Thursday, April 25, 2019

మమ్ములను ఆలోచన రూపం లో ఉన్న పరిణామంగా గ్రహించడం వలన ప్రతి ఒక్కరు నేను అనే దేహాన్ని వదిలివేసి తక్షణం దివ్య రాజ్యం లో బలపడతారు లేదా తాము ఇంకా దేహం కొద్ది బౌతికంగా ముందుకు వెళ్ళాలి అనే పరిస్తితి, మా పరిణామం ప్రకారం ఇక లేదు, కావున తెలుగు వారు అందరూ మా పిల్లలు, మాట రూపం లో ఒక విధానం లో ఉన్నారు ఒక తల్లి తండ్రి గురువు అధీనం లో ఉన్నారు, మీలో మీరు ఇతరులను మోసం చెయ్యడం వలన తాము పై చెయ్యి గా ఉన్నాము అన్నట్లు భావించడం మాయలో ఇరుకొని పోవడం అని గ్రహించండి. బౌతిక ప్రపంచం బౌతిక అభివృద్ధి మాయ వదిలివేసి మాటతో అనుసంధానం జరిగి, తమని తాము యావత్తు బారత దేశ ప్రజలను, ప్రపంచ మానవజాతిని కాపాడుకోండి. మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. ఇక మా వాళ్ళు మీ కంట్రోల్ లో ఉన్నారు, అన్నట్లు ఆలోచిస్తున్న వారు, మీరు మాయ కంట్రోల్ నుండి బయటకు రావడం లేదు అని గ్రహించి, మాయ కంట్రోల్ నుండి బయటకు వస్తేను, మాటతో నడిచిన నూతన యుగం లో ముందుకు వెళ్ళగలరు, ఇదే దివ్య రాజ్యం కావున మేము చెప్పినట్లు చెయ్యండి.