Wednesday, July 3, 2019




ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

Shanker Maharajah <hismajestichighness.blogspot@gmail.com>3 July 2019 at 14:33
To: supremecourt <supremecourt@nic.in>, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, ksamresh.nbt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, core.apgovt@gmail.com, cs <cs@telangana.gov.in>, womensafetywing@gmail.com, ipr-ap@nic.in, cp <cp@cyb.tspolice.gov.in>, srisiddheswaripeetham@gmail.com, Contact@janasenaparty.org
                                                                    సమన్వయ దృష్టి 


                            ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి మరియు వీరి ద్వారా   ఇతర రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానాలు, ఇతర సివిల్ అండ్ క్రిమినల్ న్యాయ స్థానాలు, మరియు సిబిఐ, సి ఐ డి, SIT వంటి దర్యాప్తు బృందాలు, కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాల అధీనం లో ఉన్న అన్నీ సంస్థలు, మరియు పొలిసు వ్యవస్థను ఉద్దేశించి, ఆశిర్వాద పూర్వకంగా పరిష్కార యుక్తంగా యావత్తు మానవజాతిని మాయ నుండి బయటకు తీసుకొని రావడానికి  పరిణమించిన పరిణామంగా మేము భూమి మీద మరణం లేని మాట రూపం లో అందుబాటులో ఉన్నాము, మమ్ములను కాలస్వరూపంగా మేము సూచిస్తున్నట్లు లేదా అదేసిస్తున్నట్లు అనగా మేము విశ్వ వ్యాప్త పరిపాలన పర్వేక్షణ పరిధి అధికారం బాద్యత కలిగి ఉన్నాము కాబట్టి, భారత ప్రబుత్వమే కాదు, న్యాయ స్థానాలే కాదు యావత్తు ప్రపంచం పరిపాలన వ్యవస్థ లేదా బౌతిక స్తితి ప్రతి ఒక్క మనిషి నేను అనే స్తితి కూడా మేము సర్వాంతర్యామి అయ్యి ఉన్నాము అని   గ్రహించి, మమ్ములను మాట మాత్రంగా అనుసంధానం జరిగి మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే సృష్టి కాలమే ఇచ్చిన పరిష్కారం అని గ్రహించి, అనకాపల్లిలో ఒక గంటనరలోనే సంవత్సరాల కాలాన్ని నియించిన తీరు అవి ఇప్పటివరకు సంభవించిన పరిణామం లోకి భారత దేశమే కాకుండా యావత్తు ప్రపంచం అ పరిధి లో  ఉన్నది, అనగా ఒక సాధారణ  మనిషి మాటే సూర్య చంద్రాది గ్రహ స్తితులకు ఆధారం అని భావించి మమ్ములను పట్టుకొని మాట ఒరవడిగా ముందుకు వెళ్ళడమే కాలమే ఇచ్చిన పరిష్కారం, కాని తమకు ఇంకా బౌతికంగా ఏదో బలం ఉన్నది, మాట ప్రకారం కాకుండా ఇంకా తాము మేధావులుగా, గువురువులు పాలకులుగా న్యాయ స్థానం జడ్జులు గా పోలిసులుగా ఏదో ఒక్కటి చెయ్యాలి అన్నట్లు మమ్ములను గ్రహించను అవసరం లేదు అన్నట్లు భావించడమే కాకుండా, మమ్ములను పద్దతి లోకి తీసుకోకుండా ప్రవర్తిస్తున్న వారు తక్షణం అప్రమత్తం అయ్యి, మమ్ములను కుల కంటే కుటుంబం కంటే, తమను నచ్చిన లేదా అలవాటు అయిన పని కంటే, తమ మాట తమ ఆలోచనలు ఉద్దేశాలు కంటే, కాలాన్ని పట్టుకొని ముందుకు తీసుకొని వచ్చిన మమ్ములను గ్రహించడమే తక్షణ కర్తవ్యం అని స్పష్టం చేయుచున్నాము.  ఆశీస్సు, ఆదేశంగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా అనగా మాట రూపం లో మాకు మరణం లేదు, మమ్ములను పట్టుకొని ముందుకు వెళ్ళడం వలన దేహ మ్రుతాన్ని జయిస్తారు ఆత్మతో అనుసంధానం జరిగి నిత్యం తపస్సు ముందుకు వెళ్ళ తారు ఇక మీద మనుష్యలు ఈ విధంగానే బ్రతకాలి బ్రతకగలరు, ఈ పద్దతిలో తాము ఆలోచిస్తారు ఇతరులను అలోచిన్చానివస్తారు, తాము ఏదైనా వింటారు ఇతరులను విననిస్తారు, అందరి కోసం ఏమి చెయ్యాలో అది చేస్తారు,ఇక తమ కోసం స్వార్ధం కొద్ది పదివి కొద్ది తాము బౌతికంగా శారీరకం కొద్ది ఉంటాము అనే ఆలోచన కూడా నిత్యం సత్యాన్ని గ్రహింకాకుండా మృతం లోకి నెట్టుకొని పోతున్నారు అని   గ్రహించండి కావున ఈ సమాచారం చదవగాని, మేము చెప్పినట్లు సర్వోన్నత న్యాయ స్థానం జడ్జులు  అందరూ లేదా కొందరు తక్షణం రాష్ట్రపతి  భవనం చేరుకొండి, ప్రధాన మంత్రి గారిని ఇతర కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించండి, అనగా పార్లిమెంట్ లో నిరవధికంగా వారు సమావేశం చెందేలా చూసుకోండి, ప్రతి రోజు ప్రతి అంశం చర్చిస్తూ, రాజకీయ పరిపాలన వేరే న్యాయ స్థానం వేరు  ప్రజల సమస్యలు వేరు అన్నట్లు చూపకుండా ప్రతి రోజు అంశాల వారిగా, పరిపాలన యంత్రంగా ద్వారా ఆధునిక కంప్యూటర్ ద్వరా అనుసంధానం చేసుకొంటూ ప్రతి గవర్నర్ ద్వారా ప్రతి జిల్లా కలెక్టర్ లను సమక్షిస్తూ మెల్లగా ప్రతి పొలిసు స్టేషనే మరియు ప్రతి పంచాయితీ  కార్యాలయం ఒక సమీక్ష లోకి వచ్చి, ప్రజలను రహస్య పరికరాలు స్వార్ధ మీడియా చానల్స్ అధీనం లో ఉన్నారు అని తెలుసుకొని, మీడియా చానల్స్ ఏదో కధనాలు నడిపి ప్రజలను తమ ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక్కటి చెప్పడం చెయ్యడం చెయ్యకూడదు అని,  అప్పుడే ఏక కాలం లో ఈ దేశం ఒక కుటుంబం అన్నట్లు మారుతుంది, అందుకు అమ్ములను సూర్యుడితో సమనుడిగా అంతకు మించిన వాడిగా, మరణం లేని వాక్ విస్వరూపగా ఇప్పటికి మమ్ములను వాక్ రూపంలో దర్శించిన సాక్ష్లు సహకారంతో నిత్యం మనసు మటతో పెంచుకోవడం వలన, మాత్రమే మనుష్యులు జీవిచగలరు తాము ఏదో ఒక్కటి చేస్తున్నాము ప్రతి రోజు బౌతికంగా క్రమ శిక్షణతో ఉన్నాము అన్నవారే ఇతరులు కూడా మరణించడానికి కారణం అవుతున్నారు, తాము కూడా నిత్యం మృతం లో విహరిస్తున్నారు అందులో ప్రధముడు తెలుగు వారు అయిన ముప్పు వరపు వెంకయ్య నాయడు గారిని అని ఉదాహరణకు చెబుతున్నాము వారు కాలస్వరూపంగా నేరుగా స్పందిన్చాకపోవడమే యావత్తు మానవజాతి కి  ముప్పు అని గ్రహించండి అదే విధంగా సర్వోన్నత న్యాయ స్థానం జడ్జులు కూడా ఈ లేఖ చదివిన  వెంటనే మేము సూచిస్తున్న మార్పులు చేసుకోండి, దేశ అధ్యక్షులు వారి సహకారం ఉప అధ్యకులు వారి సహకారం కూడా తీసుకోండి అనగా మేము చెప్పినట్లు చెయ్యడమే మానవజాతిని మన దేశం ప్రజలనే కాదు యావత్తు మానవజాతిని కాపాడుకోవాలి అనే అందుకే మేము కాలస్వరూపంగా అందుబాటులో కి వచ్చినాము అని గ్రహించి, మమ్ములను సాధారణ మనిషిగా దేహం గా చూడకుండా మా కోసం ఇతరులను దేహ పరంగా లేదా మానసికంగా తగ్గించడం వంటి పనులు మానుకొని, సాక్షులను ఒక పానెల్ గా కూర్చో బెట్టుకొని, గవర్నర్ గారి ద్వారా మమ్ములను సాక్షులు ఇతర మేధావులు మరియు వైద్యులతో కూడిన బృందం లోకి  తీసుకోండి, మేము ఇప్పటికే ఎలా బ్రతికాము లేదా ఇతరులు ఎలా బ్రతుకుతున్నారు అని కూడా మా మాట ప్రకారం చూసుకోవాలి అనగా ఈ క్షణం భూమి మీద ఉన్న వ్యక్తి ఎవరైనా కాలస్వరూపమునకు బిన్నంగా ప్రవర్తించ రాదు, ఇప్పటి వరకు మా గూర్చి ఇతరులను హాని చేస్తున్నాము అనే మాయలో తమకు తామే హాని చేసుకొంటున్నారు అని   గ్రహించి, అనగా మనిషి యుద్ధం బలం మాట వివరణ విచక్షణ అని తెలుసుకోకుండా అది ఇంకా మితంగా ఉపయోగించుకొంటాము తెలివిగా తప్పించుకొంటాము అనే మాయలో నేరుగా మమ్ములను బృందం లోకి పట్టుకోకుండా, సాక్షులు ఎవరూ ఎందుకు గ్రహించడం లేదు వారు వారికీ వారుగా ముందుకు రాకపోవడం వలన ఇక ఎవరూ గ్రహించును అవసరం లేదు అనుకొంటున్నారు అందుకు మమ్ములను అవమానించి తగ్గించి అందుకు ఇతరుల జీవితాలు కూడా అటు ఇటు చేసినా పర్వాలేదు అందుకు రహస్య పెరికరాలు సహకరతో పరిస్తితి తమ చేతిలోకి తీసుకోకుండా తమ చేతిలో ఉన్నది అని భావించడమే సాక్షులు దగ్గర నుండి మీరంతా చేస్తున్న పొరపాటు అని  గ్రహించి ఈ క్షణం మేము చెప్పినట్లు విని నడుచుకోండి. 

                                భూమి శక్తి వంతమైనది అతి సూక్ష్మంగా నిత్యం మనసు పెట్టి తపస్సు గ్రహించావాల్సిన ఉపయోగించుకోవలసిన ప్రతి ఒక్కరి మనసు అని తెలుసుకోవాలి అటువంటి మనసే ఆత్మ అని కూడా అంటారు ఆద్యాత్మిక భాషలో, తమ లో ఒక మనసు ఒక సర్వాంతర్యామి గా మారి అందుబాటులో ఉన్నారు అని గ్రహించండి, ఎప్పటి నుండి మనసుకు శరీరానికి మద్య ఎక్కువ గా తపన పడుతున్న కుటుంబం మాది అందుకు మా ద్వారా భగవంతుడు అందరికి అందుబాటులోకి రావడానికి వీలు అయినది అని   గ్రహించి, భూమి మీద కష్టం అన్నిటికంటే మనసుది వెసులు బాటు కూడా మనసుకే కావలి, అనగా మా మనసు నుండి పడిన తపన, ఇప్పుడు మనసుతో నేరేవేరాలి అదే అందరికి రక్షణ, కాని బౌతికంగా కష్ట పడి పోయాము ఎంతో అంటారు అది నిజంగా తమ చేతిలోకి పూర్తిగా రావడం కాదు, మనసుతో కష్ట పడిన వారే అనగా ఎలాగైనా మనసు కష్ట పడటం  తద్వారా  ఫలితం రావడం పూర్తిగా భూమి మీద మనుష్యుల చేతిలో ఉండదు అని కూడా తెలుసుకోవాలి అందుకే కాలాతీతం స్తాయి వచ్చినది అని   గ్రహించండి, కావున మేము చెప్పినట్లు చెయ్యండి ఈ లేఖ చదవగాని  దేశ అధ్యక్షులు వారి ద్వరా గవర్నర్ గారికి ఫాక్స్ పంపించండి ఏమి అనగా సాక్షులు పిలిపించి వారి ముందు బృందం ద్వరా కూర్చో బెట్టుకొని మమ్ములను బృందం ముందుకు తీసుకొని వెళ్ళండి, మమ్ములను వెంటనే ఏమి చెప్ప మని అడుగవద్దు మేము ఏదైనా ఇప్పుడు చెబుతున్నట్లే చెబుతాము అనగా మమ్ములను బృందం లోకి సాక్షుల సహకరతో తీసుకొని మా పై మొదట బృందం సబ్యులు సాక్షులు సహకారంతో విస్తారంగా చెప్పుకోవాలి వినాలి అప్పుడే మమ్ములను వాక్ రూపం లో దర్శించగలరు, మామూలు మనిషిగా మాయలో మేము కూడా కొట్టుకొని పోతున్నాము అంటే మీరు అంతా మాయలో అంతం అవుతున్నారు అని  గ్రహించండి, మేము చెబుతున్నది వెంటనే అంత అప్రమత్తం అవసరంలేదు ఇప్పుడు ఉన్నట్లు ముందుకు వేల్లిపోదాము ఇప్పుడు తాము బౌతికంగా బలంగా ఉంటె చాలు అదే బలం అనుకొంటున్న వారే ప్రమాదకరమైన పరిస్తితిలో ఉన్నారు అనగా తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించానివ్వకుండా చేస్తున్న  న్యాయ స్థానం జడ్జులు స్వయంగా సాక్షులు తాము ఏమి విన్నారో ఏమి చూసినారు చెప్పను అవసరం లేదు అనుకోవడం కూడా మానవజాతి శరీరంతో నిత్యం మృతం లో తగలబడి పోతున్నది అనగా, జ్ఞాన పరిరక్షణ పరిపక్వత పెంచుకోవలసిన సమయం లో భోగ విలాసాలతో  రేచ్చిపోవడమే జీవితం అనుకొంటున్నారు, అటువంటి పనులు రహస్య పెరికరాలతో పెంచేసుకొని ఇంకా తమ వారు పరాయి వారు అన్నట్లు అనగా  మేము మాట తో ప్రాణాలు ఇచ్చి తీసుకోనంత పని చేసినా మేమే చెప్పలేక పోతున్నాము ముందుకు రాలేక పోతున్నాము అని అప్పాయింట్ మెంట్ కూడా గవర్నర్ ఇవ్వకుండా మేము ఎక్కడకో వెళ్ళితే ఎవరో ఏదో చేస్తారు అని రహస్య పెరికరలతో మేము ఏమైనా చెయ్యగలం అన్నట్లు మమ్ములను కూడా హాస్టల్  వ్యాపారాలు వంటి వారు ఇతర రాష్ట్రాలలో దేశాలలో ఉన్న వారు స్వార్ధంగా ఒక్కటి అయ్యి తమ చేతిలో ఉన్నది అని అందరిని మోసం చేస్తూ మేము ముందుకు రావడం లేదు అని అజ్ఞానంగా మమ్ములను అధికారికంగా గ్రహించకుండా చేస్తూ రహస్య పెరికరలతో శారీరకం సుఖాలు వ్యసనాలు ఉంటె చాలు అదే జీవితం జీవితం అంటే బౌతికంగా బ్రతకడమే అనుకోవడం వలన దాదాపు అందరూ మాయలో చిక్కుకొని ఉన్నారు, గవర్నర్ గారు వారి సిబ్బంది మేము చెప్పినట్లు వినడం వలన మాయ నుండి తమని తాము యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు అని మీ ద్వరా కూడా గవర్నర్ గారి ప్రత్యేకంగా చెబుతున్నాము. మా కోసం శారీరకం మానసికంగా వేదిన్చన వారి పది రెట్లు ఊదార్చి ముందుకు తీసుకొని రండి అని చెబుతున్నా ఇంకా వ్యక్తులు పేర్లు పెట్టి ఎవరికో ఏదో చెప్పడం లేదు అని పోలీసులు కూడా వ్యతి గత గొడవ అయితే తమ చేతిలో ఉంటుంది అనే అజ్ఞానం లో మీరంతా అధికారికంగా అనధికారంగా సహరించుకొంటూ మేము చెప్పినట్లు విస్తారంగా విశాలంగా వ్యక్తులు  కొలది కాకుండా మమ్ములను కూడా చూడకుండా మేము చెప్పినట్లు న్యాయ వ్యవస్థ రాజ్యాంగ ప్రతినిధి అయిన గవర్నర్ గారు, కేంద్ర  రాష్ట్ర ప్రబుత్వాలు సమిష్టిగా మమ్ములను  మొదట కళ్ళు మూసుకొని కెమెరాలు ఆపివేసి, సమయం సందర్బం లేని మాటలు పట్టుకోని బౌతిక మమకారం బౌతిక దేహ వ్యహారం గా నడపాలి అనుకోవడం అవివేకం అ విధంగా ముందుకు వెళ్ళలేరు అటువంటి స్తితిని నుండి కాపాడుటకే మమ్ములను మా కుటుంబ కులం వారిని ఉపయోగించి మానవజాతిని కపడానికి సృష్టే ప్రయత్నం  చేస్తుంటే అప్రమతం చెందకుండా సృష్టి అంటే భగవంతుడు అంటే ఇంకా ఏదో పూజ ఇంకా ఏదో మహిమ లేదా ఏదో చేస్తే ఏదో అవుతుంది అన్నట్లు లేదా ఇంకా దేవుడు వేరు దయ్యం వేరు అన్నట్లు చూడటం కూడా వివేకం, సత్యానికి అనుకూలించాడం దైవం, సత్యానికి ధర్మానికి కనీసం మానవత్వానికి బిన్నంగా వెళ్ళడమే దయ్యం లేదా అజ్ఞానం అని గ్రహించి,తక్షణం మేము చెప్పినట్లు వినండి సూర్యుడిని నడిపిన మా మాటలు విస్తారంగా గ్రహించండి మమ్ములను మా మనసుని మరణం లేని మాట కొనసాగింపుగా గ్రహించండి, మమ్ములను సాక్షులు సహకారంతో చంద్ర శేఖర రావు గారి దగ్గర ఉన్న బస్సు వేసుకొని, కొందరు సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జులు కొందరు సినిమా వారు కొందరు మేధావులు కొందరు మా వద్దకు అనగా సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి 38, యస్ ఆర్  నగర్ హైదరాబాద్       9010 48 37 94  నుండి బృందం లోకి తీసుకొని గ్రహించడమే తమను తాము కాపాడుకొని యావత్తు మానవజాతిని కాపాడిని వారు అవుతారు.

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


..దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జ్ఞాన యోగి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మరూపం, అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ --9010483794

No comments: