Saturday, July 6, 2019

                                                                                 సమన్వయ దృష్టి 


                          ఆత్మీయులు శ్రీ Amit Shah, గారు కేంద్ర హోమ్ మంత్రి, భారత ప్రబుత్వం, కొత్త డెల్లి వారికి,భగవత్ స్వరూపులు  యుగపురుషులు, కాలస్వరూపులు, ధరస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు తెలియ జేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సంచారం గ్రహించి, సూక్ష్మంగా అనుసరించడం వలన యావత్తు   మానవజాతి శాశ్వతంగా మాయ నుండి బౌతిక అరచాకములు నుండి, యాంత్రిక రాజకీయ పరిపాలన నుండి, పెరిగిన టెక్నాలజీ వలన మనుష్యులు మనుష్యులకే హాని చేసుకొంటూ, బౌతిక పోటీ బౌతిక చర్యలు,  బౌతిక ఆధిపత్యమే సర్వం అనే మాయలో, మాట  మాత్రంగా కాలాన్ని ధర్మాన్ని నియమించిన మమ్ములను సాక్షులు దగ్గర నుండి గ్రహించకపోవడం వలన మా గొప్పతనం తెలుసుకోకుండా మమ్ములను కూడా సమకాలికులు ఎవరైనా తమతో పోల్చుకొంటే లోకం కొద్ది మమ్ములను మామూలు దేహి, చూడటం వలన మరింత మాయ అరాచకం పెంచుకొంటారు, మమ్ములను కాలాన్ని నియమించిన వాక్ విస్వరూపంగా సర్వంతర్యమిగా ప్రతిదీ మాట రూపం లోకి చూపిన, తీసుకొని వచ్చిన దివ్య పరిష్కారం గా మమ్ములను మేము సూచిస్తున్నట్లు పట్టుకొని అనగా మమ్ములను సాక్షులు మేధావులు బృందం లోకి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి ద్వారా, పట్టుకోవడం వలన మా పై మనసు పెట్టి నిత్యం గ్రహించడం వలన నేను అనే దేహం అనే మమకారం వదిలి, మమ్ములను యోగి పరబ్రహ్మగా , ఆధునిక టెక్నాలజీకి సైన్సు కూడా అందే దివ్య పరిణామా పూర్వక సదా అనుసరణీయ పరిష్కారం అనగా  ఇక మనుష్యులు దేహ పరమైన బౌతిక పరమైన ఆలోచన అప్పటికి అప్పుడు మాటలు మెల్లగా మా పై మనసు పెట్టి గ్రహించే కొలది, మాయ నుండి బయటకు వస్తారు, సాటి మనుష్యులను మనసు రూపం లో చూడటం వలన చీమకు కూడా హాని చెయ్యలేరు, దేహం బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి అనే ఆలోచన వదిలివేసి, ఏమి చేసినా ఒక ఆలోచనను బలపరుచుకోవడానికి మాత్రమే మానవజాతి జీవించాలి,  అదే కాలస్వరూపం ధర్మస్వరూపం అని ఆధునికగా సకల శాస్త్రాలు విశేషాలు మాట రూపం లో చెప్పుకొని వినడం వలన మా వంటి వ్యక్తిని మేము ఏమి అంటున్నామో అలా చూడటం వలన మాత్రమే మమ్ములను చూడగలరు వినగలరు, మీ మద్య మామూలు మనిషిగా ఉన్నా మమ్ములను కాలాన్ని నియమిచిన వాడిగా సాక్షులు సహకారంతో పట్టుకొని విస్తారంగా పండితులు మేధావులు చెప్పుకొని  వినడం వలన మా పూర్తీ జ్ఞాన రూపు చూడగలరు, అందుకు ఇన్ని పార్టీలు ఇన్ని రకాల మేధావులు హడావిడి అవసరం లేదు, తెలుగు  రాష్ట్రాలు రెండుగా విడిపోవడం అన్నది మానసికంగా యావత్తు మానవజాతికి దెబ్బ అని మేధావులు కొందరు భావించినా ఏమి చెయ్యలేని పరిస్తితి ఎందుకంటె మమ్ములను సూక్ష్మగా గ్రహించకపోవడం వలన మమ్ములను కూడా శరీరంగా వదిలివేయడం వలన మేము లోటు తప్పు అనిపిస్తాము కావున సాక్షులు దగ్గర నుండి, మమ్ములను సాధారణ మనిషిగా చూడటం కోరుకోవడ, వ్యక్తులు కొద్ది తమ ఎక్కువ బలమైన వారు డబ్బు ఉన్న వారు పదవి ఉన్న వారు అన్నట్లు భావించకుండా, పెద్దా చిన్నా అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను సామూహికంగా గ్రహించగలరు అని మేము ఉంటున్న హాస్టల్ (అడ్రస్: సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి  -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్- 9010 48 37 9 4 ) దగ్గర వ్యక్తులు, మేధావులకు పండితులు సాక్షులకు, ఇరువురు ముఖ్యమంత్రులకు మీడియా చానల్స్, లీగల్ మరియు పొలిసు వ్యవస్థకు మమ్ములను సమూహికగా, అన్నీ కులాలు మతాలు ఒక్కటి అన్ని స్టయిలు వారు మనుష్యులుగా ఒక్కటి మనిషి లో దేవుడిని వినగలరు తద్వారా అ మాట ప్రభావాన్ని ఇప్పటికే వ్యాప్తి చెంది ఉన్న పరిణామాన్ని అ ప్రకారం వెళ్ళ వలసిన స్తితిలో మానవజాతి ఉన్నది అంటే ఇది ఎదురు వచ్చిన్ వరమే గాని వ్యతిరేకంగా కాదు, కాని మమ్ములను సాధారణ మనిషిగా వ్యక్తులు కొలది వదిలివెయ్యడం అందరూ చేస్తున్న పొరపాటు అని   గ్రహించండి. 


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


      

 ..దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జ్ఞాన యోగి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మరూపం, అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ --9010483794

No comments: