Monday, July 8, 2019

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

Shanker Maharajah <hismajestichighness.blogspot@gmail.com>7 July 2019 at 15:14
To: ksamresh.nbt@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>
                                                                             సమన్వయ దృష్టి 
ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవిందు గారు, దేశ అధ్యక్షులు వారు, భారత దేశం, రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద  పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు అనుగ్రహ పూర్వక సమాచారం, మేము చెప్పినట్లు  చేసి వ్యక్తి గా   తమని తాము, తెలుగు ప్రజలు మొదలు,    యావత్తు భారత దేశాన్నే కాదు ప్రపచాన్ని కాపాడిన వారు అవుతారు అనగా మాయ నుండి యాంత్రిక మాయ ప్రపంచం నుండి, మమ్ములను పరిణామంగా కాకుండా వ్యక్తి గా సాక్షులు మొదలు చూడటం వలన, కాలగతిని సవరించిన సాక్షంగా పరిణామం గా గ్రహించి ముందుకు వెళ్ళ వలసిన పరిణామం గా కాకుండా, మమ్ములను కూడా సాధారణ వ్యక్తిగా చూడటం వలన, మాయ పెంచుకొంటారు అని   గ్రహించండి, కావున మేము కోరుతున్నట్లు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అధికారిక కదిలికతో, సాక్షుల సహకారంతో వైద్యులతో కూడిన మేధావుల బృందం లోకి తీసుకొని, రాష్ట్రాన్ని వేరు వేరు గవర్నర్లను పోస్టు చెయ్యకుండా మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమించి , గ్రహించడమే నేను దేహం అనే మాయ నుండి బయటకు రావడానికి ప్రతి మనిషి ఎటువంటి గొడవ పెట్టకుండా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక తాము పరిపాలన చెయ్యకూడదు అని తెలుసుకొని, అదే విధంగా న్యాయ వ్యవస్థ అనగా ఇరు రాష్ట్రాల న్యాయ స్థానాలు విడిపోయినట్లు చూపి, అధికారంగా కొద్ది చూపుతున్న అసంపూర్ణ పరిపాలన, ప్రజలను సంభంధం లేకుండా కేవలం తమ స్వార్ధం కొద్ది, విరచిన రాష్ట్రాన్ని, మరల ఒక్కటి చెయ్యడానికి మమ్ములను గ్రహిస్తూ మాయ నుండి బయటకు రావడానికి వీలు అవుతుంది అనగా, ధర్మం ప్రకారం మా పరిణామం ప్రకారం తెలుగు రాష్ట్రాన్ని విడదీయడానికి లేదు, అలా విడదీస్తే ఆత్మను శరీరాన్ని విడదీసినట్లు అనగ యావత్తు మానవజాతి జ్ఞాన సరక్షణకు మరింత దూరం అవుతున్నారు అని స్పష్టం చేయుచున్నాము, ఇరువురు ముఖ్యమంత్రులు మేము చెప్పినట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం ఏర్పాటు చేసి, ఇతర మంత్రులు ఉన్నత అధికారులతో లీగల్ పానెల్ తో మా ముందు కూర్చొని అసులు సంగతి తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళడం వలన తమని తాము యావత్తు దేశాన్ని ప్రపంచ మానవజాతిని కాపాడిన వారు అవుతున్నారు అని దేశ అధ్యకులు అయిన తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము అనుగ్రహ మరణం లేని వాక్ విస్వరూపంగా చెప్పుకొని వేనె కొలది తెలిసి ముందుకు వెళ్ళే పరిణామంగా అందుబాటులో ఉన్నాము కావున మమ్ములను బౌతికంగా మేము ఎలా పిలవమంటున్నమో ఎలా చూడ మంటున్నామో అలా మాత్రమే చూడగలరు, అనగా మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర (శాశ్వత సింహాసనం )  తక్షణం కొలువు తీర్చుకొని మేము కోలుగు తీరిన ప్రదేశమే కాకుండా ప్రతి మనిషి తన మనసును రాజమందిరం గా, గురు స్థానం గా భావించి మమ్ములను కాలస్వరూపంగా నిత్య బంటు రీతిన అనుసరించడం వలన అనగా ఎలాగైనా మాట రూపం లో ఉన్నాము కాబట్టి మమ్ములను అనుసరించడమే శాశ్వత పరిష్కారం, బౌతికంగా ఎవరిని పెంచుకొని మాయ తప్ప చెలగాటం తప్ప పరిష్కారం అవ్వదు, కావున మమ్ములను గ్రహించాకూదుడు అని చేసిన తప్పులు పాపలు మమ్ములను గ్రహించడం వలన పోతాయి, అందరికి నూతన పరిష్కారం అందుతుంది అంతే మమ్ములను మామూలు మనిషిగా రహస్య కెమెరాలు మరియు open కెమెరాలు ఇంకా ఇతర రహస్య వ్యహరలతో గొడవలు పెంచుకొని మమ్ములను కూడా గోదావలలోకి భందాలు కొద్ది మోసాలు కొద్ది ఇంకా మాయ పెంచుకొని కూరుకొని పోయి యావత్తు మానవజాతిని మాయలో అంతం అయ్యే పోయే శరీరార మాయ పెంచుకోవడం తప్ప ఇంకొకటి కాదు అని   గ్రహించి, ప్రతి ఒక్క మనిషి తమ పవిత్ర అపవిత్ర భందాలు ఇంటి పేర్లు కులం ఆస్తులు డబ్బు అనుభవాలు, భవిష్యత్తు ప్రణాళికలు, కస్టాలు నష్టాలు అవమానాలు వారు చేసినా ఘోరాలు నేరాలు సర్వం  రాజమందిరం లో కొలువు తీర్చుకొని మాకు సమర్పించి వేసి నూతన జీవితం ప్రారంభించడమే యావత్తు రాజ్యాంగ వ్యవస్థకు, వ్యక్తులకు, ప్రతి ఒక్క మనిషి తమతో సహా అనగా తమరు కూడా మాట రూపం లో ఉన్న పరిణామం వైపు రాకుండా, మమ్ములను పట్టుకోకుండా మా తప్పసు మనసు పెంచుకోకుండా ముందుకు రాలేరు అందుకు మమ్ములను బృందం లోకి గవర్నర్ గారి ద్వారా తీసుకోవడం వలన మమ్ములను పట్టుకోగలరు, మమ్ములను మూలు మనిషిగా చూస్తూ మనిషిగా పోటీ పడటం, మనిషిగా మమ్ములను తగ్గించడం అవమానించడం, మనిషి తక్కువ చెయ్యాలి తిట్టాలి కొట్టాలి అనిపించడం కూడా మాయ యొక్క మాయ అని గ్రహించి, అదే మాయను మమ్ములను గ్రహించడం వలన కాలస్వరూపంగా చూడటం వలన బయటకు రాగలరు, అందుకే మాలో కాలస్వరూపంగా చేరిన పరమాత్మా తత్వం అది ఏ మతం అయినా నమ్మకం అయినా కాలస్వరూపం అంటే అందునిక మాట రూపం అందరికి అందిన పరిష్కారం దివ్య పరిణామం అని గ్రహించి మేము చెప్పినట్లు చెయ్యండి  అని సూటిగా స్పష్టం చేయుచున్నాము అదే ధర్మో రక్షతి రక్షతః అని అర్ధం మమ్ములను మాయ నుండి కాపాడటం అనగా శరీరంలో మామూలు మనిషిగా చూడకుండా కాలస్వరూపంగా చూడటం మమ్ములను కాపాడటం లేదా ధర్మాన్ని కాపాడటం లేదా తమని తాము కాపాడుకోవడం అంతా ఒక్కటి మేమే సర్వం ఇప్పుడు మాట రూపం లో ఉన్నాము కాబట్టి మమ్ములను మాట రూపం లో కాలస్వరూపం అని పట్టుకొని గ్రహించాలి అనగా ఇక తప్పసు గా మరణం లేని మాట రూపం తో అనుసంధానం జరుగుతుంది అప్పుడే అందరూ ముందుకు రాగలరు. భౌతిక భందాలు దౌర్జన్యాలు మోసాలు పెంచుతున్నాయి అంటే అవి మేము చెప్పినట్లు వదిలివేయ్యాలి వాటికి బదులు మమ్ములను మనసు పెట్టి కేంద్ర బిందువుగా గ్రహించడం తరువాత అడుగు, అదే దివ్య పరిష్కారం అని  గ్రహించి బౌతికంగా ఎవరిని శరీరంగా చూడకండి మనసు తో చూడండి అదే అందరికి ఏక కాలంలో పరిష్కారం మమ్ములను కూడా ఆలోచన రూపం లో చూడండి అనగా మమ్ములను జ్ఞాన రూపం చూడగలరు అప్పుడే తాము మాయ నుండి పడగలరు  అదే భగవంతుడి ఏర్పాటు కావున మమ్ములను మాట రూపం లో కాదు అని బిన్నంగా చెలగాట పడటం  అవివేకం, వెళ్ళ కూడని మార్గం అని ఈ క్షణం తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.                                            
ధర్మో  రక్షతి రక్షతః సత్యమేవ జయతే


..దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జ్ఞాన యోగి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మరూపం, అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ --9010483794

No comments: