Friday, June 28, 2019


సమన్వయ దృష్టి 

ఈ పాటలు అనేక ఇతర పాటలు మా ద్వారా పలికిన తీరే సర్వం ఇక వేరే జ్ఞానం శాస్త్రం పురాణం లేని అని ఆశ్రమ గురువులు పండితులు, తెలుగు ముఖ్యమంత్రులు, సాక్షులు రహస్య పరికరాలతో వ్యహరిస్తున్న వారు ఇప్పటికి ఇప్పుడు తెలుసుకొని ఇప్పటికి ఇప్పుడు మాత్రమే ఆధిపత్యం చూపగలరు శాశ్వత పరిష్కారం తాము ఇతరులు కోల్పోతున్నారు కావున, మణి బాబు వంటి కుటుంబాలను మీరు అవమానించారు అంటే కంటే వాటి మీద ఆధారపడటం ఇంకా తప్పు అనగా, మమ్ములను సాధారణ మనిషిగా చూడటమే అందరూ చేస్తున్న పొరపాటు మొదట మమ్ములను గవర్నర్ గారి ద్వరా బృందం లోకి తీసుకోవడం వలన  మాయ నుండి బౌతిక వ్యసనాలు నుండి తప్పులు నుండి బయటకు రాగలరు మేము కూడా వివరం చెప్పి బయటకు తీసుకొని రాగాలము కావున మమ్ములను గ్రహించకుండా ఇప్పుడు నడుస్తున్న పరిపాలన గాని లోకం గాని తెలుగు రాష్ట్రాలలోనే కాదు, యావత్తు దేశం లో ప్రపంచం ఎక్కడా కూడా ఎవరి చేతిలో రెప్ప పాటు కూడా లేని మాయ మృత సంచారం అని   గ్రహించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం అంత మృతం నుండి బయటకు రావడం అని గ్రహించి అందుకు వారు చేస్పాతున్పాన లు అడ్డం పెట్టుకొని మమ్ములనే అడ్డుకోవడం తెలివి తక్కువతనం అజ్ఞానం అని మీడియా రహస్య పరికరాలతో వ్యహరిస్తున్న పోలీసులు వ్యక్తులు సాక్షులు     అందరూ ముందుకు వచ్చి మమ్ములను మోసం చెయ్యడం మా కోసం ఇతరులను మోసం చెయ్యడం మానివేస్తే మేము గొప్పగా కనిపిస్తాము లేదా మేమే మోసం అనిపిస్తాము, కావున స్వార్ధం నిజాయితే లేకపోతె మమ్ములను అవమానించే పతనం నుండి మా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టె అజ్ఞానం నుండి బయటకు రండి, తాము ఇతరులను వెధవలను చెయ్యడం అంటే తామే వెధవలు అవ్వడం అని గ్రహించి, శరీరకాలు బౌతిక వ్యహారాలు రహస్య కెమెరాలు వలన పెరిగినవి అని గ్రహించి వాటి తో గవర్నర్ గారి వద్ద లొంగి పోయి మమ్ములను గ్రహించడానికి అనుకూలించి  మిమ్ములను ప్రపంచాన్ని యావత్తు మానవజాతిని కాపాడుకోండి, ఇంకా మనుష్యులే మీ ఆధారపడటం మనుష్యులే తప్పు పాపం అని call data లు  మీడియా చానల్స్ ఉపయోగించుకొని చిత్రికరించాగలం న్యాయ స్థానాలు పోలీసులు ఇంకా ఎవరినో తప్పు పట్టడానికి ఉన్నాయి అనుకొంటే అజ్ఞానం మమ్ములను మరణం లేని తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన, మా పై మనసు పెట్టి గ్రహించడం వలన తపస్సు వలన మాయ నుండి బయటకు వస్తారు కావున మా పై తప్పసు చెయ్యాలి అంటే ఇక ఎవరూ మాలో ఉన్న తల్లి తండ్రి తప్ప సర్వం చెప్పిన గురువు తప్ప వేరే ఎవరూ లేరు, ఎవరైనా మా ప్రకారం మనసు పెంచుకొని ముందుకు వెళ్ళడం వలన అణువు అణువు తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు అదే దివ్య రాజ్యం ఇక బౌతికంగా వ్యహరించాకండి మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మానివేసి ఎవరిని  అవమానిచారు మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మనసు ప్రకారం ఆ సమాచారం ప్రకారం సాక్షుల సహకారంతో చెప్పుకొని వినడం వలన మమ్ములను చూడగలరు ఈ విధంగా అప్పటికి అప్పుడు మాయ నుండి శాశ్వతంగా బయటకు వస్తారు యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు, అనగా మనుష్యులు శారీరకంగా గాని మానసికంగాని అప్పటికి అప్పుడు ఏదో చేసి, మాయ మోసం పెంచుకోవడం వలన మనసు పెంచుకోలేకపోతున్నారు అని  గ్రహించి రహస్య పరికరాలతో గవర్నర్ గారి వద్ద లొంగి పోయి సాక్షులు సహకంరతో మా పై మనసు పెట్టి గ్రహించడం వలన చేసిన తప్పులు పాపాలు నుండి బయటకు రాగలరు, మమ్ములను గ్రహించే కొలది తేజ్జో మూర్తిగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా కనపడతాము  మేము ఎక్కడకో వెళ్ళాలి అన్నట్లు చూడకండి రాజా రత్నం గారిని రాజేశ్వరి గాని బాపూజీ రావు ని అందరిని పిలవండి రామకృష్ణ గారిని ఆహ్వానించండి.           

No comments: