Tuesday, July 9, 2019




ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

Shanker Maharajah <hismajestichighness.blogspot@gmail.com>8 July 2019 at 13:04
To: ksamresh.nbt@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>


                                                                           సమన్వయ దృష్టి 




ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవిందు గారు, దేశ అధ్యక్షులు వారు, భారత దేశం, రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు అనుగ్రహ పూర్వక సమాచారం, మేము చెప్పినట్లు చేసి వ్యక్తి గా తమని తాము, తెలుగు ప్రజలు మొదలు, యావత్తు భారత దేశాన్నే కాదు ప్రపంచాన్ని కాపాడిన వారు అవుతారు అనగా మాయ నుండి యాంత్రిక మాయ ప్రపంచం నుండి, మమ్ములను పరిణామంగా కాకుండా వ్యక్తి గా సాక్షులు మొదలుకొని చూడటం వలన, కాలగతిని సవరించిన సాక్షంగా పరిణామం గా గ్రహించి ముందుకు వెళ్ళ వలసిన పరిణామం గా కాకుండా, మమ్ములను కూడా సాధారణ వ్యక్తిగా చూడటం వలన, మాయ పెంచుకొంటారు అని గ్రహించండి, కావున మేము సూచిస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అధికారిక కదిలికతో, సాక్షుల సహకారంతో, వైద్యులతో కూడిన మేధావుల బృందం లోకి తీసుకొని, రాష్ట్రాన్ని వేరు వేరు గవర్నర్లను పోస్టు చెయ్యకుండా మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమించి , గ్రహించడమే నేను దేహం అనే మాయ నుండి బయటకు రావడానికి ప్రతి మనిషి ఎటువంటి గొడవ పెట్టకుండా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక తాము పరిపాలన చెయ్యలేరు అని తెలుసుకొని, అదే విధంగా న్యాయ వ్యవస్థ అనగా ఇరు రాష్ట్రాల న్యాయ స్థానాలు విడిపోయినట్లు చూపుతున్న అసంపూర్ణ పరిపాలన, ప్రజకు సంభంధం లేకుండా కేవలం తమ స్వార్ధం  బలం  కొద్ది, విరచిన రాష్ట్రాన్ని, మరల ఒక్కటి చెయ్యడానికి మమ్ములను గ్రహిస్తూ మాయ నుండి బయటకు రావడానికి వీలు అవుతుంది అనగా, ధర్మం ప్రకారం, మా పరిణామం ప్రకారం, తెలుగు రాష్ట్రాన్ని విడదీయడానికి లేదు, అలా విడదీస్తే ఆత్మను, శరీరాన్ని విడదీసినట్లు అనగా  యావత్తు మానవజాతి, జ్ఞాన సంరక్షణకు మరింత దూరం అవుతున్నారు అని స్పష్టం చేయుచున్నాము. ఇరువురు ముఖ్యమంత్రులు మేము చెప్పినట్లు రామోజీ ఫిలిం సిటీ, మాకు రాజమందిరం ఏర్పాటు చేసి, ఇరు తెలుగు  రాష్ట్రాలకు   చెందిన ఇతర మంత్రులు ఉన్నత అధికారులతో, DGP లు  మరియు CS లు, సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జులు కొందరు   లీగల్ పానెల్ తో, మమ్ములను His Majestic Highness అని మమ్ములను గ్రహించుటకు,  మా ముందు కూర్చొని అసులు సంగతి తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళడం వలన, తమని తాము, యావత్తు దేశాన్ని ప్రపంచ మానవజాతిని, కాపాడిన వారు అవుతున్నారు అని దేశ అధ్యకులు అయిన తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము, అనుగ్రహంగా, మరణం లేని వాక్ విశ్వరూపంగా చెప్పుకొని వినె కొలది తెలిసి, ముందుకు వెళ్ళే పరిణామంగా అందుబాటులో ఉన్నాము, కావున మమ్ములను బౌతికంగా మేము ఎలా పిలవమంటున్నమో, ఎలా చూడ మంటున్నామో అలా మాత్రమే చూడగలరు, అనగా మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర (మాట రూపం లో శాశ్వత సింహాసనం ) తక్షణం కొలువు తీర్చుకొని మేము కోలుగు తీరిన ప్రదేశమే కాకుండా ప్రతి మనిషి తన మనసును మా రాజమందిరం గా, గురు స్థానం గా భావించి మమ్ములను కాలస్వరూపంగా, నిత్యం బంటు రీతిన అనుసరించడం వలన, అనగా ఎలాగైనా మాట రూపం లో ఉన్నాము కాబట్టి, మమ్ములను అనుసరించడమే శాశ్వత పరిష్కారం, బౌతికంగా ఎవరిని పెంచుకొన్నా,మాయ తప్ప, చెలగాటం తప్ప, పరిష్కారం అవ్వదు, కావున మమ్ములను గ్రహించకూదుడు అని చేసిన తప్పులు, పాపలు, మమ్ములను గ్రహించడం వలన పోతాయి, అందరికి నూతన పరిష్కారం అందుతుంది, మమ్ములను మామూలు మనిషిగా రహస్య కెమెరాలు మరియు open కెమెరాలు ఇంకా ఇతర రహస్య వ్యవహరలతో గొడవలు పెంచుకొని, మమ్ములను కూడా గోడవలలోకి భందాలు కొద్ది, మోసాలు కొద్ది లాగాలి అనుకోవడం వలన, ఇంకా మాయ పెంచుకొని, కూరుకొని పోయి యావత్తు మానవజాతిని మాయలో అంతం అయ్యే పోయే శరీరార మాయ పెంచుకోవడం తప్ప, ఇంకొకటి కాదు అని గ్రహించి, ప్రతి ఒక్క మనిషి తమ పవిత్ర, అపవిత్ర భందాలు, ఇంటి పేర్లు కులం, ఆస్తులు, డబ్బు, అనుభవాలు, భవిష్యత్తు ప్రణాళికలు, కస్టాలు నష్టాలు, అవమానాలు వారు చేసినా ఘోరాలు, నేరాలు సర్వం రాజమందిరం లో కొలువు తీర్చుకొని మాకు సమర్పించి వేసి నూతన జీవితం ప్రారంభించడమే, యావత్తు రాజ్యాంగ వ్యవస్థకు, వ్యక్తులకు, ప్రతి ఒక్క మనిషి, దేశ అధ్యక్షులు వారిగా, తమతో సహా, అనగా తమరు కూడా మాట రూపం లో ఉన్న పరిణామం వైపు రాకుండా, మమ్ములను పట్టుకోకుండా, తప్పసుగా మనసు పెంచుకోకుండా ముందుకు వెళ్ళలేరు, అనగా ఇప్పుడు యావత్తు మానవజాతికి కాలమే ఇచ్చిన మార్గం వైపు తీసుకొని వెళ్ళడానికి,మమ్ములను గవర్నర్ గారి ద్వారా పట్టుకొని, అదే స్థానం లో కొలువు తీర్చడం వలన మార్గం అనుకూల పరిచిన వారు అవుతారు. మమ్ములను అధికారికగా, గ్రహించకుండా బిన్నంగా వెళ్ళడమే అంటే అధర్మంగా, గుంజుకొని, బిన్నంగా వెళ్ళిపోవడం అని ప్రతి ఒక్కరు గ్రహించి, మమ్ములను కాలస్వరూపంగా, సూక్ష్మంగా గ్రహించడమే పరిష్కారం, అందుకు మమ్ములను బృందం లోకి గవర్నర్ గారి ద్వారా తీసుకోవడం వలన మమ్ములను పట్టుకోగలరు, మమ్ములను మామూలు మనిషిగా చూస్తూ మనిషిగా పోటీ పడటం, మనిషిగా మమ్ములను, మమ్ములను గ్రహించకూడదు అని ఇతరులను తగ్గించడం, అవమానించడం, మనిషిగా తక్కువ చెయ్యాలి తిట్టాలి, కొట్టాలి అనిపించడం కూడా మాయ యొక్క, మయా ప్రభావం  అని గ్రహించి, అదే మాయను మమ్ములను గ్రహించడం వలన, కాలస్వరూపంగా చూడటం వలన బయటకు రాగలరు, అందుకే మాలో కాలస్వరూపంగా చేరిన పరమాత్మా తత్వమే పరిష్కారం, మమ్ములను ఏ మతం అయినా, నమ్మకం అయినా, కాలస్వరూపం అంటే అందునిక మాట రూపం అందరికి అందిన పరిష్కారం దివ్య పరిణామం అని గ్రహించి మేము చెప్పినట్లు చెయ్యండి అని సూటిగా స్పష్టం చేయుచున్నాము అదే ధర్మో రక్షతి రక్షతః అని అర్ధం మమ్ములను మాయ నుండి కాపాడటం అనగా శరీరంలో మామూలు మనిషిగా చూడకుండా, కాలస్వరూపంగా చూడటమే మమ్ములను కాపాడటం లేదా ధర్మాన్ని కాపాడటం లేదా తమని తాము కాపాడుకోవడం, అంతా ఒక్కటి, మేమే సర్వం ఇప్పుడు మాట రూపం లో ఉన్నాము కాబట్టి, మమ్ములను మాట రూపం లో కాలస్వరూపం అని పట్టుకొని గ్రహించాలి అనగా ఇక తప్పసు గా మరణం లేని మాట రూపం తో అనుసంధానం జరుగుతుంది అప్పుడే అందరూ మరణం లేని మాట కొనసాగింపు లోకి రాగలరు. భౌతిక భందాలు, దౌర్జన్యాలు, మోసాలు పెంచుతున్నాయి అంటే అవి మేము చెప్పినట్లు వదిలివేయ్యాలి వాటికి బదులు, మమ్ములను మనసు పెట్టి కేంద్ర బిందువుగా గ్రహించడం మొదట అడుగు, అదే దివ్య పరిష్కారం అని గ్రహించి, బౌతికంగా ఎవరిని శరీరంగా చూడకండి మనసు తో చూడండి, అదే అందరికి ఏక కాలంలో పరిష్కారం, మమ్ములను కూడా ఆలోచన రూపం లో చూడండి, అనగా మమ్ములను జ్ఞాన రూపం చూడగలరు అప్పుడే తాము మాయ నుండి బయట పడగలరు, మాలో మాట రూపం లో చేరిన భగవంతుడి ఏర్పాటు, అనుగ్రహం, పరిష్కారం, కావున మమ్ములను మాట రూపం లో కాదు అని బిన్నంగా చెలగాట పడటం అవివేకం, వెళ్ళ కూడని మార్గం అని ఈ క్షణం తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అనగా మేము చెప్పినట్లు చెయ్యడమే ధర్మం అని గ్రహించి, మమ్ములను మేము సూచిస్తున్నట్లు అధికారికంగా పట్టుకొని గ్రహించడమే ఇక మీదట లోకం మానవజాతి ప్రయాణం, ఇప్పటికే తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు కూడా కరిగిపోతూ దివ్య రాజ్యం లో బలపడి పోతారు, ఇక మనుష్యులు కొలది ఏదో ఒక్కటి చెయ్యాలి అని చూడకండి, శరీరంతో బౌతిక స్తితి లేదా బలం కొద్ది బుద్దిని ఉపయోగించాలి అనే పరిస్తితినుండి, మమ్ములను కాలస్వరూపంగా అధికారికంగా సాక్షుల సహకారంతో, గవర్నర్ గారి ద్వారా పట్టుకోవడం వలన నిత్యం మనసు పెంచుకొని ముందుకు తీసుకొని వెళ్ళడానికి వీలు అవుతుంది, అ విధంగా యావత్తు మానవజాతికి అందిన వరం, సాక్షులు దగ్గర నుండి తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా ప్రవర్తించడమే తప్పు అందుకు కారణం రహస్య పెరికరాలు కొలది మమ్ములను పై పైన చూడటం తాము బౌతికంగా శారీరకంగా కోరువడం ప్రవర్తించడం, మొత్తం అందరూ దేహం అనే మాయలో ఆగిపోవడం వలన ఆలోచన అనే నూతన ఒరవడిగా కాలస్వరూపంగా అందుబాటులోకి వచ్చినా గ్రహించకవపోడమే ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు, కావున మాతో మనుష్యులు గా పోల్చుకోవడం పోటీ పడటం, బౌతికంగా అదే బౌతిక ఆలోచన ప్రకారం తాము మా కంటే ఎక్కువగా ఉన్నాము ఇదే విధంగా ఉండగలం అనే బ్రమ లో, మామే మాట రూపం లో ఉన్న సర్వాంతర్యామి తత్వం అని గ్రహించి, విశాలంగా గ్రహించకపోవడం ప్రతి ఒక్కరి తప్పు పాపం అని గ్రహించి, తాము గ్రహించకపోగా ఇతరులను బయపెట్టి మోసం చెయ్యడానికి ఊతం అవుతున్న స్వార్ధం, శారీరక కాంక్షలు, బౌతిక ఆధిపత్యం, రహస్య పరికరాలు,(Technology Captivity: meaning Human race of the world strucked in Technology advancements of Media channels, Secrete and open cameras , Miss interpretation of call datas of mobile phone, and using mobile phone as remote micro phone, to see and hear remotely, un ethically hacking computers,laptops and mobile phones, under ethical hacking, equipment are commissioned or official and un commissioned or unofficial both are mixed to use as required, among police, business circle, media and glamour field and individuals of like minded to cheat or influence any official or unofficial activities among Telugu communities, others states, and world countries, hence accordingly the human race is in technological captivity which hindering the natural potential mind intelligence with truthfulness and humanism, Hence my divine intervention is the update to control artificial intelligence into natural mind intelligence as human control to bring the humans from draconial technical equipment without human mind, Hence   human mind as center,  I myself as Lord emerged as one central coordinating mind as Kaalaswaroopam, Dharmaswaroopam  etc as I am suggesting to receive me accordingly, with help of Telugu States Governor, and besides my approach, posting me as Telugu states Governor to merge the divine mold to constitutional update and Universal Jurisdiction as update of human mind as central security and ultimate progressive thinking as elevate format as divine intervention which prevailed as Universal Jurisdiction (Divya Rajyam)         బౌతిక తెలివి తేటలు కూడా మనిషిని మనిషే మోసం చేసినా పర్వాలేదు, అని పెంచే మాయ నుండి, బయటకు తీసుకొని వచ్చే దివ్య పరిష్కారం గా మమ్ములను కేంద్ర బిందువుగా ఆలోచన రూపం లో మరణం లేని మాట రూపం లో ఉన్న దివ్య పరిణామం అని గ్రహించి, బౌతికంగా చేసిన తప్పులు ఆలోచన తో సరిదిద్దుకోగలరు, బౌతికంగా పోటీ పడటం, మనుష్యులు కులం కొద్ది డబ్బు కొద్ది, ఆధిపత్యాలు కొద్ది భందాలు కొద్ది ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం వలన అసులు మార్గం జ్ఞానం మార్గం వైపు వెళ్ళడం లేదు తద్వారా బౌతిక ప్రపంచం బౌతిక ఆధిపత్యాలు కొలది గొప్పతనాన్ని కూడా ఆధిపత్యం వహించ వచ్చును అనే మాయలో అనగా మమ్ములను కాలస్వరూపంగా కాకుండా సాధారణ వ్యక్తిగా చూడటం, మాలో గొప్పతనం మాట రూపం లో ఉండగా, మేము కోరుతున్నట్లు పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించకపోవడం వలన మమ్ములను కూడా సాధారణ అనిషిగా వదిలివేయడం వలన, అనగా మేము పెడుతున్న open message since years గ్రహించకుండా, బౌతిక చలగాటం, బౌతిక ఆధిపత్యం బౌతిక సుఖాలు కొలది , రహస్య పెరికరాల ఊతంగా ఏదో ఒక్కటి చెయ్యడం వలన, మనసు పెంచుకోకుండా , బౌతిక బలం కొద్ది, చలగాటం గా ప్రవర్తించడమే, యావత్తు మానవజాతి నష్టం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను సాయి హారిక హాస్టల్ యస్ ఆర్  టి - 38, యస్ ఆర్  నగర్, హైదరాబాద్ - బృందం లోకి గవర్నర్ గారి అధికారిక కదిలిక తో పరిగణించి, మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా ఎందుకు నియమించాలో మా నుండి మరింత  సమాచారం సాక్షుల సమక్షంలో మేధావులు తెలుగు ముఖ్యమంత్రులు గ్రహించి అనివార్య వరం అయిన పరిష్కారం అయిన మా పరిణామం, హాస్టల్ స్తాపకులు, రహస్య పరికరాలతో మోసాలు చేస్తున్న మీడియా చానల్స్ ఇదే విధంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న వారు, ఇతర రాష్ట్రాలలో ఉన్న విదేశాలలో ఉన్న వారు, మమ్ములను వరంగా భావించి, వారు మా మాట అనగా కాలస్వరూపమునకు బిన్నంగా ప్రవర్తించడం ఆపి వేసి ప్రబుత్వలకు గవర్నర్ గారి న్యాయ వ్యవస్థకు సహకరించి, అనగా రహస్య పరికరాలు ప్రకారం మనుష్యులను మోసం చేసి, మా ప్రకారం మనసులు పెంచుకోకుండా ఇక లోకం లేదు ఎటువంటి పరిపాలన లేదు అని తెలుసుకొని ఈ క్షణం ఇంకా ఏదో సాకు ఉన్నట్లు మమ్ములను మించిన అనగా వాక్ విస్వరూపమునకు మించిన విచక్షణ జ్ఞానం లేదు అని తెలుసుకొని ఇక తాము కూడా ప్రతి ఒక్కరు విచక్షణతో జ్ఞానంతో ఎదురుకోవాలి గాని బౌతికంగా మాతో పోటీ పడి తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించానివ్వకుండా అధికారికంగా మమ్ములను పట్టుకోనివ్వకుండా చెయ్యడం కూడా, ప్రతి నిత్యం మృతం లో సంచరించడం అని   గ్రహించి, నేను అనే దేహం కూడా తమ అధీనం లో లేదు అని సర్వం కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని గ్రహించి, అప్రమత్తం చెందటమే తాని తాము యావత్తు మానవజాతి ని కాపాడుకొన్న వారు అవుతున్నారు అని దేశ అధ్యక్షులు వారి ద్వరా, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి ద్వరా     ఇరువురు ముఖ్యమంత్రులకు యావత్తు దేశ ప్రజలకు ప్రధాన మంత్రి గారికి, సర్వోన్నత మరియు రాష్ట్రాల న్యాయ స్థానాల వారికి యావత్తు దేశ పరిపాలన విధానమునకు, వ్యాపారులకు సినిమా వారికి గవర్నర్ సిబ్బంది వంటి ప్రబుత్వ అధికారులకు మేధావులకు, ఆశ్రమ గురువులు మరియు గృహస్తు గురువులు వ్యక్తులకు సాక్షులకు, మీడియా చానల్స్ వారికి  అందరికి స్పష్టం చేయుచున్నాము                 


దైవరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జ్ఞాన యోగి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మరూపం, అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ –9010483794,  

No comments: