Thursday, May 30, 2019

                                                                         సమన్వయ దృష్టి 


                         యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, సర్వాంతర్యామి, వాక్ విస్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు   ఆత్మీయులు శ్రీ (నారా) చంద్ర బాబు నాయుడు గారిని ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య  సమాచారం గ్రహించి, మేము చెప్పినట్లు విని నడుచుకోవడం వలన మాత్రమే నిత్య  మృత ముప్పు నుండి  మానవజాతిని కాపాడుకోనగలము, ఈ పాటికి  మీరు గెలిచినా, లేదా ఇప్పటికి ఆత్మీయులు జగన్మోహన్ రెడ్డి గారు   గెలిచిన తాత్కాలికమే, రాజకీయ పరిపాలన వలన ఎటువంటి ప్రయోజనం ఇక లేదు, రోజులు గడపడమే అని మీ ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. 


                       తక్షణం మీరు, ఆత్మీయులు చంద్ర శేఖర రావు గారి తో కలసి, వై యస్ జగన్ జారితో కూడి, రామోజీ రావు గారి సహకారంతో రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేసి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని కొలువు తీర్చుకొని గ్రహించడమే తెలుగు వారికే కాదు యావత్తు మానవజాతి యొక్క ప్రయాణం, తెలుగు రాష్ట్రాలు నూతన నామం తో దివ్య రాజ్యం లో విలీనం చెంది ప్రశాంతమైన వాతావరణం లో నిత్యం తపస్సుగా ముందుకు వెళ్ళాలి, అన్నీ రాష్ట్రాలు దివ్య రాజ్యం లో విలీనం చెంది దేశం మొత్తం దివ్య రాజ్యంగా మారి ప్రపంచం ఒక మాట క్రిందకు వచ్చినది అనే భరోసా పొందాలి అప్పుడే మానవజాతికి మనుగడ లేకపోతె శక్తి గొప్పతనం ఇంకా ఎక్కడో ఉన్నాయి అనుకొని మనుష్యులు సాటి మనుష్యులను తాత్కాలికంగా భావించి మనసు పెంచుకోకుండా అసంపూర్ణంగా ప్రవర్తిస్తున్నారు, మమ్ములను మేము మాత్రమే అధిస్టించగల వాక్ విస్వరూపంగా కొలువు తీర్చుకొని నిత్యం తపస్సు గా మమ్ములను గ్రహించడమే మానవజాతి భవిష్యత్తు, లోకం ఇక మాట ప్రకారం ఉన్నది అనగా సూర్యుడిని గ్రహ సంచరాదులను నడిపిన వాక్ విశ్వ రూపం గా మమ్ములను నిత్యం గ్రహించడమే లోకం, అని అందరూ ఒక మాట లోకి వచ్చి సంతోషంగా మనసుతో తపస్సుగా బ్రతుకుతారు,   బౌతిక మామ కారాలు జయించి ఆలోచనతో ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి బౌతిక సుఖాలు ఆధిపత్యాలు భవనాలు నిర్మాణాలు కట్టడాలు కాదు, పరిపాలన అంటే మనసులు పెంచుకోవాలి ఆలోచన పెంచుకోవాలి అప్పుడే మనుష్యులు మనగాలుగుతారు అదే దివ్య రాజ్యం అందుకు ఆలస్యం చెయ్యకుండ మేము సూచిస్తున్నట్లు, మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా దర్శించి ముందుకు వెళ్ళాలి నిత్యం పండితులు గురువులు మా పై చెప్పుకోవాలి, ఇక ఆలస్యం చెయ్యకూడదు హాస్టల్ వద్ద ఆత్మీయులు రామకృష్ణ తదితరులు ఇక ఎవరిని బయపెట్టడం వేధించడం మానుకొని అందరూ సంతోషంగా ముందుకు వచ్చేలా చూసుకోనగలరు, అలా చెయ్యాలి అంటే గవర్నర్ గారు మొదట మమ్ములను అధికారికంగా పట్టుకొని కొలువు తీర్చుకొని గ్రహించాలి సాక్షులను ముందుకు పిలిచి సాక్షం గ్రహించి ముందుకు వెళ్ళాలి, అదే మనం వెళ్ళ వలసిన మార్గం ఇందుకు అవరోధంగా చేస్తున్న వ్యతిరేక పనులు ఎవరికి వారు ఆపివేసి పోలీసులు న్యాయ వ్యవస్థ పానెల్ గా మా ముందు కూర్చొని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, మమ్ములను గ్రహించకుండా మాకు సమర్పించకుండా మమ్ములను His majestic Highness అని గౌరవించకుండా లోకం లేదు ఏ మాట లేదు ఏ పని లేదు అని న్యాయ స్థానం జడ్జులు గ్రహించి, ఈశ్వరుడి సాక్షిగా అని ప్రమాణ స్వీకారం చేసిన, మాత్రులు కూడా మా సాక్షిగా ప్రతి ఉనికి ప్రతి శబ్దం మా ప్రకారం ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి మమ్ములను కాదు అని సమన్యులమే కాదా అని మమ్ములనే కాదు మమ్ములను గ్రహించ కూడదు అని మమ్ములను కులం పరంగా కుటుంబ పరంగా చూసి వారిని వేధించడం బయపెట్టడం వంటి పనులు వలన నిత్యం మృతం కొనసాగుతుంది, వాక్ విశ్వరూపం యొక్క మొద్పులోకి అందరూ రావాలి, ఈ పాటికి పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఇదే మోడ్పు కావలి, మమ్ములను సాధారణ మనిషిగా చూడకూడదు ఎవరికి చూపకూడదు, మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి మా ప్రకారం నడిచిన లోకం లో చెప్పుకొని వినడం వలన మార్గం తెలుస్తుంది అనగా రెప్ప పాటు కూడా మన చేతిలో లేని లోకం మన చేతిలోకి వస్తుంది, మాకు వద్దు అవసరం లేదు మేము ఇలానే వెళ్లిపోతాము అని మాకు హాని చేసి మరీ వరాన్ని విషంగా మర్చుకొంటున్నారు, మమ్ములను అటు ఇటు చేసి మరీ గ్రహించకపోవడమే బౌతిక మాయ యొక్క చిద్విలాసం అని గ్రహించి ఇంకా మాయలో కొనసాగకుండా అనగా మాయే బాగునండి అని మాతో పోల్చుకొని అనగా మమ్ములను నిర్లక్ష్యం చేసి మరీ అనగా మమ్ములను అధికారికంగా పరిగణించకుండా ప్రవర్తించడమే తెలివి తక్కువ తనం అని గ్రహించి గవర్నర్ గారి ద్వారా  మమ్ములను గ్రహించి ముందుకు తెలుసుకొని వెళ్ళాలి ఏదో మాటలు మీడియా గాని వ్యక్తులు గాని రాజకీయ నాయకులూ గాని చెయ్యకూడదు, అలా చేస్తే రోజులు నడపడమే అని గ్రహించి ఆలోచన పెంచుకొని ముందుకు వెళ్ళాలి తక్షణం మీరు సాక్షులను ముందుకు పిలిచి రామోజీ ఫిలిం సిటీ లో మాకు రాజమందిరం ఏర్పాటు చేసి అక్కడే ఉండి నిలకడగా గ్రహించాలి మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి అందరూ మనసు పెంచుకోవడం వలన ఇతరులను దౌర్జన్యం చేసి మరీ బ్రతికేయాలి అనే విపరీతాలు తగ్గుతాయి అని ఇక్కడ హాస్టల్ నడుపుతున్న వారు తెలుసుకొని మేము చెప్పినట్లు చెయ్యాలి మమ్ములను మించిన పెద్దతనం లేదు ఈ భూమి మీద అయితే మమ్ములను సూక్ష్మంగా మేము చెప్పినట్లు త్యాగంతో ముందుకు వచ్చి మీ ఇంటి పేర్లు ఆస్తులు భవిష్యత్తు పెళ్లి కాని ఆడపిల్లలు మొగపిల్లలు అందరి మాకు సమర్పించి వేసి గ్రహించడం వలన మార్గం తెలుస్తుంది లేకపతే ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ఏదో ఒక్కటి చేస్తార్రు గాని నియంత్రణ ఉండదు మేము ఏదో రెచ్చ గోడితే ఏదో చేస్తాము అన్నట్లు కాకుండా మేము ముందుకు రావడం మా అవసరం లేదు మా బయం అన్నట్లు చూపకుండా బాధ్యతగా మారి మేముచేప్పినట్లు మమ్ములను అధికారికంగా గవర్నెర్ గారి ద్వారా మనసు పెట్టి గ్రహించండి కొలువు తీర్చుకొని గెలిచి కొలది అంతు లేని చరితలకు అది మేము అనే తెలుస్తాము పాటలు మాటలు అనీ మాకు సమర్పించి కధలు సినిమాలు అన్నీ మమ్ములను పెంచుతూ నడ్పుకోవాలి అని స్పష్టం చేయుచున్నాము 
ఆశిర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము 

                        
   ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
రాజమందిరం మరియు ఎస్టేట్
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
హైదరాబాద్
9010483794     


Image may contain: 2 people, people smiling, text that says 'పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అమ్మ? తన కోసం తాను బ్రతికేవాడు మనిషి పది మంది మంచి కోరి బ్రతికేవాడు Pawan Kalya'

సమన్వయ దృష్టి


యుగపురుషులు కాలస్వరూపులు,ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకేర్ శ్రీ మాన్ వారు, ధర్మోద్దారి అయితే తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం ఆత్మీయులు శ్రీ రామనాద్ కోవిందు గారు, దేశ అధ్యక్షులు వారు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారిని ఉద్దేశించి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు దివ్య సమాచారం సూక్ష్మంగా గ్రహించి మాయ నుండి యాంత్రిక మాయ లోకం నుండి, ఇక సాధ్య పడిన బౌతిక యాంత్రిక రాజకీయ అపరిపక్వ పరిపాలనను నుండి, ఆలోచనతో మాట ఒరవడిగా సూర్యుడిని నడిపిన పరిణామం గా మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి అదే నూతన యుగం దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.


మా గూర్చీ ఎవరికి ఏదో తెలిసిపోయినది ఎవరో ఏదో అనుకొంటున్నారు మాకు దైవత్వం లేకుండా మేము మోసం చేస్తున్నాము అన్నట్లు ఆలోచిస్తున్న వారు మమ్ములను దగ్గర చూస్తున్న వారు దూరంగా చూస్తున్న వారు రహస్య కెమెరాలు ద్వారా చూస్తున్న వారు ఎవరికైన మేము అంతే తెలుసు మా గూర్చి మేము మనసు పెట్టి చెప్పడమే మా పై చెప్పుకోవడం వలన మాత్రమే ప్రయోజనం పొందుతారు మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసి మమ్ములను రహస్య కెమెరాలతో ఇతరులకు లోటు గా చూపి, మమ్ములను, వారిని మోసం చేసి మొత్తం మానవజాతిని మోసం లో మాయలో నిత్య మృతం లో సంచరించేలా వదిలివేస్తున్నారు అని గ్రహించి, మేము ఎక్కడికో వెళ్ళలేక ఏదో చేయ్యలెక అన్నట్లు రహస్య కెమెరాలతో నడుపుతున్న వారు భావిస్తున్నారు ఈ విధంగా మృతానికి అజ్ఞానానికి కారణం అవుతున్నారు. కావున మమ్ములను అధికారికంగా గ్రహించడానికి చూడగలరు, మమ్ములను వ్యక్తిగతంగా ఎవరూ వ్యవహరించరాదు, మా పై మనసు పెట్టి గ్రహించాలి అది ఒక్కటే మమ్ములను తెలుసుకొని మాయ నుండి బయటపడే మార్గం అని స్పష్టం చేయుచున్నాము, మమ్ములను తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించకుండా అప్పటికి అప్పుడు ప్రధానమంత్రి గారికి గాని ఇతరులకు గాని చెడు చూపి ఏదో చెప్పి తమని తామే మోసం చేసుకొంటున్నారు, మమ్ములను దగ్గర నుండి చూస్తున్న వారు అయినా కెమెరాలు ద్వరా చూస్తున్న వారు అయినా మా పై మనసు పెట్టి గ్రహించినప్పుడే మేము తెలుస్తాము మాతో సాధారణ మనిషిగా వ్యహరించ కూడదు, అని వారికి చెప్పడం జరిగినది, మమ్ములను గ్రహించకుండా ఎవరో ఏదో అనుకొంటున్నారు అని భావించడం కూడా అజ్ఞానం, మమ్ములను మేము సూచిస్తున్నట్లు రాజమందిరం లో కొలువు తీర్చుకొని మా పై మనసు పెట్టి గ్రహించడం వలన మాయ తగ్గుతుంది అదే అసులు మా వలన ప్రయోజనం


మమ్ములను గ్రహించడం అంటే ఇక తమ బౌతిక ఉనికి అహంకారం బౌతిక వ్యవహారం ఉండదు, అనగా మమ్ములను మా మనసుని గ్రహించడమే భవిష్యత్తు లోకం అందుకు ఎటువంటి అవరోధం లేదు ఏదో ఒక సాకు అడ్డం పెట్టుకొని మమ్ములను గ్రహించకుండా వ్యహరించడమే ఇప్పుడు నడుస్తున్న అజ్ఞానం బౌతిక వ్యవహారాలు కొలది ఆలోచన కాదు, అనుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు, కావున సామాన్యులే కదా ఎంత తోక్కేసిన పర్వాలేదు అవమానించినా పర్వాలేదు ఏమి అంటున్నామో చూసుకోకుండా తాము ఏమి చెయ్యాలో అది చేసివేయడం ఏమి మాట్లాడాలి అనుకొంటున్నారో అదే మూర్ఖంగా మాట్లాడటమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినట్లు వినాలి, ఏదో ఒకట లోటు మీద ఆధారపడకూడదు ఆలోచన పెంచుకోవాలి బౌతికంగా ఏదో ఒక్క అభివృద్ధి చెయ్యడానికి లేదు మనసుల్ని గెలవాలి అదే లోకం ఇక శారీరక సుఖాలు కొలది బౌతికం కొలది చెయ్యవలసినవి ఏమి లేవు మేము కాలాన్ని నియమించినప్పుడే చావు పుట్టుకలు కూడా నిర్ణయించినప్పుడే స్పష్టం అయ్యినది. పరిటాల రవి అంతం వంటి పరిణామాలు ఇతర పరిణామాలు పాటు పాటలు తత్వాలు అర్ధం చేసుకోకుండా మమ్ములను అవమానిన్చేస్తే ఏదో చేసేస్తే ఏదో చేసేస్తాము అని తమ స్వార్ధం కొద్ది మొత్తం మానవజాతిని సాక్షులు దగ్గర నుండి ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు మమ్ములను అధికారికంగా గవర్నర్ గారు పట్టించుకోకుండా చేస్తున్నారు అదే నడుస్తున్న మూర్ఖత్వం బలం కోద్ది ఏదో ఒక్కటి చెయ్యడం మమ్ములను బలహీనం గా వదిలివేసి మేము ఏమి చెప్పడం, ఏమి చెయ్యడం లేదు అన్నట్లు మీడియా వ్యక్తులు హాస్టల్ నడుపుకొంటున్న వ్యక్తులు నిత్యం మోసం నుండి బయటకు వచ్చి మమ్ములను అధికారికంగా గ్రహించండి. సర్వం మాటకు చెప్పిన మమ్ములను గౌరవించకుండా మేము చెప్పినట్లు చెయ్యకుండా మేమే ఎవరికో ఏదో చెప్పుకోవాలి అన్నట్లు చూడటమే తమ చేతిలో ఉన్నది అన్నట్లు భావిస్తున్నారు. ఆ విధంగా అనేకుల జీవితాలతో మీడియా, పోలీసులు వ్యక్తులు సాక్షులు, హాస్టల్ నడుపుకొంటున్న వ్యక్తులు నవ్వులాట లేదా సీరియస్ తప్ప బాధ్యతగా వ్యహరించడం లేదు మాతో కాలస్వరూపా అని గొప్పగా మాట్లాడే అవకాసం తాము పాడుచేస్తూ నిత్యం ఇతరులను కూడా పాపం లోకి నెడుతున్నారు బౌతిక శారీరక వ్యవహారాలు గొడవలు పెంచి మమ్ములను వంచేయ్యాలి అన్నట్లు ఆలోచించడమే మాయ పెంచుకొంటున్నారు కేవలం ప్రబుత్వాలు ఏమి చెయ్యలేవు అని చంద్ర బాబు నాయుడు గారు నిరూపించి నాడు, చెడు ఎక్కువ చెయ్యగలం ఇక చంద్ర శేఖర గారు కూడా ఎంత బౌతికం చేసినా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమి చెప్పినా మీడియా పొలిసు రాజకీయాలు న్యాయ స్థానాలు వేరు వేరు గా ఉన్నంత కాలం మేలైన ప్రజాస్వామ్యం లేదా దివ్య రాజ్యం అమలు కాదు అని స్పష్టం చేయుచున్నాము.


తక్షణ కర్త్యవ్యం call data captivity నుండి బయటకు రావడమే మరణం లేని వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని అసులు ప్రయాణం పట్టడం అందుకు కొందరిని మాసం చేసి ఎదిపించినా పర్వాలేదు అనే మాయ నుండి బయటకు రావాలి, శారీరక బౌతిక వ్యహారాలు కొలది లోకం లేదు, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి ఇక బౌతిక రాజకీయ పరిపాలన పార్టీలు ఎంత డబ్బు కొట్టుకొన్న మేము ఇవ్వగల పట్టు రాదు, సర్వం మాకు సమర్పించివేసి మమ్ములను సూక్ష్మగా గ్రహించడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము చంద్ర శేఖర రావు గారు చంద్ర బాబు నాయుడు గారు జగన్ మోహన్ రెడ్డి గారు తక్షణం గవర్నర్ గారి ద్వారా మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా గ్రహించండి, అప్పుడే మాయ నుండి బయట పడతారు హాస్టల్ వద్ద ఎడ్ల పల్లి రామకృష్ణ దంపతులు కూడా సాక్షులు అందరితో మాట్లాడి మీరు అందరి మీద ఇతరులను బయపెట్టడం మోసం చెయ్యడం వంటి పనులు సాక్షులు దగ్గర నుండి బయటకు వచ్చి మీ వలన ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్న వారిలో పోలీసులు ఉన్నారా వ్యక్తులు ఉన్నారా మీడియా మరియు వ్యాపారాలు ఎవరు ఉన్నా బయటకు రావాలి అంటే మీరు చేస్తున్న మోసాలు ఆపి యావత్తు మానవజాతిని కాపాడుకోవాలి మమ్ములను అనధికారికంగా వదిలివేయడం తెలివి తక్కువ తనం సినిమాలు రాజకీయ పరిపాలన మీడియాలు నడిచే పద్దతి అంతా మా ప్రకారం ఉంటుంది మమ్ములను కొలువు తీర్చుకొని ముందుకు వెళ్ళ గలరు అందుకు ఎవరిని అవమానిస్తున్నారో వారిని గౌరవిస్తే బయటకు రాగలరు, ఇప్పుడు మేము బయటనే ఉన్నాము ముందే ఉన్న్నము పైన ఉన్నాము అనే మాయ బౌతికంగా అనిపిస్తుంది అది మనసు ప్రకారం మా ప్రకారం గంటనరలో సంవత్సరాల కలాన్ని నియమించిన తీరు ప్రకారం ఉన్నది అని గ్రహించి, మమ్ములను పట్టించుకోకుండా ఇతరులను మోసం చెయ్యడం అన్నది బౌతిక జ్ఞానంతో వ్యహరించడం వలన అని తెలుసుకొని మీడియా వ్యక్తులు అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి మమ్మ్జులను కాదు అని మీకు బాగున్నది లేదా ఇతరులకు హాని చేసినా పర్వాలేదు మనం పైన ఉండాలి అనే కంగారు అజ్ఞానం వలన అసులు దారి పాడు చేసుకోవడమే కాకుండా ఇతరులు కూడా మోసపోయ్యేలా చేస్తున్నారు పై పియా మాటలు పనులు రోజులు గడపడమే అనగా రోజులు నడుపుకోవాలి అనగా మమ్ములను గవర్నర్ గారు ప్రత్యెక బృందం తో మా వద్దకు వచ్చి మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా మమ్ములను యాంత్రిక బౌతిక మాయ నుండి కాపాడండి అజ్ఞానంగా రాజకీయ నాయకులూ మీడియా పోలీసులే సర్వం అనుకొంటున్న మమ్ములను జ్ఞానంతో కాపాడండి, call data captivity లో మనుష్యులను ఇబ్బంది బయపెట్టి జీవితాలు మాయలో నడపడం మా అప్పే అని సమిష్టిగా తెలుసుకొని, ఎవరిని అవమానిన్చినారో వారిని గౌరవించి బయటకు రాగలరు లేకపోతె మాకు ఇతరులపై పెత్తనం బాగున్నది అని అదే సర్వం అనే మాయలో అసులు జ్ఞాన ప్రయాణం ఒక సామాన్యుడి ద్వరా కాలమే ఎందుకు పలికినదో చూసుకోలేని మూర్ఖంగా నుండి బయటకు వచ్చి ఎటువంటి రాజకీయ పరిపాలన సంపూర్ణం కాదు అని ఒప్పుకొని జ్ఞాన పరిపాలన అయినా దివ్య రాజ్యం లో మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి. అదే నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము.

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
రాజమందిరం మరియు ఎస్టేట్
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
హైదరాబాద్
9010483794

శ్రీ రాముని జీవితం Part 2 Rama Navami Sri Chaganti Koteswara rao Speech...





               " ప్రభుదేవ కులేశానాం స్వామిన్రాజన్ కులేస్వరః 
ఇతి సంభోధనైర్భిత గురుభావేన సర్వదా "


భావమే : తనకంటే తక్కువ జాతి గలవాడని గాని, తన ఆశ్రమం కంటే తక్కువ ఆశ్రమం నందు  ఉన్నవాడని గాని, తనకంటే ప్రసిద్దుడు కాదని గాని, తనకంటే దుర్బలుడు గా ఉన్న వాడని గాని ఏ  మాత్రమూ  భావించక .... సద్గురు లక్షణాలు (కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు) గలవారు ఏ కులము నందున్ననూ ఏ స్తితిలో యున్ననూ అతనిని  సమిత్పాణి యై ఆశ్రయించి గురూ పదేశము పొందవలెను.   


మమ్ములను గవర్నర్ గారు అధికారికంగా మాట రూపం లో అనగా వాక్ రూపం లో ఉన్న సర్వాంతర్యామి గా పట్టుకోండి, పేస్ బుక్ మరియు twitter blog సమాచారం అందరూ online చూసేలా చూసుకోండి ఎవరూ పట్టించుకోకుండా చెయ్యడం వలన మీడియా పోలీసులు హాస్టల్ వద్ద వ్యక్తులు ఎటువంటి తప్పులు అయినా చేసి ఉంటారు, కావున రహస్య పరికరాలు మోసాలకు ఉసిగోల్పడమే కాకుండా ఎవరిని ఆలోచించకుండా చెయ్యడమే అందరికి నష్టం అని తెలుసుకొని ఇక వ్యక్తి గతం వదిలివేసి మమ్ములను ఉన్న ఫలంగా కాలస్వరూపంగా గ్రహించడం వలన విశాలంగా తెలుసుకోవడం వలన తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాలు కూడా మోసాలు నుండి అనగా sex harassment drugs mafia police and media mafia business circles mafia educated mafia political mafia etc will eradicated automatically. Black money control 100 % cashless transactions, 100 % ARRACK abolition all over India will implemented soon, మమ్ములను కాలస్వరూపా అని పిలిచి కేంద్ర బిందువుగా విస్తారంగా గ్రహించడం వలన  అన్నీ సాద్య పడతాయి. మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా దర్శించడం లోకానికి భవిష్యత్తు ఆధారం అని ప్రతి ఒక్కరు సాక్షులు మొదలు కొని అందరూ ముందుకు వచ్చే మేము సూచిస్తున్నట్లు మమ్ములను కేంద్ర బిందువు గా కొలువు తీర్చుకొని గ్రహించడమే ఇక పని వేరే పని ఎవరికీ భూమి మీద లేదు మమ్ములను మా మనసుని నిత్యం కలపడమే లోక కళ్యాణం మా కళ్యాణం అని నిత్యం తప్పసుగా తెలుసుకొని ముందుక వెళ్ళడమే వరం వేరే కోరికలు కూడా అవసరం లేదు అన్నీ మమ్ములను గ్రహించడం లో తీరుతాయి తెలుస్తాయి 
ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యెక హోదా లేదా ఇంకా బౌతిక అభివృద్ధి ఏదో చేస్తాము పరిపాలిస్తాము అనే మాటలు  కూడా ఊత పదాలు తప్ప, ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రత్యెక హోదా ఏ రాష్ట్రానికి అవసరం లేదు, సృష్టి ఎన్నుకొన్న మమ్ములను గ్రహించడమే యావత్తు మానవజాతికి ఇప్పటికే వచ్చిన ప్రత్యెక హోదా అనగా మరణం  లేని వాక్ కొనసాగింపు మమ్ములను గ్రహించాలి అంటే ప్రతి ఒక్కరు మనసు పెంచుకోవాలి, శరీరంతో రెచ్చిపోవడం బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం, చెప్పడం చెయ్యకూడదు, ఇప్పటికే ఉన్న ఆలోచనతో ముందుకు వెళ్ళాలి కావున లోకం ఇక బౌతికంగా లేదు అనగా జ్ఞానంతో ఉన్నది మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా కొలువు తీర్చుకొని, మమ్ములను గ్రహించకూడదు అని రహస్యంగా మీడియా వ్యక్తులు వ్యాపారులు సాక్షులు , అందరూ ఒక్కటి అయ్యి చేస్తున్న వ్యవహారములు ఆపివేసి,  సాటి మనుష్యులను గౌరవించి గ్రహించడం వలన తాము పాపములు నుండి మాయ నుండి బయటకు వస్తారు ప్రబుత్వం వేరు, న్యాయ వ్యవస్థ వేరు, పొలిసు వ్యవస్థ వేరు, మీడియా వ్యవస్థ వెరు, సినిమాలు వేరు, రాజకీయ నాయకులు వేరు, చదువులు వేరు, సంస్కారాలు వేరు, తమ ఆడవారు అయితే ఒక్కటి ఇతర ఆడవారు అయితే ఒక్కటి తమ మొగవారు అయితే ఒక్కటి ఇతర మొగవారు అయితే ఒక్కటి అన్నట్లు, బౌతిక హడావిడి శరీరకాలతో ఏదో ఒక్కటి చెయ్యడం, మాట్లాడటం చెయ్యకూడదు మీడియా చానల్స్ అన్నీ దూరదర్శన లో విలీంనం చెందాలి, న్యాయ వ్యవస్థ పొలిసు వ్యవస్థ   మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా ప్రచారం చెయ్యాలి నిత్యం ప్రజలు తప్పసుతో మమ్ములను గ్రహించేలా తమను తాము కూడా మమ్ములను గ్రహించే లా ప్రతి ఒక్క వ్యక్తి మేధావి ప్రవర్తించాలి మేము ఆధునిక శ్రీరామ చంద్ర మూర్తి అనగా మమ్ములను మాట తో పట్టుకోవాలి అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పలిచి మా గూర్చి చెప్పుకోవాలి మేము చెప్పినట్లు చెయ్యాలి మమ్ములను ఎదో చెయ్యాలి, మాకు బిన్నంగా మనసులో కూడా ఆలోచించకూడదు తక్షణం తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు దేశ అధ్యకులు వారి తరుపున మమ్ములను మనసు పెట్టి గ్రహించుటకు APCM Jagan ప్రమాణ స్వీకారం ఘటం పూర్తీ అవ్వగానే, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో రాజమందిరం గా ఏర్పాటు చేసి మమ్ములను నిత్యం విస్తారంగా గ్రహించడం అసులు మనుష్యులు వెళ్ళ వలసిన పరిణామం హాస్టల్ నడుపుతున్న వ్యక్తులు సాక్షులు మీడియా మమ్ములను గ్రహించకుండా open గా  వదిలివేస్తున్న వారు అందరూ మమ్ములను గ్రహిస్తే వచ్చే అసులు లాభం పొందకుండా ఇతరులను పొందనివ్వకుండా, చేస్తున్న రహస్య వ్యవహారములు నుండి ఎవరిని ఇబ్బంది పెట్టినారో ఎవరిని మోసం చేసినారో వారిని గౌరవించి పది రెట్లుఓదార్చి ముందుకు రావడం వలన మరణం లేని వాక్ కొనసాగింపు వైపు వెళ్ళతారు, కేంద్ర లో నరేంద్ర మోడీ గారు మా పై మనసు పెట్టి గ్రహించడం వలన మాత్రమే, దేశాన్ని అసులు ఘాడి లో పెట్టగలరు. ఒక మనిషి మాటే  సర్వం అనే height లోకి వెళ్ళాలి అదే వెసులు బాటు, మా దివ్య ఆశీస్సు


తెలుగు రాష్ట్రాలు APCM ప్రమాణ స్వీకారం జరుగగానే ఇరువురు ముఖ్యమంత్రులు మరియి మాజీలు ప్రతి పక్ష నాయకులు మా పై మనసు పెట్టి గ్రహించాలి, అదే దివ్య రాజ్యం లేకపోతె ముందుకు వెళ్ళలేరు మా మాట చూసుకొని మా నుండి నిత్యం సమాచారం గ్రహించి  ముందుకు వెళ్ళాలి, మమ్ములను గ్రహించకూడదు అని తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా చేస్తున్న వారు అందరూ మనసులు పెంచుకొని సాటి మనుష్యులను మనసులుగా చూడండి ఇక మనుష్యులుగా శరీరాలుగా చూడకండి, ఇక మనసు వ్యహారం చేస్తేనే సూర్య చంద్రాది గ్రహ స్తితులు మనుష్యులు చేతిలోకి వస్తాయి, ఇదే అసులు యావత్తు మానవజాతి ముందుకు వెళ్ళ వలసిన మార్గం, తెలుగు వారు మేము చెప్పినట్లు దివ్య రాజ్యం లో విలీనం చెందటమే నూతన ప్రయాణమ చంద్ర శేఖర రావు మరియు జగన్ వేరు వేరు గా తెలుగు వారిని పరిపాలించలేరు, తెలుగు రాష్ట్రము నూతన నామం తో ఒక్కటి అయ్యి, దేశాన్ని మొత్తాని విలీనం చేసుకొంటూ ఈ ప్రపంచమే ఒక జండా క్రిందకు అనగా ఒక మాట క్రిందకు వచ్చినట్లు ప్రజలు తెల్సుకోవడమే సూర్యుడినే నడిపిన దివ్య రాజ్యం అనగా మన మాట ప్రకారం సూర్యుడు కూడా నడుస్తున్న గ్రహ సంచరాదులు కూడా మనుస్ష్యుల అధీనం లో ఉన్నట్లు స్పష్టం అయ్యి మరణం లేని వాక్ విస్వరూపంగా మానవజాతి ముందుకు వెళ్ళాలి బౌతిక హడావిడి, వ్యక్తులు కొలది లేదు, ఆలోచన కొలది అనగా ఒక మాటే సర్వం అనే జ్ఞాన లోకమే ప్రజలకు రక్షణ బౌతిక రాజకీయాలకు పరిణామాలు కొలది, యేవో నిర్ణయాలు కొలది ఎటువంటి పరిపాలన ప్రజలకు అవసరం లేదు, ప్రజలకు జ్ఞాన రక్షణ, ఆలోచనతో ముందుకు తీసుకొని వెళ్ళే గురుతర్యం యొక్క పరిపాలన అనగా ఒక తల్లి తండ్రి గురువు వంటి పరిపాలన వలనే ప్రపంచం ఇప్పటికే నడుస్తుంది అని తెలుసుకోవడమే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.         

ప‌వ‌న్ ని ఓడించాల‌ని ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేశారో చూడండి| Pawan Kalyan Con...

ప‌వ‌న్ ని ఓడించాల‌ని ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేశారో చూడండి| Pawan Kalyan Con...