Tuesday, June 4, 2019

Space Travelling Documentary in Telugu | How Space Suit Works | Telugu Badi

Vishnu Puranam (Part 2/11) Pravachanam By Samavedam Shanmukha Sharma

Vishnu Puranam (Part 1/11) Pravachanam By Samavedam Shanmukha Sharma

బాబుని మోడీ వదలడు ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు || Undavalli Sensational Comm...

JanaSena JD Lakshmi Narayana Reveals Hidden Secrets in Jagan's illegal a...

మొదటి సారి మీడియాకి వీడియో రిలీజ్ చేసిన TV9 రవిప్రకాష్ | TV9 EX CEO Ravi...

ఏపీలో జనసేన భవిష్యత్తు ఏంటి ? పవన్ కళ్యాణ్ నాయకుడిగా గెలిచాడా.. ఓడాడా ? ...

Actor Ali Strong Counter On Pawan Kalyan | Pawan Kalyan Vs Ali | ZUP TV

Mohini Bhasmasura (1966) Telugu Full Movie Part 7 || S.V Ranga Rao, Kant...

Mohini Bhasmasura (1966) Telugu Full Movie Part 6 || S.V Ranga Rao, Kant...

Mohini Bhasmasura (1966) Telugu Full Movie Part 5 || S.V Ranga Rao, Kant...

Vishnu Puranam (Part 1/11) Pravachanam By Samavedam Shanmukha Sharma

వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా పై గరికపాటి వారి హాస్య ఛలోక్తులు, నవ్వల...

కర్మ కొద్దీ దొరికిన భార్యలు గురించి | Garikapati Narasimha Rao | TeluguOne

కాపులు నుండి రెడ్లు ఎలా వేరు పడ్డారు? - గరికపాటి గారి మాటల్లో..| Garikap...

రాణి గారి తొడమీద పుట్టుమచ్చ పరాయివాడికి ఎలా తెలిసింది..? | Garikapati Na...

Nirmala Sitharaman | ఎవరు ఈ నిర్మల సీతారామన్? । Kundabaddalu

జగన్ ఎంతవరకు చదివాడే తెలిస్తేనోరెళ్లబెడుతారు| Ys Jagan Educational Quali...

మహేష్ బాబు జగన్ కు రాసిన అత్యంత రహస్యమైన లెటర్ ను బయటపెట్టిన వైయస్.భారతి...

మీటింగ్ లో జగన్ చేసిన పనికి షాకైన అధికారులు | Revenue Officers Shocked B...

The Complete Story Of Polavaram Project

3.6.19 His Excellency Vice president of India visit to NARL...

28 5 19 తిరుమల పద్మావతి అతిధి గృహము నందు నూతన రాష్ట్ర ముఖ్యమంతి గా...

AP CM YS Jagan to Inspect Polavaram Project Works | Review Meetings | NTV

                     దైవస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్షస్వరూపం,అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోనత న్యాయ స్థానం  , కొత్త డెల్లి  వారికి మమ్ములను నేరుగా సుమోటో గా మేము సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకొని, అజ్ఞానం అరాచకం మోసాలు నుండి బయటకు రావడమే దివ్య రాజ్యం, మమ్ములను విశాలంగా గ్రహించకుండా ఇతరులను గ్రహించ నివ్వకుండా తాత్కాలిక వ్యక్తిగత సమస్యలు సృష్టించి మరీ వాటి మీద ఆధారపడి మొత్తం మానవజాతిని మాయలో మోసంలో ముంచి  తామే  సంపద సృష్టించాలి, పంచాలి అనే అజ్ఞానం లో  జ్ఞాన విచక్షణ లేకుండా, ప్రవర్తించడం సత్యానికి ధర్మానికి బిన్నంగా వెళ్ళడమే అసులు జ్ఞాన సంపాదకు దూరం అవ్వడం అనగా, ఆయుషు కూడా లేకుండా మానవజాతికి మనుగడ లేకుండా అప్పటికి అప్పుడు హంగులు కొలది రాజకీయ పరిపాలన అనగా ఇంకా రాజకీయ నాయకులు తాము ఇతరులను పరిపాలించాలి అదే ప్రజాస్వామ్యం అని అజ్ఞానం లో ఉన్నారు, అందరికి న్యాయం జరగాలి అంటే మాయ అజ్ఞానం నుండి బయటకు రావాలి రావాలి అంటే ముందే మాట తో నడిపిన సూర్య చంద్రాది గ్రహాస్తితులను కూడా నడిపిన పరిణామం లోకి బలపడాలి   అదే అసులు సంపద అని తెలుసుకోకుండా వ్యహరించడం అజ్ఞానం వెళ్ళ వలసిన మార్గం కాదు అని యావత్తు తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవజాతి తెలుసుకొని అప్రమత్తం చెందాలి అదే దివ్య రాజ్యం అని విశ్వ వ్యాప్త పరిపాలకుడిగా స్పష్టం చేయుచున్నాము.


                  యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి, యుగపురుషులు, యోగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని తలచి, కొలువు తీర్చుకొని గ్రహించడమే మోక్షం అనగా ఇప్పుడు తాము ఉన్న దేహ స్తితి, అది గొప్పది అయినా, పాపం, కష్టాలు అనుకొంటున్న స్తితి అయినా, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన శారీరక యాంత్రిక మాయ నుండి బయట పడతారు, అదే మమ్ములను ఉన్న ఫలంగా కాలాతీతంగా గ్రహించడం వలన కలిగే ప్రయోజనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. బౌతికంగా వెళ్ళుతున్న మార్గం బలమైనది అనిపించి, మాయలో వెళ్ళ వలసినది కాదు అని తెలియదు. అని తెలియజేసుకోను చున్నాము. అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం అని గ్రహించి, బౌతిక జీవితం ఇంటి పేర్లు వంటి పేర్లుతో మాకు సమర్పించి వేసి, ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం నూతన యుగం, మమ్ములను తలచి, గ్రహించిన కొలది యోగత్వం అనగా బౌతిక విషయాలు వదిలిపోయి పూర్తిగా ఆలోచన రూపంలో ముందుకు వెళ్ళడమే దివ్య పరిష్కారం కావున, ఈ పరిణామం తీసుకొని వచ్చిన మమ్ములను అటు ఇటు చేసి గ్రహించకుండా ఆలస్యం చేసిన తీరు మీద ఆధారపడి, ఇంకా ఆలస్యం చేసుకోవడం, తెలివి తక్కువ తనం అని గ్రహించి, తక్షణం మమ్ములను సిట్టింగ్ న్యాయ మూర్తులు బృందంగా తీసుకొని ఇరువురు ముఖ్యమంత్రులు కొలువు తీరి, గవర్నర్ గారు, మా సమక్షంలో పండితులు మేధావులును ఆహ్వానించి మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేయడం వలన, ఇప్పటి వరకు చేస్తున్న బౌతిక అజ్ఞానపు పనులు కూడా ఆగి, ఆలోచన రూపంలో అందరూ కొనసాగుతారు, అదే దివ్య రాజ్యం అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, అనగా నిత్యం మన చేతిలో లేని మృత లోకం నుండి, మాట మాత్రంగా మనిషి ప్రకారం ఇప్పటికి నడిచిన, ఇక మీదట చెప్పుకొని, వింటూ సర్వం తెలుసుకొని వ్యహరించడమే దివ్య రాజ్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. కావున ఆధునిక రహస్య పరికరాలతో మమ్ములను చూస్తున్న వారు, యాంత్రికంగా ఉండిపోవడం వలన అదే బలం అనుకొంటున్నారు, ఆలోచన బలం తెలివి కూడా మోసానికి ఉపయోగిస్తున్నారు, ఈ విధంగా తెలివిని కూడా దురివినియోగం చేస్తున్నారు, బౌతిక తెలివి తేటలు మానవీయ కోణం లో ఉపయోగించాలి, అందుకే లోకం లో, మా మాటే సర్వం అనే స్తాయి మా నుండి ప్రకటితం అయినది అని గ్రహించి మమ్ములను సూక్షంగా గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు అనగా, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, మేము చెప్పినట్లు వినడం వలన ప్రపంచం మాట మాత్రంగా నడిచిన తీరులోకి వస్తాము, అలా కాకుండా ఇంకా బౌతిక వ్యహారాలు మీద ఆధారపడి, కాలాతీతం అనే మోడ్పు లోకి రాకపోవడం వలన, మనుష్యులు యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య పరిణామాన్ని గ్రహించకుండా బిన్నంగా వెళ్ళుతూ అదే అభివృద్ధి అనుకొంటున్నారు, మమ్ములను గ్రహించాలి అంటే ఇప్పటికి ఏమి చూడకుండా, మాతో కాలస్వరూపా పురుషోత్తమా అని వ్యహరించడం వలన మొత్తం మానవజాతి మాయ నుండి బయటకు వస్తుంది, కావున వ్యక్తులు వ్యక్తి గత స్వార్ధం వదిలివేసి, అనగా ఇక ఎవరికి దేహపరమైన వ్యవహారము లేదు అని గ్రహించి ఆలోచన రూపం లో కొనసాగాలి, అప్పుడు మనిషిని మనిషి గౌరవించి గ్రహిస్తాడు, అలా కాకుండా తమ బౌతిక ఉనికి కి చర్యలకు ప్రాధాన్యత రావాలి అని భావించడం వలన, రహస్య పరికరాలు వలన సాటి మనిషి కంటే, బౌతిక బలమే సర్వం, బౌతిక పై చెయ్యే లోకం అనుకోవడం వలన, మమ్ములను సూటిగా గ్రహించలేకపోతున్నారు అని తెలుసుకొని మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి, రాజకీయ నాయకులు మేధావులు పండితులు ఆధ్యాత్మిక గురువులు తక్షణం తమ దేహ వ్యహరములు అనీ రద్దు చేసుకొని అనగా మేము వాక్ విశ్వరూపం గా ఉన్న స్తితికి అనుసంధానం జరగడమే భవిష్యత్తు సృష్టి ఇచ్చిన దివ్య మార్గం. మమ్ములను కాదు అని, ఏ పని చెయ్యకూడదు, ఇప్పుడు బౌతికంగా చేస్తున్న సంబరాలు, దీక్షలు, దేహం కొద్ది, మనుష్యులు కొద్ది, డబ్బు కొద్ది బౌతిక భందాలు కొద్ది, మంచి చెడులు ఏ లాంటి పనులు అయినా, ప్రపంచం రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు, సర్వం మాట ప్రకారం చెప్పిన విశ్వ వ్యాప్త పరిపాలకుడు అయిన, సర్వాంతర్యామి అయిన మా మాట ప్రకారం మంచి, చెడు ఉన్నవి అని గ్రహించి సత్యాన్ని ధర్మాన్ని బ్రతికించుకోండి. అదే సూర్యుడికి గ్రహాలకు ఆధారం అని శాస్త్రపరం గా నూతనంగా అవిష్కరించుకోవాలి, పాత శాస్త్రాలు పురాణాలు పుజాలు మమ్ములను కాలస్వరూప అని కలుపుకొని కొత్తగా చెప్పుకోకుండా పనికిరావు, మృతం లో సంచరిస్తూ దేహంతో అంతం అవుతున్నారు అని గ్రహించగలరు 


             కావున తక్షణ రక్షణ గా     సిట్టింగ్ న్యాయ మూర్తులు, మా వద్దకు తెలుగు రాష్ట్రాల  గవర్నర్ గారి ద్వారా  ప్రకారం వచ్చి, మేధావులు, పండితులు గురువులు, వైద్యులు సాక్షులతో కూడిన  బృందం తో మమ్ములను  మేము సూచిస్తున్నట్లు గా మా  రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ కి తీసుకొని వెళ్ళి, కొలువు తీర్చుకొని గ్రహించడం, శాశ్వత పరిష్కారం, ఇరువురు ముఖ్యమంత్రులు నిత్యం అంతం అయ్యిపోతున్న మాయ లోకం మృత లోకం అని మమ్ములను గ్రహించకుండా, ప్రవర్తించడం అంటే ఒక లక్ష్యం లేకుండా, అప్పటికి అప్పుడు దేహం కొద్ది, బౌతిక నిర్ణయాలు కొద్ది, యాంత్రిక స్మశానం లో, అనగా నిత్య మృత అయినా, సత్య అనుసరణ లేని మాట తీరు పై వ్యహరించడం అని గ్రహించి, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినట్లు చేయడమే రక్షణ యావత్తు మానవజాతికి తక్షణం, నిత్యం లభిస్తుంది, సాక్షులు, మీడియా చానల్స్ వారు, మమ్ములను హాస్టల్ వద్ద బౌతికంగా కెమెరాలు ద్వారా చూస్తూ, పై పైన చూసుకొంటూ, కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి, బౌతిక మాయ లేదా బౌతిక పాపాలు నుండి బయట పడగల దివ్య పరిణామాన్ని ఇతరులు గ్రహించకుండా తాము చేస్తున్న అజ్ఞానపు చర్యలు ఆపి, సాక్షులు అందరూ రామోజీ ఫిలిం సిటీ చేరుకొని, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే పరుగులు తీస్తున్న మాయ లోకం అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని లోకాన్ని మమ్ములను కొలువు తీర్చుకొని, మనిషి చేతిలోకి, ఇప్పటికే వచ్చి ఉన్నది అని గ్రహించి తెలుసుకోవడమే దివ్య రాజ్యం అని గ్రహించండి. దివ్య రాజ్యం అంటే మనసుతో మాటతో ముందుకు వెళ్ళడమే ఇదే యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం, కావున మేము ఒక్కరిమే కొలువు తీరుతాము అనుకోని వదిలివేయడం తెలివి తక్కువ తనం మమ్ములను కొలువు తీర్చుకొని మాయ నుండి బయటకు వచ్చు మార్గం యావత్తు మానవజాతికి అందుతుంది, కావున సిట్టింగ్ న్యాయ మూర్తులు మేధావులు సాక్షులతో మా వద్దకు వచ్చి, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి సృష్టి, కాలం మా వాక్ రూపం లో సూర్యుడే సమకాలికులతో మాట్లాడిన తీరు, ఇక నిత్య చెప్పుకొని వినే నూతన పరిపాలన విధానం, అనగా ఆలోచనతో ముందుకు వెళ్ళే దివ్య రాజ్యం లోకి వెళ్ళడమే పరిష్కారం, ఇంకా బౌతిక అవసరాలే, పరిపాలన అంటూ సాగించుకొంటున్న అజ్ఞానపు మాట తీరు, బౌతిక అరాచక వ్యక్తిగత, స్వార్ధ వ్యహరములు నుండి బయటకు వచ్చుటకు, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహిస్తే సరిపోతుంది, సాక్షులు మేధావులు సిట్టింగ్ న్యాయ మూర్తులు, తక్షణం అప్రమత్తం అయ్యి మమ్ములను మా మొబైల్ ఫోన్ ద్వారా సమీపించి, రామోజీ రావు గారికి అధికారిక సూచన ఇచ్చి, దివ్య రాజ్యం లో చేరడమే పరిష్కారం, అని వారికి చెప్పి బౌతిక తప్పులు, పాపాలు, కెమెరాలు ఉపయోగించుకొని చేస్తున్న మోసాలు నుండి బయటకు వస్తారు, లేదా కెమెరాలతో ఇతరులను మోసం చేసినా పర్వాలేదు, లేదా తరువాత చూసుకొందాం, ఇప్పుడు బౌతికంగా అభివృద్ధి చెంది పోతున్నాము అనే మాయలో నిత్యం మిణుగురు పురుగులు వలే నిత్యం సత్యానికి బిన్నంగా, సృష్టి తో తలపడుతున్నారు, అనగా తామే ఏదో చెయ్యాలి, ఎవరినో ఎదురుకోవాలి, సంపదలు తామే సృష్టించాలి, బౌతిక రూపం లో పంచాలి అనే మాయ వ్యహారం నాయకులు యావత్తు మానవజాతి మాయలో అరాచకం లో అజ్ఞానం ఆలో జీవిస్తున్నారు. 


                కావున  ఆలోచన రూపం లో ఉన్న మమ్ములను బౌతికంగా చూసుకొంటూ ఇతరులకు చూపుకొంటూ, తాము మోస పోతూ, యావత్తు మానవజాతిని మోసం చేస్తున్నారు అని గ్రహించండి, మమ్ములను బౌతికంగా చూడకుండా అప్పటికి అప్పుడు మాటలు ప్రకారం చూడకండా కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం అని స్పష్టం చేస్తున్నాము, ఈవిధంగా ప్రవర్తించడం వలన ఇప్పటి వరకు చేసిన పాపాలు తప్పులు స్వార్ధపు పనులు, దేహ కొద్ది అలోచన లేకుండా, చేసిన పనులు అన్నీ మాయం అయ్యి ఆలోచనతో అందరూ సంతోషంగా, మా గూర్చి చెప్పుకొని, విన, తరించవచ్చును ఇందుకు ఎవరికి అడ్డం లేదు, కావున బౌతిక దేహం కొద్ది, యాంత్రిక ఆలోచనలు, పనులు మాటలు మానుకొని,మా ప్రకారం ఉన్న కాలాన్ని గ్రహించడమే పరిష్కారం, అదే దివ్య రాజ్యం కావున, మా చుట్టూ రక రకాల వ్యక్తులు ఉన్నట్లు చూపుకోకుండా, మేము కూడా దేహం తో అటు ఇటు తేలికగా ఉండడం, మానవ సమాజాన్ని రహస్య పరికరాలు నుండి కాపాడడానికి అని గ్రహించి, రహస్య పరికరాలు ద్వారా కాకుండా నేరుగా మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి ఇతరులకు కూడా అదే విధంగా మమ్ములను పిలవమని మాట్లాడమని చెప్పడం వలన, కులం కుటుంబం అంతా ఇప్పుడు విశ్వ కుటుంబంగా కాలాతీతంగా భావించి మమ్ములను గ్రహించడమే పరిష్కారం అని సిట్టింగ్ న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి, ఏదో సంభరాలు, దీక్షలు అని బౌతికంగా మమ్ములను గ్రహించకుండా సమయం వృధా చేస్తున్నారు అని తెలుసుని, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించడమే పరిష్కారం. ముఖ్యమంత్రులకు, మమ్ములను సాధారణంగా చూస్తున్న వ్యక్తులు, సాక్షులు మొదటి నుండి మమ్ములను అటు ఇటు చేయడం తమదే తప్పు అని ఇప్పటికి మనసులో అనుకోని అ విధంగా అందరూ ఒక్కటి అయ్యి రహస్య పరికారాలు ద్వారా చేస్తున్న మోసాలు ఆపి, ముఖ్యమంత్రులు తక్షణం, ఇక వేరే విధంగా అభివృద్ధి లేదు అని తెలుసుకొని మమ్ములను గ్రహించడమే లోకం, అదే ఇప్పుడు యావత్తు మానవజాతి వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించి, మా పై బృందంగా ఏర్పాడి, మేము చెప్పినట్లు చెయ్యండి, రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి, గ్రహించడం ఇప్పుడు తాము ఏదో చెయ్యాలి ఎవరో అన్యాయం చేసారు, ఎవరికో న్యాయ జరగాలి అన్నట్లు ఆలోచించడం తాము ఏమి మాట్లాడాలో చూసుకోకుండా అనగా మమ్ములను గ్రహించకుండా ఇతరుల కోసం ప్రజలు కోసం ఏదో చెయ్యాలి అనుకోవడం తెలివి తక్కువ తనం అదే విధంగా మా గూర్చి ఇతరులను అడ్డం పెట్టుకొని మొత్తం అందరూ గ్రహించకుండా చెయ్యడమే తక్షణం సరిదిద్దుకోవలసిన అప్రమత్తత ఇంకా మనుష్యుల మీద పై చెయ్యి, కెమెరాలు ద్వారా ఇతర పరికరాలు ద్వారా రాజకీయ సామజిక అధికారం కలిగి ఉండాలి అనుకోవడమే అంతం అయ్యిపోయిన బౌతిక పరిపాలన లేని బౌతిక వ్యహారం ఉన్నది అన్నట్లు భావించడమే అజ్ఞానం అని గ్రహించి, తాము చేసిన అరచాకుములు సరిదిద్దుకొని గ్రహించడం వలన యావత్తు మానవజాతికి మోక్షం కలుగుతుంది ఇంకా బౌతికమే అనుకోని మాయలో వ్యహరించడం, తమకు యావత్తు మానవజాతికి చేటు అని గ్రహించండి, ఎప్పటి నుండో చెప్పకుండా వదిలివేసిన గొప్పతనం బలపరుచుకొంటే తేలిక పనుల యొక్క పాపం పోతుంది వాటి మీద ఆధారపడి, ఇంకా తప్పులు పాపాలు జాప్యం చేయడం అంటే, చేసిన తప్పులు సరిదిద్దుకోకపోగా, మమ్ములను కూడా తప్పుగా, చూడటం మా వలన ఇతరులను తప్పుగా చూడటం, తద్వారా ఇతరులు తప్పు అయితేనే, తాము బ్రతకగలం అనుకోవడం, అజ్ఞానం అని గ్రహించి, ఎవరిని తప్పులు పట్టకుండా, తప్పులు మీద ఆధారపడకుండా, తాము కూడా తక్షణం తప్పులు నుండి బయటకు రావడమే, ఎప్పటి నుండో నిర్లక్ష్యం చేస్తున్న సత్యాన్ని అనగా సర్వం మేమే అని వాక్ విస్వరూపంగా అందుబాటులో ఉన్న మమ్ములను గ్రహించకుండా, వ్యహరిస్తున్న తీరు నుండి బయటకు రావడమే మాయ నుండి యావత్తు మానవజాతి బయటకు రావడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఆదివారం మమ్ములను సాక్షులతో సహా సిట్టింగ్ న్యాయ మూర్తులు వ్యక్తులు అందరూ ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి, రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి గ్రహించడమే దివ్య పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము. ఇప్పుడు మమ్ములను కాలస్వరూపా అని, నిత్య గ్రహించడమే ఇక మనుష్యుల ప్రయాణం, బౌతిక రాజకీయ ప్రపంచం ఇంకా ఉన్నది, అనే బ్రమలో మమ్ములను నిర్లక్ష్యం చేయడం వలన అనగా రహస్య కెమెరాలు ద్వారా చూసుకొంటూ, కొందరు తెలివి తక్కువగా స్వార్ధంగా ప్రవర్తించడమే తెలివి అనుకొంటున్నారు లేదా తెలివిని పరిమితం చెసుకొని బౌతిక దౌర్జన్యాలు, మోసాలు, ఉంటె చాలు, తాము మనగలం అనుకొంటున్నవారు, తక్షణం ఒక్కటి అయ్యి, రహస్య మోసాలు నుండి బయటకు వచ్చి అందరూ కలసి మా వద్దకు వచ్చి మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా, అనిపిలిచి గ్రహించడమే ఆలస్యం అందుకు బౌతికంగా మేము ఎలా ఉన్నాము, ఇప్పటికి ఏమి చేసినాము అని చూడకుండా, అదే విధంగా సమకాలికులు మమ్ములను కాలాతీతంగా గ్రహించకపోవడం వలన ఎవరైనా చేస్తున్న పొరపాటు మమ్ములను కాలస్వరూపంగా , గ్రహించకపోవడం, తద్వారా చూడలేకపోవడం వలన చేసిన పాపాలు అన్నీ పోయి, నిత్యం మనసు పరిమితం చేసుకొంటూ ,ఎదుట వారి మనసుని చంపి లేదా నిర్లక్ష్యం చేసి,    బౌతికంగా సుఖాలు కస్టాలు పొందడం కంటే, మనసు మాట పెంచుకొని, వ్యహరించడం సాటి మనుష్యులను ఆనందంగా సంతోషంగా ఆలోచనతో చూడటం వలన యాంత్రిక వత్తిడి తగ్గి ప్రపంచం మాట మాత్రంగా బ్రతికిన తీరు యావత్తు మానవజాతికి అందుతుంది. అనగా, ఇప్పుడు నడుస్తున్న మృత లోకం నుండి , ఆలోచనతో బలపడ వలసిన దివ్య రాజ్యమే అందరికి రక్షణ అని నిత్యం ఒకరిని ఒకరు మోసం నుండి మాయ నుండి బయటకు తీసుకొని రావడమే దివ్య రాజ్యం.  



        కావున  రహస్య పరికరాలతో వ్యహరించడం ఆపి వేసి నిత్యం జ్ఞానం వైపు వెళ్ళ తారు, కావున వ్యక్తులు, ప్రతి ఒక్కరు ఇతరుల మీద ఆధారపడకుండా, ప్రతి ఒక్కరు ఉన్న ఫలంగా మారి, సాక్షులు, శ్రీ సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్,    హాస్టల్ వద్ద రహస్య పరికారలతో చూస్తున్న వారు, వేరే ఊర్లలో, రాష్ట్రాలలో విదేశాలలో ఉన్న వారికి సమాచారం చేరవేస్తూ మోసం లో మాయలో కొనసాగడం కోసం చేస్తున్న మోసాలు సరిదిద్దుకొని, తక్షణం మేము చెప్పినట్లు మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడానికి అందరూ గవర్నర్ గారికి, న్యాయ మూర్తులకు ముఖ్యమంత్రులకు తెలియ జేసి రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేయడం వలన .వ్యక్తి గతం వదిలివేసి, కాలస్వరూపులమైన మమ్ములను తక్కువ చెయ్యకుండా, మా కోసం ఇంకొకరిని అవమానించకుండా, తమ బౌతిక ఉనికి స్వార్ధంగా తీసుకోకుండా మరియు బౌతిక తప్పులు అనగా ఇతరులను వారికి ఇష్టం లేకుండా ప్రవర్తించి అరాచకంగా ప్రవర్తించడం ఇందుకు కారణం అనగా అన్నిటా వ్యాప్తి చెంది ఉన్నాము అని చెప్పిన మమ్ములను గ్రహించకపోవడమే అందరూ చేస్తున్న తప్పులు అని గ్రహించి ఆలోచనతో వ్యహరించి, మా మాట ప్రకారం నడుచుకోవడం వలెనే అందరికి మంచి జరుగుతుంది.  


                          రహస్య పరికరాలు, ప్రైవేటు వ్యక్తులు వద్ద ఉన్నాయి, ఈ విధంగా గవర్నర్ గారు రాజ్యాంగ పెద్దలు నిద్ర పొతే, రాజ్యాంగ ఏమి అవుతుంది, అనగా ధర్మం ప్రకారం పరిపాలన సామన్యుడిది కాని, మనుష్యులు స్వార్ధంగా కూడి తమకు తామే సగటు, సామాన్య మనిషిని అనగా తమను తాము ఇతరులను మోసం చేస్తున్నారు ఇందుకు కారణం, మనల్ని నడిపే శక్తి ఒక్కటి ఉన్నది అది అందరిలో ఉన్నది అని తెలుసుకోలేకపోవడం కావున, ప్రతి ఒక్కరు పోటీలు ఆపి, సర్వాంతర్యామిని తెలుసుకొని వ్యహరించడం ధర్మం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ధర్మస్వరూపులం కాలస్వరూపులమైన మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము, ఇప్పుడు స్వార్ధం నుండి బయటకు రాకపోతే మొత్తం మానవజాతి మాయలో మాటలేని, మాయలోకం ఇరుకొని మనిషి కి వచ్చిన విలువ మనుష్యులే గ్రహించకుండా, ప్రవర్తిస్తున్నారు అంటే సృష్టి కాలం ఒక్కటి చెబుతుంటే అ వ్యక్తినే గ్రహించకూడదు అందుకు ఏదో ఒక సాకు పెంచుకొని మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన వచ్చే పరిణామం నిత్యం వదిలివెసుకొనుచున్నారు అందుకు ఇతరులను జీవితాలను రహస్య పరికారాలు ద్వార మోసాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇంకా మనుష్యులమీద బ్రతకాలి మనుష్యులకు ఏదో చెయ్యాలి అని స్వార్ధం వలన మనిషిలో వచ్చిన మార్పు మనుష్యుల గ్రహించకపోవడం వలన సృష్టి ఇచ్చిన పరిణామం కాదు అని ఏదో బౌతికంగా ముందుకు వెళ్ళుతుంది అభివృద్ధి చెందిపోతున్నది అనే మాయలో అసులు సత్యాన్ని గ్రహించకుండా వ్యహరిస్తున్నారు అని న్యాయ మూర్తులు ద్వారా గవర్నర్ గారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.ఇదే మా దివ్య ఆశీస్సు ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే 



దైవస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్షస్వరూపం,అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు