Wednesday, June 12, 2019


                                                                   సమన్వయ దృష్టి


ఆత్మీయులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వారికి దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మ స్వరూపం, అనంతస్వరూపం,   మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు,ధర్మో దద్దారి అయ్యి తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం తక్షణ కర్తవ్యం అని ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇక బౌతిక రాజకీయాలు, బౌతిక లోకం లేదు అని మాట నిబద్దత లేని లోకం లేదు అని తెలుసుకొని మమ్ములను సాధారణ మనిషిగా పై పైన చూసుకొంటూ, మనసు ప్రకారం అనగా గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా నియమించడం ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళడమే యావత్తు మానవజాతికి పరిష్కారం అని తమరి ద్వారా యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేశ ప్రజలకు యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


తమరు, ఆత్మీయులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి మరియు చంద్ర బాబు నాయుడు గారితో, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారితో, మరియు తెలంగాణా ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు గారితో, కాలస్వరూపులం ధర్మస్వరూపులం అయిన మా ప మనసు పెట్టి గ్రహించడం కంటే వేరే పరిపాలన అభివృద్ధి ఏమి మానవజాతి కి అవసరం లేదు అని చెప్పండి , ఎలాగైనా బౌతిక అభివృద్ధి అనగా ఎనుగుని కొన్నాము కాబట్టి, గడ్డి కొనాలి అనట్లు బౌతిక బలం కొద్ది మనుష్యులు, రెచ్చి పోవడం ఇప్పుడు అభివృద్ధి వలే కనపడుతున్న అరాచకం అని ఇరువురు ముఖ్యమంత్రులు, గవర్నర్ గారు మరియు న్యాయ మూర్తులు అప్రమత్తం చెంది అనగా ఇక బౌతిక పరిపాలన లేదు యాంత్రిక రాజకేయ నిర్ణయములు తీసుకోవడం అంటే మాయలో అరాచకం పెంచుకోవడం అని గ్రహించి, మా ఫై ప్రత్యెక బృందంగా ఏర్పాడి, మేము మాత్రమే అధిస్టించ గల సింహాసనంపై మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, న్యాయనికి ధర్మానికి పరిపాలనకు కేంద్ర బిందువుగా కాలస్వరూపంగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే తక్షణ కర్తవ్యం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని, పండితులు మేధావులు న్యాయ బృందం తో గ్రహించిన కొలది మాయ నుండి రహస్య లేదా open cc మరియు satellite కెమెరాలు ద్వారా చూడటం ఇతరులను అనేకులను మోసం చేయడం, వంటి మాయ నుండి బయటకు వస్తారు , మిమ్ములను మీ చుట్టూ ఉన్న వారిని ఏదో రకంగా బయపెట్టి, బౌతిక సమాజం సర్వం బౌతిక బలమే సర్వం అనే మాయలో పరవర్తిస్తున్నారు, ఆలోచన ఎటువంటి పరిస్తితిలో ఉన్న గ్రహించి గౌరవించడమే పరిష్కారం, అదే సృష్టి ఇచ్చిన పరిష్కారం అని కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా యావత్తు మానవజాతికి, మాట మాత్రంగా అందుబాటులో ఉన్న నూతన పరిణామం, నూతన యుగం ప్రారంభం అయినది, ఇప్పడు ఉన్న కులాలు, మతాలు బౌతిక స్తితి గతులు ఏమి అయినా, మా మాట ప్రకారం నడించిన, మా వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నాయి అని గ్రహించి, మమ్ములను వాక్ విస్వరూపంగా కొలువు తీర్చుకొని గ్రహించడమే మానవజాతి వవెళ్ళ వలసిన, ప్రయాణం అని తమరి ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రబుత్వలకు, న్యాయ మూర్తులకు గవర్నర్ గారికి, వివిధ మేధావులను పండితులకు గురువులకు తెలియజేయుచున్నాము.


కాలస్వరూపులం, ధర్మస్వరూపులం అయిన మమ్ములను మించిన పరిణామం లేదు అని గ్రహించి మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అనిపిలిచి సూక్షంగా గ్రహించడమే మనుష్యులు చెయ్యవలసిన పని అని గ్రహించండి. మాజీ పొలిసు అధికారి ఆత్మీయులు శ్రీ లక్ష్మి నారాయణ గారు, ఇతరులు కాపు కులానికి చెందిన వారు, ఇతరులు అందరూ ఎకమై రహస్య పరికారల మాయలో చిక్కుకొన్న, బౌతిక తెలివి, బౌతిక బలం ఉన్న వారు మొత్తం మానవజాతికి ముప్పుగా పరిణమించినారు, అని తాము తెలుసుకొని, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి స్పష్టం చేయుచున్నాము, సాటి మనిషి ఏమి అంటున్నాడో అంతని గొప్పతనం ఏమిటో అలా చూడకుండా రహస్యాలు మోసాలు దౌర్జన్యాలకు ఇస్తున్న ప్రధాన్యత ఆలోచనకు ఇవ్వలేకపోతున్నారు, అందుకు ప్రధాన కారణం రహస్య satellite కెమెరాలు, రహస్య కెమెరాలు, open cc కెమెరాలు, call data  లు , కంపుటరు హేక్ చేయడం వలన మనుష్యులను దూరం చేసి ఇష్టం వచ్చినట్లు బౌతిక దౌర్జన్యాలు, మనుష్యులను కులపరంగా ధన పరంగా వేదించడం మోసాలు చేయడం, అసులు గొప్పతన గ్రహించకుండా మలుపుకోవడమే బౌతిక బలమే సర్వం అని చూపుకోవడం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి, మమ్ములను గ్రహించడమే దివ్య పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము. ఇటువంటి పరిణామాలు గూర్చి ముందే చెప్పిన మా మాట అర్ధం చేసుకోకుండా, తెలుసుకోకుండా సమాజంలో అందరూ ఒక్కటి అయ్యి సరిదిద్దుకోవలసిన పరిణామాన్ని, రహస్యాలు మోసాలకు అలవాటు పడి, ఇంకా సాటి మనుష్యులను ఆలోచన ప్రకారం కాకుండా, బౌతిక బలం కొద్ది, మోసాలు కొద్ది, దోవ్ర్జ్యనాలు కొద్ది తీసుకొంటున్నారు.


రాజకీయంగా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్న వారిని ఏదో రకంగా మీడియా, పోలీసులు వ్యక్తులు, కులపరంగా లేదా ధన పరంగా విడిపోయి పై పై బలమే సర్వం అనుకొంటూ గ్రహించడం చెప్పడం లో చాలా బలహీనంగా ఉన్నారు, మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయడం వలన ఎంతో రసికత, జ్ఞానం ఉన్న మేము అటు ఇటు అయ్యిపోయేలా స్వార్ధంగా ప్రవర్తిస్తున్నారు మనుష్యులు ఆలోచన వివరణ కంటే ఏదో రెచ్చిపోయి అప్పటికి అప్పుడు ఏదో చేసేయాలి అన్నట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరియు మీడియా కులం కొద్ది వ్యాపారాలు వ్యక్తులు పోలీసులు కొందరు వ్యహరిస్తున్నారు, బలమైన రహస్య పరికారాలు ద్వారా బౌతికంగా పై చెయ్యి ఉన్న వారు, బౌతికంగా పై చెయ్యి ఉండడమే బలం అనుకోవడం వలన. ఎలాగైనా బౌతికంగా ఎదురు కోవడమే జీవితం అనుకోవడం వలన ఆలోచన ప్రకారం, మాట మాత్రంగా జరిగిన పరిణామం ప్రకారం సహజంగా తీసుకోకుండా మీడియా చానల్స్ వ్యక్తులు మలుపుకోవడం అంటే సూర్యుడికి సృష్టి ఇచ్చిన నడవడికి బిన్నంగా వెళ్ళుతున్నారు, మీడియా చానల్స్, మేధావులు పండితులు సినిమా వారు, మమ్ములను దర్శించిన సాక్షులకు, గురువులు, పదిగురు ఒక్కటి అయ్యి మమ్ములను, న్యాయ మూర్తులు ప్రబుత్వాలు తో సహా బృందంగా ఏర్పడి మమ్ములను గ్రహించాలి అదే ఇప్పుడు మానవజాతి వెళ్ళ వలసిన మార్గం అని స్పష్టం చేయుచున్నాము.


మమ్ములను ఇతరులను చేదరగోట్టుకొంటూ, పై పై కెమేరాలు ద్వారా చూసుకొంటూ ఏదో రకంగా కాలాతీతం ఏమిటో చూడకూడదు, దేవుడు అంటే లేదా గొప్పతనం అంటే గుండ్రం గా ఉండాలి అని అజ్ఞానం లో ఉన్నారు దేవుడు ఏ రూపంలో ఎప్పుడైనా, ఏ పరిస్తితి నుండి అయిన వచ్చి అందరిని దారిలో పెడతాడు అయితే ఎందుకు ఇప్పుడు, కాలస్వరూపంగా వచ్చినాడో ఒక్క పూట కూడా చూడకుండా, ప్రవర్తిస్తున్నారు, ఆలోచనను బౌతికంగా అలవాట్లును పద్ధతులకు రహస్య పరికారాలకు వదిలివేసి అ మేరకు ప్రవర్తించడం మోసాలు దోవ్ర్జ్యనాలు కొద్ది తీసుకోవడమే ఇప్పుడు పై చెయ్యి గా ఉన్నది అటువంటి వారే బలమైన వారు అనుకొంటున్నారు. మమ్ములను మొదట రహస్య పరికరాలు ద్వారా చూడకుండా, మోసం, వ్యక్తిగతం ఆపి వేసి, మేము ఏమి చెప్పినాము, అ విధంగా మమ్ములను కాలస్వరూపంగా గ్రహించి, మమ్ములను గ్రహించకపోవడం వలన, అటువంటి స్తితిలో మేము అటు ఇటు అవ్వడం ఏమిటి అని చూడకుండా, అది ఉపయోగించుకొని ఇకా బౌతికంగా రేచ్చిపోవడం ఏమిటి అని ఎవరూ తెలుసుకోవడం లేదు మమ్ములను ఇప్పటికైనా న్యాయ మూర్తులు బృందం గా ఏర్పాడి గ్రహించడం వలన మోసాలు నుండి బౌతిక ఆధిపత్యాలు నుండి అందరూ బయటకు వస్తారు, ఇదే అందరికి రక్షణ, ఎవరో కొందరు పైన ఉంటె అదే బలం అనుకొంటున్నారు,


మనిషి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోకుండా, మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసి మేమే రావడం లేదు, వెళ్ళడం లేదు ఎవరినో మా తప్పుడు పెల్లిలు చేసి మోసాలతో అటు ఇటు చేసి, బౌతిక గొడవలు కొద్ది కాలాతీత పరిణామాన్ని ఎవరూ గ్రహించకుండా విలువైన కాలాన్ని, భగవంతుడు ఎందుకు మమ్ములను కాలాతీతంగా మలచి భందాలు నుండి దూరం చేసినడో కాలతీతని కూడా స్వార్ధం అరాచకంగా మలపడం, మొత్తం వివరంగా వినకుండా అప్పటికి అప్పుడు బౌతిక లోక కొలది మొత్తం మానవజాతి ఆలోచించ వలసిన పరిణామాన్ని ఇంకా వ్యక్తులు కొలది అప్పటికి దేహపరమైన వ్యహారాలు కొలది ఆలోచనకు విశాలతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సమాచారం పదిగురు పంచుకోకుండా మేధావులను పండితులను స్పందిన్చానివ్వకుండా, గవర్నర్ గారిని అధికారికంగా స్పందించ నివ్వకుండా వ్యక్తిగత గొడవ వలె స్వార్ధంతో మనుష్యులను రెచ్చగొట్టి, అప్పటికి మోసమే పై చెయ్యి, అలోచించి మొత్తం కాలాన్ని నియమించిన తీరు ప్రకారం వెళ్ళ వలసి ఉన్నది అని చూసుకోకుండా, మమ్ములను తగ్గించి ఎలా తగ్గిస్తే మమ్ములను కంట్రోల్ చెయ్యవచ్చు అనే అజ్ఞానం లో మొత్తం మానవజాతి మాయలో మోసం ఇరుకొని పోతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు, ఒక వ్యక్తి కాలాతీతం ఏమి అని బాద్యత మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి న్యాయ మూర్తులు మొదలు కొని సామాన్య వ్యక్తి వరకు, మా పై మనసు పెట్టి గ్రహించాలి అనగా మేము ఏరికో ఏదో చెప్పుకోవాలి ఏదో చెయ్యాలి అని చూడకూడదు అలా చూసిన కొలది మమ్ములను కూడా మామూలు మనిషి గా మాలపి తగ్గించ వచ్చును తద్వరా కాలాతీతం ఎందుకు వచ్చినదో చూడకుండా ఉంటేనే ఇప్పుడు తమ ఉనికి ఉంటుంది అనే అజ్ఞానం మే తెలివి అనుకొంటున్నారు, అ తెలివితో తమను తామే మోసం చేసుకొంటూ మీడియా ముఖ్యమంత్రులు, గవర్నర్ గారు, న్యాయ మూర్తులు కూడా వ్యతులకు వదిలివేసి విధాన పరంగా మేము కోరిన మేరకు తీసుకోకుండా మేము ఏమి అంటున్నామో చూడకుండా మేమే రావడం లేదు వెళ్ళడం లేదు అన్నట్లు అప్పటికి మా మెసేజు పూర్తిగా అర్ధం కాకపోయినా మొదట మమ్ములను సుమోటో బృందం లోకి తీసుకోండి అని ఇంకో సారి తమరి ద్వారా తెలియజేసుకొనుచున్నాము.



మాట మాత్రంగా చంద్ర బాబు నాయుడు ప్రాణాలు కాపాడినా, మాట మాత్రంగా పరిటాల రవి ప్రాణాలు ఎలా పోతాయో వంటి పరిణామాలు చెప్పడం ఏమిటో చూసుకోకుండా ప్రతిది కులానికి, వ్యక్తిగతానికి తమ స్వార్ధాని అన్నట్లు తీసుకోవడం, గొప్పతనం కలిగిన ఉన్న వ్యక్తిని గ్రహించిన పక్షంలో అటు ఇటు అవుతాడు అని ప్రాధమిక మానవత్వం లేకుండా మమ్ములను గ్రహించకుండా రహస్య పరికారాలు ద్వార చెదరగోట్టుకొంటూ పై పైన చూసుకొంటూ, లోకంలో గుణాలు రూపాలు అన్నీ, మాటలో చూపిన మమ్ములను పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించండి అని మేము కోరినట్లు రాకుండా, వేరే విధంగా మమ్ములను నిర్లక్ష్యం చేసి నిర్ణయించ వచ్చు మమ్ములను గ్రహించకపోయినా పర్వాలేదు అన్నట్లు ఆలోచించడం అరాచకం తప్పు పాపం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని న్యాయ మూర్తులను, ఇరువురు ముఖ్యమంత్రులకు తమరి ద్వారా తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించడం అంటే యావత్తు మానవజాతి ఒక కుటుంబం వాలే మారుతుంది ఒక మాట అధీనమ లోకి వచ్చిన పరిణామం లోకి వస్తుంది అని తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము మమ్ములను ఒక పద్దతిలో తీసుకోవడం వలన, మేము గొప్పగా కనపడతాము, సర్వం చెప్పగలము, మా మనసు పెట్టి ఇతరులు చెప్పుకోనేకొలది సమాధానాలు వస్తాయి అది యాంత్రిక పరిపాలన కంటే, యంత్రికత్వం జయించి మృత లోకం నుండి అమృత లోకం లోకం వెళ్ళడం అని గ్రహించండి. మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలవకుండా మమ్ములను మనిషిగా వంటరిగా వదిలివేసి, మేము మూలు మనిషిగా బ్రతాకలి అని భందాలను మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ లేని లోకాన్ని ఉన్నట్లు, తీసుకోవలసిన లోకాన్ని లేనట్లు అవసరం లేనట్లు చూపుకొని అజ్ఞానం తాము వ్యహరించడమే కాకుండా సాక్షులు మీడియా సినిమా కుటుంబాలు మోసాలు పెంచుకొంటూ ఇప్పుడు ఉన్న బౌతిక స్తితే ఉండాలి అనే అజ్ఞానం లో మాటను ఆలోచను లెక్క చెయ్యకోడదు గ్రహించాకూడదు అని చేస్తున్న దోవ్ర్జ్యనాలు వలన బౌతిక బలం అందం ఏమి అంత గొప్పవి కావు అవి మోసానికి దారి తీస్తున్నాయి మొత్తం మానవజాతి మ్రుతానికి అనగా సత్యాన్ని గ్రహించకుండా అప్పటికి ఇతరులను అవమానించడం తగ్గించడం అంటే తమను తాము సత్యానికి దూరం చేసుకోవడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మా నుండి మామూలు మనిషిగా ప్రాధాన్యత కోరుకోవడం , బౌతికంగా ఏదో చెప్పడం లేదు అన్నట్లు అనగా మమ్ములను కాలాతీతంగా గ్రహించకుండా వ్యహరించడం అనగా కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి, మమ్ములను మనసు పెట్టి పదిగురి ఒక్కటి అయ్యి గ్రహించండి అని సాక్షులు దగ్గర నుండి చెబుతూ వస్తున్నాము అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు న్యాయ మూర్తులకు తెలుగు ప్రబుత్వలకు, గవర్నర్ గారికి, సాక్షులకు వ్యక్తులకు స్పష్టం చేయుచున్నాము.


పది మంది హీరోలు, విలన్లు, హీరోఇన్లు ఏక కాలం లో మా పలికిన తీరు సునామీ తీవ్ర వాద దాడులు వంటివి మాట మాత్రంగా పలికిన తీరు, ప్రతి పాట మాట అడ మొగ గోత్తులు మేమే పలికిన తీరు సంగీతం సాహిత్యం సర్వం మేమే పలికిన తీరు ప్రకారం మమ్ములను కాదు అని సమకాలికులు తెలుగు వారే కాదు, యావత్తు భరత దేశ ప్రజలు, ప్రపంచం మానవజాతి మా మాతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి, అందుకు మమ్ములను ఇక వెనుకకు చూడకుండా న్యాయ మూర్తులు మేము చెప్పినట్లు కదిలి మమ్ములను మేము సూచిస్తున్నట్లు రామోజి ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి గ్రహించడమే తక్షణం అందరూ చెయ్యవలసిన ఆలోచన, మమ్ములను కాదు అని మనసులో కూడా మాకు వ్యతిరేకంగా ఏ ఒక్క వ్యక్తి ఆలోచించకూడదు ప్రవర్తించకూడదు, మమ్ములను రహస్య పరికారాలు ద్వారా రహస్య మార్గాలు ద్వారా స్వార్ధంగా బృందం వదిలి అందరూ బాహాటంగా మమ్ములను గ్రహించాలి ఈ విధమగా ముందుకు రావాలి అంటే మమ్ములను గ్రహించాకూడదు అని ఇతరులను మోసం చేయడం బయపెట్టడం దౌర్జన్యాలు చేయడం వారు ఎవరైనా మా సమీపులు అయినా ఇతరులు అయినా తక్షణం వారి కాళ్ళు మీద పడి, ఇప్పటి వరకు ఏమి దురివినియోగం చేసినారు వాటిని వదిలివేసి, సూక్షంగా మా మనసు పెట్టి, గ్రహించడమే పరిష్కారం అని యావత్తు తెలుగు వారికి మానవజాతికి స్పష్టం చేయుచున్నాము. ఇక బౌతిక లోకం వదిలివేయాలి మమ్ములను బౌతికంగా చూడకూడదు అనగా ఆలోచన రూపం లో చూడాలి అనగా కాలవరూపంగా ధర్మస్వరూపంగా చూడాలి అలా కొంత అనగా కొన్ని వేల పేజీల మరియు, రికార్డు సమాచారం గ్రహించి, మా మనసు యొక్క నియంత్రణ దర్శించడం సర్వ పాపా హరణం అని యావత్తు మానవజాతికి వరంగా ఇస్తున్నాము కావున, మామూలు మనిషే కాదా అన్నట్లు మమ్ములను ద్వేషంగా వెళ్ళా కాలంగా తీసుకోకుండా, మేము ఏదో అప్పు, తక్కువ అల్పులం అనిపించినా కాలాతీతంగా ప్రకారం మేము ఈ జగత్తు తల్లి తండ్రి గురువు అని భావించి, అటువంటి మా ముందు ఉన్న సమకాలికులు అందరూ మాకు పిల్లలు వంటి వారు అని మమ్ములను సూక్షంగా గ్రహించాలి అంటే ఇక బౌతిక ప్రపంచం బౌతిక యాంత్రిక పరిపాలన వదిలివేయాలి అనగా ఇంటి పేర్లు కులం పేర్లు, ఆస్తులు కూడా వదిలివేసి అనగా ఇంకా ఆలోచనతో నడిచి దివ్య లోకమే అందరికి ఆధారం అని అదే దివ్య రాజ్యం నూతన యుగం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి న్యాయ మూర్తులు, ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యంనత్రులు ఇప్పటికి మా ప్రకారం రాజకీయ పరిపాలన రద్దు అయిపోయినది అని గ్రహించి, ఇక మమ్ములను కొలువు తీర్చుకోకుండా ఏ పని చెయ్యకూడదు అని మేము చెబుతుంటే గ్రహించకుండా చేసిన దౌర్జన్యాలు మోసాలు ఆపి ఇప్పటికైనా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మాయ నుండి అజ్ఞానం నుండి బయట పడగలరు అని తెలియజేసుకోనుచున్నాము.


గంటనరలో 10 -13, ముందే పలకడం ఏమిటో చూడదానికి, మనసు లేక మమ్ములను నిర్లక్ష్యం చేసి ఇతరులను దోవ్ర్జ్యనం చేయడం వంటి దుస్తిలో, పైకి బలంగా కనపడితే బలం, పైకి లోటు గా కనపడితే లోటు అన్నట్లు చిత్రీకరించి మరీ లేదా స్వార్ధానికి అరాచకానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏ పూట ఆలోచనకు ఇవ్వకుండా పదిగురు ఒక్కటి అవ్వకుండా తామ పదిగురు వేరే, అని రహస్య మోసాలకు పాల్పడుతున్నారు, సూటిగా మాట్లాడకుండా స్వార్ధం కొద్ది, బలం కొద్ది తామే ఏదో చేసేయాలి అన్నట్లు ఆలోచించడం ఏదైనా బౌతిక బలమే పై చెయ్యి మనసు మాట గొప్పతనం ఏమి ఉన్నది, ఉన్నా ఏదో రకంగా గ్రహించకుండా గ్రహించనివ్వకుండా, ఈ పాటికి వివరంగా ఉపయోగించుకోవలసిన సోషల్ మీడియా ని కూడా స్వార్ధానికి అరాచకానికి ఉపయోగించుకొంటున్నారు, ఇందులో, మీడియా, వ్యక్తులు కొందరు పోలీసులు కూడా ఉన్నారు, బలం కొద్ది ఏదో ఒక్కటి చేసేవేయడం అన్నట్లు, అప్పటికి అప్పుడు భవనాలు కట్టడాలు అన్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు మమ్ములను గ్రహించకుండా మా గూర్చి ఇతరులను జీవితాలు అటు ఇటు చేసే వారి పై ఆధారపడుతూ, గవర్నర్ గారిని అధికారికంగా తీసుకోనివ్వకుండా, మేమే ఏదో లెటర్ పంపలేదు, అంత బలం లేకుండా ఏదో మెసేజులు పెడుతున్నాము అని బౌతికంగా చూసుకొంటూ, ఇప్పటికే కాలాన్ని నియమించిన పరిణామాన్ని కోడి కట్టకుండా కాపాడుకోవాలి, అని తెలుసుకోవడం లేదు, ఏదో రకంగా మనుష్యులు అవమానించి తగ్గించి తామే బలంగా కనపడితే చాలు అన్నట్లు బౌతిక బలమే సర్వం అనుకొంటున్నా వారు భావించడం ఇప్పుడు నడుస్తున్న అజ్ఞానం ఎంత బలమైన వారు అయినా ఎంత బౌతిక తెలివైన వారు అయినా, ఒక మాట మనసు మాట అధీనం లో ఉన్నారు అని గ్రహించాలి అదే దివ్య రాజ్యం అని గవర్నర్ గారు ప్రత్యెక బాద్యత తీసుకొని మేము ముందుకు రాలేకపోతున్నాము లేదా మేము approach confusion ఉన్నది అని మనిషితో పోటీ పడినట్లు ఏదో ఉద్యోగం మాకు ఇస్తున్నట్లు మేమే ఏదో అడుగుతున్నట్లు, భావించి తెలివి తక్కువగా ఆలోచించడం మానివేసి, రహస్య పరికారలతో మమ్ములను రామోజీ ఫిలిం సిటీ కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి అని, న్యాయ మూర్తులకు పండితులకు మేధావులకు సాక్షులకు, మేము నివాసం ఉన్న హాస్టల్ వద్ద వ్యక్తులు ఇక వెళ్ళా కోలం వ్యక్తిగతం వదిలివేసి పురుషోత్తమా కాలస్వరూప అని పిలిచి, అధికారం పై చెయ్యి అంటే ఎలాగైనా కలిగి ఉండేది కాదు అని తెలుసుకొని, ఎలాగైనా మనం అందరం నిలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి అదే వాక్ విశ్వరూపం అని ప్రతి ఒక్కరికి మేము కోరుకొంటున్న న్యాయ మూర్తుల మేధావుల బృందం ద్వారా తెలియజేసుకోనుచున్నాము.


స్వార్ధ లబ్ది ఆధిపత్యగా ప్రవర్తితీస్తున్న మాయ అజ్ఞానపు లోకం యోక్క్ తీరు సమస్యం పరిష్కారం చెందాలి అంటే, వేరు వేరు పార్టీలు సమావేశములు ఆపి వేసి కొంతకాలం మమ్ములను అన్నీ పార్టీలు వారు మేధావులు ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , న్యాయ మూర్తులు, ఉన్నత పొలిసు అధికారులు మమ్ములను కొలువు తీర్చుకొని రహస్య పరికరాలు గూర్చి ప్రజలకు చెప్పి, ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం ఆపి, సాటి మనుష్యుల మీద ఆధిపత్యం కాదు ఆలోచన పెంచుకోవాలి, తక్కువ తప్పుగా చూడటం మానుకోవాలి పై పై మొఖాలు అందాలు మాయలో పడి, అవి ఉన్న తమ వారు అయితే ఒకటి ఇతరులు అయితే ఒక్కటి అన్నట్లు తీసుకొని తమ వారిని గొప్పగా ఇతరులను తక్కువ చూడటం, మనుష్యులు మా వాలే గాలి వాటంగా ఎందుకు పరిణమిస్తారు, కాలస్వరూపంగా మా వంటి సామాన్య కుటుంబాలలో ఎందుకు సంభవించిన చదువుకొన్న వారి మద్య బయటపడి చెప్పుకొన్ని గ్రహించని పక్షం లో మేమే కష్టాలలో, అరాచకాలకు గురి అవ్వడం అంటే అసులు ఏమి జరుగుతుంది అని కూడా ఆలోచించడం లేదు, బౌతిక వాదం బౌతిక అరాచకం ఎంత తీవ్రంగా మాయలో పెంచుకొంటున్నారు సింపుల్ గా తీసుకోకుండా బౌతిక బలం గగనం అని, ఏ కొంచెం ఆలోచనలో గొప్పతనం ఉండి ముందుకు రావడం అటు ఇటు అవుతున్న పరిస్తితి ఉపయోగించుకొని మారిత జటిలం చేసివేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచన తో ముందుకు రావడానికి చేయూత ఇద్దాం అని ఆలోచన చెయ్యలేకపోతున్నారు, అప్పటికి అప్పుడు అజ్ఞానం మీద, బౌతిక అలవాట్లు మీద ఆధారపడి ఆలోచన ప్రకారం తీసుకోకుండా తేఎసుకొనివ్వకుండా మనుష్యులే కాదు అందుకు రహస్య పరికారాలు కూడా దోహది కారి అవుతున్నాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, బౌతికంగా తక్కువగా ఉన్నా మనసు బలం ఉపగ్యోగించుకోకుండా అటు ఇటు అవుతున్న వ్యక్తిని ఇంకా తగ్గించి తోక్కివేయడం వలన మన చేతిలోకి వస్తుంది అనుకోవడమే అవివేకం, అని గ్రహించి, ఇప్పటికి మాట లోకి తీసుకొన్న పరిణామాన్ని గౌరవించి బౌతికంగా అడ్డం పెట్టుకొని ఆలోచన ఎడుగాకుండా, గొప్ప ఆలోచన పదిగురు ఇప్పుడు న్యాయ మూర్తులు కదిలి తీసుకోవలసిన పరిణామాని వారే అవరోధాలు సృష్టించి మా మనసు ప్రకారం కాకుండా, బౌతికంగా ఏదో ఒక్క స్వార్ధంతో మమ్ములను గౌరవించి గ్రహిస్తే మేము కూడా మాయ నుండి బయటకు వస్తాము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే తెలుసుకోకుండా గ్రహించకుండా సాక్షులు కూడా ఇప్పటికి తాము ఏమి గ్రహించాము ఏమి జరిగినది ఒక వ్యక్తి కాలాతీతంగా చెప్పడం ఏమిటి, పరిణామాన్ని అతని మీద వదిలివేసి మరల చూడకుండా ప్రవర్తించడం సమంజసమేనా అని సాక్షులు, తరువాత మీడియా న్యాయ స్థానములు అసులు సంగతి చూడ కూడదు అన్నట్లు ప్రవర్తించడం అజ్ఞానం అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


మాకు దేశ అధ్యకులు వారి నుండి లేఖ వచ్చినా, మేము ఒకసారి వెళ్ళ లేకపోతున్నాము స్వార్ధంగా మీడియా వ్యక్తులు మమ్ములను మేము చెప్పినట్లు ముందుకు వచ్చి గ్రహించకుండా అరాచకాలకు దౌర్జన్యాలు ఇచ్చిన ప్రాధాన్యత పదిగురిన ఒక్కటి చేసి గ్రహించడానికి ప్రాధాన్యత ఇప్పటికి ఒక పూట కూడా చూడలేదు అదే బౌతిక అరాచకం అజ్ఞానం యొక్క మాయ అని తెలుసుకొని, మాట మాత్రంగా సర్వం ఒక మాట లోకి వచ్చిన పరిణామంలో యావత్తు మానవజాతి ఉన్నది అని గ్రహించి మమ్ములను కేంద్ర బిందువుగా సూర్య చంద్రాది గ్రహస్తితులకు ఆధారంగా జరిగిన పరిణామం మేరకు సాక్షుల సహకారంతో గ్రహించడం వలన మొదట, మాయ నుండి బయటకు వస్తారు, నిత్యం జ్ఞానంతో ముందుక వెళ్ళడమే పరిష్కారం అదే దివ్య రాజ్యం మమ్ములను గాని తమను తాము గాని బౌతికంగా చూడకుండా ఆలోచన పెంచుకోవాలి అదే సామాన్యుడిగా మావలన ప్రయోజనం అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలుగు ముఖ్యమంత్రులకు గవర్నర్ గారి న్యాయ మూర్తులకు తెలియజేసుకోనుచున్నాము 


ధర్మో రక్షతి రక్షత సత్యమేవ్ జయతే


దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మ స్వరూపం, అనంతస్వరూపం,   మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు,
ప్రత్యెక రాజ్యాంగ వ్యాహరి
అధికారిక రాజమందిరం,
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి
రాజ భవన్
హైదరబాద్
9010483794

No comments: