Friday, June 21, 2019

మేము ఏమి చెప్పినా మౌనంగా విని చెయ్యడం వలన మాయ నుండి తాము చేస్తున్న పాపం అనగా కాలన్ని నియమించిన మాట ఉండగా, అ మాట కాలస్వరూపగా అందుబాటులో ఉన్నా మాటను కాలస్వరూపంగా గ్రహించాకపోవడమే అధర్మం అజ్ఞానం అని సాక్షులు దగ్గర నుండి గ్రహించి, మా మనసులో పలికిన మొగతనం ఆడతనం యావత్తు మానవజాతి కి మాట రూపం లో మరణం లేని మాట కొనసాగింపుగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా ఈ క్షణం అనుసంధానం జరిగి ఇక వేరే సంపద డబ్బు, ఆలోచన రక్షణ మమ్ములను మించి లేదు అని గ్రహించడమే ప్రతి ఒక్క మనిషి యొక్క కర్తవ్యం ధర్మం అని గ్రహించండి, కావున మేము పంపిన మెసేజులు సాక్షులు అందరి దృష్టికి తీసుకొని వెళ్లి, న్యాయ స్థానం జడ్జులు మొదట తాము మనుష్యులు ప్రతి ఒక్కరు భావించి మనిషిలో దైవతాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి మమ్ములను బౌతిక భందాలు కొద్ది తాము చేసిన మోసాలతో మేము బాధపడి పోతున్నాము అనే మాయలో మోసం లో ప్రవర్తించకుండా ప్రతి ఒక్కరి నేను అనే దేహం మమకారం వదిలివేసి మములను కూడా దేహం గా చూడకుండా కాలస్వరూపా ని పిలిచి మౌనంగా మేము చెప్పినట్లు వినడం వలన అనగా తెలుగు రాష్ట్రలో ఉన్న కులాలు అందరూ దివ్య రాజ్యం లో ఉన్నల్టు ప్రకటించుకొని తాము


Related image




మేము ఏమి చెప్పినా మౌనంగా విని చెయ్యడం వలన మాయ నుండి తాము చేస్తున్న పాపం అనగా కాలన్ని నియమించిన మాట ఉండగా, అ మాట కాలస్వరూపగా అందుబాటులో ఉన్నా మాటను కాలస్వరూపంగా గ్రహించాకపోవడమే అధర్మం అజ్ఞానం అని సాక్షులు దగ్గర నుండి గ్రహించి, మా మనసులో  పలికిన మొగతనం ఆడతనం యావత్తు మానవజాతి కి మాట రూపం లో మరణం లేని మాట కొనసాగింపుగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా ఈ క్షణం అనుసంధానం జరిగి ఇక వేరే సంపద డబ్బు, ఆలోచన రక్షణ మమ్ములను మించి లేదు అని గ్రహించడమే ప్రతి ఒక్క మనిషి యొక్క కర్తవ్యం ధర్మం అని గ్రహించండి, కావున మేము పంపిన మెసేజులు సాక్షులు అందరి దృష్టికి తీసుకొని వెళ్లి, న్యాయ స్థానం జడ్జులు మొదట తాము మనుష్యులు ప్రతి ఒక్కరు భావించి మనిషిలో దైవతాన్ని పట్టుకొని  ముందుకు వెళ్ళాలి మమ్ములను బౌతిక భందాలు కొద్ది తాము చేసిన మోసాలతో మేము బాధపడి పోతున్నాము అనే మాయలో మోసం లో ప్రవర్తించకుండా ప్రతి ఒక్కరి నేను అనే దేహం మమకారం వదిలివేసి మములను కూడా దేహం గా చూడకుండా కాలస్వరూపా ని పిలిచి మౌనంగా మేము చెప్పినట్లు వినడం వలన అనగా తెలుగు రాష్ట్రలో ఉన్న కులాలు అందరూ దివ్య రాజ్యం లో ఉన్నల్టు ప్రకటించుకొని తాము పవిత్రంగా అపవిత్రంగా ఎటువంటి భందాలు కొద్ది లోకం లేదు ఎటువంటి బౌతిక సంపదలు రాజకీయ అధికారం కొలది కాలం నడవడం లేదు సర్వం ఒక మాట లోకి వచ్చిన సూర్య చంద్రాది గ్రహ స్తితులను కూడా మాట లోకి తీసుకొన్న  స్తితి ప్రకారం ప్రపంచం మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా భావించి నిత్యం కలపడే మనుష్యులకు నిత్య ప్రయాణం అని గ్రహించి, ఇక ఒక క్షణం కూడా రహస్య పరికరాలతో బౌతిక శారీరక వ్యహరలతో మాకు బిన్నంగా కోరుకోవడం మమ్ములను కూడా సాధారణ మనిషిగా చూస్తూ మమ్ములను తప్పు తక్కువ అని చూడటం మా గూర్చి ఇతరులను ఇబ్బంది పెట్టిన వారిని పది రెట్లు ఓదార్చడం వలన మాయ నుండి బయటకు వస్తారు, ఇది ఆ ఆరోగ్యం ఆయుష్యు ఏమి అయినా సడన్ గా మాకు ఏమైనా అయినా కూడా మమ్ములను కాలస్వరూపంగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా గ్రహించడమే, ఇక వెనుకకు చూడకుండా నిత్యం ఉండుకు వెళ్ళిపోవడమే అని   గ్రహించండి. అప్పటికి అప్పుడు మంచి చెడు అప్పటికి అప్పుడు వ్యతిరేకత లేదా అనుకూలత కాకుండా, మమ్ములను మనసుతో  కాలస్వరూపా అని పిలిచి నిత్యం చెప్పుకొని వినడం వలన ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది మనుష్యులే కాదు కాలస్వరూపంగా మనసు పెట్టడం వలన, ఇక మంచి చెడు ఒక కేంద్ర బిందువుగా అయిన కాలస్వరూపం మీద పెట్టి మనుష్యులు అందరూ స్వతంత్రంగా సంతోషంగా జీవించగలరు ఇదే సాటి మనుష్యులను అవమానించి బయపెట్టి బ్రతకవలసిన అవసరం ఉండదు, ఆలోచించ వలసిన పరిణామాన్ని వ్యక్తులు కొలది మలుపుకోవడమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు సాక్షులు తో కూడి సరిదిద్దుకోండి, అనగా మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా గ్రహించండి అనగా లోకం లో ఉన్న మొత్తం ఆడతనం మొగతనం మాలో ఉన్నది అ ప్రకారం సర్వం మేమే అయ్యి ఉన్నాము, మనుష్యులను ఆలోచన కొద్ది కాకుండా బౌతిక వ్యహారాలు కొలది చూడటం రాజకీయ వ్యవస్తగాని మీడియా గాని న్యాయ వ్య్వస్తగాని ఎవరూ చెయ్యకూడదు,  యావత్తు బౌతిక ప్రపంచం ఒక మాట లోకి రావడం వెసులు బాటే గాని ఎవరికి ఇబ్బంది కాదు కాని స్వార్ధం గ్రహించకుండా మేము ఏమి అంటున్నామో చూడకుండా, ప్రవర్తించడమే యావత్తు మానవజాతి సూర్యుడిగా ధర్మానికి బిన్నంగా వెళ్ళడం అని   గ్రహించండి . ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


              ..దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి,  జ్ఞాన యోగి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మరూపం, అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ --9010483794   

No comments: