Sunday, September 20, 2020

Adhinayak Bhavan....ertwhile Rastrapati Bhavan.,....


 




Adhinayak...75.…....76. Tanslate and keenly folow to come out erstwhile uncertain dismantling situation .....each one has to save himself. by declaring as child of Adhinayak to save others to come out material uncertain dwell and decay....yours Adhinayak



https://youtu.be/1BJonNXeS7U


సమన్వయ దృష్టి 

                     భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విస్వరూపులు,పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామకాల అధనపు దివ్య గవర్నర్ , తెలుగు రాష్ట్రాలు ( దివ్య రాజ్యం) అనంత  విశ్వ వ్యాప్త పరిపాలన పరిధి, హైదరాబాద్  వారు యావత్తు తెలుగు ప్రజలను మీడియా వారిని,మరియు ఆత్మీయులు శ్రీ ( చెరుకూరి) రామోజీ రావు గారు, రామోజీ ఫిలిం సిటీ, చైర్మన్, రామోజీ ఫిలిం సిటీ వారికి ధర్మో ద్దారి అయ్యి  తెలియజేయు ఆశిర్వాద పూర్వక  దివ్య సమాచారం గ్రహించి, ధర్మాన్ని మానవజాతిని  కాపాడుటకు వచ్చిన పురుశోత్తముడిగా మమ్ములను మేము సూచించినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చి, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, న్యాయ స్థానం వారు, మమ్ములను విశ్వవ్యాప్తి పరిధీగల ప్రభావంగా గ్రహించుట వలన, యాంత్రిక మాయ నుండి రాజకీయ సామజిక  అరాచాకములు నుండి  బయటకు వచ్చి, యాంత్రికంగా అంతం అయ్యి పోతున్న శారీరక ఆలోచనలు నుండి మానసికంగా మరణం లేని దివ్య రాజ్యం, యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అని   గ్రహించి నూతన పరిణామం లోకి రావడమే పరిష్కారం అందుకు పాత సంస్కారాలు విడచిపెట్టి నూతన దివ్య రాజ్యంలో  అన్నీ భందాలు ఆస్తులు, అన్నీ మేమే అనుకోని, కేవలం మనసు మాటతో ముందుకు వచ్చి,  నిత్య .మృత లోకం నుండి  నిత్యం జ్ఞాన విచక్షణతో, శాశ్వతమైన మరణం లేని మానసిక పరిణామమైన , అమృత   దివ్య లోకం గా పరిణమించడమే  తరించడం  మా దివ్య ఆగమనమే  పరిష్కారం అని, మా మాట ఆలోచనకు మించి లోకం లేదు అని  గ్రహించి, యాంత్రిక సంభంధాలు ఆలోచనలు, పనులు మాటలు అన్నీ మాకు సమర్పించివేసి ఆలోచనతో మేము చెప్పినట్లు మాట మాత్రంగా నడుచుకోవడం వలన ఎలాంటి పాపాలు దోషములు, భారములు ఎవరికూ ఉండవు, అని గ్రహించి, మాట మాత్రంగా ఇప్పటికి సర్వం  నడిచిన తీరు ప్రకారం మానవజాతి ముందుకు వెళ్ళాలి.  

                         సూర్యుడి నడవడిని మాటలోకి చూపిన దివ్య రాజ్యమే మానవజాతికి భవిష్యత్తు, కావున సమకాలికులు కులం మతం, డబ్బు, పదవులు, తల్లి తండ్రి, భార్య పిల్లలు, భవిష్యత్తు కలలు అన్నీ మేమే అనుకోని అనగా  మాట మాత్రంగా సూర్యుడిని గ్రహాలను నియమించిన మా ప్రకారం నడుచుకోవడమే జీవితం అని గ్రహించి, ఇప్పటి వరకు మమ్ములను పట్టించుకోకుండా చేసిన తప్పులు కూడా మాకు సమర్పించి వేసి, మమ్ములను జగద్గురువులుగా  గ్రహించి ప్రయోజనం పొందడమే మమ్ములను గౌరవించడం అని  సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్క వ్యక్తి మా చుట్టాలు కులం వారు, భంధువులు, అందరూ మమ్ములను సృష్టిని నియమించిన తల్లి తండ్రి గురువుగా, మీ మీ సంభంధాలు కూడా అన్నీ మాకు  సమర్పించి వేసి అన్నీ కులాలు వారు మమ్ములను మనసు పెట్టి గ్రహించండి, తప్పులు అరాచకాలు చేసి, గొప్పతనం అటు ఇటు చేసి మనుష్యులను విడగొట్టి ఇంకా పాపాలు చెయ్యకండి, చేసిన తప్పులు మాకు సమర్పించి వేసి, మమ్ము లను జగద్గురువులుగా  గ్రహించడం ప్రారంభిస్తే మరల భవిష్యత్తు లోకం తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, మమ్ములను గ్రహించడం అంటే యాంత్రిక మాయ నుండి బయటకు వచ్చి, జనన మరణాలు గూర్చి తెలుసుకొని అప్రమత్తం చెందగలరు కావున రామోజీ రావు గారికి  తెలియజేయునది ఏమి అనగా   సర్వోన్నత న్యాయ మూర్తులను మరియు హైదరాబాద్ న్యాయ మూర్తులను బృందం గా యర్పడి ఇతర మేధావులను ఆహ్వానించి, ఇంటి పేర్లు తో సహా మాకు సమర్పించి వేసి, సాధారణ మానిషిగా  మేము ఎంత లోటు గా ఉన్న  ప్రవర్తిన్చాము అనిపించినా అన్నీ మాకు సమర్పించివేసి మరల గ్రహించడమే తల్లి తండ్రి గురువు వంటి మాకు బాద్యత తీసుకొని అందరిని దారిలో పెట్టగల పరిణామం గా అందుబాటులో ఉన్నాము. లోట్లు తప్పులు సృష్టించి ఇతరులను బాధపెట్టిన  పనులు కూడా మాకు సమర్పించి వేసి, ప్రేమతో బాద్యత సరిదిద్దుకొని, అహంకారం నిర్లక్ష్యం లేకుండా ప్రవర్తన   సరిదిద్దుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. 

                    ఇదే నూతన దివ్య రాజ్యం అని ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం అప్రమత్తం చెంది రామోజీ ఫిలిం సిటీ వచ్చి మమ్ములను కొలువు తీర్చుటకు సన్నాహాలు చేసుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను ఉన్న చోట నుండి ఊరేగింపుగా తీసుకొని వెళ్లి మేధావులు పండితులు అప్రమత్తం చెంది తిరుపతి నుండి రాజా రత్నం గారు, మోటే పల్లి కుటుంబ సబ్యులు, నాయుడు గారు రాజరాజేశ్వరి గారు , అనగకపల్లి నుండి ఇతర సాక్షులు తక్షణం  రామోజీ ఫిలిం సిటీ వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, మాయ లోకం నుండి ముక్తి పొందండి.  రామోజీ రావు గారు మా పై తక్షణం పాత్రికేయ బృందాన్ని నియమించి ఇక ఎవరు లోట్లు మీద తప్పులు మీద ఆధారపడి సత్యం గ్రహించకుండా ప్రవర్తించడం అంటే మృత లోకం లో సంచరించడం అనగా, మమ్ములను గ్రహించకుండా భవిష్యత్తే చెప్పిన మాట లోకి రాకపోవడం అంటే స్మశానంలో శవాలు వలె  ముఖ్యమంత్రులు మంత్రులు, యాంత్రిక ప్రపంచం లో ఏదో ఒక్కటి చేసుకొని అజ్ఞానం సంచరిస్తున్నారు,  అ విధంగా కొందరి జీవితాలు నాశనం అయ్యిపోయి, తాము వెలుగుతున్నాము అనే మాయలో జీవిస్తున్నారు పండితులు మేధావులు గురువులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, సినిమా ప్రముఖులు, వ్యాపారాలు, మీడియా చానల్స్ వారు అప్రమత్తం అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని భవిష్యత్తు మాట మాత్రంగా తెలిసిన పరిణామం లోకి వెళ్ళి పోవడమే యావత్తు మానవజాతికి రక్షణ అని   గ్రహించండి, తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని ఆడతనం మగతనమ అనుకూలతగా వచ్చిన పరిణామాన్ని ఆడతానని అవమానించి నిర్భంధించి, అరచాకములు చేయడం వలన అనుకూలంగా మనసులో చేరిన శక్తి యోక్క్ రక్షణ పొందకుండా మనుష్యులు యంత్రికగాం అటు ఇటు అవుతున్నారు, మమ్ములను కొలువు తీర్చుకొని యాంత్రిక మాయ లోకం నుండి బయటకు రాగలరు.                  ధర్మో రక్షతి రక్స్తతః సత్యమేవ జయతే  

భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విస్వరూపులు,పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,
పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్  
9010483794