Thursday, June 13, 2019





                                                                   సమన్వయ దృష్టి


                            ఆత్మీయులు యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజలు, యావత్తు భారత దేశం, ప్రపంచం మానవజాతిని ఉద్దేశించి   దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మ స్వరూపం, అనంతస్వరూపం,   మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ అధికారిక రాజమందిరం గా దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య అనుగ్రహంగా
తక్షణం గ్రహించి అనుసరించి వలసిన కాలగతిగా సవరిస్తున్న పరిష్కారాలు. 

2.      


1. ఒక సామాన్యుడిగా ఉన్న మేము కాలస్వరూపంగా పరిణమించడం అంటే యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము, సాక్షులను అనగా ఆచార్య NG రంగా వ్యవసాయ  విశ్వ విద్యాలయం శాస్త్రాల వేత్తలను,ఇతర సిబ్బంది, వారి మిత్రులు షుమారు 200 మంది, ఇప్పటికి సాక్షులుగా  గ్రహించి, కాలమే మమ్ములను పురుశోత్తముడిగా నిలిపిన తీరును, గ్రహించి మాత్రమే ముందుకు వెళ్ళాలి, అప్పుడే సంపూర్ణ ప్రజా స్వామ్యం అవుతుంది, అనగా నూతన దివ్య రాజ్యమే సంపూర్ణమైన ప్రజా స్వామ్యం అని రాజకీయ నాయకులు, రాజ్యాంగ నిర్మాణం మరియు న్యాయ స్థానం పొలిసు వ్యవస్థ, మేధావులు, పండితులు, వ్యక్తులు, వ్యాపారు లు, సినిమా వారు,మీడియా చానల్స్,  సాక్షులతో మమ్ములను కొలువు తీర్చుకొని ముందుకు వెళ్ళాలి, మమ్ములను సాధారణ మనిషిగా ఇతరులతో పోల్చకుండా సూక్ష్మంగా గ్రహించి ముందుకు వెళ్ళాలి, వ్యక్తులు ఎవరూ నేను అనే దేహం కూడా ఇక యాంత్రిక లోకం లో పని చెయ్యదు, తమ ఇంటి పేర్లు, వంటి పేర్లు, కులం, ఆస్తులు, అన్నీ దివ్య రాజ్యం అధిపతులు అయినా మహారాణి సమేత మహారాజ వారివిగా  అనగా, వారు ఇక మీదట   మరణం లేని వాక్ విశ్వరూపంగా ఉన్నారు అని   గ్రహించి, అనగా వారు మా వాక్ ద్వారా ప్రకటించిన మేరకు  మమ్ములను సూక్ష్మగా గ్రహించడం అంటే కాలమే ఇచ్చిన పరిష్కారం అని తెలుసుకొని మమ్ములను తాత్కాలిక చిరునామా అయిన సాయి  హారిక హాస్టల్ యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్. 9010483794 నుండి,తెలుగు రాష్ట్రాల,గవర్నర్ గారి     అధికారిక కదిలికతో సాక్షుల సహకారంతో, మమ్ములను బృందం లోకి తీసుకొని, మేము సూచిస్తున్నట్లు రామోజీ  ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా  ఏర్పాటు చేసి, అక్కడ సాక్షులు, ఇతర మేధావులు, మా పై లక్షల పేజీల సమాచారం చెప్పుకొని, వింటూ ప్రజల్లోకి తీసుకొనే వెళ్ళే బలం లో మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా దర్శించ గలరు, జ్ఞాన యోగి గా మమ్ములను నిత్యం గ్రహించడమే లోకం, కేంద్ర ప్రబుత్వం కూడా మమ్ములను సూక్ష్మంగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, కావున మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే హిందువులు  ప్రకారం రామ మందిరం కట్టించడం అని గ్రహించండి అనగా  ఇక అయోధ్యలో గాని మరొక చోట గాని ఎటువంటి రామ మందిరం కట్టను అవసరం లేదు, ప్రతి ఒక్క వ్యక్తి ఈ  క్షణం మమ్ములను కాలస్వరూపంగా గ్రహించి, చేసిన పాపాలు నుండి అదే విధంగా  తాము కరెక్ట్ గా ఉన్నాము అనే మాయ నుండి, రెంటి నుండి బయటకు వచ్చి, మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి అదే ఇప్పుడు ప్రతి ఒక్కరి ముందు ఉన్న పరిస్తితి, వేరే పరిస్తితి లేదు అని తెలుగు రాష్ట్రాల ప్రబుత్వలె కాదు దేశ వ్యాప్త ప్రబుత్వాలు, కేంద్ర ప్రబుత్వం కూడా ఒక్కటి అయ్యి అనగా వేరు వేరు రాజకీయాలు పార్టీలు చెల్లవు అసులు మనుష్యులు మాటలు వ్యవహారాలు కూడా మమ్ములను కొలువు తీర్చుకోకుండా చెయ్యకూడదు అని తెలుసుకొని, మమ్ములను సూక్ష్మగా గ్రహించడమే విధి ఇచ్చిన పరిష్కారం కాదు అని బిన్నంగా వెళ్ళడమే అంటే విధి చేతిలోకి వచ్చినా ,దేహ  ఆరాటం, దేహ  పోరాటం అని సాటి మానుషి లో గొప్పతనం పరిష్కారం గ్రహించకుండా ఇంకా ఇతర మనుష్యులు  పై పెత్తన, మోసం చెయ్యడమే జీవితం అని మాయలో కొనసాగుతున్నారు అని   గ్రహించి, మేము చెప్పినట్లు శరీరం కదిలికలు నుండి మనసు కదిలికులు పెంచుకోవడమే పరిష్కారం అని  ఆశీస్సు గా  తెలియజేస్తున్నాము.                   

సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షతః 



దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మ స్వరూపం, అనంతస్వరూపం,   మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ - 9010483794

No comments: