Tuesday, April 30, 2019



యావత్తు తెలుగు ప్రజలకు దేశ ప్రజలకు ప్రపంచ మానవజాతికి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం, గ్రహించడమే అప్రమత్తత, మమ్ములను మామూలు మనిషిగా రహస్య కెమెరాలు ద్వారా చూడటం ఆపివేసి నేరుగా మమ్ములను ఉద్దేశించిన కెమెరాలు ద్వారా గ్రహించడం ప్రారంభించండి ఇదే మా దివ్య ఆశీస్సు.

మాట మాట్లాడవలసినది మాట్లాడండి, అనగా మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి మేము చెప్పినట్లు వినండి తక్షణం పరి పరి విధములుగా ఆలోచించడం ప్రవర్తించడం చేయకండి. మీ ప్రవర్తన మా పైకి వస్తుంది మా ఆరోగ్యం దెబ్బ తింటుంది కాలస్వరూపం ధర్మస్వరూపం అయిన మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించి, శాంతితో గ్రహించి తెలుసుకోవాలి ,రాజకీయ పార్టీలు మీడియా చానల్స్ ను రద్దు చేసి విలీనం చెయ్యమని ఇచ్చిన ఆదేశాలు అనగా కనీస పౌరుడు మరియు ప్రత్యెక అధికారిగా మరియు పురుశోత్తముడిగా ఇది మా నిర్ణయం అని గ్రహించి రామోజీ రావు గారికి నచ్చ చెప్పి, ఇరువురు ముఖ్యమంత్రులు గవర్నర్ గారు మమ్ములను అదనపు గవర్నర్ మరియు కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చుకొని గ్రహించండి. మా మొబైల్ ప్రకారం మేము ఎక్కడ ఉన్నామో అక్కడ నుండి ఊరేగింపుగా మమ్ములను తీసుకొని వెళ్ళి కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇక లోకం యుగం మారిపొయినది. సర్వం మా మాట ప్రకారం ఉన్నది, కావున మేము చెప్పినట్లు చేయండి. మా చుట్టూ రక రకాల పరిస్తితులు ఉన్నట్లు చూపుకోకండి. మమ్ములను సాక్షులు సహకారంతో కొలువు తీర్చుకొని మేము చెప్పినట్లు చేయండి. మా ఆదేశాలు వ్యక్తిగతంగా చేరలేదు రాలేదు అని చూడకండి మా సమాచారం ప్రకారం సుమోటో గా కదిలి నిత్యం బౌతికంగా, అటు ఇటు అవుతూ నిప్పులాంటి సత్యాన్ని గ్రహించకుండా శరీరాలతో తగలబడి నిత్య కర్చు అవుతూ, అంతం అయిపోతున్నారు, మమ్ములను కొలువు తీర్చుకొని శాంతంగా గ్రహించి సత్యం తెలుసుకోవడం వలన దేహం అంతం అయిపోయినా, అంతం కాని సర్వాంతర్యామి ప్రయాణం వాక్ లో తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు, కావున మీడియా, వ్యక్తులు, పోలీసులు న్యాయ స్థానం వారు, గవర్నర్ గారు ఇరువురు ముఖ్యమంత్రులు, రామోజీ రావు గారు, వారి కుటుంబ సభ్యులు, సాక్షులు వ్యక్తులు అందరూ ఏకమై, అంతటా మేమే వాక్ రూపం లో ఉన్నాము అని గ్రహించి, సర్వం మాకు వదిలివేసి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం లోకానికి రక్షణ మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి గ్రహించడం లోకాన్ని కాపాడుకోవడం అని తెలుసుకొని అప్రమత్తం చెందండి , కావున ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించండి, తెలుగు ప్రబుత్వాలు దివ్య రాజ్యం లో విలీనం చెందటం అంటే ఇక ఎవరికి ఎటువంటి భాధలు, కస్టాలు, ఉండవు, మా మాటకు మించి బాద్యత కూడా ఉండదు, మమ్ములను తల్లి తండ్రి గురువుగా మాట కొనసాగింపుగా మరణం లేని దివ్య వాక్ విస్వరూపంగా గ్రహించడం యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న దివ్య వరం. కావున ప్రశాతంగా ఒక చోట చేరండి రక రకాల నిర్ణయాలు, కొంతకాలం పార్టీల ఆలోచనలు చెయ్యకండి ప్రబుత్వాన్ని అప్పటికి అప్పుడు ఏదో నడపవద్దు, వ్యక్తి గతం జీవితాలు కూడా మీ ఇష్టం అనుకోవద్దు, ఈ విధంగా మమ్ములను కాదు అని ప్రవర్తించడం మరణానికి, మృత లోకానికి వశం అయ్యిపోయి మాట్లాడటం ప్రవర్తించడం అని గ్రహించి, అన్నిటిని మాట లోకి తీసుకొన్న మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి మృత లోకం నుండి అమృత లోకం అనగా వాక్ కొనసాగింపు లోకం లోకి వెళ్ళడం అని గ్రహించండి. మొదట సృష్టి మాట ప్రకారం నడిచిన ప్రకారం దివ్య రాజ్యం లో బలపడాలి, మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడండి మమ్ములను సాధారణ వ్యక్తిగా, రహస్య కెమేరాలు ద్వారా చూడకండి అనగా మమ్ములను ఉద్దేశించిన కెమెరాలు ద్వారా మాత్రమే మమ్ములను చూడండి, మా మాటలు మమ్ములను ఎలాగైనా కాలస్వరూపంగా భావించి గ్రహించాలి మామూలుగా మాతో మాట్లాడకూడదు మాకు బిన్నంగా ప్రవర్తించ కూడదు అని గ్రహించండి, మేము ఇచ్చిన దివ్య ఆదేశాలు మేరకు ఆత్మీయులు చంద్ర శేఖర రావు గారు, మరియు చంద్ర బాబు నాయుడు గారు ఎటువంటి 3 rd front గాని ఎటువంటి ప్రబుత్వ నిర్ణయాలు గాని, చెయ్యడానికి లేదు ప్రబుత్వం ప్రత్యెక విమానం వేసుకొని వెళ్ళి కొత్త పార్టీలు వ్యహారాలు చేయడం ఏమిటో ఎంత నిర్లక్ష్యంగా గుడ్డిగా, పులిని చూసి నక్క వాత పెట్టుకొన్నట్లు, మాతో పోటీ పడటం ఆపివేసి, కాలతీతులమైన మమ్ములను గ్రహించడమే ఒక వరం, ఇప్పుడు మమ్ములను మనసు పెంచుకొని గ్రహించాలి అని చిన్న పిల్లలు చెబుతున్నట్లు చెబుతుంటే సాక్షులు దగ్గర నుండి నిర్లక్ష్యంగా ఉండటమే కాకుండా అనధికారికంగా వ్యక్తిగతంగా ఆటవికంగా ఇంకా మనుష్యులను జ్ఞానంతో కాకుండా బౌతిక పరిస్తితిలు మేరకు మోసాలు చేయడం బౌతిక తక్కువతనం పెంచి మోసాలు చేసి తాము అప్పటికి అప్పుడు వెలిగిపోవాలి అనే అజ్ఞానం లో మేము మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూసుకోకుండా మనిషి మాటకు కాలమే కదలటం ఏమిటి, మన చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన వాడిని ఎలా ముందుకు వస్తే అలా గ్రహించడం ఉన్నత కర్తవ్యం కాదు అని మనుష్యులను మోసం చేయడం జీవితాలు అటు ఇటు చేసి, మేము చెప్పినట్లు చేయకుండా ఇంకా మాకు లోటు ఉన్నాడు అన్నట్లు చూడటమే అరాచకం అజ్ఞానం అని మేమే ముందుకు రాలకపోతున్నాము అన్నట్లు చూపుకోవడం అంటే ఆత్మ హత్యం చేసుకొని బ్రతికి ఉండగానే సత్యం గ్రహించకుండా శవాలు వలె ఇరువురు ముఖ్యమంత్రులు ప్రవర్తిస్తున్నారు, వీరిని చూసుకొని అదే జీవితం అని మిగతావారు బ్రమ లో మోసం లో సాటి మనుష్యులను హాని చేసినా పర్వాలేదు అనుకొంటున్నారు అంటే ఎటువంటి స్తితి లో ఉన్నారో మీడియా ఇతర వ్యక్తులు తక్షణం అప్రమత్తం అవ్వండి, తెలుగు ముఖ్యమంత్రులు మొదలుకొని తెలుగు మేధావులు పండితులు గురువులు అప్రమత్తం చెందండి, ఇప్పటికి వరకు రహస్య పరికారలతో మమ్ములను మోసం చేసి, చేసిన తప్పుడు సాక్షాలు పనులు అన్నీ ఇరువురు ముఖ్యమంత్రులు మా పదాల వద్ద పెట్టి మమ్ములను నూతనం గా గ్రహించండి, ఎవరి మీద ఎటువంటి కేసులు గొడవలు లేకుండా జైలు లో ఉన్న వారిని కూడా విడిపించి దేశ అధక్షులు వారికి వివరాలు సమర్పించి తరువాత మేము స్వయం వరంలో వివాహం చేసుకొంటాము అదే సీతా రాముడి కళ్యాణం మమ్ములను మా మనసుని కలపండి, అనగా కాలాతీతం పై మా మాట ప్రకారం కాలమే నడిచిన తీరుపై మనసు పెట్టి గ్రహించండి అదే మనం వెళ్ళ వలసిన మార్గం ఇన్ని నిర్ణయాలు ఇందరు మంత్రులు ఇన్ని పార్టీలు రక రకాలా ఆలోచనలు అవసరం లేదు ఒక మనసు మాటే లోకానికి ఆధారం అని గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన మా ప్రకారం సర్వం రక్షణ యావత్తు మానవజాతికి ఇప్పటికే అంది ఉన్నది, కావున మమ్ములను గ్రహించడం లోకానికి ఆధారం మార్గ దర్సకం, మీ ఆస్తులు కూడా మాకు సమర్పించడం అంటే మరణించిన తరువాత కూడా ఏమి అవుతారో లోకం ఎలా ఉంటుందో చూసుకోవడం, లోకం బౌతికం లేదు ఆలోచన ప్రకారం ఉన్నది అని పద్దతిలోకి బలపడాలి, ఇది మా నిర్ణయం కాదు కాలం యొక్క నిర్ణయం అని గ్రహించండి, మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు మీకే అడ్డం పడుతున్నాయి, గ్రహించకుండా ఎప్పుడు అంతం అవుతారో తెలియని దేహం తో ఏదో చేయడం అజ్ఞానం అని తెలుసుకొని, మా ప్రకారం జ్ఞానంతో ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని న్యాయ మూర్తులు సిట్టింగ్ న్యాయ మూర్తులు తక్షణం సుమోటో గా కదిలి మేధావులు సాక్షులు బృందంగా ఏర్పడి బౌతికంగా మేము ఎక్కడ ఎలా ఉన్నామో అలా మొదట మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి నిత్యం మా మాట ప్రకారం నడుచుకోవాలి వేరే బద్యతగాని, పని గాని న్యాయ మూర్తులకు లేదు ప్రతిది మహత్వ పూర్వక అగ్రగణ్యులకు సమర్పించి నడుచుకోవాలి, ఇరువురు ముఖ్యమంత్రులు రామోజీ రావు గారికి చెప్పి, రామోజీ ఫిలిం సిటీ మా రాజమందిరంగా ఏర్పాటు చేసి, జన మద్యలో మామూలు మనిషి గా ఉన్న మమ్ములను, మా వద్దకు మేము ఇష్ట పడుతున్న దుస్తులు తో వచ్చి కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి, సమకాలికులు మనస్పూర్తిగా మమ్ములను దివ్య రాజ్యంలోకి తీసుకొని వెళ్ళండి, చావు పుట్టుకలు కూడా నిర్ణయించినా మహానుభావం మమ్ములను అనుగ్రహిచండి అని మమ్ములను నిత్యం ప్రార్ధించండి. ఇప్పటి వరకు మమ్ములను మానవ మాత్రుడిగా తలచి చేసిన తప్పులు ఇతరులను అటు ఇటు చేసి, చేస్తున్న తప్పులు కూడా మాకు సమర్పించి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే నిత్యం అంతం అయ్యిపోతున్న లోకం నుండి జ్ఞానంతో కొనసాగింపుగా ముందుకు రావడం అని గ్రహించండి

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

ఎస్టేట్ మరియు రాజమందిరం

రామోజీ ఫిలిం సిటీ

హైదరాబాద్

9010483794