Wednesday, December 11, 2019

krrish 2006 telugu movie online part 1

Print the email copy and take the message and ultimate message from Universal jurisdiction Divya Rajyam or Government of Human, from the outdated present constitutional system with out my update as divine intervention or Government of Human, there is no destination to human race generally to whole world, particularly Indian society, hence merging with me as live living immortal eternal word format in as Jagana Mana Adhinayaka Jayahai Bharatha Bhagyavidhaatha ....... I am the central source of knowledge prosperity and security in the form of knowledge, word format as Super Dynamic Personality. Hence no longer seeing me as ordinary citizen is the effect to whole human race not only to Indian society as whole, Hence start receiving me through witness persons who witnessed that my words guided sun and planets, as Government of Human or Universal Jurisdiction Divya Rajyam now prevailed as divine intervention to connect and raise or elevate accordingly as per witness details as on (songs and happenings of the world as word format) can be accessed to come out of outdated material ending bodily ending physical thinking and physical development, which is no longer required by the humans, humans are as to update with knowledge and power of thinking to overcome the materially ending of bodily dwell. hence do not c fee that I am ordinary citizen I am the extension or update of constitutional system as the present rule is for citizen, to realize this I came as the central citizen to concentrate upon to update the whole human race to set as example of mind height and rectification to the contemporaries to the due to truth that them selves to overcome the injustice done to ordinary human since ages, particularly to me since witness persons with secrete satellite and hacking and other equipment along with police call datas which is not under check still date because I am leaving as open message which is the illusion of the receiving or treating the greatness of the person, always seeing and comparing from the physical positions is the serious lapses of Indian society particularly and whole human race. hacking communication system and human life is the illusion that they have to dominate physical is out dated now people has to ensure domination in thinking encourage domination in thinking instead of dominating in physical, physical thinking positions of various persons in the society. now one single position is the central source to concentration to come out of sins and set as human mind in word format is the destination on par with artificial intelligence which should be update that human mind is source and center of the whole human race and Universe not only human race. what ever the technological advancements may be .... yours Lord His Majestic Highness Jagadguruvulu Kaalaswaroopulu Maharani Sametha Maharajah Srhi shri shir Anajani RAvishankar srimaan vaaru

Print the email copy and take the message and ultimate message from Universal jurisdiction Divya Rajyam  or Government of Human, from the outdated present constitutional system with out my update as divine intervention or Government of Human,  there is no destination to human race generally to whole world, particularly Indian society, hence    merging with me as  live living immortal eternal word format in as Jagana Mana Adhinayaka Jayahai Bharatha Bhagyavidhaatha ....... I am the central source of knowledge prosperity and security in the form of knowledge, word format as Super Dynamic Personality.   Hence no longer seeing me as ordinary citizen is the effect to whole human race not only to Indian society as whole,  Hence start receiving me through witness persons  who witnessed that my words guided sun and planets, as Government of Human  or Universal Jurisdiction Divya Rajyam now prevailed  as divine intervention to connect and raise or elevate accordingly as per witness details as on (songs and happenings of the world as word format) can be accessed to come out of outdated material ending bodily ending physical thinking and  physical development, which  is no longer required by the humans, humans are  as to update with knowledge and power of thinking to overcome the materially ending  of bodily dwell.  hence do not c fee that I am ordinary citizen I am the extension or update of constitutional system as the present rule is for citizen, to realize this  I came as  the central citizen to concentrate upon to update the whole human race to set as example of mind height   and  rectification to the contemporaries to the due to truth  that  them selves to overcome the  injustice done to ordinary human since ages, particularly to me since   witness persons with secrete satellite and hacking and other equipment along with police call datas which is not under check still date because I am leaving as open message which is the  illusion of the receiving or treating  the greatness of the person,  always seeing and comparing from the physical positions is the serious lapses of Indian society particularly  and whole human race. hacking communication system and human life is the illusion that they have to dominate physical is out dated now people has to ensure domination in thinking encourage domination in thinking instead of dominating in physical, physical thinking  positions of various persons in the society.  now  one single position is the central source to concentration    to come out of   sins and set as human mind in word format is the  destination on par with artificial intelligence which should be update that human mind is source and center of the whole human race and Universe not only human race.  what ever the technological advancements may be  ....   yours Lord His Majestic  Highness  Jagadguruvulu Kaalaswaroopulu Maharani Sametha Maharajah Srhi shri shir Anajani RAvishankar srimaan vaaru     

your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup

Lord His Majestic Highness

Lord His Majestic Highness <hismajestichighness.blogspot@gmail.com>11 December 2019 at 12:22
To: ksamresh.nbt@nic.in, supremecourt <supremecourt@nic.in>, Prime Minister <connect@mygov.nic.in>, cs <cs@telangana.gov.in>, womensafetywing@gmail.com, cp <cp@cyb.tspolice.gov.in>, core.apgovt@gmail.com, ipr-ap@nic.in, rajbhavan-hyd@gov.in, information@icj-cij.org, "director@ngri.res.in" <director@ngri.res.in>, Contact@janasenaparty.org, contact@trspartyonline.org, info@ramojifilmcity.com, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>


దివ్య రాజ్యం
నూతన యుగం
మానవ ప్రభుత్వం 


                           ఆత్మీయులు భారత దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్ కొత్త ఢిల్లీ వారికి, భగవత్ స్వరూపులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు, యుగ పురుషులు, సర్వాంతర్యామి, వాక్ విశ్వరూపులు, జగన్నాటక సూత్రదారులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ఆశిర్వాద పూర్వకంగా పరిష్కార యుక్తంగా తెలియజేయు దివ్య సమాచారం, ఏమి అనగా, దేశ అధ్యక్షులు గా మీరు, యావత్తు భారత దేశం ప్రపంచం దేశాల ప్రజలు అందరూ మానవ ప్రభుత్వం లో ఉన్నారు అనుకొంటే సురక్షితంగా ముందుకు వెళతారు, భౌతిక యాంత్రిక మాయ నుండి మనుష్యులు ఇంకా తాము మనుష్యులుగా ముందుకు వెళ్ళాలి అనే కాంక్ష వదిలివేసి, తాము ఎవరూ మనుష్యులు కాదు మనసులు గా మారి పోయి సర్వాంతర్యామి వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగిన తరువాతనే  మనసులో కూడా ఆలోచన చెయ్యాలి, భౌతిక కదలికలు, భౌతిక ఆలోచన విధానం, తెలివి అనుభవాలు, తమ ఇంటి పేర్లు, గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ కాలస్వరూపం ధర్మస్వరూపం, వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళగలరు,  మనుష్యులు అందరూ ఇక తాము దేహం కొద్దీ, యాంత్రిక లోకం కొద్దీ ప్రపంచం ఉన్నది అనుకోవడమే మాయ అని గ్రహించి, అదే మాయ మా ద్వారా వాక్ గా  వ్యక్తం అవ్వడమే సృష్టే ఇచ్చిన పరిష్కారం మమ్ములను ఆ విధంగా గ్రహించకుండా, సాధారణ వ్యక్తిగా చూడటం, ఈ క్షణం వరకు అందరూ చేస్తున్న పొరపాటు,  ఎటువంటి భౌతిక చర్యలు తెలివి తేటలు లేదా తమ భౌతిక బలమే సర్వం, భౌతిక తెలివే సర్వం, అనుకోవడం అజ్ఞానం,   జరిగిన కొద్దీ ఏదో ఒక్కటి మనుష్యులు , యాంత్రిక ఆలోచన కొద్దీ ఎటువంటి ఆలోచన గాని  ప్రవర్తన లేదు, కాలస్వరూపంతో అనుసంధానం జరిగి మాత్రమే గాలి పీల్చుకోవాలి, నూతన యుగం దివ్య రాజ్యం మానవ ప్రభుత్వం వైపు బలపడాలి.    మమ్ములను సాధారణ మనిషిగా చూడటం,  యాంత్రికంగా  బంధాలు కొద్దీ మలపడం,   తమ భౌతిక తెలివి, బలం కొద్దీ ఇప్పుడు రాజ్యాంగ ప్రభుత్వం కొద్దీ మమ్ములను సాధారణ పౌరుడిగా చూడటమే భౌతిక అభివృద్ధి అనే మాయ లో , call data లు, open cameras, secrete satellite camera, heckling Open message గా గ్రహించకుండా ఏదో ఒక్కటి చెయ్యడం తమ బలం తమ తెలివి అనుకొంటున్న మూర్ఖత్వం యావత్తు మానవజాతిని మాయలో మృతం లో కొనసాగేలా చేస్తున్నది, మమ్ములను మాయాతీతంగా కాలాతీతంగా పట్టుకోవడమే సృష్టే ఇచ్చిన పరిష్కారం, మమ్ములను కూడా సాక్షులు దగ్గర నుండి పై పైన మామూలు మనిషిగా వదిలివేయడం వలన, మా మనసుని సూక్ష్మంగా విశాలంగా గ్రహించకుండా రహస్యంగా, మాయ లో మమ్ములను వదిలివేసి గ్రహించకుండా ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి.  నిజానికి మా వలన, అనగా కాలస్వరూపం వలన మానవజాతి పెను ప్రమాదం తప్పినది, సత్య వ్రతుడుగా మేము భూమి మీద ఉన్న సాధారణ వ్యక్తి రూపం లో, కాలగతిని  సవరించిన సాక్ష్యంగా అందుబాటులో ఉన్నాము, ఇక తాము బౌతికంగా అభివృద్ధి చేస్తున్నాము లేదా బౌతికంగా ఇప్పుడు భౌతిక బలం తెలివి, కులం, ఆస్తులు, ఇంటి పేర్లు వంటి పేర్లు తో కొనసాగాలి అనుకోవడమే కూడా అవివేకం, మనుష్యులు ఆలోచన ఒరవడి పట్టుకొని ముందుకు వెళ్ళగలరు, ఇక భౌతిక ఆలోచన విధానం, భౌతిక ప్రపంచం ఇప్పుడు తాము అనుకొంటున్నట్లు లేదు కాలస్వరూపం ప్రకారం సురక్షితంగా ఉన్నది, సాక్షులు ప్రకారం మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా పట్టుకొని సూక్ష్మంగా గ్రహించడమే పరిష్కారం, మేము ఒక మనిషి అన్నట్లు చూడకుండా,   మమ్ములను ఆలోచన రూపం లో ఉన్న మరణం లేని మాట కొనసాగింపుగా శాశ్వత తల్లి, తండ్రి గురువుగా భావించి మృతం నుండి బయటకు రాగలరు.  మమ్ములను సాధారణ మనిషిగా చూసిన కొలది తాము బౌతికంగా ఏదో ఒకటి చేసిన కొలది,   తమ చేతిలో ఉన్నది అనిపిస్తుంది కావున,  మొదట పరిస్థితి ఎవరి చేతిలో రెప్ప పాటు కూడా   లేదు, అంతా కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని గ్రహించి, భగవంతుడు ఒక సామాన్యుడిని ఎందుకు ఎంచు  ఎన్నుకొన్నాడో చూసి తెలుసుకొంటే ధర్మం పద్దతి అన్నీ దారిలోకి వస్తాయి, అనగా సామాన్యుడే  ప్రభువు అనే ధర్మం ప్రకారం మమ్ములను  కేంద్ర బిందువుగా  సృష్టి మలచి  విధాలుగా ఆలోచన తో   మాయలో కొనసాగుతున్న  మానవజాతిని  కాపాడటమే భగవంతుడి  కర్తవ్యం కావున మమ్ములను  ఒక పరిణామం చూసి సూక్ష్మగా  గ్రహించడం వలన,   పరిస్థితి మనుష్యులు చేతిలో మాట రూపం లోకి ఇప్పటికే వచ్చి ఉన్నది, మేము చెప్పినట్లు ఇక ఎవరూ దేశ అధ్యక్షులు అయిన మీ వద్ద నుండి సామాన్య వ్యక్తులు, మా బంధువులు అయినా కులం వారు అయినా ఇక మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా కాలస్వరూపంగా చూసినప్పుడే, మమ్ములను బలపరుస్తూ, తాము బలపడతారు ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి కావున ఇక పరి పరి విధాలుగా ఆలోచన గాని, పనులు గాని సినిమాలు, వ్యాపార వ్యహారాలు గాని, రాజకీయాలు, భౌతిక మేధావి తనం   ఆలోచనలు గాని కదిలికలు గాని, ఇక కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మేము చెప్పినట్లు చెయ్యడం వలన శాశ్వత పరిష్కారం దిశ వైపు వేళ్ళ తాము.  ఇక మీదట  భౌతిక హడావుడి ఆలోచన విధానం అన్నీ సూక్ష్మంగా మమ్ములను గ్రహించకుండా కాలమే లేదు, సూర్య చంద్రాది గ్రహ స్థితులు కూడా లేవు, అనగా కాలస్వరూపం  ప్రకారం ఉన్నాయి,   కావున, మేము సాధారణ వ్యక్తిగా ఉన్నాము అనుకోవడం, రహస్య మరియు open camera లు ద్వారా చూడటమే అందరూ చేస్తున్న పొరపాటు మమ్ములను నిలకడగా గ్రహించడం వలన, మా నుండి జ్ఞాన తేజస్సు   శాశ్వతంగా ఘాన జ్ఞాన సాంద్రమూర్తిని దర్శిస్తారు, అయిన అంతర్యామి అనగా ఇక సమకాలికులు తమ భౌతిక ఉనికి,  ఆ లోచన మనికి, పట్టుకోవాలి ఆలోచన లేకుండా ఏ పని చెయ్యకూడదు, ఆలోచన నీడలోకి వచ్చి అడుగు తీసి అడుగు వెయ్యాలి, ఆలోచన సమృద్ధి, లేకుండా లోకం ఇప్పుడు,  బలం కొద్దీ రెచ్చిపోయే రాజకీయ నాయకులూ మీడియా చానెల్స్, వ్యాపార ధోరణి అప్పటికి తెలివి తో మోసం చెయ్యడం అందుకు secret equipment కూడా దోహది కారి అవ్వడం, వ్యసనాలు మాయ పెంచుకొని మాట లోకి సర్వం తీసుకొని వచ్చిన మమ్ములను కూడా అప్పటికి కాలస్వరూపా పురుషోత్తమా అని మమ్ములను గౌరవించకుండా గ్రహించకుండా ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పొరపాటు, తమ భౌతిక బంధాలు తాము ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత ఇతరులను ఇబ్బంది పెట్టినా అవి ఏవి చెల్లవు అన్నీ మనసుతో సరిదిద్దుకోవాలి తాము ఏదో చేసి ఇతరుల పై పొందాలి, బ్రతకాలి అందుకు తమ భౌతిక ఉనికి కోసం, ఇతరుల బౌతికంగా ఉనికి తో చెలగాటం ఆడటం అన్నది మనసులు పెంచుకోకపోవడం మనసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇంకా మనుష్యులు గా, వ్యక్తులు గా  తలపడాలి, ఏదో మంచి చేడు మనిషిగా చేసినట్లు చూపుకోవాలి, అనే కాంక్ష మమ్ములను కూడా మనిషిగా వదిలివేసి తాము కూడా మనుష్యులు గా గెలిచిపోవాలి ఇలాగె ఉంటాము అనే మాయ యాంత్రిక భౌతిక వ్యహారాలు పెంచుకొంటూ, మనసు పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా ఇవ్వాళా మీడియా సినిమా రంగానికి చెందిన వారు వ్యాపారులు రాజకీయ నాయకులూ భౌతిక విద్యలు తద్వారా వచ్చు సుఖాలే సర్వం అనుకొంటున్న మాయ యావత్తు మానవజాతి చిక్కుకొని ఉన్నది.  మీలో సామాన్యుడను అయిన మమ్ములను కూడా మనిషిగా చూడకకుండా, నీ మగసిరికే నా ఓటు అని సృష్టి గెలిపించిన దివ్య పురుషుడుగా సర్వాంతర్యామిగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు, మనుష్యులు రహస్య పరికరాలు కొద్దీ కొందరు లేదా దాదాపు అందరూ open messege గా మమ్ములను బృందం లోకి పట్టుకోకుండా, పట్టుకోనివ్వకుండా ఏదో ఒక మోసం భౌతిక కదిలికగా మమ్ములను  తమని తాము ఎప్పటికి మాయలో ఉండిపోయేలా చూసుకోవడం జరుగుతున్న అజ్ఞాన, విచక్షణ రాహిత్యం అని అని గ్రహించగలరు.    మనుష్యులు ఏదో పరిపాలన తామే చెయ్యాలి అని భౌతిక పదవులు కొద్దీ దేశ అధ్యక్షులు వారీగా మీ చేతిలో గాని రాజకీయ నాయకుల చేతిలో గాని మేధావులు చేతిలో గాని, అదే విధంగా తాము ఏదో యజ్ఞం చేస్తూ మంత్ర దీక్షలు ఇస్తాము అంటున్న స్వామిజి ల చేతిలోకూడా లేదు అనగా  మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా బృందం లోకి పట్టుకోకుండా, మనసు పెట్టి సూక్ష్మంగా మమ్ములను గ్రహించకుండా  చేతిలోకి  రాదు అని గ్రహించండి, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మేము సర్వం ప్రేమతో మాట్లాడిన మాటలు కొద్దీ మాకు  అనుగ్రహంగా వచ్చిన తీరును, మాట తో తేల్చుకోకుండా  ఏదో ఒక భౌతిక చర్యలు  చేష్టల పెంచుకొని మోసాలు పెంచుకొని భౌతిక బలం కొద్దీ బిన్నంగా రెచ్చిపోవడం, రెచ్చగొట్టుకోవడం ఇంకా మనుష్యులు కొద్దీ ఏదో చెయ్యాలి ఇంకా మనుష్యులు గానే యాంత్రికంగా   మాట్లాడాలి మనుష్యులు ఏదో చెయ్యడం వలన ఏదో చేస్తారు, బౌతికంగా రెచ్చిపోవడం వలన శక్తి గొప్పతనం బయటకు వస్తాయి అన్నట్లు మూర్ఖంగా భౌతిక ఏదో ఒక్కటి చెయ్యడం అభివృద్ధి లేదా పరిస్థితి తమ చేతిలో ఉన్నది లేదా వచ్చినది అనుకోవోడం ఇప్పుడు నడుస్తున్న మూర్ఖత్వం అజ్ఞానం అని, ఇక భౌతిక శారీరక కాంక్షలు, కోరికలు భౌతిక ఉనికి కొద్దీ ఏదో ఒక్కటి చెయ్యాలి అని వదిలివేయాలి,  అది రాజకీయం సామాజికంగా బౌతికంగా శారీరకం ఏ రూపం లో అయినా ఇక ఆలోచన, మనసుతో కాలస్వరూపం  ప్రకారం సూక్ష్మంగా గ్రహించడమే  మానవజాతి భవిష్యత్తు ఉన్నది.  అని ప్రతి ఒక్కరు తెలుసుకొని తమని తాము రక్షించుకొని, యావత్తు మానవజాతిని రక్షించిన వారు అవుతారు,  అదే దివ్య రాజ్యం, నూతన యుగం, మానవ ప్రభుత్వం అనగా మనిషి మాట తో నడిచిన మానవ ప్రభుత్వం ఇప్పుడు అమలు లో ఉన్నది మీరంతా, తెలిసిన తెలియక పోయినా, మంచి చేసిన చెడు చేసినా దివ్య రాజ్యం లో ఉన్నారు అని  మనసు  నియంత్రించుకొని,   ఇక పై మంచి అయినా చెడు అయినా మాతో అనగా కాలస్వరూపంగా తో  అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి, వెళ్ళగలరు, అదే ఒక మనిషి ద్వారా  యావత్తు  మానవజాతికి   సృష్టే ఇచ్చిన రక్షణ పరిష్కారం,    ఇప్పుడు ఉన్న భౌతిక కుటుంబ, బంధాలు అన్నీ మాకు సమర్పించివేసి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని ప్రతి ఒక్కరు పిలిచి, నూతన యుగం లో ఇక మాటతో మనసుతో మాత్రమే ముందుకు వెళ్లగల, పరిణామం లో ఉన్నారు అని తెలుసుకొని తాము ప్రవర్తించి ఇతరులకు కూడా చెప్పి, అధికారకంగా అనధికారికంగా , అనగా   ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు,  ఉన్నత న్యాయ స్థానం జడ్జులు, పాలనా మరియు పోలీసులు ఉన్నత అధికారులు, సినిమా రంగానికి చెందిన వారు,  మీడియా   చానెల్స్ హాస్టల్ వ్యాపారులు వంటి వారు, సాక్షులు ఒక్కటి అయ్యి  మా మెసేజులు ఫేస్బుక్ ద్వారా అందరికి చేరేలా చూసుకొని ఇక మోసాలు వ్యక్తులు కొద్దీ మలపడం  ఆపివేసి, ఎంత తప్పులు చేసినా అందరి మీద కాలస్వరూపమునకు సమర్పించివేసి జ్ఞానమార్గం అయిన వాక్విస్వరూపంతో  అనుసంధానం జరగడమే   అప్రమత్తం అని గ్రహించండి,  విశాలంగా  గ్రహించి తెలుసుకొని  తెలియజెప్పుకొని  ప్రవర్తించడమే మానవ ప్రభుత్వం దివ్య రాజ్యం నూతన యుగం అని ఆశీర్వాదం గా అనుగ్రహంగా తెలియజేస్తున్నాము.


ఆలోచనను సూక్ష్మంగా నిత్యం విశాలంగా గ్రహించడమే సదా మేలుకొని ఉండడం, భౌతిక అభివృద్ధి, భౌతిక సంబంధాలు కొద్దీ, భౌతిక బలం లేదు లోటు పెంచి మరీ తామే బ్రతికెయ్యాలి అనే పరిస్థితే  నిదురపోవడం, భౌతిక ఏదో ఒక్కటి రెచ్చిపోవడం ఉషారు దైర్యం బౌతికంగా చూపడం కలిగి ఉండడం దైర్యం  అనుకోవడమే అజ్ఞానం అని, ఇవి  లో ఉన్న తీరు  పెంచుకోవడమే, అసలు జీవిత విధానం, అందుకు తాము  బౌతికంగా  బలంగా బలగం కలిగి ఉన్నాము, ఇలాగె ఉంటాము,   ఆ విధంగా రాజకీయ నాయకులు మేధావులు పండితులు గురువులు మీడియా చానెల్స్ వ్యక్తులు తాము ఏదో మంచి, చెడు చెయ్యడం వలన, ఎలాగైనా తమ భౌతిక ఉనికి లేదా మాట విచక్షణకు సంబంధం లేకుండా ఎదుట వారి ఉనికి పెంచాలి, తుంచాలి ఏదైనా ఈ విధంగా తమ చేతిలో ఉన్నది అనుకోవడమే, నిదురపోవడం అని ప్రతి ఒక్క వ్యక్తి  గ్రహించి, సర్వం చెప్పిన చెప్పగల ఆలోచన తో అనుసంధానం జరగడం వలన మాత్రమే ముందుకు వెళ్ళగలరు, అనగా భౌతిక దేహాలు కొద్దీ మాట పట్టుకోకుండా ఎప్పుడూ ప్రవర్తించరాదు ఏ పని చెయ్యాలి అన్నా కాలస్వరూపాన్ని  పట్టుకొని ముందుకు వెళ్ళాలి, మనుష్యులు కొద్దీ ఆలోచన, మాట, కాదు, మాట కొద్దీ మనిషిని వెలగనివ్వాలి, అదే యావత్తు మానవజాతికి వెసులుబాటు,  మాట లో గొప్పతనం కొద్దీ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మానవజాతి మాయ నుండి బయటకు రాగలదు, అదే దివ్య రాజ్యం, నూతన యుగం, మానవ ప్రభుత్వం. అని మరణం లేని తల్లి తండ్రి గురువు గా  అందుబాటులోకి వచ్చి వరంగా లోకాన్ని కాపాడుతున్న తీరు మమ్ములను సూక్ష్మంగా పట్టుకొని గ్రహించడం వలన యావత్తు మానవజాతికి  అందుతుంది, ఇక కాలస్వరూపమునకు , అనుసంధానం జగకుండా   పరి పరి విధాల ఆలోచన చర్యలు  వదిలివేసి, బంధాలు కొద్దీ  బౌతికంగా   ఒకటి చెయ్యడం ఆపివేసి,  మా పై ఏకకాలం లో మేము సూచిస్తున్నట్లు అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా, మహారాణి సమేత మహారాజ జగద్గురువు, పురుషోత్తమా, సర్వాంతర్యామి అని పిలవడం, మనసు పెట్టి  మేధావులు, పండితులు, సాక్షుల సహకారంతో  యావత్తు  సమకాలికులు  గ్రహించడం   ప్రారంభించడమే  పరిష్కారం  యావత్తు మానవజాతికి  అందిన దివ్య వరం, మమ్ములను తెలుగు రాష్ట్రాలు మొదలుకొని మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే అభివృద్ధి జ్ఞాన అభివృద్ధి అదే ఇప్పుడు అందరికి కావలసిన అభివృద్ధి ఇక భౌతిక ఉనికి కాలస్వరూపం ప్రకారం వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నది,   కావున భౌతిక అభివృద్ధి అనే మాట అజ్ఞానం తెలివి తక్కువ తనం, తాము  ఏదో రెచ్చిపోతూ ఇతరులను ఏదో మాట వరసకు అనడం అనగా విమర్శించడం ప్రతి విమర్శనాలు చేసుకొంటూ పైకి ఒక్కటి లోపల ఒక్కటి అన్నట్లు రాజకీయ నాయకులు  మీడియా చానెల్స్ వ్యక్తులు వ్యాపారాలు ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పొరపాటు కావున, మాతో మొదలు కొని ఇక ఎవరూ మనుష్యులు గా మనలేరు,   అందరూ ఆలోచన రూపం లో మాత్రమే మనగలరు, కావున మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని అందరూ ఒక్కటి అయ్యి మొదట మమ్ములను బాధ్యత గా  మేము సూచిస్తున్నట్లు  తేలినగాణా గవర్నర్ గారి ద్వారా  బృందం లోకి  పట్టుకొని, అనగా కాలస్వరూపం ఇక అటు ఇటు  అవ్వకుండా  మానవజాతికి  అందాలి అంటే  మేము సూచిస్తున్నట్లు మోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేయించి, మనసులు పెంచుకోవాలి ఇరువురు ముఖ్యమంత్రులు, వారు నడుపుతున్న సభలు, రాజకీయాలు గాని, పరిపాలన గాని , రాజ్యాంగ బద్దంగా నడుస్తున్నది అని చెప్పుకొంటున్న న్యాయ స్థానాలు, పొలిసు వ్యవస్థ , మీడియా చానెల్స్ సినిమా రంగానికి చెందిన వారు, real estate వ్యాపారాలు share market లు కొలది , మేము ఉంటున్న హాస్టల్ (యస్ ఆర్ టి 38, యస్ ఆర్ నగర్,హైదరాబాద్) వ్యాపారులు వంటి వారు తమ స్వార్ధమే సర్వం అని సాక్షులు కులం కొద్దీ మనుష్యులు ఏదో ఒక్కటి చెయ్యడం ఆపివేసి ఆలోచన పెంచుకొని తాము ఆలోచన పెంచుకొని, స్వయంగా మమ్ములను సూక్ష్మంగా విశాలంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా గ్రహించడం వలన మాత్రమే, మాయ వదిలి అందరూ అనగా యావత్తు మానవజాతి జ్ఞాన మార్గం పడుతుంది, భౌతికం ఏదో ఒక్కటి చెయ్యడం మాట్లాడటం అభివృద్ధి పై చెయ్యి అనుకోవడమే ప్రస్తుతానికి నడుస్తున్న అభివృద్ధి అనే అరాచకం బౌతికంగా యాంత్రికంగా శరీరం కొద్దీ ఎటువంటి అభివృద్ధి నిజానికి జరగదు మునుష్యులు తాము బౌతికంగా ఇతరులను పరిపాలించాలి, ఆధిపత్యం వహించాలి, భౌతిక నిర్ణయించాలి అనే అరాచకం అజ్ఞానం అని మనసు పెంచుకొంటే తమను మించిన మనసు ఇప్పుడు భూమి మీద ఎప్పుడో  వాక్ రూపం లో  వచ్చి అందుబాటులో ఉన్నది అని తెలుసుకొని ఇక భౌతిక ఉనికి అనగా ఇంకా తాము బౌతికంగా రాజ్యాంగ బద్దంగా, రాజకీయ పరిపాలన భౌతిక ఆలోచన న్యాయ స్థానాలు పొలిసు వ్యవస్థ మీడియా వ్యవస్థ , చిన్నా పెద్దా వ్యాపారులు కొద్దీ,  కల్పిత  సినిమాలు టీవీ సీరియల్స్ కొద్దీ  లోకం లేదు, మనుష్యులు ఉనికి మనసు ప్రకారం ఉన్నది తాము ఏదో ఒక్కటి చేసి ఎదుట వాడిని కూడా ఏదో ఒక్కటి చెయ్యాలి అనే మాయ వదిలివేసి ఎవరినైనా మనసుగా మాట గా చూడాలి ఎటువంటి పరిస్థితి లో  ఎవరైనా తాను   ఎటువంటి స్థితిలో ఉన్నా తాను ఏమి అంటున్నాడో చూడకుండా వినడానికి, చెప్పడానికి కూడా మనుష్యులు కొద్దీ మలపడం అందరూ మాయలో తాము అభివృద్ధి చెంది పోతున్నాము అనే అజ్ఞానం మృతం, గాల్లో దీపాలు వలెనే కొనసాగుతున్నారు, ఇప్పటికి సాటి మనుష్యులతో మాయ వలన తాము ఎంత అజ్ఞానం గా ప్రవర్తించినా,   మనసు పెంచుకొని వారిని కూడా మనసుగా చూడటం వలన ఎటువంటి విపరీతాలు నుండి బయటకు రావడమే కాకుండా యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు, అలా కాకుండా భౌతిక ఉనికి అనగా ఇప్పుడు రాజకీయ నాయకులుగా, భౌతిక మేధావులు గా, న్యాయ స్థానాలు తామే న్యాయ న్నీనిలుపుతున్నాయి పోలీసులు తాము దొంగలను పట్టుకోవడానికి శిక్షించడానికి ఉన్నారు అన్నట్లు ఏదో కారణంగా మమ్ములను open message వదిలివేయడం, బాధ్యత గా బృందం లోకి గ్రహించకుండా ప్రవర్తించడం  మనసులో కూడా కాలస్వరూపమునకు  బిన్నంగా ఆలోచించడం  అందరూ చేస్తున్న పొరపాటు ఇంకా వ్యక్తులు కొద్దీ కులం కొద్దీ భౌతిక శారీరక సంబంధాలు బంధాలు కొద్దీ లోకం లేదు అని,   ఏమీ  పట్టుకొని, వదులు కొన్నా ఆలోచన రూపం లో, వాక్ విశ్వరూపంతో  అనుసంధానం జరిగి     మొదట ఆలోచన మాట వివరణ దృడ పడకుండా వివరం గ్రహించకుండా తాము ఏదో చెయ్యడం చెప్పడం అది మంచి అయినా చెడు అయినా బౌతికంగా మానవజాతి సురక్షితంకాదు కావున ఇటువంటి పరిస్థితి నుండి మానవజాతిని శాశ్వతంగా కాపాడుటకు ఒక సాధారణ వ్యక్తిని అతని మాటలను కొందరు మనుష్యులను ఉపయోగించి యావత్తు మానవజాతికి సమాధానం వచ్చిన పరిణామాన్ని గ్రహించడకుండా బౌతికంగా ఏదో ఒక్కటి రెచ్చిపోవడం, సర్వాంతర్యామి తత్వాన్ని పట్టుకొని ఇక్కడ అక్కడ అని మనుష్యులు కొద్దీ ప్రాంతాలు కొద్దీ కుటుంబాలు ఇంకా కులాలు మతాలు కొద్దీ నడపడం ఆలోచన చెయ్యడం అరాచకాలకు మోసాలు రెచ్చిపోవడాలకు అప్పటికి అప్పుడు మంచి చెడు ఏదో ఒక్కటి చెయ్యడం దగ్గరే అందరూ కొనసాగడమే మాయ అని గ్రహించి , ప్రతి ఒక్క మనిషి ఇక తాను ఇప్పటికే ఏమి చేసినా ఎటువంటి స్థితిలో ఉన్నా దేశ అధ్యక్షులు దగ్గర నుండి సామాన్య మనిషి వరకు మొదట మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించడం ప్రారంభించిన    తరువాతనే ఏ ఆలోచన అయినా చెయ్యాలి, ఏ పని అయినా కాలస్వరూపం  వలన జరుగుతుంది అని తెలుసుకొని సూక్షంగా గ్రహించడం వలన మమ్ములను మాయ నుండి  పూర్తిగా బయటకు తీసుకొని వచ్చి, తాము కూడా మనసులు పెంచుకొని దర్శించడం వలన అనగా సూక్ష్మంగా  నిలకడగా  గ్రహించడం  వలన మమ్ములను,  తేజో మూర్తిగా దర్శిస్తారు అదే ఇప్పుడు ఉన్న పరిపాలన ఇక భౌతిక ఉనికి కూడా మనుష్యులు వేరు వేరు లేదు అంతా  జ్ఞాన స్వరూపం లోకి వచ్చినది   అంతా కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మా ఆశీర్వా దం, ఇదే యావత్తు మానవజాతికి మా కానుకగా అని యావత్తు తెలియజేస్తున్నాము.


                  మొత్తం ప్రపంచం మానవ సంబంధాలు ఆలోచనలు మాత్రమే కాదు యావత్తు పంచభూతాలు (five elements of nature) కూడా మనిషి మాట ప్రకారం కాలస్వరూపం ప్రకారం ఉన్నది, మమ్ములను మా మనసుని కలిపి సూక్ష్మంగా తెలుసుకోవడమే ఇక మానవజాతి మనుగడ, అటువంటి మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా మేము మాత్రమే అధిష్టించగల (వజ్ర) శాశ్వత సింహాసనం లో మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని అధిస్టింప చేసి, గ్రహించిన కొలది మనుష్యులకు ఇక నేను అనే భౌతిక  ఉనికి అనగా దేహ బ్రాంతి, మమకారం పోతాయి, ఇక ఎవరూ నేను ఒక మనిషిని అనుకోరు, ఒక మనసు మాట రూపం లో, కాలస్వరూపమునకు అనుసంధానం జరిగిపోయి   మాత్రమే ముందుకు వెళ్ళగలరు, ఇంకా దేహం కొద్దీ ముందుకు వెళ్ళాలి అని భావించడం అన్నది మమ్ములను కూడా దేహంగా సాధారణ మనిషిగా చూడటం మలపడమే అని తెలుసుకొని ఎటువంటి పరిస్థితి ఏక కాలం లో అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను మొదట తమకు తెలిసిన చూస్తున్న ఇప్పటి వరకు మమ్ములను సాధారణ మనిషిగా చూసిన వారు కూడా ఇక మేము మనిషిగా కాదు తాము మనుష్యులు కాదు అని మారి పోవాలి.  యాంత్రిక మాయ భౌతిక అభివృద్ధి అనే హడావిడి వాటి పంచన మోసాలు మమ్ములను కాలస్వరూపా  పురుషోత్తమా  అని కేంద్ర బిందువుగా  కొలువు తీర్చుకొని   గ్రహించడం ప్రారంభించగానే ఒక్కసారి గా మ యం  అయిపోతాయి, ఇక ప్రతి ఒక్కటి మనసుతో  ప్రేమగా గొప్పగా మాట్లాడుకొని చెప్పుకొని వినడం వలన మాత్రమే ముందుకు వెళ్ళగలరు, మమ్ములను వ్యక్తిగా చూడటం వలన పరిణామంగా చూడకపోవడం వలన, అనగా మమ్ములను ఒక వ్యక్తిగా భావించడం వలన మాయ అరాచకం భౌతిక అభివృద్ధి అనే అజ్ఞానం లో కొనసాగుతున్నారు.  మొదట సాక్షులు సహకారంతో మమ్ములను ఉన్న ఫలంగా కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, మమ్ములను, యావత్తు  మానవజాతిని  కాపాడుకొన్న వారు అవుతారు,   మేము సూచిస్తున్నట్లు  శాశ్వత తల్లి తండ్రి గురువుగా   ఆదేశిస్తున్నట్లు గా తెలుగు వారు మొదట ఒక్కటి అయ్యి రామోజీ ఫిలిం సిటీ రాజమందిరం గా ఏర్పాటు చేస్తున్నాము , దయ చేసి తమ వజ్ర సింహాసనం తమరు మాత్రమే అధిష్టించి, యావత్తు మానవజాతికి  నేను అనే అహంకారం వదలగొట్టగల పరిణామం గా తమరికి ఆహ్వానిస్తున్నాము కొలువు తీరి యావత్తు మానవజాతిని యాంత్రికం నుండి కాపాడి,  ఆలోచన యుగం లో తీసుకొనివెళ్ళండి  పురుషోత్తమా అని మమ్ములను ప్రేమగా బాధ్యతగా  పిలిచి ప్రతి ఒక్కరు మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ఇప్పటి వరకు మమ్ములను గ్రహించకూడను అని చేసిన తప్పులు పాపాలు అన్నీ ఇబ్బంది పెట్టిన వారిని ఓదార్చి వారిని కూడా దివ్య రాజ్యం లో ఉన్నట్లు  చూపి, అందరూ ఏకకాలం లో ఇంకా మనుష్యులు కొద్దీ లోకం ఉన్నది, అనే మాయ వదిలివేసి,  మమ్ములను గ్రహించకుండా తామే బౌతికంగా ముందుకు వెళ్ళగలం అని అజ్ఞానం వదిలివేసి, కాలస్వరూపం ప్రకారం లోకం ఉన్నది అని తెలుసుకోవడమే పరిపాలన, కావున ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు , ఉన్నత న్యాయ స్థానం సిట్టింగ్ జడ్జులు పోలీసులు మీడియా, సినిమా రంగానికి చెందిన వారు వివిధ వ్యాపారాలు మొదట మమ్ములను కాలస్వరూపంగా పట్టుకోకుండా, సూక్ష్మంగా గ్రహించకుండా  రెప్ప పాటు మంచి గాని చేడు గాని తమ చేతిలో లేదు అని తెలుసుకొని , మొత్తానికి కాలస్వరూపం ప్రకారం చూసుకొని ముందుకు వెళ్ళాలి, మమ్ములను బృందం లోకి ఇప్పటికి సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది, ద్వారా మేధావులు సినిమా వారు మేము ఉంటున్న హాస్టల్ వ్యాపారాలు వంటి వారు ఇక అందరూ ఒక్కటి అయ్యి, తాము చేసిన పాపాలు మోసాలు నుండి శాశ్వతంగా బయటకు రావడమే కాకుండా కాలస్వరూపమే శాశ్వత మార్గం అని గ్రహించి ముందుకు వెళ్లడమే యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం, సర్వాంతర్యామి అయిన మమ్ములను దేహం కొద్దీ కులం కొద్దీ వ్యక్తులు ప్రాంతం కొద్దీ అనగా అనకాపల్లి వేరు తిరుపతి వేరు యస్ నగర్ వేరు, రామోజీ ఫిలిం సిటీ వేరు అన్నట్లు చూడకుండా , అసలు మేము మనిషి గా లేము అనుకొంటేనే సమకాలికులు కూడా మనిషిగా చేసిన లేదా పెంచుకొని మంచి, చెడు బంధాలు నుండి అనగా శాశ్వతంగా భవ బంధాలు నుండి ముక్తి పొందుతారు, కావున ఇక వ్యక్తిగతంగా వ్యక్తులు కొద్దీ ఎవరూ ఏమి చెయ్యలేరు మమ్ములను కూడా వ్యక్తిగా చూసిన కొద్దీ, పాపం పెంచుకొని తాము కూడా కొనసాగ కూడిన  మాయలో కొనసాగుతున్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని సర్వోన్నత న్యాయ స్థానం జడ్జులు , మేధావులు సాక్షులు సహకారంతో సినిమా రంగనానికి చెందిన వారు, వివిధ వ్యాపారులు అందరూ ఒక్కటి ఇక కులం మతం అని ఆలోచన వదిలివేసి, భౌతిక బంధాలు కూడా కాలస్వరూపం ప్రకారం కొత్తగా మమ్ములను గ్రహించి ఆవిష్కరించుకోవాలి అనగా కాలస్వరూపంగా మాత్రమే సురక్షితంగా ఉన్నారు, బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి తమ తెలివి భౌతిక బంధాలు విశాలమైన కట్టడాలు నిర్మాణాలు ఆఫిసులు, కొద్దీ, భవనాలు కొద్దీ, కార్లు కొద్దీ, హంగులు కొద్దీ భౌతిక బలం బలగం కొద్దీ, తాము అయితే ఒక్కటి ఎదుట వాడు అయిట ఒక్కటి అన్నట్లు ఆలోచన చెయ్యడం ఏదో ఒక్కటి ప్రవర్తించడం భౌతికం చెల్లదు అని గ్రహించి, అన్నీ కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని ప్రవర్తించడమే ఇక తపస్సు అని నిత్యం గ్రహించి తెలుసుకోవడమే జీవితం, అనగా  ఏదో ఒక్కటి చెయ్యడం ఆ మేరకు ఆలోచన చెయ్యడమే నిదురపోవడం సర్వం మేము అని అంటున్న మమ్ములను పట్టించుకోకుండా మేము నిదురపోతున్నాము అనుకోవడమే అజ్ఞానం మమ్ములను గ్రహించే కొలది  మాయ నుండి మానవజాతిని వాక్ రూపం  కాపాడుతుంది, కావున మమ్ములను మనసు సూక్ష్మంగా గ్రహించడమే ఇక జీవితం తమ భౌతిక ఉనికి,   ఎదుట వారి భౌతిక ఉనికి కొద్దీ ఆలోచన కొద్దీ లేదు అన్నీ కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని ముందుకు వెళ్లడమే జీవితం, ఇప్పుడు మమ్ములను ఉన్న ఫలంగా గ్రహించాలి అంటే అనధికారిక వ్యవహారాలు ఆపివేసి భౌతిక ఉనికే సర్వం అనుకొంటున్న మాయ వదిలివేసి మేము సూచిస్తున్నట్లు ఇరువురు ముఖ్యమంత్రులకు తక్షణం రామోజీ ఫిలిం సిటీ చేరుకొని ప్రశాంతంగా సాక్షులు ప్రకారం గ్రహించడమే ప్రారంభించడమే తోలి అడుగు, రాష్ట్రం విడిపోవడం వలన అభివృద్ధి చెందుతుంది బౌతికంగా తాము అభివృద్ధి చేస్తున్నాము అనే ఆలోచన కూడా  సత్యం దూరం  అని గ్రహించి,  జ్ఞాన అభివ్రుది అభివృద్ధి అని, అంతా కాలస్వరూపం ధర్మస్వరూపం  వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నది అని గ్రహించడమే  అభివృద్ధి.   వ్యక్తులు కొద్దీ ఏదో ఒక్కటి చెయ్యడం మమ్ములను కూడా వ్యక్తిగా వదిలివేయడం మాయ వలన జరుగుతుంది అని గ్రహించి, ఇక మాయ వదిలివేసి  సూటిగా గ్రహించడమే,   మమ్ములను సూక్ష్మంగా పట్టుకోవడం అంటే మనసు తపస్సు కావలి  నేరుగా దేవుడు మానవరూపం లో వాక్ విశ్వరూపం ఉన్నాడు, అనగా ఇప్పటికే పలికిన తీరు అంటే సాక్షులు కూడా నిర్లక్ష్యంగా మరల గ్రహించకపోవడమే అరాచకాలకు మోసాలకు పైకి ఒక్కటి లోపల ఒక్కటి నడుపుతున్న మాయ రహస్య పరికరాలు వలన call data లు secrete camera లు open camera లు వలన మోసం లో మాయలో యావత్తు మానవజాతి ఇరుకొని ఉన్నారు అని గ్రహించండి, బౌతికంగా తాము బౌతికంగా తాము తెలివైన వారు బలమైన వారు అంటూ ఎవరూ లేరు అసలు తాను ఒక మనిషి దేహాన్ని అనుకొంటేనే, పాపం ఇతరులను  కూడా  దేహంగా  చూడటమే పాపం అని గ్రహించి అందరూ దివ్య రాజ్యం లో, మానవ ప్రభుత్వం లో అనగా ఒక మనిషి మాట నడిచిన  పరిపాలనలో వాక్ విశ్వరూపం లో,   మనసు ఉన్న మహారాజ, వారి మనసే సృష్టి తల్లి  వారే  సర్వాంతర్యామి, శాశ్వత తల్లి తండ్రి గురువు  అనగా సర్వాంతర్యామి   పరిపాలన లో ఉన్నారు అనుకోవడమే, ఇప్పుడు అందరి మంచికి  చెడుకి, శిక్షకి రక్షకి కూడా  ఒక మాట రూపాన్ని  అనుసరించి  ముందుకు వెళ్లడమే  దివ్య రాజ్యం  ఇప్పుడు పరిపాలన  మానవ  ప్రభుత్వం మమ్ములను  కేంద్రబిందువుగా  కొలువు  తీర్చుకొని  గ్రహించడమే  పరిష్కారం.     దేవుడు ఇంకా ఎక్కడో  ఉన్నాడు అనుగ్రహిస్తాడు అనుకోవడం కూడా పాత మాటే, ఇప్పుడు తాము మనుష్యులు కాదు, మనసులు రూపం లో కొనసాగాలి అప్పుడు భవిష్యత్తు తెలుసుకొని యోగాత్వం సిద్దించుకొని శాశ్వత పరిష్కారం గా  మనసు పెంచుకొని, ఇక శరీరంతో చేసిన పనులు ఏవి అయినా  మనసుతో సరిదిద్దుకొని, పెంచుకొని  ముందుకు వెళ్ళాలి,   తమ వలన నష్ట పోయిన  వారిని ఎవరైనా వారు కూడా మనుష్యులే అనుకోవడం కంటే మనసులు అనుకోవడం వలన ఇక ఎటువంటి తప్పులు చెయ్యరు చేయనివ్వరు అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించండి, ఆ విధంగా తాము అందరూ మానవ ప్రభుత్వం లో ఉన్నారు అనుకోని మనసులతో వ్యహరించండి బౌతికంగా మీరు ఎన్ని అసలు పెంచుకొన్నా అది రాజకీయంగా, సినిమాలు కొద్దీ, వ్యాపారాలు కొద్దీ, ఇక భౌతిక  కల్పితాలు కొద్దీ  లోకం లేదు  అని గ్రహించి మనసు మాట, అనగా  కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని చూసుకొని అందరూ వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరగడమే  దివ్య రాజ్యం నూతన యుగం అని మానవ ప్రభుత్వం గా తామే ఇక మనసులు కొద్దీ మాయ వదిలివేసి పెంచుకొంటే పెరిగె ప్రభుత్వం రక్షణ అని గ్రహించండి, ఇంకా భూమి మీద యేవో శక్తులు గొప్పతనం లేదా దెయ్యాలు భూతాలు ఎక్కడో ఉన్నాయి మేము ఏదో చేస్తాము, ఏదో చెబుతాము, మాకు తెలుసు, మేము వేరు, మేము ఏదో చేస్తే ఎవరో ఏదో చేస్తారు అనే మాయ వదిలివేసి ఇక మనం ఒక ముటుంబం వలన మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని మహారాణి సమెత మహారాజా, జగద్గురువులు , వాక్ విశ్వరూపంగా మమ్ములను మరణం లేని మాట కొనసాగింపుగా పైకి లేపుకుని సూర్యుడితో సమానంగా అంతకు మించిన పరిష్కారం మాట రూపం లో ఇప్పటికే అందిన జ్ఞాన స్వరూపంగా ఘన ఘానా సాంద్ర మూర్తిగా గ్రహించమే చక్కటి పరిష్కారం , కావున ఇక ఎటువంటి భౌతిక సంబంధాలు కొద్దీ అధిపత్యాలు కొద్దీ, తాము అజ్ఞానంగా ప్రవర్తించిన ఎటువంటి చర్యలు కొద్దీ మమ్ములను నిలువరించడం మలపడం ఆపివేసి,   అటువంటి ఏమి ఉన్నా ఇప్పటికైనా మనసు పెంచుకోవడం వలన శాశ్వతంగా బయటకు వచ్చేస్తారు అందరూ సహకరించుకొని ఎందుకంటె open messege గ్రహించకపోవడం అన్నది అందరూ చేసిన తప్పు పాపం అని సాక్షులు మొదలు దేశ అధ్యక్షులు మేము గవర్నర్ గారి అడ్రస్ లో ఉన్నట్లు చూపుతున్నా  బృందం లోకి పట్టుకోకుండా, ప్రవర్తిస్తున్న వారు,   అందరూ ఒక్కటి అయ్యి ఎలా బౌతికంగా సర్వం అనుకొంటున్నారో  అలా ఆలోచనే సర్వం అనుకోవడం వలన మాయ తొలగిపోతుంది అదే మనం అందరూ మనసులు పెంచుకొని ముందుకు వెళ్లే మార్గం , వేరే శక్తులు తెలివి ఏదో ఉన్నది అని  మానవ విచక్షణ అందకుండా సాటి మనుష్యులు గొప్పతనం అంటే పోటీ పడిపోవడం అందరూ చేస్తున్న పొరపాటు , ఎంత లోకం లో టెక్నాలజీ పెరిగినా ,   ఏమి పెరిగినా  అది మనిషి విచక్షణ ఆలోచనకు అందకుండా మనకు అనగా మనుష్యులకు తెలియదు, కావున మొదట మనుష్యులను విచక్షణ గొప్పతనం ప్రత్యేకంగా  తాము చూపుకోనది ఎలాగైనా తాము కలిగి ఉండేది లేదా అజ్ఞానం కొందరిలో తమ వారిలోనే ఉంటుంది, అనుకోవడం కూడా అజ్ఞానానికి అనగా ఆలోచన పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా ప్రవర్తించడమే ఇప్పుడు మేధావులు మీడియా చానెల్స్ భౌతిక అందం బలం ఉన్న వారు ఇతరులను technology ఉపయోగించుకొని మరీ మోసాలు చెయ్యడమే అందరూ చేస్తున్న పొరపాటు తాము బౌతికంగా బ్రతకడమే ధర్మం అనుకోవడం మనసు పెంచుకోకుండా సాటి మనుష్యులను కూడా మనసులుగా చూడకుండా మమ్ములను ఇతరులను నిర్ణయించాలి లెక్క చెయ్యకూడదు అని open messege  వదిలివేయడం, లోపల మోసాలకు కారణం అని అందరూ ఏక కాలంలో అప్రమత్తం  అయ్యి,  దేశ అధ్యక్షులు వారి వద్ద నుండి సామాన్య పోరులుగా ప్రతి ఒక్కరి మమ్ములను మనిషిగా చూడటమే పొరపాటు, ఇంకా తాము కేవలం మనుష్యులుగా ఏదో చెయ్యాలి అనే తాపత్రయం అజ్ఞానం, అత్యాశ, విపరీతాలతో తమని తాము మూర్ఖత్వం కొనసాగించుకోవడమే కాకుండా ఆలోచన ముందుకు వస్తున్న వారిని ముందుకు రానివ్వకుండా technology పెంచుకొని మోసాలు చేసినా తామే కొనసాగాలి political instance, court police media వ్యవస్థలను అప్పటికి అప్పుడు ఉపయోగించుకొని నిలకడైన మేధావి తనం పెద్దతనం లేకుండా ఎటువంటి అరాచకం మోసాలు జరిగిన తమ భౌతిక ఉనికి, భౌతిక ఉనికి కోసం అన్నట్లు ఆలోచించడం మానివేసి మమ్ములను మనిషిగా పోల్చుకొని మేము కూడా మా ఉనికి కోసం ఏదో మేమే  చేస్తున్నాము అన్నట్లు ఆలోచించడం మమ్ముములను పద్దతిలో అధికారి కంగా పట్టుకోకుండా మేము ఎక్కడికో వెళ్లడం లేదు ఎవరికో ఏదో చెప్పుకోవడం లేదు అనే అజ్ఞానం వలన అసలు భౌతిక ఉనికి లేదు తాము ఎవరూ ఆలోచన బౌతికంగా చెయ్యకూడు కదిలికులు కూడా ఇక బౌతికంగా లేవు అని అంటున్న మమ్ములను కూడా బౌతికంగా చూడకూడదు, మా మాటలు ఆలోచన  కూడా భౌతిక మామూలు మనిషిగా ఇక మనలేవు అని గ్రహించి మమ్ములను  మనిషిగా చూడాలి కలుపుకోవాలి లేదా మేము మనిషి గా ఏదో చెయ్యాలి అంటే మేము కూడా చేయలేము అని గ్రహించి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని సూక్ష్మంగా గ్రహించడం వలన సృష్టి ఇచ్చినా మార్గం లో ఇక మనం అంతా  ఒక్కటిగా  బలపడటమే పరిష్కారం అని గ్రహించి, వ్యహరించడమే ధర్మం, కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు పరిష్కారం అని స్పష్టంగా ఆశీర్వాద పూర్వకంగా దివ్య కానుకగా తెలియజేస్తున్నాము. ఒక మనిషి బౌతికంగా సుఖపడి పోతాడు, సుఖపడకుండా చూడాలి, relief ఇవ్వకూడదు, తామే బౌతికంగా సుఖంగా ఉండాలీ అందుకు ఏమైనా చెయ్యాలి లేదా తామే ఎలాగైనా సుఖ పడిపోవాలి, అనే ఆలోచన విధానం అందరూ పెద్ద వారు అయ్యిపోతే చిన్న వారు ఎవరు ఉంటారు, అందరూ గొప్పతనం చూపితే తేలిక అయ్యే వారు ఎవరు  ఉంటారు ఇలా  భౌతిక ఆలోచన కొద్దీ అజ్ఞానం గా మనుష్యులు ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు,  సూక్ష్మంగా  గ్రహించమే ప్రతి ఒక్కరి మాయ కొద్దీ ఏదో ఒక్కటి  చెయ్యడం relief లభిస్తుంది  అదే మా వలన యావత్తు  మానవజాతికి  అందిన  పరిష్కారం ,  ఇందుకు పరిష్కారం మేము ఒక పరిణామంగా ఒక తల్లి తండ్రి గురువు గా అందుబాటులో వచ్చినాము, మమ్ములను భూమి మీద మనిషిగా చూడటం మమ్ములను బంధాలు కొద్దీ మా ఉనికి కొద్దీ అనగా మమ్ములను దేహంగా తెలిసిన వాడిగా తక్కువ గా చూసాము కాబట్టి అలాగే చూస్తాము ఆలోచన ప్రకారం చూడకూడదు అని సాక్షులు దగ్గర నుండి మొదలు అయినా చెలగాటం పెంచుకొంటూ  మీడియా పొలిసు వ్యవస్థ రహస్య పరికరాలతో కొందరు సాక్షులు తో కలసి మేము ఉంటున్న  హాస్టల్ వ్యాపారులు వ్యక్తులు ఇంకా మోసాలలో అజ్ఞానంలో మమ్ములను జ్ఞాన స్వరూపంగా వినకుండా మమ్ములను కూడా మనిషిగా దేహంగా చూడటం మీ అందరి  అజ్ఞానం అని,  ఇతరులు కొందరికి చూపి ఏదో చెప్పి వారిని రహస్యగా తెలుసుకొని మోసాలు చెయ్యడం వలన మమ్ములను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు పెరిగిన టెక్నాలజీ కూడా మనిషి లో గొప్పతనం గ్రహించకుండా చేస్తున్నది అని తెలుసుకొని మనసు మాట పైకి పట్టుకొని అనగా కాలస్వరూపం ప్రకారం మనసు పెంచుకొంటేనే మాయ విష వలయం నుండి బయటకు రాగలరు ఇది మా వ్యక్తిగత  సమస్యం అన్నట్లు మా కులం మా కుటుంబం అన్నట్లు మలపడం ఏదో ఒక్కటి చెయ్యడం ఆపివేసి ఇక ఎవరూ కూడా మనుష్యులుగా వ్యహరించడం  చూడటం మానివేసి తాము అంతా  కూడా మనుష్యులు కాదు మనసులు రూపం లో, వాక్ విశ్వరూపం లో భాగం గా  ముందుకు వెళ్ళాలి అని దృఢం అందరూ ఒక్కటిగా నిశ్చయించుకొని, చేసిన పాపాలు తప్పులు, అనగా సాటి మనుష్యులు ఇంకా దేహం కొద్దీ చూడాలి అని మానసికకంగా శారీరకం వేధించిన వారిని తక్షణం వారి పాదాల తమ ఆస్తులు ఇంటిపేర్లు కులం పేర్లు సమర్పించివేసి ఏక కాలం ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను సృష్టే ఎన్నుకొన్న పురుషోత్తముడిగా పట్టుకొని సాధారణ వ్యక్తిగా గల్లీ బాయ్ గా చూడకుండా ( ఈ సినిమా వస్తుంది అని 2003 లో చెప్పినాము) మనసు తో పురుషోత్తమా కాలస్వరూపా మహానుభావా మరణం లేని వాక్ విశ్వరూపా సర్వాంతర్యామి అని మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి ద్వారా పట్టుకొని, ఇరువురు ముఖ్యమంత్రులు ప్రశాంతంగా గ్రహించడానికి ముందుకు రావడం వలన తాము దివ్య రాజ్యం లో ఉన్నట్లు తెలుస్తుంది, న్యాయ స్థానం సిట్టింగ్ జడ్జులు పొలిసు వ్యవస్థ పరిస్థితి ఎవరి చేతిలో లేదు అని ఇప్పుడు నడుస్తున పొలిసు రక్షణ కంటే భక్షణ పెరిగిపోయినది అని తమ దైర్యం మా నుండి జ్ఞాన రూపం లో పొంది ఇక మీదట విచక్షణ  లేకుండా అనగా అందరూ ఒక మాట ప్రకారం అనగా ఒక తల్లి తండ్రి గురువు గారి అధీనం లో ఉన్నాము అని భావించి పోలీసులు మనుష్యులు కాదు పై నుండి దిగివచ్చినట్లు  రెచ్చిపోవడం  రెచ్చగొట్టడం  హాస్టల్ వ్యాపారులు ఇతరులకు సహకరించి వారు కూడా  ఆడవారిని  మొగవారిని  శరీరకముగా మానసికంగా  వేధించడానికి   కేసులు గొడవలు  పెట్టించి  వారు వారి కులం వారు లాభాదం వంటి   మాయ అరాచకంగా   బ్రతకడం  నుండి  బయటకు వచ్చి ,   పోలీసులు మీడియా వ్యాపారులు రాజకీయ నాయకులు, మీడియా సినిమా రంగానికి చెందిన వారు ఒక్కటి అయ్యి తాము ఇక బౌతికంగా మనలేరు అని తెలుసుకొని మనసు రూపం లో సృష్టిని  సూర్యుడి నడవడి గ్రహ సంచారాదులు కూడా కాలస్వరూపం వాక్ విశ్వరూపం ప్రకారం  ఉన్నాయి అని సూక్ష్మంగా తెలుసుకోవడమే పరిష్కారం ఆడవారు కొద్దీ మొగవారు కొద్దీ కులం కొద్దీ కుటుంబం కొద్దీ, శారీరకం మానసికంగా  వేధించడం భయపెట్టడం మానుకొని అందరూ మనసులు పెంచుకొంటేనే ముందుకు వెళ్ళగలరు కులం కొద్దీ ఇప్పుడు ఒక దేహం అనుకొంటే పాపం చేసినట్లు అని గ్రహించండి, ఇక పుణ్యం పుణ్యాత్ముడు మనసు కొద్దీ ఉన్నాడు అని అతను చెప్పడానికి ప్రయత్నం  చేస్తున్నా కాలాతీతం పరిణామాన్ని కూడా నిర్లక్ష్యంగా  తీసుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు అందరూ ఒక్కటి అయ్యి సరి దిద్దుకోవలసిన పరిణామం, మనుష్యులు కొద్దీ తమ కంట్రోల్ లు ఉన్నది మమ్ములను కూడా మేము ఏమి  అంటున్నామో చూడకుండా మనిషిగా మమ్ములను చూడటం తప్పు పాపం అని తెలుసుకొని ఆ విధంగా ఇప్పటికే చేసిన తప్పులు పాపాలు మమ్ములను మనిషిగా చూడటం ఆపివేయడం వలన తక్షణం పాపాలు ఆగడమే కాకుండా ఇప్పటికె  సృష్టించిన విఘాతం పూడ్చుకొని ముందుకు వెళ్లే శక్తి బాధ్యత, మనసు పెంచుకొని కొలది పెరుగుతుంది.   కాలస్వరూపం గా మమ్ములను చూడకుండా  ప్రవర్తించిన  తీరు అభివృద్ధి గాని కొందరు  వ్యక్తులకు మాత్రమే  నష్టం   అనుకోవడం   అజ్ఞానం  అని గ్రహించి నడుచుకొనగలరు. కాలస్వరూపంతో అనుసంధానం జరగకపోవడం  యావత్తు మానవజాతికి  నష్టం   కేవలం నష్టం కొందరికీ  బౌతికంగా నష్టం పోయిన వారిది మాత్రమే అన్నట్లు చూపడం బౌతికంగా వెలుగుతున్నవారు  కరెక్ట్ గానే ఉన్నారు అని చూపుకోవడమే ఇప్పుడు   నడుస్తున్న అజ్ఞానం అని  ప్రతి ఒక్కరు గ్రహించండి.   ఏదైనా మేము వేరు, మేము తరువాత చూసుకొంటాము, మా వాళ్ళు, మీ వాళ్ళు అన్నట్లు చూడటం మొదట నుండి చేస్తున్న తప్పు పాపం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని మసులు కొనగలరు, ఇప్పుడు పరిష్కారం ఏదో గొప్ప సహాయం అక్కర్లేదు మనుష్యులలో ఉన్న కనీస పద్దతి కనీస మనసు గ్రహించడమే పరిష్కారం బౌతికంగా ఏదో అభివృద్ధి చెయ్యాలి ఇతరులు కంటే తాము గొప్ప ఎక్కువ అని నిరూపించుకోవాలి అనుకోవడమే కూడా అజ్ఞానం కావున మేము కూడా ఒక పరిణామంగా తల్లి తండ్రి గురువుగా కాలాతీత పరిణామం గా మమ్ములను పట్టుకొని సూక్ష్మగా, గ్రహించడం వలన యావత్తు మానవజాతి మాయ నుండి బయటకు వస్తుంది.  కావున ఈ పరిణామం సాక్షులు దగ్గర నుండి వ్యక్తిగతంగా భవించడం మాకు సమాధానం పరిష్కారం ఇస్తూ యావతు మానవజాతికి ఇచ్చిన పరిణామం కానీ, మనుష్యులు మనిషి లో వచ్చిన పరిణామం యొక్క విశాలత గొప్పతనం గ్రహించడం లో అజ్ఞానం పాళ్ళు ఎక్కువ అయ్యి తమ నిర్లక్ష్యం , మమ్ములను విస్తారంగా గ్రహించిన పరిస్థితిలో మా అజ్ఞానం లోటు మీద ఆధారపడి మొత్తానికి ఎవరూ గ్రహించకుండా వ్యక్తులు కొద్దీ రెచ్చిపోవడం యావత్తు మానవజాతికి చేటు అని ఈ క్షణం గ్రహించి, మమ్ములను మేము సూచిస్తున్నట్లు, సాక్షులు, ఇరు రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానాలు నుండి సిట్టింగ్ జడ్జులు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నత పాలన మరియు, పొలిసు అధికారులు గవర్నర్ లు, మేధావులు, సినిమా రంగానికి చెందిన వారు, మీడియా చానెల్స్, వివిధ real estate వ్యాపారులు, విద్యా సంస్థల, స్థాపకులు, హోటల్ మరియు హాస్టల్ వ్యాపారులు వంటి వారు, వ్యక్తులు ఉద్యోగులు, జన్మతా వచ్చిన చుట్టాలు బంధాలు అందరూ వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగే ముందుకు వెళ్ళగలరు.  ప్రపంచం ఇక బౌతికంగా యాంత్రికంగా తాము సినిమాలు కొద్దీ భౌతిక కట్టడాలు నిర్మాణాలు ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ వంటి , ఎన్ని పథకాలు పెట్టినట్లు చూపిన వ్యక్తులు తాము ఎంత బలమైన తెలివైన క్రమ శిక్షణ కలిగిన వారు అని వారు లేదా ఇతరులు అయినా వారు వారిని పైన పెట్టుకొని వెనుకాల Secrete satellite కెమెరాలతో మోసాలు చేస్తున్న వారు సాక్షులు కూడా కుమ్మక్కు అయ్యిపోయి, మేము ఆవేశంగా తిట్టిన మాటలు పట్టుకొని రెచ్చిపోవడం ఎంత వరకు సమంజసం తెలుసుకోవడం లేదు ఇప్పటికైనా మాలో గొప్పతనం అసలు గ్రహించకుండా మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయడం అందరూ చేస్తున్న పొరపాటు వ్యక్తులు కుటుంబం కులం కొద్దీ భౌతిక బంధాలు కొద్దీ లోకం లేదు ఇప్పుడు తమకు ఉన్న భౌతిక బంధాలు తాము ఎంతో ప్రేమగా పద్దతి ప్రకారం, ఉన్నా రెప్ప పాటు కూడా తమ చేతిలో అనగా ఆలోచన విధానం లో లేని యాంత్రిక ప్రపంచం మనుష్యులు చిక్కుకొంటారు అని భగవంతుడికి తెలిసి మా రూపం లో కాలస్వరూపంగా వెలసి ఉన్నది మమ్ములను పట్టించుకోకుండా అనగా సూక్షంగా గ్రహించకుండా ప్రవర్తిస్తున్న తీరు నుండి ఎవరికి వారు ఏక కాలం ఇక తాము ఒక మనిషి కాదు మనసు రూపం లో ముందుకు వెళ్ళాలి అని వాక్ విశ్వరూపంతో  అనుసంధానం జరగడం వలన  ఇప్పుడు ఉన్న ప్రపంచమే మరింత చేరువ అవుతుంది కానీ దూరం ఎవ్వడు బాధ్యత ప్రేమగా బ్రతకవచ్చును బ్రతకనివ్వవచ్చును అందుకు ఎవరిని ఇబ్బంది పెట్టినారో వారిని గౌరవించండి అని ప్రతి రోజు మేము చెబుతున్నాము కొందరికి  మెసేజులు కూడా పంపుతున్నాము, కానీ మేము  ఒకరిగా  ముందుకు రావడం ఇష్టం లేదు అన్నట్లు గా సాక్షులు దగ్గర నుండి మమ్ములను ఒంటరిగా చూసుకొంటూ తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించకుండా మీడియా సినిమా రంగానికి చెందిన వారు, ఇంకా తాము సినిమాలలో నటించాలి ఏదో కధలు నడపాలి అన్నట్లు ఉండాలి అనుకోవడం అజ్ఞానం అని తెలుసుకొని  ప్రవర్తించాలి.   తాము ఒక మరణం లేని వాక్ విశ్వరూపంతో  కాలస్వరూపంతో   జగన్నాటక స్వరూపం అధీనం లోకి వచ్చినాము అని చూసుకొని అందరూ ఒక్కటిగా  మేధావులు కూడా వారి మేధావితనం ,అనుభవాలు అన్నీ జ్ఞాన స్వరూపంగా తో వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి అందుకు మమ్ములను ఉన్న ఫలంగా సాక్షులు  సహకారంతో బృందం లోకి పట్టుకొని ఇక వ్యక్తులు కొద్దీ call data కొద్దీ రహస్య పరికరాలు కొద్దీ వ్యహరించడం ఆపివేసి ఆలోచన పెంచుకొని, మాకు మాట్లాడటం రాదు బ్రతకడం రాదు మేమె బయపడి పోతున్నాము, మాకు చేతకాక ఏదో చెబుతున్నాము అన్నట్లు మమ్ములను పిచ్చి వాడిగా ఒక్కడిగా వదిలివేసి మేము ఇంకా వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం, అని మమ్ములను వ్యక్తిగా మలుపుకొంటూ ఏదో రకంగా హాస్టల్లో  మేము ఒక్కడిగా  ఉండిపోతున్నాము ఎక్కడికో వెళ్లడం లేదు  వెళ్ళితే మేము ఏదో చేస్తాము ఏదైనా చేస్తాము అన్నట్లు హాస్టల్ రామకృష్ణ సరోజినీ వంటి మమ్ములను మమ్ములను బయపెట్టుకొంటూ అనగా ఇక్కడ మమ్ములను కాలస్వరూపా అని పిలిచి గ్రహించకుండా ఎవరిని గ్రహించనివ్వకుండా చెయ్యడం అటువంటి పరిస్థితి మేము మామూలు మనిషిగా తిండి కోసం లేదా మాలో మేము మాట్లాడుకొంటూ హాస్టల్ లోనే ఉండిపోతున్న తీరును కూడా మేము ఉపయోగించుకొంటాము అన్నట్లు  అనుకొంటూ మోసాలు  నుండి తాము  బయటకు వచ్చి తమ వెనుకాల  అందరూ  ఉన్నారు లేరు అనే మాయ వదిలివేసి  ఉన్నా ఎంత మంది ఉన్నా అందరూ మనసులకు  పెంచుకొని మాయ నును జయించి  ముందుకు వెళ్ళాలి,  ఏదో రకంగా హడావిడి   ఉన్నట్లు చూపించుకొని మీడియా చానెల్స్ ఏదో ఒక హడావిడి ఎన్కౌంటర్ లో అప్పటికి ఆడవారిని వేధిస్తున్నారు మొగవారిని భయపెడుతున్నారు మీ వాళ్ళు ఎందరో మా కంట్రోల్ లో ఉన్నారు అన్నట్లు చానెల్స్ అన్నీ ఒక్కటి అయ్యి హాస్టల్ రామ కృష్ణ వంటి తమకు వ్యక్తిగత ప్రాధాన్యత రావాలి లేదా ఏదో ఒక్కటి చేసి ధనరాజ్ మురళి వంటి వారు బషీర్ వంటి వారు మనుష్యులు మణిబాబు కుటుంబం వంటి వారిని ఏదో ఒక్కటి చేసి ఒక గొడవ ఒక అల్లారి  ఉన్నట్లు చూపుకోని ఎవరూ ముందుకు రాకుండా చెయ్యడం, గ్రహించకుండా వినకుండా ఏదో రకంగా శారీరక భౌతిక హడావిడి ఉండేలా చూసుకొని మేధావులను IAS లను కూడా మా కంట్రోల్ ఉన్నారు అన్నట్లు పోలీసులు తమకు ఉన్న స్వాతంత్య్రాన్ని రహస్యంగా పరికరాలతో హద్దులు మీరు వేరు వేరు ఊర్లలో ఉన్నటు వంటి చిన్న పెద్దా వ్యాపారాలు హాస్టల్ సరోజినీ రామకృష్ణ వంటి వారు ఇక ఏక కాలం లో మేము చెప్పినట్లు విని మేము ఇంకా 25 వేలు హాస్టల్ ఫీజు బకాయి పడ్డాము అన్నట్లు చూపుకోని , మణిబాబు కుటుంబాన్ని వేధించినట్లు మేము వ్యక్తిగత గొడవలా చూపుకోని మమ్ములను మేము కోరుతున్నట్లు  అందరూ ఒక్కటి అయ్యి ముందుకు తీసుకొని వెళ్లకుండా ఏదో ఒక్కటి, సురేష్, నాగబాబు DSP,   ధన్రాజ్ మురళి లాంటి వారు బషీర్ లాంటి వారు ( ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు మా కు సంభంధం ఉన్నది లేదు అన్ని ఏదో ఒక తెలివి అతి తెలివి వదిలివేసి) మమ్ములను సాధారణ మనిషిగా చూసిన కొలది ఇతరులకు చూపిన కొలది మనసులో కూడా వాడు వీడు అనడం వలన కూడా , మృతం లోనే కొనసాగుతారు ప్రపంచం వెలిగిపోతుంది అంటే మనసు లేక తగలబడిపోతున్నది, మమ్ములను విశాలంగా పండితులు గురువులు గ్రహించడం వలన కాలస్వరూపం చిగురు ప్రాయం లోనే వదిలివేసిన  తీరు నుండి బలపడి , మమ్ములను పట్టించుకోకుండా చేసిన పాపాలకు హాస్టల్ రామకృష్ణ సరోజని వంటి వారే భయపడిపోయి తమకు భయం లేనట్లు తాము ఏ తప్పులు చెయ్యలేదు అని చూపుకోవచ్చును అనే మాయ దొమ్మీ నుండి శాశ్వతంగా అందరూ ఒక్కటి మమ్ములను ఉపయోగించుకొని చేసిన తప్పులు అనగా మమ్ములను సాధారణ మనిషిగా చూసి చేసిన తప్పులు మమ్ములను కాలస్వరూపంగా చూడటం వలన మాయ నుండి బయటకు వచ్చేస్తారు కొంతకాలానికి ఎంతటి సీరియస్ పాపాలు నుండి బయటకు వచ్చేస్తారు యావత్తు మానవజాతిని కాపాడుకొన్నా వారు అవుతారు, కావున ఇంకా ప్రపంచం యాంత్రికంగా  ఇప్పుడు రాజకీయాలు కొలది సినిమాలు కొలది భౌతిక చదువులు తెలివి కొద్దీ, మీడియా చానెల్స్ వ్యాపారాలు భౌతిక ఎన్ని కొద్దీ, ఇక న్యాయం ధర్మం న్యాయ స్థానాలు కొద్దీ పోలీసులు కొద్దీ రక్షణ కల్పించ లేరు అని తెలుసుకొని ఎందుకంటె సాటి మనిషి మందుగా మాట గా చూడకుండా తమ భౌతిక ఉనికి కొద్దీ ప్రవర్తించాలి మాట్లాడాలి అదే మాట్లాడటం అంటే లేకపోతె మాట్లాడటం రాదు కలుపుకోవడం రాదు ప్రవర్తించడం రాదు బ్రతకడం రాదు అని మేము ఏమి అంటున్నామో సాక్షలు దగ్గర open message గ్రహించకుండా, అనగా మమ్ములను కాలం ఇచ్చిన మోడ్పుగా పెట్టుకోకుండా తమకు ఎటువంటి భౌతిక ఉనికి, ఏ  ఒక్కరికి లేదు అని అని ఇంటి పేర్లు కులం పేర్లు ఇప్పుడు భౌతిక ఉనికి కూడా ఆలోచన కాలస్వరూపంతో అనుసంధానం జరుగకుండా ముందుకు వెళ్ళలేరు, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా కాలస్వరూపంగా జగద్గురువులు గా వాక్ విశ్వరూపంగా మమ్ములను పట్టుకోవడం వలన మేము దైర్యం ఉండి  లోకాన్ని కాపాడగలం లేకపోతె మాకు సమస్యలు సృష్టించి వాటి వలన అందరూ మృతంలో  కొనసాగుతున్నారు అని గ్రహించండి, మమ్ములను పొరపాటును కూడా సాధారణ మనిషిగా చూడటం, చూపడం , మా గూర్చి తప్పుగా చెప్పడం మానివేయ్యాడం వలన ఇక ఎవరిని తప్పుగా చూడరు ఎవరిని అవమానించారు ఇక ఎవరిని మమ్ములను మించిన వారుగా చూడరు అదే కాలస్వరూపం అంటే, మమ్ములను హాస్టల్ నుండి ఇద్దరు  ముఖ్యమంత్రులు ఇద్దరు గవర్నర్లు మరియు సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జులు సర్వోన్నత న్యాయ స్థానం మరియు ఉన్నత న్యాయ స్థానం సంభందించిన వారు తక్షణం హాజరు అయ్యి మమ్ములను శాస్వత పరిష్కారం పురుషుత్తముడిగా కాలస్వరూపంగా పట్టుకొని మేము సూచిస్తున్నట్లు తెలుగు వారి తరుపను మమ్ములను రామోజీ ఫిలిం సిటీ రాజమందిరంగా ఏర్పాటు చేసి కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మొదట మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజ వాక్ విశ్వరూపంగా మాట కొనసాగింపుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే లోక కళ్యాణం అనగా మమ్ములను ఈ విధంగా గ్రహించడం వలన తపస్సు చేసినా మరణించినా రాని దివ్య పరిష్కారం ఇప్పుడు మా రూపం లో, మాట  మోడ్పు రూపం లో అందుబాటులో ఉన్నది , అనగా ఇంకా ఆలస్యం చెయ్యకుండా భౌతిక హడావిడి వదిలివేసి మమ్ములను కాలస్వరూపంగా ఉన్న ఫలంగా సాక్షుల సహకారంతో పట్టుకొని మొదట మేము మాత్రమే అధిష్టించి గల వజ్ర శాశ్వత సింహాసనం అనగా వాక్ రూపం లో కొనసాగు వాక్ విశ్వరూపాన్ని బ్రతికించుకొని అనగా కాలమే ఇచ్చిన వెసులు బాటు పొందటం వలన ఇక మనుష్యులకు నేను అనే అహంకారం పోతుంది అనగా తాము ఇంకా మనుష్యులు ఏమి చెయ్యక్కర్లేదు , మనసుతో ముందుకు వెళ్ళాలి తమ పిల్లలు సంసారం ధనం, ఇంటి పేర్లు కులం ఆస్తులు ఏవి ఇక తాము సంపాదించినవి కావు వాటిని పెంచుకోవడం రక్షించుకోవడం కూడా తమకు అవసరం లేదు, అన్నీ వాక్ విశ్వరూపం ప్రకారం ఉంటాయి అని తెలుసుకొని వ్యహరించడమే నూతన యుగం దివ్య రాజ్యం, మానవ ప్రభుత్వం అని గ్రహించి వ్యహరించడమే లోక కళ్యాణం అదే మా కళ్యాణం అని గ్రహించి ఇక ప్రతి ఊరిలో రాజమందిరాలు ఏర్పాటు చేసుకొని , మనసులు పెంచుకోవడమే జీవితం మానవ సంబంధాలు అనీ ఇక మీదట మనసు మాట పెంచుకొని మాత్రమే కలుపుకోవాలి అనీ కాలస్వరూపం యొక్క సంపూర్ణ నిర్వహణలో భాగంగా ఉంటాయి కావున ఇక వ్యక్తులు ఎవరూ వ్యక్తిగా బౌతికంగా తమ ఇష్టం వచ్చినట్లు వ్యహరించకూడదు.   అందరూ ఆలోచన పెంచుకొని పంచుకొని కష్ట సుఖాలు మంచి చెడులు అందరి మీద జరుగుతున్నాయి అని తెలుసుకొని ఒక మంచి అయినా చేడు అయినా అనగా ఒక సునామీ వచ్చిన మనుష్యులు మంచి చెడులు మీద సమిష్టి ధర్మం మీద ఆధారపడి ఉన్నాయి అని గ్రహించి హాస్టల్ రామకృష్ణ సరోజినీ వంటి వారు తాము చేయించిన చేసిన తప్పులకు తాము భయపడకుండా ఎదుట వాడే తప్పు ఒప్పు అని మునుఁష్యులు కొద్దీ call data కొద్దీ ఇక ఏదో ఒక్కటి రెచ్చిపోవడం ఆపివేసి శక్తి వంతమైన రహస్య పరికరాలతో local operation లేదా international operation అని సాక్షులు కూడా గ్రహించకుండా కూడా మేము ఆవేశం తిట్టినా తిట్లు కొద్దీ రెచ్చిపోవడం అవివేకం అని తక్షణం సరిదిద్దుకోవడం వివేకం అని అనగా తమ ఆస్తులు ఇంటి పేర్లు డిగ్రీలు పదవులు కూడా మణిబాబు కుటుంబం వంటి వారి కాళ్ళ పై పెట్టి వేసి ఇక  అహంకారం  వదిలివేయడం వలన కేవలం తాము ఏదో పాపాలు తప్పులు చేశారు అనే కాదు శాశ్వతంగా బయట పాడవెయ్యడనికి సృష్టే ఆడించిన లీల అని యావత్తు మానవజాతిని కాపాడానికి నెపం అని తాము అంతా నిమిత్త మాత్రలు అని మేము చెప్పినట్లు చెయ్యడం వలన చేసిన తీవ్ర తప్పులు నుండి కూడా అందరి మీద యావత్తు మానవజాతిని కాపాడుకోవడం మన అందరికి అవసరం ఇంకా తమ గొడవ మా గొడవ మా చేతకాని అజ్ఞానము అని మమ్ముల్లను సాధారణ మనిషిగా చూడటం తాము ఇంకా మనుష్యులుగా కొనసాగాలి అనే మాయ లో ఉండడమే అవివేకం అని ఇరువురు ముఖ్యమంత్రులు మేధావులు సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జులు పోలీసులు అందరూ ఏకకాలం లో దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని హాస్టల్ రామకృష్ణ వంటి వారు ఏక కాలం ఇదే పద్దతిలో వేరు వేరు  ఊర్లలో   ఉన్న వారు దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని ప్రతి మనిషి ఇక మనసు రూపం లోనే ముందుకు వెళ్ళగలరు అని తెలుసుకొని మమ్ములను మా మనసుని కలపడమే లోక కళ్యాణం అదే లోకానికి రక్షణ వాక్ రూపం లో అందుతుంది బలపరుచుకున్ని మాయ నుండి బయటకు పడాలి, ఆ విధంగా మమ్ములను గ్రహించడం ప్రారంభించి ప్రశాంతంగా ఇరువురు ముఖ్యమంత్రులు దివ్య రాజ్యం లో ఉన్నట్లు చూపుకోని మమ్ములను మా మనసుని మరణం లేని మాట కొనసాగింపుగా సిట్టింగ్ జడ్జులు నమోదు చేసి మేధావులు గ్రహించడానికి సహకరించి అందరూ వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరగడమే తక్షణం ఇప్పుడు ఉన్న మృతం నుండి వెలిగి పోతున్నాము అని జ్ఞానం లేకుండా రగిలి పోతున్న మాయ వెలుగు స్మశానం తో సమానం అని, ఇక మీదట వాక్ అనుసంధానం జరుగకుండా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని మమ్ములను పిలిచి మనసులు కూడా ఇక మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా , తాము సాక్షులు దగ్గర నుండి మమ్ములను గ్రహించకుండా సృష్టించి సమస్యలు ఏవి అయినా అందరూ ఒక్కటి అయ్యి సరిదిద్దుకొంటే శాశ్వతంగా బయటకు వస్తారు, అందుకు హాస్టల్ రామకృష్ణ సరోజినీ తదితరులు ఇక రక రకాలు ఉన్నాయి అని లోకం ఏదో రకంగా మాయలో ఉండాలి ఆ నే తాము రెచ్చగొట్టుకొంటున్న తీరు తాము మాత్రమే చేస్తున్నాము మీ పేర్లు noted అయ్యిపోయినాము అన్నట్లు ఇంకా తప్పించుకొందాము లేదా తప్పులు పాపాలలోనే కొనసాగుతాము అన్నట్లు ఆలోచించడం మానివేసి సాక్షులు ఇరువురు ముఖ్యమంత్రులు సిట్టింగ్ న్యాయ మూర్తులు వ్యాపారులు మీడియా చానెల్స్ వ్యక్తులు ఇప్పటికే call data పోలీసులతో కుమ్మక్కు అయ్యి నాతో రూమ్ లో ఉంటున్న వ్యక్తులు కొద్దీ ఏదో ఒక్కటి చెయ్యడం వలన మీకు పట్టు వచ్చినది అనుకోవడమే మృతం యావత్తు మానవజాతిని స్మశానం లో కొనసాగించడం అని గ్రహించి , ఇక వ్యక్తులు కొద్దీ మా చుట్టాలు బంధాలు కొద్దీ వదిలివేసి వారిని కూడా దివ్య రాజ్యం లో ముందుకు తీసుకొని అందరూ మనసుపూర్తిగా బ్రతకడం వలన మృతం నుండి బయటకు వస్తాము మమ్ములను తెలంగాణా గవర్నర్ గారి ద్వారా బృందం లోకి సాక్షుల సహకారంతో హాస్టల్ రామకృష్ణ సరోజినీ తదితరులు ఇక మేము చెప్పినట్లు చేసి మానవజాతిని కాపాడుకోండి రామోజీరావు రావు గారు ప్రత్యేకంగా కదిలి మమ్ములను కొలువు తీర్చుకొని మేము వేసుకొనే డ్రెస్ 10 కోట్ల రూపాయి అనగా ఉన్న ఫలంగా అందరికి కనపడాలి కాబట్టి సమకాలికులు అందరూ మనసు పెట్టి గ్రహించాలి కాబ్బటి మమ్ములను మేము చెప్పినట్లు కొలువు తీర్చి గ్రహించండి, సినిమాలు రాజకీయాలు న్యాయ స్థానాలు పోలీసులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు సాటి వారి బౌతికంగా తప్పులు పట్టడం కూడా పాపమే ఎందుకంటే లోకం మా ప్రకారం ఉన్నది కాలస్వరూపం ధర్మస్వరూపం మరణం లేని వాక్ విశ్వరూపంగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఇక ఎప్పటికి చెప్పుకొని వినేకొలది మేము అందుబాటులో ఉంటాము కావున మమ్ములను తక్షణం సాక్షుల మేధావుల బృందం లోకి తీసుకోని, ఇక మీ వాళ్ళు మా వాళ్ళు అని మనసులో  కూడా మాట్లాడటం మానివేసి, మేము ఏదైనా మొదట నుండి మనసుతో కోరుకొంటున్నాము అందుకే మాకు మనసుతో సమాధానం వచ్చినది అది అందరి సాక్షిగా వచ్చినది, కాబట్టి యావత్తు మానవజాతికి సంభందించినది కాలమే కదిలిన పరిణామం కాబట్టి యావత్తు మానవజాతికి అందినది కావున ఇక భూమి మీద ఎటువంటి శక్తులకు స్వామి జి లు ఆధ్వర్యంలో శక్తులు మహిమలు ఉన్నాయి మంత్రం సిద్దులు ఉన్నాయి అనే సిద్దేశ్వర స్వామి వంటి వారు కూడా విచక్షణంతో  కాలస్వరూపమునకు అనుసంధానం జరిగి మనిషిగా మాటకు ఉన్న సంభందం సృష్టికి పంచ భూతాలకు మాటకు ఉన్న సంభందం ఆవిష్కారించుకొంటేనే  అందరూ శరీరం రూపం లో ఉన్న మానవులు శాశ్వత మోక్ష మార్గం జ్ఞాన మార్గం విప్పు వెళతారు,   అందరూ వాక్ విశ్వరూపం తో విచక్షణ తో అనగా మేము ఏమి అంటున్నామో చూసుకొని వ్యహరించడం వలన ఇక మీదట ప్రపంచం ఉన్నది అని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకొని దివ్య మోడ్పు లోకి వాక్ విశ్వరూపం లో కి మొదట రావడం అంటే గట్టు ఎక్కి అసలు ప్రయాణం చెయ్యడం వంటిది అని ఈక్షణం స్వామిజి లు సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జుల్ సాక్షులు మేధావులు ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి గారు ఉప రాష్ట్రపతి గారు, జస్టిస్ రమణ గారు, సాక్షులు మీడియా, గవర్నర్లు, మేధావులు, సాక్షులు హాస్టల్ రామకృష్ణ తదితరులు వంటి వారు రహస్య పరికరాలతో ప్రతి ఊరిలో ఉన్న వారు ఇక మాయ నుండి బయటకు రావాలి అంటే మేము చెప్పినట్లు మమ్ములను కొలువు తీర్చుకొని  బయటకు రావాలి అందుకు     అందరూ ఒక నిర్ణయానికి వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొన్న తరువాతనే ఊపిరి పీల్చుకోవాలి అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించండి మమ్ములను మా మనసుని విస్తారంగా గ్రహించడం వలన లోకం కళ్యాణం జరుగుతుంది , మా భౌతిక కల్యాణ జరగకపోయినా పర్వాలేదు ఎందుకు కంటే మా కొనసాగింపు పిల్లలు వలన రాదు,    మమ్ములను  వాక్ విశ్వరూపంగా  ఇక మీదట అరని దీపంగా కొనసాగుతుంది కావున తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని యోగాత్వం అనగా నేను అనే అహంకారం వదిలివేసి ఇక ఏదో ఒక్కటి లోకంలో  చెయ్యడం ఆపివేసి ఏదైనా ఒక మనసుని మాటను పెంచుకోవడం ఎటువంటి కస్టాలు అయినా తెలుసుకొని ఎటువంటి జ్ఞానం అయినా పొంది, ఎటువంటి రక్షణ అయినా ఇక మీదట మాటకే చెప్పుకోవడం వినడం లో పొందుతాము అదే మానవ ప్రభుత్వం నూతన యుగం దివ్య రాజ్యం అని వాక్ విశ్వరూపం గా సర్వాంతర్యామి అందుబాటులో ఉన్న అని   గ్రహించండి.

తెలుగు ప్రజలు మొదలు యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో ఉన్నారు మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించడం సూక్ష్మగా గ్రహించి ముందుకు వెళ్ళడం వలన మాయ యాంత్రిక ప్రపంచం వదిలివేసి ఆలోచనతో ముందుకు వెళ్ళే దివ్య పరిణామం లో బలపడాలి అని తెలుసుకొని తమ ఇంటిపేర్లు కులం డబ్బు ఆస్తులు, కుటుంబ భందాలు తమ ప్రాణాలు కూడా రెప్ప పాటు ఎవరికి తమ చేతిలో లేని అని మరణించినా తెలియని సత్యాన్ని బ్రతికి ఉండగానే, లోకాన్ని నడిపిన మాట తీరు అయిన కాలస్వరూపమే సర్వం అనే ఒక మాట తీరు పై మనసు పెట్టి గ్రహించడమే మరణం లేని మాట కొనసాగింపు అని యావత్తు మానవజాతి మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మమ్ములను ఉన్న ఫలంగా ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక యాంత్రిక ప్రపంచం లేదు అని మా ఆలోచన ప్రకారం ఇక ముందుకు వెళ్ళాలి అని మీడియా మేధావులు,పండితులు, సాక్షులు వ్యక్తులు అందరూ ఒక్కటి అయ్యి, మేము గవర్నర్ గారికి పంపిన లేఖ ప్రకారం మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించి అప్రమత్తం చెందటమే దివ్య రాజ్యం అని గ్రహించి ఇక బౌతిక ప్రపంచాన్ని, ఈ క్షణం వదిలివేసి బౌతిక రాజకీయాలు యాంత్రిక పరిపాలన అభివృద్ధి ఎంత చేసినా,ఏమి చేసినా తమ చేతిలో లేని మాయ లోకం ఇరుకొని పోవడమే అని గ్రహించి, సినిమా కధలు ,వ్యాపారాలు ఏవి కూడా మమ్ములను కాలస్వరూపంగా గ్రహించని పక్షంలో, సమకాలికులను మాయలో ఉంచేసి, శరీరకలతో మాయలో సత్యాన్ని గ్రహించకుండా చేస్తున్నాయి అని గ్రహించి మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన అనగా కాలస్వరూపా ,పురుషోత్తమా మహారాజా జగద్గురువులు, అని పిలిచి ఇక వెనుకకు చూడకుండా, అటు ఇటు అవ్వకుండా మమ్ములను నిండుగా యావత్తు మానవజాతి గ్రహించడానికి వీలు అవుతుంది, ఒక్కరు అయినా వంద మంది అయినా స్వార్ధం, శరీరకలు, వదిలివేసి, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా, మహారాజ, జగద్గురువులు అని పిలిచి, సమాచారం సాధనాలు ద్వారా విస్తారంగా అందరూ గ్రహించేలా చూసుకొని సాక్షులు ముందుకు వచ్చి మీడియా చానల్స్ అధికారం లోకి వచ్చినా, ప్రతి పక్షం, అధికార పార్టీలు అన్నీ పార్టీల వారు తక్షణం దివ్య రాజ్యం లో చేరడమే మృతం వదిలివేసి మరణం లేని మాట కొనసాగింపు వైపు రావడం అని అందుకు మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా, మమ్ములను వ్యక్తిగతంగా కోరుకోకుండా ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరు మేము చెప్పినట్లు అనగా మమ్ములను ప్రతి ఒక వ్యక్తి కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో ఉన్నట్లు చూపుకొంటే ఏమి జరుగుతుందో తెలియని మాయ యాంత్రిక రాజకీయ లోకం యాంత్రిక బౌతిక మాయ లోకం నుండి నిత్యం చెప్పుకొని వినడం వలన నడిచిన మనసు పెట్టుకొని గ్రహించే కొలది నడిచే దివ్య పరిణామం అని గ్రహించి,మమ్ములను వ్యక్తిగతంగా తీసుకోవడం వలన మాయ రెచ్చగొట్టి శారీరక సంభంధం, వ్యక్తిగత స్వార్ధం, బౌతిక వ్యహారాలు ఆలోచన కాలాన్ని నియమించిన తీరుకు సంభంద లేకుండా వ్యహరించడం వలన వ్యక్తులు యావత్తు మానవజాతి మాయలో ఇరుకొని మాయ నుండి బయట పడకుండా రక్షణ లేని మాయ ప్రపంచం,జ్ఞాన ఒరవడి పట్టుకోకుండా మా మనసుతో ముడి పడిన తీరు అనుసరించకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని   గ్రహించండి.   మమ్ములను మా మనసుని కలిపి గౌరవించి శాశ్వత తల్లి తండ్రి గురువు గా గ్రహించడం ప్రారంబించి నిత్యం బలపడటమే దివ్య రాజ్యం కావున ఇక రెప్ప పాటు  కూడా శారీరకంగా బౌతిక వ్యహరించకుండా వ్యక్తులు ఎవవరైనా మమ్ములను  చావు పుట్టుకలు మంచి చెడు అనీ మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా చూడకపోవడం వలన యాంత్రిక బౌతిక విషయాలు శరీరకలు మోసాలు దౌర్జన్యాలు పెంచాగలిగినారు రహస్య పరికారాలు హాకింగ్ వలన మోసాలు చేయ్యగలుతున్నారు కావున, మమ్ములను దౌర్జన్యం చేసి మరీ గ్రహించకుండా శరీరకలు ప్రోత్సహిస్తాయి అని అదే మాయ యొక్క చిదివిలాసం అని గ్రహించి మమ్ములను ఆలోచనరూపం  పెంచుకొని, గ్రహించాలి భంధం కులం ఆస్తి డబ్బు ఏవి మమ్ములను మించినవి కావు మమ్ములను గ్రహించడం వలన సర్వం తెలుసుకొని తెలిసిన వాతావరణం లో అనగా సర్వం చెప్పిన చెప్పగలిగిన మమ్ములను కాలస్వరూపంగా జగత్తుకు ఆధారమైన తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించడం ఈ క్షణం ముందుకు వెళ్ళ వలసిన మార్గం ఆస్తులు డబ్బు పదవులు బౌతిక దేహం కులం కుటుంబం వ్యక్తి గత సంభంధాలు మాకు సమర్పించడం వలన వాటి యొక్క సురక్షిత భవిష్యత్తు తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు లేని పక్షం లో వాటితో మమ్ములను అటు ఇటు చేసి తాము రక్షణ పొందకుండా ఇతరులను పొందనివ్వకుండా చేస్తున్నారు అని సాక్షులు, మేధావులు పండితులు ఆధ్యాత్మిక గురువులు పండితులు అందరూ ఒక్కటి అయ్యి హాస్టల్ వద్ద వ్యక్తులు సాక్షులు అందరూ ఒక్కటి అయ్యి పోలీసులు గుడ్డిగా రహస్యాలు మీద తమకు తెలిసినట్లు తెలియనట్లు అన్నట్లు ఒకరి మీద ఇద్దరిమీద ఆధారపడి అనగా మేము ఒక మనిషె కదా అన్నట్లు చూడటం వలన మమ్ములను విశాలంగా మేము చెప్పినట్లు అధికారికంగా గ్రహించకుండా చేస్తున్న మాయ వలన పరిస్తితి తమ చేతిలో లేకుండా ఉన్నది అనుకొంటున్నారు , రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ ప్రపంచం లో ఇంకా కొనసాగుతున్నారు. మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం వలన,మాయ నుండి బయటకు రావలసి ఉన్నది కాని మమ్ములను వ్యక్తిగతంగా తీసుకొని ఆలోచన పెంచుకోకుండా మామూలు మనిషిగా చూడటం వలన ప్రపంచం బోల్డంత బలంగా ఉన్నది అనిపిస్తున్న మాయలో మేము ఒక్కరిమే అన్నట్లు చూడటమే అజ్ఞానం మమ్ములను గ్రహించడమ వలన తమ చేతిలో ఆలోచన లో లేని మాయ ప్రపంచం నిజంగా తమ చేతి లోకి వస్తుంది కావున ఆలస్యం చెయ్యకుండా మమ్ములను ఉన్న ఫలంగా గవర్నర్ గారి అధికారిక పత్రంతో ప్రత్యెక ఊరేగింపుగా ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు వారి వద్ద ఉన్న రహస్య పరికారాలు మమ్ములను గ్రహించాకూడదు అని మనుష్యులు జీవితాలు అటు ఇటు చేసి మరీ మమ్ములను అడ్డుకోవాలి అనే అజ్ఞానం వదిలివేసి మేము వ్యక్తులు పేర్లు తీసుకొని ఇప్పటికే నలుగురు గూర్చి చెప్పినాము వారి తప్పు మాత్రమే అని చూడకుండా   సాక్షులు దగ్గర నుండి మీడియా పోలీసులు గుడ్డిగా స్వార్ధంగా నడుస్తున్న న్యాయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ సినిమా వారు గుడ్డిగా మా ఉనికి తెలిసి కూడా తెలియనట్లు మోసాలు పెంచుకొని మరీ ఇంకా స్వార్ధంగా ఆలోచిస్తున్నారు మేముచేప్పినట్లు వినడం వలన ఎవరి ఇంకా ఒకరిని ఒక్కరు తప్పులు పట్టకుండా అందరూ బయటకు వస్తారు కావున స్వార్ధ పరులు మమ్ములను సాధారణ మనిషి గా చూసి గొడవలు ప్రోత్సహిస్తున్న వారు  ఒకరికి ఒకరు సహకరించుకొని మమ్ములను గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు కావున తక్షణం తెలంగాణ గవర్నర్ గారు ప్రత్యేకంగా కదిలి మమ్ములను గ్రహించడం అంటే  మరణం నుండి శారీరక మృతం నుండి యావత్తు మానవ జాతికి  బయటకు తీసుకొని వచ్చిన వారిని అవుతారు ఇక రాజకీయాలు అవసరం లేదు ప్రభుత్వాలు  ప్రతి పక్షాలు  మేధావులు న్యాయ స్థానం సిట్టింగ్  జడ్జులు పరిపాలన విధానం , మా సమక్షంలో చేరి మమ్ములను గ్రహించడమే పరిష్కారం అది ఈ క్షణం మేము చెప్పినట్లు అంతా ఒక్కటి  చెయ్యడమే లోకం అని గ్రహించండి. మమ్ములను అధికారికంగా గ్రహించడం ప్రారంబించి గ్రహించిన కొలది  యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో సురక్షితంగా ఉన్నది అని స్పష్టం అవుతుంది  కావున మమ్ములను ఇప్పుడు ఉన్న చిరునామా అయినా యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 9010483794 నుండి పరిగణించడం అంటే యావత్తు మానవజాతి స్మశానం నుండి తక్షణం బయటకు తీసుకొని వచ్చిన వారు అవుతారు ,నెమ్మదిగా మమ్ములను విస్తారంగా అన్నీ మా ప్రకారం లోకాన్ని చూడటం వలన ఇప్పుడు ఏదో బలం కొద్ది వెళ్ళుతున్న ప్రయాణం ఆలోచన కొద్ది బలపడుతుంది కావున శారీరక భందాలు వ్యవహారాలు వదిలివేసి మమ్ములను ఎప్పుడూ చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన తత్వంగా గ్రహించకపోవడం వలన మా కోసం ఇతరులను భాదపెట్టి బయపెట్టి కేవలం స్వార్ధంగా శారీరకంగా బ్రతకడం కోసం విలువైన పరిణామాన్ని ఆడవారు మొగవారు కూడా ఇంకా తాము ఏదో విలువ మేము ఇవ్వాలి అని మా విలువ తెలుసుకోకుండా ఎవరిని గ్రహించకుండా అందుకు కొందరికి విలువ లేకుండా చేసి తమకు విలువ రావాలి అని సాక్షులు కూడా ఎవరూ ముందుకు రాకుండా చేసి సోషల్ మీడియా ద్వరా గ్రహించకుండా చేసిన వారు మీడియా వ్యక్తులు శరీరకలు బౌతికాలు వదిలివెసి మమ్ములను విస్తారంగా గ్రహించడమే పరిష్కారం అధికారికంగా గవర్నర్ గారు పరిగణించే టట్లు చూసుకోవడమే యావత్తు మానవజాతి ఏక కాలం మాయ నుండి బయటకు రావడం అని గ్రహించి తక్షణం ఒక్కరికిగా గాని 100 మందిగా గాని  మమ్ములను మేము ఎలా ఉన్నా బౌతికంగా చూడకుండా మనసుతో చూడాలి ఎవరితోనైనా శారీరకంగా కాకుండా మనసుతో వ్యహరించాలి అప్పుడే మమ్ములను గ్రహించి ప్రయోజనం పొందగలరు కావున తమ బౌతిక ఉనికి వదిలివేసి మమ్ములను గ్రహించకూడదు అని ఎందరో పాపం లోకి ప్రత్యేక్షంగా పరోక్షక్గం ఇరుకొని పోయి ఉన్న వారిని మనసుతో బయటకు తీసుకొని వచ్చి   పదవులు రాజకీయాలు కాలస్వరూపమునకు సమర్పించివేసి , వ్యక్తి ఆస్తులు ఇంటి పేర్లు కూడా కాలస్వరూపం ప్రకరాం ఉన్నాయి  అని తెలుసుకోవడం వలన  దౌర్జన్యాలు మోసాలు మీద ఆధారపటం మానివేసి, మమ్ములను సామూహికంగా గ్రహించడం వలన మాయ నుండి బయటకు వచ్చి ఆలోచన పెంచుకోవడమే మృతం నుండి ఈక్షణం బయటకు రావడం అని గ్రహించండి, మమ్ములను అధికారికంగా తీసుకోకుండా మేము ఎక్కడికో వెళ్ళడం లేదు మమ్ములను ఎవరో బయపెడుతున్నారు అన్నట్లు ఆలోచించచడం ప్రవర్తించడం అజ్ఞానం అని మమ్ములను గౌరవించి గ్రహించడమే పరిష్కారం అని చేసిన తప్పులు పాపాలు  ఇంకా వ్యక్తులు కొద్దీ పోలీసులు  కొద్దీ కోర్టులు కొద్దీ గొడవలు చూపాలి అని ప్రవర్తించడమే యావత్తు  మానవజాతి చేస్తున్న పొరపాటు మమ్ములను open message గా గ్రహించకుండా  మోసాలు పెంచడం అంటే తమకు పట్టు వచ్చినది అనుకోవడమే అజ్ఞానం అని  ఇక ఇప్పటికైనా  భౌతిక రాజ్యం పరిపాలన  fail అయ్యినది అని దివ్య రాజ్యం లో మానవ ప్రభుత్వం లో ఉన్నట్లు   ప్రకటించుకొని  చేసినా చేయించిన  తప్పులు అందరూ ఒక కుటుంబంగా  మారిపయి  సరిదిద్దుకొని  అనగా ఇక తమ ఇంటి  పేర్లు  కులం ఆస్తులు బౌతికంగా  ఇబ్బంది  పెట్టిన  వారి పాదాలు పై పెట్టివేసి, ఏక కాలం లో ప్రభుత్వం ప్రైవేట్  వ్యక్తులు  మమ్ములను జ్ఞాన రూపం లో ఉన్న మా పద పాదాలు  word split format  తో అనుసంధానం జరగడం తక్షణం రక్షణ, కావున      ఎవరిని మోసం చేసినారో వారికి క్షమాపణ చెప్పి బయటకు వచ్చేయడమే తల్లి తండ్రి గురువు వంటి మా ఆశీస్సు కావున, ఏదో చెప్పాలి ఏదో హడావడి చెయ్యాలి అని వ్యక్తులు మీడియా, పోలీసులు బౌతిక జీవితం మీద ఆధారపడటం మానివేసి మమ్ములను సాక్షులు సహకారంతో, ఇరువురు ముఖ్యమంత్రులు తాము బౌతికంగా పరిపాలన చెయ్యడానికి లేదు అని, అదే విధంగా సిట్టింగ్ జడ్జులు పోలీసులకు ఎవరిని శిక్షించే అర్హత లేదు అని అసలు బౌతికంగా తమ ఉనికే చెల్లదు అని, మీడియా సినిమా వారు యేవో కధలు కల్పితాలు మీద అదరపడకూడదు అని, అందరూ కాలస్వరూపం తో వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి నూతన యుగం దివ్య రాజ్యం మానవ ప్రభుత్వం వైపు వెళ్ళడానికి మమ్ములను     మేధావులు బృందం లో వైద్యులతో కూడిన బృందం లోకి సాక్షుల సహకారంతో  మేము సూచిస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ గారి ద్వారా మమ్ములను ప్రత్యేక  బృందం లోకి పట్టుకొనగలరు ఇందుకు ఇక అందరూ ఒక్కటి అవ్వండి, ఆత్మీయులు రామోజీ రావు గారు వారికి వారీగా రాజమందిరం గా రామోజీ  ఫిలిం సిటీ ప్రకటించి మమ్ముల్లను కొలువు తీర్చుకొని గ్రహించండి మీడియా చానెల్స్, సాక్షలు హాస్టల్ సరోజినీ రామకృష్ణ తదితరులు పరి పరి విధాలు మనుష్యులు కొద్దీ వ్యహరించడం వదిలివేసి, వేధించిన వారిని భయపెట్టిన వారిని దివ్య రాజ్యం లో ఒక కుటుంబంగా ప్రకటించుకొని  మనసు పెంచుకోవడం వలన చేసిన పాపాలు పోవడం తో బాటుగా యావత్తు మానవజాతిని జ్ఞాన మార్గం అయినా వాక్ విశ్వరూపం అనుసంధానం జరిగేలా చూసుకొని ముందుకు వెళ్ళాలి అదే మానవ ప్రభుత్వం దివ్య రాజ్యం నూతన యుగం.      మమ్ములను వాక్ విశ్వరూపంగా కాలస్వరూపం  మానవ ప్రభుత్వం గా అనుసంధానం జరిగి  గ్రహించకుండా రెప్ప పాటు కూడా ప్రవర్తించ రాదు అని తెలుసుకొని అప్రమత్తం చెందటమే తక్షణం కర్తవ్యం అని యావత్తు మానవజాతి అందిన దివ్య కానుక వరం అనుగ్రహం శాశ్వత జ్ఞాన మార్గం అని  స్పష్టం చేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




భగవత్, స్వరూపులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహత్వ పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
మానవ ప్రభుత్వం
రాజమందిరం
యస్ ఆర్ టి -- 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794

దివ్య రాజ్యం
నూతన యుగం
మానవ ప్రభుత్వం 



                           ఆత్మీయులు భారత దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్ కొత్త ఢిల్లీ వారికి, భగవత్ స్వరూపులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు, యుగ పురుషులు, సర్వాంతర్యామి, వాక్ విశ్వరూపులు, జగన్నాటక సూత్రదారులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ఆశిర్వాద పూర్వకంగా పరిష్కార యుక్తంగా తెలియజేయు దివ్య సమాచారం, ఏమి అనగా, దేశ అధ్యక్షులు గా మీరు, యావత్తు భారత దేశం ప్రపంచం దేశాల ప్రజలు అందరూ మానవ ప్రభుత్వం లో ఉన్నారు అనుకొంటే సురక్షితంగా ముందుకు వెళతారు, భౌతిక యాంత్రిక మాయ నుండి మనుష్యులు ఇంకా తాము మనుష్యులుగా ముందుకు వెళ్ళాలి అనే కాంక్ష వదిలివేసి, తాము ఎవరూ మనుష్యులు కాదు మనసులు గా మారి పోయి సర్వాంతర్యామి వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగిన తరువాతనే  మనసులో కూడా ఆలోచన చెయ్యాలి, భౌతిక కదలికలు, భౌతిక ఆలోచన విధానం, తెలివి అనుభవాలు, తమ ఇంటి పేర్లు, గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ కాలస్వరూపం ధర్మస్వరూపం, వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళగలరు,  మనుష్యులు అందరూ ఇక తాము దేహం కొద్దీ, యాంత్రిక లోకం కొద్దీ ప్రపంచం ఉన్నది అనుకోవడమే మాయ అని గ్రహించి, అదే మాయ మా ద్వారా వాక్ గా  వ్యక్తం అవ్వడమే సృష్టే ఇచ్చిన పరిష్కారం మమ్ములను ఆ విధంగా గ్రహించకుండా, సాధారణ వ్యక్తిగా చూడటం, ఈ క్షణం వరకు అందరూ చేస్తున్న పొరపాటు,  ఎటువంటి భౌతిక చర్యలు తెలివి తేటలు లేదా తమ భౌతిక బలమే సర్వం, భౌతిక తెలివే సర్వం, అనుకోవడం అజ్ఞానం,   జరిగిన కొద్దీ ఏదో ఒక్కటి మనుష్యులు , యాంత్రిక ఆలోచన కొద్దీ ఎటువంటి ఆలోచన గాని  ప్రవర్తన లేదు, కాలస్వరూపంతో అనుసంధానం జరిగి మాత్రమే గాలి పీల్చుకోవాలి, నూతన యుగం దివ్య రాజ్యం మానవ ప్రభుత్వం వైపు బలపడాలి.    మమ్ములను సాధారణ మనిషిగా చూడటం,  యాంత్రికంగా  బంధాలు కొద్దీ మలపడం,   తమ భౌతిక తెలివి, బలం కొద్దీ ఇప్పుడు రాజ్యాంగ ప్రభుత్వం కొద్దీ మమ్ములను సాధారణ పౌరుడిగా చూడటమే భౌతిక అభివృద్ధి అనే మాయ లో , call data లు, open cameras, secrete satellite camera, heckling Open message గా గ్రహించకుండా ఏదో ఒక్కటి చెయ్యడం తమ బలం తమ తెలివి అనుకొంటున్న మూర్ఖత్వం యావత్తు మానవజాతిని మాయలో మృతం లో కొనసాగేలా చేస్తున్నది, మమ్ములను మాయాతీతంగా కాలాతీతంగా పట్టుకోవడమే సృష్టే ఇచ్చిన పరిష్కారం, మమ్ములను కూడా సాక్షులు దగ్గర నుండి పై పైన మామూలు మనిషిగా వదిలివేయడం వలన, మా మనసుని సూక్ష్మంగా విశాలంగా గ్రహించకుండా రహస్యంగా, మాయ లో మమ్ములను వదిలివేసి గ్రహించకుండా ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి.  నిజానికి మా వలన, అనగా కాలస్వరూపం వలన మానవజాతి పెను ప్రమాదం తప్పినది, సత్య వ్రతుడుగా మేము భూమి మీద ఉన్న సాధారణ వ్యక్తి రూపం లో, కాలగతిని  సవరించిన సాక్ష్యంగా అందుబాటులో ఉన్నాము, ఇక తాము బౌతికంగా అభివృద్ధి చేస్తున్నాము లేదా బౌతికంగా ఇప్పుడు భౌతిక బలం తెలివి, కులం, ఆస్తులు, ఇంటి పేర్లు వంటి పేర్లు తో కొనసాగాలి అనుకోవడమే కూడా అవివేకం, మనుష్యులు ఆలోచన ఒరవడి పట్టుకొని ముందుకు వెళ్ళగలరు, ఇక భౌతిక ఆలోచన విధానం, భౌతిక ప్రపంచం ఇప్పుడు తాము అనుకొంటున్నట్లు లేదు కాలస్వరూపం ప్రకారం సురక్షితంగా ఉన్నది, సాక్షులు ప్రకారం మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా పట్టుకొని సూక్ష్మంగా గ్రహించడమే పరిష్కారం, మేము ఒక మనిషి అన్నట్లు చూడకుండా,   మమ్ములను ఆలోచన రూపం లో ఉన్న మరణం లేని మాట కొనసాగింపుగా శాశ్వత తల్లి, తండ్రి గురువుగా భావించి మృతం నుండి బయటకు రాగలరు.  మమ్ములను సాధారణ మనిషిగా చూసిన కొలది తాము బౌతికంగా ఏదో ఒకటి చేసిన కొలది,   తమ చేతిలో ఉన్నది అనిపిస్తుంది కావున,  మొదట పరిస్థితి ఎవరి చేతిలో రెప్ప పాటు కూడా   లేదు, అంతా కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని గ్రహించి, భగవంతుడు ఒక సామాన్యుడిని ఎందుకు ఎంచు  ఎన్నుకొన్నాడో చూసి తెలుసుకొంటే ధర్మం పద్దతి అన్నీ దారిలోకి వస్తాయి, అనగా సామాన్యుడే  ప్రభువు అనే ధర్మం ప్రకారం మమ్ములను  కేంద్ర బిందువుగా  సృష్టి మలచి  విధాలుగా ఆలోచన తో   మాయలో కొనసాగుతున్న  మానవజాతిని  కాపాడటమే భగవంతుడి  కర్తవ్యం కావున మమ్ములను  ఒక పరిణామం చూసి సూక్ష్మగా  గ్రహించడం వలన,   పరిస్థితి మనుష్యులు చేతిలో మాట రూపం లోకి ఇప్పటికే వచ్చి ఉన్నది, మేము చెప్పినట్లు ఇక ఎవరూ దేశ అధ్యక్షులు అయిన మీ వద్ద నుండి సామాన్య వ్యక్తులు, మా బంధువులు అయినా కులం వారు అయినా ఇక మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా కాలస్వరూపంగా చూసినప్పుడే, మమ్ములను బలపరుస్తూ, తాము బలపడతారు ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి కావున ఇక పరి పరి విధాలుగా ఆలోచన గాని, పనులు గాని సినిమాలు, వ్యాపార వ్యహారాలు గాని, రాజకీయాలు, భౌతిక మేధావి తనం   ఆలోచనలు గాని కదిలికలు గాని, ఇక కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మేము చెప్పినట్లు చెయ్యడం వలన శాశ్వత పరిష్కారం దిశ వైపు వేళ్ళ తాము.  ఇక మీదట  భౌతిక హడావుడి ఆలోచన విధానం అన్నీ సూక్ష్మంగా మమ్ములను గ్రహించకుండా కాలమే లేదు, సూర్య చంద్రాది గ్రహ స్థితులు కూడా లేవు, అనగా కాలస్వరూపం  ప్రకారం ఉన్నాయి,   కావున, మేము సాధారణ వ్యక్తిగా ఉన్నాము అనుకోవడం, రహస్య మరియు open camera లు ద్వారా చూడటమే అందరూ చేస్తున్న పొరపాటు మమ్ములను నిలకడగా గ్రహించడం వలన, మా నుండి జ్ఞాన తేజస్సు   శాశ్వతంగా ఘాన జ్ఞాన సాంద్రమూర్తిని దర్శిస్తారు, అయిన అంతర్యామి అనగా ఇక సమకాలికులు తమ భౌతిక ఉనికి,  ఆ లోచన మనికి, పట్టుకోవాలి ఆలోచన లేకుండా ఏ పని చెయ్యకూడదు, ఆలోచన నీడలోకి వచ్చి అడుగు తీసి అడుగు వెయ్యాలి, ఆలోచన సమృద్ధి, లేకుండా లోకం ఇప్పుడు,  బలం కొద్దీ రెచ్చిపోయే రాజకీయ నాయకులూ మీడియా చానెల్స్, వ్యాపార ధోరణి అప్పటికి తెలివి తో మోసం చెయ్యడం అందుకు secret equipment కూడా దోహది కారి అవ్వడం, వ్యసనాలు మాయ పెంచుకొని మాట లోకి సర్వం తీసుకొని వచ్చిన మమ్ములను కూడా అప్పటికి కాలస్వరూపా పురుషోత్తమా అని మమ్ములను గౌరవించకుండా గ్రహించకుండా ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పొరపాటు, తమ భౌతిక బంధాలు తాము ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత ఇతరులను ఇబ్బంది పెట్టినా అవి ఏవి చెల్లవు అన్నీ మనసుతో సరిదిద్దుకోవాలి తాము ఏదో చేసి ఇతరుల పై పొందాలి, బ్రతకాలి అందుకు తమ భౌతిక ఉనికి కోసం, ఇతరుల బౌతికంగా ఉనికి తో చెలగాటం ఆడటం అన్నది మనసులు పెంచుకోకపోవడం మనసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇంకా మనుష్యులు గా, వ్యక్తులు గా  తలపడాలి, ఏదో మంచి చేడు మనిషిగా చేసినట్లు చూపుకోవాలి, అనే కాంక్ష మమ్ములను కూడా మనిషిగా వదిలివేసి తాము కూడా మనుష్యులు గా గెలిచిపోవాలి ఇలాగె ఉంటాము అనే మాయ యాంత్రిక భౌతిక వ్యహారాలు పెంచుకొంటూ, మనసు పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా ఇవ్వాళా మీడియా సినిమా రంగానికి చెందిన వారు వ్యాపారులు రాజకీయ నాయకులూ భౌతిక విద్యలు తద్వారా వచ్చు సుఖాలే సర్వం అనుకొంటున్న మాయ యావత్తు మానవజాతి చిక్కుకొని ఉన్నది.  మీలో సామాన్యుడను అయిన మమ్ములను కూడా మనిషిగా చూడకకుండా, నీ మగసిరికే నా ఓటు అని సృష్టి గెలిపించిన దివ్య పురుషుడుగా సర్వాంతర్యామిగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు, మనుష్యులు రహస్య పరికరాలు కొద్దీ కొందరు లేదా దాదాపు అందరూ open messege గా మమ్ములను బృందం లోకి పట్టుకోకుండా, పట్టుకోనివ్వకుండా ఏదో ఒక మోసం భౌతిక కదిలికగా మమ్ములను  తమని తాము ఎప్పటికి మాయలో ఉండిపోయేలా చూసుకోవడం జరుగుతున్న అజ్ఞాన, విచక్షణ రాహిత్యం అని అని గ్రహించగలరు.    మనుష్యులు ఏదో పరిపాలన తామే చెయ్యాలి అని భౌతిక పదవులు కొద్దీ దేశ అధ్యక్షులు వారీగా మీ చేతిలో గాని రాజకీయ నాయకుల చేతిలో గాని మేధావులు చేతిలో గాని, అదే విధంగా తాము ఏదో యజ్ఞం చేస్తూ మంత్ర దీక్షలు ఇస్తాము అంటున్న స్వామిజి ల చేతిలోకూడా లేదు అనగా  మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా బృందం లోకి పట్టుకోకుండా, మనసు పెట్టి సూక్ష్మంగా మమ్ములను గ్రహించకుండా  చేతిలోకి  రాదు అని గ్రహించండి, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మేము సర్వం ప్రేమతో మాట్లాడిన మాటలు కొద్దీ మాకు  అనుగ్రహంగా వచ్చిన తీరును, మాట తో తేల్చుకోకుండా  ఏదో ఒక భౌతిక చర్యలు  చేష్టల పెంచుకొని మోసాలు పెంచుకొని భౌతిక బలం కొద్దీ బిన్నంగా రెచ్చిపోవడం, రెచ్చగొట్టుకోవడం ఇంకా మనుష్యులు కొద్దీ ఏదో చెయ్యాలి ఇంకా మనుష్యులు గానే యాంత్రికంగా   మాట్లాడాలి మనుష్యులు ఏదో చెయ్యడం వలన ఏదో చేస్తారు, బౌతికంగా రెచ్చిపోవడం వలన శక్తి గొప్పతనం బయటకు వస్తాయి అన్నట్లు మూర్ఖంగా భౌతిక ఏదో ఒక్కటి చెయ్యడం అభివృద్ధి లేదా పరిస్థితి తమ చేతిలో ఉన్నది లేదా వచ్చినది అనుకోవోడం ఇప్పుడు నడుస్తున్న మూర్ఖత్వం అజ్ఞానం అని, ఇక భౌతిక శారీరక కాంక్షలు, కోరికలు భౌతిక ఉనికి కొద్దీ ఏదో ఒక్కటి చెయ్యాలి అని వదిలివేయాలి,  అది రాజకీయం సామాజికంగా బౌతికంగా శారీరకం ఏ రూపం లో అయినా ఇక ఆలోచన, మనసుతో కాలస్వరూపం  ప్రకారం సూక్ష్మంగా గ్రహించడమే  మానవజాతి భవిష్యత్తు ఉన్నది.  అని ప్రతి ఒక్కరు తెలుసుకొని తమని తాము రక్షించుకొని, యావత్తు మానవజాతిని రక్షించిన వారు అవుతారు,  అదే దివ్య రాజ్యం, నూతన యుగం, మానవ ప్రభుత్వం అనగా మనిషి మాట తో నడిచిన మానవ ప్రభుత్వం ఇప్పుడు అమలు లో ఉన్నది మీరంతా, తెలిసిన తెలియక పోయినా, మంచి చేసిన చెడు చేసినా దివ్య రాజ్యం లో ఉన్నారు అని  మనసు  నియంత్రించుకొని,   ఇక పై మంచి అయినా చెడు అయినా మాతో అనగా కాలస్వరూపంగా తో  అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి, వెళ్ళగలరు, అదే ఒక మనిషి ద్వారా  యావత్తు  మానవజాతికి   సృష్టే ఇచ్చిన రక్షణ పరిష్కారం,    ఇప్పుడు ఉన్న భౌతిక కుటుంబ, బంధాలు అన్నీ మాకు సమర్పించివేసి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని ప్రతి ఒక్కరు పిలిచి, నూతన యుగం లో ఇక మాటతో మనసుతో మాత్రమే ముందుకు వెళ్లగల, పరిణామం లో ఉన్నారు అని తెలుసుకొని తాము ప్రవర్తించి ఇతరులకు కూడా చెప్పి, అధికారకంగా అనధికారికంగా , అనగా   ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు,  ఉన్నత న్యాయ స్థానం జడ్జులు, పాలనా మరియు పోలీసులు ఉన్నత అధికారులు, సినిమా రంగానికి చెందిన వారు,  మీడియా   చానెల్స్ హాస్టల్ వ్యాపారులు వంటి వారు, సాక్షులు ఒక్కటి అయ్యి  మా మెసేజులు ఫేస్బుక్ ద్వారా అందరికి చేరేలా చూసుకొని ఇక మోసాలు వ్యక్తులు కొద్దీ మలపడం  ఆపివేసి, ఎంత తప్పులు చేసినా అందరి మీద కాలస్వరూపమునకు సమర్పించివేసి జ్ఞానమార్గం అయిన వాక్విస్వరూపంతో  అనుసంధానం జరగడమే   అప్రమత్తం అని గ్రహించండి,  విశాలంగా  గ్రహించి తెలుసుకొని  తెలియజెప్పుకొని  ప్రవర్తించడమే మానవ ప్రభుత్వం దివ్య రాజ్యం నూతన యుగం అని ఆశీర్వాదం గా అనుగ్రహంగా తెలియజేస్తున్నాము.


ఆలోచనను సూక్ష్మంగా నిత్యం విశాలంగా గ్రహించడమే సదా మేలుకొని ఉండడం, భౌతిక అభివృద్ధి, భౌతిక సంబంధాలు కొద్దీ, భౌతిక బలం లేదు లోటు పెంచి మరీ తామే బ్రతికెయ్యాలి అనే పరిస్థితే  నిదురపోవడం, భౌతిక ఏదో ఒక్కటి రెచ్చిపోవడం ఉషారు దైర్యం బౌతికంగా చూపడం కలిగి ఉండడం దైర్యం  అనుకోవడమే అజ్ఞానం అని, ఇవి  లో ఉన్న తీరు  పెంచుకోవడమే, అసలు జీవిత విధానం, అందుకు తాము  బౌతికంగా  బలంగా బలగం కలిగి ఉన్నాము, ఇలాగె ఉంటాము,   ఆ విధంగా రాజకీయ నాయకులు మేధావులు పండితులు గురువులు మీడియా చానెల్స్ వ్యక్తులు తాము ఏదో మంచి, చెడు చెయ్యడం వలన, ఎలాగైనా తమ భౌతిక ఉనికి లేదా మాట విచక్షణకు సంబంధం లేకుండా ఎదుట వారి ఉనికి పెంచాలి, తుంచాలి ఏదైనా ఈ విధంగా తమ చేతిలో ఉన్నది అనుకోవడమే, నిదురపోవడం అని ప్రతి ఒక్క వ్యక్తి  గ్రహించి, సర్వం చెప్పిన చెప్పగల ఆలోచన తో అనుసంధానం జరగడం వలన మాత్రమే ముందుకు వెళ్ళగలరు, అనగా భౌతిక దేహాలు కొద్దీ మాట పట్టుకోకుండా ఎప్పుడూ ప్రవర్తించరాదు ఏ పని చెయ్యాలి అన్నా కాలస్వరూపాన్ని  పట్టుకొని ముందుకు వెళ్ళాలి, మనుష్యులు కొద్దీ ఆలోచన, మాట, కాదు, మాట కొద్దీ మనిషిని వెలగనివ్వాలి, అదే యావత్తు మానవజాతికి వెసులుబాటు,  మాట లో గొప్పతనం కొద్దీ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మానవజాతి మాయ నుండి బయటకు రాగలదు, అదే దివ్య రాజ్యం, నూతన యుగం, మానవ ప్రభుత్వం. అని మరణం లేని తల్లి తండ్రి గురువు గా  అందుబాటులోకి వచ్చి వరంగా లోకాన్ని కాపాడుతున్న తీరు మమ్ములను సూక్ష్మంగా పట్టుకొని గ్రహించడం వలన యావత్తు మానవజాతికి  అందుతుంది, ఇక కాలస్వరూపమునకు , అనుసంధానం జగకుండా   పరి పరి విధాల ఆలోచన చర్యలు  వదిలివేసి, బంధాలు కొద్దీ  బౌతికంగా   ఒకటి చెయ్యడం ఆపివేసి,  మా పై ఏకకాలం లో మేము సూచిస్తున్నట్లు అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా, మహారాణి సమేత మహారాజ జగద్గురువు, పురుషోత్తమా, సర్వాంతర్యామి అని పిలవడం, మనసు పెట్టి  మేధావులు, పండితులు, సాక్షుల సహకారంతో  యావత్తు  సమకాలికులు  గ్రహించడం   ప్రారంభించడమే  పరిష్కారం  యావత్తు మానవజాతికి  అందిన దివ్య వరం, మమ్ములను తెలుగు రాష్ట్రాలు మొదలుకొని మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే అభివృద్ధి జ్ఞాన అభివృద్ధి అదే ఇప్పుడు అందరికి కావలసిన అభివృద్ధి ఇక భౌతిక ఉనికి కాలస్వరూపం ప్రకారం వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నది,   కావున భౌతిక అభివృద్ధి అనే మాట అజ్ఞానం తెలివి తక్కువ తనం, తాము  ఏదో రెచ్చిపోతూ ఇతరులను ఏదో మాట వరసకు అనడం అనగా విమర్శించడం ప్రతి విమర్శనాలు చేసుకొంటూ పైకి ఒక్కటి లోపల ఒక్కటి అన్నట్లు రాజకీయ నాయకులు  మీడియా చానెల్స్ వ్యక్తులు వ్యాపారాలు ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పొరపాటు కావున, మాతో మొదలు కొని ఇక ఎవరూ మనుష్యులు గా మనలేరు,   అందరూ ఆలోచన రూపం లో మాత్రమే మనగలరు, కావున మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని అందరూ ఒక్కటి అయ్యి మొదట మమ్ములను బాధ్యత గా  మేము సూచిస్తున్నట్లు  తేలినగాణా గవర్నర్ గారి ద్వారా  బృందం లోకి  పట్టుకొని, అనగా కాలస్వరూపం ఇక అటు ఇటు  అవ్వకుండా  మానవజాతికి  అందాలి అంటే  మేము సూచిస్తున్నట్లు మోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేయించి, మనసులు పెంచుకోవాలి ఇరువురు ముఖ్యమంత్రులు, వారు నడుపుతున్న సభలు, రాజకీయాలు గాని, పరిపాలన గాని , రాజ్యాంగ బద్దంగా నడుస్తున్నది అని చెప్పుకొంటున్న న్యాయ స్థానాలు, పొలిసు వ్యవస్థ , మీడియా చానెల్స్ సినిమా రంగానికి చెందిన వారు, real estate వ్యాపారాలు share market లు కొలది , మేము ఉంటున్న హాస్టల్ (యస్ ఆర్ టి 38, యస్ ఆర్ నగర్,హైదరాబాద్) వ్యాపారులు వంటి వారు తమ స్వార్ధమే సర్వం అని సాక్షులు కులం కొద్దీ మనుష్యులు ఏదో ఒక్కటి చెయ్యడం ఆపివేసి ఆలోచన పెంచుకొని తాము ఆలోచన పెంచుకొని, స్వయంగా మమ్ములను సూక్ష్మంగా విశాలంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా గ్రహించడం వలన మాత్రమే, మాయ వదిలి అందరూ అనగా యావత్తు మానవజాతి జ్ఞాన మార్గం పడుతుంది, భౌతికం ఏదో ఒక్కటి చెయ్యడం మాట్లాడటం అభివృద్ధి పై చెయ్యి అనుకోవడమే ప్రస్తుతానికి నడుస్తున్న అభివృద్ధి అనే అరాచకం బౌతికంగా యాంత్రికంగా శరీరం కొద్దీ ఎటువంటి అభివృద్ధి నిజానికి జరగదు మునుష్యులు తాము బౌతికంగా ఇతరులను పరిపాలించాలి, ఆధిపత్యం వహించాలి, భౌతిక నిర్ణయించాలి అనే అరాచకం అజ్ఞానం అని మనసు పెంచుకొంటే తమను మించిన మనసు ఇప్పుడు భూమి మీద ఎప్పుడో  వాక్ రూపం లో  వచ్చి అందుబాటులో ఉన్నది అని తెలుసుకొని ఇక భౌతిక ఉనికి అనగా ఇంకా తాము బౌతికంగా రాజ్యాంగ బద్దంగా, రాజకీయ పరిపాలన భౌతిక ఆలోచన న్యాయ స్థానాలు పొలిసు వ్యవస్థ మీడియా వ్యవస్థ , చిన్నా పెద్దా వ్యాపారులు కొద్దీ,  కల్పిత  సినిమాలు టీవీ సీరియల్స్ కొద్దీ  లోకం లేదు, మనుష్యులు ఉనికి మనసు ప్రకారం ఉన్నది తాము ఏదో ఒక్కటి చేసి ఎదుట వాడిని కూడా ఏదో ఒక్కటి చెయ్యాలి అనే మాయ వదిలివేసి ఎవరినైనా మనసుగా మాట గా చూడాలి ఎటువంటి పరిస్థితి లో  ఎవరైనా తాను   ఎటువంటి స్థితిలో ఉన్నా తాను ఏమి అంటున్నాడో చూడకుండా వినడానికి, చెప్పడానికి కూడా మనుష్యులు కొద్దీ మలపడం అందరూ మాయలో తాము అభివృద్ధి చెంది పోతున్నాము అనే అజ్ఞానం మృతం, గాల్లో దీపాలు వలెనే కొనసాగుతున్నారు, ఇప్పటికి సాటి మనుష్యులతో మాయ వలన తాము ఎంత అజ్ఞానం గా ప్రవర్తించినా,   మనసు పెంచుకొని వారిని కూడా మనసుగా చూడటం వలన ఎటువంటి విపరీతాలు నుండి బయటకు రావడమే కాకుండా యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు, అలా కాకుండా భౌతిక ఉనికి అనగా ఇప్పుడు రాజకీయ నాయకులుగా, భౌతిక మేధావులు గా, న్యాయ స్థానాలు తామే న్యాయ న్నీనిలుపుతున్నాయి పోలీసులు తాము దొంగలను పట్టుకోవడానికి శిక్షించడానికి ఉన్నారు అన్నట్లు ఏదో కారణంగా మమ్ములను open message వదిలివేయడం, బాధ్యత గా బృందం లోకి గ్రహించకుండా ప్రవర్తించడం  మనసులో కూడా కాలస్వరూపమునకు  బిన్నంగా ఆలోచించడం  అందరూ చేస్తున్న పొరపాటు ఇంకా వ్యక్తులు కొద్దీ కులం కొద్దీ భౌతిక శారీరక సంబంధాలు బంధాలు కొద్దీ లోకం లేదు అని,   ఏమీ  పట్టుకొని, వదులు కొన్నా ఆలోచన రూపం లో, వాక్ విశ్వరూపంతో  అనుసంధానం జరిగి     మొదట ఆలోచన మాట వివరణ దృడ పడకుండా వివరం గ్రహించకుండా తాము ఏదో చెయ్యడం చెప్పడం అది మంచి అయినా చెడు అయినా బౌతికంగా మానవజాతి సురక్షితంకాదు కావున ఇటువంటి పరిస్థితి నుండి మానవజాతిని శాశ్వతంగా కాపాడుటకు ఒక సాధారణ వ్యక్తిని అతని మాటలను కొందరు మనుష్యులను ఉపయోగించి యావత్తు మానవజాతికి సమాధానం వచ్చిన పరిణామాన్ని గ్రహించడకుండా బౌతికంగా ఏదో ఒక్కటి రెచ్చిపోవడం, సర్వాంతర్యామి తత్వాన్ని పట్టుకొని ఇక్కడ అక్కడ అని మనుష్యులు కొద్దీ ప్రాంతాలు కొద్దీ కుటుంబాలు ఇంకా కులాలు మతాలు కొద్దీ నడపడం ఆలోచన చెయ్యడం అరాచకాలకు మోసాలు రెచ్చిపోవడాలకు అప్పటికి అప్పుడు మంచి చెడు ఏదో ఒక్కటి చెయ్యడం దగ్గరే అందరూ కొనసాగడమే మాయ అని గ్రహించి , ప్రతి ఒక్క మనిషి ఇక తాను ఇప్పటికే ఏమి చేసినా ఎటువంటి స్థితిలో ఉన్నా దేశ అధ్యక్షులు దగ్గర నుండి సామాన్య మనిషి వరకు మొదట మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించడం ప్రారంభించిన    తరువాతనే ఏ ఆలోచన అయినా చెయ్యాలి, ఏ పని అయినా కాలస్వరూపం  వలన జరుగుతుంది అని తెలుసుకొని సూక్షంగా గ్రహించడం వలన మమ్ములను మాయ నుండి  పూర్తిగా బయటకు తీసుకొని వచ్చి, తాము కూడా మనసులు పెంచుకొని దర్శించడం వలన అనగా సూక్ష్మంగా  నిలకడగా  గ్రహించడం  వలన మమ్ములను,  తేజో మూర్తిగా దర్శిస్తారు అదే ఇప్పుడు ఉన్న పరిపాలన ఇక భౌతిక ఉనికి కూడా మనుష్యులు వేరు వేరు లేదు అంతా  జ్ఞాన స్వరూపం లోకి వచ్చినది   అంతా కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మా ఆశీర్వా దం, ఇదే యావత్తు మానవజాతికి మా కానుకగా అని యావత్తు తెలియజేస్తున్నాము.


                  మొత్తం ప్రపంచం మానవ సంబంధాలు ఆలోచనలు మాత్రమే కాదు యావత్తు పంచభూతాలు (five elements of nature) కూడా మనిషి మాట ప్రకారం కాలస్వరూపం ప్రకారం ఉన్నది, మమ్ములను మా మనసుని కలిపి సూక్ష్మంగా తెలుసుకోవడమే ఇక మానవజాతి మనుగడ, అటువంటి మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా మేము మాత్రమే అధిష్టించగల (వజ్ర) శాశ్వత సింహాసనం లో మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని అధిస్టింప చేసి, గ్రహించిన కొలది మనుష్యులకు ఇక నేను అనే భౌతిక  ఉనికి అనగా దేహ బ్రాంతి, మమకారం పోతాయి, ఇక ఎవరూ నేను ఒక మనిషిని అనుకోరు, ఒక మనసు మాట రూపం లో, కాలస్వరూపమునకు అనుసంధానం జరిగిపోయి   మాత్రమే ముందుకు వెళ్ళగలరు, ఇంకా దేహం కొద్దీ ముందుకు వెళ్ళాలి అని భావించడం అన్నది మమ్ములను కూడా దేహంగా సాధారణ మనిషిగా చూడటం మలపడమే అని తెలుసుకొని ఎటువంటి పరిస్థితి ఏక కాలం లో అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను మొదట తమకు తెలిసిన చూస్తున్న ఇప్పటి వరకు మమ్ములను సాధారణ మనిషిగా చూసిన వారు కూడా ఇక మేము మనిషిగా కాదు తాము మనుష్యులు కాదు అని మారి పోవాలి.  యాంత్రిక మాయ భౌతిక అభివృద్ధి అనే హడావిడి వాటి పంచన మోసాలు మమ్ములను కాలస్వరూపా  పురుషోత్తమా  అని కేంద్ర బిందువుగా  కొలువు తీర్చుకొని   గ్రహించడం ప్రారంభించగానే ఒక్కసారి గా మ యం  అయిపోతాయి, ఇక ప్రతి ఒక్కటి మనసుతో  ప్రేమగా గొప్పగా మాట్లాడుకొని చెప్పుకొని వినడం వలన మాత్రమే ముందుకు వెళ్ళగలరు, మమ్ములను వ్యక్తిగా చూడటం వలన పరిణామంగా చూడకపోవడం వలన, అనగా మమ్ములను ఒక వ్యక్తిగా భావించడం వలన మాయ అరాచకం భౌతిక అభివృద్ధి అనే అజ్ఞానం లో కొనసాగుతున్నారు.  మొదట సాక్షులు సహకారంతో మమ్ములను ఉన్న ఫలంగా కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, మమ్ములను, యావత్తు  మానవజాతిని  కాపాడుకొన్న వారు అవుతారు,   మేము సూచిస్తున్నట్లు  శాశ్వత తల్లి తండ్రి గురువుగా   ఆదేశిస్తున్నట్లు గా తెలుగు వారు మొదట ఒక్కటి అయ్యి రామోజీ ఫిలిం సిటీ రాజమందిరం గా ఏర్పాటు చేస్తున్నాము , దయ చేసి తమ వజ్ర సింహాసనం తమరు మాత్రమే అధిష్టించి, యావత్తు మానవజాతికి  నేను అనే అహంకారం వదలగొట్టగల పరిణామం గా తమరికి ఆహ్వానిస్తున్నాము కొలువు తీరి యావత్తు మానవజాతిని యాంత్రికం నుండి కాపాడి,  ఆలోచన యుగం లో తీసుకొనివెళ్ళండి  పురుషోత్తమా అని మమ్ములను ప్రేమగా బాధ్యతగా  పిలిచి ప్రతి ఒక్కరు మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ఇప్పటి వరకు మమ్ములను గ్రహించకూడను అని చేసిన తప్పులు పాపాలు అన్నీ ఇబ్బంది పెట్టిన వారిని ఓదార్చి వారిని కూడా దివ్య రాజ్యం లో ఉన్నట్లు  చూపి, అందరూ ఏకకాలం లో ఇంకా మనుష్యులు కొద్దీ లోకం ఉన్నది, అనే మాయ వదిలివేసి,  మమ్ములను గ్రహించకుండా తామే బౌతికంగా ముందుకు వెళ్ళగలం అని అజ్ఞానం వదిలివేసి, కాలస్వరూపం ప్రకారం లోకం ఉన్నది అని తెలుసుకోవడమే పరిపాలన, కావున ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు , ఉన్నత న్యాయ స్థానం సిట్టింగ్ జడ్జులు పోలీసులు మీడియా, సినిమా రంగానికి చెందిన వారు వివిధ వ్యాపారాలు మొదట మమ్ములను కాలస్వరూపంగా పట్టుకోకుండా, సూక్ష్మంగా గ్రహించకుండా  రెప్ప పాటు మంచి గాని చేడు గాని తమ చేతిలో లేదు అని తెలుసుకొని , మొత్తానికి కాలస్వరూపం ప్రకారం చూసుకొని ముందుకు వెళ్ళాలి, మమ్ములను బృందం లోకి ఇప్పటికి సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది, ద్వారా మేధావులు సినిమా వారు మేము ఉంటున్న హాస్టల్ వ్యాపారాలు వంటి వారు ఇక అందరూ ఒక్కటి అయ్యి, తాము చేసిన పాపాలు మోసాలు నుండి శాశ్వతంగా బయటకు రావడమే కాకుండా కాలస్వరూపమే శాశ్వత మార్గం అని గ్రహించి ముందుకు వెళ్లడమే యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం, సర్వాంతర్యామి అయిన మమ్ములను దేహం కొద్దీ కులం కొద్దీ వ్యక్తులు ప్రాంతం కొద్దీ అనగా అనకాపల్లి వేరు తిరుపతి వేరు యస్ నగర్ వేరు, రామోజీ ఫిలిం సిటీ వేరు అన్నట్లు చూడకుండా , అసలు మేము మనిషి గా లేము అనుకొంటేనే సమకాలికులు కూడా మనిషిగా చేసిన లేదా పెంచుకొని మంచి, చెడు బంధాలు నుండి అనగా శాశ్వతంగా భవ బంధాలు నుండి ముక్తి పొందుతారు, కావున ఇక వ్యక్తిగతంగా వ్యక్తులు కొద్దీ ఎవరూ ఏమి చెయ్యలేరు మమ్ములను కూడా వ్యక్తిగా చూసిన కొద్దీ, పాపం పెంచుకొని తాము కూడా కొనసాగ కూడిన  మాయలో కొనసాగుతున్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని సర్వోన్నత న్యాయ స్థానం జడ్జులు , మేధావులు సాక్షులు సహకారంతో సినిమా రంగనానికి చెందిన వారు, వివిధ వ్యాపారులు అందరూ ఒక్కటి ఇక కులం మతం అని ఆలోచన వదిలివేసి, భౌతిక బంధాలు కూడా కాలస్వరూపం ప్రకారం కొత్తగా మమ్ములను గ్రహించి ఆవిష్కరించుకోవాలి అనగా కాలస్వరూపంగా మాత్రమే సురక్షితంగా ఉన్నారు, బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి తమ తెలివి భౌతిక బంధాలు విశాలమైన కట్టడాలు నిర్మాణాలు ఆఫిసులు, కొద్దీ, భవనాలు కొద్దీ, కార్లు కొద్దీ, హంగులు కొద్దీ భౌతిక బలం బలగం కొద్దీ, తాము అయితే ఒక్కటి ఎదుట వాడు అయిట ఒక్కటి అన్నట్లు ఆలోచన చెయ్యడం ఏదో ఒక్కటి ప్రవర్తించడం భౌతికం చెల్లదు అని గ్రహించి, అన్నీ కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని ప్రవర్తించడమే ఇక తపస్సు అని నిత్యం గ్రహించి తెలుసుకోవడమే జీవితం, అనగా  ఏదో ఒక్కటి చెయ్యడం ఆ మేరకు ఆలోచన చెయ్యడమే నిదురపోవడం సర్వం మేము అని అంటున్న మమ్ములను పట్టించుకోకుండా మేము నిదురపోతున్నాము అనుకోవడమే అజ్ఞానం మమ్ములను గ్రహించే కొలది  మాయ నుండి మానవజాతిని వాక్ రూపం  కాపాడుతుంది, కావున మమ్ములను మనసు సూక్ష్మంగా గ్రహించడమే ఇక జీవితం తమ భౌతిక ఉనికి,   ఎదుట వారి భౌతిక ఉనికి కొద్దీ ఆలోచన కొద్దీ లేదు అన్నీ కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని ముందుకు వెళ్లడమే జీవితం, ఇప్పుడు మమ్ములను ఉన్న ఫలంగా గ్రహించాలి అంటే అనధికారిక వ్యవహారాలు ఆపివేసి భౌతిక ఉనికే సర్వం అనుకొంటున్న మాయ వదిలివేసి మేము సూచిస్తున్నట్లు ఇరువురు ముఖ్యమంత్రులకు తక్షణం రామోజీ ఫిలిం సిటీ చేరుకొని ప్రశాంతంగా సాక్షులు ప్రకారం గ్రహించడమే ప్రారంభించడమే తోలి అడుగు, రాష్ట్రం విడిపోవడం వలన అభివృద్ధి చెందుతుంది బౌతికంగా తాము అభివృద్ధి చేస్తున్నాము అనే ఆలోచన కూడా  సత్యం దూరం  అని గ్రహించి,  జ్ఞాన అభివ్రుది అభివృద్ధి అని, అంతా కాలస్వరూపం ధర్మస్వరూపం  వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నది అని గ్రహించడమే  అభివృద్ధి.   వ్యక్తులు కొద్దీ ఏదో ఒక్కటి చెయ్యడం మమ్ములను కూడా వ్యక్తిగా వదిలివేయడం మాయ వలన జరుగుతుంది అని గ్రహించి, ఇక మాయ వదిలివేసి  సూటిగా గ్రహించడమే,   మమ్ములను సూక్ష్మంగా పట్టుకోవడం అంటే మనసు తపస్సు కావలి  నేరుగా దేవుడు మానవరూపం లో వాక్ విశ్వరూపం ఉన్నాడు, అనగా ఇప్పటికే పలికిన తీరు అంటే సాక్షులు కూడా నిర్లక్ష్యంగా మరల గ్రహించకపోవడమే అరాచకాలకు మోసాలకు పైకి ఒక్కటి లోపల ఒక్కటి నడుపుతున్న మాయ రహస్య పరికరాలు వలన call data లు secrete camera లు open camera లు వలన మోసం లో మాయలో యావత్తు మానవజాతి ఇరుకొని ఉన్నారు అని గ్రహించండి, బౌతికంగా తాము బౌతికంగా తాము తెలివైన వారు బలమైన వారు అంటూ ఎవరూ లేరు అసలు తాను ఒక మనిషి దేహాన్ని అనుకొంటేనే, పాపం ఇతరులను  కూడా  దేహంగా  చూడటమే పాపం అని గ్రహించి అందరూ దివ్య రాజ్యం లో, మానవ ప్రభుత్వం లో అనగా ఒక మనిషి మాట నడిచిన  పరిపాలనలో వాక్ విశ్వరూపం లో,   మనసు ఉన్న మహారాజ, వారి మనసే సృష్టి తల్లి  వారే  సర్వాంతర్యామి, శాశ్వత తల్లి తండ్రి గురువు  అనగా సర్వాంతర్యామి   పరిపాలన లో ఉన్నారు అనుకోవడమే, ఇప్పుడు అందరి మంచికి  చెడుకి, శిక్షకి రక్షకి కూడా  ఒక మాట రూపాన్ని  అనుసరించి  ముందుకు వెళ్లడమే  దివ్య రాజ్యం  ఇప్పుడు పరిపాలన  మానవ  ప్రభుత్వం మమ్ములను  కేంద్రబిందువుగా  కొలువు  తీర్చుకొని  గ్రహించడమే  పరిష్కారం.     దేవుడు ఇంకా ఎక్కడో  ఉన్నాడు అనుగ్రహిస్తాడు అనుకోవడం కూడా పాత మాటే, ఇప్పుడు తాము మనుష్యులు కాదు, మనసులు రూపం లో కొనసాగాలి అప్పుడు భవిష్యత్తు తెలుసుకొని యోగాత్వం సిద్దించుకొని శాశ్వత పరిష్కారం గా  మనసు పెంచుకొని, ఇక శరీరంతో చేసిన పనులు ఏవి అయినా  మనసుతో సరిదిద్దుకొని, పెంచుకొని  ముందుకు వెళ్ళాలి,   తమ వలన నష్ట పోయిన  వారిని ఎవరైనా వారు కూడా మనుష్యులే అనుకోవడం కంటే మనసులు అనుకోవడం వలన ఇక ఎటువంటి తప్పులు చెయ్యరు చేయనివ్వరు అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించండి, ఆ విధంగా తాము అందరూ మానవ ప్రభుత్వం లో ఉన్నారు అనుకోని మనసులతో వ్యహరించండి బౌతికంగా మీరు ఎన్ని అసలు పెంచుకొన్నా అది రాజకీయంగా, సినిమాలు కొద్దీ, వ్యాపారాలు కొద్దీ, ఇక భౌతిక  కల్పితాలు కొద్దీ  లోకం లేదు  అని గ్రహించి మనసు మాట, అనగా  కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని చూసుకొని అందరూ వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరగడమే  దివ్య రాజ్యం నూతన యుగం అని మానవ ప్రభుత్వం గా తామే ఇక మనసులు కొద్దీ మాయ వదిలివేసి పెంచుకొంటే పెరిగె ప్రభుత్వం రక్షణ అని గ్రహించండి, ఇంకా భూమి మీద యేవో శక్తులు గొప్పతనం లేదా దెయ్యాలు భూతాలు ఎక్కడో ఉన్నాయి మేము ఏదో చేస్తాము, ఏదో చెబుతాము, మాకు తెలుసు, మేము వేరు, మేము ఏదో చేస్తే ఎవరో ఏదో చేస్తారు అనే మాయ వదిలివేసి ఇక మనం ఒక ముటుంబం వలన మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని మహారాణి సమెత మహారాజా, జగద్గురువులు , వాక్ విశ్వరూపంగా మమ్ములను మరణం లేని మాట కొనసాగింపుగా పైకి లేపుకుని సూర్యుడితో సమానంగా అంతకు మించిన పరిష్కారం మాట రూపం లో ఇప్పటికే అందిన జ్ఞాన స్వరూపంగా ఘన ఘానా సాంద్ర మూర్తిగా గ్రహించమే చక్కటి పరిష్కారం , కావున ఇక ఎటువంటి భౌతిక సంబంధాలు కొద్దీ అధిపత్యాలు కొద్దీ, తాము అజ్ఞానంగా ప్రవర్తించిన ఎటువంటి చర్యలు కొద్దీ మమ్ములను నిలువరించడం మలపడం ఆపివేసి,   అటువంటి ఏమి ఉన్నా ఇప్పటికైనా మనసు పెంచుకోవడం వలన శాశ్వతంగా బయటకు వచ్చేస్తారు అందరూ సహకరించుకొని ఎందుకంటె open messege గ్రహించకపోవడం అన్నది అందరూ చేసిన తప్పు పాపం అని సాక్షులు మొదలు దేశ అధ్యక్షులు మేము గవర్నర్ గారి అడ్రస్ లో ఉన్నట్లు చూపుతున్నా  బృందం లోకి పట్టుకోకుండా, ప్రవర్తిస్తున్న వారు,   అందరూ ఒక్కటి అయ్యి ఎలా బౌతికంగా సర్వం అనుకొంటున్నారో  అలా ఆలోచనే సర్వం అనుకోవడం వలన మాయ తొలగిపోతుంది అదే మనం అందరూ మనసులు పెంచుకొని ముందుకు వెళ్లే మార్గం , వేరే శక్తులు తెలివి ఏదో ఉన్నది అని  మానవ విచక్షణ అందకుండా సాటి మనుష్యులు గొప్పతనం అంటే పోటీ పడిపోవడం అందరూ చేస్తున్న పొరపాటు , ఎంత లోకం లో టెక్నాలజీ పెరిగినా ,   ఏమి పెరిగినా  అది మనిషి విచక్షణ ఆలోచనకు అందకుండా మనకు అనగా మనుష్యులకు తెలియదు, కావున మొదట మనుష్యులను విచక్షణ గొప్పతనం ప్రత్యేకంగా  తాము చూపుకోనది ఎలాగైనా తాము కలిగి ఉండేది లేదా అజ్ఞానం కొందరిలో తమ వారిలోనే ఉంటుంది, అనుకోవడం కూడా అజ్ఞానానికి అనగా ఆలోచన పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా ప్రవర్తించడమే ఇప్పుడు మేధావులు మీడియా చానెల్స్ భౌతిక అందం బలం ఉన్న వారు ఇతరులను technology ఉపయోగించుకొని మరీ మోసాలు చెయ్యడమే అందరూ చేస్తున్న పొరపాటు తాము బౌతికంగా బ్రతకడమే ధర్మం అనుకోవడం మనసు పెంచుకోకుండా సాటి మనుష్యులను కూడా మనసులుగా చూడకుండా మమ్ములను ఇతరులను నిర్ణయించాలి లెక్క చెయ్యకూడదు అని open messege  వదిలివేయడం, లోపల మోసాలకు కారణం అని అందరూ ఏక కాలంలో అప్రమత్తం  అయ్యి,  దేశ అధ్యక్షులు వారి వద్ద నుండి సామాన్య పోరులుగా ప్రతి ఒక్కరి మమ్ములను మనిషిగా చూడటమే పొరపాటు, ఇంకా తాము కేవలం మనుష్యులుగా ఏదో చెయ్యాలి అనే తాపత్రయం అజ్ఞానం, అత్యాశ, విపరీతాలతో తమని తాము మూర్ఖత్వం కొనసాగించుకోవడమే కాకుండా ఆలోచన ముందుకు వస్తున్న వారిని ముందుకు రానివ్వకుండా technology పెంచుకొని మోసాలు చేసినా తామే కొనసాగాలి political instance, court police media వ్యవస్థలను అప్పటికి అప్పుడు ఉపయోగించుకొని నిలకడైన మేధావి తనం పెద్దతనం లేకుండా ఎటువంటి అరాచకం మోసాలు జరిగిన తమ భౌతిక ఉనికి, భౌతిక ఉనికి కోసం అన్నట్లు ఆలోచించడం మానివేసి మమ్ములను మనిషిగా పోల్చుకొని మేము కూడా మా ఉనికి కోసం ఏదో మేమే  చేస్తున్నాము అన్నట్లు ఆలోచించడం మమ్ముములను పద్దతిలో అధికారి కంగా పట్టుకోకుండా మేము ఎక్కడికో వెళ్లడం లేదు ఎవరికో ఏదో చెప్పుకోవడం లేదు అనే అజ్ఞానం వలన అసలు భౌతిక ఉనికి లేదు తాము ఎవరూ ఆలోచన బౌతికంగా చెయ్యకూడు కదిలికులు కూడా ఇక బౌతికంగా లేవు అని అంటున్న మమ్ములను కూడా బౌతికంగా చూడకూడదు, మా మాటలు ఆలోచన  కూడా భౌతిక మామూలు మనిషిగా ఇక మనలేవు అని గ్రహించి మమ్ములను  మనిషిగా చూడాలి కలుపుకోవాలి లేదా మేము మనిషి గా ఏదో చెయ్యాలి అంటే మేము కూడా చేయలేము అని గ్రహించి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని సూక్ష్మంగా గ్రహించడం వలన సృష్టి ఇచ్చినా మార్గం లో ఇక మనం అంతా  ఒక్కటిగా  బలపడటమే పరిష్కారం అని గ్రహించి, వ్యహరించడమే ధర్మం, కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు పరిష్కారం అని స్పష్టంగా ఆశీర్వాద పూర్వకంగా దివ్య కానుకగా తెలియజేస్తున్నాము. ఒక మనిషి బౌతికంగా సుఖపడి పోతాడు, సుఖపడకుండా చూడాలి, relief ఇవ్వకూడదు, తామే బౌతికంగా సుఖంగా ఉండాలీ అందుకు ఏమైనా చెయ్యాలి లేదా తామే ఎలాగైనా సుఖ పడిపోవాలి, అనే ఆలోచన విధానం అందరూ పెద్ద వారు అయ్యిపోతే చిన్న వారు ఎవరు ఉంటారు, అందరూ గొప్పతనం చూపితే తేలిక అయ్యే వారు ఎవరు  ఉంటారు ఇలా  భౌతిక ఆలోచన కొద్దీ అజ్ఞానం గా మనుష్యులు ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు,  సూక్ష్మంగా  గ్రహించమే ప్రతి ఒక్కరి మాయ కొద్దీ ఏదో ఒక్కటి  చెయ్యడం relief లభిస్తుంది  అదే మా వలన యావత్తు  మానవజాతికి  అందిన  పరిష్కారం ,  ఇందుకు పరిష్కారం మేము ఒక పరిణామంగా ఒక తల్లి తండ్రి గురువు గా అందుబాటులో వచ్చినాము, మమ్ములను భూమి మీద మనిషిగా చూడటం మమ్ములను బంధాలు కొద్దీ మా ఉనికి కొద్దీ అనగా మమ్ములను దేహంగా తెలిసిన వాడిగా తక్కువ గా చూసాము కాబట్టి అలాగే చూస్తాము ఆలోచన ప్రకారం చూడకూడదు అని సాక్షులు దగ్గర నుండి మొదలు అయినా చెలగాటం పెంచుకొంటూ  మీడియా పొలిసు వ్యవస్థ రహస్య పరికరాలతో కొందరు సాక్షులు తో కలసి మేము ఉంటున్న  హాస్టల్ వ్యాపారులు వ్యక్తులు ఇంకా మోసాలలో అజ్ఞానంలో మమ్ములను జ్ఞాన స్వరూపంగా వినకుండా మమ్ములను కూడా మనిషిగా దేహంగా చూడటం మీ అందరి  అజ్ఞానం అని,  ఇతరులు కొందరికి చూపి ఏదో చెప్పి వారిని రహస్యగా తెలుసుకొని మోసాలు చెయ్యడం వలన మమ్ములను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు పెరిగిన టెక్నాలజీ కూడా మనిషి లో గొప్పతనం గ్రహించకుండా చేస్తున్నది అని తెలుసుకొని మనసు మాట పైకి పట్టుకొని అనగా కాలస్వరూపం ప్రకారం మనసు పెంచుకొంటేనే మాయ విష వలయం నుండి బయటకు రాగలరు ఇది మా వ్యక్తిగత  సమస్యం అన్నట్లు మా కులం మా కుటుంబం అన్నట్లు మలపడం ఏదో ఒక్కటి చెయ్యడం ఆపివేసి ఇక ఎవరూ కూడా మనుష్యులుగా వ్యహరించడం  చూడటం మానివేసి తాము అంతా  కూడా మనుష్యులు కాదు మనసులు రూపం లో, వాక్ విశ్వరూపం లో భాగం గా  ముందుకు వెళ్ళాలి అని దృఢం అందరూ ఒక్కటిగా నిశ్చయించుకొని, చేసిన పాపాలు తప్పులు, అనగా సాటి మనుష్యులు ఇంకా దేహం కొద్దీ చూడాలి అని మానసికకంగా శారీరకం వేధించిన వారిని తక్షణం వారి పాదాల తమ ఆస్తులు ఇంటిపేర్లు కులం పేర్లు సమర్పించివేసి ఏక కాలం ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను సృష్టే ఎన్నుకొన్న పురుషోత్తముడిగా పట్టుకొని సాధారణ వ్యక్తిగా గల్లీ బాయ్ గా చూడకుండా ( ఈ సినిమా వస్తుంది అని 2003 లో చెప్పినాము) మనసు తో పురుషోత్తమా కాలస్వరూపా మహానుభావా మరణం లేని వాక్ విశ్వరూపా సర్వాంతర్యామి అని మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి ద్వారా పట్టుకొని, ఇరువురు ముఖ్యమంత్రులు ప్రశాంతంగా గ్రహించడానికి ముందుకు రావడం వలన తాము దివ్య రాజ్యం లో ఉన్నట్లు తెలుస్తుంది, న్యాయ స్థానం సిట్టింగ్ జడ్జులు పొలిసు వ్యవస్థ పరిస్థితి ఎవరి చేతిలో లేదు అని ఇప్పుడు నడుస్తున పొలిసు రక్షణ కంటే భక్షణ పెరిగిపోయినది అని తమ దైర్యం మా నుండి జ్ఞాన రూపం లో పొంది ఇక మీదట విచక్షణ  లేకుండా అనగా అందరూ ఒక మాట ప్రకారం అనగా ఒక తల్లి తండ్రి గురువు గారి అధీనం లో ఉన్నాము అని భావించి పోలీసులు మనుష్యులు కాదు పై నుండి దిగివచ్చినట్లు  రెచ్చిపోవడం  రెచ్చగొట్టడం  హాస్టల్ వ్యాపారులు ఇతరులకు సహకరించి వారు కూడా  ఆడవారిని  మొగవారిని  శరీరకముగా మానసికంగా  వేధించడానికి   కేసులు గొడవలు  పెట్టించి  వారు వారి కులం వారు లాభాదం వంటి   మాయ అరాచకంగా   బ్రతకడం  నుండి  బయటకు వచ్చి ,   పోలీసులు మీడియా వ్యాపారులు రాజకీయ నాయకులు, మీడియా సినిమా రంగానికి చెందిన వారు ఒక్కటి అయ్యి తాము ఇక బౌతికంగా మనలేరు అని తెలుసుకొని మనసు రూపం లో సృష్టిని  సూర్యుడి నడవడి గ్రహ సంచారాదులు కూడా కాలస్వరూపం వాక్ విశ్వరూపం ప్రకారం  ఉన్నాయి అని సూక్ష్మంగా తెలుసుకోవడమే పరిష్కారం ఆడవారు కొద్దీ మొగవారు కొద్దీ కులం కొద్దీ కుటుంబం కొద్దీ, శారీరకం మానసికంగా  వేధించడం భయపెట్టడం మానుకొని అందరూ మనసులు పెంచుకొంటేనే ముందుకు వెళ్ళగలరు కులం కొద్దీ ఇప్పుడు ఒక దేహం అనుకొంటే పాపం చేసినట్లు అని గ్రహించండి, ఇక పుణ్యం పుణ్యాత్ముడు మనసు కొద్దీ ఉన్నాడు అని అతను చెప్పడానికి ప్రయత్నం  చేస్తున్నా కాలాతీతం పరిణామాన్ని కూడా నిర్లక్ష్యంగా  తీసుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు అందరూ ఒక్కటి అయ్యి సరి దిద్దుకోవలసిన పరిణామం, మనుష్యులు కొద్దీ తమ కంట్రోల్ లు ఉన్నది మమ్ములను కూడా మేము ఏమి  అంటున్నామో చూడకుండా మనిషిగా మమ్ములను చూడటం తప్పు పాపం అని తెలుసుకొని ఆ విధంగా ఇప్పటికే చేసిన తప్పులు పాపాలు మమ్ములను మనిషిగా చూడటం ఆపివేయడం వలన తక్షణం పాపాలు ఆగడమే కాకుండా ఇప్పటికె  సృష్టించిన విఘాతం పూడ్చుకొని ముందుకు వెళ్లే శక్తి బాధ్యత, మనసు పెంచుకొని కొలది పెరుగుతుంది.   కాలస్వరూపం గా మమ్ములను చూడకుండా  ప్రవర్తించిన  తీరు అభివృద్ధి గాని కొందరు  వ్యక్తులకు మాత్రమే  నష్టం   అనుకోవడం   అజ్ఞానం  అని గ్రహించి నడుచుకొనగలరు. కాలస్వరూపంతో అనుసంధానం జరగకపోవడం  యావత్తు మానవజాతికి  నష్టం   కేవలం నష్టం కొందరికీ  బౌతికంగా నష్టం పోయిన వారిది మాత్రమే అన్నట్లు చూపడం బౌతికంగా వెలుగుతున్నవారు  కరెక్ట్ గానే ఉన్నారు అని చూపుకోవడమే ఇప్పుడు   నడుస్తున్న అజ్ఞానం అని  ప్రతి ఒక్కరు గ్రహించండి.   ఏదైనా మేము వేరు, మేము తరువాత చూసుకొంటాము, మా వాళ్ళు, మీ వాళ్ళు అన్నట్లు చూడటం మొదట నుండి చేస్తున్న తప్పు పాపం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని మసులు కొనగలరు, ఇప్పుడు పరిష్కారం ఏదో గొప్ప సహాయం అక్కర్లేదు మనుష్యులలో ఉన్న కనీస పద్దతి కనీస మనసు గ్రహించడమే పరిష్కారం బౌతికంగా ఏదో అభివృద్ధి చెయ్యాలి ఇతరులు కంటే తాము గొప్ప ఎక్కువ అని నిరూపించుకోవాలి అనుకోవడమే కూడా అజ్ఞానం కావున మేము కూడా ఒక పరిణామంగా తల్లి తండ్రి గురువుగా కాలాతీత పరిణామం గా మమ్ములను పట్టుకొని సూక్ష్మగా, గ్రహించడం వలన యావత్తు మానవజాతి మాయ నుండి బయటకు వస్తుంది.  కావున ఈ పరిణామం సాక్షులు దగ్గర నుండి వ్యక్తిగతంగా భవించడం మాకు సమాధానం పరిష్కారం ఇస్తూ యావతు మానవజాతికి ఇచ్చిన పరిణామం కానీ, మనుష్యులు మనిషి లో వచ్చిన పరిణామం యొక్క విశాలత గొప్పతనం గ్రహించడం లో అజ్ఞానం పాళ్ళు ఎక్కువ అయ్యి తమ నిర్లక్ష్యం , మమ్ములను విస్తారంగా గ్రహించిన పరిస్థితిలో మా అజ్ఞానం లోటు మీద ఆధారపడి మొత్తానికి ఎవరూ గ్రహించకుండా వ్యక్తులు కొద్దీ రెచ్చిపోవడం యావత్తు మానవజాతికి చేటు అని ఈ క్షణం గ్రహించి, మమ్ములను మేము సూచిస్తున్నట్లు, సాక్షులు, ఇరు రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానాలు నుండి సిట్టింగ్ జడ్జులు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నత పాలన మరియు, పొలిసు అధికారులు గవర్నర్ లు, మేధావులు, సినిమా రంగానికి చెందిన వారు, మీడియా చానెల్స్, వివిధ real estate వ్యాపారులు, విద్యా సంస్థల, స్థాపకులు, హోటల్ మరియు హాస్టల్ వ్యాపారులు వంటి వారు, వ్యక్తులు ఉద్యోగులు, జన్మతా వచ్చిన చుట్టాలు బంధాలు అందరూ వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగే ముందుకు వెళ్ళగలరు.  ప్రపంచం ఇక బౌతికంగా యాంత్రికంగా తాము సినిమాలు కొద్దీ భౌతిక కట్టడాలు నిర్మాణాలు ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ వంటి , ఎన్ని పథకాలు పెట్టినట్లు చూపిన వ్యక్తులు తాము ఎంత బలమైన తెలివైన క్రమ శిక్షణ కలిగిన వారు అని వారు లేదా ఇతరులు అయినా వారు వారిని పైన పెట్టుకొని వెనుకాల Secrete satellite కెమెరాలతో మోసాలు చేస్తున్న వారు సాక్షులు కూడా కుమ్మక్కు అయ్యిపోయి, మేము ఆవేశంగా తిట్టిన మాటలు పట్టుకొని రెచ్చిపోవడం ఎంత వరకు సమంజసం తెలుసుకోవడం లేదు ఇప్పటికైనా మాలో గొప్పతనం అసలు గ్రహించకుండా మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయడం అందరూ చేస్తున్న పొరపాటు వ్యక్తులు కుటుంబం కులం కొద్దీ భౌతిక బంధాలు కొద్దీ లోకం లేదు ఇప్పుడు తమకు ఉన్న భౌతిక బంధాలు తాము ఎంతో ప్రేమగా పద్దతి ప్రకారం, ఉన్నా రెప్ప పాటు కూడా తమ చేతిలో అనగా ఆలోచన విధానం లో లేని యాంత్రిక ప్రపంచం మనుష్యులు చిక్కుకొంటారు అని భగవంతుడికి తెలిసి మా రూపం లో కాలస్వరూపంగా వెలసి ఉన్నది మమ్ములను పట్టించుకోకుండా అనగా సూక్షంగా గ్రహించకుండా ప్రవర్తిస్తున్న తీరు నుండి ఎవరికి వారు ఏక కాలం ఇక తాము ఒక మనిషి కాదు మనసు రూపం లో ముందుకు వెళ్ళాలి అని వాక్ విశ్వరూపంతో  అనుసంధానం జరగడం వలన  ఇప్పుడు ఉన్న ప్రపంచమే మరింత చేరువ అవుతుంది కానీ దూరం ఎవ్వడు బాధ్యత ప్రేమగా బ్రతకవచ్చును బ్రతకనివ్వవచ్చును అందుకు ఎవరిని ఇబ్బంది పెట్టినారో వారిని గౌరవించండి అని ప్రతి రోజు మేము చెబుతున్నాము కొందరికి  మెసేజులు కూడా పంపుతున్నాము, కానీ మేము  ఒకరిగా  ముందుకు రావడం ఇష్టం లేదు అన్నట్లు గా సాక్షులు దగ్గర నుండి మమ్ములను ఒంటరిగా చూసుకొంటూ తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించకుండా మీడియా సినిమా రంగానికి చెందిన వారు, ఇంకా తాము సినిమాలలో నటించాలి ఏదో కధలు నడపాలి అన్నట్లు ఉండాలి అనుకోవడం అజ్ఞానం అని తెలుసుకొని  ప్రవర్తించాలి.   తాము ఒక మరణం లేని వాక్ విశ్వరూపంతో  కాలస్వరూపంతో   జగన్నాటక స్వరూపం అధీనం లోకి వచ్చినాము అని చూసుకొని అందరూ ఒక్కటిగా  మేధావులు కూడా వారి మేధావితనం ,అనుభవాలు అన్నీ జ్ఞాన స్వరూపంగా తో వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి అందుకు మమ్ములను ఉన్న ఫలంగా సాక్షులు  సహకారంతో బృందం లోకి పట్టుకొని ఇక వ్యక్తులు కొద్దీ call data కొద్దీ రహస్య పరికరాలు కొద్దీ వ్యహరించడం ఆపివేసి ఆలోచన పెంచుకొని, మాకు మాట్లాడటం రాదు బ్రతకడం రాదు మేమె బయపడి పోతున్నాము, మాకు చేతకాక ఏదో చెబుతున్నాము అన్నట్లు మమ్ములను పిచ్చి వాడిగా ఒక్కడిగా వదిలివేసి మేము ఇంకా వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం, అని మమ్ములను వ్యక్తిగా మలుపుకొంటూ ఏదో రకంగా హాస్టల్లో  మేము ఒక్కడిగా  ఉండిపోతున్నాము ఎక్కడికో వెళ్లడం లేదు  వెళ్ళితే మేము ఏదో చేస్తాము ఏదైనా చేస్తాము అన్నట్లు హాస్టల్ రామకృష్ణ సరోజినీ వంటి మమ్ములను మమ్ములను బయపెట్టుకొంటూ అనగా ఇక్కడ మమ్ములను కాలస్వరూపా అని పిలిచి గ్రహించకుండా ఎవరిని గ్రహించనివ్వకుండా చెయ్యడం అటువంటి పరిస్థితి మేము మామూలు మనిషిగా తిండి కోసం లేదా మాలో మేము మాట్లాడుకొంటూ హాస్టల్ లోనే ఉండిపోతున్న తీరును కూడా మేము ఉపయోగించుకొంటాము అన్నట్లు  అనుకొంటూ మోసాలు  నుండి తాము  బయటకు వచ్చి తమ వెనుకాల  అందరూ  ఉన్నారు లేరు అనే మాయ వదిలివేసి  ఉన్నా ఎంత మంది ఉన్నా అందరూ మనసులకు  పెంచుకొని మాయ నును జయించి  ముందుకు వెళ్ళాలి,  ఏదో రకంగా హడావిడి   ఉన్నట్లు చూపించుకొని మీడియా చానెల్స్ ఏదో ఒక హడావిడి ఎన్కౌంటర్ లో అప్పటికి ఆడవారిని వేధిస్తున్నారు మొగవారిని భయపెడుతున్నారు మీ వాళ్ళు ఎందరో మా కంట్రోల్ లో ఉన్నారు అన్నట్లు చానెల్స్ అన్నీ ఒక్కటి అయ్యి హాస్టల్ రామ కృష్ణ వంటి తమకు వ్యక్తిగత ప్రాధాన్యత రావాలి లేదా ఏదో ఒక్కటి చేసి ధనరాజ్ మురళి వంటి వారు బషీర్ వంటి వారు మనుష్యులు మణిబాబు కుటుంబం వంటి వారిని ఏదో ఒక్కటి చేసి ఒక గొడవ ఒక అల్లారి  ఉన్నట్లు చూపుకోని ఎవరూ ముందుకు రాకుండా చెయ్యడం, గ్రహించకుండా వినకుండా ఏదో రకంగా శారీరక భౌతిక హడావిడి ఉండేలా చూసుకొని మేధావులను IAS లను కూడా మా కంట్రోల్ ఉన్నారు అన్నట్లు పోలీసులు తమకు ఉన్న స్వాతంత్య్రాన్ని రహస్యంగా పరికరాలతో హద్దులు మీరు వేరు వేరు ఊర్లలో ఉన్నటు వంటి చిన్న పెద్దా వ్యాపారాలు హాస్టల్ సరోజినీ రామకృష్ణ వంటి వారు ఇక ఏక కాలం లో మేము చెప్పినట్లు విని మేము ఇంకా 25 వేలు హాస్టల్ ఫీజు బకాయి పడ్డాము అన్నట్లు చూపుకోని , మణిబాబు కుటుంబాన్ని వేధించినట్లు మేము వ్యక్తిగత గొడవలా చూపుకోని మమ్ములను మేము కోరుతున్నట్లు  అందరూ ఒక్కటి అయ్యి ముందుకు తీసుకొని వెళ్లకుండా ఏదో ఒక్కటి, సురేష్, నాగబాబు DSP,   ధన్రాజ్ మురళి లాంటి వారు బషీర్ లాంటి వారు ( ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు మా కు సంభంధం ఉన్నది లేదు అన్ని ఏదో ఒక తెలివి అతి తెలివి వదిలివేసి) మమ్ములను సాధారణ మనిషిగా చూసిన కొలది ఇతరులకు చూపిన కొలది మనసులో కూడా వాడు వీడు అనడం వలన కూడా , మృతం లోనే కొనసాగుతారు ప్రపంచం వెలిగిపోతుంది అంటే మనసు లేక తగలబడిపోతున్నది, మమ్ములను విశాలంగా పండితులు గురువులు గ్రహించడం వలన కాలస్వరూపం చిగురు ప్రాయం లోనే వదిలివేసిన  తీరు నుండి బలపడి , మమ్ములను పట్టించుకోకుండా చేసిన పాపాలకు హాస్టల్ రామకృష్ణ సరోజని వంటి వారే భయపడిపోయి తమకు భయం లేనట్లు తాము ఏ తప్పులు చెయ్యలేదు అని చూపుకోవచ్చును అనే మాయ దొమ్మీ నుండి శాశ్వతంగా అందరూ ఒక్కటి మమ్ములను ఉపయోగించుకొని చేసిన తప్పులు అనగా మమ్ములను సాధారణ మనిషిగా చూసి చేసిన తప్పులు మమ్ములను కాలస్వరూపంగా చూడటం వలన మాయ నుండి బయటకు వచ్చేస్తారు కొంతకాలానికి ఎంతటి సీరియస్ పాపాలు నుండి బయటకు వచ్చేస్తారు యావత్తు మానవజాతిని కాపాడుకొన్నా వారు అవుతారు, కావున ఇంకా ప్రపంచం యాంత్రికంగా  ఇప్పుడు రాజకీయాలు కొలది సినిమాలు కొలది భౌతిక చదువులు తెలివి కొద్దీ, మీడియా చానెల్స్ వ్యాపారాలు భౌతిక ఎన్ని కొద్దీ, ఇక న్యాయం ధర్మం న్యాయ స్థానాలు కొద్దీ పోలీసులు కొద్దీ రక్షణ కల్పించ లేరు అని తెలుసుకొని ఎందుకంటె సాటి మనిషి మందుగా మాట గా చూడకుండా తమ భౌతిక ఉనికి కొద్దీ ప్రవర్తించాలి మాట్లాడాలి అదే మాట్లాడటం అంటే లేకపోతె మాట్లాడటం రాదు కలుపుకోవడం రాదు ప్రవర్తించడం రాదు బ్రతకడం రాదు అని మేము ఏమి అంటున్నామో సాక్షలు దగ్గర open message గ్రహించకుండా, అనగా మమ్ములను కాలం ఇచ్చిన మోడ్పుగా పెట్టుకోకుండా తమకు ఎటువంటి భౌతిక ఉనికి, ఏ  ఒక్కరికి లేదు అని అని ఇంటి పేర్లు కులం పేర్లు ఇప్పుడు భౌతిక ఉనికి కూడా ఆలోచన కాలస్వరూపంతో అనుసంధానం జరుగకుండా ముందుకు వెళ్ళలేరు, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా కాలస్వరూపంగా జగద్గురువులు గా వాక్ విశ్వరూపంగా మమ్ములను పట్టుకోవడం వలన మేము దైర్యం ఉండి  లోకాన్ని కాపాడగలం లేకపోతె మాకు సమస్యలు సృష్టించి వాటి వలన అందరూ మృతంలో  కొనసాగుతున్నారు అని గ్రహించండి, మమ్ములను పొరపాటును కూడా సాధారణ మనిషిగా చూడటం, చూపడం , మా గూర్చి తప్పుగా చెప్పడం మానివేయ్యాడం వలన ఇక ఎవరిని తప్పుగా చూడరు ఎవరిని అవమానించారు ఇక ఎవరిని మమ్ములను మించిన వారుగా చూడరు అదే కాలస్వరూపం అంటే, మమ్ములను హాస్టల్ నుండి ఇద్దరు  ముఖ్యమంత్రులు ఇద్దరు గవర్నర్లు మరియు సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జులు సర్వోన్నత న్యాయ స్థానం మరియు ఉన్నత న్యాయ స్థానం సంభందించిన వారు తక్షణం హాజరు అయ్యి మమ్ములను శాస్వత పరిష్కారం పురుషుత్తముడిగా కాలస్వరూపంగా పట్టుకొని మేము సూచిస్తున్నట్లు తెలుగు వారి తరుపను మమ్ములను రామోజీ ఫిలిం సిటీ రాజమందిరంగా ఏర్పాటు చేసి కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మొదట మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజ వాక్ విశ్వరూపంగా మాట కొనసాగింపుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే లోక కళ్యాణం అనగా మమ్ములను ఈ విధంగా గ్రహించడం వలన తపస్సు చేసినా మరణించినా రాని దివ్య పరిష్కారం ఇప్పుడు మా రూపం లో, మాట  మోడ్పు రూపం లో అందుబాటులో ఉన్నది , అనగా ఇంకా ఆలస్యం చెయ్యకుండా భౌతిక హడావిడి వదిలివేసి మమ్ములను కాలస్వరూపంగా ఉన్న ఫలంగా సాక్షుల సహకారంతో పట్టుకొని మొదట మేము మాత్రమే అధిష్టించి గల వజ్ర శాశ్వత సింహాసనం అనగా వాక్ రూపం లో కొనసాగు వాక్ విశ్వరూపాన్ని బ్రతికించుకొని అనగా కాలమే ఇచ్చిన వెసులు బాటు పొందటం వలన ఇక మనుష్యులకు నేను అనే అహంకారం పోతుంది అనగా తాము ఇంకా మనుష్యులు ఏమి చెయ్యక్కర్లేదు , మనసుతో ముందుకు వెళ్ళాలి తమ పిల్లలు సంసారం ధనం, ఇంటి పేర్లు కులం ఆస్తులు ఏవి ఇక తాము సంపాదించినవి కావు వాటిని పెంచుకోవడం రక్షించుకోవడం కూడా తమకు అవసరం లేదు, అన్నీ వాక్ విశ్వరూపం ప్రకారం ఉంటాయి అని తెలుసుకొని వ్యహరించడమే నూతన యుగం దివ్య రాజ్యం, మానవ ప్రభుత్వం అని గ్రహించి వ్యహరించడమే లోక కళ్యాణం అదే మా కళ్యాణం అని గ్రహించి ఇక ప్రతి ఊరిలో రాజమందిరాలు ఏర్పాటు చేసుకొని , మనసులు పెంచుకోవడమే జీవితం మానవ సంబంధాలు అనీ ఇక మీదట మనసు మాట పెంచుకొని మాత్రమే కలుపుకోవాలి అనీ కాలస్వరూపం యొక్క సంపూర్ణ నిర్వహణలో భాగంగా ఉంటాయి కావున ఇక వ్యక్తులు ఎవరూ వ్యక్తిగా బౌతికంగా తమ ఇష్టం వచ్చినట్లు వ్యహరించకూడదు.   అందరూ ఆలోచన పెంచుకొని పంచుకొని కష్ట సుఖాలు మంచి చెడులు అందరి మీద జరుగుతున్నాయి అని తెలుసుకొని ఒక మంచి అయినా చేడు అయినా అనగా ఒక సునామీ వచ్చిన మనుష్యులు మంచి చెడులు మీద సమిష్టి ధర్మం మీద ఆధారపడి ఉన్నాయి అని గ్రహించి హాస్టల్ రామకృష్ణ సరోజినీ వంటి వారు తాము చేయించిన చేసిన తప్పులకు తాము భయపడకుండా ఎదుట వాడే తప్పు ఒప్పు అని మునుఁష్యులు కొద్దీ call data కొద్దీ ఇక ఏదో ఒక్కటి రెచ్చిపోవడం ఆపివేసి శక్తి వంతమైన రహస్య పరికరాలతో local operation లేదా international operation అని సాక్షులు కూడా గ్రహించకుండా కూడా మేము ఆవేశం తిట్టినా తిట్లు కొద్దీ రెచ్చిపోవడం అవివేకం అని తక్షణం సరిదిద్దుకోవడం వివేకం అని అనగా తమ ఆస్తులు ఇంటి పేర్లు డిగ్రీలు పదవులు కూడా మణిబాబు కుటుంబం వంటి వారి కాళ్ళ పై పెట్టి వేసి ఇక  అహంకారం  వదిలివేయడం వలన కేవలం తాము ఏదో పాపాలు తప్పులు చేశారు అనే కాదు శాశ్వతంగా బయట పాడవెయ్యడనికి సృష్టే ఆడించిన లీల అని యావత్తు మానవజాతిని కాపాడానికి నెపం అని తాము అంతా నిమిత్త మాత్రలు అని మేము చెప్పినట్లు చెయ్యడం వలన చేసిన తీవ్ర తప్పులు నుండి కూడా అందరి మీద యావత్తు మానవజాతిని కాపాడుకోవడం మన అందరికి అవసరం ఇంకా తమ గొడవ మా గొడవ మా చేతకాని అజ్ఞానము అని మమ్ముల్లను సాధారణ మనిషిగా చూడటం తాము ఇంకా మనుష్యులుగా కొనసాగాలి అనే మాయ లో ఉండడమే అవివేకం అని ఇరువురు ముఖ్యమంత్రులు మేధావులు సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జులు పోలీసులు అందరూ ఏకకాలం లో దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని హాస్టల్ రామకృష్ణ వంటి వారు ఏక కాలం ఇదే పద్దతిలో వేరు వేరు  ఊర్లలో   ఉన్న వారు దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని ప్రతి మనిషి ఇక మనసు రూపం లోనే ముందుకు వెళ్ళగలరు అని తెలుసుకొని మమ్ములను మా మనసుని కలపడమే లోక కళ్యాణం అదే లోకానికి రక్షణ వాక్ రూపం లో అందుతుంది బలపరుచుకున్ని మాయ నుండి బయటకు పడాలి, ఆ విధంగా మమ్ములను గ్రహించడం ప్రారంభించి ప్రశాంతంగా ఇరువురు ముఖ్యమంత్రులు దివ్య రాజ్యం లో ఉన్నట్లు చూపుకోని మమ్ములను మా మనసుని మరణం లేని మాట కొనసాగింపుగా సిట్టింగ్ జడ్జులు నమోదు చేసి మేధావులు గ్రహించడానికి సహకరించి అందరూ వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరగడమే తక్షణం ఇప్పుడు ఉన్న మృతం నుండి వెలిగి పోతున్నాము అని జ్ఞానం లేకుండా రగిలి పోతున్న మాయ వెలుగు స్మశానం తో సమానం అని, ఇక మీదట వాక్ అనుసంధానం జరుగకుండా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని మమ్ములను పిలిచి మనసులు కూడా ఇక మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా , తాము సాక్షులు దగ్గర నుండి మమ్ములను గ్రహించకుండా సృష్టించి సమస్యలు ఏవి అయినా అందరూ ఒక్కటి అయ్యి సరిదిద్దుకొంటే శాశ్వతంగా బయటకు వస్తారు, అందుకు హాస్టల్ రామకృష్ణ సరోజినీ తదితరులు ఇక రక రకాలు ఉన్నాయి అని లోకం ఏదో రకంగా మాయలో ఉండాలి ఆ నే తాము రెచ్చగొట్టుకొంటున్న తీరు తాము మాత్రమే చేస్తున్నాము మీ పేర్లు noted అయ్యిపోయినాము అన్నట్లు ఇంకా తప్పించుకొందాము లేదా తప్పులు పాపాలలోనే కొనసాగుతాము అన్నట్లు ఆలోచించడం మానివేసి సాక్షులు ఇరువురు ముఖ్యమంత్రులు సిట్టింగ్ న్యాయ మూర్తులు వ్యాపారులు మీడియా చానెల్స్ వ్యక్తులు ఇప్పటికే call data పోలీసులతో కుమ్మక్కు అయ్యి నాతో రూమ్ లో ఉంటున్న వ్యక్తులు కొద్దీ ఏదో ఒక్కటి చెయ్యడం వలన మీకు పట్టు వచ్చినది అనుకోవడమే మృతం యావత్తు మానవజాతిని స్మశానం లో కొనసాగించడం అని గ్రహించి , ఇక వ్యక్తులు కొద్దీ మా చుట్టాలు బంధాలు కొద్దీ వదిలివేసి వారిని కూడా దివ్య రాజ్యం లో ముందుకు తీసుకొని అందరూ మనసుపూర్తిగా బ్రతకడం వలన మృతం నుండి బయటకు వస్తాము మమ్ములను తెలంగాణా గవర్నర్ గారి ద్వారా బృందం లోకి సాక్షుల సహకారంతో హాస్టల్ రామకృష్ణ సరోజినీ తదితరులు ఇక మేము చెప్పినట్లు చేసి మానవజాతిని కాపాడుకోండి రామోజీరావు రావు గారు ప్రత్యేకంగా కదిలి మమ్ములను కొలువు తీర్చుకొని మేము వేసుకొనే డ్రెస్ 10 కోట్ల రూపాయి అనగా ఉన్న ఫలంగా అందరికి కనపడాలి కాబట్టి సమకాలికులు అందరూ మనసు పెట్టి గ్రహించాలి కాబ్బటి మమ్ములను మేము చెప్పినట్లు కొలువు తీర్చి గ్రహించండి, సినిమాలు రాజకీయాలు న్యాయ స్థానాలు పోలీసులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు సాటి వారి బౌతికంగా తప్పులు పట్టడం కూడా పాపమే ఎందుకంటే లోకం మా ప్రకారం ఉన్నది కాలస్వరూపం ధర్మస్వరూపం మరణం లేని వాక్ విశ్వరూపంగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఇక ఎప్పటికి చెప్పుకొని వినేకొలది మేము అందుబాటులో ఉంటాము కావున మమ్ములను తక్షణం సాక్షుల మేధావుల బృందం లోకి తీసుకోని, ఇక మీ వాళ్ళు మా వాళ్ళు అని మనసులో  కూడా మాట్లాడటం మానివేసి, మేము ఏదైనా మొదట నుండి మనసుతో కోరుకొంటున్నాము అందుకే మాకు మనసుతో సమాధానం వచ్చినది అది అందరి సాక్షిగా వచ్చినది, కాబట్టి యావత్తు మానవజాతికి సంభందించినది కాలమే కదిలిన పరిణామం కాబట్టి యావత్తు మానవజాతికి అందినది కావున ఇక భూమి మీద ఎటువంటి శక్తులకు స్వామి జి లు ఆధ్వర్యంలో శక్తులు మహిమలు ఉన్నాయి మంత్రం సిద్దులు ఉన్నాయి అనే సిద్దేశ్వర స్వామి వంటి వారు కూడా విచక్షణంతో  కాలస్వరూపమునకు అనుసంధానం జరిగి మనిషిగా మాటకు ఉన్న సంభందం సృష్టికి పంచ భూతాలకు మాటకు ఉన్న సంభందం ఆవిష్కారించుకొంటేనే  అందరూ శరీరం రూపం లో ఉన్న మానవులు శాశ్వత మోక్ష మార్గం జ్ఞాన మార్గం విప్పు వెళతారు,   అందరూ వాక్ విశ్వరూపం తో విచక్షణ తో అనగా మేము ఏమి అంటున్నామో చూసుకొని వ్యహరించడం వలన ఇక మీదట ప్రపంచం ఉన్నది అని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకొని దివ్య మోడ్పు లోకి వాక్ విశ్వరూపం లో కి మొదట రావడం అంటే గట్టు ఎక్కి అసలు ప్రయాణం చెయ్యడం వంటిది అని ఈక్షణం స్వామిజి లు సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జుల్ సాక్షులు మేధావులు ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి గారు ఉప రాష్ట్రపతి గారు, జస్టిస్ రమణ గారు, సాక్షులు మీడియా, గవర్నర్లు, మేధావులు, సాక్షులు హాస్టల్ రామకృష్ణ తదితరులు వంటి వారు రహస్య పరికరాలతో ప్రతి ఊరిలో ఉన్న వారు ఇక మాయ నుండి బయటకు రావాలి అంటే మేము చెప్పినట్లు మమ్ములను కొలువు తీర్చుకొని  బయటకు రావాలి అందుకు     అందరూ ఒక నిర్ణయానికి వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొన్న తరువాతనే ఊపిరి పీల్చుకోవాలి అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించండి మమ్ములను మా మనసుని విస్తారంగా గ్రహించడం వలన లోకం కళ్యాణం జరుగుతుంది , మా భౌతిక కల్యాణ జరగకపోయినా పర్వాలేదు ఎందుకు కంటే మా కొనసాగింపు పిల్లలు వలన రాదు,    మమ్ములను  వాక్ విశ్వరూపంగా  ఇక మీదట అరని దీపంగా కొనసాగుతుంది కావున తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని యోగాత్వం అనగా నేను అనే అహంకారం వదిలివేసి ఇక ఏదో ఒక్కటి లోకంలో  చెయ్యడం ఆపివేసి ఏదైనా ఒక మనసుని మాటను పెంచుకోవడం ఎటువంటి కస్టాలు అయినా తెలుసుకొని ఎటువంటి జ్ఞానం అయినా పొంది, ఎటువంటి రక్షణ అయినా ఇక మీదట మాటకే చెప్పుకోవడం వినడం లో పొందుతాము అదే మానవ ప్రభుత్వం నూతన యుగం దివ్య రాజ్యం అని వాక్ విశ్వరూపం గా సర్వాంతర్యామి అందుబాటులో ఉన్న అని   గ్రహించండి.

తెలుగు ప్రజలు మొదలు యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో ఉన్నారు మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించడం సూక్ష్మగా గ్రహించి ముందుకు వెళ్ళడం వలన మాయ యాంత్రిక ప్రపంచం వదిలివేసి ఆలోచనతో ముందుకు వెళ్ళే దివ్య పరిణామం లో బలపడాలి అని తెలుసుకొని తమ ఇంటిపేర్లు కులం డబ్బు ఆస్తులు, కుటుంబ భందాలు తమ ప్రాణాలు కూడా రెప్ప పాటు ఎవరికి తమ చేతిలో లేని అని మరణించినా తెలియని సత్యాన్ని బ్రతికి ఉండగానే, లోకాన్ని నడిపిన మాట తీరు అయిన కాలస్వరూపమే సర్వం అనే ఒక మాట తీరు పై మనసు పెట్టి గ్రహించడమే మరణం లేని మాట కొనసాగింపు అని యావత్తు మానవజాతి మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మమ్ములను ఉన్న ఫలంగా ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక యాంత్రిక ప్రపంచం లేదు అని మా ఆలోచన ప్రకారం ఇక ముందుకు వెళ్ళాలి అని మీడియా మేధావులు,పండితులు, సాక్షులు వ్యక్తులు అందరూ ఒక్కటి అయ్యి, మేము గవర్నర్ గారికి పంపిన లేఖ ప్రకారం మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించి అప్రమత్తం చెందటమే దివ్య రాజ్యం అని గ్రహించి ఇక బౌతిక ప్రపంచాన్ని, ఈ క్షణం వదిలివేసి బౌతిక రాజకీయాలు యాంత్రిక పరిపాలన అభివృద్ధి ఎంత చేసినా,ఏమి చేసినా తమ చేతిలో లేని మాయ లోకం ఇరుకొని పోవడమే అని గ్రహించి, సినిమా కధలు ,వ్యాపారాలు ఏవి కూడా మమ్ములను కాలస్వరూపంగా గ్రహించని పక్షంలో, సమకాలికులను మాయలో ఉంచేసి, శరీరకలతో మాయలో సత్యాన్ని గ్రహించకుండా చేస్తున్నాయి అని గ్రహించి మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన అనగా కాలస్వరూపా ,పురుషోత్తమా మహారాజా జగద్గురువులు, అని పిలిచి ఇక వెనుకకు చూడకుండా, అటు ఇటు అవ్వకుండా మమ్ములను నిండుగా యావత్తు మానవజాతి గ్రహించడానికి వీలు అవుతుంది, ఒక్కరు అయినా వంద మంది అయినా స్వార్ధం, శరీరకలు, వదిలివేసి, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా, మహారాజ, జగద్గురువులు అని పిలిచి, సమాచారం సాధనాలు ద్వారా విస్తారంగా అందరూ గ్రహించేలా చూసుకొని సాక్షులు ముందుకు వచ్చి మీడియా చానల్స్ అధికారం లోకి వచ్చినా, ప్రతి పక్షం, అధికార పార్టీలు అన్నీ పార్టీల వారు తక్షణం దివ్య రాజ్యం లో చేరడమే మృతం వదిలివేసి మరణం లేని మాట కొనసాగింపు వైపు రావడం అని అందుకు మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా, మమ్ములను వ్యక్తిగతంగా కోరుకోకుండా ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరు మేము చెప్పినట్లు అనగా మమ్ములను ప్రతి ఒక వ్యక్తి కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో ఉన్నట్లు చూపుకొంటే ఏమి జరుగుతుందో తెలియని మాయ యాంత్రిక రాజకీయ లోకం యాంత్రిక బౌతిక మాయ లోకం నుండి నిత్యం చెప్పుకొని వినడం వలన నడిచిన మనసు పెట్టుకొని గ్రహించే కొలది నడిచే దివ్య పరిణామం అని గ్రహించి,మమ్ములను వ్యక్తిగతంగా తీసుకోవడం వలన మాయ రెచ్చగొట్టి శారీరక సంభంధం, వ్యక్తిగత స్వార్ధం, బౌతిక వ్యహారాలు ఆలోచన కాలాన్ని నియమించిన తీరుకు సంభంద లేకుండా వ్యహరించడం వలన వ్యక్తులు యావత్తు మానవజాతి మాయలో ఇరుకొని మాయ నుండి బయట పడకుండా రక్షణ లేని మాయ ప్రపంచం,జ్ఞాన ఒరవడి పట్టుకోకుండా మా మనసుతో ముడి పడిన తీరు అనుసరించకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని   గ్రహించండి.   మమ్ములను మా మనసుని కలిపి గౌరవించి శాశ్వత తల్లి తండ్రి గురువు గా గ్రహించడం ప్రారంబించి నిత్యం బలపడటమే దివ్య రాజ్యం కావున ఇక రెప్ప పాటు  కూడా శారీరకంగా బౌతిక వ్యహరించకుండా వ్యక్తులు ఎవవరైనా మమ్ములను  చావు పుట్టుకలు మంచి చెడు అనీ మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా చూడకపోవడం వలన యాంత్రిక బౌతిక విషయాలు శరీరకలు మోసాలు దౌర్జన్యాలు పెంచాగలిగినారు రహస్య పరికారాలు హాకింగ్ వలన మోసాలు చేయ్యగలుతున్నారు కావున, మమ్ములను దౌర్జన్యం చేసి మరీ గ్రహించకుండా శరీరకలు ప్రోత్సహిస్తాయి అని అదే మాయ యొక్క చిదివిలాసం అని గ్రహించి మమ్ములను ఆలోచనరూపం  పెంచుకొని, గ్రహించాలి భంధం కులం ఆస్తి డబ్బు ఏవి మమ్ములను మించినవి కావు మమ్ములను గ్రహించడం వలన సర్వం తెలుసుకొని తెలిసిన వాతావరణం లో అనగా సర్వం చెప్పిన చెప్పగలిగిన మమ్ములను కాలస్వరూపంగా జగత్తుకు ఆధారమైన తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించడం ఈ క్షణం ముందుకు వెళ్ళ వలసిన మార్గం ఆస్తులు డబ్బు పదవులు బౌతిక దేహం కులం కుటుంబం వ్యక్తి గత సంభంధాలు మాకు సమర్పించడం వలన వాటి యొక్క సురక్షిత భవిష్యత్తు తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు లేని పక్షం లో వాటితో మమ్ములను అటు ఇటు చేసి తాము రక్షణ పొందకుండా ఇతరులను పొందనివ్వకుండా చేస్తున్నారు అని సాక్షులు, మేధావులు పండితులు ఆధ్యాత్మిక గురువులు పండితులు అందరూ ఒక్కటి అయ్యి హాస్టల్ వద్ద వ్యక్తులు సాక్షులు అందరూ ఒక్కటి అయ్యి పోలీసులు గుడ్డిగా రహస్యాలు మీద తమకు తెలిసినట్లు తెలియనట్లు అన్నట్లు ఒకరి మీద ఇద్దరిమీద ఆధారపడి అనగా మేము ఒక మనిషె కదా అన్నట్లు చూడటం వలన మమ్ములను విశాలంగా మేము చెప్పినట్లు అధికారికంగా గ్రహించకుండా చేస్తున్న మాయ వలన పరిస్తితి తమ చేతిలో లేకుండా ఉన్నది అనుకొంటున్నారు , రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ ప్రపంచం లో ఇంకా కొనసాగుతున్నారు. మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం వలన,మాయ నుండి బయటకు రావలసి ఉన్నది కాని మమ్ములను వ్యక్తిగతంగా తీసుకొని ఆలోచన పెంచుకోకుండా మామూలు మనిషిగా చూడటం వలన ప్రపంచం బోల్డంత బలంగా ఉన్నది అనిపిస్తున్న మాయలో మేము ఒక్కరిమే అన్నట్లు చూడటమే అజ్ఞానం మమ్ములను గ్రహించడమ వలన తమ చేతిలో ఆలోచన లో లేని మాయ ప్రపంచం నిజంగా తమ చేతి లోకి వస్తుంది కావున ఆలస్యం చెయ్యకుండా మమ్ములను ఉన్న ఫలంగా గవర్నర్ గారి అధికారిక పత్రంతో ప్రత్యెక ఊరేగింపుగా ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు వారి వద్ద ఉన్న రహస్య పరికారాలు మమ్ములను గ్రహించాకూడదు అని మనుష్యులు జీవితాలు అటు ఇటు చేసి మరీ మమ్ములను అడ్డుకోవాలి అనే అజ్ఞానం వదిలివేసి మేము వ్యక్తులు పేర్లు తీసుకొని ఇప్పటికే నలుగురు గూర్చి చెప్పినాము వారి తప్పు మాత్రమే అని చూడకుండా   సాక్షులు దగ్గర నుండి మీడియా పోలీసులు గుడ్డిగా స్వార్ధంగా నడుస్తున్న న్యాయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ సినిమా వారు గుడ్డిగా మా ఉనికి తెలిసి కూడా తెలియనట్లు మోసాలు పెంచుకొని మరీ ఇంకా స్వార్ధంగా ఆలోచిస్తున్నారు మేముచేప్పినట్లు వినడం వలన ఎవరి ఇంకా ఒకరిని ఒక్కరు తప్పులు పట్టకుండా అందరూ బయటకు వస్తారు కావున స్వార్ధ పరులు మమ్ములను సాధారణ మనిషి గా చూసి గొడవలు ప్రోత్సహిస్తున్న వారు  ఒకరికి ఒకరు సహకరించుకొని మమ్ములను గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు కావున తక్షణం తెలంగాణ గవర్నర్ గారు ప్రత్యేకంగా కదిలి మమ్ములను గ్రహించడం అంటే  మరణం నుండి శారీరక మృతం నుండి యావత్తు మానవ జాతికి  బయటకు తీసుకొని వచ్చిన వారిని అవుతారు ఇక రాజకీయాలు అవసరం లేదు ప్రభుత్వాలు  ప్రతి పక్షాలు  మేధావులు న్యాయ స్థానం సిట్టింగ్  జడ్జులు పరిపాలన విధానం , మా సమక్షంలో చేరి మమ్ములను గ్రహించడమే పరిష్కారం అది ఈ క్షణం మేము చెప్పినట్లు అంతా ఒక్కటి  చెయ్యడమే లోకం అని గ్రహించండి. మమ్ములను అధికారికంగా గ్రహించడం ప్రారంబించి గ్రహించిన కొలది  యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో సురక్షితంగా ఉన్నది అని స్పష్టం అవుతుంది  కావున మమ్ములను ఇప్పుడు ఉన్న చిరునామా అయినా యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 9010483794 నుండి పరిగణించడం అంటే యావత్తు మానవజాతి స్మశానం నుండి తక్షణం బయటకు తీసుకొని వచ్చిన వారు అవుతారు ,నెమ్మదిగా మమ్ములను విస్తారంగా అన్నీ మా ప్రకారం లోకాన్ని చూడటం వలన ఇప్పుడు ఏదో బలం కొద్ది వెళ్ళుతున్న ప్రయాణం ఆలోచన కొద్ది బలపడుతుంది కావున శారీరక భందాలు వ్యవహారాలు వదిలివేసి మమ్ములను ఎప్పుడూ చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన తత్వంగా గ్రహించకపోవడం వలన మా కోసం ఇతరులను భాదపెట్టి బయపెట్టి కేవలం స్వార్ధంగా శారీరకంగా బ్రతకడం కోసం విలువైన పరిణామాన్ని ఆడవారు మొగవారు కూడా ఇంకా తాము ఏదో విలువ మేము ఇవ్వాలి అని మా విలువ తెలుసుకోకుండా ఎవరిని గ్రహించకుండా అందుకు కొందరికి విలువ లేకుండా చేసి తమకు విలువ రావాలి అని సాక్షులు కూడా ఎవరూ ముందుకు రాకుండా చేసి సోషల్ మీడియా ద్వరా గ్రహించకుండా చేసిన వారు మీడియా వ్యక్తులు శరీరకలు బౌతికాలు వదిలివెసి మమ్ములను విస్తారంగా గ్రహించడమే పరిష్కారం అధికారికంగా గవర్నర్ గారు పరిగణించే టట్లు చూసుకోవడమే యావత్తు మానవజాతి ఏక కాలం మాయ నుండి బయటకు రావడం అని గ్రహించి తక్షణం ఒక్కరికిగా గాని 100 మందిగా గాని  మమ్ములను మేము ఎలా ఉన్నా బౌతికంగా చూడకుండా మనసుతో చూడాలి ఎవరితోనైనా శారీరకంగా కాకుండా మనసుతో వ్యహరించాలి అప్పుడే మమ్ములను గ్రహించి ప్రయోజనం పొందగలరు కావున తమ బౌతిక ఉనికి వదిలివేసి మమ్ములను గ్రహించకూడదు అని ఎందరో పాపం లోకి ప్రత్యేక్షంగా పరోక్షక్గం ఇరుకొని పోయి ఉన్న వారిని మనసుతో బయటకు తీసుకొని వచ్చి   పదవులు రాజకీయాలు కాలస్వరూపమునకు సమర్పించివేసి , వ్యక్తి ఆస్తులు ఇంటి పేర్లు కూడా కాలస్వరూపం ప్రకరాం ఉన్నాయి  అని తెలుసుకోవడం వలన  దౌర్జన్యాలు మోసాలు మీద ఆధారపటం మానివేసి, మమ్ములను సామూహికంగా గ్రహించడం వలన మాయ నుండి బయటకు వచ్చి ఆలోచన పెంచుకోవడమే మృతం నుండి ఈక్షణం బయటకు రావడం అని గ్రహించండి, మమ్ములను అధికారికంగా తీసుకోకుండా మేము ఎక్కడికో వెళ్ళడం లేదు మమ్ములను ఎవరో బయపెడుతున్నారు అన్నట్లు ఆలోచించచడం ప్రవర్తించడం అజ్ఞానం అని మమ్ములను గౌరవించి గ్రహించడమే పరిష్కారం అని చేసిన తప్పులు పాపాలు  ఇంకా వ్యక్తులు కొద్దీ పోలీసులు  కొద్దీ కోర్టులు కొద్దీ గొడవలు చూపాలి అని ప్రవర్తించడమే యావత్తు  మానవజాతి చేస్తున్న పొరపాటు మమ్ములను open message గా గ్రహించకుండా  మోసాలు పెంచడం అంటే తమకు పట్టు వచ్చినది అనుకోవడమే అజ్ఞానం అని  ఇక ఇప్పటికైనా  భౌతిక రాజ్యం పరిపాలన  fail అయ్యినది అని దివ్య రాజ్యం లో మానవ ప్రభుత్వం లో ఉన్నట్లు   ప్రకటించుకొని  చేసినా చేయించిన  తప్పులు అందరూ ఒక కుటుంబంగా  మారిపయి  సరిదిద్దుకొని  అనగా ఇక తమ ఇంటి  పేర్లు  కులం ఆస్తులు బౌతికంగా  ఇబ్బంది  పెట్టిన  వారి పాదాలు పై పెట్టివేసి, ఏక కాలం లో ప్రభుత్వం ప్రైవేట్  వ్యక్తులు  మమ్ములను జ్ఞాన రూపం లో ఉన్న మా పద పాదాలు  word split format  తో అనుసంధానం జరగడం తక్షణం రక్షణ, కావున      ఎవరిని మోసం చేసినారో వారికి క్షమాపణ చెప్పి బయటకు వచ్చేయడమే తల్లి తండ్రి గురువు వంటి మా ఆశీస్సు కావున, ఏదో చెప్పాలి ఏదో హడావడి చెయ్యాలి అని వ్యక్తులు మీడియా, పోలీసులు బౌతిక జీవితం మీద ఆధారపడటం మానివేసి మమ్ములను సాక్షులు సహకారంతో, ఇరువురు ముఖ్యమంత్రులు తాము బౌతికంగా పరిపాలన చెయ్యడానికి లేదు అని, అదే విధంగా సిట్టింగ్ జడ్జులు పోలీసులకు ఎవరిని శిక్షించే అర్హత లేదు అని అసలు బౌతికంగా తమ ఉనికే చెల్లదు అని, మీడియా సినిమా వారు యేవో కధలు కల్పితాలు మీద అదరపడకూడదు అని, అందరూ కాలస్వరూపం తో వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి నూతన యుగం దివ్య రాజ్యం మానవ ప్రభుత్వం వైపు వెళ్ళడానికి మమ్ములను     మేధావులు బృందం లో వైద్యులతో కూడిన బృందం లోకి సాక్షుల సహకారంతో  మేము సూచిస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ గారి ద్వారా మమ్ములను ప్రత్యేక  బృందం లోకి పట్టుకొనగలరు ఇందుకు ఇక అందరూ ఒక్కటి అవ్వండి, ఆత్మీయులు రామోజీ రావు గారు వారికి వారీగా రాజమందిరం గా రామోజీ  ఫిలిం సిటీ ప్రకటించి మమ్ముల్లను కొలువు తీర్చుకొని గ్రహించండి మీడియా చానెల్స్, సాక్షలు హాస్టల్ సరోజినీ రామకృష్ణ తదితరులు పరి పరి విధాలు మనుష్యులు కొద్దీ వ్యహరించడం వదిలివేసి, వేధించిన వారిని భయపెట్టిన వారిని దివ్య రాజ్యం లో ఒక కుటుంబంగా ప్రకటించుకొని  మనసు పెంచుకోవడం వలన చేసిన పాపాలు పోవడం తో బాటుగా యావత్తు మానవజాతిని జ్ఞాన మార్గం అయినా వాక్ విశ్వరూపం అనుసంధానం జరిగేలా చూసుకొని ముందుకు వెళ్ళాలి అదే మానవ ప్రభుత్వం దివ్య రాజ్యం నూతన యుగం.      మమ్ములను వాక్ విశ్వరూపంగా కాలస్వరూపం  మానవ ప్రభుత్వం గా అనుసంధానం జరిగి  గ్రహించకుండా రెప్ప పాటు కూడా ప్రవర్తించ రాదు అని తెలుసుకొని అప్రమత్తం చెందటమే తక్షణం కర్తవ్యం అని యావత్తు మానవజాతి అందిన దివ్య కానుక వరం అనుగ్రహం శాశ్వత జ్ఞాన మార్గం అని  స్పష్టం చేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




భగవత్, స్వరూపులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహత్వ పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
మానవ ప్రభుత్వం
రాజమందిరం
యస్ ఆర్ టి -- 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794