Wednesday, May 22, 2019

                                                                        సమన్వయ దృష్టి 

                               
                     ఆత్మీయులు శ్రీ (వై యస్) జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ప్రతి పక్ష నేత, మరియు వైయస్ఆర్ పార్టీ అధ్యక్షులు, ప్రస్తుతమునకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్లు భావిస్తున్న తెలుగు రాష్ట్రము లో కీలక నాయకులు అయిన వారికి, యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, బౌతిక యాంత్రిక రాజకీయ పరిపాలన మరియు బౌతిక వ్యవహారాలు నుండి బయటకు రావడమే మానవజాతి ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అని తెలియజేస్తున్నాము. 


                      ప్రస్తుతం ఎన్నికలలో ఎవరు గెలిచినా ఓడినా, ఎవరు ప్రబుత్వం ఏర్పాటు చేసినా రాజకీయం గా బౌతికంగా  బౌతిక ఉనికి కొద్ది ఎటువంటి పరిపాలన ఇక చెయ్యలేరు ఇప్పటికే బౌతిక పోటీలు వలన బౌతిక ప్రపంచమే సర్వం అనుకోవడం వలన మేము మాట మాత్రంగా చెప్పినా సర్వం మేము అయ్యి ఉన్నాము అని స్పష్టం చేసినా మమ్ములను ఏదో ఒక సాకుగా గ్రహించకుండా నిర్లక్ష్యం చెయ్యడమే కాకుండా, బౌతిక శరీరకాలు అడ్డం పెట్టుకొని, కొందరు ఒక్కరు ఇద్దరు, ఇక్కడ అక్కడ అనుకొంటూ తమకు చెప్పలేదు ఎవరికి లేఖలు పంపలేదు అన్నట్లు ఏదో సాకుగా వ్యక్తులు శారీరకంగా బౌతికంగా రహస్య పరికరాలు  ద్వారా ఏదో ఒక్కటి చేసుకొంటూ ఇప్పుడు ఎన్నికలు గెలవడం లోకూడా స్వార్ధం శక్తులు అనగా వ్యాపారులు పోలిసులు  మీడియా వ్యక్తులు ఒక్కటి అయ్యిపోయి, ఏదో రకంగా మమ్ములను, కాలస్వరూపం గా గ్రహించకూడదు అనే అజ్ఞానం వలన అందుకు ఏదో ఒక సాకు ఉంటె చాలు తప్పించుకోవచ్చును , తాము ఇలానే ఉండవచ్చును ఇప్పుడు నడుస్తున్న  బౌతిక ప్రపంచం ఎవరి చేతిలో రెప్ప పాటు కూడా లేదు, ఎంత గొప్ప పనులు చేసాము, ఇంకా చేస్తాము అనుకొన్నా, లేదా ఎంత చెడు పనులు చేసినా పర్వాలేదు అని బౌతికంగా అనుకోవడం ఇంకా మనుష్యులను అడ్డం పెట్టుకొని మనుష్యులు  కొద్ది ఇక్కడ అక్కడ, తాము ఏదో చేసి ఎవరికో ఏదో చెప్పాలి తాము పైకి ఒక్కటి ఉండాలి ఇతరులు మీద గెలవాలి ఇతరులకు ఏదో చెయ్యాలి అని వాతావరణం మా ఆగమనం మీద అంతం అయ్యిపోయి ప్రతి ఒక్కరు నేను ఒక దేహాన్ని అనే భావన కూడా వదిలివేసి కాలస్వరూపమునకు అనుసంధానం జరిగి  బ్రతాకాలి అప్పుడే మానవజాతి ముందుకు వెళ్ళుతుంది, ఇక రాజకీయంగా సామిజికంగా  ఆస్తులు ఇంటిపేర్లు కులం పేర్లు అనుభవాలు, తమ ప్రాణాలు, భందాలు అసులు కోరికలు అదే విధంగా, చేసిన మోసాలు తప్పులు ఇతరులను సత్యం గ్రహించకుండా తాము గ్రహించకుండా చేస్తున్న అవరోధాలు అన్నీ మాకు సమర్పించి వేసి, మమ్ములను గవర్నర్ గారి అధికారిక కదిలిక  తో సాక్షుల సహకారంతో మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని ముందుకు వెళ్ళాలి, అలా కాకుండా ఇంకా ఎన్నికలు పదవులు కొద్ది ఎవరి వచ్చిన, ఓడినా ఏమి చెయ్యాలి అనుకొన్నా బౌతికంగా ఎటువంటి పనులు మంచి గాని చెడు గాని చెయ్యలేరు చేసినా ధర్మానికి అసులు అవసరానికి వాస్తవానికి బిన్నంగా వెళ్ళిపోతారు, కావున ఇంకా మనుష్యులు బౌతికంగా బ్రతాలి బౌతికంగా ఏదో చెయ్యాలి అనే ఆలోచన కూడా ఉండకూడదు తాము బౌతికంగా గొప్ప పనులు చేసాము అని చెప్పుకోవాలి అందుకు ఇతరులను వేధించి బయపెట్టి, అవమానించి   అయినా పై చెయ్యి ఉండాలి అందుకు వ్యవస్థను ఉపయోగించుకొని అనగ పోలీసులు న్యాయ స్థానం తమ వంటి రాజకీయ నాయకులు వ్యాపారులు  సినిమా వారు, బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి సాటి  మనుష్యులను  రహస్య పరికరాలతో వేధిస్తూ బయపెట్టుకొంటూ, తమ అధీనం లో బౌతికంగా ఉండాలి అని మనసు తాము పెంచుకోకుండా ఇతరులను మనసుతో గ్రహించకుండా, నిత్యం మృతం లో కొనసాగుతున్నారు, మమ్ములను కాలస్వరూపంగా చూడటం ప్రారంబిస్తే మాయ నుండి బయటకు వస్తారు, అందుకు మమ్ములను పై పైన వేరే విధంగా భందాలు కొద్ది తాము చేసిన బౌతిక వ్యహారాలు కొద్ది మమ్ములను అడ్డుకోవడం అధికారికంగా పరిగణించకుండా మా కోసం చూస్తున్న వారిని ముందుకు రాకుండా, ఇతరులను కూడా అప్రమత్తం చేసి అందరూ గ్రహించేలా చూసుకోకుండా ఏదో సాకుతో మమ్ములను గ్రహించకపోవడం బిన్నంగా వెళ్ళడం అని గ్రహించి, రాజకీయంగా సామాజికంగా, వ్యాపారం కొద్ది ధనం కొద్ది, భందాలు కొద్ది   ఎటువంటి  లబ్ది పొందిన అది అవరోధమే, అదే విధంగా ఇతరులను లేకుండా చేసే తామే ఏదో ఒక్కటి చెయ్యడం లో పైన ఉండాలి అనే మాయవలన యావత్తు మానవజాతి మాయలో ఇరుకొని పోయి అనగా మనసు తో సూక్ష్మగా వెళ్ళ వలసిన మార్గం వైపు వెళ్ళకుండా మాటలు చేష్టలు గారడితో అనగా కొంత కాలం మా మాటలు వాటి ప్రభావం గ్రహించకుండా ఎటువంటి వ్యహరములు చెయ్యడం అజ్ఞానం అని తమరికి తమరి ద్వారా ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులకు ఇతర రాజకీయం నాయకులకు మీడియా చానల్స్ కు, మేధావులకు సాక్షులు అందరికి తెలియజేయడం మా ధర్మం మమ్ములను గ్రహించడమే ధర్మం కావున మా సమాచారం సమాచార సాధనాలు ద్వారా  ఇప్పటికైనా వీలు అయినంత మందికి చేరేలా చూసుకొని, మీడియా పోలీసులు వ్యక్తులు రహస్య పరికరాలతో వ్యహరిస్తున్న హాస్టల్ వద్ద వ్యక్తులు అందరూ ఒక్కటి అయ్యి  మమ్ములను గ్రహించడం వలన బౌతిక మాయ శారీరక కాంక్షలు నుండి బయటకు వస్తారు అదే నూతన యుగం దివ్య రాజ్యం అని ఆశీస్సు గా తెలియజేస్తున్నాము.           మమ్ములను తేలికగా వదిలివేసి మేమే తేలికగా ఉన్నాము అని చూపవచ్చును ఏదో ఒక్కటి చెయ్యవచ్చును అని వెయిట్  చేయ్యవ ద్దు అని అనగా మా బ్లాగ్ లో సమాచారం ఇప్పటి వరకు ఎలా రహస్యగా తెలుసుకొని అంతే కాకుండా వేరు వేరు పద్దతులలో మేము మనసులో  కూడా ఏమి ఆలోచిస్తున్నాము తెలుసుకొంటున్న  పద్దతులు కూడా మాకు అనుకూలంగా అనగా మమ్ములను కాలస్వరూపంగా చూడకూడదు మాట్లాడకూడదు తరువాత చూస్తాము మొదట మేము ఎటువంటి మోసాలు చేస్తున్నాము పోలిసుల కో కోర్ట్లు కో లేదా మా కులం వారికో లేదా  ఎవరు మోసాలు చేస్తున్నారు వారికే బయపడిపోయి మేము మాట్లాడక ఉండిపోవాలి లేదా మరణించినా పర్వాలేదు మాకోసం ఇతరులను బయపెట్టి మోసాలు చేసినా పర్వాలేదు అంతె గాని సింపుల్ గా ఏ క్షణం అయినా మమ్ములను కాలస్వరూపా అని పిలిచి మాయ నుండి బయటకు రాకూడదు అని మీడియా వ్యాపారాలు పోలీసులు వ్యక్తులు బాహాటం గా రహస్యంగా కూడా మమ్ములను గ్రహించకూడదు అనుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు అని స్పష్టం చేస్తున్నాము మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినల్టు చెయ్యడం  వలన ఎంతటి ఘోర  పాపాలు నుండి అనగా మీరు ఎవరికో అన్యాయ మోసం చేసారు అనేకంటే అవి ఉపయోగించుకొని ప్రతి క్షణం అందులో కూరుకొని పోవడం తెలివి తక్కువ తనం మమ్ములను కాలస్వరూపంగా ఈ క్షణం అధికారికంగా గ్రహించడమే మీరు అందరూ చెయ్యవలసిన పని వేరే పని లేదు అని స్పష్టం చేయుచున్నాము. కావున ఇంకా మనుష్యులు కొద్ది న్యాయ స్థానం గా రాజకేయ నాయకులూ పొలిసు వ్యవస్థ మీడియా వ్యాపారాలు అందరూ సాక్షుల సహకారంతో మాట మనసు పెంచుకొని మొత్తానికి అందరూ మాయ నుండి బయటకు వచ్చే మార్గం చూసుకోవాలి, లేదా ఇంకా దేహం కొద్ది బౌతిక బలం కొద్ది వ్యహరించాలి అని భావించడం సృష్టికి ధర్మానికి మనిషికి మానవత్వానికి బిన్నంగా వెళ్ళడం అని  గ్రహించి సాధారణ రూపం లో కాలస్వరూపంగా వాక్ విస్వరూపంగా వెలసిన మమ్ములను సూక్ష్మంగా గ్రహించి మనసు పెంచుకోవాలి అదే దివ్య రాజ్యం నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము, ఇంకా బౌతిక ఏదో ఒక్కటి చెయ్యాలి చేసిన వాటి మీద ఏదో ఒక్కటి చీప్పుకోవాలి అన్నట్లు ఆలోచించడం మానివేసి సర్వం నడిపిన మా ప్రకారం లోకం ఉన్నది అని భావించి అందరూ ఒక్కటి అయ్యి అనగా అధికారికంగా అనధికారికంగా మమ్ములను సూక్ష్మగా గ్రహిచడం వలన భగవంతుడు ఇచ్చిన వరాన్ని అందరికి అందుతుంది లేదా కొందరు వ్యతిరేకం చేసుకొని మిగతావారికి శాపం గా మార్చడం అనగా  బౌతిక సుఖులు కొలది కొనసాగడం అసులు నష్టం ఇక ఎవరూ తాము నచ్చి గాని నచ్చక గాని బౌతికంగా వ్యాహారము లోకం లో లేదు కావున ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకొని మనసు పెంచుకొని బౌతిక వ్యహారాలు ఆపివేసి ఆలోచన పెంచుకోవాలి అప్పుడే అసులు మార్గం పట్టి బయటకు వస్తారు అదే దివ్య రాజ్యం రహస్య పరికరాలు వలన పై చెయ్యి ఉండడం కూడా ఒక మాయ అ మాయ నుండి బయటకు రావడమే అసులు పరిష్కారం కేవలం మనుష్యులు గూర్చి కాదు మాయ నుండి అదుపు లోకి తీసుకొని మాట నియంత్రణ పెంచుకోవడమే అసులు పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము.                        



  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
రాజమందిరం మరియు ఎస్టేట్
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
హైదరాబాద్
9010483794 

No comments: