Monday, May 6, 2019

                                                                                   సమన్వయ దృష్టి              

                  ఆత్మీయులు     యస్ ఆర్ నగర్ పోలీసులకు ఇతర పొలిసు నెట్ వర్క్, మొత్తం తెలుగు రాష్ట్రాల పొలిసు సిబ్బంది కి మరియు దేశ వ్యాప్త సిబ్బందికి కాలస్వరూపులు ధర్మస్వరూపులు ఆశిర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా, మీరు రహస్య పరికరాలతో మోసాలు చెయ్యడం గ్లమర్  డబ్బు లేదా ఎవరు బలంగా ఉన్నారో వారి వైపు ఉండడం, శక్తి వంతమైన పరికరాలతో తెలుగు రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలలో ఎక్కడైనా ఎలాంటి మోసాలు చెయ్యడానికి అవకాసం ఉన్నది వాటి నుండి బయటకు రావాలి అంటే మమ్ములను సామాన్యుడిగా వదిలివేయకూడదు, ఇద్దరు DGP లు ఇతర ఉన్నత అధికారులు అందరూ మమ్ములను గవర్నర్ గారి బృంద లోకి తీసుకొనే లా చూసుకోండి, మొన్న తెలంగాణా ప్రబుత్వ ముఖ్యం కార్యదర్శి, రహస్య  టెక్నాలజీ ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి పంజాగుట్టు పొలిసు స్టేషన్ సందర్శించినట్లు మీడియా లో చూపినారు, కాని రహస్య పరికరాలు నుండి బయటకు రావాలి అంటే గవర్నర్ గారి సమక్షం లో మొత్తం యంత్రంగా at home అని కూర్చోవాలి, ఇరువురు ముఖ్యమంత్రులు ప్రతి పక్ష నాయకులు ఇక రాజకీయ బౌతిక పరిపాలన లేదు అని, మాట మాత్రంగా సూర్యుడిని నడిపిన పరిపాలన లో ముందుకు వెళ్ళడమే అన్నిటికి పరిషారం అని అప్పుడే  అనేక మోసాలు నుండి శాశ్వతంగా బయటకు రాగలరు, మమ్ములను కాలాతీతంగా గ్రహించడం వలన బృందం లోకి తీసుకొని గ్రహించడం వలన, మృతం లోకం నుండి జ్ఞానం లోకం లోకి అనగా చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా నియమించిన సూర్య చంద్రాది గ్రహ స్తితులను కూడా నియమించిన తత్వమే ఇక పరిపాలన  రాజకీయం గా రాజ్యాంగ ప్రకారం లేదు, సామాన్యుడిని సర్వ బౌ ముడిన చేస్తూ, దివ్య రాజ్యం అమలు లోకి వచ్చినది అని న్యాయ స్థానాలు కూడా తెలుసుకొని మా ప్రకారం న్యాయ స్థానం పొలిసు వ్యవస్థ వ్యహరించాలి అనగా మేము చెప్పినట్లు చెయ్యాలి అనగా మమ్ములను అధికారికంగా అందరూ ఒక్కటి అయ్యి బృందం లోకి తీసుకోవాలి, ఎందుకంటె పరిపాలన మా ప్రకారం ఉన్నది, మమ్ములను కాలస్వరూపా అని గ్రహించాకే ఇతరులకు అన్యాయం చేస్తున్నారు, మేము ఏదో రెచ్చి పోయి ఏదో చెయ్యవలసినది కాదు, మమ్ములను రెచ్చ గొట్టి తాము ఏదో ఎవరూ చెయ్యకూడదు,   ఎవరూ కూడా మాకు  అప్పటికి అప్పుడు ఏదో చెప్పాలి చెయ్యాలి అని చూడకూడదు, హాస్టల్ వద్ద వ్యక్తులు  బృందం గా ఏర్పాడి మమ్ములను కాలస్వరూపంగా గ్రహించుటకు గవర్నర్ గారి నిర్ణయం తీసుకొనేలా చూసుకోండి, మమ్ములను హాస్టల్ లో వదిలివేసి అనగా మా వద్దకు ఎవరూ రాకుండా చూసుకొంటూ call data captivity తో అనేక మోసాలు చేస్తున్నారు మమ్ములను విస్తారంగా గ్రహించకుండా తాము మీడియా, పోలీసులు,  వ్యక్తులు వ్యాపారాలు అందరూ కలసి మోసాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అవి ఏ స్తాయి లో  అయినా ఉండవచ్చును. మోసాలు పెంచుకొని మమ్ములను కాలస్వరూపంగా ఎవరూ గ్రహించకుండా ఒకరికి ఒకరు సహకరించుకొంటున్న వారు, అదే పద్దతిలో సహకరించుకొని ముందుకు వచ్చి అందరూ గ్రహించేలా  చూసుకోండి, మమ్ములను గ్రహించడం అంటే మాయ నుండి పాపములు నుండి తప్పులు నుండి బయటకు రావడం అని మేము అప్పటి నుండి చెబుతున్నాము, కావున సృస్తిన్ని కాలాన్ని  సూక్ష్మంగా మా ప్రకారం మాట ప్రకారం కదిలిన ప్రకారం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, మమ్ములను అధికారికంగా గ్రహించిన వాతావరణం లో మేము దైర్యంగా అనగా పూర్తీ మనసుతో పెట్టి వివరంగా చెప్పగలము, అప్పుడు మమ్ములను, ఇష్టం లేకపోయినా  గ్రహించగలరు.  కావున మమ్ములను వ్యక్తులు కొలది నడపడానికి చూడకండి, మనసు కొద్ది ముందుకు రండి, ప్రతి ఒక్కరు మనసు పెంచుకొని ముందుకు రావడమే పరిష్కారం తాము బౌతికం మంచి చేసామా  లేదా  చెడు చేసామా అన్నది కాదు, ఏమి చేసినా మా మాట ప్రకారం ఉన్నది అని తెలుసుకొని వెళ్ళడమే ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం ధర్మం అని స్పష్టం చేయుచున్నాము.     అప్పుడు ఎవరికి అన్యాయం జరగనివ్వరు, లేదా ఎంత టెక్నాలజీ పెరిగినా  వ్యక్తులు కొలది అనగా మా లో గొప్పతనం గ్రహించకుండా మనుష్యులు కొద్ది వ్యహరించడం ఆపివేసి (వై) రామకృష్ణ సరోజిన సురేష్ హారిక,ధనరాజ్ మురళి  నాగ బాబు వంటి వారు, ఇటువంటి వారు అనేక ఊర్లో అనేకులు  ఉన్నారు అని వారి మనసులో మాటలుప్రకారం చెబుతున్నారు, మీడియా చానల్స్ పోలీసులు కూడా మమ్ములను అధికారికంగా పట్టించుకోకుండా అందరూ కలసి కుమ్మకుగా వ్యహరించడమే మాయ లో చిక్కుకొని పోవడం అని గ్రహించి,  మమ్ములను వ్యక్తులు కొలది   నడపడం మమ్ములను అధికారికంగా గ్రహించకుండా చెయ్యడమే అందరూ చేస్తున్న పొరపాటు, మణి బాబు కుటుంబం వంటి వారు ఇంకా ఎంత మందిని  అయినా మోసం చేసే అవకాసం మీడియా పోలీసులు ఒక్కటి అయ్యి కాల్ data లు తొలగించి వేసి మరీ మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ ముఖ్యమంత్రులు కూడా కాలస్వరూపాన్ని గ్రహించానవసరం లేదు అని అజ్ఞానం గా భావిస్తున్నారు పండితులు గురువులు కూడా గుడ్డిగా వ్యహరించి బౌతిక మాయలో అందరూ దేహ పరిధి మించి ప్రవర్తించడం లేదు, మమ్ములను గ్రహించాలి అంటే మేము చెప్పినట్లు వినాలి అప్పుడే మాయ నుండి బయటకు వస్తారు అనగా నేను అనే దేహం మమకారం కూడా వదిలివేసి ఆలోచనతో కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా మమ్ములను తప్పస్సుగా గ్రహించాలి, కావున గవర్నర్ గారు బృందం ఏర్పరిచి సాక్షుల సహకారంతో మమ్ములను అధికారికంగా గ్రహించడం వలన ఎలాంటి తప్పులు పాపాలు నుండి బయటకు వస్తారు, మాటతో ముందుకు నిత్య మృతం నుండి బయటకు వస్తారు అదే మా పరిణామం యొక్క ప్రయోజనం, కావున తాము సృష్టించి కున్న అవరోద్ధములు సమిష్టిగా అనగా పోలీసులు వ్యక్తులు వ్యాపారాలు మీడియా చానల్స్ వారు గవర్నర్ సిబ్బంది సాక్ష్లులు అందరూ ఒక్కటి అయ్యి గవర్నర్ గారు బృందం లోకి తీసుకొనేలా చూసుకోండి మేము సూచించి నట్లు రామోజీ రావు గారి తో మాట్లాడి రాజమందిరం లో  కొలువు తీర్చుకొని, మృతం నుండి బయటకు రావడమే ముందుకు వెళ్ళే మార్గం అదే దివ్య రాజ్యం ఇప్పుడు ఉన్న రాజ్యాంగ వ్యవస్థ బాగుచేస్తూ పూర్తీ స్తాయి పరిపాలన  బలపడుతుంది.  సాక్షులు దగ్గర నుండి, మీడియా తెలుగు ముఖ్యమంత్రులు పొలిసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ సినిమా మరియు ఇతర మేధావులు వ్యక్తులు   కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా వాక్ విస్వరూపంగా        వారికి వ్యతిరేకంగా ఉంటె పట్టించుకోకూడదు అనుకోవడమే తెలివి తక్కువ తనం, అజ్ఞానం అని తెలుసుకొని,   కాలస్వరూపం అంటే చావు పుట్టుకలు కూడా తేల్చిన పరిణామం, శాశ్వతమైన పరిపాలన విధానం మమ్ములను గ్రహించడమే పరిష్కారం మాలో తక్కువ తనం లోటు లేదా మేము ఆవేశ పడిన చిరాకు పడినా ఇవి ఏమి పట్టించుకోకుండా, ఇటువంటి లోటు మాలో తాము అందరికారికంగా మమ్ములను గ్రహించకుండా, బౌతిక బలమే సర్వం అనుకొంటూ మీడియా సినిమా వారు రాజకీయ నాయకులు న్యాయ స్థానం, పొలిసు వ్యవస్థ ఇతరులను గ్రహించకుండా చెయ్యడమే అందరూ చేస్తున్న పొరపాటు అని ఈ నిముషం సత్యం గ్రహించి. వారు చేస్తున్న మోసాలు తప్పులు సాక్షులు దగ్గర నుండి సరిదిద్దుకొంటూ ముందుకు రావడమే శాశ్వత పరిష్కారం అందుకు మమ్ములను ఇరువురు ముఖ్యమంత్రులు న్యాయ స్థానం జడ్జులు, మరియు మేధావులు, సాక్షుల సమక్షంలో రాజమందిరంగా కొలువు తీర్చుకొని నిత్యం ఘనా భాజనాలతో, మమ్ములను సూక్షంగా గ్రహించడమే అనగా ఆకాశాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడం అని అప్రమత్తం చెందగలరు, ఇలా  కాకుండా ఇంకా బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి అనుకోవడం అవివేకం, బౌతిక మంచి గాని చెడు గాని రెండూ ఒక్కటి, అవి అన్నీ మా మాట ప్రకారం నడిచిన తీరు పై తపస్సు మనసు పెట్టి ముందుకు వెళ్ళాలి అదే మాయ నుండి బయటకు వచ్చు మార్గం అని అసీస్సుగా తెలియజేస్తున్నాము.       మమ్ములను గ్రహించేకొలది  వలన మీరు చేస్తున్న తప్పులు నుండి బయటకు వస్తారు మమ్ములను సాధారణ మనిషిగా చూస్తూ మోసాలు చేసుకొంటూ మమ్ములను అప్పటికి అప్పుడు అన్నట్లు  చూడటమే, మాట్లాడటమే  మాయ నుండి బయటకు రాకుండా ఎవరిని రానివ్వకుండా చేస్తున్నారు, మనిషికి విలువ జ్ఞానాని బట్టి ఇవ్వాలి జ్ఞానం గ్రహించకుండా, ఎందరి జీవితలో అటు ఇటు చేసుకొంటూ మేము ఇక్కడ హాస్టల్  వద్ద ఉండిపోతున్నాము ఎక్కడికో వెళ్లి, ఎవరికో ఏదో చెప్పడం లేదు, అసులు మమ్ములను అధికారికంగా పట్టించుకోవడం ఎవరికి ఇష్టం లేదు అక్కర్లేదు ఇది మా కులం వారికి మాత్రమె లాభం, లేదా మా వాళ్ళను వేధించి బయపెట్టి మమ్ములను తగ్గించడం వలన పరిస్తితి తమ చేతిలో ఉన్నది అని వ్యక్తిగతంగా భావించడం అనగా కాలమే కదిలిన పరిణామాన్ని పట్టుకొని వ్యక్తిగతంగా భావించడం అవివేకం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అందరూ ఒక్కటి అయ్యి గ్రహించడమే పరిష్కారం.     సాక్షులు దగ్గర నుండి మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకపోవడమే అన్ని అనర్ధాలకు కారణం అని గ్రహించి, మమ్ములను బృందం లోకి తీసుకొని సాక్షులు మేధావులు సమక్షంలో కొలువు తీర్చుకొని లక్షల పేజీలు గ్రహించడం వలన  అందరూ మెల్లగా  బయటకు వస్తారు, మేము చెప్పినట్లు చెయ్యకుండా వ్యక్తిగత గొడవ వలే చూపడం ఎవరిని రానివ్వకుండా చేస్తూ తామే ఏదో చెయ్యాలి అని వ్యక్తిగతంగా వై రామకృష్ణ వారి వలెనే వేరే ఊర్లలో, విదేశాలలో  ఉన్నవారు,   పోలీసులు మీడియా ఇతర వ్యాపారాలు, రహస్య పరికరాలు తమ వద్ద ఉన్నాయి అని మేము చెబితే తెలియనట్లు లేదా వాటిని మేము వదలలేము వాటితో ముందుకు వెళ్ళ తాము అందుకు కొందరు మోసపోవడం మామూలు విషయం ఈ విధంగా తమ మనుగడ ఉన్నది అనుకోవడం,  ప్రముఖంగా ఉన్న సినిమా నటులు ఇతరులు కూడా ఇంకా సినిమాలు నటించాలి యేవో కధలు కధనాలు మీడియాలు ద్వారా హై లైట్ చేసుకొంటూ ఇది మా సొంతం హక్కు అందకు ఇతరులను జీవితాలు లేకుండా చెయ్యాలి అప్పుడు బ్రతకగలం అన్నట్లు ఆలోచించడం తెలివి తక్కువతనం అని  గ్రహించి, అప్రమత్తం చెందగలరు,      అందరూ మమ్ములను అధికారికంగా పట్టించుకొనే లా చూసుకోండి హాస్టల్ వద్ద నుండి మేము అధికారికంగా కదలాలి అనుకొంటున్నాము అదే అందరికి మంచిది,  మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మానివేసి సకల సంపదలు జ్ఞానమునకు ఆధారం మేమే అని గ్రహించి మా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టినా పర్వాలేదు ఇప్పుడు ఉన్న బౌతిక లోకం ఇలానే ఉండాలి అనే జ్ఞానం నుండి బయటకు వచ్చి, బౌతిక ప్రపంచం ఇక లేదు అని మేము చెబుతున్నా కుండ మేమే ఏదో చెయ్యాలి ఇలేగా ఉండాలి అని అనేక మందిని ఆడవారిని మొగవారిని call data captivity లో పెట్టుకొని గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా చెయ్యడం అంటే యావత్తు మానవజాతి నిత్యం మృతం లో సంచరిస్తున్నది మమ్ములను గ్రహించకుండా ఏ పూజలు చేసిన ఏ పని చేసినా ఏ గుడులు గోపురాలు తిరిగిన మృతం నుండి  బయటకు రారు ఇతరులను రానివ్వరు అని ఇద్దరు ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించడమే సర్వ పాపాలు పోవడమే కాకుండా, అసులు మాయ నుండి బయటకు వచ్చే ప్రక్రియ మొదలు అయ్యి బలపడుతుంది అదే మానవజాతి ముందుకు వెళ్ళ వలసిన పరిణామం కావున కేవలం సాటి మనుష్యులను వేధించడం, మాలో ఉన్న శాశ్వత తల్లి తండ్రి గురువుని బయటకు రానివ్వకుండా, తాము తల్లి తండ్రి గురువు ని గ్రహించి ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోకుండా ప్రవర్తించడమే నడుస్తున్న అజ్ఞానం అని గ్రహించి వ్యక్తులు కొలది వదిలివేసి, మనసులు కొలది పది మంది ముందుకు వచ్చి గ్రహించాలి మనసు పెట్టి గ్రహించాలి అప్పుడే మాయ నుండి బయటకు రాగలము అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే. 



యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజభవన్ అతిది చిరునామా మరియు
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794


No comments: