Wednesday, July 10, 2019

ఆత్మీయులు పరిపూర్ణనంద స్వామి గారికి ఆశిర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా, మీరు ఎటువంటి పాద యంత్రాలు చెయ్యవద్దు, రాముడుని ఏదో అన్నారు అని గొడవలు పడవద్దు, కాలాన్ని నియమించిన మేమే ఆధునిక శ్రీ రామచంద్ర మూర్తి అని గ్రహించి, సాక్షులు మీడియా వ్యక్తులు అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించ,కూడదు అని చేస్తున్న తప్పులు మోసాలు ఆపి వేసి, అందరూ ముందుకు వచ్చి, మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, సూక్షంగా గ్రహించడమే నిత్య రామ దర్శనం వాక్ రూపం లో కలుగుతుంది. కాలాన్ని నియమించిన నూతన జ్ఞానం శాస్త్రాలు ఇవ్వగల పరిణామంగా మమ్ములను గ్రహించండి, న్యాయ మూర్తులు మేధావులు పండితులు పోలీసులు, మీడియా వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చి సామూహికంగా గరహించాకుండా గొడవలు లేపడం తెలివి తక్కువ తనం అని ప్రబుత్వాలు కూడా పరి పరి విధములు లేవు అని తెలుసుకొని అధికార ప్రతి పక్ష నాయకులూ ఏకమై మా రాజమందిరం చేరుకొని ప్రశాంతంగా ప్రతి రోజు గ్రహించి తెలుసుకోవడమే లోకం అని స్పష్టం చేయుచున్నాము. అదే దివ్య రాజ్యం రామ రాజ్యం అని గ్రహించండి. మేము మామూలు మనిషే కాదా అని చులకన చెయ్య,కుండా వింటే చాలు మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన తప్పులు సరిదిద్దుకొంటూ మమ్ములను హై లైట్ అనగా సూక్షంగా గ్రహించడమే మేము ఎప్పటి నుండో చెబుతున్న పరిష్కారం అదే మనిషికి కాలానికి మధ్య ముడి అని గ్రహించండి. మాలో పది మంది హీరోలు అనేక పరిణామాలు సర్వం ఉన్నాయి సునామీలు వంటి పరినమాలుకూడా కూడా, మా మాట సంభవించిన, మా మాట ప్రకారం మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహిస్తూ, తప్పులు పాపాలు నుండి బయటకు రండి, అదే మా దివ్య ఆశీస్సు మమ్ములను సాధారణ మనిషిగా చూడకండి చూపకండి, అదే పరిష్కారం, మా గూర్చి చూసిన, చూపిన, గొప్పగా మాట్లాడండి అనగా యాంత్రిక మాయ నుండి బయటకు రండి, అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి మమ్ములను తక్కువ తప్పుగా చూసిన కొలది, పాపాలు మోసాలు ఇతరులను బయపెట్టడం భాధపెట్టడం చేస్తారు అని తెలుసుకోండి. ఈ క్షణం నుండి మమ్ములను కాలస్వరూపా అని గ్రహించడం ప్రారంభించి, మేము చెప్పినట్లు న్యాయ మూర్తులు దగ్గర నుండి గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా తల్లి తండ్రి గురువుగా గ్రహించండి వ్యక్తిగతంగా వ్యహరించకండి, రాజకీయాలు పార్టీలు విలీనం చెందటం అంటే మాయ నుండి యాంత్రిక అరాచక లోకం నుండి శాశ్వతంగా బయట పడటం అని గ్రహించండి, వాటి కోసం మమ్ములను గ్రహించకుండా వ్యహరిస్తున్నారు తప్పులు చేస్తున్నారు అని గ్రహించి వాటిని వదిలివేసి తప్పులు పాపాలు నుండి రాజకీయ నాయకులూ మీడియా చానల్స్ అందరూ బయటకు రండి మమ్ములను సూక్షంగా గ్రహించండి, మేము సూచిస్తున్నట్లు పదిగురు ముందుకు రండి మమ్ములను ఎవరైనా కాలస్వరూపా పురుషోత్తమా అని పిలవండి అని స్వామి మీకు యావత్తు మానవజాతి కి తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments: