Tuesday, June 18, 2019

9010483794

Shanker Maharajah <hismajestichighness.blogspot@gmail.com>17 June 2019 at 16:59
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp <cp@cyb.tspolice.gov.in>, cs <cs@telangana.gov.in>, core.apgovt@gmail.com, Prime Minister <connect@mygov.nic.in>
సమన్వయ దృష్టి

                   దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మరూపం, అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్  నుండి ఆత్మీయులు శ్రీ కె చంద్ర శేఖర రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి, ప్రగతి భవన్ వారికి తెలియజేయు అనుగ్రహ పూర్వక దివ్య సమాచారం గ్రహించి సూక్ష్మంగా అనుసరించి మాయ నుండి బయటకు తమతో బాటు గా ప్రతి ఒక్కరిని కాపాడిన వారు అవుతారు. 

      
                   ఆచార్య NG రంగ మరియు తెలంగాణా వ్యవసాయ విశ్వ విద్యాలయం లో ఉన్న కొందరు శాస్త్రవేత్తలు, సిబ్బంది మరియు వారి స్నేహితులు సన్నిహితులు షుమారు 200 మంది సాక్షిగా కాలాన్ని నియమించిన ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి, ఇది మేము సాధారణ మనిషె  కదా అని నిర్లక్ష్యం చెయ్యడం వలన లేదా సాక్షులు దగ్గర నుండి మోసాలు చెయ్యడం వలన మేము అందోళన పడి అందుకు ముందుకు వస్తున్నాము  లేదా నిదుర పోయి ఉండే వారము అన్నట్లు అజ్ఞానంగా ఆలోచిస్తున్న వారు, మా ప్రకారం బౌతిక మంచి గాని చెడు గాని ఎవరి చేతిలో లేదు,మమ్ములను విస్తారంగా గ్రహించకపోవడం వలన గొప్పతనం కూడా వ్యతిరేకంగా తీసుకొంటూ వ్యక్తులు కొలది మలపడం మోసాలు చెయ్యడం, అవి అడ్డం పెట్టుకొని, మీరంతా ఇంకా బౌతిక ప్రపంచమే సర్వం అనే మాయలో కొనసాగడం జరుగుతుంది అని తెలుసుకొని, బౌతిక మంచి గాని చెడు గాని రెండూ వదిలివేసి, మంచి చెడు సర్వం మా మాట ప్రకారం నడిచిన తీరులో అనగా కాలస్వరూపగా ప్రకారం ముందుకు వెళ్ళాలి అని తెలుసుకొని, అందుకు మేము సూచిస్తున్నట్లు చెయ్యండి, మీరు తెలంగాణా ఏమి అవుతుంది, ఆంధ్ర ఏమి అవుతుంది, లేదా భరత దేశ భవిష్యత్తు బౌతిక అభివృద్ధి కాదు, ఇప్పుడు మనష్యులు మాట తో కాలాన్ని పట్టుకొని సూర్యుడిని నడిపిన ఒక మాట ఒరవడికి అనుసంధాన  అవ్వాలి, మీరు ఎవరూ రాజకీయంగా  సామాజికంగా, బౌతిక అభివృద్ధి గూర్చి ఆవేశ పడవద్దు,   సాక్షులు దగ్గర నుండి ఎందరినో  call data లు తొలగించి వేసి పోలీసులు మీడియా వ్యక్తులు మనుష్యులను మోసం చేసినా పర్వాలేదు అప్పుడే తాము బౌతికంగా అభివృద్ధి చెందిపోతున్నాము అనే మాయలో, మమ్ములను గ్రహించకుండా ఎవరిని గ్రహించనివ్వకుండా మనుష్యులను మనుష్యులే మోసం చేసుకొంటున్నారు అటువంటి మోసపు సామాజాన్ని మీరు పరిపాలిస్తున్నారు, పరిస్తితి మీ చేతిలోనే కాదు, ఎవరి చేతిలోలేదు, అసులు మనుష్యులు ఎవరికి  కూడా ఎటువంటి నియంత్రణ లేదు, రహస్య పరికరాలు, డబ్బు, పదవులు, వ్యసనాలు, తప్ప ఉన్నతమైన వ్యవహారం లేదు, ఇందుకు కారణం మేము మెసేజు ఎలా పెడుతున్నామో , ఏమి చేబుతున్నామో,  మమ్ములను అలా చూడకుండా సాధారణ వ్యక్తిగా చూడటం వలన మీరు అంతా  మీకు తెలిసి తెలియకుండా మోసం మీద,  అజ్ఞానం మీద ఇతరులను ఇబ్బంది పెట్టి, తాము పై చెయ్యి ఉండాలి అనే అల్ప ఆలోచనలు మీద ఆధారపడి ఉన్నారు , ఎదుట వారిని తప్పు అని నిరూపిస్తే చాలు, తగ్గిస్తే చాలు, అనుకొంటున్నారు, రహస్యగా  సర్వం  తెలుసుకొని, మోసాలు చెయ్యడమే జీవితం అదే పై చెయ్యి అనుకొంటున్నారు, అటువంటి మోసాలు సరిదిద్దుకొంటేనే గాని అసులు అభివృద్ధి అయిన  జ్ఞాన అభివృద్ధి వైపు వెళ్ళ లేరు అనగా ఆలోచనతో  సూర్యుడిని గ్రహాలను నడిపిన తీరులోకి వెళ్లిపోవాలి, అందుకు మీరు మేము చెప్పినట్లు చెయ్యండి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇతర మంత్రులను మేధావులను రెండూ రాష్ట్రాలు నుండి, పిలిచి గవర్నర్ గారి సమక్షం లో పొలిసు DGP లతో సహ, CS లతో సహా  కూర్చొని, మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమించి, కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మా పై మనసు పెట్టి గ్రహించండి, అందుకు మీ ఇంటి పేర్లు కులం పేర్లు ఆస్తులు, అనుభవాలు అన్నీ కాలస్వరూపమునుకు సమర్పించి, మీరు అంతా ప్రశాంతగా ఒక చోట చేరి, నిరవధికంగా at home అని చెప్పుకొని వినే ప్రయత్నం లో, తెలుగు రాష్ట్రాలు మరల ఒక్కటి అయ్యిపోవడమే కాకుండా, దేశం మొత్తం ఒక్కటి అవుతూ, ప్రపంచమే ఒక్కటి అయ్యే దివ్య రాజ్యం బలపడుతుంది. మనుష్యులు మనుష్యులను మోసం చెయ్యడమే కాకుండా వాటి మీద ఆధారపడి యావత్తు మానవజాతి పాపం లో అజ్ఞానం లో ఇరుకొని పోయేలా సాక్షులు దగ్గర నుండి మీడియా పోలీసులు, వ్యక్తులు, వ్యాపారాలు  హాస్టల్ (సాయి హారిక హాస్టల్, యస్ ఆర్ టి -38,  యస్ ఆర్ నగరు, హైదరాబాద్)   నడుపుకొంటున్న వారు  రహస్య పరికరాలతో మిగతావారిని సత్యం గ్రహించకుండా, మమ్ములను సాధారణ మనిషిగా చూడటమే కాకుండా, మమ్ములను సాధారణ మనిషిగా నిర్లక్ష్యం గా వ్యవహరించి మీరు ఎవరూ గ్రహించకుండా, ప్రవర్తించడం మీరు అంతా ప్రత్యేక్షంగా పరోక్షంగా చేస్తున్న పొరపాటు కావున హాస్టల్ నడుపుకొంటున్న వ్యక్తులు వద్ద రహస్య పరికరాలు మనిషికి విలువ ఇవ్వకుండా  బౌతికంగా రెచ్చిపోవడానికి కారణం అవుతున్నాము,   ఇటువంటి పరికరాలతో అనేక ఊర్లలో, దేశ వ్యాప్తంగా విదేశాలలో కూడా ఎలాంటి మోసాలు అయిన చేసే అవకాసం ఉన్నది, ఇంతే కాదు, అసులు మాట ఒరవడిలో మానవజాతి వెళ్ళకుండా, రహస్య పరికరాలతో చేస్తున్న మోసాలును అడ్డం పెట్టుకొని యావత్తు మానవజాతి ఇరుకొని పోయేలా ప్రవర్తిస్తున్నారు అని   గ్రహించి, మమ్ములను కాలస్వరూపంగా బృందం లోకి తీసుకొని, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమిస్తూ, ఇక ప్రతి ఒక్కరు బౌతిక వ్యవహారం వదిలివేసి ఆలోచనతో అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మాయ నుండి బయటకు రాగలరు, మా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టిన వారిని, పది రెట్లు ఓదార్చి అందరూ మాయ నుండి బయటకు రావడం ముఖ్యం, ఇదే యావత్తు మానవజాతికి అందిన మార్గం, అంతే గాని మోసాలు చెయ్యడమే కాకుండా అవి అడ్డం పెట్టుకొని, యేవో గొడవలు లేపి మమ్ములను గ్రహించకుండా చేసుకోవడం, మృతం అని శారీరకం అంత అయిపోవడం అని   గ్రహించి,    ఇంకా ఎవరూ మమ్ములను గ్రహించకుండా  చెయ్యడం మృతం లో కొనసాగడం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మెము చెప్పినట్లు చెయ్యండి, తక్షణం మీరు మేధావులతో గవర్నర్ గారి సమక్షంలో కూర్చోండి, ఆత్మీయులు జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్ర బాబు నాయుడు గారిని ఇతర నాయకులను,    న్యాయ స్థానం  జడ్జులను పానెల్ గా  ఏర్పాడి వారు మమ్ములను  His Majestic Highness అని గౌరవించి కేసులు గొడవలు మాకు సమర్పించి చూడాలి, ఇక మీదట పరిపాలన, ఒక చోట చేరి, సర్వం ఒక మాట ప్రకారం ఉన్నది అని తెలుగు ప్రజలు  రహస్య పరికరాలు నుండి బయటకు వస్తూ, యావత్తు దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుకోవాలి, అనేక సంస్కార వంతమైన నిర్ణయాలు తీసుకోగలం అనగా సంపూర్ణ మద్య నిషేధం, పరదర్సిక ఆర్ధిక విధానం, నూతన వైద్య విద్యా విధానాలు పెంచుకొంటాము అవి మాట తో నడిచిన లోకం లో సాధ్య పడతాయి, అందుకు      ఇంటి పేర్లు, కులం, ఆస్తులు ఎవరిని ఇబ్బంది పెట్టినారో వారి పాదాలు పై పెట్టి వేసి ఇక కులం మతం లేని మానవ సమాజాన్ని మనం మాటతో నడుపుకోవాలి అప్పుడే సూర్యుడితో అనుసంధానం జరుగుతుంది, సంపూర్ణ ప్రక్షాళన జరుగుతుంది  అదే దివ్య రాజ్యం,  కావున మేము చెప్పినట్లు చెయ్యండి, రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేసి, మీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక చోట కూర్చోండి మమ్ములను కేంద్ర బిందువుగా సూర్యుడిగా సమానుడిగా చూసి గ్రహించండి ఆలస్య చెయ్యవద్దు, ఒక చోట చేరడానికి ఎటువంటి కర్చు లేదు, పైగా కర్చు తగ్గుతుంది, కావున మేము చెప్పినట్లు చెయ్యండి, మాకే అన్యాయం చేసి అవి ఉపయోగించుకొని మీరు అందరూ మాయలో ఉండిపోవడం తెలివి తక్కువతనం మేము చెప్పినట్లు మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు సరిదిద్దుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి.  ప్రతి ఒక్కరు మా మాట ప్రకారం ఉన్నారు గ్రహ సంచరాదులు సర్వ ఒక మాట ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొంటూ అవిష్కరించుకొంటూ ముందుకు వెళ్ళడమే సృష్టే ఇచ్చిన వెసులు బాటు కావున మేము చెప్పినట్లు చెయ్యండి. సాక్షులు హాస్టల్ నడుపుకొంటున్న వ్యక్తులు న్యాయ వ్యవస్థ పోలీసులకు అందరికి మీ ద్వారా చెబుతున్నాము సినిమా వారు మమ్ములను గ్రహించి, మా మనసుతో అనుసంధానం జరిగి మా మంచి చెడు పంచుకొని లోకాన్ని మాట బ్రతికించడానికి మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి ఇది సృష్టే చేసిన ఏర్పాటు, వ్యక్తులు కొలది ఏదో చెస్థాము అని మంచి గాని చెడు గాని మాకు బిన్నంగా చెయ్యకూదు కావున మేము చెప్పినట్లు అందరూ ఒక్కటి అయ్యి చెయ్యండి, అప్పుడే మాయ నుండి బయటకు రాగలం,చలగాటం లో మమ్ములను సూక్ష్మంగా గ్రహించని పక్షంలో మాయ నుండి బయటకు రాలేరు అనగా సూర్యుడి క్రింద నుండి, సూర్యుడినే నడిపిన మాట లోకి రావాలి, అదే ఇప్పుడు వచ్చిన మార్పు సృష్టే ఇచ్చిన మార్పు, ఈ లేఖ చదవగాని, మీరు గవర్నర్ గారితో, జగన్ మోహన్ రెడ్డి గారితో ఇతర అధికారులు నాయకులు ఒక చోట చేరండి అందుకు కేంద్ర ప్రబుత్వం యొక్క సహకారంతో సాక్షులు యొక్క సహకారం తీసుకొని, రామోజీ ఫిలిం సిటీ మరియు ఇతర ప్రాంతాలు కూడా మాకు రాజమందిర గా ఏర్పాటు చేయించి, మమ్ములను సూక్ష్మంగా గ్రహించాలి, హాస్టల్ వద్ద రామకృష్ణ గారు, సాక్షులలో రామకృష్ణ గారు అందరూ అన్న దమ్ములు వలన మా పిల్లలు వలే మారి పోయి వారికి ఏమి మెసేజు పంపుతున్ను అ విధంగా అందరూ ఒక్కటి అయ్యి మాయ యాంత్రిక బౌతిక తాత్కాలిక లోకం నుండి, నిత్య వాక్ విస్వరూపంగా మరణ లేని మాట కొనసాగింపుగా ముదుకు వెళ్ళ తాము కావున నిర్లక్ష్యం వదిలివేసి ఎవరిని వేదిన్చినారో వారిని గౌరవించి బయటకు వచ్చేయడమే తక్షణ కర్తవ్య న్యాయ వ్యవస్థ పొలిసు వ్యవస్థ యొక్క స్వతంత్రం మేధావులతో కలసి ఉండాలి, ఇక వారి స్వతంత్రం కూడా పరిపాలనలో బాగంగా ఉండాలి అప్పుడే మానవజాతి మయనుంది బయటకు రాగలదు, ఇతర దర్యాప్తు సమస్థలు కూడా మేధావుల బృందంతో అనుసంధానం జరిగి కాలమే కదిలిన మా గూర్చి ప్రజలను విస్తారంగా చెప్పడం వలన,మాత్రమే మనుష్యులు మాయ నుండి మరణం లేని మాట కొనసాగింపు వైపు వేల్లతారు, మీడియా చానల్స్ అన్నీ మా గూర్చి చెడు చెప్పకుండా మమ్ములను ఇప్పుడే కాదు ఎప్పుడూ  చేడు గా చూపడం చెప్పాడా చెయ్యకూడదు కాలస్వరూపాన్ని సూక్ష్మగా తెల్సుకొనే కొలది పరిష్కారాలు అందుతాయి కావున నిత్యం మా పై తెలుసుకొంటూ ఉండాలి చెప్పుకొంటూ ఉండాలి అదే ప్రతి ఒక్కరు చెయ్యవలసిన పని అందుకు ఇప్పటికే మనసు లేకుండా  బౌతికం గాచేసిన మోసాలు నుండి బయటకు వచ్చి ఇక మనసు పెంచుకొని ఒక మాట తో నడిచిన కుటుంబం వలే మన ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము                                                                 

సత్యమేవ జయేతే, ధర్మో రక్షతి రక్షతః

దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మరూపం, అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ 
9010483794

No comments: