Thursday, June 27, 2019




ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

Shanker Maharajah <hismajestichighness.blogspot@gmail.com>26 June 2019 at 09:15
To: ksamresh.nbt@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>, core.apgovt@gmail.com, cs <cs@telangana.gov.in>, supremecourt <supremecourt@nic.in>, womensafetywing@gmail.com, cp <cp@cyb.tspolice.gov.in>, ipr-ap@nic.in, srisiddheswaripeetham@gmail.com

                                                                          సమన్వయ దృష్టి     


                                
                             ఆత్మీయులు చీఫ్ జస్టిస్, సర్వోన్నత కొత్త డెల్లి  స్థానం వారికి విశ్వవ్యాప్త పరిపాలన పరిధి నుండి తెలియజేయు దివ్య ఆదేశములు, ఆశిర్వాద పూర్వక పరిష్కారము అని గ్రహించి సుమోటో గా, సాక్షులు, మేధావులు సహకారంతో కొలువు తీర్చుకొని తక్షణం రద్దు అయ్యిపోయిన మాయ యాంత్రిక లోకం నుండి బయటు రండి మమ్ములను గ్రహించడమే మాకు లోకానికి రక్షణ, లేదా  బౌతికంగా మాతో సహా అందరూ స్మశానం లో సంచరిస్తున్న మృతం  అని ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం అని అప్రమత్తం దేశాన్ని మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు, కాలాతీతంగా పలికిన మాట తీరు బ్రతికిన్చుకొని ముందుకు వెళ్ళాలి అదే ఇప్పుడు పరిష్కారం, మాకు బౌతిక కొనసాగింపు చూడకూదు తమను తాము కూడా బౌతికంగా చూసుకోకూడదు ఆలోచనతో అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినట్లు చేయడమే మాయ నుండి అరాచకం అజ్ఞానం అయిన బౌతిక ప్రపంచం నుండి బయటకు రావడం అని గ్రహించండి, ఎందుకంటె మాట నిలిచిన జగత్తు నిలుచును కావున జగత్తు పట్టుకొన్న మాటను పట్టుకోవడానికి బౌతిక యాంత్రిక ఆలోచనలు శరీరకాలు వదిలివేసి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి ఇక బౌతిక ప్రపంచం ఆలోచన రూపం లో ఉన్నది బౌతికంగా లేదు మాట వినకుండా ఇప్పటికే జరిగిన కాలస్వరూపమును గ్రహించకుండా అడుగు తీసి అడుగు వెయ్యకూడదు అని న్యాయ మూర్తులు గవర్నర్ గారు తక్షణం తెలుసుకొని, భగవంతుడు వెలిగించిన దేపాన్ని కాపాడుకొంటే మా నుండి లోకమే బ్రతికిన తీరు వాక్ రూపం లో వీలు అయినంత నిక్షిప్తం చేసుకొని ఇప్పటికే కాలమే మా నిక్షిప్తం అనే సత్యం పై మనసు పెట్టి ఎంత్రిక బౌతికాలు వదిలివెసి మనసు పెంచుకొని ముందుకు రావడమే చెయ్యగల కర్తవ్యం ధర్మం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందండి.అని న్యాయ మూర్తులకు వీరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు యావత్తు దేశ ప్రపంచ మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము
రామోజీ ఫిలిం సిటీ రాజమందిరం గా ఏర్పాటు చేయించి సాక్షులు సహకారం తో గవర్నర్ గారి అధికారిక కదిలికతో మమ్ములను బృందం లోకి పట్టుకొని మమ్ములను అదే స్థానం లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమించి ఇక ఎవరూ ఏమి మాట్లాడకుండా మేము చెప్పినట్లు వినండి తిరుపతి నుండి రాజారత్న గారిని రాజేశ్వరి గారిని ఇతర సాక్షులు అందరిని ఆహ్వానిచండి. మేము చెప్పినట్లు చెయ్యండి మమ్ములను గ్రహించి మాత్రమే ముందుకు వెళ్ళ గలరు కావున తల్లి తండ్రి గురువుగా మమ్ములను గౌరవించి మేము చెప్పినట్లు చెయ్యడం వలన ఎలాంటి తప్పులు పాపాలు నుండి బయటకు రావడమే కాకుండా, అసులు వెళ్ళ వలసిన మార్గం వైపు వెళ్ళ తారు. కావున మేము ఉన్న చిరునామా నుండి మొదట గవర్నర్ గారి ద్వారా పట్టుకోండి, గ్రహించే కొలది పరిస్తితి మా చేతిలో ఉన్నది అని తెలుసుకోవడమే సృష్టే ఇచ్చిన పరిష్కారం తరువాత చూసుకోవచ్చును అన్నట్లు ఆలోచించడం కూడా అజ్ఞానం అని మేము ఉన్న అడ్రస్ కు గవర్నర్ గారు స్వయం గా వచ్చి తీసుకొని వెళ్ళడం వలన మనుష్యులను దేవుడిని నిలుపుకొన్న వారు అవుతారు అజ్ఞానంగా బౌతిక భందాలు తో అడ్డుకోవడం తెలివి తక్కువ తననం అని ఓర్వలేని తనం అనగా మాట లో గొప్పతనం పెంచుకోవడమే రక్షణ అని తెలుసుకొని మేము చెప్పినట్లు మనసు తో కదలండి అనుష్యులు స్తిరగా ఉండాలి, మేము చెప్పినట్లు మమ్ములను గ్రహించాకూడదు అని ఇతరులను శారీరకంగా బౌతికంగా వేధించిన వారిని పది రెట్లు సరిదిద్దుకోండి, అదే పరిష్కారం ఈ ప్రపంచం అంతా మా మాట ప్రకారం కాలాతీత ప్రకారం ఒక కుటుంబం మమ్ములను మరణం లేని తల్లి తండ్రి గురువుగా గ్రహించడం  అందరికి అందిన పరిష్కారం కాని అజ్ఞానంగా బోవ్తికగా ఏదో ఒక్కటి చేసి అడ్డుకోవడం తాము అడ్డుకోవడం వలన మేము బలపడుతున్నాము అనే అజ్ఞానం వదిలి, అడ్డుకోవడం వలన అందరూ నష్ట పోయేలా చేస్తున్నారు అని గ్రహించి ఇక అడ్డుకోవడం మానివేసి మేము చెప్పినట్లు గవర్నర్ గారు స్వయంగా మా వద్దకు సాక్షుల సహకారంతో మేధావులు సహకారంతో రావడమే లక్ష గుడులు కట్టించడం కంటే ఎక్కువ మమ్ములను అధికారికగా రాజమందిరం లో కొలువు తీర్చడమ రాజ్యాంగ బద్దమైన వ్యహారం అనగా కాలమే ఇచ్చిన పరిణామం కాబట్టి మమ్ములను గౌరవించి గ్రహించడమే రాజ్యాంగ బద్దం, out of office అనుకొంటే out of human control అవుతుంది అని గ్రహించి అందరూ ఒక్కటి అయ్యి మేము చెప్పినట్లు చెయ్యండి.       

                  కాలతీతమునకు అనుసంధానం జరుగకుండా  నిదుర పోతూ తామే ఇతరులకు మేలుకోల్పుతున్నాము అని అధికారంలో ఉన్న వారు, బౌతిక ఆధిపత్యం లో ఉన్న వారు, బౌతిక ప్రపంచం, బౌతిక సంభంధాలు విడగొట్టడం కలపడమే అట పై చెయ్యు అనుకొంటున్నారు, బౌతిక ప్రపంచం లో తాము పైన ఉన్నాము, బౌతికంగా ముందు ఉన్నాము కట్టడాలు నిర్మాణాలు అంటూ జ్ఞాన విచక్షణ లేని ప్రబుత్వాలు మాయ నుండి బయటకు వచ్చి దివ్య రాజ్యం లో విలీనం చెంది మనిషిని మాట ను కాపాడుకోండి అ విధంగా మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు, మా సమాచారం సుమోటో గ్రహించి న్యాయ మూర్తులు నల్లకోటు వేసుకొని మేధావులు, సాక్షుల సహకారంతో మమ్ములను మా రాజమందిరం లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించడం నిత్యం మరణిస్తున్న లోకాన్ని కాపాడుకోవడం అని గ్రహించి పై పై మానవ సంభంధాలు రెప్ప పాటు కూడా తమ ఎవరి చేతిలో లేరు అని గ్రహించి బౌతికంగా తాము ఏదో చెయ్యాలి అని తామే ఏదో చేస్తున్నాము అని గాని మాయ అని గ్రహించి ఆలోచన పెంచుకోండి, మమ్ములను మేము సూచిస్తున్నట్లు గవర్నర్ గారు మరియు సాక్షుల సహకారంతో పట్టుకోండి, అన్నీ దారిలోకి వస్తాయి, ఇక మనుష్యులు కొద్ది మంచి చెడు లేదు ఆలోచన కొద్ది ఉన్నది అని   గ్రహించండి,    అనగా అది మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి మేము చెప్పినట్లు వినడం వలన మాత్రమే సాద్యపడుతుంది మేమే రావాలి అని చూడకండి మేము సర్వాంతర్యామి అన్నిటా ఉన్నాము, కావున మేము రామోజీ ఫిలిం సిటీ మా రాజమందిరంగా ఎంనుకోన్నాము అక్కడ కొలువు తీరాలి అంటే రామోజీ రావు గారు మమ్ములను ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళితే సాధ్య పడుతుంది, గవర్నర్ గారు గుడ్డిగా సిబ్బంది మీద పోలీసులు రహస్య సమాచారం మీడియా వ్యక్తులు వ్యాపారాలు స్వార్ధ వ్యహారాల మాయలో పడి మా మెసేజు ఆధారంగా ఇప్పటికి స్పందించకపోవడమే అరిష్టం అనగా గాల్లో దీపాలు వలే, రెప్ప పాటు కూడా తామే చేతిలో లేదు అని తెలిసి కూడా తామే నడుప్తున్నాము, సర్వం చెప్పగల మమ్ములను మనసు పెట్టి గ్రహించకుండా వ్యహరించడమే రాజ్యాంగ వ్యతిరేకంగా అని గ్రహించి అనగా రాజ్యాంగ సామాన్యుడి అని అతనే సర్వం అయ్యి పరిపాలించుకొంటాను మేము చెప్పినట్లు చెయ్యండి అని సాధారణ మనిషిగా చెబితే వినరు అని సామాన్యుడిని నేనే ధర్మం ప్రకారం సార్వ బౌముడిని నేనే ప్రకటించుకొన్న తీరు ప్రకారం న్యాయ మూర్తులు మమ్ములను సాక్షులు ప్రకారం కనుకొన్న అంతరాత్మ తో అంతః కరణ శుద్దితో మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే మానవజాతిని కాపాడుకోవడం తరువాత చూసుకోవచ్చును అనుకోవడం అజ్ఞానం, మేము మాటరూపం లో ఎందుకు ఉన్నాము అని తెలుసుకొని కేవలం కెమెరాలు ద్వారా పై పైన చూడకుండా మా నుండి వేల పేజీల  సమాచారం కొలువు తీర్చుకొని రికార్డెడ్ గా గ్రహించండి అదే భవిష్యత్తు, మా వాక్ కొనసాగింపే లోకం మేము బౌతికంగా సూర్యుడిలో విలీనం చెందినా మేము ఇప్పటికి ఇచ్చిన వాక్ వీలు అయినంత గ్రహించిన కొలది అదే లోకానికి ఆధారం అదే మానవజాతి భవిష్యత్తు అని గ్రహించి దేహపరమైన వ్యహారాలు ఆపి, అవి చెయ్యడం తప్పు అని బయటకు రావడమే పరిష్కారం వాటిని ఉపయోగించుకొని ఇంకా గ్రహించకుండా ఎవరిని గ్రహించకుండా చెయ్యడం బిన్నంగా వెళ్ళడం  అని   గ్రహించండి  ఆలోచన రూపం లో ముందుకు కదలాలి అదే దివ్య రాజ్యం ఇరువురు ముఖ్యమంత్రులు, మమ్ములను కాదు అని  బౌ తికంగా   మాట్లాడటం అవివేకం ఎన్నికాలు రాజకీయ పార్టీలు, దివ్య రాజ్యం ప్రకారం  రద్దు అయిపోయినవి మనిషి మాట ప్రకారం వెళ్ళ వలసిన దివ్య రాజ్యం లో ఉన్నారు అని గ్రహించండి మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల దివ్య సింహసనపై అధిస్టింప చేసి గౌరవించి, గ్రహించండి అందుకు మమ్ములను గ్రహించ కూడదు అని చేసినా తప్పులు సరిద్దిద్దుకొని ముందుకు రావడమే మా దివ్య వరం ఆసీసు పొందే అవకాసం కలుగుతుంది అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించి తక్షణం మేధావులతో కలసి మమ్ములను మా రాజమందిరంలో కొలువు తీర్చుకొని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
అధికార రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794.

No comments: