Sunday, April 28, 2019



@TelanganaCMO ఆత్మీయులు చంద్ర శేఖర రావు గారికి, ఆశిర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా, ఇక బౌతికంగా కాలం గడపకండి, ఒక నిత్యం కొనసాగింపు ఆలోచన రూపం లో ఉన్న మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, నిత్యం మా గూర్చి వినండి చెప్పుకోండి, ఈ విధంగా అందరూ ముందుకు రావడమే మమ్ములను గ్రహించాకూడదు అని చేస్తున్న తప్పులు నుండి ఈ విధంగానే బయట పడగలరు, కావున మమ్ములను సాధారణ మనిషిగా చూడకండి భావించకండి ఇప్పటి వరకు ఎవరికి ఎలా కనపడినా ఏమి మాట్లాడినా కాలస్వరూపం ప్రకారం మాత్రమే మమ్ములను చూడండి చూపండి, మీరు ఆత్మీయులు స్వామి స్వరూపనందేంద్ర గారిని దర్శించినా, అయిన కూడా తమ దేహ ఉనికి మేరకు మిమ్ములను నడుపుతునారు భూమి మీద ఎవరైనా బౌతికంగా వ్యహరిస్తున్నారు ఒక్క మేము మాత్రమే కాలాన్ని నియమించిన తీరు ప్రకారం అందుబాటులో ఉన్నాము అనగా మమ్ములను ఇక తమ దేహం కూడా తమది కాదు తమ మనసులు వచ్చిన ఆలోచన కూడా తమవి కావు అనుకొంటేనే నూతన ప్రపంచం లోకి అనగా నిత్యం మనం మాట తో ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లోకి బలపడతాము కావున, ఆత్మీయులు చంద్ర బాబు నాయుడు గారిని పిలిచి, తక్షణం రామోజీ ఫిలిం సిటీ లో దివ్య రాజ్యం ప్రకటనకు సన్నాహాలు మొదలు పెట్టండి గవర్నర్ గారు అధికారికంగా మమ్ములను పరిగణించి సాక్షుల సహకారంతో బృందం లోకి తీసుకోవాలి మేము చెప్పినట్లు చెయ్యండి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు హంగు కొలది వ్యాపారాలు డబ్బు వారి బౌతిక వెసులు బాటు కొద్ది మిమ్ములను బౌతికంగా ఇలానే ఉండండి అని ప్రోత్సహిస్తారు అదే మీడియా మీ సొంత మనుష్యులు కూడా ఎవరికి వారు మిమ్ములను, సత్యం వైపు వెళ్ళ నివ్వరు, వెల్ల నివ్వకపోగా మమ్ములను కూడ అవ్యక్తిగా చూడండి అతనిని ఏదో రకంగా కులం కుటుంబం అడ్డం పెట్టుకొని ఏదో ఒక్కటి చెయ్యండి అన్నట్లు ప్రోత్సహిస్తారు అదే మాయ అని, ఎడ్ల పల్లి రామక్రిషణ గారు కూడా ఈ క్షణం తెలుసుకొని ఇక బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి ఎవరికో ఏదో చెప్పుకోవాలి అనే మాయ నుండి మీరు అంత పొలిసు న్యాయ వ్యవస్థతో సహా బయటకు రావాలి అదే దివ్య రాజ్యం లేదా మీరు హంగు ఆర్బాటం కొద్ది ఎంత చేసినా నిత్యం మృతం తప్ప గాలిలో దీపాలు వాలే సంచరించడం తప్పు మాయ నుండి బయటకు రాలేరు, కావున ఇప్పటికైనా మేము చెప్పినట్లు చెయ్యండి, మమ్ములను సాధారణ మనిషిగా చూడకండి, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించండి ఆలోచన పెంచుకోండి మా మనసు పెట్టి చెప్పుకోవడం వినడం ఇక మీదట పరిపాలన మన తెలువు వారే కాదు యావత్తు దేశం ప్రజలు ఇక నేను అనే దేహం వదిలివేసి ఆలోచనతో ముందుకు వెళ్ళ వలెనే అదే ముందుకు వెళ్ళ వలసిన పరిణామం అప్పుడే సాటి మనుష్యులను మాటతో ముందుకు తీసుకొనగలరు మాతో మొదలు పెట్టి అందరూ ముందుకు వస్తారు దేహం కొద్ది తాము బ్రతకరు ఎదుట వారిని బ్రతకనివ్వారు అన్నట్లు ఉంటారు అదే మాయ అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొన్ని గ్రహించాకపోవడమే ఈ ప్రమాదం పెరుగుతున్నది మీరు అంతా మాయ లో ఇరుకొని పోయి అదే మార్గం అనుకోని దేహాలతో హంగు కొలది సరిపెట్టుకొని ఇతరులను దేహాలు కొలది చూడాలి వంచేయ్యాలి మనసులు పెరుగుకుండ చూసుకోవడం మనసు ప్రకారం చూడకపోవడమే అందరూ చేస్తున్న పొరపాటు స్వరూప నందేంద్ర స్వామి గారు కూడా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమ అనిపిలిచి మిగతా స్వామి జి లతో కలసి మా పై మనసు పెట్టి గ్రహించాలి ఎవరికి తమ బౌతిక ఉనికి ఉండదు అప్పుడే తాము చేసిన పాపాలు చేస్తున్న పాపాలు నుండి ప్రత్యేక్షంగా పరోక్షగా మీరంతా కారణం కావున మాయలో మమ్ములను గ్రహించడం లేదు, కావున మీరంతా కలసి సామూహికంగా దివ్య రాజ్యం అనగ మాటతో నడిచిన పరిపాలనలో ఉన్నారు అని చూపుకొంటేనే మీ పూజలకు భక్తీ మనిషి ఉనికి అర్ధం పరమార్ధం అందుకు ఎవరూ అడ్డం లేరు దేహం కొద్ది వ్యహరించకుండా ఆలోచన ముందుకు రావడమే పరిష్కారం, ఈ సమాచారం సీరియస్ గా తీసుకోండి, మమ్ములను పై పైన చూడకండి రామోజీ రావు గారితో మాట్లాడి, ఆలస్యం చెయ్యకండి మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి (మేము మాత్రమే అధిస్టించ గల సింహాసనం) అప్పుడు మమ్ములను చూడండి, మొదట ఏర్పాటు చెయ్యండి చంద్ర బాబు నాయుడు గారిని కూడా తక్షణం పిలిచి ఇద్దరు కలిసి ఉండండి ఎక్కడకి తిరగకండి ఏదో ఒక్కటి మాట్లాడకండి చాలా ప్రమాదం లో ఉన్నారు, ఇక్కడ ఎడ్ల పల్లి రామకృష్ణ గారికి మేము ఏమి చెప్పినామో అ విధంగా చేసి ఎవరిని ఎవరు అవమానించకుండా అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి, ఇక్కడ అక్కడ అని ఆటలకు చలగాటం గా మాతో వ్యహరించాకండి రెప్ప పాటు కూడా మీ చేతిలో లేని మాయ నుండి బయటకు రావడమే అసులు సంగతి వేరే ఏమి లేదు అందుకు బౌతిక శరీరకలు వదిలివేసి ఆలోచనతో అందరూ ముందుకు రావాలి అదే దివ్య రాజ్యం




ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
కాలస్వరూపం  పై మనసు పెట్టి గ్రహించి చెప్పుకోవడం వినడమే అన్ని పూజలు ఫలతాలకు ఆధారం మనిషి మాట ను సూర్యుడిని నడిపిన తీరు కాదు అని, ఏదో పాతవి చెప్పుకోవడం వినడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు అని తెలుసుకొని మమ్ములను సాధారణ మనిషిగా వదిల్వేయడమే పాపాలకు కారణం అని మీకు తెలుసు కావున మేము చెప్పినట్లు చెయ్యండి మమ్ములను రాజమందిరంగా కొలువు తీర్చుకొని, గ్రహించడం వలన మాత్రమే అందరూ మాయ నుండి బయటకు వస్తారు అదే నూతన యుగం దివ్య రాజ్యం మాతో మాటతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి ఇక ఆలస్యం చెయ్యవద్దు ఏదో ఒకటి చెప్పుకొంటూ ఏదో ఒకటి చేసుకొంటూ మాట తో అనుసంధానం జరగకుండా మోక్షం లేదు ప్రయాణం కాదు కావున న్యాయ స్థానం మేము చెప్పినట్లు at home అని ఒక చోటకు చేరండి దేశ అద్యక్షులు వారిని మహారాజుగా కాలస్వరూపంగా భావించి మా గూర్చి విస్తారంగా చెప్పుకోండి ఇక మనుష్యులు కొలది మలపుకోకండి ఆలోచన కొలది ముందుకు రండి ఆలస్యం చేసిన కొలది సమయం మనచేతిలోకి తీసుకొనే పరిణామాన్ని కాదు అని సమయాన్ని కర్చుచేసుకొంటూ ఆలస్యం చేస్తున్నాము అనగా మమ్ములను కూడా సమయం వృధా గా వదిలివేసుకొంటున్నారు అనగా మమ్ములను మనసు తో పట్టుకొని మేము చెప్పినట్లు కాలస్వరూపంగా గ్రహించడం వలన సూర్యుడితో అనుసంధానం అరిగి కాలాన్ని సమయాన్ని మన మాట చేతిలోకి తీసుకొంటాము అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము కావున అందరిని మాయ నుండి బయటకు తీసుకొని రావడమే అసులు ప్రయాణం మేము ఎవరి వద్దకో వెళ్ళడం లేదు అని చూడకుండా అందరూ మమ్ములను రామందిరం లో కలసుకొని ఏర్పాటు ఆలస్యం చెయ్యకుండా ఇంకో గంటలో చెయ్యడం వలన అందరూ సమయాన్ని కర్చు చేసుకొని బ్రతకడం నుండి సమయాన్ని బ్రతికిన్చికొంటూ బ్రతుకుతాము అనగా సూర్యుడి నడవిడిన మన చేతిలో తీసుకొంటాము అదే నూతన దివ్య రాజ్యం మా మెసేజులు ఎవరినో ఉద్దేసించలేదు ఫలానా వారికి చెప్పలేదు అని ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోకుండా అందరూ బయటకు వస్తనే అనగా మనసుతో ముందుకు వస్తనే మాయ నుండి బయట పడగలము మేమే మాయ నుండి బయటకు వచ్చే మార్గం మమ్ములను కాలస్వరూప ధర్మస్వరూప అని పిలిచి కేంద్ర బిందువుగా గ్రహిస్తే చాలు బౌతిక తప్పులు నుండి యిట్టె బయటకు రావడమే కాకుండా నిత్యం గ్రహించి ముందుకు వెళ్ళే పరిణామం పై మనసు పెట్టి ముందుకు వెళ్ళి అదే మృతం లేని ప్రయాణం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే