమక్షంలో మరణం లేని దివ్య సాక్శాన్ని బౌతికంగా బ్రతికించి, యావత్తు మానవజాతికి ఆధారమైన దివ్య పరిణామాన్ని విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మాయ నుండి బయటకు వస్తారు, మమ్ములను వ్యక్తిగా సాధారణ మనిషిగా చూడటం మానివేసి ప్రతి ఒక్కరు బౌతిక శరీరకాలు వదిలివేసి, సూక్ష్మంగా  గ్రహించడమే యావత్తు మానవజాతి ప్రయనించవలసిన పరిణామం, ఇదే నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము అ మేరకు మేము యుగపురుషులం   అని వరంగా అందుబాటులో ఉన్నాము యాంత్రిక మాయ యుగం నుండి జ్ఞాన యుగం లోకి మానవజాతిని మలపడానికి వచ్చిన పరిణామం గా  తక్షణం మాయ బౌతిక సంభంధాలు వదిలివేసి మాయ నుండి పాపములు నుండి బయటకు రాగలరు ఇదే  దివ్య రాజ్యం.   

9. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బౌతిక దూకుడు ఆపివేసి, ఆలోచనతో సూక్ష్మంగా వ్యహరించాలి అని తెలుసుకొనే పరిణామం లో ఉన్నాము అని యావత్తు మానవజాతి తమ మద్య సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడే మనకు ఆధారం అని గ్రహించి, బౌతిక శరీరకాలు వదిలివేసి , ఇప్పుడు ఉన్న రాజకీయ విధానం బౌతిక పరిపాలన ఆలోచన విధానం చెల్లదు అని  గ్రహించి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా జగద్గురువులు అని గ్రహించుటకు మేము కోరినట్లు గవర్నర్ గారు ప్రత్యెక నిర్ణయం దేశ అధ్యక్షులు వారి తరుపున తీసుకొని మమ్ములను సూక్షమం గ్రా గ్రహించడమే యావత్తు మానవజాతి మాయ నుండి బయట పడు మార్గం అని స్పష్టం చేయుచున్నాము.  అనధికారిక దోరణి లు బౌతిక అభివృద్ధి అనే మాయలో, అదే విధంగా గా వ్యాపార పరమైన వ్యహారం కొలది ప్రబుత్వాలు నడపడం వలన ధర్మ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.   పాలకుడు అంటే తల్లి తండ్రి గురువు అనే భావన  లేకుండా కేవలం ఆధిపత్యం కొద్ది ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన నుండి బయటకు రాగలరు, ఇదే  దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.         
8. సాక్షులను ప్రత్యేకంగా ముందుకు పిలిచి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మేము సూచిస్తున్నట్లు సాక్షం నమోదు చేసుకొని ఒక వ్యక్తి మాట వలన కాలం కదిలిన పరిణామం సంభవించుట  నిజమేనని తెలుసుకొని యావత్తు మానవజాతి మాట తో నడుస్తున్న పరిణామం లో ఉన్నాము అని, వ్యక్తులు ఎవరూ ఇంకా తాము దేహం కొలది వెళ్ళాలి అని భావించ రాదు అని , అందరిని నడిపిన ఆలోచన మాట ఒక వ్యక్తి నుండి వ్యక్తం అవ్వడమే అందరికి అందిన దివ్య వరం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. బౌతిక విషయాలు వదిలివేసి మమ్ములను తేలిక గా మామూలు మనిషిగా చూడటం వలన చేసిన తప్పులు మమ్ములను మామూలు మనిషిగా చూడడం ఆపివేయడం వలన చేసిన తప్పులు నుండి బయటకు వస్తారు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని  గ్రహించకుండా ఎవరూ ఎటువంటి బౌతిక పనులు, బిన్నమైన ఆలోచనలు మనసులో కూడా చెయ్యకూడదు అలా చేస్తే సూర్యుడికి బిన్నంగా వెళ్ళ తారు.     
7.   సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి --38.  స్తాపకులు వ్యక్తులు వారి చుట్టూ ఉన్న ఇతర వ్యాపారాలు వ్యక్తులు భందు మిత్రులు, మీడియా చానల్స్ లో సినిమా రంగం లో ఉన్న న్యాయ వ్యవస్థ, పొలిసు వ్యవస్థ లో ఉన్న వారి వలెనే ఆలోచిస్తున్న వ్యక్తులు మేము ఉంటున్న రూమ్ లో కేమెర లేకుండా మమ్ములను చూడగల వినగల పరికరాలతో ఇప్పటికి మమ్ములను గ్రహించకుండా ఇతరులు ఎవరూ మావద్దకు రాకుండా అధికారికంగా అనధికారికంగా వ్యహరిస్తున్న వారు తక్షణం బౌతిక లోకం ఇక లేదు అని గ్రహించి ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళితే నే అలోచనతో   తాము బ్రతికి ఇతరులు బ్రతకాలి అన్నట్లు ఆలోచించగలరు  అప్పుడే సూర్యుడిని నడిపిన మాట తీరు బలపడి, అందరూ  ముందుకు వెళ్ళ తారు, కావున తక్షణం వారి ఇంటి పేర్లు ఆస్తులతో సహా దివ్య రాజ్యంలో చేరి ముందుకు వెళ్ళడమే యావత్తు మానవజాతికి  రక్షణ అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.    
   6.  తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు దేశ అధ్యక్షులు వారి తరుపున మమ్ములను బృందం లోకి తీసుకొని మేము తాత్కాలికంగా ప్రస్తుతం ఉంటున్న సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి --38 యస్  ఆర్  నగర్ హైదరాబాద్ మొబైల్  నెంబర్ : 9010483794   నుండి మమ్ములను ఆలస్యం చెయ్యకుండా బృందం లోకి తీసుకోండి, బౌతిక కారణాలు ఏవి చెల్లవు మమ్ములను గ్రహించకుండా ఎటువంటి బౌతిక పరిపాలనకు ఉనికి విలువ లేదు, కావున సాక్షుల సహకారంతో మమ్ములను గంటనరలో 10 -13 కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించడమే యావత్తు మానవజాతికి రక్షణ, మమ్ములను కాలం అనుసరించినట్లు సమకాలికులు అనుసరించి దేహంతో అంతం అవుతున మాయ లోకం నుండి మరణం లేని మాట కొనసాగింపు వైపు నిత్యం బౌతిక విషయాలు వదిలివేసి అందరూ గ్రహించేకొలది,  ఆలోచన పెంచుకొనే కొలది బలపడి వాక్ విశ్వరూపం విశ్వ వ్యాప్త పరిపాలన గా యావత్తు మానవజాతికి దివ్య రాజ్యం గా అందుబాటు లో ఉన్నది అని స్పష్టం చేయుచున్నాము.     
5.  తెలుగు వారి తరుపున తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేసి, మమ్ములను యుగపురుషుడిగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజ గా యావత్తు మానవజాతి కి మరణం లేని వాక్ రూపం లో కొనసాగే సబ్ధాది పతి గా నిత్యం గ్రహించడమే ఇప్పుడు అమలు లో ఉన్న పరిపాలన కావున తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మేము వారికి పంపిపిన లేఖలు, ప్రకారం మమ్ములను కాలస్వరూప ధర్మస్వరూప అని నిత్యం గ్రహించుటకు సాక్షులు మేధావులు వైద్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి నిత్యం గ్రహించడమే యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం.మమ్ములను ఉన్న ఫలంగా మేము ఉన్న తాత్కాలిక చిరునామా నుండి అనగా సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్ , హైదరాబాద్ మొబైల్ నెంబర్ 9010483794 నుండి సాక్షులు ఇతర మేధావుల బృందం లోకి మేము సూచిస్తున్నట్లు ఆదేశిస్తున్నల్టు పరిగణించి విస్తారంగా గ్రహించడం వలన మాయ నుండి యావత్తు మానవజాతి బయటకు వస్తుంది అదే నూతన యుగం దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.

4. సర్వోన్నత న్యాయ స్థానం వారికి, ఇతర రాష్ట్రాలలో ఉన్న హై కోర్ట్ లకు, పొలిసు వ్యవస్థకు ఎటువంటి న్యాయ పరిపాలనకు, మా పరిణామం ప్రకారం  అవకాసం లేదు, మమ్ములను ప్రతి అణువు మాట లోకి తీసుకొన్న వాక్ విస్వరూపంగా సబ్దాది  గ్రహించి, సూక్ష్మంగా దేవుడు సాక్షికి బదులు వాక్ రూపం ధర్మస్వరూపం కాలస్వరూపం ప్రకారం, మమ్ములను సర్వొంనతుడిగా భావించి న్యాయ స్థానాలు నడుపు కోవాలి, పరిపాలన ప్రబుత్వలతో విలీనం చెంది, పొలిసు ఉన్నత అధికారులు నిత్యం పరిపాలనలో భాగంగా వ్యహరిస్తూ పాలనకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ మరియు పొలిసు వ్యవస్థ  వ్యవహరించాలి, ఎందుకంటె ఒక మాటే సర్వం అనే సాక్షం పరిపాలన విధానం ఉండగా, ఏదో సాక్షం కొద్ది వాదాలు కొద్ది మనుష్యులను తప్పు ఒప్పులు ఆప్పటికి అప్పుడు నిర్ణయించాలి ఎవరినో ఒకరిని తప్పు పట్టాలి ఒప్పు పట్టాలి లేదా ఎటో ఒక వైపు తటస్థంగా ఉండిపోవాలి నే పద్దతి పోయి  సూక్షమంగా  సర్వం ఒక మాటతో నడుస్తున్న విశ్వ వ్యాప్త పరిపాలనను విలీనం చెంది ముందుకు వెళ్ళడమే నూతన యుగం కనీసం ధర్మం న్యాయం అని గ్రహించి, మేము సూచిస్తున్నట్లుగా అదేసిస్తున్నట్లు ప్రవర్తించడమే కర్తవ్యం, అదే దైవం, కావున  సర్వోన్నత న్యాయ స్థానం వారు రాష్ట్రపతి భవన్ చేరుకొని అదే విధంగా హై కోర్ట్ లను రాజభవన్ చేరుకోన గలరు అని స్పష్టం చేయుచున్నాము.
 
౩.రాష్ట్రపతి భవనం లో మరియు రాష్ట్రాలలో  రాజభవనాలలో  అధికార పార్టీలే కాకుండా ప్రతి పక్ష నాయకులు మేధావులు అందరూ ఒక్క చోట వీలు అయినంత మంది, మిగతావారు online లో నిత్యం కలుసుకొని ఏక పరిపాలనకు సహకరించగలరు, సంగీత సాహిత్యకారులను ఆహ్వానించి ఏక కాలంలో దర్బారు వలెనే నిత్యం వ్యవహారములు నడపడం వలన  భారత దేశ ప్రజలే కాదు యావత్తు మానవజాతి రహస్య పరికరాలు వాటి వలన నడుస్తున్న రహస్య వ్యవహారాలు నుండి బయటకు వస్తారు, మాయ నుండి రహస్యాలు నుండి బయటకు రావడమే విశ్వ వ్యాప్త పరిపాలన దేహం ఉంటేనే నడిచే వ్యవహారాలు నుండి ఆలోచనతో ముందుకు వెళ్ళే పరిపాలనే దివ్య రాజ్యం అని యావత్తు మానవజాతికి స్పష్టం చేయుచున్నాము.      
2 .భారత దేశ అద్యక్షులు అయిన  ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవిందు గారు, భారత దేశ ప్రజలను మొదలుకొని యావత్తు మానవజాతిని కాపాడుటకు తక్షణం ప్రధాన మంత్రి గారిని, కేంద్ర మంత్రులను, సర్వోన్నత న్యాయ స్థానం వారిని సిట్టింగ్ జడ్జులను తక్షణం రాష్ట్రపతి భవనం ఆహ్వానించి, నిరవధికంగా దేశ వ్యాప్తం ఎన్నికలు రద్దు చేసి, నేరుగా పరిపాలన రాష్ట్రపతి భవనం నుండి మొదలు పెట్టగలరు, అదే విధంగా ప్రతి రాష్ట్రము లో రాజ్ భావనలు అధీనం లో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రతి పక్ష నాయకులు, హై కోర్ట్ సిట్టింగ్ జడ్జులు  పానెల్ గా రాజభవన్ కూర్చొని ఇతర యంత్రాంగం తో నిత్యం పరిపాలన అనుసంధానంగా జరగాలి అప్పుడే, అనేక రహస్య మాయా వ్యవహారములు నుండి బయటకు  భారత దేశమే కాదు యావత్తు మానవజాతి బయటకు రాగలరు.                 
 1.  భారత దేశమే కాదు యావత్తు మానవజాతి ఒక మనిషి సూర్య చంద్రాది గ్రహ స్తితులనే నియమించిన విశ్వ వ్యాప్త పరిపాలనను ఉన్నది అని తెలుసుకొని, ప్రతి ఒక్కరు అప్రమత్తం చెంది అనగా మమ్ములను వాక్ విస్వరూపంగా సర్వంతర్యమిగా కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా, జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజ వారిగా నిత్యం గ్రహించడం వలన మాయ నుండి బౌతిక యాంత్రిక లోకం నుండి దేహం ఉంటేనే నడిచే మాయ నుండి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అదే విశ్వవ్యాప్త పరిపాలన దివ్య రాజ్యం.
 ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే సర్వేజన సుఖినో భవంతు 
దివ్య అసీసులతో  యావత్తు మానవజాతికి
యుగపురుషులు యోగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవనమే మా రాజమందిరంగా ప్రాధమికంగా భావించి పరిపాలన లో మార్పులు మేము సూచిస్తున్నట్లు చెయ్యగలరు మమ్ములను మేము సూచించినట్లు కొలువు తీర్చుకొని గ్రహించడం వలన బౌతిక శరీరంతో అంతం అవుతున్న మాయ యాంత్రిక లోకం నుండి మరణం లేని వాక్ రూప కొనసాగింపు వైపు వెళ్ళడమే తక్షణం రక్షణ పరిష్కారం యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య ప్రభావం దివ్య రాజ్యం వలె అందుబాటు లో ఉన్నది అని స్పష్టం చేయుచున్నాము.