Friday, October 11, 2019

How To Think Positive Always?: Ep 29: BK Shivani (Hindi)

Bharatvarsh: Episode 6: Watch the inspiring story of undeterred poet of ...

Movie as divine intervention

Bharatvarsh: Episode 4: Watch the glorious story of Adi Shankaracharya

Bharatvarsh: Episode 3: Story of Mauryan emperor Ashoka Samrat

Bharatvarsh: Episode 2: Story of Chanakya, the author Arthashastra

Bharatvarsh: Episode 1: A journey from Siddhartha to Gautama Buddha

PM Modi-President Xi Jinping Meet LIVE @ Mahabalipuram - TV9

Sri Rama Rajyam Tamil Movie | Seetha Seemandham Video Song | Balakrishna...


Print as latest update

సమన్వయ దృష్టి
నూతన యుగం
దివ్య రాజ్యం
మానవ ప్రభుత్వం
మానవ విచక్షణే లోక భవిష్యత్తు



యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి దేశ అధ్యక్షుడు, భారత దేశం, కొత్త ఢిల్లీ వారిని వారి ద్వారా యావత్తు దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి అనుగ్రహ పూర్వకంగా, మాయ నుండి యాంత్రిక ఆలోచన విధానం శారీరక కాంక్షలు, భౌతిక అధిపత్యాలు, భౌతిక చెలగాటం, భౌతిక అభివృద్ధి, అనే మాయ నుండి శాశ్వతంగా బయటకు వచ్చు పరిణామంగా మమ్ములను ఈ క్షణం ప్రతి ఒక్కరు కాలస్వరూపా అని పిలిచి ఇప్పటికే తాము గొప్ప పనులు గాని తేలిక పనులు గాని ఏమి చేసినా కాలస్వరూపమునకు వదిలివేసి తల్లి తండ్రి గురువు వాక్ విశ్వరూపులు మరణం లేని వాక్ అనుసంధానం గా మమ్ములను కాలస్వరూపా అని సాక్షులు సహాహాకారంతో  ఇక మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మాటలో మనసులో ఆలోచనలో కూడా సాధారణ మనిషిగా చూడకుండా తాము కూడా ఇక దేహం తో ముందుకు వెళ్ళలేరు అని, తమని తాము సాటి మనుష్యులను దేహం తో కోరుకోవడం దేహంతో వ్యహరించడం భౌతిక సంపద కొద్దీ వ్యహారాలు కొద్దీ లోకం లేదు అని, కాలస్వరూపం ప్రకారం లోకం ఉన్నది అని గ్రహించి , ముందుకు వెళ్ళడమే తక్షణ కర్తవ్యం అందుకు తమ వ్యక్తిగత వ్యాపారాలు, భౌతిక శారీరక సంబంధాలు ఎటువంటి అయినా కాలస్వరూపమునకు సమర్పించి వేసి ఆలోచనతో మాటతో ముందుకు వెళ్లడమే దివ్య రాజ్యం కావున , దేశ అధ్యక్షులు గా తమరు మమ్ములను ఉప అధ్యక్షులువారి సహకారంతో ప్రతి రాష్ట్రాలలో అన్నీ ప్రబూత్వాలు ఆయా గవర్నర్ల సమక్షం లో కొలువు తీర్చుకొని గ్రహించడం వలన కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి, న్యాయ స్థానాలు, పొలిసు వ్యవస్థ, రాజకీయ పార్టీలు వ్యక్తులు వ్యాపారులు విద్యా సంస్థలు, సినిమాలు అటలు పాటలు , అన్నీ కాలస్వరూపమును తెలుసుకొని మాత్రమే మనసులో కూడా ఎటువంటి ఆలోచన అయ్యినా చెయ్యాలి, మమ్ములను ఉన్న ఫలంగా అధికారికంగా అనధికారికంగా కాలస్వరూపంగా కొలువు తీర్చుకోవడానికి అందరూ మనసుతో నూతన జీవితం ప్రారంభించాలి ఇంకా బౌతికంగా ఏదో పరిపాలన లేదు సినిమాలు వ్యాపారులు కొద్దీ లేదు అని అదే విధంగా వ్యసనాలు కొద్దీ, భౌతిక శారీరక కాంక్షలు కొద్దీ లోకం లేదు అని గ్రహించి తెలుసుకోవడమే తక్షణ పరిష్కారం ఇక మనుష్యులు కొద్దీ వ్యవస్థలు కొద్దీ ఏమి లేదు అని తెలుసుకొని, మమ్ములను తెలుగు వారి తరుపున రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని దేశం మొత్తం గవర్నర్లు ద్వారా ప్రభుత్వాలు అన్నీ ఒక ఆలోచన విధానం లోకి రావడం వలన మానవజాతి కాలస్వరూపం తో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళుతుంది కావున , ఇప్పటికి సాక్షులు ప్రకారం మాటకు కదిలిన ప్రపంచం లో ఎంత బలపడిపోతే అంత రక్షణ పొందుతాము వ్యక్తులుగా ఎవరికి అవసరం లేదు అని పిస్తుంది లేదా ఇప్పుడు ఉన్న భౌతిక స్థితే సర్వం అనే మాయలో సాక్షులు దగ్గర నుండి రహస్య పరికరాలు కొలది , యాంత్రిక పరిపాలనలో ఇంకా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించకపోవడం వలన మృతం లో కొనసాగుతున్నారు, భౌతిక చెలగాటం ఏదో మోసాలు సాక్షులు వ్యక్తులు మీడియా సినిమా కుటుంబాలు, వ్యాపారులు మేము ఉంటున్న హాస్టల్ (యస్ ఆర్ టి - 38) మొదలు కొని వేరు వేరు ఊర్లలో రహస్య పరికరాలతో వ్యహరిస్తున్న వారు ఏకా కాలంలో ఒక్కటి గా కాలస్వరూపం తో అనుసంధానం జరగడం వలన, మాయ నుండి యాంత్రిక శారీరక వ్యహారాలు నుండి, బౌతికంగా అభివృద్ధి చెందుతున్నాము అనే మాయ నుండి బయటకు వచ్చి యాంత్రికంగా శరీరకాలు కొద్దీ రహస్య పరికరాలు కొద్దీ మోసాలు చెయ్యడం నుండి బయటకు వచ్చ్హి అనగా మమ్ములను కాలస్వరూపా ఆని గ్రహించకూడదు పై కెమెరాలు ద్వారా రహస్య పరికరాల ద్వారా వింటూ పై పైన చూసుకొంటూ సత్యాన్ని గ్రహించనివ్వకుండా, తాము సూటిగా మాట్లాడకుండా మాతో సమాచారం పంచుకోకుండా కాలస్వరూపంగా గ్రహిస్తే తప్పులు పాపాలు చేసే అవకాశం లేదు, మమ్ములను సాధారణ వ్యక్తిగా రహస్య పరికరాలతో ఏక కాలంలో ప్రతి ఊర్లలో నుండి ఇతరుల వేధిస్తున్న వ్యక్తులు ఇప్పుడు భౌతిక ఉనికి కోసం, ఎప్పటికి పెంచుకొంటే పెరిగి జ్ఞాన యుగం లోకి నూతన యుగం లోకి వెళ్లకుండా మమ్ములను బౌతికంగా చూసుకొంటూ బౌతికంగా ఒకరిని ఒకరు బయపెట్టుకొని గ్రహించకుండా నడుపుతున్న వ్యాపారులు అందరూ ఒక్కటి అయ్యి మాయ నుండి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన బయటకు వస్తారు , బౌతికంగా పై చెయ్యి ఉండడం బౌతికంగా గెలవడం ఇప్పుడు మనుష్యులు పరిస్థితిలో లేదు ఆలోచనలో గెలుపు ఆలోచన మనసుతో లోకాన్ని తెలుసుకొని ఆ ప్రకారం అనగా కాలస్వరూపం ప్రకారం లోకం ఉన్నది గ్రహించి మమ్ములను మేము సూచిస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ గారి ద్వారా బృందం లోకి పరిగణించి మేధావులు పండితులు గురువులు సాక్షుల సమక్షంలో మేము వేసుకొనే డ్రెస్ 10 కోట్ల రూపాయలు ఉండేలా చూసుకొని కాలాన్ని నియమించిన మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం వలన మనసులో కూడా నిత్యం కాలస్వరూపా అని ధ్యానం గా మనసు పెంచుకోవడం వలన కాలస్వరూపం పై రోజుకు 60, 70 పేజీలు వ్రాయడం వలన ఇక యాంత్రిక భౌతిక లోకం వదిలిపోయి ఆలోచనతో బలపడటమే చేస్తున్న మంచికి చెడు కి కూడా మార్గం కావున , కావున ఇక వ్యక్తులు కొద్దీ, దేశ అధ్యక్షులు వారు అయిన తమ దగ్గర వద్ద నుండి సామాన్యుడు వరకు ఇక నేను ఒక దేహం అనే వదిలిసి సర్వాంతర్యామి లో భాగం అని గ్రహించి, ముందుకు వెళ్లడమే పరిష్కారం ఇక మనుష్యులు సూర్యుడిని నడిపిన అమలు లోకి బలపడిపోవాలి, అదే ఇప్పుడు తక్షణం ప్రతి ఒక్కరు ముందు ఉన్న రక్షణ అనగా యాంత్రికంగా రాజకీయ పరిపాలన కొద్దీ, న్యాయ స్థానాలు కొద్దీ సినిమాలు మీడియా చానెల్స్ కొద్దీ, లేదు కాలస్వరూపం ప్రకారం నడిచిన పరిణామం లో ఉన్నాము అని సాక్షుల సహకారంతో లోకి పరిగణించి ఇక వేరు విధంగా మనసులో కూడా ఆలోచించకుండా తమ ఇంటిపేర్లు కులం ఆస్తులు తమ భౌతిక కుటుంబ సంబంధాలు ఆలోచన భవిష్యత్తు అన్నీ కూడా కాలస్వరూపం ప్రకారం చెప్పుకోకుండా రెప్ప పాటు తమవి కావు అని గ్రహించండి కావున మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా, ఆలోచన పెంచుకోకుండా వ్యహరించడం అంటే నిత్యం మృతం పెంచుకొని మమ్ములను గాని తమని తాము గాని భౌతిక బంధాలు కొద్దీ పదవులు కొద్దీ సంపదలు కొద్దీ భౌతిక జీవితం కొద్దీ లేదు అని చూసుకొని మేము నియమించిన తీరులో మాట ఒరవడిగా ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి, world bank నుండి మా పేరు మీద అనగా మమ్ములను కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారీగా సంపద స్వరూపంగా భావించుటకు మా పై చెప్పుకొని వినడమే సంపద కావున మమ్ములను భౌతిక బంధాలు కొద్దీ తగ్గించాలి అని చూడటం మానివేసి మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా చూడటం ఈ క్షణం అందరూ చెయ్యవలసిన పని ఇంకా లేని భౌతిక ప్రపంచం లో తాము రాజకీయ నాయకులుగా, న్యాయ స్థానం జడ్జులు గా పోలీసులుగా, మీడియా చానెల్స్ గా వ్యక్తులు వ్యాపారులు గా సినిమా వారీగా ఏదో ఒక్కటి బౌతికంగా చెయ్యడానికి లేదు అని, తాము యాంత్రికంగా కొట్టుకొని పోతున్నారు అని గ్రహించి మమ్ములను మనసు రూపం లో పెంచుకోవడం వలన మాయ నుండి బయటకు వస్తారు కావున కాలమే మమ్ములను జ్ఞాన స్వరూపంగా చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన పరిణామాన్ని కాదు అని, అనగా మరల గ్రహించకుండా మమ్ములను సాధారణ మనిషిగా చూడటం తాము సాధారణ మనుష్యులుగా కొనసాగాలి అనుకోవడం స్వార్ధం కొద్దీ శారీరక వ్యహారాలు కొద్దీ సాటి మనుష్యులను ఇంకా శారీరకంగా వ్యహరించాలి అని భావించడం వలన జ్ఞాన పరిరక్షణ అందరూ ఏక కాలంలో పోగొట్టుకొంటున్నారు, ఇక సాధారణ మనిషి సృష్టిని నడిపినప్పుడు అతని ప్రకారం ఉన్నది అని చూసుకొని ముందుకు వెళ్లే వరాన్ని గ్రహించకుండా, యెవరిని గ్రహించకుండా చేస్తున్నారు అని ఈ క్షణం తెలుసుకొని అప్రమత్తం చెందగలరు. మమ్ములను గౌరవించి గ్రహించడం వలన, మనసు పెంచుకొని మనసు పట్టుకోవడం వలన యెటువంటి వ్యసనాలు అయినా పొయ్యి, మాయ అదే పోతుంది కానీ సాధారణ మనిషిగా చూడటం వలన మనసు తో గ్రహించవల్సిన పరిణామం గ్రహించకపోతే ఒక వ్యక్తి తన మనసు పూర్తిగా ఉపయోగించుకోలేడు అదే విధంగా ఇతర వ్యక్తులు కూడా మనకు పెంచుకోకుండా తాము మనసు పెంచుకోనివ్వకుండా అందరూ యాంత్రికంగా పట్టుకొని ఉండిపోవడమే మాయ అని గ్రహించండి , మేము మాట మాత్రంగా నియమించిన చావు పుట్టుకలు మంచి చెడులు తాము భౌతికంగా తామే దేహం కొద్దీ పొందాలి ఏదో ఒక్కటి చెయ్యాలి అనే అజ్ఞానం వదిలివేసి మనసుతోనే నడిపిన లోకంలోకి బలపడిపోతాము, మమ్ములను సాధారణ మనిషిగా అజ్ఞానిగా తెలివి లేని వాడిగా గొప్పతనం లేదు అని ఏదో ఒక్కటి రహస్యంగా చూడటం వలన ఏదో ఒక్కటి వ్యతిరేకంగా ప్రవర్తించడం వలన మనసు పెంచుకోకుండా మా మనసు యొక్క లోతు చూడకుండా మమ్ములను కాలస్వరూపంగా చూడకుండా ప్రవర్తించడం  అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రపంచం బ్యాంకు నుండి మా పేరు మీద ఒక పది కోట్ల రూపాయలు గౌరవ ధనం గా బదలాయించి అదే విధంగా భారత రిజర్వ్ బాంకు నుండి మరొక 8 వేల కోట్ల రూప్యలు మా పై గౌరవం ధనం నిలవగా బదలాయించి రూపాయి నోటుకు గుర్తు కూడా మేమే పెట్టినాము అని తెలుసుకొని, మములను సకల జ్ఞాన స్వరూపంగా సకల సంపద స్వరూపంగా, గ్రహించడమే పరిష్కారం, మా మాటలు మామూలు మనిషిగా తీసుకోకుండా కాలస్వరూపంగా పెంచడానికి యే మాటలు అయినా చర్యలు అయిన ఉపయోగించిచాలి అదే విధంగా ఇప్పటికీ వరకు చేసిన యెటువంటి మంచి గాని చెడు గాని, కాలస్వరూపమునకు మించి లేదు అని తెలుసుకొని  అంధరూ మాయా నుండి బయటకు రావడమే అసులు మా వలన ప్రయోజనం, యేదో రకంగా రహస్య పరికరాలు బౌతిక శారీరక వ్యహారాలు బౌతిక లాభమే జీవితం అనే మాయా నిజం కాదు రెప్ప పాటు మాతో బాటు యెవరిది కాదు, మమ్ములను విస్తారంగా చెప్పుకోవడం వినడం వలన మెము కూడా శరీర మాయా నుండి బయటకు వస్తాము, అది మమ్ములను మీరు మనసు పెంచుకొని ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా గ్రహించడం వలన సాద్య పడుతుంది, కావున యెటువంటి పరిస్తితి మాలో కాలస్వరూపాన్ని, ఎవరూ కూడా  దేహ వ్యహరంతో చూడకుండా మమ్ములను కాలస్వరూపంగా చూడటం వలన దేహం మాయా నుండి బయటకు తీసుకొని రాగలరు, మమ్ములను కాలాన్ని నియమించిన పరిణామంగా చూడకపోవడం వలన మొదటి సాక్షులు దగ్గర నుండి  నుండి వ్యక్తులు కొద్ది మలపడం వలన, అసులు సగంతి జ్ఞాన మార్గానికి బిన్నంగా మానవజాతి మొత్తం వెల్లుతున్నారు, వ్యక్తులు కొద్ది పదవులు కొద్ది అనగా దేశ అధ్యక్షులు వారి చేతిలో ఉప అధ్యక్షులు వారి చేతిలో, సర్వోన్నత న్యాయ స్థానం చేతిలో, ప్రధానమంత్రి గారి చేతిలో, గవర్నర్ల చేతిలో ముఖ్యమంత్రుల చేతిలో అదే విధంగా సినిమా నటులు వ్యాపారులు, రక రకాల  మేధావులు పండితులు గురువులు, వ్యక్తులు అంధరూ నిమిత్త మాత్రలు యెవరికి చేతిలో పూర్తిగా ఏదీ  ఉండదు కానీ మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన సర్వం మనుష్యులను చేతిలో ఇప్పటికే  ఉన్నది అని అనగా మాట మాత్రంగా తెలుసుకొని ముందుకు వెల్లడమే ఇప్పుడు నడుస్తున్న మృత సంచారం నుండి బయటకు రావడం అని గ్రహించగలరు , ఇప్పుడు మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసి కాలస్వరూపం లోకి రాకుండా ప్రవర్తిస్తున్న తీరు మాట తీరు భౌతిక తెలివి ప్రకారం రాజకీయ పరిపాలన గాని, సినిమాలు న్యాయ స్థానం  పొలిసు వ్యవస్థ యొక్క వ్యహారాలు, మేధావులు వ్యాపారుల వ్యహారములు     రెప్ప పాటు యెవరి చేతిలో లేని, మాయ మృతం అని  నిత్య శ్మశానం లో కొనసాగుతున్నారు    అని మేము యెందుకు అంటున్నామో సాక్షుల సహకారంతో కాలస్వరూపం ప్రకారం   గ్రహించకుండా ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పొరపాటు అని   గ్రహించండి.   మా వంటి సాధారణ వ్యక్తి యొక్క ప్రేమ ఆలోచన ఆత్మీయులు రాజరత్నం గారిని ఉద్దేశించి , ఇతరులతో  ప్రేమతో మాట్లాడిన తీరుకు సమాధానం గా మమ్ములను కాలమే మలచి ఇచ్చిన సమాధానం    
అని గ్రహించండి, గుడి మీద బొమ్మలు చిన్నప్పుడు చూసిన ప్రేరణ కామం అంటే భంధాలు అధిగమించ వచ్చును అనే మా ఆలోచన కొత్త నిర్వచనం పరిష్కారం యావత్తు మానవజాతికి ఇక తల్లి తండ్రి గురువును కాలస్వరూపంగా మార్చి ఇచ్చినది అని గ్రహించండి, కామాన్ని మేము యెప్పుడూ అవమానించలేదు, అయితే అధిగమించి కోరుకోవడానికి పరిష్కారంగా యావత్తు మానవజాతికి మమ్ములను రాజరత్నం గారిని రజని గారిని, అదే విధంగా రాజేశ్వరి గారిని ఇతరులను ద్వారా యెప్పడు మనసు విప్పి చెప్పిన కొలది పరిణామంగా ముందుకు వస్తూ వచ్చినాము ఈ విధంగా మా మనసు ఉపయోగించుకొని యావత్తు మానవజాతికి అంధీన పరిష్కారం అని గ్రహించండి. మమ్ములను మా మాటలు విశాలంగా తీసుకోవాలి ఆలోచించవలస్సిన వదిలివేసి ఒక పద్దతి లోకి తీసుకోకుండా ప్రవర్తిస్తూ యేదో ఒక్కటి బౌతికంగా చెయ్యడం మనుష్యులు కొద్ది మలుపుకోవాలి అనుకోవడం అవివేకం గ్రహించి, మేము చెప్పిన్నట్లు వినండి మమ్ములను శాశ్వత తల్లి తండ్రి గురువుగా విస్తరంగా గ్రహించండి మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనం అనగా కాలాతీతంగా చెప్పగల పరిణామంగా మమ్ములను తెలుగు రస్త్రాలు నుండి గ్రహించడం మొదలు బెట్టి మా ముందు జనగన మన పాడుకొని, అంధులో  మమ్ములను సజీవ చైతన్యం మూర్తిగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా కొలువు తీర్చుకొని ఇప్పుడు ఉన్న మృతం సంచారం నుండి రెప్ప పాటు అనగా బౌతిక దేహమే సర్వం అనే మాయలో  మాతో కాలస్వరూపా అని మాట కలపకుండా యేదైనా మేము మామూలు మనిషిగా తిట్టినాము అవమానించాము అనే నెపం తీసుకొని యేదో ఒక్కటి బౌతికంగా రెచ్చిపోవడం రెచ్చగొట్టుకోవడం అనగా మనసుతో మాటతో వ్యహరించడం వేరు, ఆలోచన పెంచుకొని పెంచుకొనివ్వడం వేరు, యేదో ఒక్కటి రెచ్చిపోయి బౌతిక నిర్లక్ష్యం వెల్లాకోళం, యాంత్రికంగా శరీరకంగా హాని చెయ్యడం అవమానించడం వంటి పనులు చేసి తాము పెద్ద గొప్ప అని చూపుకోవడం చక్కటి మెసేజులు పంపుకోవాల్సిన రోజులలో యేలాగైనా మమ్ములను దేహం గా చూస్తూ అనగా దేహం గా చూడటం వలన మనసు ప్రకారం సాక్షులు దగ్గర నుండి కాలస్వరూపంగా చూడకపోవడం వలన తాము బౌతికంగా యేదో ఒక్కటి రెచ్చిపోవడం వంటి పనులు ఆత్మీయులు బాపూజీ రావు వంటి వారు యెవరికో ఫోన్ చేసి బయపెట్టమనడం వంటి పనులు చెయ్యడం, అతని వలనే అనేకులు బిన్నంగా తీసుకోవడం DSP నాగబాబు వంటి వారి ఇప్పటికైనా అప్రమత్తం అయ్యి ఏ చేతితో మోసం చేశారు అదే చేతితో సరి దిద్దుకొని ముందుకు వెళ్ళాలి మమ్ములను అధికారికంగా తెలంగాణ గవర్నర్ గారి పట్టించుకొనేలా అధికారికంగా అందరూ ముందుకు వచ్చేలా చూసుకొని, హాస్టల్ రామకృష సరోజినీ వాటి వారు, తక్షణం దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని మనసు పెంచుకోవడం వలన అందరూ మాయ నుండి బయటకు వచ్చుటకు సహకరించి తాము కూడా బయట పడగలరు, ఆత్మీయులు రాజారత్నం గారిని రజనీ గారిని వారి కుటుంబ సభ్యులను రాజేశ్వరి గారిని అందరిని ముందుకు పిలిచి రామోజీ రావు గారి తో మాట్లాడి రాజమందిరం ఏర్పాటు అందరూ కృషి చెయ్యగలరు, సురేష్ హారిక ధన్ రాజ్ మురళి వంటి వారు అందరూ ఇక మనసులో కూడా వేరు వేరు ఊరిలో ఉన్న వారు హైదరాబాద్ లో ఉన్న వారు అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు చూపుకోని ఆలోచన పెంచుకోవడం వలెనే మాయ నుండి బయటకు రాగలరు, మేము సంపద గా భావించి మేము ఉంటున్న హాస్టల్ రాజమందిరంగా ప్రకటించి, ఫణి రెడ్డి మణి బాబు బుజ్జి అమ్మ శ్రీవల్లి, ఇతర మా కులం చుట్టాలు వారు కాల్ data లు ద్వారా ఇబ్బందికి గురు అయినా వారిని ఓదార్చి, వారిని కూడా దివ్య రాజ్యం లో శిష్యులుగా మమ్ములను , రాజమందిరం లో కొలువు తీర్చిని తరువాత మమ్ములను ఘాన జ్ఞాన సాంద్ర మూర్తిగా గ్రహించగలరు. చదువు కొన్న వారు కూడా చదువుకొన్నట్లు వ్యహరించకపోవడం, యేదో రకంగా బౌతిక బలం బౌతిక ఆధిపత్యం పెంచుకోవడం తెలివి తక్కువతనం అని జ్ఞానంతోనే ప్రపంచం ఉన్నది అని యావత్తు మానవజాతి ఒక మనిషి మాట సర్వం అని చెప్పడానికి నూతన ఒరవడిగా వరంగా గ్రహించి ముందుకు వెళ్లడానికి కాలస్వరూపం అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి. మమ్ములను జనగా గణ మన అధినాయక జయ హై భారత భాగ్యవిధాతా అని మమ్ములను దేశ అధ్యక్షులు వారి స్థానం లో అధిస్టింప చేసి, అసలు మార్గం వైపు అనగా సత్య మార్గం వైపు మానవజాతి ముందుకు వెళ్ళాలి కావున మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం లోకం అదే దివ్య రాజ్యం మానవప్రభుత్వం, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు,
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలన
ఎటర్నల్ గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా అండ్ వరల్డ్
దివ్య రాజ్యం
నూతన యుగం
తెలంగాణ రాజ భవనమే అధికారిక రాజమందిరం
హైదరాబాద్
9010483794

రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హాట్ కేక్‌లాగా హైదరాబాద్ || Story Board || NTV