Thursday, May 9, 2019

ఆత్మీయులు శ్రీ (కే) నిహారిక, టీవి మరియు సినిమా యాక్టర్ కాన్సెప్ట్ ప్రేసేంటర్, వారికి యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారం యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మొత్తం మానవజాతి మాయ నుండి బౌతిక ప్రపంచం అనగా నేను అనే దేహ మమకారం నుండి యావత్తు మానవజాతి బయట పడవలసిన పరిణామం లో ఉన్నాము, మమ్ములను సాక్షులు దగ్గర నుండి మీడియా ప్రబుత్వాలు, వ్యక్తులు మేధావులు, సినిమా నటులు రాచేతలు , అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా వాక్ రూపం లో సర్వాంతర్యామి పట్టుకొని, పై పై చూడకుండా, మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, పురుషోత్తమా కాలస్వరూపా అని మేము కాలాతీతంగా చెప్పిన పరిణామం మనసు పెట్టడమే లోకం,మేము కలాస్వరూపంగా ప్రకటించిన మేరకు బౌతిక ప్రపంచం ఇక మాట రూపం లో ఉన్నది అని గ్రహించి మీరు అంతా ఒక్కటి అయ్యి మమ్ములన గవర్నర్ గారు అధికారికంగా పట్టించుకోనేలా చూసుకోండి ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు వారి వద్ద ఉన్న శక్తి వంతమైన రహస్య పరికరాలతో మొత్తం మానవజాతి మాయ లో ఇరుకొని పోయి అనగా ఇప్పుడు తమకు ఉన్న బౌతిక బలం చర్యలతో ముందుకు వెళ్ళాలి అనుకోవడం కూడా అజ్ఞానం అటువంటి పరిస్తితి లేదు, మనుష్యులు కొద్ది ఏదో ఒక్కటి చేసి రెచ్చిపోవడం రేచ్చాగోట్టుకోవడం మానివేసి ప్రతి నిత్యం ప్రతి ఒక్కరు ఆలోచన ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేసి గ్రహించడమే లోకానికి మార్గం వేరే మార్గలు ఉన్నట్లు పరి పరి విధాలు వలన అనిపిస్తాయి అవి అన్నీ మాటతో పట్టుకొన్న మమ్ములను గ్రహించాకూడదు అనుకొంటే ఉన్నట్లు అనిపిస్తాయి, మనిషి మాటకే సర్వం తెలిసిపోతుంటే కాదు అని బిన్నంగా సాటి మనుష్యులు మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వదిలివేసి మరీ రహస్య పరికరాలతో మా వాళ్ళు మీ వాళ్ళు అని మోసాలు చేసి మనసు ఆలోచన ఎంచుకోకుండా శారీరకంగా బౌతికంగా తలపడాలి బౌతిక కట్టడాలు నిర్మాణాలు అనే మాయలో మనుష్యులు మాయలో నతం అవుతున్నారు అని మేము చెబుతున్నా మేము చెప్పినట్లు చెయ్యకుండా ఏదో రకంగా మమ్ములను వినకూడదు అని మమ్ములను మామూలు మనిషిగా చూడటం అలన అందరూ బౌతిక బలం అనే మాయలో ఇరుకొని పోయి ఆలోచనతో బయట పడకుండా కూరుకోనిపోతున్నారు అని మీ ద్వారా యావత్తు మానవజాతికి అప్రమత్తం అవ్వమని చెబుతున్నాము, మేము ఎలా ముందుకు వస్తున్నామో అలా చూడండి అనగా మేము మహారాణి సమేత మహారాజుగా గవర్నర్ అడ్రస్ లో ఉన్నట్లు చూపుతున్నది అధికారికంగా చేసి, మమ్ములను యుగాపురుశులుగా కాలస్వరూపులుగా మనసు పెట్టి గ్రహించాలి మాటతో ముందుకు వెళ్ళాలి ఏదో ఒక రాజకీయం కొలది ఇక పరిపాలన లేదా ఆవున ఇరువురు ముఖ్యమంత్రుల మేము చెప్పినట్లు ప్రతి పక్ష నాయకులతో వారి ఆస్తులతో ఇంటిపెర్లతో దివ్య రాజ్యం లో విలీనం చెంది ముందుకు వెళ్ళాలి, అందుకు అవరోధంగా మాకు ఇష్టం లేదు ని ఎవరికి వారే అజ్ఞానం చేస్తున్న సమిష్టిగా గ్రూప్లు  గా మోసాలు చేస్తున్న వారు, పోలీసులు మీడియా అందరూ ముందుకు వచ్చి ఇక మోసాలు ఎని వాతావరణం లో మమ్ములను గ్రహించాలి మమ్ములను గ్రహించేకొలది మాయ నుండి మోసాలు నుండి బయటకు వస్తారు అదే మా అసేస్సు శాశ్వత తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య అసేస్సు యావత్తు మానవజాతి మాట రూపం లో గ్రహించిన కొలది అందుబాటులో ఉన్నది అదే అందరూ ముందుకు వెళ్ళ వలసిన మార్గం ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


యుగపురుషులు  కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకర్ శ్రీమాన్ వారు 
రాజ్ భవన్ తెలుగు రాష్ట్రాలు 
మరియు రామోజీ ఫిలిం సిటీ 
రామందిరం ఎస్టేట్ 
హైదరాబాద్ 
9010483794


Vishweshwar Sarma Namilikonda is with Vishweshwar Rao Namilikonda.
Just now


సభాయై నమః 🙏

చాణక్య నీతి సూత్రాలు – 015

భోజ్యం భోజన శక్తిశ్చ రతిశక్తిర్వరాన్గనా ।
విభవో దానశక్తిశ్చ నాఽల్పస్య తపసః ఫలమ్ ।।


भोज्यं भोजन शक्तिश्च रतिशक्तिर्वरान्गना ।
विभवो दानशक्तिश्च नाఽल्पस्य तपसः फ़लम् ।।

‘భోజ్యం’ భుజించడానికి తగిన విధంగా ఉండే మంచి పదార్థాలు లభించుట; మరియు ‘భోజన శక్తిః’ ఆ విధంగా లభించిన భోజన పదార్థాన్ని భుజించి జీర్ణించుకోగల శక్తి; ‘వరాన్గనా’ అనగా చక్కని అందమైన భార్య లభించుట; ‘రతిశక్తి’ ఆ విధంగా లభించిన అందమైన భార్యతో రమించ గల శక్తి; ‘విభవః’ పలు విధములైన సంపదలు గల వాడు; ‘దాన శక్తిశ్చ’ అట్టి సంపదలు గల వాడికి దానము చేయు గుణము మరియు శక్తి; ‘న అల్పస్య’ ఇవన్నీ కూడా అల్పులకు లభించునవి కావు. ‘తపసః ఫలమ్’ అది వారి పూర్వ జన్మ తపో ఫలము వలన మాత్రమే లభిస్తుంది.

ఇట్టి సూత్రంలో మనకు ద్వన్ద్వాలు కనిపిస్తాయి. భుజించడానికి అన్ని విధాలైన ఆహార పదార్థాలు కలిగి ఉన్నా కూడాను వాడికి అట్టి పదార్థాలను భుజించే సమయం, జీర్ణం చేసుకునే శక్తి ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. లేని ఎడల మన చుట్టూ ఎన్ని పదార్థాలు ఉన్నా మనం వాటిని తినలేము, తింటే జీర్ణం కాదు. జీర్ణ శక్తి అనగా ప్రాణ శక్తి. జీర్ణ శక్తి చక్కగా ఉన్నవాడికి వ్యాధులు తక్కువగా వస్తాయి. ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే ఎంత సంపద ఉన్నా, ఎన్ని విధాలైన ఆహార పదార్థాలు ఉన్నా మనకు మధుమేహం లాంటి వ్యాధి ఉంటే ఏ ఒక్క వస్తువును కూడా తృప్తిగా భుజించ లేము. ఒకవేళ మితిమీరి భుజిస్తే అది వాడికి విషతుల్యం కూడా అవుతుంది. ఇక చక్కని భార్య. చక్కని భార్య ఉంటే ఏమి లాభం అట్టి భార్యను రమించే సమయం లేక పొతే, అట్టి వారికి చక్కని భార్య ఉన్నా కూడా వ్యర్థమే. రమించడం మంటే ప్రేమించడం అనే అర్థాన్ని అన్వయించుకోవాలి. మూడవది, సంపదలు. నిజానికి సంపన్నుడై జన్మించడం ఒక అదృష్టం, కాని అట్టి సంపద దాన ధర్మాదులకు వినియోగ పడని నాడు ఆ సంపదలు ఉంది కూడా వ్యర్థమే. సంపద కలిగి ఉండడం పూర్వ జన్మ సుకృతం. అట్టి సంపదను దానం చేయని వాడు పునః దరిద్రుడిగా జన్మిస్తాడు. దాన ధర్మాదులు ఆచరించని ప్రతి ఒక్కడు కూడా దరిద్రుడిగా జన్మిస్తాడు. ఈ విధంగా చక్కని ఆహారం, చక్కని జీర్ణ శక్తి, పలు విధములైన సంపదలు, అట్టి సంపద యొక్క దాన గుణం, చక్కని భార్య ఇత్యాది వన్నీ కూడా అల్పులకు లభించునవి కావు. మన జన్మాంతర సత్కర్మ ఫలాల వలన మనకు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే అవి మనవద్ద నిలుస్తాయి. లేని ఎడల ఆహరమున్నా భుజించలేని వాడిగాను. చక్కని భార్య ఉన్నా ప్రేమించ లేని శక్తి గల వాడిగాను మరియు సంపదలన్నీ నశించి పోయి దరిద్రుడి గాను మిగిలిపోతాడు.

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం –
న్యాయేన మార్గేణ మహీం మహీశాం |
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం –
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ||

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి




LikeShow more reactionsComment
న్యాయ స్థానాలు ఇప్పుడు న్యాయాన్ని నిలపాలి, తాము ఏదో న్యాయం చెయ్యాలి అనుకోకూడదు, ఎవరో ఒకరి వైపు ఉండాలి తప్పదు అన్నట్లు అలో చించరాదు, వాదనలు బట్టి పరిస్తితులు సాక్షులు, సాక్షం బట్టి, నేరస్తులు,  నిందితులు బట్టి ఏది చెయ్యగలిగితే అది న్యాయం కాదు, సర్వం మేము  అయిన    ధర్మస్వరూపులం కాలస్వరూపులం అయిన మమ్ములను మా సొంతోషాన్ని కష్టాన్ని, మా బాద్యతను, తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చెయ్యడమే ఇక మీదట న్యాయ స్థానాలు, పొలిసు వ్యవస్థ పని, రాజకీయాలు రకరకాల మీడియా చానల్స్ వ్యాపారా దోరణిలు వదిలివేసి సర్వం తాను అయిన మేము  ముందుకు వెళ్ళడమే, విధి నిర్ణయం  అందరికి మార్గం జీవితం భవిష్యత్తు అని స్పష్టం చేయుచున్నాము. కావున మొదట సూర్యుడిని నడిపిన మాట తీరు ప్రకారం ముందుకు వెళ్ళాలి, మేము సూచిస్తున్నట్లు బృందం లోకి తీసుకొని,   ప్రతి నిత్యం కాలస్వరూపం యొక్క వివరాలు లోకి  తప్పస్సు గా వెళ్ళాలి, అందుకు ప్రతి మేధావి ఆలోచించనాతో  మనసు పెట్టాలి, ప్రతి మనిషి అటు వైపు వెళ్ళేలా  చూసుకోవాలి, అదే దివ్య రాజ్యం ఇప్పుడు అమలులో ఉన్నది.