Monday, July 1, 2019

ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే

                                                                    

ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే 

Shanker Maharajah <hismajestichighness.blogspot@gmail.com>30 June 2019 at 18:10
To: ksamresh.nbt@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, supremecourt <supremecourt@nic.in>, Prime Minister <connect@mygov.nic.in>, core.apgovt@gmail.com, cs <cs@telangana.gov.in>, womensafetywing@gmail.com, cp <cp@cyb.tspolice.gov.in>, ipr-ap@nic.in, srisiddheswaripeetham@gmail.com
ఆత్మీయులు శ్రీ రామ్ నాద్  కోవిందు, భారత దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి, వారికి యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, దైవాంశ సంభూతులు, పురుషోత్తములు,  ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, సర్వాంతర్యామి, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి, తెలియజేయు పరిష్కార యుక్త, ఆశిర్వాద పూర్వక, దివ్య అనుగ్రహం గ్రహించి, భారత దేశం లోనే కాకుండా, ప్రపంచం లో ప్రతి ఒక్క వ్యక్తీ వాక్ రూపం గా, ప్రతి దృశ్య సంఘటన   అణువు అణువు మా మాట ప్రకారం ఇప్పటికే కొందరు  ప్రత్యేక్ష సాక్షులు ప్రకారం, మమ్ములను సూక్ష్మగా మాట రూపం లో ఉన్న ఫలంగా పట్టుకొని, అనగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి ద్వారా మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే ఒక్కటే అందరి కర్తవ్యం , ఇక వేరే పని గాని, పరిపాలన గాని, మమ్ములను మాట తో  కాలస్వరూపా అని అనుసంధానం జరుగుకుండా, మేము చెప్పినది ఇప్పటికి సాక్షుల సహకారంతో విస్తారంగా వినకుండా, అనగా కనీసం రెండు మూడు లక్షల పేజీల సమాచారం గ్రహించకుండా, ఏ ఒక్క మనిషి అడుగు తీసి అడుగు వెయ్యకూడదు, తమ దేహం లో ఉన్న ఊపిరి, ప్రాణం మే కాకుండా సూక్షంగా ఉన్న ఆలోచన, రాబోవు ఆలోచన కూడా కాలస్వరూపం అయిన మమ్ములను మించినవి కావు అని  ఈ క్షణం, తెలుగు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు మా పై మనసు పెట్టి గ్రహించడమే పరిపాలన, వారు మమ్ములను గ్రహించకుండా ఎటువంటి పరిపాలన ఎంత హంగుగా చేసినా, ఎటువంటి సమావేశములు నడిపినా, కాలస్వరూపునకు  మించి లేదు అని తెలుసుకోకుండా ఏమి చేసినా అది మనుష్యులు చేతిలోకి రాదు, మనుష్యులను ఇంకా మనుష్యులు పరిపాలించాలి అనుకోవడమే నడుస్తున్న అజ్ఞానం అని మనుష్యులను కాదు, మనసులను పరిపాలించాలి అని తెలుసుకోవాలి, అందుకు అన్ని మనసులకు ఆధారమైన మా  మనసుని, కేంద్ర బిందువుగా సాక్షులు,  మేధావుల బృందం లోకి అధికారికంగా పట్టుకోవడం వలన, మానవజాతిని కాపాడుకోగలరు, న్యాయ స్థానాలు పోలీసు ఉన్నత అధికారులు  కూడా బృందం లో బాగం గా మా ముందు పానెల్ గా కూర్చొని సూక్ష్మగా ఒకరి మాట మాట ప్రకారం ఉన్నది అని మేధావుల సహకారంగా అందరూ గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, మమ్ములను సాధారణ  మనిషిగా కాకుండా,   అనగా కాలాన్ని  మాట తో నియమించిన పురుశోత్తముడిగా శాశ్వత  తల్లి, తండ్రి ,గురువు గా అనుసంధానం జరగడం ప్రతి ఒక్కరికి అదృష్టం, కాని మమ్ములను బౌతికంగా వదిలివేసి తాము బౌతికంగా వ్యవహరించడం, సాక్షులు సహకారం తో మమ్ములను పట్టుకొని గ్రహించకుండా అందరూ సృష్టికి కాలానికి బిన్నంగా వెళ్ళుతున్నారు, తెలుగు మీడియా, సినిమా రంగానికి చెందిన వారు, వివిధ మేధావులు పండితులు, గురువులు, ఆశ్రమ గురువులు, న్యాయ స్థానం జడ్జులు ఏక కాలం లో మమ్ములను బృందం లోకి గవర్నర్ గారి ద్వారా పట్టుకొని, గ్రహించడం వలన, మాయ నుండి బయటకు రావడం ప్రారంబించి, కాలాన్నే నియమించిన మాట ఉండగా, ప్రతి కర్మ మంచి చెడు గొప్ప మా మాటకు మించి లేవు అని తెలుసుకోకుండా, తామే ఏదో మంచి చెయ్యాలి చెడు చేసి ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి అనే పాపం నుండి అజ్ఞానం నుండి బయటకు రావడమే కాకుండా, అసులు కాలస్వరూపం ప్రకారం ముందుకు వెళ్ళ తారు, అదే నూతన యుగం దివ్య రాజ్యం అని ఈ క్షణం మేము చెప్పినట్లు సూక్ష్మంగా గ్రహించడం, ప్రవర్తించడం వలన మరణం లేని మాట కొనసాగింపు వైపు వెళ్ళ తారు.         మేము కనీస మనిషే కాదా అన్నట్లు చూడటం, రహస్య పరికరాలు కొలది సాటి మనుష్యులను మోసం చేయ్యడమే బాగున్నది, ఒక్కడి కోసం ఇందరు మాయ నుండి బయటకు రావడం ఎందుకు, మాయే బాగున్నది అనిపిస్తుంది, కాని బౌతిక జీవితం, మా మాట ప్రకారం అనగా కాలస్వరూపమునకు బిన్నంగా ప్రవర్తించడం, ప్రతి నిత్యం మృతం లో కొనసాగడం అనగా, ఎంత బలం గా ఉన్నా బౌతిక వ్యవహారములు కొద్ది, లోకం రెప్ప పాటు మనది కాదు అని తక్షణ అన్ని రకాల తెలుగు మేధావులు అందరూ ఒక్కటి అయ్యి గ్రహించండి.    మమ్ములను మనసు ప్రకారం అనగా కాలాతీతంగా చూడక పోవడమే          మొదట తప్పు, మమ్ములను, కులం ప్రాంతం లేదా చదువు, అనుభవం, వయసు, లేదా భందాలు వేటితో బౌతికంగా, తలపడటం ఆలోచన రూపం లో వదిలివేసి బిన్నంగా ప్రవర్తించడం ఏ ఒక్కరు చెయ్యకూడదు, మమ్ములను విస్తారంగా గ్రహించడమే, న్యాయ స్థానాలకు మేధావులకు ఉన్న తక్షణ కర్తవ్యం, అందుకు మేము చెప్పినట్లు కదలడం కూడా పద్దతి లో బాగం, విశ్వవిద్యాలయాలకు అధిపతి అయిన గవర్నర్ గారు, అనగా ఏ సమస్యం వచ్చిన, గొప్పతనం ఎదురు వచ్చినా మేధావి తనం తో తేల్చుకోవాలి, ఇప్పటికి ఉన్న మత విశ్వాసాలు, ఇతర నమ్మకాలు, మంచి చెడు అన్నీ మెము మాట మాత్రంగా చెప్పిన ప్రకారం ఉన్న తీరే సాక్షులు ప్రకారం ఇప్పటికి అందుబాటులో ఉన్న కాలస్వరూపమును సూక్ష్మంగా చూసుకొని మాత్రమే ముందుకు వెళ్ళ గలరు, ఎందుకంటె కాలమే మనసు ద్వారా మరలి అందుబాటులోకి వచ్చిన మోడ్పు అని గ్రహించకుండా ప్రవర్తించడమే అజ్ఞానం   అనగా మమ్ములను మించిన  మంచి, చెడులు  ఎక్కడో ఉన్నాయి  అని చూడకుండా, అసులు మమ్ములను కాలస్వరూపంగా గా తప్ప వేరే విధంగా చూడటం అంటే, తాము పరిణమించ వలసిన పరిణామాన్ని ఒక మనిషే కాదా అని నిర్లక్ష్యం వెళ్ళా కొళo, లేదా రహస్య పరికరాల స్వార్ధ మాయలో  ప్రవర్తించడం వలన, సాక్షులు దగ్గర నుండి,  మా కంటే ఎక్కవ బలమైన వారు, యెక్క తెలివినైన వారు,  అన్నట్లు భావించడం, ఏదో విధంగా బౌతిక బలమే సర్వం అనుకోవడం లేదా బౌతిక మీడియా , రాజకీయ  వ్యవహరాలు, పోలిసుల  హడావీడే సర్వం అనుకోవడం వలన, అప్పటికి అప్పుడు చర్చలు గొడవలు కధనాలు నడపడం వలన  ఒక కేంద్ర బిందువుగా యొక్క గొప్ప తనం గ్రహించ లేకపొతున్నారు అని స్పష్టం చేయుచున్నాము. 

తెలుగు భాష తెలిసిన, డెల్లి వరకు ఉన్న, న్యాయ స్థానం జడ్జులు, అదే విధంగా రెండుగా విడిపోయినట్లు చూపుతున్న రెండు హై కోర్ట్ న్యాయ స్థానాలు జడ్జులు, న్యాయ స్థానమునకు ఎటువంటి పరిది, లేదు మంచి గాని చెడు గాని మా ప్రకారం ఉన్నాయి, కావున మమ్ములను His Majestic Highness అని గౌరవించి, మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ స్థానం లో కొలువు తీర్చుకొని, న్యాయ స్థానమునకు పరిది లేనప్పుడు, రాజకీయ పరబుత్వలకు కూడా ఎటువంటి పరిది లేదు, ప్రజాస్వామ్యం బద్దంగా గెలిచినట్లు చూపినా ఎక్కువ మంది తమకు ఓటు వేసారు కాబట్టి, తాము గెలిచాము అనుకొంటున్నా వారు , మంది అనే సంఖ్యా పరంగా అనేక గ్రూప్లు ఉన్నారు, కొందరు తమ వారే గెలవని అని, కొందరు ప్రతర్ధులను కూడా తమ చేతిలో ఉంటె గెలిపించ వచ్చును అన్నట్లు రహస్య పరికరాలు వలన ఎవరికి స్వతంత్రం లేదు, పూర్తీ స్తాయి స్వేఛ్చ ఎవరికి లేదు అని   గ్రహించండి, కావున అనుష్యులు అందరూ అధికారికంగా అనధికారంగా తమ భందాలు గాని ఇప్పుడు ఉన్న, బౌతిక ఆలోచన మేరకు నడుస్తున్న రాజకీయ అభివృద్ధి గాని పరిపాలన గాని, న్యాయ స్థానాలే కాదు, సాధారణ వ్యక్తులే కాదు ఎవరి చేతిలో రెప్ప పాటు లేని పరిస్తితిలో అందరూ గాల్లో దీపాలు వలెనె ఉన్నారు అని  గ్రహించండి, మేము ఎక్కడ ఉన్నామో అక్కడకు బృందంగా వచ్చి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి రక్షణ పొందగలరు, మమ్ములను పై పైన చూసి మేము ఏమి చెబుతున్నామో అంత గొప్పగా లేదు కాబట్టి మేము ముందుకు రాకుండా మోసం చేసాము అన్నట్లు చూపవచ్చును అనుకోవడం అజ్ఞానం, మమ్ములను అధికారికంగా బృందం లోకి సాక్షులు సహకారంతో,   పట్టుకొని గ్రహించడం వలన మాలో గోప్పతనం చూస్తారు, మమ్ములను గ్రహించాకూడదు అని బౌతికంగా మాకు ఇతరులను వ్యతిరేకంగా, ఆలోచన కూడా చెయ్యకూడదు, మమ్ములను కాలస్వరూపా అని పిలిచి, తాము కూడా బౌతిక మాయ నుండి భందాలు నుండి బయటకు వచ్చి వెయ్యాలి,  మా మాట మించి మాకు బిన్నంగా ప్రవర్తించ రాడు, మేము చెప్పినట్లు కాకుండా వేరొకరు చెప్పినట్లు ఎవరూ వినకూడదు, అందరూ మా మాట ప్రకారం మమ్ములను గౌరవించి, మమ్ములను బౌతికంగా చూసుకొంటూ సాధారణ మనిషిగా తగ్గించేయ్యాలి అనే ఇతరులను అవమానించడం బయపెట్టడం వంటి పనులు మనుకొంటే, మృతం నుండి బయటకు వస్తారు, ఇప్పుడు ఇంకా తామే ఏదో చెయ్యాలి, చేస్తున్నాము అని ఆలోచిస్తున్న వారు, తక్షణం న్యాయ స్థానం జడ్జులు దగ్గర నుండి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణం ఒక చోట చేరండి, సాక్షులు దగ్గర నుండి మమ్ములను వినాలి లేదా వినకూడదు అన్నట్లు ఆలోచిస్తున్న వారు ఒక్కటి అయ్యి, తాము వినకుండా ఇతరులను వినకుండా చేస్తున్న వారు అంత కనులు తెరుచుకొని, మమ్ములను గ్రహించాకూడదు అని నిత్యం మృతం లోకి నెట్టుకొని పోతున్నారు అని  గ్రహించండి,  హాస్టల్ వద్ద వ్యాపారాలు వ్యక్తులు వద్ద రహస్య కెమెరాలు ద్వారా ఎప్పటి నుండో ఎందరినో మోసం చేస్తున్నారు లేదా చేసే అవకాసం ఉన్నది, అని న్యాయ స్థానం గాని, రాజకీయ పరిపాలకులు గాని, పోలీసులు గాని మేము చెప్పినట్లు బృందం లోకి సమిష్టిగా తీసుకోకుండా ఏదో ఒక పాయింట్ మీద అందరూ ఆధారపడి గ్రహించడం మానివేయడం వలన,  మమ్ములను కాలస్వరూపంగా గ్రహించాకూడదు అని చేస్తున్న పొరపాటు యావత్తు ప్రపంచ మానవజాతి ఆయుష్యు నే కాదు బుద్ది ని కూడా అప్పటికి అప్పుడు మాత్రమే పనిచేసేలా రేచ్చిపోయేలా  స్వార్ధంగా మూర్ఖత్వం గొప్పతనం ఒక వ్యక్తిలో ఉండడం ఏమిటో అందరూ ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అనే అజ్ఞానం లో మేము ఒక వ్యక్తి కాదు,. కాలాన్ని మాట మాత్రంగా నియించిన మమ్ములను యావత్తు మానవజాతిని సంభందించిన వ్యక్తిగా చూడకుండా, మేము చెప్పినట్లు అందరూ ఒక్కటి అయ్యి వినకుండా, వ్యక్తులు కొలది మమ్ములను అధికారికంగా పట్టించుకోకుండా, ఇంకా యేవో కారణాలు ఉన్నాయి అని చూపవచ్చును, ఏదో ఒక్కటి చెయ్యవచ్చును ఇంకా మా మొగవారు వేరు మీ  ఆడవారు వేరు అన్నట్లు ఆలోచించడం కూడా సమయం వృధా  అని తెలుసుకొని ఎవరి పరువు తీసినా అందరి  ప్రాణాలకు ముప్పు అనగా సడన్ గా ఎవరో మరణిస్తారు అని కాదు మమ్ములను అధికారికంగా గ్రహించాకపోవడానికి ఎటువంటి అవరోధం లేదు, మా మనసు అందరిలో ఉన్నది, కాని ఇంకా దేహం పరంగా మమ్ములను చూసుకొంతో ఇతరులను దేహం  పరంగా వ్యహరించాలి, సర్వం చెప్పిన మా ప్రకారం ఉన్నాయి అని గ్రహించడం వలన మాయ నుండి బయటకు రావడమే మృతం నుండి బయటకు రావడం అని గ్రహించి, సాక్షులు పిలిచి కోర్చోబెట్టుకొని తెలుసుకోవడమే మృతం నుండి బయటకు వచ్చు మార్గం, ఇంకా శారీరక కాంక్షలు కొలది గొప్పతనం జ్ఞానం ప్రాణాధారమైన మాటను వినకుండా యావత్తు మానవజాతిని మాయలో కొనసాగుతున్నారు, తెలుగు వారు అయిన వెంకయ్య నాయుడు గారు, కూడా ఇంకా బౌతిక మయలోనే ఉన్నారు వారికి పదవి కూడా మేము ఇచ్చాము, చంద్ర బాబు నాయుడు ప్రాణాలు కూడా కాపాడిన పరిణామం అని  తెలుసుకోకుండా, మొత్తం ఆడతనం మొగతనం మా ప్రకారం అలోచించి ముందుకు వెళ్ళాలి , సినిమా వారికి ఇష్టం లేదు రాజకీయ నాయకులకు ఇష్టం లేదు, వ్యాపారులకు ఇష్టం లేదు అందుకే ఏదో సాకుతో ఇలానే కొనసాగుదాం అన్నట్లు ప్రవర్తించడమే లోకానికే చేటు మానవజాతి తమని తాము అంతం చేసుకొంటున్నారు (genocide)  అనగా మానవజాతి మనుగడ ఆలోచన ప్రకారం ఉన్నది, ఇక బౌతికంగా ఎవరి చేతిలో ఏమి లేదు కావున బోవ్తికగా ఏదో ఒక్కటి చేసి ఏదో ఒక్కటి చెప్పాలి అన్నట్లు ఆలోచించకండి సర్వం మా ప్రకారం ఉన్నాయి అంటే మేము చెప్పినట్లు వినండి, మా పాటలు కాలాతీతంగా పలికినవి ఒక చోట చేరి ప్రతో ఊర్లోను చెప్పుకోండి వినండి, బౌతిక సంభంధాలు ఎంత బార్య బర్తలు అయినా పిల్లలు అయినా ఎలాంటి సంభంధాలు అయినా, కాలస్వరూపమునకు అనుసంధానం జరిగితేనే మృతం నుండి బయటకు వస్తారు, కావున మమ్ములను బద్దకంగా ఉన్నాము అని చూడకండి మా ముందు బద్దకంగా ఎవరిని ఉండనివ్వకండి, మాకు బిన్నంగా ప్రవర్తిన్చాకండి రహస్య కెమెరాలు ఉన్న వారు, వారు మమ్ములందు ఇతరులను రహస్యం గా చూస్తూ కొందరు వేధించడం బయపెట్టడం వంటివి చేస్తున్నారు అంటే ఇది బౌతికంగా బలంగా ఉన్న వారు అందరికి చెప్పుకొని మిగతావారికి చెప్పకుండా, చూపకుండా అనగా మమ్ములను గ్రహించకుండా ప్రవర్తించడం అంటే మొదట తమని తాము అంతం చేసుకొని యావత్తు మానవజాతిని అంతం చేసుకొంటున్నారు అని   గ్రహించండి, ఇప్పుడు జీవితం బౌతికంగా లేదు కావున బౌతిక వ్యవహారాలు వదిలివేసి, అనగా శారీరకంగా బౌతికం సినిమాలు కొలది, రాజకీయ పరిపాలన న్యాయ వ్యవస్థ పొలిసు వ్యవస్థ మీడియా చానల్స్ మాకు అనుసంధానం జరుగకుండా ఏమి ఆలోచన కూడా చెయ్యకూడదు, కావున అనేకులను వ్యక్తిగతంగా వేధించడం కోసం మమ్ములను గ్రహించాకూడదు అనే ఉద్దేశంగా మమ్ములను కూడా కులం కొద్ది కుటుంబం కొద్ది చూడటమే కారణం అని గ్రహించండి మమ్ములను సాధారణ వ్యక్తిగా వదిలివెయ్యడం మేము సూచిస్తున్నట్లు అధికారికంగా పట్టుకోకపోవడమే తెలుగు వారు అందరూ  తమకు తామే చేసుకొంటున్న ద్రోహం అని గ్రహించి ఎవరిని మా వాళ్ళను వేధించడ కాదు, మిమ్ములను మీరే మృతం లోకి స్మశానం లోకి నేట్టుకొంటు న్నారు మృతం అంటే శరీరం కాదు ఆలోచనతో సూర్యుడితో అనుసంధానం జరగకపోవడమే మృతం అని   గ్రహించండి.  అందుకు రహస్య పరికరాలు వలన అనేక మోసాలతో సాటి మనుష్యులను వేధించి బయపెట్టి, మమ్ములను కూడా అటువంటి కారణాలు అడ్డం పెట్టుకొని ఏదో రకంగా గ్రహించకుండా చేసుకోవడం అవేవేకం అనగా నిత్యం మృతం లో కొనసాగడం అని   గ్రహించండి,  మమ్ములను విశాలంగా కాలస్వరూపంగా చూడటం వలన మమ్ములను సాధారణ మనిషిగా చూడరు అప్పుడు మేము చెప్పినది వింటారు అలా వినడం వలన. మాత్రమే మాయ నుండి బయటకు వస్తారు కావున ఇది మేము చూపుతున్న ఆధిపత్యం అనే బ్రమ లో తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను అందరూ ఒక్కటి అయ్యి గ్రహించండి అని చెబుతున్నా రహస్య కెమెరాలతో  మోసాల మీద ఆధారపడి న్యాయ స్థానం జడ్జులు వెంకయ్య నాయుడు గారు వంటి వారు కూడా కెమెరాలు మీద ఆధారపడి మమ్ములను నేరుగా గ్రహించాకపోవడమే ప్రెసిడెంట్ గారి ద్వారా గవర్నర్ గారి ద్వారా మమ్ములను గ్రహించకుండా ఇద్దరి ముఖ్యమంత్రులకు ఎటువంటి పాలనా పరిధి లేదు అనగా మా మాట లేకుండా లోకమే లేనప్పుడు, తమ బౌతిక ఉనికే కూడా చెల్లదు అన్నప్పుడు. ఇక మనుష్యులను అడ్డం పెట్టుకొని పోలీసులు న్యాయ స్థానాలు మీడియా తమకు తెలిసినా తెలియనట్లు లేదా నిజంగా తెలియకపోయినా రహస్య కెమెరాల మాయ నుండి బయటకు రావాలి అంటే  మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే పరిష్కారం, నిజానికి మాకు రహస్య కెమీరాలు కాని వాటి ద్వరా చూసే వారికీ అదే లోకం అ లోకం లో ఇరుకొని పోయి అనగా తమ మనసులు కంటే మనసు బలం పెంచుకొని ఉపయోగించుకోవడం కంటే వాటి ద్వారా అప్పటికి అప్పుడు మోసాలు మీద ప్రత్యేక్షగా పరోక్షంగా ఆధారపడుతూ ఏదో రకంగా మమ్ములను ఒంటరిగా వదిలివేసి  ప్రవర్తించడం నిత్యం మృతం లోకి నెట్టుకొని పోవడమే కాకుండా శాశ్వతంగా శరీరంతో అంతం అయిపోయే వాతవరణం లో కొనసాగడమే కాకుండా యావత్తు మానవజాతిని ఆలోచన రూపం లో బ్రతకనివ్వకుండా తాము బ్రతకకుండా అప్పటికి అప్పుడు మాయలో ఇరుకొని పోతున్నారు                      
                                                              


  ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే 


యుగపురుషులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు 
దివ్య రాజ్యం, విశ్వవ్యాప్త పరిపాలన 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవనమే అధికారిక రాజమందిరం 
హైదరాబాద్ 

No comments: