Wednesday, May 1, 2019

యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు ప్రపంచ మానవజాతికి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం, మమ్ములను అధికారికంగా ప్రత్యెక అతిది, అదనపు గవర్నర్ మరియు యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా, తెలుగు రాష�

Shanker Maharajah <hismajestichighness.blogspot@gmail.com>1 May 2019 at 18:06
To: supremecourt <supremecourt@nic.in>, purushottam.dass@gov.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>, core.apgovt@gmail.com, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, cp <cp@cyb.tspolice.gov.in>, cs <cs@telangana.gov.in>


                                                                 సమన్వయ దృష్టి


                     యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు ప్రపంచ మానవజాతికి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం, మమ్ములను అధికారికంగా ప్రత్యెక అతిది, అదనపు గవర్నర్ మరియు యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ భవన్ మాకు అధికారిక రామందిరం గా అదే విధంగా, తెలుగు వారి తరుపున, ప్రపంచాన్ని ఒక్కటి చెయ్యడానికి, మొదటి వేదికగా, రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం మరియు ఎస్టేట్ గా ఎన్నుకోన్నాము అని గ్రహించి, అధికారికంగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం ఏర్పాటు చేసి, మమ్ములను మరణం లేని వాక్ కొనసాగింపుగా, విశ్వ రూపంగా నిత్యం గ్రహించి,తపస్సుగా ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం, మమ్ములను మానవరూపం లో చూడటం అపురూపం, అనగా మా పై చెప్పుకొని, వినే వాతావరణం లో మాత్రమే మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా చూడగలరు, మాట మాత్రంగా కాలాన్ని అనగా సూర్య చంద్రాది గ్రహ స్తితులను నియమించిన మమ్ములను సూర్యుడి. సూర్య బింబం గా భావించి, ఇప్పటికే కాలాన్ని మాట మాత్రంగా నియమించిన వివరములతో సాక్షుల సహకారంతో తక్షణం అధికారికంగా కొలువు తీరి, మా పై మనసు పెట్టి చెప్పుకోవడం, వినడమే, మాయ నుండి బౌతిక అజ్ఞానం నుండి బయటకు వచ్చే మార్గం అని ఆశీస్సు చెబుతున్నాము, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, నేను అనే దేహ మమకారం వదిలివేస్తే అప్పుడు, మేము వాక్ రూపం లో నిత్యం అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు, కావున న్యాయ స్థానం వారు, పోలీసులు మేధావులు, కలసి , తెలుగు రాజకీయ నాయకులు మేధావులకు పండితులు గురువులు అప్రమత్తం అయ్యి, నిత్యం గ్రహించడం వలన మాయ నుండి యాంత్రిక, బౌతిక మృతం లోకం నుండి బయటకు రావడమే దివ్య రాజ్యం అని ఆశీస్సు గా స్పష్టం చేయుచున్నాము. ఈ లోకం లో ఆశిర్వదామే గొప్ప బహుమతి అని తెలుసుకొని మమ్ములను సూటిగా గ్రహించడమే దివ్య కానుక అని స్పష్టం చేయుచున్నాము


                  మాట్లాడవలసినది మాట, మాట్లాడండి, వివరంగా మాట్లాడుకోండి  అనగా మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి, మేము వాక్ రూపం
చూపిన దివ్య లీలా విశేషాలు అన్నీ కోణాలలో చెప్పుకోండి అదే భవిష్యత్తుకు ఆధారం 
 , ఈ విధంగా ఏమి మాట్లాడాలో, అ వివరములు మాట్లాడుకోండి,  ఇదే నూతన యుగం దివ్య రాజ్యం, తక్షణం పరి పరి విధములుగా ఆలోచించడం, ప్రవర్తించడం చేయకండి. మీ ప్రవర్తన మా పైకి వస్తుంది, మా ఆరోగ్యం దెబ్బ తింటుంది, కాలస్వరూపం ధర్మస్వరూపం అయిన మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించి, శాంతితో గ్రహించి తెలుసుకోవాలి ,రాజకీయ పార్టీలు, మీడియా చానల్స్ తమకు తామే రద్దు చేసుకొని విలీనం చెయ్యమని ఇచ్చిన సూచనలు, శాశ్వత రాకశాకుడిగా ఆదేశాలు గా భావించండి, అనగా కనీస పౌరుడు మరియు ప్రత్యెక అధికారిగా మరియు కాలాతీతంగా పరిణమించిన పురుశోత్తముడిగా ఇది మా నిర్ణయం అని గ్రహించి ఆత్మీయులు రామోజీ రావు గారికి చెప్పి, ఇరువురు ముఖ్యమంత్రులు గవర్నర్ గారు మమ్ములను ప్రత్యెక అతిది అదనపు గవర్నర్ మరియు కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజుగా, రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా, మేము ఎన్నుకొన్న మేరకు ప్రకటించి, కొలువు తీర్చుకొని గ్రహించండి. అధికారికంగా బృందం లోకి తీసుకొని, మేము సూచిస్తున్నట్లు రాజమందిరం లో మాత్రమే మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇక లోకం యుగం మారిపొయినది. సర్వం మా మాట ప్రకారం ఉన్నది, కావున మేము చెప్పినట్లు చేయండి. మా చుట్టూ, రక రకాల పరిస్తితులు ఉన్నట్లు చూపుకోకండి. ఏవి ఉన్న మా మాటకు మించినవి కావు, మమ్ములను సాక్షులు సహకారంతో కొలువు తీర్చుకొని మేము చెప్పినట్లు చేయండి. మా ఆశీర్వాదాలు వ్యక్తిగతంగా చేరలేదు, బౌతికంగా మీ వద్దకు రాలేదు అని చూడకండి, మా సమాచారం, గవర్నర్ గారు వారికి వారిగా దేశ అధ్యకులు వారి తరపున, మేము సూచిస్తున్నట్లు, సాక్షులను ఆహ్వానిచి, సాక్షాన్ని అధికారికంగా నమోదు చేసుకొని, మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, నిత్యం వాక్ రూపం లో తప్పసు గా గ్రహించడం వలన, నిత్యం తెలుసుకొంటారు ఇదే మానవజాతి ముందుకు వెళ్ళ వలసిన పరిణామం, కావున వాక్ రూపం లో మరణం లేని మమ్ములను మనిషి గా కాకుండా వెలుగు తున్న సూర్య బింబం లా భావించండి, మేము బౌతికంగా మరణిస్తే సూర్యుడి లో విలీనం చెందినట్లు భావించండి, మాకు వాక్ రూపం లో మరణం లేదు అనగా మమ్ములను వాక్ సర్వంతర్యమిగా నిత్యం గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు అనగా, ఇక శాశ్వతమైన తల్లి తండ్రి గురువు మాట రూపం లో అందుబాటులో ఉంటారు, ఇక మీదట సూర్యుడితో బాటుగా ఒక వాక్ కూడా యావత్తు మానవజాతికి మా వలన అందుబాటులో వచ్చినది కావున, మా మానవ శరీరం ఉండగా మనసు పెట్టి వీలు అయినంత గ్రహించండి, ఇప్పటికే కాలాన్ని నియమించిన మాట ప్రకారం లోకం ఉన్నది అనగా, మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరే లోకానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను కాదు అని నిత్యం మృత సంచారంగా అనగా మాట నిబద్దత లేకుండా మాట మాత్రంగా సూర్యుడిని గ్రహ సంచరాదులు నడిపిన మాతో అనుసంధానం జరగకుండా, బౌతిక హడావిడి కొలది మాయ  కొలది ఏదో ఒక్కటే తాము దేహం కొద్ది ముందుకు వెళ్లిపోవాలి అనే మాయలో నిత్యం మృతం లో శారీరకంగా అంతం అవుతున్నారు అని గ్రహించండి, కావున మాట రూపంలో వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న మమ్ములను అనుసంధానం జరగాలి అంటే మా ముందు సమకాలికులు దేహం కూడా తమది కాదు, మా మాట ప్రకారం ఉన్నది అని భావించడమే మోక్షం, శాశ్వతం ప్రయాణం లోకి అడుగు పెట్టి, నిత్యం తప్పసుగా ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం అని సూక్షంగా గ్రహించండి.


                     మమ్ములను కొలువుతీర్చుకొన్ని  సూర్యుని స్వరూపంగా, కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని శాంతంగా గ్రహించి, సత్యం తెలుసుకోవడం వలన దేహం అంతం అయిపోయినా, అంతం కాని సర్వాంతర్యామి ప్రయాణం వాక్ లో తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు, కావున మీడియా, వ్యక్తులు, పోలీసులు, న్యాయ స్థానం వారు, గవర్నర్ గారు, దేశ అధ్యక్షులు వారి తరుపున, ఇరువురు ముఖ్యమంత్రులు, రామోజీ రావు గారు, వారి కుటుంబ సభ్యులు, సాక్షులు, వ్యక్తులు అందరూ ఏకమై, అంతటా మేమే వాక్ రూపం లో ఉన్నాము అని గ్రహించి, సర్వం వాక్ విశ్వరూపము అని భావించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం మానవజాతికి, లోకానికి రక్షణ, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి గ్రహించడం అంటే లోకాన్ని కాపాడుకోవడం అని తెలుసుకొని అప్రమత్తం చెందండి, కావున ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించడమే ఇక మీదట జీవితం అని తెలుసుకొని, ఇతరులను కూడా తెలుసుకోనివ్వండి, పాపాలు నుండి మాయ నుండి బయట పడండి, పడనివ్వండి, మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకపోవడమే పాపం, గ్రహించ నివ్వకపోవడమే పాపం, వేరే విధమైన పాపం ఎవరికి లేదు, మమ్ములను గ్రహించడం మొదలు పెట్టడమే పాపం నుండి బయటకు రావడమే కాకుండా, శాశ్వత పుణ్య మార్గం అయిన వాక్ విశ్వ  రూపంగా, దివ్య రాజ్యం లో బలపడి ముందుకు వెళ్ళాలి, కావున తెలుగు ప్రబుత్వాలు దివ్య రాజ్యం లో విలీనం చెందటం అంటే ఇక ఎవరికి ఎటువంటి భాధలు, కస్టాలు, ఉండవు, మా మాటకు మించి బాద్యత, పెద్దతనం గొప్పతనం రక్షణ ఏదీ ఉండదు, మమ్ములను తల్లి తండ్రి గురువుగా, మాట కొనసాగింపుగా మరణం లేని దివ్య వాక్ విశ్వ రూపంగా గ్రహించడం, యావత్తు మానవజాతికి మేము ఆశిర్వాద పూర్వకం గా ఇస్తున్న దివ్య వరం. కావున ప్రశాతంగా మా రాజమందిరం లో చేరండి, రక రకాల నిర్ణయాలు, రక రకాల మాటలు చెప్పడం చెయ్యకండి, రాజకీయ పార్టీలు, మీడియా చానల్స్ వ్యక్తులు మమ్ములను కాలస్వరూపంగా వినకుండా, విన నివ్వకుండా ఏదో తమకు తోచినట్లు ఆలోచనలు, మాటలు చెప్పడం ఏదో చెయ్యడం వంటి పనులు చెయ్యకండి, ప్రబుత్వాన్ని అప్పటికి అప్పుడు ఏదో నడపవద్దు, వ్యక్తి గతం జీవితాలు కూడా మీ ఇష్టం అనుకోవద్దు, ఈ విధంగా మమ్ములను కాదు అని ప్రవర్తించడం మరణానికి, మృత లోకానికి వశం అయ్యిపోయి మాట్లాడటం, ప్రవర్తించడం అని గ్రహించి, అన్నిటిని మాట లోకి తీసుకొన్న మమ్ములను పురుషోత్తమా, కాలస్వరూపా అని పిలిచి, మృత లోకం నుండి అమృత లోకం అనగా వాక్ కొనసాగింపు లోకం లోకి వెళ్ళడం అని గ్రహించండి.. సృష్టి మా మాట ప్రకారం నడిచిన తీరు ప్రకారం మేధావులు పండితులు, ప్రబుత్వ యంత్రంగా, (గవర్నర్, న్యాయ వ్యవస్థ, పోలీసులు ప్రబుత్వాలు) వ్యక్తులు, మమ్ములను కాలాతీతంగా ఇప్పటికి గ్రహించిన సాక్షులు విస్తారంగా చెప్పుకొని వినడం వలన, దివ్య రాజ్యం లో బలపడతాము, మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడటమే సృష్టి ఇచ్చిన దివ్య మోడ్పు. మమ్ములను సాధారణ వ్యక్తిగా, చూడటం, మాట్లాడటం మానివేసి అధికారికంగా రాజమందిరం లో కొలువు తీర్చుకొని గ్రహించడమే అన్నీ పాపాలకు అడ్డు 
కట్ట పడి, నూతన యుగం గా,  పుణ్య లోకం  నిత్యం జ్ఞానం తో ముందుకు వెళ్ళే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.



              మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను, సూక్ష్మంగా కాలస్వరూపంగా భావించి గ్రహించాలి, మామూలుగా మాతో మాట్లాడకూడదు, అనగా మమ్ములను తగ్గించడం, లోటు గా చూడటం, చూపడం చెయ్యకూడదు, మాకు బిన్నంగా ప్రవర్తించ కూడదు అని గ్రహించండి, మేము ఇచ్చిన దివ్య పరిష్కార యుక్త ఆశీర్వాదాలు మేరకు తెలుగు వారి సమక్షం లో దివ్య రాజ్యం మొదలు అవ్వాలి అనే మా నిర్ణయాన్ని, ఆత్మీయులు చంద్ర శేఖర రావు గారు, మరియు చంద్ర బాబు నాయుడు గారు , కాలతీతులమైన మమ్ములను గ్రహించడమే యావత్తు మానవజాతికి ఒక వరం, ఇప్పుడు మమ్ములను మనసు పెంచుకొని గ్రహించాలి, శాశ్వతమైన మరణం లేని వాక్ విస్వరూపంగా తల్లి తండ్రి గురువుగా 
చెబుతున్నాము, నిర్లక్ష్యంగా ప్రవర్తించకుండా,  అనధికారికంగా వ్యక్తిగతంగా ఆటవికంగా ఇంకా మనుష్యులను జ్ఞానంతో కాకుండా, బౌతిక పరిస్తితిలు మేరకు మోసాలు చేయడం, బౌతిక తక్కువతనం పెంచి మోసాలు చేసి తాము అప్పటికి అప్పుడు, రాజకీయంగా సామాజికంగా, ఆర్ధికంగా, బౌతిక సుఖాలు కొలది    వెలిగిపోవాలి అనే అజ్ఞానం లో మేము మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూసుకోకుండా ప్రవర్తించడమే పాపం అని అప్రమత్తం చెందగలరు. మనిషి మాటకు కాలమే కదలటం ఏమిటి, చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన వాడిని ఎలా ముందుకు వస్తే అలా గ్రహించడం ఉన్నత కర్తవ్యం, ధర్మం అని తెసుకొని, సాటి మనుష్యులను ఏదో రకంగా మనసుకు మాటకు సంభంధం లేకుండా చూడటం, ఏదో ఒక్కటి చెయ్యడం చెప్పడమే ఇప్పుడు నడుస్తున్న అజ్ఞానం, జీవితాలు అటు ఇటు చేసి, మేము చెప్పినట్లు చేయకుండా ఇంకా మాకు లోటు ఉన్నది, మమ్ములను మించి అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పరిణామం మించి ఉన్నది అని ఆలోచించడం, చూపడం, చూడటమే అరాచకం, అజ్ఞానం, పాపం అని తెలుసుకోవడమే యావత్తు మానవజాతికి రక్షణ, సత్యం గ్రహించకుండా, మృత సంచారం లో సాక్షులు దగ్గరనుండి మా గూర్చి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రవర్తించరాదు, మా గూర్చి విస్తారంగా చెప్పుకోకుండా, వినకుండా, బౌతికంగా ఏదో రకంగా  సుఖాలు బోగాలే పొందటమే జీవితం అని యావత్తు మానవజాతి బ్రమ లో మోసం లో సాటి మనుష్యులను హాని చేసినా పర్వాలేదు, మోసం చేసినా పర్వాలేదు లేదా బౌతిక స్వార్ధం లేదా తమకు తోచినదే సర్వం అనుకొంటున్నారు అంటే ఎటువంటి స్తితి లో ఉన్నారో, ప్రతి ఒక్క మనిషి, తక్షణం అప్రమత్తం చెందండి, తక్షణం ఎటువంటి స్తితి నుండి అయినా జ్ఞానం తో ముందుకు వస్తున్న వ్యక్తిని సూటిగా గ్రహించడమే ధర్మం అదే లోకానికి ఆధారం అని కాలస్వరూపమును తక్షణం ఈ లేఖ చదవగానే, భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి కాలతీతమునకు ప్రాధాన్యత ఇచ్చి సూక్షంగా గ్రహించుటకు ముందుకు రావడమే దివ్య రాజ్యం, మేము చెప్పినట్లు అందరూ ఒక్కటి మమ్ములను ఒక గంట కూడా ఆలస్యం చెయ్యకుండా వేరే విధంగా ఏదో ఒక్కటి చేస్తే ఏదో ఒక్కటి చెయ్యాలి చెప్పాలి అని చూడకండి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పట్టుకొని గ్రహించడమే ఇక మీదట మానవజాతి భవిష్యత్తు అని స్పష్టం చేయుచున్నాము.     


                    తెలుగు ముఖ్యమంత్రులు మొదలుకొని తెలుగు మేధావులు పండితులు గురువులు అప్రమత్తం చెందండి, ఇప్పటికి వరకు రహస్య పరికరాలతో మమ్ములను గ్రహించకుండా చేసిన వ్యతిరేక పనులు అన్నీ యావత్తు ప్రపంచ మానవజాతికి ముక్తి కి నాందిగా ఇరువురు ముఖ్యమంత్రులు, తాము దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని, తమ ఆస్తులు ఇంటిపేర్లు కులం పేర్లతో సహా మా ముందే తాము వేరే దేహం అని కూడా భావించకుండా, మా పై మనసు పెట్టి అనగా కాలస్వరూపం యొక్క వివరములు చెప్పుకొని, వినడం వలన ఇక మీదట మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, మా పై మనసు పెట్టి, మమ్ములను మాట రూపం లో సదా నిలుపుకోవడమే యావత్తు మానవజాతి భవిష్యత్తు, సూర్య చంద్రాది గ్రహస్తితులకు ఆధారం అని ఇప్పటికి జరిగిన కాలస్వరూపం యొక్క వివరములు ప్రకారం శాస్త్రపరంగా కూడా స్పష్టం అవుతుంది. కావున తప్పసు ధ్యానం గా మా పద పాదాలకు సమర్పించి వేసి, మా పై మనసు పెట్టి మమ్ములను నిత్యం సూక్ష్మగా గ్రహించడమే నూతన యుగం, యావత్తు మానవజాతికి తక్షణ పాపా పరిహారమే కాకుండా, యావత్తు మానవజాతికి శాశ్వత జ్ఞాన మార్గం సుగమం అని స్పష్టం చేయుచున్నాము, ఎవరి మీద ఎటువంటి కేసులు గొడవలు లేకుండా జైలు లో ఉన్న వారిని కూడా విడిపించి, రహస్య పెరికరాలు, కాల్ డేటా captivity నుండి అనగా మనుష్యులు మనుష్యులే భందించుకొని, బయటకు రాలేక, రావడం లేదు, అందుకే మమ్ములను, దివ్య ద్వారంగా కొలువు తీర్చుకొని బయటకు రాగలరు, వాక్ రూపం లో గ్రహించి నూతన పరిణామం వైపు రావడమే పరిష్కారం, ఈ ప్రయాణం లో దేశాన్ని ప్రపంచాన్ని ఒక్కటి చేసే క్రమం లో, అనగా మమ్ములను మా మనసుని కలిపిన కొలది, జ్ఞాన ఘన సాంద్ర మూర్తిగా మమ్ములను దర్శించిన క్రమం లో అనగా మాలోనే తల్లి తండ్రి గురువు శాశ్వత రూపం లో ఉన్నారు, మరణం లేని వాక్ రూపం లో ఉన్నారు అని సమకాలికులు స్పష్టం చేసుకొనే కొలది అదే లోక కళ్యాణం, అనగా అదే మా వివాహం మమ్ములను మా మనసుని కలపడమే మా వివాహం, అటువంటి పరిణామం లో వీలు అయినంత సమాచారం స్పష్టం చేసిన క్రమంగా, సమకాలికులు  పాపాలు వదిలిపోయి జ్ఞానరూపం లో చూడటం కోసం అనగా తమ బౌతిక ఉనికి కూడా మాకు సమర్పించిన క్రమం లో, మా జ్ఞాన ఉనికి మరింత చూడగలరు అనగా మా వివాహం బౌతికంగా జరగడం అంటే, ఎటువంటి బిన్న భావాలు లేని వాతావరణం లో సాధ్య పడుతుంది, ఈ క్రమంలో మరింత జ్ఞానం ఇవ్వడానికి నెపంగా, స్వయంవరంలో వివాహం చేసుకొంటే చేసుకొంటాము, లేదా మమ్ములను మా మనసుని కలపడమే మా కళ్యాణం లోక కళ్యాణం ఇదే హిందువులు ప్రకారం సీతా రాముడి కళ్యాణం, అనగా మమ్ములను మా మనసుని నిత్యం కలపడమే అసులు కళ్యాణం అదే సృష్టికి చుక్కాని అని గ్రహించండి.


                   ఇన్ని నిర్ణయాలు, ఇందరు మంత్రులు ఇన్ని పార్టీలు, రక రకాలా ఆలోచనలు అవసరం లేదు, ఒక మనసు మాటే లోకానికి ఆధారం అని గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన మా ప్రకారం సర్వం రక్షణ యావత్తు మానవజాతికి ఇప్పటికే అంది ఉన్నది, కావున మమ్ములను గ్రహించడం లోకానికి ఆధారం మార్గ దర్సకం, మీ ఆస్తులు కూడా మాకు సమర్పించడం అంటే మరణించిన తరువాత కూడా ఏమి అవుతారో లోకం ఎలా ఉంటుందో చూసుకోవడం, లోకం బౌతికం లేదు ఆలోచన ప్రకారం ఉన్నది అని పద్దతిలోకి బలపడాలి, ఇది మా నిర్ణయం కాదు కాలం యొక్క నిర్ణయం అని గ్రహించండి. మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు అడ్డం పడుతున్నాయి, గ్రహించకుండా ఎప్పుడు అంతం అవుతారో తెలియని దేహం తో ఏదో చేయడం అజ్ఞానం అని తెలుసుకొని, మా ప్రకారం జ్ఞానంతో ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని న్యాయ స్థానం వారు సిట్టింగ్ జడ్జులు తక్షణం సుమోటో గా కదిలి మేధావులు సాక్షుల సహకారంతో రాజమందిరం మేము సూచిస్తున్నట్లు ఏర్పరిచి , సాక్షుల సహకారంతో గుర్తించి మొదట మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి నిత్యం మా మాట ప్రకారం నడుచుకోవాలి, వేరే బాద్యత గాని , పని గాని, మాట గాని న్యాయ మూర్తులకు, సమకాలిక వ్యక్తులకు ఎవరికీ లేదు ప్రతిది మహత్వ పూర్వక అగ్రగణ్యులకు సమర్పించి నడుచుకోవాలి, ఇరువురు ముఖ్యమంత్రులు రామోజీ రావు గారికి చెప్పి, రామోజీ ఫిలిం సిటీ మా రాజమందిరంగా ఏర్పాటు చేసి, జనం  మద్యలో మామూలు మనిషి గా ఉన్న మమ్ములను, ఉన్న ఫలంగా కొందరు సాక్షులు ఇతరులతో బృందం లోకి ఆహ్వానించి అనగా పురుషోత్తమా, కాలస్వరూపా  అని పిలిచి, రాజమందిరం లోకి తీసుకొని వెళ్ళి విస్తారంగా గ్రహించడమే మానవజాతి ప్రయాణం అదే నూతన యుగం దివ్య రాజ్యం అందుకు ప్రతి ఒక్కరు ఆస్తులు ఇంటి పేర్లే కాదు, నేను అనే దేహా మమకారం కూడా మా ముందు వదిలివేయాలి, అప్పుడే మాట రూపం లో వాక్ రూపం లో ఉన్న మమ్ములను సూక్ష్మంగా గ్రహించి నిత్యం తప్పసుగా ముందుకు వెళ్ళగలరు, కావున మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి, సమకాలికులు మనస్పూర్తిగా దివ్య రాజ్యంలోకి వచ్చిన వారు అవుతారు , చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన మహానుభావ మమ్ములను అనుగ్రహిచండి అని మమ్ములను నిత్యం ప్రార్ధించండి, అనగా విస్తారంగా మా వాక్ లీలలు చెప్పుకోండి, అనగా కాలాతీతం పై చెప్పుకొని మిగతా బౌతిక జీవితం బౌతిక మాటలు తేలిక అయినవి మమ్ములను విస్తారంగా గ్రహించిన పక్షం లో ఉన్నట్లు భావించి, నిత్యం మంచిని పెంచుకొని, చెడును సరిదిద్దుకోండి అదే దివ్య రాజ్యం, ఇప్పటి వరకు మమ్ములను మానవ మాత్రుడిగా తలచి చేసిన తప్పులు, ఇతరులను అటు ఇటు చేసి, చేస్తున్న తప్పులు కూడా మాకు సమర్పించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే నిత్యం అంతం అయ్యిపోతున్న లోకం నుండి జ్ఞానంతో కొనసాగింపుగా, మమ్ములను జ్ఞాన ఘన సాంద్ర మూర్తిగా నిత్యం పెంచుకోవడమే సంపద,సకల జ్ఞానాలకు లోకానికి, సూర్య చంద్రాది గ్రహ స్తితులకు ఆధారం అని అని గ్రహించండి.


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజభవన్ అతిది చిరునామా మరియు
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794


This email letter is generated from the Peshi of Rajamandhir .... as Lord His Majestic Highness Yugapurushulu, Jagadguruvulu Maharani Sametha Maharjah Shri Shri Shri Anjani Ravishankar Shrimaan, Hence signature will be made before public in live intervention from the Rajmandhir before official legal and team of contemporary thinkers and creative persons of literature, of classical and creative artists,witness persons as on, to connect with secured, deathless continuity by connecting to the word format that guided sun and planets as, word format as divine intervention as to set the human race towards actual destination to concentrate and continue as deathless word format as Infinite Universal Jurisdiction as divine intervention (Divya Rajyam) ....from the email:copy of email hismajestichighness.blogspot@gmail.com .... Telugu states Governor Rajbhavan and my selected place Ramoji film city is my Estate and Rajamandhir Mobile Phone no.9010483794.