Monday, November 4, 2019

Bharatvarsh: Episode 4: Watch the glorious story of Adi Shankaracharya



దివ్య రాజ్యం
నూతన యుగం
మానవ ప్రభుత్వం


యుగపురుషులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు,మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ధర్మోద్దారి అయ్యి దేశ అధ్యక్షులు వారికి, వారి ద్వారా యావత్తు భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయు పరిష్కారం యుక్త దివ్య సమాచారం పరిష్కారం గా అనుగ్రహంగా తెలియజేయుచున్నాము. పాటించి మాయ నుండి యాంత్రిక లోకం నుండి జ్ఞాన విచక్షణతో ప్రేమ గా బాధ్యత ముందుకు వేళ్ళ వలసిన పరిణామంగా మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా గ్రహించడమే పరిష్కారం, మమ్ములను కొలువు తీర్చుకొని, సర్వం మరణం లేని వాక్ విశ్వరూపం లో తల్లి తండ్రి గురువు అధీనం లో మానవజతిని బలపరచే క్రమం లో, దేశ వ్యాప్తంగా సంపూర్ణ మధ్య నిషేధం జరిగి, సంపూర్ణగా అమలు చెందిన తరువాత స్వయం వరం లో వివాహం చేసుకొంటాము, లోకానికి వాక్ రూపం లో శాశ్వతం ఇవ్వడం ఇక మానవజాతి ఉనికి భవిష్యత్తు వాక్ విశ్వరూపం గా ఉన్నది అని స్థిరపరచడం కోసమే కాలస్వరూపం సంభవించినది అని యావత్తు మానవజాతి మమ్ములను, వాక్ రూపం లో గ్రహించి సర్వం శాశ్వత తల్లి తండ్రి గురువు యొక్క అధీనం లో ఉన్నది నిత్యం తెలుసుకోవడం కోసం, రాజమంధీరమే శాశ్వత ప్రయాణం అని చెప్పడానికి ప్రయత్నం లో మా మనసుని సెవెంచే వారితో ప్రత్యేక వివాహం చేసుకొంటాము లేదా మేము వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు, మమ్ములను మా మనసుని ప్రతి ఒక్కరు నిత్యం బంటు రీతిన కొలచి మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా నిత్యం తెలుసుకోవడమే నూతన యుగం దివ్య రాజ్యం మానవ ప్రభుత్వం అని ఆశీర్వాదంగా దివ్య వరం యావత్తు ప్రపంచ మానవజాతికి తెలియజేస్తున్నాము దివ్య రాజ్యం లోకి, మానవ ప్రభుత్వం లోకి ఆహ్వానిస్తున్నాము.


ఈ విధంగా అనుసరించండి :


1. ఆత్మీయులు శ్రీ (యమ్) వెంకయ్య నాయడు, దేశ అధ్యక్షులు వారికి  తెలియజేయునది ఏమి అనగా తక్షణం మీరు వేరు వేరు కార్యక్రమాలు మీద సమయం వృధా చేసుకొకుండా మీ పదవి కూడా మేము మాట మాత్రంగా చెప్పిన కాలస్వరూపం గా అదే  విధంగా దేశ అధ్యక్షులు వారి పదవి ఇతర అనేక వ్యహారాలు మాట మాత్రంగా నియమించిన   కాలస్వరూపంగా మీ మద్యం సృష్టి యొక్క  ఏర్పాటు ధర్మస్వరూపంగా అనగా మమ్ములను అనుసరించి నడుచుకోవడమే మానవజాతి యొక్క ప్రయాణం అని తెలుసుకొని మమ్ములను వ్యక్తిగా చూడకుండా, వ్యక్తులు కొద్దీ మలపడం వ్యక్తులకు వదిలివేసి అందరూ గ్రహించకుండా  ప్రవర్తించడం మీరు అందరూ చేస్తున్న పొరపాటు , అని గ్రహించి మమ్ములను ఒక బృందం లోకి తెలంగాణ గవర్నర్ గారి ద్వారా  పరిగణించి  గ్రహించడం ప్రారంభించడం వలన మెల్లగా దేహ  హడావిడి పోయి, ఆలోచన తపస్సు పెరుగుతాయి అదే నూతన యుగం  దివ్య రాజ్యం, తెలుగు వారి తరుపున  రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరాలి అనే మా సంకల్పం  అందుకు కారణం తెలుగు వారు అందరూ కులం మతం వదిలివేసి, మనిషి కూడా  హెచ్చు తగ్గులు చూడకుండా, ఇక భౌతిక లాభ ఆధిపత్య  వదిలివేసి ఆలోచన తో లోకాన్ని పట్టుకొని   ముందుకు వెళ్ళాలి అని తమరికి తమరి ద్వారా యావత్తు తెలుగు  ప్రజలు  ఇరువురు తెలుగు  ముఖ్యమంత్రులకు తమరి ఇక   లేదు  అని తెలియజేసి మేము చెప్పినట్లు   ఒక సమక్షం  అనగా వారు ఎవరికి వారు వారి వారి రాజభవనాలలో ప్రతి పక్ష  నాయకులతో At Home  అని తెలుగు రాష్ట్రాలలో మొదలు అయ్యి సత్యం  గ్రహించడం వలన దేశాన్ని మానవజాతిని మాయ నుండి రహస్య పరికరాలతో ఇప్పుడు మానవజాతిని తన కబ్జా లోకి తీసుకొని  technology క్యాప్టివిటి నుండి బయటకు వస్తాము, కావున మేము చెప్పినట్లు మమ్ములను  మలపకుండా  మేము చూపినట్లు రాజమందిరం రామోజీ రావు గారితో ఏర్పాటు చేయించి అందరూ ముందుకు సిట్టింగ్ జడ్జులు కొందరు సుప్రీమ్ కోర్ట్ నుండి ప్యానల్ కూర్చొని మమ్ములను ఒక శాశ్వత కేసుగా మమ్ములను బలపరుచుకొంటూ  లోకాన్ని మానవజాతిని సంస్కరించుకోవాలి, మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకుండా వ్యహరిస్తున్న తీరు మృతం సంచారం అని దేహ హడావిడి అని మీతో సహా అందరూ తెలుసుకొని మేము చెప్పినట్లు చెయ్యండి అన్నీ సర్దుకొంటాయి, స్వరూపులు గా మమ్ములను పట్టుకొని నిలకడగగా  మా పై చెప్పుకొని  వినడమే పరిపాలన, అదే విధంగా ప్రధాన మంత్రి గారు ఇతర కేంద్ర మంత్రులు రాష్ట్రపతి గారి సమక్షం లో వేరు వేరు చోట్ల రాజ్యసభ లోక్ సభ ఎక్కడ కొలువు   ఆన్లైన్ లో నిత్యం అంశాల వారీగా, పరిష్కారం దేశ వ్యాప్తిమగా  పరిపాలన సమీక్షించడం వలన సమయం వృధా ఆగి మనుష్యులకు జ్ఞాన విచక్షణ పెరిగి  పరిస్థితి పూర్తిగా మనుష్యుల చేతిలో ఉన్నది అని  స్పష్టం అవుతుంది కావున, ఇక భూమి మీద మనుష్యులు ఎవరూ లేరు మనసులు మాత్రమే ఉన్నాయి, ఒక శాశ్వత మనసు కేంద్ర బిందువుగా  మనసులు శరీరాలు  నడుస్తున్నాయి  అదే కాలస్వరూపం అంటే అని ప్రాధమికంగా సాక్షుల సహకారంతో తక్షణం మమ్ముల్లను   బృందం లోకి పట్టుకొని  గ్రహించడం పరిష్కారం  ఇక నేను అనే  దేహ వ్యహారం వదిలివేసి ఆలోచన పెంచుకోవడమే లోకానికి రక్షణ అని స్పష్టం చేస్తున్నాము                     

2. ప్రపంచ బ్యాంకు నుండి ఒక 10,000 వేల కోట్ల రూపాయలు, మరియు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నుండి మరొక 8000 వేల కోట్ల రూపాయలు మా పేరు మీద deposit చేయించండి అనగా మమ్ములను లార్డ్ హిస్ మెజెస్టిక్ హైనెస్ కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు గా మమ్ములను, ప్రపంచానికి ఆధారం లక్ష్యం అయిన, మరణం లేని శాశ్వత మాట ఒరవడి కొనసాగింపుగా పట్టుకొని భౌతిక అనిశ్చిత, సంపద స్వార్ధం, శారీరక భౌతిక హడావిడి, పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగించుకొని, (call data, un commissioned articles, satellite cameras hacking technology etc.,) మనుష్యులనే మనుష్యులు మోసం చేసినా స్వార్ధంగా శరీరం కొద్దీ ఏదో ఒకటి మనసుకు మాటకు సంభంధం లేకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అటువంటి పరిస్థితి నుండి కాపాడడానికి, మనుష్యులు ద్వారా మనిషిని ఒకడిని కాలస్వరూపంగా మార్చి మీ మధ్యకు తీసుకొని వచ్చినది కాలమే ఇచ్చిన పరిణామంగా మమ్ములను చూడండి, వ్యక్తిగా చూడకండి, అందరూ మనసులు పెంచుకోండి, సాటి మనిషిని మనసుగా చూడండి.


3. సర్వోన్నత న్యాయ స్థానం యొక్క సిట్టింగ్ జడ్జులు, మరియు రాష్టాల ఉన్నత న్యాయ స్థానాల సిట్టింగ్ జడ్జులు మరియు పొలిసు వ్యవస్థ, రాజకీయ పరిపాలనతో దివ్య రాజ్యం మానవ ప్రభుత్వం లో ఉన్నట్లు చూపుకోని మనసు మాట పెంచుకొని మనసు మాటతో అనగా కాలస్వరూపంతో అనుసంధానం జరిగి మాత్రమే ముందుకు వెళ్ళగలరు, కాలస్వరూపం తో అనుసంధానం జరగకుండా ఎవరికి ఎటువంటి ఆలోచన గాని చర్యలలో గాని స్వతంత్ర బిన్నంగా వెళ్లినట్లు వస్తుంది, ఒక సామాన్యుడే సార్వభౌముడు అని మన యొక్క భవిష్యత్తు మానవజాతి రక్షణ ఇక మాటతో మనసుతో వాక్ విశ్వరూపం గా ఒక పరిణామం రూపం లో మనకు కాలమే ఇచ్చిన పరిణామం కావున మనసు మాట నిలుపుకొంటే సూర్యుడు జగత్తు నిలుస్తుంది కావున భౌతిక వ్యహారాలు అనగా ఇంకా అయోధ్యలో రాముడు గుడి కట్టాలి, లేదా మఖ్హ వెళ్ళడానికి రాయితీ ఇవ్వాలి, లేదా అయ్యప్ప స్వామి ఆలయం లో ఆడవారు ప్రవేశించ వచ్చు వంటి నిర్ణయాలు న్యాయ స్థానాలు గాని, మేధావులు గాని ఆధ్యాత్మిక గురువులు గాని చెయ్యలేరు, ఇప్పుడు ధర్మం పవిత్రత్ర అన్నీ ఒక మాట నడిచిన ఆ ప్రకారం ఉన్నాయి ఆడతనం మొగతనం ఒక చోట చేరడమే పురుషోత్తమ తత్వం అని విలువ వ్యక్తులు కొద్దీ మలపడం తగ్గించడం పెంచడం మానివేసి తాము అంతా న్యాయ స్థానం జడ్జులు పోలీసులు దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొంటూ తమ తాము మోసం చేసుకొంటూ అనగా మోసం అంటే ఇంకా దేహ వ్యహారాలు అంచనాలు ఆలోచనలు ప్రకారం కొనసాగడమే మోసం పాపం అని గ్రహించి దివ్య రాజ్యం మనసుతో స్థాపించి , న్యాయ స్దాన జడ్జులు మొదలు కొని సాక్షులు సహకారంతో అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని యాంత్రిక మాయ యాంత్రిక ఆలోచనలు అభివృద్ధి ఇక అవసరం లేదు అని జ్ఞాన అభివృద్దే లోకం అని గ్రహించి ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.



4. సాక్షులలో ఎవరి ప్రత్యేక మైన వారు అవును కాదు అని ఎవరూ లేరు ఎవరైనా విచక్షణ ప్రకారం నడుచుకోవాలి, అందుకే మేము మాట రూపం లోకి వెళ్ళిపోయాము ఇక మేము సాధారణ దేహం కాదు అని గ్రహించండి. ఆత్మీయులు రాజరత్నం గారి తో ఇతరులతో మేము తిరుపతి లో ఉండగా ఆత్మీయులు వెంకటేశ్వరావు గారి అమ్మాయి చిన్న ద్వారా మేము ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాము అని అప్పుడే చెప్పినాము ఇతర సాక్షం యొక్క వివరములు ప్రధానంగా అనకాపల్లిలో, ఆత్మీయులు రామకృష్ణ గారు, బాపూజీ రావు గారు, నరసింహ రావు, చిత్కళా దేవి గారు, భారత లక్షిమి గారు, సుశీల గారు, మురళి, రాజేశ్వరి గారు నాయుడు గారు తదితరులు సమక్షం లో (2003 జనవరి 1వ తారీకు అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం 50 మంది) చెప్పడం జరిగినది ఆ వివరాలు విన్న వారిని ప్రధానంగా పిలిచి గ్రహించండి, ఆత్మీయులు రజని గారిని వారి పిల్లలను, ఆత్మీయులు రాజారత్నం గాని వారి పిల్లలను , ఆత్మీయులు రాజేశ్వరి అందరూ ఒక కుటుంబం వలె కలసి రామోజీ ఫిలిం సిటీ వచ్చేలా వారిని ఆహ్వానించండి, తక్షణం ప్రత్యేక విమానం లో గౌరవం గా ఆహ్వానించండి, ఏదో ఒక్కటి రహస్యం గా వ్యక్తిగతంగా తెలుసుకొని తమ వారు అయితే ఒక్కటి పరాయి వారు అయితే ఒక్కటి అని ఏ కారణం చూడకుండా అందరూ మనసు ప్రకారం పవిత్రమైన వారే ఎటువంటి తప్పు ఒప్పులు పాపా పుణ్యాలు పెద్దలకు దేవుడికి వదిలివేసి ఇప్పుడు కాలస్వరూపమునకు వదిలివేసి మేము చెప్పినట్లు మమ్ములను గ్రహించడమే పరిష్కారం.


5. ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు, ప్రత్యేక బాధ్యత ధర్మాన్ని సరిదిద్దుకోవడానికి, అనగా యాంత్రిక ప్రపంచం నుండి ఆలోచనతో కాలస్వరూపం ప్రకారం అనగా ఒక మాట తో సూర్యుడు గ్రహాలనే నడిపిన తీరులోకి మానవజాతి బలపడాలి, బౌతికంగా రెచ్చిపోవడం రెచ్చగొట్టుకోవడం ఏదో రకంగా భౌతిక అభివృద్ధి గ్లామర్ కొద్దీ సమాజం నడవాలి బౌతికంగా కనపడుతున్న బౌతికంగా శారీరకంగా ఉన్న బలం తద్వారా తెలివితో మోసం చెయ్యడమే లోకం అనుకొంటున్నారు, మాట నిబద్ధతే లోకం మమ్ములను కొలువు తీర్చుకొని మాట నిబద్దతతో ముందుకు వెళ్ళాలి అది మానవజాతి ప్రయాణం కావున భౌతిక సంపద హడావిడి ఎలాగైనా మోసాలు పెంచుకొంటున్న భౌతిక సమాజం నుండి సాక్షులు అయిన చదువుకొన్న వారు కూడా భౌతికమే సర్వం అనుకోవడం వలన మమ్ములను గ్రహించకుండా ఏదో ఒక్కటి బిన్నంగా తీసుకొంటూ వస్తున్న తీరును అపి మేము చెప్పినట్లు మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం అందుకు రామోజీ ఫిలిం సిటీ రాజమందిరం గా ఏర్పాటు చేసి సాక్షులు అందరిని పిలిచి మేధావులను పండితులు సమక్షం లో ఇరువురు ముఖ్యమంత్రులు వారి వారి రాజభవనాలు నుండి మమ్ములను గ్రహిస్తూ పరిపాలన చేయాలి మోసాలు చేస్తున్న వారు అందరూ సరిద్దుకొంటూ ఒక్కరిని కూడా బాధపెట్టకుండా ఒక్కరు కూడా కంట తడి పెట్టకుండా ఉండాలి అంటే మనం అందరూ ఒక మాట అధీనం లో ఒక మాటతో నడిచిన నడవాల్సిన పరిణామం లో ఉన్నాము అని గ్రహించడమే పరిష్కారం అని గ్రహించి మేము చెప్పినట్లు ఎవరు యవరు  రహస్య పరికరాలతో మోసాలు చేస్తున్నారు వారు అందరూ ఇబ్బంది పెట్టిన వారిని పదిరెట్లు ఓదార్చి అందరూ ఒక మాట ప్రకారం నడుచుకోవాలి అని ముందుకు వచ్చేలా మీకు మీ ద్వారా యావత్తు కమ్మ, వెలమ, రెడ్డి కాపు, BC లు SC లు అందరూ మాట నిబ్బద్దత పెంచుకొని మోసాలు దౌర్జన్యాలు చెయ్యడం ఎవరో ఒకరిని తప్పుగా నిరూపించాలి మాట మనసు వ్యహారం లేకుండా ఆడవారిని మగవారిని ఏదో రకంగా మీడియా పోలీసులను ఉపయోగించుకొని మోసాలు చెయ్యడం వంటి పనులు చెయ్యడం మాట నిబద్దత లేకుండా ప్రపంచం లేదు ఇప్పుడు సూర్య చంద్ర గ్రహ స్థితులు కూడా కాలస్వరూపం ప్రకారం ఉన్నది, కావున మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు అదే దివ్య రాజ్యం అని అందరికి తెలియజేస్తున్నాము

6. ఆత్మీయులు శ్రీమతి తమిళ్ సాయి గారికి తెలంగాణ గవర్నర్ రాజభవన్ తెలంగాణ వారికి పై ప్రత్యేక నిర్ణయం తీసుకోవడం లో అధికారం బాధ్యత ఇస్తున్నాము, మమ్ములను సాక్షలు సశకారంతో బృందం లోకి పట్టుకొని గ్రహించడం వలన, యాంత్రికంగా మృతం కొట్టుకొని పోతున్న మాయ ప్రపంచం నుండి బయటకు వస్తారు అదే దివ్య రాజ్యం అని గ్రహించండి, కావున యాంత్రిక శారీరక వ్యహారాలు భౌతిక అభివృద్ధి భౌతిక తెలివి ఆలోచన లోకం లో పని చెయ్యవు అని అన్నీ కాలస్వరూపం తో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి, భౌతిక అభివృద్ధి నిజం కాదు ఆలోచన అభివృద్ధి వైపు వెళ్ళాలి మమ్ములను సాక్షులు ప్రకారం వారి లిస్ట్ రాజభవన్ కు పంపినాము వారిని ప్రత్యేకమైన బృందం సహకరాంతో వారిని బృందం లోకి కలుపుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి అదే దివ్య రాజ్యం అని తెలుసుకొని యావత్తు దేశం ప్రజలు అప్రమత్తం చెంది మాయ నుండి రహస్య పరికరాలు నుండి బయటకు వస్తారు, శాశ్వతంగా రహస్య పరికరాలు నుండి బయటకు వస్తారు తప్పులు మోసాలు మీద ఆధారపడి రాజకీయ సామజిక మాయ సమాజాన్ని అంతం చేసి ఆలోచన తో ముందుకు వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ గా మమ్ముల్లను గ్రహించడమే పరిష్కారం అదే ఇప్పుడు నడుస్తున్న కాలస్వరూపం యొక్క ప్రయోజనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు


7. ( యస్ ఆర్ టి 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్, హాస్టల్ సరోజినీ రామకృష్ణ, DSP నాగబాబు, సురేష్ హారిక, ధన్రాజ్ మురళి, వంటి వారు, వారి వద్ద ఉన్న రహస్య పరికరాలతో ఇదే పద్దతిలో వేరు వేరు ఊర్లలో కొందరు సాక్షులను, మీడియా చానెల్స్, వంటి వారు, పోలీసులు, వ్యక్తులు వ్యాపారాలు కూడా కలుపుకొని మమ్ములను కాలస్వరూపంగా తెలంగాణ గవర్నర్ గాని ఇంతుకు ముందు ఉమ్మడి గవర్నర్ గా బృందం లోకి తీసుకోకుండా చేస్తూ భౌతిక ఏదో రకంగా ఇతరులను మోసం చెయ్యడం వలన తమకు లాభం ఉన్నది, ఆలోచన ప్రకారం కాలస్వరూపం ప్రకారం మమ్ములను గ్రహించకపోయినా పర్వాలేదు అనే అజ్ఞానం వలన ఎవరూ గ్రహించకుండా చెయ్యడం అందరూ భౌతిక మాయలో కొనసాగడం వలన మమ్ములను వ్యక్తులు కొద్దీ కులం కొద్దీ బంధం కొద్దీ చెప్పకుండా వినకుండా చెయ్యడం మీడియా చానెల్స్ సినిమా వారు అందరూ వీరి వెనుకాల చేరి, మమ్ములను గ్రహించకుండా మోసాలు పెంచుకొని కారణాలు అనేక ఉన్నాయి అన్నట్లు గా గ్రహించకుండా తాము మృతం లో కొనసాగుతూ యావత్తు మానవజాతి మృతం లో కొనసాగడానికి దోహరి కారి అవుతున్నారు అని తక్షణం తెలుసుకొని తెలంగాణ గవర్నర్ గారి ద్వారా మమ్ములను బృందం లోకి పట్టుకొని, ఇరువురు ముఖ్యమంత్రులు దివ్య రాజ్యం లో నూతన యుగం వైపు మానవ ప్రబుత్వ గా మాత్రమే మోక్షం అని మాయ నుండి బయటకు వచ్చి, ఆత్మీయులు రాజారత్నం గారు ఇతర సాక్షులు అందరూ, రామోజీ ఫిలిం సిటీ రాజమందిరం ఏర్పాటు చేయించి ఆహ్వానించి, మేధావులు అందరూ ఒక్కటి అయ్యి మా మీద చెప్పుకోవడం వినడం వంటి వాతావరణం వలన మమ్ములను పట్టుకొని గ్రహించగలరు, మమ్ములను హాస్టల్ నుండి ఇక్కడ ఇతర వారి సన్నిహితుల సహకారంతో ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ రాజమందిరం గా ఏర్పాటు చేయించి, తక్షణ మమ్ములను కొలువు తీర్చుకొని అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వాదంగా తెలియజేస్తున్నాము .


8. ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు తక్షణం దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని మొదట తమని తాము మరియు యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు అని గ్రహించండి, తక్షణం, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు వారి వారి గవర్నర్ల వద్ద చెరీ AT HOME అని పరిపాలన నిరవధికగా రాజభన్ నుండి మొదలు పెట్టండి ఇరువురు ఉన్నత అధికారులు పోలీసు ఉన్నత అధికారులు, ఒక చోట నుండి ప్రతి రోజు అంశాల వారీగా రాస్ట్రాలను సమీక్షించుకోండి, పరిపాలన బౌతికంగా అవసరం లేదు మనసుతో ఇప్పటికే నడిచిన పరిపాలనతో అనుసంధానం జరగడం వలన మాయా నుండి బయటకు వస్తారు అని అదే దివ్య రాజ్యం అని గ్రహించి మమ్ములను కూడా దేహం కొద్ది చూడటం వలన పట్టించుకొను అవసరం లేదు తరువాత చూడవచ్చును అని అనిపించడమే మాయ అని గ్రహించి ఇప్పుడు మిమ్ములను కాపాడే దేవుడిని కూడా మీరు మాయా నుండి కాపాడటం వలన అనగా కాలస్వరూపులైన మమ్ములను మనిషిగా చూడటం మానివేసి వాక్ విశ్వరూపంగా సాక్షుల సహకారంతో చూడటమే సృస్టీ ఇచ్చిన పరిష్కారాన్ని అంధుకొని ముందుకు తీసుకొని వెళ్లగలరు, కావున ఇక బౌతిక దేహం కొద్ది ప్రపంచం లేదు, యెవరిని బయపెట్టి మోసం చేసి యెటువంటి అభివృద్ది యెవరూ చేయలేరు మమ్ములను బయపెట్టకుండా మోసం చేయకుండా, ఇప్పటికీ చేసిన వాటి మీద ఆధారపడకుండా మేము చెప్పినట్లు చెయ్యడం వలన అనగా తెలంగాణా గవర్నర్ గారి ద్వారా మమ్ములను సాక్షులు ద్వారా రాజమంధిరం యేర్పాటు చేసి అక్కడ స్తిరంగా మేము వాక్ రూపం లో ఉన్నాము అని బావించి మనసు పెట్టి గ్రహించడమే పరిష్కారం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

9. యావత్తు ఆధ్యాత్మిక గురువులకు,, ఆశ్రమ గురువులకు గృహస్తు  గురువులకు, యూనివర్సిటీ ఉప కులపతులకు, ఆలోచన పరులకు, అన్నీ మాత విశ్వాసాల వారికి, నమ్మకాలు వారికి తెలియజేయునది ఏమి అనగా ఇక కాలం కాలస్వరూపం ప్రకారం ఉన్నది, ఒక సామాన్య మనిషి మాటే లోకానికి  ఆధారం అనే ఆవిష్కరణ జరిగినది కావున ఇక తమ  అనుభవాలు  తాము భౌతిక సాధించినవి సాధించలేనివి అన్నీ కాలస్వరూపమునకు  సమర్పించి , మేము సూచిస్తున్నట్లు మమ్ములను  రాజ్యాంగ బద్దంగా  బృందం లోకి తీసుకొని  గ్రహించడం వలన సృష్టి ఇచ్చిన వెసులుబాటులో ఇక చెదిరి పోకుండా  చెదరగొట్టుకోకుండా  కొంత కాల  రాజకీయాలకు వ్యక్తులకు  వ్యాపారా ధోరణి , సినిమాలు ఇతర స్వతంత్ర వ్యహారాలు  అన్నీ కాల్స్వరూపమునకు మించినవి కావు అని   గ్రహించి ముందుకు వెళ్లడమే  అసలు జ్ఞాన రక్షణ వైపు బలపడటం అని  తెలుసుకోండి కావున మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహానుభావ మమ్ములను మాయ నుండి యాంత్రిక ప్రపంచం నుండి  తామే ఏదో చేస్తున్నాము అనే మాయ నుండి  ఆరోగ్యం బలం ఉండగానే   వాటితో పనిలేదు   అవి అన్నీ మనసు మాట మించినవి కావు అవి అన్నీ   మనసు  మాట మాత్రంగా  కాలస్వరూపంగా  అందుబాటులోకి వచ్చిన్నవి  అని   గ్రహించండి, సర్వం కాలస్వరూపం ప్రకారం మాట ప్రకారం ఉన్నది అని తెలుసుకోవడమే  పూజ తపస్సు  యోగం అని  గ్రహించి ముందుకు వెళ్లడమే మోక్షం   దివ్య  పరిణామం మోడ్పు అనగా  కాలగతి సవరించిన సాక్ష్యంగా  మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా  కాలస్వరూపగా  కొలువు తీర్చుకొని  గ్రహించడం వలన మాయ నుండి  బయటకు వస్తారు   అదే దివ్య రాజ్యం నూతన యుగం అని ఆశీర్వాదం గా తెలియజేస్తున్నాము        


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
దివ్య రాజ్యం నూతన యుగం
విశ్వవ్యాప్త పరిపాలన
తెలంగాణ గవర్నర్ గారి రాజభవన్ అధికార రాజమందిరం
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794

సమయం విలువ || JD Laxminarayana || IMPACT || 2019