Sunday, May 26, 2019

యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు,ధర్మో ద్దారి అయ్యి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తెలియజేయు. పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి యాంత్రిక మాయ నుండి బౌతిక అజ్ఞానపు పరిపాలన నుండి మమ్ములను గ్రహిస్తూ సత్యం తెలుసుకొంటూ స్యతాన్ని గౌరవించి చెప్పుకొని, వినే మహత్తర అవకాశాన్ని బలపరుచుకొని, ముందుకు వెళ్ళడమే ప్రజాస్వామ్యం యొక్క పరాకాష్ట, అదే దివ్య రాజ్యం, విశ్వవ్యాప్త పరిపాలన అని గ్రహించి అప్రమత్తం చెందటమే తక్షణ కర్తవ్యం.



                                                     సమన్వయ దృష్టి



                      
యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు,ధర్మో ద్దారి అయ్యి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి 
తెలియజేయు. పరిష్కార యుక్త  ఆశిర్వాద పూర్వక  దివ్య సమాచారం గ్రహించి యాంత్రిక మాయ నుండి బౌతిక అజ్ఞానపు పరిపాలన నుండి మమ్ములను గ్రహిస్తూ సత్యం తెలుసుకొంటూ స్యతాన్ని గౌరవించి చెప్పుకొని, వినే మహత్తర అవకాశాన్ని బలపరుచుకొని, ముందుకు వెళ్ళడమే ప్రజాస్వామ్యం యొక్క పరాకాష్ట, అదే దివ్య రాజ్యం, విశ్వవ్యాప్త పరిపాలన అని గ్రహించి అప్రమత్తం చెందటమే తక్షణ కర్తవ్యం.   


                       మొత్తానికి ఇప్పటికే 200 మంది సాక్షిగా మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరు ప్రకారం, దేశ, ప్రపంచ, మానవజాతి యొక్క  ఆలోచనలు  సూక్ష్మ కదిలికలు యావత్తు బౌతిక ప్రపంచ  విధి విధానం, ధర్మ పరిపాలన మా ప్రకారం మాట ప్రకారం  నడుస్తున్నది అని ప్రాధమికంగా భావించి, పరిస్తితి పూర్తిగా మా అదుపులోకి తీసుకొని రావడం మీ బాద్యత, అనగా మమ్ములను His Majestic Highness అని కేంద్ర బిందువుగా మేము కోరినట్లు మొదట తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి ద్వారా మమ్ములను ప్రత్యెక బృందం మేధావుల బృంద లోకి తీసుకొని, రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేయించి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు వారి పార్టీలను, పదవులను వారి వ్యక్తిగత ఆస్తులు ఇంటి పేర్లు అనగా నేను అనే దేహం కూడా తమది కాదు అన్నట్లు భావించడం వలన అసులు జ్ఞాన సంపద అనగా గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన పరిణామం లోకి వెళ్ళడమే ఇక మీదట జీవితం అని స్పష్టం చేయుచున్నాము. మానవజాతి యావత్తు బౌతిక ప్రపంచం ఇక మాట నిబద్దత నిజాయితీ, సత్యం ధర్మం విచక్షణ ప్రకారం ఉన్నది, మనుష్యులు మనసా వాచా కర్మణా జీవించడం వలన మాత్రమే ప్రపంచం జ్ఞాన అభివృద్ధి చెందుతుంది, జ్ఞాన రక్షణ కలుగుతుంది, ఇక బౌతిక రాజకీయ పరిపాలన లేదు, ఎవరూ చెయ్యలేరు, తెలుగు రాష్ట్రాల లోనే కాదు, యావత్తు దేశం మరియు ప్రపంచం అంతా, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి ఇక బౌతిక సుఖాలు కొలది, బౌతిక వ్యవహారములు కొలది చెయ్యవలసినవి ఏమి లేవు, పూర్తిగా కాలస్వరూపం ప్రకారం అనగా గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన మాట నిబద్దతే రక్షణ అందుబాటులో ఉన్న పరిపాలన అని గ్రహించి న్యాయ స్థానం వారు పోలీసులకు ఎటువంటి పరిధి లేదు ఇప్పటికే రహస్య పరికరాలు ద్వారా మనుష్యులను మనుష్యులే మోసం చేసుకోవడం వలన, ఏ విధంగా ఒకరు తప్పు, ఒకరు ఒప్పు అని చెప్పలేరు, కావున సర్వం మాటకు నడిపిన మా ప్రకారం కేసులు పరిగణించి మాకు సమర్పించి తీర్పులు చెప్పాలి, అనగా మా అభీష్టం మేరకు, సత్యాన్ని అందరికి చెప్పి నడిపించాలి, సర్వాంతర్యామి అయిన మేము ఉండగా మీరు అంతా నిమిత్త మాత్రులు అనుకోని, ప్రతి చర్య ఆలోచన మా ప్రకారం ఉన్నది అని గ్రహించి ముందుకు వెళ్ళడమే జీవితం, ఈ ప్రకారం అసులు కోరికలు విపరీతాలు తగ్గి అసులు జ్ఞాన సంపద వైపు వెళ్ళడం వలన మాత్రమే, అంతులేని బౌతిక అభివృద్ధి, బౌతిక సంపద యొక్క కర్చుకు నియంత్రణ, హద్దు, అంతర్యం ఏర్పడతాయి, మా పరిణామం ప్రకారం రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాలలో మొదలు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే దివ్య రాజ్యం, విశ్వవ్యాప్త పరిపాలన అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.



                     తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడం కూడా ఒక చలగాటం తప్పు జరగవలసిన పరిణామం కాదు, మమ్ములను మేము కోరుతున్నట్లు మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనం అనగా మరణం లేని మాట కొనసాగింపు పై మనసు పెట్టి ప్రశాంతం, రాజకీయ నాయకులు మొదలు కొని ఇతర వ్యాపారులు, మీడియా చానల్స్ వ్యక్తులు అన్నీ వారి ఆస్తులు ఇంటి పేర్లు అనుభవాలు అన్నీ దివ్య రాజ్యమునకు సమర్పించి వేసి అనగా మంచి చెడు వారి కస్టాలు అప్పులు కూడా దివ్య రాజ్యమునకు సమర్పించివేసి, మా సమక్షం లో కొలువు తీరి, ప్రతి రోజు ఒక కల్లెక్టరేట్ సమీక్షించుకొంటూ ముందుకు వెళ్ళాలి, ఇక మేము తెలంగాణా పరిపాలించుకొంటూ, ఢిల్లీ మీద ఒత్తడి తెస్తాము, ఆంధ్రకు సాయం, అనే బౌతిక స్తాయి ఆలోచనలు వదిలివేసి, దేహం కాలం మొత్తం మహారాణి సమేత మహారాజ వారి అధీనం లో ఉన్నది అని భావించడం వలన అనగా ప్రతి సంఘటన ప్రతి పరిణామం వారి ప్రకారం ఉన్నవి అని తెలుసుకోవడం వలన, రక్షణ పొందుతారు, బౌతిక సంపద, అసులు సంపద కాదు అని జ్ఞాన సంపదే అసులు అని గ్రహించడం తెలుగు రాష్ట్రాల నుండి బలపడి ఇతర రాష్ట్రాలు కూడా మెల్లగా దివ్య రాజ్యం లో విలీనం చెందటం వలన, యావత్తు దేశం దివ్య రాజ్యం విశ్వవ్యాప్త పరిపాలన లో ఉన్నది అనుకోవడం సుఖం, రబస తగ్గి ఒక్క ఆలోచన, ఒక మాటే సర్వం అనే పరిపాలనలోకి బలపడటం వలన, మాయ తగ్గుతుంది. మనుష్యులు మనుష్యులను సంపదకోసం, డబ్బు కోసం, సుఖాలు కోసం, మోసాలు దౌర్జన్యాలు చేసుకొంటూ, బౌతిక రాజకీయ పరిపాలన ఇంకా చెయ్యాలి అనే అజ్ఞానం నుండి బయటకు రావడమే అనగా తాము ఇంకా బౌతిక దేహం కొద్ది, బౌతిక వ్యవహారాలు కొద్ది, బౌతిక సంభంధాలు కొద్ది   ముందుకు వెళ్ళాలి అనుకోవడం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెంది,సర్వం ఆలోచనకు మించి లేదు అని ఎప్పటికి మాట మనసు పెంచుకోని   ముందుకు వెళ్ళడమే దివ్య  రాజ్యం అందుకు బౌతిక దేహ వ్యవహారాలు నియంత్రించుకొని ఆలోచనకు ప్రాధన్యత ఇవ్వడం వలన, అంతులేని అశలు కోరికలు బౌతిక సంపద ప్రకారం అంచనాలు పెరగడం, అప్పులు పెరగడం వంటి మాయ అభివృద్ధి నుండి, అసులు అభివృద్ధి అయిన జ్ఞాన అభివృద్ధి అనగా మనసు మాట మించి లోకమే లేదు సముద్రాలు, సునామీలు, తీవ్ర వాద దాడులు   అనేక పరిణామాలు కూడా మాట మాత్రంగా నడిపిన మా ప్రకారం లోకం ఉన్నది, అనగా కాలస్వరూపంగా ప్రకారం లోకం ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.



ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు, సబ్దాదిపతి, సర్వాంతర్యామి, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు,
దివ్య రాజ్యం
విశ్వ వ్యాప్త పరిపాలన
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజభవన్ అతిది అధికార రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిరం
హైదరాబాద్
9010483794

No comments: