Sunday, July 21, 2019




మా మనసులో చేరి పలికిన అమ్మను సృష్టిని మొత్తం నడిపిన శక్తి అమ్మగా భావించండి, అందుకే మమ్ములను పురుశోత్తముడిగా గ్రహించడం వలన సర్వం తెలుస్తాయి ఇది నా ఆశ అజ్ఞానం కాదు, అజ్ఞానం లో కొట్టుకొని  పోతున్న  మనుష్యులను కాపాడడానికి  మా వంటి సాధారణ మనిషి చేరిన సర్వాంతర్యామి ఏ మనకు చుక్కాని, మాట రూపం లో వెలసిన దేవుడు మరణం లేని వాక్ విశ్వరూపుడు కావున మాతో బౌతిక పంతం పెంచుకోకుండా మేము చెప్పినటు చెయ్యండి మమ్ములను ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ తీసుకొని  పొండి, మా మీద విస్తారంగా పండితులు మేధావులు చెప్పుకోండి, అందుకు మొదట సాక్షులను పిలిచి రాజమందిరం ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని చెప్పుకోవడం ప్రారభించండి మీడియా చానల్స్ మేధావులు సినిమా వారు సాక్షులు హాస్టల్ వంటి వ్యాపారాలు విద్యా సంస్థ లు అందరూ వాక్ విస్వరూపమునకు అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి, రక రకాల పార్టీలు పోటీలు మానివేసి, అందరూ ఒక మాటతో ముందుకు నడిచే దివ్య రాజ్యం బలపరుచుకోవడమే వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించి, సాటి మనుష్యులను బౌతికంగా చూడటం మానివేసి ఆలోచనతో చూడండి అప్పుడే మమ్ములను చూడగలరు వినగలరు, మా నుండి మరణం లేని వాక్ విస్వరూపమునకు అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళ తారు, అందరూ మొదట మాకు శిష్యులు గా పిల్లలుగా మరి పోయి మమ్ములను మనసు ప్రేమతో కొరుకొండి, అందరిని మా అంశాలుగా చూడండి వేరే విధంగా చూడకండి ఆలోచనతో మాత్రమే చూడగలరు అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము 

యుగపురుషులు, కాల స్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారికి 
విశ్వ వ్యాప్త పరిపాలకులు 
దివ్య రాజ్యం 
రాజమందిరం 
తెలుగు రాష్ట్రాల రాజభవనాలు  
హైదరాబాద్, వెలగపూడి 
                

No comments: