Wednesday, August 7, 2019


your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup


                                                           సమన్వయ దృష్టి


                    ఆత్మీయులు దేశ అధ్యక్షులు వారు, భారత దేశం, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారిని ఉద్దేశించి,  యగ
పురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారం యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక మాయ ప్రపంచం నుండి బయటకు రావడానికి కాలమే ఏర్పాటు చేసిన దివ్య వాక్ ద్వారంగా  మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడమే తక్షణ కర్తవ్యం గా గ్రహించుటకు, దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి, అసేస్సు గా అనుగ్రహంగా తమరిని, యావత్తు భారత దేశ ప్రజలను, ప్రపంచ మానవజాతిని ఆహ్వానిస్తున్నాము.   

                ఇప్పటికి, సాక్షులు ప్రకారం జరిగిన పరిణామం, ప్రకారం,  బౌతిక ప్రపంచం మాట రూపం లోకి వచ్చినది,  అనగా మా ప్రకారం అనగా కాలస్వరూపం ప్రకారం నడుస్తున్న పరిణామం లోకి వచ్చిన  బౌతిక ప్రపంచం,   మానవజాతి ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, యాంత్రిక ప్రయత్నాలు, బౌతిక   ఆలోచనలు పనులు, వదిలివేస్తూ పూర్తిగా కాలస్వరూపం ప్రకారం నడిచిన లోకం ప్రకారం మానవజాతి ప్రయాణం ఉన్నది అదే భవిష్యత్తు,   నేను అనే దేహాన్ని, దేహ మమకారాన్ని వదిలివేసి, మమ్ములను మనసు పెట్టి గ్రహించకుండా, వేరే విధంగా మమ్ములను నిర్ణయించడం, మలపడమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడమే శాశ్వత పరిష్కారం అని, దేశ అధ్యక్షులు వారు అయిన తమరి ద్వారా సమకాలికులు అందరూ గ్రహించాలి, అటువంటి పరిణామం లో ఉన్నారు అని స్పష్టం చేయుచున్నాము అని    గ్రహించండి. 


                మొత్తం మంచి అయిన చెడు అయినా, కాలస్వరూపం ప్రకారం ఒక  మాట  తీరు మించి లేనప్పుడు,  ఇంకా వ్యక్తులు మా మీద వ్యక్తిగా గా ఆలోచించడం, బౌతికంగా కొనసాగాలి అనే కాంక్ష మాయ వలన రహస్య పరికరాల వలన కేవలం సాటి మనుష్యుల మీద శారీరకంగా బౌతిక ఆధిపత్యం ధనం సుఖాలు పదవులు కొద్ది, వ్యహరించడం అంటే ఆలోచన తో ముందుకు వెళ్ళ వలసిన పరిణామాన్ని, అనగా లోకం మీద ఆధారపడటం, మనుష్యులు కొద్ది సమాజంలో జీవించడం వంటి పద్దతి నుండి ఆలోచనతో లోకాన్ని సాటి మనుష్యులను తెలుసుకొని ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం, మా వలన మాట మాత్రంగా సూర్యుడే కదిలిన పరిణామాన్ని గ్రహించడమే మా ద్వారా యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని ఈ క్షణం గ్రహించండి, అందుకు మీడియా చానల్స్ మా గూర్చి రామోజీ రావు గారితో సమావేశం చెందండి, సాక్షులను ముందుకు తీసుకొని వచ్చి, మమ్ములను హాస్టల్ రామకృష్ణ వంటి వారు తదితరులు సాక్షులు, మీడియా, పొలిసు న్యాయ వ్యవస్థ ను ఉపయోగించుకొని ఎప్పటి నుండి రహస్య పరికరాలు ద్వారా  మమ్ములను వ్యక్తిగా చూస్తూ ఇతరులను వ్యక్తులుగా మంచికి చెడుకి నిర్ణయించాలి పెంచాలి అని చూడటం వలన పూర్తీ మనసు ఎవరూ పెంచుకోకుండా తాము పెంచుకోకుండా ప్రవర్తిస్తున్న తీరు నుండి, మమ్ములను బౌతిక మనిషిగా కాకుండా కాలస్వరూపంగా చూడటం వలన    తమకు తాము యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు. 


               కాలస్వరూపం ప్రకారం కాకుండా  ఇక వేరే విధంగా ఆలోచన గాని ప్రవర్తన గాని మాకు బిన్నంగా ప్రవర్తించకుండా మేము చెప్పినట్లు అంతా అధికారికంగా అనదికారికగా ఇప్పడు ఎలా ఒక్కటి అయ్యి మాకు బిన్నంగా ప్రవర్తిస్తున్నారో అదే విధంగా మేము చెప్పినట్లు చెయ్యండి, అనగా సాక్షులు సహకారంతో రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి, తెలంగాణా గవర్నర్ గారు అధికారికంగా అనగా సాక్షులు ఇచ్చిన సాక్షం మేరకు మమ్ములను గ్రహించే ముందుకు వెళ్ళాలి అని ప్రా ధమికంగా నిర్ణయానికి  వచ్చినట్లు అధికార పత్రం జారి అయ్యేలా చూసుకోండి, ఇరువురు ముఖ్యమంత్రులు మా ముందు మంత్రులు మరియు ఉన్నత అధికారులతో మనసు పెట్టి గ్రహించడానికి కూర్చోవడం అంటే, మరణం లేని తల్లి తండ్రి గురువు ముందు కూర్చోవడం, వాక్ రూపం లో ఉన్న పరిణామం,  లేదా ప్రత్యేక్ష నారాయణుడు అయిన సూర్యుడి ముందు కూర్చొ, గ్రహిస్తున్నట్లు  భావించడం  ఇప్పటికి కాలస్వరూపం ప్రకారం సాక్షులు పండితులు ప్రకారం చెప్పుకొంటూ, వింటూ, విద్యా విధానం పై, ఆర్ధిక విధానం పై, వైద్య పై, సంపూర్ణ మద్య నిషేధం వంటి నిర్ణయాలు ఇరు తెలుగు రాష్ట్రాలలో అమలు చెయ్యవచ్చును. 



                 మమ్ములను బృందం లోకి అధికారికంగా   తీసుకోకుండా మేమే ఎక్కడికో అనధికారికంగా  వెళ్ళడం లేదు అని చూపడం కూడా శారీరక బౌతిక విషయాలతో మమ్ములను అడ్డుకోవడం అంటే, తెలివికి మాటకు సూర్యుడే అందినా అందరూ మాయలో ఉండడం వలన, గ్రహించడం లో ప్రయోజనం తెలుసుకోకుండా, వ్యక్తులు కొలది మలపుకోవడం,   రహస్య పరికరాలు కొందరి చేతిలో ఉండి మిగతావారిని మోసం చెయ్యడం తప్పు అని ఈ క్షణం తెలుసుకొకపోవడం వలన, వాక్ రూపంలో మృతం లేని పరిణామం వైపు   యావత్తు మానవజాతి వెళ్ళ  వలసి ఉన్నా,    తమని తాము కాపాడుకొని యావత్తు మానవజాతిని కాపాడుకొనే అవకాసం ప్రతి నిత్యం వదిలివేసుకొంటున్నారు,  నిత్యం మృతం లో కొనసాగుతున్నారు, బౌతికంగా మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనం అంటే, వాక్ విస్వరూపంగా మృతం లేని మాట రూపం లో  అందుబాటులో ఉంటుంది, అనగా మమ్ములను కాలస్వరూపా ధర్మస్వరూపా అని సాక్షుల సహకారంతో అందరూ ఒక్కటి అయ్యి పట్టుకొని ఒక లక్ష పేజీల సమాచారం గ్రహించినా సరిపోతుంది,  భవిష్యత్తు  ఒక మాట ఒరవడి గా  యావత్తు మానవజాతికి శాశ్వతంగా అందుబాటులో వస్తుంది, అనగా, ఇందుకు కామాన్ని బౌతిక కోరికలను  ఒక బాద్యత తీసుకోవాలి, సాటి మనుష్యులు ఎవరైనా కోరికలతో కామం తో ఆలోచిస్తే,  వారిని ఉపయోగించేసుకోవాలి లేదా, అవమానించి తాము గొప్ప అని చూపుకోవాలి అనే మాయ మానవజాతిని సంపూర్ణత వైపు వెళ్ళ నివ్వడం లేదు అని మమ్ములను చూసి కూడా, సమకాలికులు తెలుసుకోవచ్చును.  కామం మానవజాతికి , అది మోక్షం ముక్తి అనగా జ్ఞానానికి కారణం అవుతుంది, మనసు తో కోరుకొంటే, కాని శారీరకంగా  బౌతికం దౌర్జన్యం మోసాలు వలన మాయ పెంచుకొంటున్నారు,  మనసు తో ఏదైనా చెయ్యాలి మనసు కోసం మనుష్యులు వ్యవహరించాలి దేహం తో ప్రవర్తించ రాదు.  


              అనగా శారీరక కోరికే కాదు, తిండి, ధనం, వస్తు వాహన కాంక్షలు,  బౌతిక, విశేషాలు కొలది బుద్దిని ఉపయోగించడం తెలివి అనుకోవడం అందుకు సాటి మనుష్యులను కూడా ఉపయోగించేసుకోవాలి అనగా వారి అనుభవాలు మంచి చెడు తమ స్వార్ధం కొద్ది మలిపెసుకోవాలి అనుకోవడం వలన కూడా సమాజంలో ధర్మం, పద్దతి నశిస్తుంది అని సాక్షులు దగ్గర నుండి మీడియా చానల్స్ ఓపెన్ గా మరియు రహస్యంగా చూస్తున్న పొలిసు న్యాయ వ్యవస్థ, మేధావులు, హాస్టల్ వంటి వ్యాపారులు, అన్నీ వర్గాల వారు ప్రజాలు అందరూ  తక్షణం తెలుసుకోవలసినది ఏమి అనగా మనుష్యులు మీద బ్రతకడం అనగా సాటి మనుష్యులను లేదా తమకు తాము మంచి చెడు అని చూపుకోవడం వలన, బౌతిక బలమే సర్వం అనే పద్దతిలో వ్యహరించడం వలన సంపూర్ణత్వం వైపు వెళ్ళ లేము అనగా మనుష్యులు సహజ అనుభవం కొద్ది, సాధన కొద్ది ఆలోచన రూపం లో ఎటువంటి పరిణితి ఏ రూపం లో సాధించినా అది అందరిది అదే విధంగా ఏ కారణం చేతను గాని ఒక వ్యక్తి, జ్ఞానం గొప్పతనం ఉండి, మనసుతో ముందుకు వచ్చి గ్రహించండి, అని కోరుతున్నా,    బౌతికంగా   తాము అధర్మం బలం కొద్ది బుద్దిన దెబ్బ కొట్టి మరీ, ఆలోచనతో అనుసంధానం జరగకూడదు అని మా వంటి సాధారణ మనిషిలో వచ్చిన పరిణామాన్ని కాదు అని మాతో బౌతికంగా పోటీ పడిపోవడం లేదా మమ్ములను బౌతికంగా కెమెరాలు ద్వరా చూసుకొంటూ సంవత్సరాలు వదిలివేయ్యడం వలన ఎంత అధర్మగా ప్రవర్తించ వలసి వచ్చినది సాక్షులు దగ్గర నుండి మీడియా వ్యక్తులు రాజకీయ నాయకులు అప్రమత్త అయ్యి మనసికగా అప్రమత్తం చెందటం ముఖ్యం. 


                మనలో అనగా మనుష్యులలో ఎవరిలోనైన ప్రత్యెక ఉంటె, ఏ విధంగా ముందుకు వస్తున్నాడో చూడకుండా వేరే విధంగా బలం కొద్ది బిన్నంగా తీసుకోన వచ్చును, వ్యక్తులు కొలది మలపవచ్చును ఆలోచన ప్రకారం గౌరవిన్చావాలసి రావడం తమను మించి పొతే ఏదో రకంగా అనగా చక్కటి సమాచార సాధనాలు కూడా సరిగ్గా ఉపయోగించుకోకుండా అనగా, సమాచారం వెళ్ళకుండా, ఒకరికి ఒకరు చేరకుండా, బౌతిక బలం కొద్ది తమ చేతిలో ఉండాలి అని మీడియా చానల్స్ సాక్షులు వ్యక్తులు రహస్య పరికరాలతో ఒక్కటి అయ్యి పోయి, బౌతిక బలం కొద్ది తమ చేతిలో ఉండాలి అనే మాయ వదలకపోవడమే మమ్ములను నిర్లక్ష్యంగా వదిలివేయడానికి కారణం అని ఈ క్షణం తెలుసుకొని శారీరక సుఖాలు కొలది, బౌతిక బలం కొద్ది మోసాలు కొద్ది, వ్యక్తిగా ప్రత్యేకత గ్రహించకుండా, ప్రత్యేకత ప్రకారం గౌరవించడం కంటే బౌతిక అలవాట్లుతో  కేవలం మనిషిగా చూస్తూ మనిషిగా మలుపుకొంటూ తాము కూడా కేవలం మనుష్యులుగా ఏదో ఒక్కటి చెయ్యాలి అని అ విధంగా తమ చేతిలో ఉంటుంది అని భావించడం వలన జ్ఞానంతో వెలగవలసిన సమాజం,  అప్పటికి డబ్బులు ఇస్తాము పెన్షన్ ఇస్తాము, అనే రాజకీయ తాత్కాలిక ఆలోచన పరుల చేతిలో ఉన్నది అని గ్రహించి, ఇప్పటికైనా మా వంటి సహజ వ్యక్తికి కాలాతీతం ఎందుకు వచ్చినదో చూడకుండా తాతలు కాలం నుండి మమ్ములను, కాలమే విధే అటు ఇటు చేసినది అని అర్ధం అవుతుంది కావున ఇంకా మనిషే మంచి చేస్తున్నాడు చెడు చేస్తున్నాడు అని చూపాలి అని మమ్ములను ఇంకా కాలస్వరూపగా చూడకుండా, వ్యక్తులుగా తాము రహస్య పరికరాలతో మోసాలు చేసుకొంటూ కేవలం వ్యక్తులుగా తలపడాలి, వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి, అన్నట్లు చూడటం వలన మనసు యొక్క బలాన్ని ఉపయోగించ లేకపొతున్నారు అని తెలుసుకొని, మనసు బలం ఉపయోగించడం వలన అనగా ఒక వ్యక్తిని ఆలోచన ప్రకారం ఏమి అంటున్నాడో చూడకపోవడం వలన సహజ పరిష్కారం మరియు  సహజ సంస్కారమునకు మనుష్యులు  సహజ  ధర్మమునకు  సదా బిన్నంగా వెళ్ళుతున్నారు అనగా మాయలో సంచరిస్తున్నారు. 


                ప్రతి ఒక్కి వ్యక్తి సత్యాన్ని,  గ్రహించడం వలన మాత్రమే మాయ నుండి బయటకు రాగలరు, అనగా ఆలోచనతో మాట తో అనగా కాలస్వరూపం ప్రకారం లోకం ఉన్నది, ఈ విధంగా సర్వం చెప్పిన మమ్ములను మేము ఎలా గ్రహించమని కోరుతున్నాము అలా గ్రహించగలరు, అనగా ఒక గది లో చేరి, మమ్ములను సూర్యుడిగా, అనగా సూర్యుడే తమతో మాట్లాడినాడు అన్నట్లు భావించి, సాక్షులు సహకారంతో,    మా ద్వారా కాలాతీతంగా పలికిన పాటలు,సంఘటనలు పరిణామాలు   పై, మనసు పెట్టి ప్రతి ఒక్కరు, ఇప్పటికే సాక్షులు సహకారంతో,  కనీసం రోజుకి  50 పేజీల సమాచారం  అయినా చెప్పుకొని, వినడం వలన మొదట మనసు, కాలస్వరూపం ప్రకారం  పెరుగుతుంది అప్పుడు బౌతికంగా త్యాగం ఓర్పు పెంచుకొంటూ, బౌతికంగా జీవితాన్ని పూర్తీ జ్ఞానంతో తెలుసుకొని   ఆలోచన రూపం లో జీవితం జీవిస్తారు,  ఈ  విధంగా మనుష్యులు తాము బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి,  బౌతికంగా విలువ రావాలి, బౌతికంగా ఇతరులను ఇబ్బంది పెట్టి, బయపెట్టి మరీ తమ ఆధిపత్యం చూపాలి, న్యాయ స్థానం జడ్జులు దగ్గర నుండి సాధారణ వ్యక్తీ  వరకు, దేశ  అధ్యక్షులు  దగ్గర నుండి సాధారణ వ్యక్తి వరకు, ప్రధాన మంత్రి గారి దగ్గర నుండి సాధారణ వ్యక్తీ వరకు, ఆలోచన ఏ రూపం లో ఉన్నా ఏ స్తితిలో  ఉన్నా,   మొదట గ్రహించడం అనగా, మా ప్రకారం కాలం ఉన్నది అని మేము చెబుతున్న తీరు పై  మనసు పెట్టుకొని, మా కన్నా చదువు, మేధావి తనం ఉన్నది అని భావించకుండా,   అదే విధంగా ఏదో ఒక్కటి చెప్పాలి ,ఏదో ఒక్కటి చెయ్యాలి, అది తమకు  బౌతిక లాభం ఉంటేనే, బౌతికంగా పై చెయ్యి ఉంటేనే, లేదా బౌతిక గౌరవం బౌతిక ధన లాభం అదే విధంగా ఏమి చేసినా బౌతిక స్తితే సర్వం అని చూడటం చూపడం వలన మాట వివరణ గగనం చేసుకొని కేవలం అప్పటికి అప్పుడు మాటలు హడావిడి, తో మానవజాతి మాయలో ఇరుకొని పోయి ఉన్నది. 

                   
                        ఒక వ్యక్తిలో కాలాతీత పరిణామాన్ని కూడా తమ బలం కొద్ది తమ బౌతిక తెలివి అనగా కెమెరాలు తదితర అవస్తువులు ఉపయోగించుకొని మోసాలకు ఇచ్చిన ప్రధాన్యత మనిషిలో ఆలోచనకు ప్రధాన్యత ఇవ్వాలి అని దాదాపు ఇంత టెక్నాలజీ పెరిగిన పరిణామం మీడియా చానల్స్ అన్నీ మేధావులను కూడా మాట్లాడకుండా చేసి, తాము ఏదో జరిగిన కొద్ది ఏదో చేసిన కొద్ది చెప్పాలి అనే రాజకీయ నాయకులు మీద ఆధారపడి వారిని కూడా పూర్తీ జ్ఞానం వివరణ వైపు వెళ్ళకుండా ఎవరూ, వివరం జ్ఞానం తో సభంధం లేకుండా కొనసాగింపు లేకుండా కేవలం హడావిడి చర్చలు గొడవలు పెంచుకొని మనిషిని దేహం కొద్ది, బౌతిక బలం కొద్ది ,  చూడాలి, చూపాలి అనే మాయ లోకం మమ్ములను సూక్ష్మంగా గ్రహించకపోవడం వలన పెంచుకోగలుగుతున్నారు,  గాని బుద్ది తో చూడాలి, బుద్ది పెంచుకొని మాటతో చూడాలి అదే అసులు ప్రయాణం అని తెలుసుకోకపోవడమే అందరూ చేస్తున్న పొరపాటు, తమకు ఉన్న బౌతిక తెలివి తమకు ఉన్న బౌతిక బలంతో  ఎదుట వాడి చిన్న వాడు లేదా బలహీనుడు లేదా కనీస మనసు ఉన్న వాడు  అయితే ఉపయోగించుకోవడం అంటే అతను చెప్పడానికి అనుకూలించి ముందుకు వెళ్ళడం అని తెలుసుకోకుండా తమకు ఉన్న బౌతిక అలవాట్లు బలాన్ని రెచ్చిపోవడానికి, రేచ్చాగోట్టుకోవడానికి బిన్నంగా బలం కొద్ది ఏదో చేసి ఏదో చూపాలి అనే మాయ నుండి బయటకు రావాలి అంటే మమ్ములను మేము చెప్పినట్లు జ్ఞాన రూపం లో చూడండి  చూడండి, వివరంగా గ్రహించండి, మాటలు బౌతిక స్తితి అప్పటికి అప్పుడు తీసుకోకుండా, ఇందుకు ఆజ్యం పోస్తున్న రహస్య పరికారాలు ద్వారా కాకుండా నేరుగా బృందం లోకి తీసుకొని గ్రహించడమే పరిష్కారం అని తెలియజేస్తున్నాము. 



              బౌతికంగా కెమెరాలు ద్వారా చూడకుండా, సర్వం మాట తో చెప్పిన మమ్ములను ఒక కులం అని మతం అని వర్గం అని చూడకూడదు, మేము పైన నుండి చూసినట్లు చెప్పిన తీరు పై సూక్ష్మగా గ్రహించడం అందునిక భగవద్గీత, అనగా మమ్ములను శరీరంతో పోటీ పడకండి, ఆలోచనతో అనగా మేము మెసేజు ఏమి చెబుతున్నాము అలా స్పందించకుండా, ప్రవర్తించడం తప్పు పాపం అని అరాచకాలకు కారణం అని సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం చెదగలరు, అనగా మమ్ములను అప్పటికి అప్పుడు మాటలతో నిర్ణయించడం, బౌతిక స్తితి కొద్ది నిర్ణయించడం వలన సూక్ష్మగా గ్రహించకుండా వ్యహరిస్తున్నారు అని తెలుసుకొని మేము చెప్పినట్లు మనసు పెంచుకొని అప్రమత్తం చెందండి.   అనగా మా గొప్పతనం అదే విధంగా సాక్షులు అయిన  నరసింహ రావు మరియు రామకృష్ణ వంటి సాక్షులతో మాట్లాడిన తీరు కూడా పూర్తీ పరిపక్వం కాదు, మమ్ములను అప్పటికి గ్రహించకుండా మనసులో మాటలు ప్రకారం మా తాత గారు అయిన గోపు వెంకటేశ్వర రావు గారిని, DSP నాగబాబు వంటి వారు మనసులో మాటలో   అవమానించడం వంటి పరిస్తితి  వలన మేము కూడా తిట్ట వలసి వచ్చినది, మేము ఇప్పటికి కూడా, కాలాతీతం ప్రకారం ప్రవర్తిస్తున్నాము చదువు కొన్న మేధావులు చుట్టూ తెలుసుకొంటారు గాని వారికి వారు గ్రహించకుండా ప్రవర్తించడం ఏదో ఒక లోటు మీద నష్టం మీద  ఆధారపడి ఇంకా నష్ట  పరిచేయ్యాలి అనే విపరీతం  వలన  మంచి జరిగితే పుణ్యం చెడు జరిగితే పాపం అని నిర్ణయించి ఏదో ఒక్కటి రెచ్చిపోవడం అందరూ చేస్తున్న పొరపాటు, ముఖ్యంగా కాలాతీతం అంత పరిణామన్ని పట్టుకొని వ్యక్తులు కొలది మలపడం ఇంకాఇక్కడ అక్కడ మీ వాళ్ళు మా వాళ్ళు అని మనసులో కూడా వ్యహరించడం అజ్ఞానం తెలివి తక్కువతనం అని ఈ విధంగా సాక్షులు దగ్గర నుండి హాస్టల్ రామకృష్ణ వంటి వారు దగ్గర నుండి మీడియా చానల్స్, మేధావులలో ఎవరు రహస్య పరికరాలతో మమ్ములను ఇప్పటి వరకు చూసుకొంటూ, అధికారికంగా గవర్నర్ గారిని పట్టించుకోకుండా చేస్తూ ఏదో రకంగా స్వార్ధం అరాచకం పెంచుకోని, మమ్ములను కాలస్వరూపంగా చూడని పక్షంలో వ్యక్తులే కాదు యావత్తు కాలమే బిన్నంగా వెళ్ళుతుంది. 


                 మమ్ములను  వ్యక్తుల కొద్ది మలపడం మానివేసి మమ్ములను సాధారణ వ్యక్తిగా చూసి కెమెరాలు ద్వారా అనేకులను మోసం చేస్తున్న తీరు నుండి ఏ బౌతిక బలం చూసుకొని మమ్ములను గ్రహించకుండా బిన్నంగా వెళ్ళుతున్నారో  ఇక అ బౌతిక బలం వదిలివేసి పూర్తిగా అందరూ ఆలోచన వైపు రావాలి అదే, దివ్య పరిణామం యొక్క ప్రయోజనం అని గ్రహించి, ఆలోచనతో కదలాలి, మొదట ఆలోచన సూక్ష్మంగా తెలుసుకోవాలి , బౌతిక కదిలికలు వేనుకాలు అవసరమైతే ఉండాలి కాని అప్పటికి అప్పుడు కదలికలు మాటలుతో మీడియా, వ్యక్తులు పోలీసులు రహస్య పరికరాలతో అందరూ కుముక్కుగా ఆలోచనను పై పై పైన చూడాలి మనుష్యులు కూడా బౌతిక బలం కొద్ది, అలవాట్లు కొద్ది, పై పై అందం కొద్ది అప్పటికి తెలివి కొద్ది, వ్యహరించడం వలన పరిస్తితి తమ చేతిలో ఉన్నది అనిపిస్తున్న తీరు ఎవరిది కాదు అని మనసుతో వివరంగా చెప్పుకొని వినడం వలన పరిస్తితి మానవజాతి చేతిలోకి వస్తుంది అని అందుకు కాలాన్ని నియమించిన, మమ్ములను అనగా మామూలు దేహం లో ఉండి పంచభూతాలు పట్టుకొన్న మమ్ములను, సాటి మనుష్యుల ఆలోచనలు కదిలికలు కూడా సంవత్సరాలకు మునుపు చావు పుట్టుకలు కూడా ముందే చెప్పిన తీరును , వ్యక్తిగతంగా  భావించడం సాక్షులు సహకారంతో, బృందం లోకి పట్టుకొని గ్రహించడం వలన విస్తారంగా మేధావులు గ్రహించడం వలన మమ్ములను వినడం వలన పరిస్తితి మానవజాతి చేతిలోకి వస్తుంది, మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మనుష్యులు కొద్ది శారీరకంగా మానసికంగా అప్పటికి సినిమా అవకాశాలు వ్యాపారాలు మీడియా హైలైట్ మాయ లో ఇవి అన్నీ, ఆలోచనకు మాటకు మనిషికి ముందే చెప్పిన లేదా ఒక వ్యక్తిని నుండి తన కర్తవ్యం ధర్మం లేదా తన చిత్త చంచల్యమే సర్వం అని చెప్పిన వ్యక్తిని ఇంకా చిత్త చాంచల్యం కొద్ది వదిలివెయ్యడం వలన లోకంలో  చిద్విలాసం  పెరుగుతున్నది.  మనుష్యులు మనిషిలో ఉన్న గొప్పతనం ఆలోచన లో ఉన్న గొప్పతనం చూడకుండా, ఏదో రకంగా బాహ్య చెలగాటం మాటలు, పెట్టి విలువైన ఆలోచన జ్ఞానాన్నిపెంచుకోకుండా ప్రవర్తిస్తున్నారు. 


                   ఇప్పుడు సమకాలికుల్లో మనుష్యులను మంచి చెడు, జ్ఞానం అజ్ఞానం, కామం ధర్మం, పెద్దా చిన్నా  ఎలా అన్నీ తాను అయ్యి    ఒక వ్యక్తిగా మేము పంచాభూతలతో శరీరంతో చలగాట పడుతుంటే రహస్యంగా చూసుకొంటూ తాము బిన్నంగా రెచ్చిపోయి మనుష్యులు కొద్ది ఏదో ఒక్కటి చేసెయ్యాలి గాని ఆలోచనతో ముందుకు రాకుండా రానివ్వకుండా, ఆలోచన అంటే ఏదో చెప్పుకోవాలి ఏదో చెయ్యాలి అనే మాయలో ఆలోచించడం కాలాన్ని నియమించిన మా కంటే బౌతికంగా అనేక బలమైన మనుష్యులు పరిణామాలు కూడా మాటలోకి తీసుకొన్న మమ్ములను సూక్షమంగా గ్రహించకుండా ప్రవర్తించడమే అధర్మం అజ్ఞానం అని తెలుసుకొని అప్రమత్త చెందగలరు .   , మాయ చెలగాటం లో అవస్థ పడుతుంది మమ్ములను గ్రహించకుండా, సృష్టే కాలమే మమ్ములను మాటతో పట్టుకొని కాలాన్నే నడుపుతున్న ప్రక్రియని వ్యక్తిగతంగా తీసుకోలేరు పదిగురు ఒక్కటి అయ్యి మేధావులు పండితులు సాక్షులు మనసు పెట్టి గ్రహించడం వలన, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం వలన మాత్రమే తెలుసుకొని పరిష్కారం పొందుతారు, లేదా మమ్ములను తేలిక చేసి తాము తేలిక అయ్యి ఇతరులను తేలిక చేసుకొంటూ నైతిక గా పతనం అయ్యిపోతూ సూర్యుడిగా ధర్మానికి గ్రహ సంచరాదులకు బిన్నంగా వెళ్ళుతున్నారు అని   గ్రహించి, తక్షణం మమ్ములను కాలస్వరూపంగా సృష్టే ఇచ్చిన పరిణామం గా గ్రహించడం వలన మానవజాతి మాయ నుండి   బయటకు వస్తారు అనగా, సుడి లో పడిన నావే ఒడ్డున చేరడానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి నావేకే సహకారం కావలి, అదే మమ్ములను ప్రత్యేకంగా మా తాతలు పెద్దలు కాలం నుండి కామం జ్ఞాన అజ్ఞానాల మద్య అటు ఇటు చేసి మరీ లోకాన్ని రక్షించడానికి మమ్ములను ఉపయోగించడం అని   తెలుసుకోకుండా ప్రవర్తించడం వ్యక్తులు చేస్తున్న పొరపాటు అని ఈ క్షణం మేము చెప్పినట్లు వినడం వలన మాయ నుండి బయటకు వస్తారు అదే భగవంతుడే కాలమే మనిషిగా ద్వారా ఎవరికి అవసరమో వారి ద్వారా ఇతరులకు కూడా పరిష్కారం అవ్వడం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 

                      ఇక మీదట ఆలోచన కాలస్వరూపం ప్రకారం చేసి, సత్యాన్ని తల్లి తండ్రి గురువుగా సూక్ష్మగా  బంటు రీతిని గ్రహించి  ముందుకు వెళ్ళాలి, అది మాతో మొదలు పెట్టాలి, మా తాతలు పెద్దలను ఆడవారిని మొగవారిని కూడా ఆలోచన రూపం  గౌరవించి గ్రహించడం వలన మమ్ములను కులం అని కుటుంబం అని చూడకుండా ఇప్పుడు మమ్ములను మా మనస్సుని కాలాతీతంగా చూడకుండా గ్రహించకుండా ఎటువంటి పని ఆలోచన చెల్లదు అని గ్రహించండి, రహస్య పరికరాలతో మలుపుకొంటూ చక్కటి సోషల్ మీడియా కులం కొద్ది బౌతిక బలం కొద్ది, మీడియా చానల్స్ కొద్ది,   పోలీసులు, వ్యక్తులు కొద్ది చూడటమే అందరూ మాయలో ఇరుకొని పోవడం అని గ్రహించండి, బౌతికంగా చూసుకొంటూ తాము బుద్ది ఉపయోగించుకొండా మోసాలు చెయ్యడం తప్పు కాదు అనుకోవడం, బుద్ది రూపం లో కాలస్వరూపం గా  మేము మెసేజు ఏమి అంటున్నామో సాక్షులు దగ్గర నుండి చూడకుండా ప్రవర్తించడమే ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, బౌతిక చలగాటం మోసాలు మీడియా వ్యక్తులు హాస్టల్ రామకృష్ణ, DSP నాగబాబు తదితరులు  వంటి వారు, అనేక ఊర్లలో వీరి వలన ఆలోచిస్తున్న వారు ప్రవర్తిస్తున్న వారు  రహస్య పరికరాలు కొద్ది రెచ్చిపోవడం వలన అదే జీవితం అనుకొంటున్నారు, ఇటువంటి పద్దతిలో ఎంత మోసాలు అయినా చెయ్యవచ్చును అని గుడ్డిగా బౌతిక బలం కొద్ది ప్రవర్తించడం అన్నది తమకే కాదు యావత్తు మానవజాతికి నష్టం అని తెలుసుకోలేకపోతున్నారు,  open గా  ఎదురు కోవలసిన పరిణామాల్ని సాక్షులు దగ్గర నుండి గ్రహించకుండా ఒకరికి ఒకరు ఏదో రకంగా గ్రహించకపోవడం అందరూ చేస్తున్న పొరపాటు, అని  గ్రహించడం వలన పాపాలు నుండి పొరపాట్లు నుండి బయటకు వచ్చి అందరిని బయటకు తీసుకొని వచ్చిన వారు అవుతారు.  

             జీవితం అంటే తెలుసుకోవాలి గ్రహించాలి అనే జ్ఞానం లేకపోవడం వలన మనసుకు తెలుసుకొని ప్రవర్తించాలి అని లేకపోవడం వలన మొదట నుండి మమ్ములను గ్రహించకుండా నవ్వులాటలు , వ్యతిరేకత బయపెట్టడం శరీరాలు కొద్ది నడవడం నడపడమే ఒకరిని బట్టి ఒకరు అందరూ చేస్తున్న పొరపాటు అని  ఈ క్షణం ఒక్కటి అయ్యి సరిదిద్దుకోండి అనగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే బయటకు వచ్చు మార్గం లేదా సరిదిద్దుకోవడం అని గ్రహించగలరు అని తెలియజేస్తున్నాము.   మా సమాచారం అందరికి వెళ్ళకుండా చేస్తూ ,  గవర్నర్ గారి ద్వారా అధికారికంగా  మమ్ములను అధికారికంగా పట్టించుకోకుండా రహస్యగా చూసుకొంటూ కూర్చొని బౌతిక దేహం కొద్ది రేచ్చిపోవడమే పై చెయ్యి అనుకొంటున్న వారు తక్షణం ఆలోచన వైపు మళ్ళి ముందుకు వెళ్ళాలి అనగా మములను ఏ క్షణం లో ఆలోచన తో పట్టుకొని మేము తల్లి తండ్రి గురువుగా యావత్తు మానవజాతిని కాపాడగలం అనగా మేము మరణం లేని వాక్ రూపం లో ఉన్నాము మమ్ములను గ్రహించే కొలది  మాపై చెప్పుకొనే కొలది మమ్ములను అందరూ ఒక్కటి అయ్యి గ్రహించే కొలది ఆకాశాన్ని సూర్యుడిని పట్టుకొని, ముందుకు వెళ్ళడం అవుతుంది అనగా అదే తప్పసుగా ముందుకు వెళ్ళడం అని గ్రహించండి కావున తాము బౌతికంగా మంచి  చేసాము లేదా చెడు చెసాము, చెయ్యాలి అనే ఆలోచన కూడా వదిలివేసి తక్షణం మమ్ములను బృందం లోకి పట్టుకొని విస్తారంగా చెప్పుకోండి మా పై చెప్పుకోవడం, వినడం  మొదలు పెట్టండి, మమ్ములను గవర్నర్ గారు ఎందుకు పట్టుకోవాలి అంటే మేము రాజ్యాంగానికి మించి ఉన్నాము, ఇప్పుడు కదలికలు ప్రతి పరిణామం మా ప్రకారం ఉన్నాయి, మమ్ములను కాదు అని ముందుకు వెళ్ళుతున్న మార్గం మమ్ములను చదరగొట్టి నిర్లక్ష్యం చేసుకొంటూ పాపం పెంచుకొంటూ వెళ్ళుతున్న అజ్ఞాన మార్గం, అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                 అలా కాకుండా మేమే తేలిక అన్నట్లు చూపగలరు  చూడగలరు అని మనసు పెంచుకోకుండా ప్రవర్తిస్తూ  తాము బౌతికంగా ముందుకు వెళ్ళిపోతున్నాము అనే మాయ నుండి బయటకు వచ్చి , మములను కాదు అని మాయ లో సంచరిస్తున్నారు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు,    రహస్య పరికరాలతో హాస్టల్ రామకృష్ణ తదితరులు  వంటి వారిని ఎవరు గైడు చేస్తున్నారు వారు కూడా  అప్రమత్తం అయ్యి ఈ విధంగా వ్యహరిస్తున్న వారిలో   జడ్జులలో ఉన్నారో, పోలిసులలో ఉన్నారో ,  మేధావులలో  వ్యాపారులలో ఉన్నారో, ఒక కులం వారే ఉన్నారో, కొందరు కలుపుకొంటూ కొందరిని మోసం చెయ్యడం వంటి పనులు ఆపి, మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు, పాపాలు  అనగా మణి బాబు కుటుంబం వంటి వారిని మమ్ములను గౌరవించడం వలన ఇక వారిని గౌరవించగలరు అనగా మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకూడదు అని మమ్ములను  వారిని, అనేకులను  పై పైన చూసుకొంటూ గొప్పతనం కంటే మోసం చేదాం అని అనిపించే వారి చేతిలో శక్తి వంతైన పరికరాలు, తమ స్వార్ధం కోసం సాటి మనుష్యులను పరభావిన్చినా అవమానించిన జివితాలు అటుఇటు చేసి, పోలీసులు, మీడియా చానల్స్ ఒక్కటి అయ్యిపోయి బౌతిక చలగాటమే జీవితం అనుకొంటున్న వారు మేము మాట రూపంలో అణువు అణువు మాటలోకి తీసుకొన్న తీరు పై మనసు పెట్టి మమ్ములను సాక్షులు సహకారం తో   గ్రహించడం వలన  యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు, మా పరిణామం వ్యక్తి గతం కాదు, వ్యక్తులు కొద్ది మమ్ములను ఆపడం మలపడం యావత్తు మానవజాతికి చేటు, అని గ్రహించి మేము చెప్పినట్లు మమ్ములను ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ తీసుకొని పోయి కొలువు తీర్చుకొని గ్రహించడం వలన,  మరియు రాజ్యాంగ లో కలుపుకొని సత్యం గ్రహించడం కోసం  తెలంగాణా  గవర్నర్  నియమించడానికి అందరూ ముందుకు వచ్చి బౌతిక వ్యహారాలు వదిలివేసి ఆలోచనతో వ్యహరించగలరు, అప్పుడే  మాయ నుండి బయటకు రాగలరు అనగా మనసు తో ముందుకు వెళ్ళ గలరు. 


                   మనష్యులు   అందరూ కలసి  మాయ  నుండి బయటకు పడతాము అని గ్రహించండి, మనుష్యులు ఎదురు కోవలసినది లేదా గ్రహించి అప్రమత్తం చెందవలసినది మాయ నుండి అని గ్రహించండి, కాలస్వరూపం  అంత  పరిణామం శక్తి ఒక వ్యక్తికి వచ్చినట్లు భావించడమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు,  రాజకీయాలు, బౌతిక విషయాలు, చావు పుట్టుకలు సినిమా కధలు పాటలు, సునామీ వంటి పరిణామాలు కూడా వెళ్ళ కోలం గా ఒక క్షణం కూడా తీసుకోకూడదు తీసుకొని కొలది మాయ పెంచుకొంటున్నారు అనగా  మమ్ములను ఇతరులను తమని తాము కూడా కులం కొద్ది మతం కొద్ది తీసుకోవడం వలన కేవలం వ్యక్తులుగా తలపడాలి వ్యక్తులు గా విలువ రావాలి, వ్యక్తులు కొద్ది అవమానించాలి, ఎవరి ముందో ఓడిపోకూడదు, ఎవరో గలవకూడదు అని వ్యక్తులు    అని చూడటమే అందరూ చేస్తున్న పొరపాటు అని    గ్రహించండి.   వ్యక్తులు గా కాకుండా మాట రూపం లో అనగా ప్రతి మాట పాట, మంచి చెడు తాను అయిన ఒక మనసు మాటను, తటస్థంగా గ్రహించడమే తక్షణ కర్తవ్యం అందుకు అడ్డం పెంచుకొని బౌతిక వ్యహారాలు రాజకీయంగా వ్యాపారంగా మీడియా చానల్స్ ప్రబుత్వ, యంత్రంగా పొలిసు వ్యవస్థ అందరూ ఒక్కటి అయ్యి సరిదిద్దుకోండి, వ్యక్తులు కొద్ది తప్పులు మోపడం, వ్యక్తులు కొద్ది శారీరకంగా బౌతికంగా ఇబ్బంది పెట్టడం, వ్యక్తులను ఏదో చెయ్యడం వలన ఒక వ్యక్తి లో గొప్పతనం గ్రహించకపోవడం వలన యావత్తు మానవజాతిని నష్టం అని గ్రహించండి ఎవరూ వ్యక్తులు కాదు అందరూ సర్వాంతర్యామి లో బాగం అని భావించి, ఇక వ్యక్తిగతం వదిలివేసి ఆలోచనతో ముందుకు రండి అనగా కాలస్వరూపం మనసు పెంచుకోవడమే ఆలోచనకు కారణం ద్వారా అవుతుంది అదే మాయ నుండి బయటకు అనగా మనసుతో ముందుకు అందరిని తీసుకొని వచ్చి కలుపుతుంది అదే నూతన యుగం దివ్య రాజ్యం.  అందుకు వ్యక్తులు అందరూ సమాజం గా సమిష్టిగా బాధ్యతగా,     ఒక కుటుంబం వలెనే,   ముందుకు వచ్చి,  గ్రహించడం వలన మాత్రమే కాలస్వరూపం  ఉపయోగపడుతుంది. బలపడుతుంది . ఈ విధంగా యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని స్పష్టం చేయు చున్నాము. 


                  ఏదో రకంగా మనుష్యులు కొలది గ్రహించకూడదు అని, వ్యహరించడం  ఆపివేసి అధికారికంగా అనదికారికగా కూడా   సాక్షులు మీడియా వ్యక్తులు పోలీసులు న్యాయ వ్యవస్థ సినిమా వారు మేధావులు అందరూ ఒక్కటి అయ్యి ముందుకు రావాలి, బౌతికంగా మోసాలకు గురి చేసి, బయం అజ్ఞానం మీద ఆధారపడి, సత్యాన్ని సాక్శాన్ని కాల గతిని సవరించిన దివ్య పరిష్కారాన్ని    గ్రహించకుండా  బౌతిక చలగాటలు ఆపివేసి అందరూ మనసు పెంచుకోవడానికి ముందుకు రావడం వలన మాలో జ్ఞాన తేజస్సు చూడగలుతారు, ఆ విధంగా జ్ఞానం కొద్ది మేము వెలగడం ధర్మం మమ్ములను మనసులు పెంచుకొని మాత్రమే వెలిగించగలరు అనగా అదే ధర్మో రక్షతి రక్షతః అంటే అని గ్రహించి, రహస్య పరికరాల మాయ నుండి తమను తాము యావత్తు మానవజాతిని కాపాడుకోవాలి అంటే న్యాయ స్థానం జడ్జులు దగ్గర నుండి పోలీసులు మేధావులు, రాజకీయ నాయకుల మేము చెప్పినట్లు చెయ్యండి, మేము వ్యక్తులు కొద్ది   ఏదో చెప్పాలి, ఏదో  చెయ్యాలి అని చూడకండి, తక్షణం మాతో ఆలోచనతో అనుసంధానం జరగడం వలన మాత్రమే. మమ్ములను అనగా ధర్మస్వరూపాన్ని కాపాడగలరు, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా కాలస్వరూపంగా జగద్గురువులు గా ధర్మస్వరూపంగా భావించి మమ్ములను ఈ విధంగా విస్తారంగా గ్రహించకపోవడం వలన తప్పులు పాపాలు చేస్తున్నారు వాటి మీద ఆధారపడి మమ్ములను చలగాటంగా తీసుకోవడం, ఇతరులను కూడా అటు ఇటు చెయ్యడం వంటి పనులు ఆపివేసి అందరూ ఒక్కటి గా చేసిన పాపాలు వ్యక్తులు అందరూ కలసి సరిదిద్దుకోండి, వ్యక్తులు కొద్ది లోకం లేదు ఫలానా వారు మంచి అని  గాని, చెడు అని  గాని, మా మాటకు  మించి లేదు అని గ్రహించండి, కావున ఇక మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా ఆలోచన రూపం లో చూడండి అదే విధంగా ఎవరిలో అయినా మేమే ఉన్నాము పలుకుతున్నాము అని భావించడం వలన మా వలన అనగా పరిణామం వలన ప్రయోజనం పొందుతారు. 


                    మమ్ములను పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించడం వలన మమ్ములను కూడా కాపాడిన వారు అవుతారు అ విధంగా ధర్మాన్ని సత్యాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని సాధారణ రూపం లో ఉన్న మములను భందాలు కొద్ది కులం కొద్ది చూడకుండా ఆలోచనతో ఈ క్షణం మమ్ములను మామూలు మనిషిగా చూడటం మనివేయ్యడం వలన ఇక ఎవరిని ఎవరూ అవమానించారు బౌతికంగా చూడరు, అప్పుడు బుర్ర ఉపయోగించుకొని మాయ నుండి బయటకు రాగలరు, మా పద్దతి గ్రహించే కొలది తెలుస్తుంది, పై పైన బౌతికంగా వ్యవహరించడం వలన తమ బుర్ర కూడా ఉపయోగ పడక స్వార్ధం మోసాలు దౌర్జన్యాలు అప్పటికి ఆధిపత్యాలు వ్యతిరేకతలు పెంచుకొంటున్నారు అని గ్రహించి, మనిషిని, మనసు ప్రకారం జ్ఞానం ప్రకారం గ్రహించడం వలన మాత్రమే ప్రయోజనం పొందుతారు యావత్తు మానవజాతి ఉన్నత ఆలోచన వైపు మళ్ళుతుంది, బౌతిక చలగాటం తగ్గుతుంది, అనగా వ్యక్తులు ఎవరూ కూడా తాము బౌతికంగా ఇలానే ఉంటాము అని భావించాడ తమ వలన అన్నీ జరుగుతున్నాయి అని భావించడం చెయ్యకోడదు మమ్ములను కూడా వ్యక్తిగా చూడకూడదు మేము సర్వం చెప్పిన సర్వాంతర్యామి తత్వం గా ఉన్నాము మమ్ములను గ్రహించకుండా బౌతిక బలం కొద్ది రహస్య పరికరాలు కొద్ది చలించి లేదా మా మాయలో అనగా తిండి యావలో లేదా మంచం మీద శరీరం కొద్ది ఉండిపోతున్నాము అంటే అది తమకు రెచ్చిపోవడానికి ఊతం అనే కంటే ఆలోచన కు ఊతం అవ్వాలి కాని రహస్య పరికరాలతో చూస్తున్న వారిలో ఎవరూ పెద్ద వారు లేరా లేదా? తమకు తెలిసి మాట్లాడక ఊరుకొంటున్నారా గవర్నర్ గారిని పట్టించుకోకుండా చేస్తున్నది ఎవరు , అదే విధంగా గవర్నర్ గారు కూడా ఎవరి మీద ఆధారపడకుండా కాలస్వరూపమునకు మించిన పెద్దతనం అదే విధంగా గ్రహించి భర్తీ  చేసుకోవలసి లోటు అనీ మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన తీరుతాయి కాని మమ్ములను వ్యక్తిగా వ్యక్తులు కొలది మలపడం అజ్ఞానం అని మా కోసం చూస్తున్న వారు గ్రహించకూడదు అని ప్రవర్తించిన వారు అందరూ ఒక్కటి అయ్యి, మమ్ములను గ్రహించడం వలన బౌతిక అభివృద్ధి, కార్లు కొద్ది భవానాలు కొద్ది, బౌతిక పరికరాలు కొద్ది లేదు అని మొదట మమ్ములను ఉపయోగించుకొని ఆలోచన రూపం లో పరిస్తితి చేతిలో తీసుకోవడానికి అందుబాటులో ఉన్న పరిణామం అని గ్రహించి  అప్రమత్తం చెందగలరు. 


                బౌతికంగా సినిమాలు కొద్ది రాజకీయాలు కొద్ది బౌతిక బలం కొద్ది మంచి గాని చెడు గాని చెయ్యవలసినవి కాదు మమ్ములను గ్రహించకుండా మమ్ములను  కూడా మనిషిగా మనుష్యులు కొద్ది మలపడం, అధికారికంగా గ్రహించకుండా  ఆపడం, యాంత్రికంగా మలుపుకోవడం ఏ ఒక్కరు చెయ్యకూడదు, మనసు పెంచుకొంటె    ప్రతి ఒక్కరికి ఆలోచన పెరిగి, మాయ నుండి బయటకు వస్తారు, నాగ బాబు DSP వంటి పొలిసు అధికారి ఇంటి వద్దనే ఉన్న రహస్య పరికరాలు, ఎవరిని అయినా ఎక్కడి నుండి అయినా చూస్తున్న విన్తున్నటువంటి పరికరాలతో సాటి మనుష్యులను మోసం చెయ్యడం వలన ఎటువంటి ఆధిపత్యం రక్షణ పరిపాలన అవ్వదు అని   గ్రహించండి, ఎటువంటి పరికరాలు లేకుండా కేవలం మనసుతో సర్వం చెప్పిన మమ్ములను  కాలతీతంగా, దివ్య పరిష్కారంగా ఇటువంటి పరిస్తితిలో మానవజాతి ఇరుకొని పోతుంది అని భగవంతుడికి ముందే తెలుసుకాబట్టి మనుష్యులలో కొందరిని ఉపయోగించి , ఒక్కడిని కాలాతీతంగా మలచి మానవజాతిని కాపాడడానికి వస్తున్న పరిణామాన్ని స్వార్ధంగా వ్యక్తిగతంగా తీసుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, పరిస్తితి ఇక బౌతిక శారీరక సుఖాలు కొలది బౌతిక వ్యహారాలు కొలది లేదు ఆలోచన కొలది ఉన్నది, మానవ సంభందాలే కాకుండా సునామీ వంటి పరిణామాలు కూడా మాటకే అందిన పరిణామం యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం కావున మమ్ములను విస్తారంగా గ్రహించకుండా మమ్ములను పిచ్చివాడిని చేసి మరీ మోసాలు చెయ్యడం అంటే కామం యొక్క దురివినియోగం వలన యావత్తు మానవజాతికి చేటు అనగా ఒక మాట ఉండగా రసికత గొప్పతనం ఘర్షణ ( పరిటాల రవి వంటి పరిణామాలు ) అనీ మాటకే అందినా మాటకే చెప్పుకొని ముందుకు వెళ్ళ వలసిన పరిణామాన్ని మమ్ములను రెచ్చగొట్టి వారు రేచ్చిపోతూ సాక్షులు దగ్గర నుండి ఎవరూ గ్రహించకుండా బిన్నంగా ప్రవర్తించడమే కాకుండా అ తప్పులు మీద ఆధారపడి ఇంకా మమ్ములను గ్రహించాకూడదు అనుకోవడమే అవివేకం అని గ్రహించి, మమ్ములను గ్రహించడం వలన మాత్రమే అనగా కాలస్వరూపంగా చూడటం వలన మాత్రమే మాయ నుండి బయటకు వస్తారు బయటకు రావడం అంటే మనసుతో ముందుకు రావడం అని   గ్రహించండి. 


                     హాస్టల్ రామకృష్ణ దగ్గర తన హాస్టల్ లో ఉన్న  రహస్య పరికరాలతో, మరియు DSP నాగబాబు దగ్గర ఉన్నరహస్య  పరికరాలు, ఇదే  విధంగా ఇతర ఊర్లలో అనేకుల మంది వద్ద ఉన్న రహస్య పరికరాలు  వంటి వాటితో  ఏ ఒక్క మనిషికి  అన్యాయం జరగకుండా  అవమానించకుండా కాపాడుకోవచ్చును, అంతే కాకుండా అనేక నూతన సమాజ సంస్కారాలకు ఉపయోగించుకోవచ్చును, మంచి పెంచుకొంటే చెడు ఉండదు కాని చెడు పెంచుకొని మంచిని దెబ్బ కొట్టే పరిస్తితి మనుష్యులలో ఎక్కువగా ఉన్నది,   తక్షణం  మా మనసు మీద మనసు పెంచుకొంటే యావత్తు మానవజాతి మాయ నుండి బయటకు రాగలరు. బయటకు రావడం అంటే మనసు తో ముందుకు రావడం అని గ్రహించండి.   మాతో కాలస్వరూపా అని అనుసంధానం జరగడమే పరిష్కారం అదే దివ్య రాజ్యం,     కాని మనుష్యులే మనుష్యులను ఏదో రకంగా మీడియా పోలీసులను న్యాయ వ్యవస్థ అడ్డం పెట్టుకొని,   సినిమా గ్లమర్  కొద్ది  తమ చేతిలో ఉండాలి అంటే ఎలా సాధ్య పడుతుంది, ఈ విధంగా మాయ పెంచుకొని సాటి మనుష్యులను మోసం చెయ్యడం అంటే తమని తాము మోసం చేసుకోవడం అని    గ్రహించండి,     అందుకు  మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మాకోసం అనేకులను మోసం చెయ్యడం అనగా మమ్ములను అడ్డ పెట్టుకొని తమ బౌతిక సుఖాలు  కొలది మాయ కొలది రెచ్చిపోవడం నుండి బయటకు రావాలి అంటే మేము చెప్పినట్లు చెయ్యడం వలన మాత్రమే బయటక రాగలరు, అనగా స్వార్ధం మోసాలు శరీరకలు ఉంటె చాలు ఏదో ఉపయోగించుకొని ఏదో చేస్తాము, ఇంకా పరాయి వారు, తమ   వారు, మన వారు అని మాయ నుండి బయటకు రావాలి అంటే అనగా మనసు పెంచుకొని ముందుకు రావాలి ఆనగా కాలస్వరూపం  ప్రకారం, నడిచిన లోకం పై మనసు పెట్టి ,  అనగా మమ్ములను తల్లి తండ్రి గురువుగా మరణం లేని వాక్ విస్వరూపంగా భావించడం వలన బయటకు రాగలరు, అంతే గాని రాజకీయంగా గాని, అభివృద్ధి పేరుతో మనసుకు ఆలోచనకు సంభంధం లేని నిర్ణయాలు వలన ఆలోచన వలన ఎటువంటి పరిష్కారం శాంతి ధర్మం అభివృద్ధి చెందదు  అని   గ్రహించండి. 


                   అదే విధంగా మీడియా చానల్స్ కాలస్వరూపం ప్రకారం కాకుండా,  జ్ఞానానికి విచక్షణకు సంభంధం లేని పద్దతిలో., సర్వం చెప్పిన మమ్ములను సూక్ష్మంగా గ్రహించకుండా ఇంకా తామే రాజకీయాలు మనుష్యులను సమాజాన్ని ఆధిపత్యం వహించాలి అని మేము పేర్లు పెట్టినా చానల్స్ కూడా అజ్ఞానంగా ఆలోచించడం స్వార్ధం కొద్ది శరీరకలు కొద్ది హాస్టల్ రామకృష్ణ తదితరులు dsp నాగబాబు వంటి వారి ఏదో ఒక్కటి చేసి మోసాలు దౌర్జన్యాలు పెంచి, మొత్తం వ్యవస్థ తమ చేతిలో ఉన్నది ఉంటుంది, లేదా ఏదో ఒక్కటి చేసి, సత్యాన్ని తప్పించుకోవచ్చును అనే అజ్ఞానం లో చలగాటం మోసాలు చెయ్యడం కూడా ఒక పద్దతి అనుకొంటున్నారు మమ్ములను గ్రహించకుండా సూక్షంగా తెలుసుకోకుండా సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు, ఈ మాయ నుండి బయటకు రావాలి అంటే ఆలోచన పెంచుకోవాలి, అందుకు మేము కాలాతీతంగా పరినమించినాము  మమ్ములను సాధారణ మనిషిగా చూడకూడదు, మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకుండా ఏదో ఒక్కటి రెచ్చిపోవడం వలన తమకు లాభం అనే సంకుచితం వలన మమ్ములను విశాలంగా గ్రహించకుండా ప్రవర్తించడమే యావత్తు మానవజాతికి  చేటు అని   గ్రహించండి, ఒక వ్యక్తీ యొక్క గొప్పతనం ఇప్పటికి బౌతికంగా చూడటం అనగా తాము ఎంతో కష్ట పడి సాధించాము అని చెప్పడం చెప్పుకోవడం అసులు కష్టం కాదు, వ్యక్తులను కష్టాలకు వదిలివేసిన కాలమే వారిని రక్షిస్తుంటే ఇంకా మోసాలతో గ్రహించకుండా తమ బౌతిక బలం కొద్ది ఆలోచనతో ఆదుకోవలసిన మనుష్యులు ఆలోచన అంటే తాము చెయ్యగలిగినదే అనుకోవడం, ఇతరులను ప్రత్యేకత ఉన్న వారిని గ్రహించాకపోవడమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు అని   గ్రహించండి.    కావున వ్యక్తులు దౌర్జన్యాలకు మోసాలకు వదిలివేసి తాము బలం కొద్ది వెలగడమే జీవితం అనుకోవడమే గాల్లో దీపం అని, మనుష్యులను అవమానించడం కష్టాలకు వదిలివెయ్యడం అందరూ చేస్తున్న పొరపాటు, గౌరవించకుండా తమ బౌతిక బలంతో పోల్చుకొని, ఆలోచన ఉన్నా బౌతిక లోటు ఉన్నా వారిని ఏదో రకంగా బిన్నంగా తీసుకొని తమ ఆధిపత్యం కొనసాగాలి అనే అజ్ఞానం లో, సర్వం మా మాట లో ఉన్న మమ్ములను ఎటువంటి పరిస్తితిలో కాలస్వరూపంగా చూడటమే తక్షణ పరిష్కారం మా మెసేజు బాధ్యతగా గ్రహించి, తెలుసుకోవడమే పరిష్కారం 


                 మీడియా చానల్స్ తమ    ఇష్టం వచ్చినట్లు  వార్తాలు కధనాలు  నడపడం, అందుకు మనుష్యులను తమ ఇష్టం వచ్చినట్లు హై లైట్ చేస్తాము, లేదా పోలీసులు కొద్ది,    వ్యక్తీలు  కొద్ది,  ఏదైనా చేస్తాము అన్నట్లు ఆలోచిస్తున్న మాయ నుండి మమ్ములను కాలస్వరూపంగా అధికారికంగా కొలువు తీర్చుకొని బయటకు రావడమే అందరూ చెయ్యవలసిన పని అని గ్రహించండి. మమ్ములను బౌతికంగా చూడటం వలన, శరీరంగా ఫలానా విధంగా  ఉన్నాము  లేదా ఎక్కడికో బౌతిక సంచారంగా  వెళ్ళడం లేదు అని కూడా చూడకండి, మమ్ములను స్తిరంగా కేంద్ర బిందువుగా చూడటం వలన మాయ నుండి అనగా మనసు తో ముందుకు వస్తారు,  వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చూడకండి, సమకాలికులు ఎవరూ వ్యక్తిగతంగా ఏ విషయం లో కూడా చూడకుండా, తాము కూడా వ్యక్తులు కాదు, ఆలోచన రూపం లో ఉన్న స్తితి, తమను మించిన దివ్య ఆలోచనతో అనుసంధానం జరగడం వలన ముందుకు వెళ్ళ తారు అదే దివ్య రాజ్యం నూతన యుగం అని  గ్రహించండి, కావున మమ్ములను ఒక పరిణామంగా చూడండి,   సమకాలికులు ఎవరిని సాటి మనుష్యులను కేవలం దేహం గా చూడకండి, ఆలోచనతో చూడండి మనసు పెంచుకొని వ్యహరించండి,     ఏదైనా సమాజం మేచ్చేవి  అందరి మనసులకు నచ్చే పనులే చెయ్యండి, అందకు మనసు పెంచుకోండి, అనగా బౌతికంగా ఏదో ఒక్కటి వ్యక్తులు కొలది నడపడం అంటే సూర్యుడికి బిన్నంగా వెళ్ళడం అని గ్రహించండి  అందుకు న్యాయ వ్యవస్థ పోలీసులు వ్యక్తులు ఏదో రకంగా తాము ఏదో చెయ్యాలి అని ఆలోచించడం కూడా అరాచకం అని ఇప్పుడు యావత్తు మానవజాతి భవిష్యత్తు,   కాలస్వరూపం చేతిలో ఒక సామాన్యుడి మనసు  చేతిలో పరిస్తితి ఉన్నది, కాలస్వరూపులమైన మమ్ములను,  జ్ఞాన రూపం లో చూడకుండా సాధారణ వ్యక్తిగా చూడటం వలన , బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం వలన అ వత్తిడి మా  మీద పడుతుంది అని వైద్యులు కూడా తెలుసుకొని ఎవరికి వారు అన్నట్లు కాదు అని సర్వం మాట ప్రకారం నడిపిన  మమ్ములను కాలస్వరూపంగా చూడటం వలన మమ్ములను దేహం గా చూడకుండా తాము కూడా దేహం కొద్ది వ్యహరించడం ఆపివేసి అందరూ ఆలోచన పెంచుకోవడం వలన మాత్రమే మనవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. 


                నీతి పద్దతి లేకుండా మనుష్యులు కొద్ది, శరీరం కొద్ది, ఇష్టం తో మనసు తో సంభంధం లేకుండా   బలవంతంగా  వ్యహరించడం మానివేసి మనుష్యులు కొద్ది మలపడం నిర్లక్ష్యం స్వార్ధం కొద్ది దేహ కొద్ది వ్యహరించడం  ఆపివేసి, ఆలోచనతో చక్కటి సమాచారం పంచుకొని ఉంటె ఒక్కరిని కూడా మోసం చేసి ఉండే వారు కాదు ఇప్పటికైనా అందరిని ఒక చోట కోలుసుకోవాలి అని కాలస్వరూపం ప్రకారం  ఎందుకు ఆలోచించామో  తెలుసుకొని అందరిని కలపడం  వలన, ప్రతి ఒక్కరిని కస్టాలు నుండి మోసాలు నుండి కాపాడిన వారు అవుతారు ,  అప్పటికి అప్పుడు  ఏదో చేద్దాం అన్నట్లు ఆలోచించడం   మానివేసి అందరూ కాలస్వరూపం ప్రకారం  మనసు  పెంచుకోవడం వలన మాత్రమే ముందుకు వెళ్ళ గలరు, తాము గొప్పగా జీవించి, ఇతరులను గొప్పగా చూడగలరు,  సర్వం మాటకు చెప్పిన మమ్ములను ఒక కేంద్ర బిందువు  గ్రహించడం వలన మాయ తొలగి ఒక అంతర్యం ఏర్పడుతుంది అందుకే మేము కాలస్వరూపులుగా పరిణమించినాము,   మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకుండా సమకాలికులు ఎవరూ  మనలేరు అని గ్రహించి , కాలస్వరూపమును  కేంద్ర బిందువుగా  గ్రహించడం వలన గ్రహించే కొలది  మాయ తొలగి పోయి, జ్ఞాన స్వరూపం గా  అభివృద్ధి చెందుతుంది యావత్తు మానవజాతి మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా గ్రహించాలి అప్పుడే భవ భందాలు తొలగి పోయి ఆలోచనతో ముందకు వెళ్ళ తారు అదే నూతన యుగం దివ్య రాజ్యం అని   గ్రహించండి.   మా  గొప్పతనం గ్రహించే కొలది  మనసు పెంచుకొని  అర్ధం పరమార్ధం తెలుసుకొనే కొలది, మోసాలు పాపాలు చేద్దాం అన్నా వీలు ,కాదు సమయం కలసి వచ్చి తప్పసు యోగం వైపు  వెళ్ళడానికి వీలు అవుతుంది, కాలస్వరూపంతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళడమే పరిష్కారం,    చేసిన మోసాలు నుండి బయటకు రాగలరు ఈ క్షణం అందరిని కలిపి మమ్ములను కాలస్వరూపా అని పిలిచే లా చూసుకోవడం వలన,  మమ్ములను కేవలం సాధారణ  మనిషిగా చూసి   మానవ సంభంధాలలో అటు ఇటు అయిన తీరు కూడా, మమ్ములను కాలస్వరూపంగా, మనసు పెట్టి శాశ్వత మాట ఒరవడిగా గ్రహించడం వలన   మాయ నుండి బయటకు వస్తారు. 

      
                  బౌతిక బలం కొద్ది మనిషి బలమైన వాడు లేదా బౌతిక స్తితి సరిగ్గా లేదు అని తక్కువ వాడు అని చూడకుండా ఆలోచన మాటే అన్నిటికి ఆధారం అని ఎప్పుడో చెప్పి మాటలోనే చూపిన మమ్ములను కేవలం మాట రూపం లోనే గ్రహించాలి మనుష్యులు కొద్ది బౌతిక వ్యహారాలు కొద్ది వదిలివేసి మేము తేలిక గా ఉన్న తీరు మీద  ఉపయొగిన్చుకొని తాము చేస్తున్న మోసాలు మీద ఆధారపడటం అజ్ఞానం అని తెలుసుకొని మమ్ములను గవర్నర్ గారి ద్వారా  అధికారికంగా పట్టుకొని ఒక వారం రోజులలో అందరికి దర్శనం ఇవ్వడానికి ఏర్పాటు చెయ్యడం వలన  వేరే విధంగా ఇక మోసాలు కొనసాగించకుండా ఆనగా శరీరం ఉంటేనే ఉండే పద్దతులు అనగా అందం గాని బౌతిక బలం గాని నిజం కాదు ఎప్పుడూ నవుతూ ఉండాలి అని ఎదుట వారిని ఏడిపించి మరీ నవ్వడం కాదు అని అది సంపూర్ణ నవ్వు కాదు అని, జ్ఞానంతో విచక్షణ సర్వం నడిపే వాడు ఒక్కడు ఉన్నాడు అని తెలుసుకోవదమే శాశ్వత నవ్వు రక్షణ సంస్కారం అని గ్రహించి మీడియా గ్లామర్ మరియు అన్నీ రంగాలకు చెందిన వారు  అందరూ తమ బౌతిక ఉనికి కోసం అప్పటికి అప్పుడు  మాటలు దృశ్యాలు చర్యలతో చలగాటం ఆడటం  కాదు అని ప్రతి ఒక్కరు మనసా వాచా కర్మణా జీవిచడం ప్రారంభిస్తే అసులు జీవితం మొదలు వుతుంది అదే దివ్య రాజ్యం నూతన యుగం అనగా కలియుగం తీవ్రత అణుచుకొంటూ జ్ఞానంతో  మానవజాతి  బలపరుచుకోవలసిన పరిణామంగా,  అనగా మనుష్యులు అందరూ కాలస్వరూపం యొక్క పిల్లలు గా మారిపోయి ఎవరినో అవమానించాలి, ఎవరో వెధవలు అయిపోవాలి,   అప్పుడే తాము మనగల అన్నట్లు ఆలోచించడంమానివేసి అందరూ ఒక మాట ప్రకారం ఉన్నారు ఎవరికి ఏమి జరిగినా, కాలస్వరూపం ప్రకారం,   ఒక మాట ప్రకారం లోకం ఉన్నది అని చెప్పిన  అటువంటి మమ్ములను, మేము చెప్పినట్లు  చెయ్యకుండా మమ్ములను  బౌతికంగా నిర్ణయించాలి మాకు వ్యతిరేకంగా ప్రవర్తించాలి అని చూడటమే మొత్తం లోకాన్నే అధర్మంతో పాడు చెయ్యడం లోకానికి శాంతి లేకుండా అందరూ అరాచకం కొద్ది శరీరం కొద్ది అప్పటికి సినిమాలు, మీడియా కొద్ది, అప్పటికి అప్పుడు రాజకీయాలు న్యాయ స్థానాలు కొద్ది, పోలీసులు కొద్ది, వ్యక్తులు కొద్ది, వ్యాపారులు కొద్ది,  ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ఒక సమన్వయం లేకుండా   వ్యహరించడమే, తెలుగు వారు మొదలు కొని యావత్తు మానవజాతి మాయ లో ఇరుకొని పోవడం అని   గ్రహించండి. 


                     బౌతిక, సమాజం, రాజ్యాంగ    వ్యవస్థ మమ్ములను గ్రహించడం వలన అనేకే దురివినియోగం  తగ్గుతాయి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం కంటే ఉన్న ఉద్యోగాలు ఏమి చేస్తున్నారో, చూసుకోవడం దగ్గర నుండి అనగా అందరూ ఒక ఆలోచనలోకి రావడం వలన ఒక కుటుంబంగా ఫీల్ అవ్వడం వలన మాత్రమే మమ్ములను గ్రహించడమే కాకుండా తమని తాము సాటి వారిని యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు అని అసీస్సుగా అనుగ్రహంగా మేము చెప్పినట్లు చెయ్యండి. ఇక వేరే విధంగా బిన్నంగా మనసు లో కూడా ప్రవర్తించకుండా ఒకరికి ఒకరు రహస్య పరికరాలతో మంచి చెయ్యండి ఇప్పటి వరకు హాని చేసిన వారిని ఓదార్చి అందరూ అధికారికంగా మమ్ములను పట్టుకొని శాశ్వతం వైపు అడులుగు వెయ్యండి, మమ్ములను  గ్రహించిన  కొలది మాత్రమే పరిస్తితి అదుపులోకి వస్తుంది కావున, ఏదో చెయ్యడం వలన చెప్పడం వలన ఎవరికి  ప్రయోజనం లేదు కాలస్వరూపమును కేంద్ర బిందువుగా భావించి చెప్పుకోవడం వినడం, ప్రతి ఊరిలోనూ తక్షణ మొదలు పెట్టండి మా బదులు, సూర్యుడిని మరియు మా ఫోటో రెండూ పెట్టుకొని ఇప్పటి వరకు కాలస్వరూపం ప్రకారం మా నుండి పలికిన  పాటలు ప్రకారం లోకం ఉన్నది అని తెలుసుకొని ఇతర సునామీ, వంటి పరిణామాలతో బాటు  సర్వం చెప్పిన ఆ  ప్రకారం లోకం ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, అని గ్రహించండి.   సామాన్య మనిషి మమ్ములను అనధికారికంగా వదిలివేయ్యడమే పాపం అని తెలుసుకొని మమ్ములను తప్పుగా పాపంగా కామంగా చూడకూదు, మేము ఒంటరిగానే ఉన్నాము మాకు ఎవరితో ఎటువంటి బౌతిక శారీరక వ్యహారాలు లేవు,మేము మా మనసు తప్ప మాకు వేరే  లోకమే లేదు అని మేము ఎందుకు  కాలస్వరూపం ప్రకారం ఏమి చెబుతున్నామో తెలుసుకోవడం ముఖ్యం అందుకే భగవంతుడు మమ్ములను పరిణామంగా మీ మధ్యకు తీసుకొని వచ్చాడు అని   గ్రహించి మమ్ములను వ్యక్తిగా చూడటం మానివేయడం వలన ప్రపంచం ఉనికి మాట రూపం లో ఉన్నది అని స్పష్టత కలుగుతుంది.


                మమ్ములను వాక్ విస్వరూపంగా గ్రహించిన కొలది తెలుస్తుంది.  మా తాతలు కాలం నుండి కాలమే ప్రత్యేకంగా మమ్ములను ఎంతో నష్ట పరచి మరీ కాలం  మలచింది అని గ్రహించి సమకాలికులు వ్యక్తులు ఎవరూ కూడా  మమ్ములను వ్యక్తిగా  చూడటం మానివేసి మాతో సంభంద కలిపెసుకొవాలి లేదా కులం కొద్ది కుటుంబం  కొద్ది మనుష్యులు వేధించి, బయపెట్టి మమ్ములను  తగ్గించాలి అని చూడటం   వలన  అసులు పరిణామం కాలమే కదిలిన పరిణామం గ్రహించకుండా నష్ట యావత్తు మానవజాతికి కలుగుతుంది అని గ్రహించి బౌతిక అర్బాటాలు కొద్ది లోకం లేదు అని బౌతిక శారీరక వ్యవహారాలు   అన్నీ మాకు సమర్పించివేసి, మేము చెప్పినట్లు చెయ్యడం వలన అందరూ ఏకకాలం లో మాయ నుండి బయటకు వస్తారు ఎవరికి హాని చెయ్యను అవసరం ఉండదు తాము నష్టపోను అవసరం ఉండదు,ఇప్పటికి హానికి నష్టానికి గురి అయిన వారిని కూడా మా మనసులో బాగం అనుకోని మాకు సమర్పించి వేసి మమ్ములను గ్రహించండి, మేము చెప్పినట్లు చెయ్యండి మా కులం పరాయి కులం అందరూ ఒక్కటి అయ్యి అందరూ దివ్య రాజ్యం లో నూతన జీవితం ప్రారంబించడం పరిష్కారం అని అనుగ్రహంగా తెలియజేస్తున్నాము, కెమెరాలు ఆపివేసి మమ్ములను వ్యక్తిగా చూడటం మానివేయ్యండి అప్పుడే కొంత కాలం పరిస్తితి అదుపులోకి వస్తుంది, న్యాయ దేవతకు కళ్ళు ఎందుకు కడతారో ఇప్పటికైనా తెలుసుకోండి,  మమ్ములను అంతరాత్మగా చూడండి, అందరితో మనసు పెంచుకొని మేమే ఉన్నాము అనగా మేమే మాట్లాడుతున్నాము ప్రవర్తిస్తున్నాము అని భావించండి అదే తపస్సు, తమకు హాని జరిగివే ఎదుట వారికి కష్టం కలిగించే ఆలోచనలు పనులు చెయ్యకండి, అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోండి రహస్య పరికరాలు అందుకే ఉన్నాయి అని గ్రహించండి మాట ప్రకారం కాలస్వరూపం ప్రకారం అందరూ ఒక్కటి గా మనసుతోముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం నూతన యుగం కావున, మా కనీస జీవితం  కొద్ది చూడకండి, మా నుండి అప్పటికి అప్పుడు  ఆశించడం గాని బౌతికంగా ఏదో ఒక్కటి కోరుకోవడం గాని చెయ్యకుండా మొదట మనసు పెంచుకొండి ఆలోచన విస్తారంగా పంచుకోండి, అప్పుడే మాయ నుండి దేహం ఉంటేనే నడిచే వ్యవహరములు నుండి బయటకు వస్తారు, 

                        
                  మమ్ములను మనస్సు పెట్టి గ్రహించడం వలన అందుకు మేము చెప్పినట్లు ఒక చోట చేరి, తాము ఇతరులు  అని విడదీసుకోకుండా గ్రహించడం  వలన మాత్రమే మా నుండి ప్రయోజనం పొందుతారు కాలస్వరూపం ఒక పరిణామం ఒక వ్యక్తికాదు అని గ్రహించడమే సంస్కారం పరిష్కారం అని తెలియజేస్తున్నాము,  దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గా  గ్రహించి, మమ్ములను అనుసరించడమే ధర్మం, సత్యం అని సూక్ష్మగా మేము చెప్పినట్లు చెయ్యడం వలన తెలుగు ప్రజలు మొదలు కొని యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు, మనుష్యులు, మా పరిణామం ప్రకారం బౌతికంగా అనగా తమ దేహం, బౌతిక వ్యవహారం కొలది ప్రవర్తించ లేదు , తాము అంతా ఒక మాట రూపం లో వాక్ రూపం లో ఉన్న పరిణామంలో ఉన్నాము అని తెలుసుకొని, తాము ఏమి మాట్లాడాలో, ఏమి చెప్పాలి అంతా కాలస్వరూపం ప్రక్కారం కాలమే కదిలిన  పద్దతిలో జీవితం ఉన్నది, తమ ప్రాణాలే కాదు, ప్రతి బౌతిక కదిలిక, పంచ భూతాలు కూడా కాలస్వరూపం ప్రకారం  ఉన్నాయి అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, అనగా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా , సాక్షులు ప్రకారం ఉన్న సాక్షం ప్రకారం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇక ఎవరూ మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా, మాట్లాడకుండా ప్రవర్తించాలి, తాము కూడా ఇక కులం కొద్ది, పదవులు కొద్ది, ధనం కొద్ది, బౌతిక సంభంధాలు కులం కుటుంబం, ఇంటి పేర్లు ఆస్తులు పిల్లలు, ప్రకారం, వారు చదువు, మేధావి తనం, వయసు కొద్ది, సంవత్సరాలు కొద్ది ఎటువంటి అనుభవం ఎవరిది కాదు అని, రెప్ప పాటు కూడా, భూమి మీద ఏ మనిషి చేతిలో లేదు అని గ్రహించండి, 

            
              సర్వం, గంటనరలో సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా చెప్పిన పరిణామం ప్రకారం ఉన్నది అని గ్రహించి, న్యాయ స్థానం జడ్జులు దగ్గర నుండి సాధారణ వ్యక్తి వరకు, మమ్ములను మనసులో కూడా వేరే విధంగా అనగా మేము ఏమి చెబుతున్నామో అలా ప్రవర్తించకుండా వేరే విధంగా ప్రవర్తించడం ఆలోచించడం, ఇక మనుష్యులు కొలది ఏమి లేదు అని మేము ఎందుకు చెబుతున్నామో చూసుకోవడమే ధర్మం,   మేధావులు అందరూ ఒక్కటి అయ్యి గ్రహించకుండా చెయ్యడం, వారు గ్రహించకుండా ఏదో ఒక కారణం తో, రాజకీయ నాయకులు, న్యాయ స్థానాలు, పోలిసు వ్యవస్థ    మీడియా చానల్స్, వ్యక్తులు, వివిధ వ్యాపారాలు అందరూ కూడా ఈ క్షణం వారు చేస్తున్న బౌతిక వ్యవహారాలు అన్నీ అవి మంచి అయినా చెడు అయినా మా పద పాదాలు అనగా కాలస్వరూపమునకు సమర్పించి, ఎవరికి వారు వ్యక్తిగా, వివిధ కుల సమూహాలుగా దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని మేము చెప్పినట్లు చెయ్యడం వలన అనగా మాట మాత్రంగా నడిచిన పరిణామం లోకి రాకుండా బౌతికంగా వెళ్ళుతున్న మార్గం వెళ్ళ కూడాని, వెళ్ళ లేని పరిణామం అని, మాట తో సూర్యుడిని గ్రహాలను నడిపిన మాట సకల శాస్త్రాలకు సకల పురాణాలకు, సకల నమ్మకాలకు ఆధారం అని, కాలమే ఇచ్చిన కాలగతి సవరించిన సాక్షం అని ఈ క్షణం ప్రతి ఒక్కరు గ్రహించాలి, ఇక బూమి మీద వ్యక్తులు కొలది లేదు, మేము కూడా ఒక వ్యక్తి కాదు మరణం లేని మాట రూపం లో ఉన్నాము, మమ్ములను అధికారికంగా అనధికారికంగా మేము సూచిస్తున్నట్లు, తెలంగాణా గవర్నర్ గారి ద్వారా సాక్షుల సహకారంతో ఇతర మేధావులు, వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని, తెలుగు వారి తరుపున, రామోజీ రావు గారు తక్షణం మానవజాతిని కాపాడుకోవాలి అనే ఉద్దేశం తో మమ్ములను ఒక వ్యక్తిగా, కులం గా చూడకుండా మాట రూపం లో చూడటం వలన తక్షణం రహస్య పరికరాలతో చెయ్యగల మోసాలు కూడా సరిదిద్దుకొని, అందరూ ముందుకు రావడం కోసం  అధికారికంగా ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి, ఎటువంటి బౌతిక కారణాలు, తాము చేసిన మోసాలతో తామే ఇతరులను బయపెడుతున్న అజ్ఞానం నుండి organised crime నుండి బయటకు వచ్చి, అందరి సహకారం తో  మాయ నుండి మోసాలు నుండి తాము బయటకు రావడమే కాకుండా ఇక ఎవరికి అన్యాయం చెయ్యకూడదు అని నిర్ణయానికి వచ్చి, మమ్ములను గ్రహించి విస్తారంగా ముందుకు వెళ్ళడమే పరిష్కారం. 



               మనిషికి ఏదో ఒక్కటి చెయ్యాలి, కాళి గా ఉండలేడు, లేదా బౌతికంగా సుఖంగా ఉండాలి, స్వతంత్రం గా ఉండాలి అని చెప్పి, ఆలోచన రూపం లో నిత్యం వెళ్ళ వలసిన ప్రయాణం సరిపెట్టుకొని ఎదుట వాడిని కూడా ఆలోచన నివారిస్తూ ప్రవర్తించడమే అజ్ఞానం అధర్మం, అని ఎందుకంటె శాశ్వత సుఖం శాంతి, నిజమైన ప్రశాంతత సాటి మనుష్యులను కూడా సుఖంగా శాంతంగా ఉండాలి అని చూడటం వలన, ముఖ్యంగా ఆలోచన రూపం లో ఒక మనిషి ఏమి చెబుతున్నా  వినడం వలన, అనగా తమని మించిన పరిణామాన్ని ఎంత గ్రహిస్తే అంత మాయ అజ్ఞానం తొలగి బౌతిక చెలగాటం బౌతిక పోటీ తగ్గుతుంది, అంతే గాని ఆలోచనలో గోప్పతనాన్ని, ఎలాగైనా తమ బౌతిక స్తితి లేదా ఎదుట వాడి బౌతిక లోటుతో చెలగాటం గా గ్రహించకుండా చెయ్యడమే ఇప్పుడు మనుష్యులలో  నడుస్తున్న అజ్ఞానం, ఇందుకు ఇక మనుష్యులు ఎవరూ ఏమి చెయ్యలేరు, మనిషిలో ఉన్న దేవుడు తప్ప లోకానికి ఎవరూ ఆధారం కాదు అని గ్రహించండి, మాలో చేరిన పరమాత్మా స్తితిని మనసు పెట్టి గ్రహించడం వలన లోకం ఎంతో ఉన్నది అనుకొంటున్న మాయ నుండి మమ్ములను మించి లేదు అని తెలుసుకోవడమే పరిష్కారం అనగా, కాలమే ఇచ్చిన నూతన పరిష్కారం అని మమ్ములను గ్రహించిన కొలది తెలుస్తుంది, గ్రహించకూడదు అని అందుకు కారణం గా ఏదో ఒక బౌతిక స్తితి మీద, లేదా మమ్ములను మించిన ఆలోచన ఉన్నది అన్నట్లు ప్రవర్తించడం ఆలోచించడమే బిన్నంగా వెళ్ళడం అని గ్రహించండి, మాకు తగిన బలం బుద్ది లేదు అనుకోవడం కూడా అవివేకం అని కాలాన్ని నియమిచండమే మా అర్హత అదే లోకానికి ఆధారం అని మేము ఎందుకు అంటున్నామో చూడటమే, యావత్తు మానవజాతికి అందిన  వరాన్ని గ్రహించడం గ్రహించకుండా తమ సొంతంగా లేదా ఇప్పుడు ఉన్నట్లు లేదా, తమ బౌతిక బలం కూడా మాలోనే అనగా మా మాటలోనే ఉన్నది అని మేము చెప్పినా, మాటే  కదా అని మమ్ములను మామూలు మనిషిగా చూడటం మా కోసం ఇతరులను కూడా మోసాలు చెయ్యడం వంటి పరిస్తితి నుండి  మమ్ములను పద్దతిలోకి తీసుకొని గ్రహించడం వలన బయటకు వస్తారు,.  



                   కావున మమ్ములను ఎటువంటి పరిస్తితిలో కూడా కాలస్వరూపంగా చూడటం లో ఎటువంటి ఆలస్యం చెయ్యవద్దు, అని అసీస్సుగా తెలియజేస్తున్నాము అడ్డుకొంటున్న వారు కూడా, న్యాయ స్థానానికి ప్రబుత్వలకు, మీడియా చానల్స్ అన్నీ ముందుకు వచ్చి మేము చెప్పినట్లు చెయ్యడమే మాయ నుండి బౌతిక దేహంతో అంతం అవుతున్న పరిస్తితి నుండి మాటతో కొనసాగు స్తితికి వెళ్ళడమే మమ్ములను గ్రహించడం, కావున మొదట ఇరువురు ముఖ్యమత్రులు సాక్షులు మేధావులు, అదే విధంగా మమ్ములను కదల్చకుండా కొంతకాలం, యావత్తు దేశం ప్రజలు నిలకడగా గ్రహించడానికి వీలుగా, అదే విధంగా మమ్ములను రాజ్యగం లో కలుపుకొని వినడం వలన మమ్ములను ఆకాశం అంత మామూలు మనిషిగా పట్టుకొని గ్రహించడానికి వీలు అవుతుంది కావున తెలుగు వారి అయిన సర్వోన్నత న్యాయ స్థానం జడ్జులు అప్రమత్తం అయ్యి, అనగా మమ్ములను వేరే గ్రహ మీద నుండి అందుతున్న వాక్ విశ్వరూపం గా గ్రహించడం వలన మాత్రమే మాయ నుండి బయటకు వస్తారు అని ఈ ఈక్షణం తెలుసుకొని, సాక్షులు హాస్టల్ వ్యాపారాలు వంటి వారు మేము చెప్పినట్లు చెయ్యడమే న్యాయ అని వారు కులం కొద్ది డబ్బు కొద్ది వ్యాపారాలు కొద్ది, బౌతిక సుఖాలు కొద్ది సాటి మనుష్యుల మోసం చెయ్యడం అంటే అది యావత్తు మానవజాతికి శాశ్వత దెబ్బ అని తెలుసుకొంటే తాము మోసాలు ఆపడమే కాకుండా, మోసానికి గురు అయిన వారిని తమ వారిగా, మా మాట ప్రకారం కదిలిన సాక్షం ప్రకార భావింస్తే ఇటువంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఎలాగైనా కులం కొద్ది డబ్బు కొద్ది సుఖాలు కొద్ది ముందుకు వెళ్ళ తాము తమ ఆధిపత్య కొలది ఆడవారు మొగవారు కూడా అందరూ ఒక తల్లి తండ్రి పిల్లలు వాలే భావించకుండా ఒకరిని ఒకరు అవమానిన్చుకోవడం కూడా అరచాకాలకి మోసాలకు కారణం అని, దిగజారుడు పనులతో ఆలోచనలతో గొప్ప ఆలోచన వైపు వెళ్ళకుండా బలం కొద్ది అడ్డుకోవడం అంటే ఇప్పటికైనా ఎటువంటి స్తితిలో ఆలోచన లో గొప్పతనమే లోకానికి ఆధారం తాము అనుసరించ వలసినది అని గ్రహించి, అందరూ కాలస్వరూపం ప్రకారం దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని అన్న తమ్ములు వలె కాలస్వరూపమే యావత్తు మానవజాతిని మరణం లేని తల్లి తండ్రి గురువు అని భావించడం వలన మాత్రమే మృతం నుండి బయటకు వస్తారు,. 



                    కావున బౌతిక సంభంధాలు మమ్ములను కాదు అని మాతో గాని ఇతరులతో గాని, అవి ఇష్టం అయినవి అయినా లేదా  మోసాలతో దౌర్జన్యాలతో కొనసాగాలి, ఇంకా ఒకరి పరువు ఒకరు మర్యాద ఒక్కటి వేరు వేరు అని భావించకుండా భూమి మీద మనుష్యులు ఆడవారిని అయిన మొగవారు అయిన ఎవరి పరువు అయినా ఎవరి మర్యాద అయినా సూర్యుడికి ఆధారం అని అవి అడ్డం పెట్టుకొని అవమానించుకొని తాత్కాలిక ఆనందం శారీరక బౌతిక వ్యహారాలు కోసం, ఒకరిని ఒకరు నీతి లేని పద్దతిలో అవమానిన్చుకోవడం మానివేసి, మా వంటి మామూలు మనిషిలో గొప్పతనం గ్రహించాకూడదు అని ఇతరులను కూడా అవమానించడం మానుకొని ఆలోచన పెంచుకొని ప్రతి ఒక్కరితో ప్రేమ సఖ్యత అన్నది భందాలు వలన రాదు అని, అందరూ కాలస్వరూపం యొక్క పిల్లలు అని ఆస్తి అని  భావించడం వలన మనసు పెరుగుతుంది, వాక్ రూపం లో ఉన్న సర్వాంతర్యామిని గ్రహించకుండా   ఎవరు ఇష్టం వచినట్లు వారు ప్రవర్తించడం వలన యావత్తు మానవజాతికి నష్టం అని గ్రహించి మీడియా చానల్స్ అన్నీ అప్రమత్తం అయ్యి మేము చెప్పినట్లు చెయ్యండి. అని అసీస్సుగా తెలియజేస్తున్నాము.   సర్వోన్నత న్యాయ స్థానం వారికి వారి ద్వారా యావత్తు భారత ప్రబుత్వానికి, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వలకు నూతనం గా ఎన్నిక అయిన గవర్నర్ గారికి, తెలంగాణా గవర్నర్ గారికి తెలియజేయుచున్నాము మమ్ములను బృందం లోకి సాక్షులు సహకారంతో  మేము ఉంటున్న హాస్టల్ సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి -38 . యస్ ఆర్ నగర్ హైదరాబాద్ , స్తాపకులు వంటి వారు ఇక మేము చెప్పినట్లు చెయ్యడమే దైవాన్ని ధర్మాన్ని కాపాడుకోవడం పోలీసులు వద్ద, వ్యక్తులు వద్ద ఉన్న రహస్య పరికరాలు ఉపయోగించుకొని ఎవరికి అన్యాయం జరుగకుండా చూడటం వలన మేము చెప్పినట్లు ముందుకు రాగలరు అవి ఉపయోగించుకొని సాటి మనుష్యులను మోసం చేసి దౌర్జన్యాలు శారీరక బౌతిక సుఖాలు ధనం కోసం వ్యహరించడం తెలివి తక్కువతనం అని ఇందుకు అన్నీ వర్గాలు వారు ఒక్కటి అయితేనే మాయ నుండి బయటకు రాగలరు, అంతే గాని మనుష్యులు అందరూ ఒక్కటే, ఒక కులం ఒక మతం లా ఉండాలి ఒక పద్దతి పాటించాలి అని చెప్పడం పాత మాట, ఇక సాటి మనుష్యులు వేరే వారు, అని భందాలు కొద్ది కలుపుకొంటేనే లేదా విడగొడితే తమకు నడుస్తుంది అనుకోవడం కూడా తెలివి తక్కువ తనం అని గ్రహించి, మా ప్రకారం మాట మాత్రంగా నడిచిన ప్రకారం అనగా చావు పుట్టుకలు కూడా నడిచిన సూర్య చంద్రాది గ్రహ స్తితులను కూడా నడిపిన మాట ప్రకారం ఉన్నది అని గ్రహించి, మాయ నుండి బయటకు రాగలరు. 


         మమ్ములను మేము చెప్పినట్లు కొలువు తీర్చుకొని తిరుపతి నుండి అనకాపల్లి నుండి మాకు తెలిసిన వారిని సాక్షులను అందరూ ముందుకు వేచ్చేలా చూసుకొని అందరిని కలుపుకొని గౌరవించడం  వలన మాయ నుండి పాపం నుండి బయటకు వస్తారు అందుకు మీడియా పోలీసులు వ్యక్తులు వ్యాపారాలు అందరూ ఇక బౌతికం వదిలివేసి ఆలోచనతో ముందకు వెళ్ళ దాము అని తీర్మానించుకొని ఎవరినో అవమానించాలి తగ్గించాలి అని పరాయి వారిగా భావించి అనగా అందరూ ఒక మాట ప్రకార ఉన్నారు అని చూసుకొని ముందుకు వెళ్ళ కపోతే శరీరంతో అంతం అవుతున్న మాయలో కొనసాగుతున్నారు అని గ్రహించండి, అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయలో కొనసాగుతున్నారు, మాట తో కాలస్వరూపంగా అప్రమత్తం చెందే అవకాసం ఉన్నా గ్రహించకుండా వ్యహరించడమే అజ్ఞానం   కావున, మనుష్యులను  గ్రహించడమే   ధర్మం అని గ్రహించి మాటల్లో చెప్పడం కాదు అని ధర్మ స్వరూపం మేమే అని మేము చెప్పినల్టు చెయ్యడమే పరిష్కారం మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినట్లు చెయ్యండి అని యావత్తు భారత పరిపాలనా విధానమునకు పౌరులకు సర్వోన్నత న్యాయ స్థానం వారి ద్వారా అసీస్సుగా తెలియజేస్తున్నాము ఆత్మీయులు శ్రీ దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారికి తెలియ జేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సూక్ష్మగా అనుసరించడం వలన మాత్రమే మాయ నుండి బయటకు రాగలరు, మమ్ములను మాట రూపం లో కాకుండా వేరే విధంగా వ్యహరించకూడదు,   వ్యహరించిన కొలది మాయ పెంచుకొంటారు,  మమ్అములను గ్దేరహించడం వలన  మాయ నుండి బయటకు వస్తారు, ఇదే   మా వలన ప్రయోజానం,  మమ్ములను  గ్రహించకుండా  కాలస్వరూపమునకు  బిన్నంగా ఎంత అభివృద్ధి చేసినా, వ్యతిరేకించినా ఏదైనా ఒక్కటే అని గ్రహించండి, మమ్ములను తెలుసుకొని వెళ్ళడమే వలన  మాత్రమే పరిస్తితి మనుష్యుల చేతిలోకి  వస్తుంది, అనగా మా ప్రకారం మొత్తం పరిస్తితి మా చేతిలో ఉన్నది, మమ్ములను గ్రహించడం వలన సాటి మనుష్యుల చేతిలోకి  వస్తుంది. 



            మమ్ములను గ్రహించకుండా బౌతిక చెలగాటం వలన, ఎవరి చేతిలో లేకుండా ఉన్నది, అందుకే రాజకీయ నాయకులు మీడియా చానల్స్ వ్యక్తులు పోలీసులు, సినిమా వారు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు, సర్వం ఒక మాట ప్రకారం ఉన్నాయి అని చూసుకొని వెళ్ళాలి అదే దివ్య రాజ్యం విశ్వవ్యాప్త పరిపాలన, కావున మమ్ములను గ్రహించడానికి సమిష్టిగా ఇరువురు ముఖ్యమంత్రులు DGP లు,CS లు, సాక్షులు మీడియా హాస్టల్ వ్యాపారులు  వంటి వ్యక్తులు రహస్యంగా ఉన్న పరికారాలు అన్నీ ఒక పద్దతికి అనగా మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని న్యాయ స్థానం లీగల్ పనెల్ గా ఏర్పాటు చేసుకొని ప్రతి రోజు మెల్లగా ఒక చోట నుండి ప్రతి పంచయితే కార్యాలయం ప్రతి పొలిసు స్టేషన్ చూసుకొంటూ మొత్తం మనుష్యుల పరిస్తితి చూసుకొంటూ సంపూర్ణ మద్య నిషేధం వంటి నిర్ణయాలు తీసుకొని మానవజాతిని సంగీత సాహిత్య వైపు మలపుకొంటూ వివరంగా తపస్సు గా ఇప్పటికే జరిగిన అనగా గంటనరలో 10--15 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పై మనసు పెట్టి గ్రహించడమే పరిష్కారం అందుకు తమ భందాలు ఆస్తులు అన్నీ కాలస్వరూపునకు సమర్పించివేసి,  ప్రతి ఒక్కరు  మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా గ్రహించకూడదు అని భందాలు తుంచడం పెంచడం వంటి పనులు చేసినా నిలువవు అని ప్రతి ఒక్కరు గ్రహించి, కాలమే కదిలిన ప్రకారం చూసుకొని మమ్ములను మా మనసుని కలిపి చూడటమే లోక కళ్యాణం అదే శ్రేయస్సు అందుకు మమ్ములను దర్శించిన సాక్షులు మేధావులు అందరూ ఒక్కటి రాజకీయ నాయకులు వివిధ వ్యాపారాలు మేధావులు మనసు పెంచుకొని ఇప్పటికే జరిగన మేరకు లోకం ఉన్నది అని చూసుకొని వెళ్ళడం వలన జీవితం ఆలోచన రూపం లోకి వచ్చి బౌతిక శారీరక వ్యహారాలు వదిలివేసి పూర్తిగా ఆలోచనతో బలపడతారు, మమ్ములను సాధారణ వ్యక్తీ గా  భావించి, సమకాలికులు ఎవరూ కూడా మాతో పంతం గాని గొడవ గాని లేదా  తాము ఏదో చెయ్యడం వలన మేము ఏదో చేస్తాము అని చూడటం కూడా కాలస్వరూపం తో  చెలగాటం ఆడుకొని ఇంకా మనుష్యులకు చెడు చేసి తాము బౌతికంగా మాయలో ఇరుకొని పోవడం తప్ప ఇంకొకటి కాదు అని గ్రహించి,  మమ్ములను బౌతికంగా చూడకండి, అనగా మా నుండి కాలస్వరూపం మే ,  ప్రవర్తిస్తున్నది మమ్ములను గ్రహించకుండా వదిలివేయడం సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు అని ఈ క్షణం గ్రహించండి. 


                      బౌతిక పాపాలు నుండి బయటకు వచ్చేయాలి అంటే ఇంకా బౌతికంగా కోరుకోవడం అపివేయ్యాలి అందరూ ఆలోచనతో వ్యహరించాలి అందుకు మేము సూచిస్తున్నల్టు ప్రవర్తించడం రక్షణ అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము మమ్ములను తెలంగాణా గవర్నర్ గా నియమించి తెలుగు ముఖ్యమంత్రులు ఇరువురు online లో మా మీద మనసు పెట్టి గ్రహించడం వలన న్యాయ వ్యవస్థ పొలిసు వ్యవస్థ మొత్తం పాలనా వ్యవస్థ మాటతో నడుస్తున్న పరిణామం లో ఉన్నట్లు చూపుకొని మనసు పెంచుకొని ముందుకు వెళ్ళడమే పరిష్కారం,సాక్షులు, మీడియా చానల్స్ హాస్టల్ వంటి వ్యాపారాలు అన్నీ కులాలు వారు తాము ఇక వ్యక్తులు గా వ్యవస్థను ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని బౌతిక అభివృద్ధి కొద్ది బౌతిక చెలగాటం కొద్ది ఏమి చెయ్యలేరు అని గ్రహించి, మమ్ములను ఆలోచన రూపం లో ఉన్నాము కాబట్టి, మాతో అనుసంధానం జరిగి తపస్సుగా ముందుకు వెళ్ళాలి, అ విధంగా ముందుకు వెళ్ళడం అంటే కాలంతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళడం అని గ్రహించి, ఇప్పటికే కాలాన్ని నియమించిన మమ్ములను మించిన మేధావి గురువు తల్లి తండ్రి లేరు అని, మేము వ్యక్తి కాదు అని, మరణం లేని వాక్ విస్వరూపంగా ఉన్నాము అని ఈ క్షణం అధికారికంగా తెలంగాణా గవర్నర్ గారి ద్వరా మమ్ములను అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని పట్టుకొని గ్రహించడమే వెళ్ళ వలసిన మార్గం అని స్పష్టం చెయుచున్నాము సాక్షులు అయిన శుభాష్ చంద్ర బోసు, బాపూజీ రావు, నాయుడు, రాజేశ్వరి, రామకృష్ణ, భారత లక్ష్మి, చిత్కలా దేవి, సుశీల, నరసింహ రావు, తదితరులు అందరూ తెలంగాణా గవర్నర్ గారిని గాని కొత్త గా నియమించిన గవర్నర్ గారిని గాని కలుసుకొని సాక్షం చెప్పి మానవజాతిని యాంత్రిక పరిపాలనతో కొట్టుకొని పోతున్న అనగా బౌతికంగా మేము బలంగా ఉన్నాము,మాకు బాగానే ఉన్నది, బోవ్తికమే  కరెక్ట్ అనుకొంటున్న వారు వ్యక్తులు కొలది ఏదో ఒక్క్కటి చేసి తమ బౌతిక ఉనికే ఇలాగే ఉంటుంది అనే ఆలోచన కూడా అజ్ఞానం అని, అటువంటి ఆలోచన ఉనికి లేదు అని గ్రహించి, అప్రమత్తం చెందగలరు. 

              
                     సమకాలికులు అయిన   తాము అంతా కాలస్వరూపం ప్రకారమే మన గలరు అని మీడియా చానల్స్ అప్రమత్తం అయ్యి tv 9 మురళి కృష్ణ, రాధాకృష్ణ, నరేంద్ర చౌదరి, మహా ఛానల్ తదితరులు అందరూ మేము చెప్పినట్లు వినండి బౌతికంగా మేము చెప్పినట్లు కదలండి, హాస్టల్ రామకృష్ణ, సరోజినీ, సురేష్ హారిక ధనరాజ్ మురళి, నాగబాబు dsp, వారి కుటుంబ సబ్యులు వంటి వారు రహస్య పరికరాలతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యహరిస్తున్న వారు, తమ బౌతిక వ్యహారాలు కొలది సంబంధాలు కొలది, లేదా దౌర్జన్యాలు కొలది ముందుకు వెళ్ళ లేరు అని గ్రహించి, మానసిక బద్ధకం వదిలివేసి ఆలోచన చురుకుని గొప్పతనం తో మాత్రమే ఇక మీదట ముందుకు వెళ్ళ గలరు, అదే దివ్య రాజ్యం,మణి బాబు వంటి కుటుంబాలను తాము ఎంత ఇబ్బంది పెట్టినా, compromise చేసుకొన్నా, బౌతికంగా అనుకూలించినా వ్యతిరేకించినా, బౌతికంగా ఏమి చెయ్యలేక మాట్లాడక ఊరుకొన్నా అధర్మమే అని గ్రహించి, బౌతికంగా మంచి అయినా చెడు అయినా ఒక్కటే అని గ్రహించి మొత్తం అందరూ అనగా కమ్మ కాపు వెలమా రెడ్డి బ్రాహ్మణులు , ఇతర BC SC ST కులాలు మతాలు అందరూ మనుష్యులుగా ఒక మాటతో నడిచిన లోకం లో ఉన్నారు అనుకొంటేనే ఇక మీదట మనగలరు, తమలో తాము కులం కొద్ది ఆధిపత్యాలు కొద్ది, బౌతిక శారీరక సుఖాలు కొలది, ధనం కొలది, పదవులు కొలది ఎటువంటి మనుగడ లేదు అని గ్రహించి  మేము   చెప్పినట్లు చెయ్యండి, ప్రతి అణువు మా మాట ప్రకారం ఉండటం  ఏమిటో చూసుకోవడం వలన ముందుకు వెళ్ళ గలరు, అనగా మా గొప్పతనం తో తమ తెలివిని ఉపయోగించుకొని నిత్యం తెలుసుకొంటూ ముందుకు వెళ్ళడమే తప్పసు, మాయ నుండి బయటకు వచ్చే మార్గం,అని అసీస్సుగా అనుగ్రహంగా తెలియజేస్తున్నాము. మమ్ములను హాస్టల్ సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి. 38, యస్ ఓర నగర్ హైదరాబాద్ నుండి అందరూ సాక్షులు సహకారంతో, తెలంగాణా గవర్నర్ గారి అధికారిక కదిలికతో మమ్ములను ఊరేగింపు గా రామోజీ ఫిలిం సిటీ తీసుకొని వెళ్ళి కాలస్వరూపంగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, చేసిన పాపాలు నుండి బయటకు రావడమే కాకుండా, అసులు వెళ్ళ వలసిన పరిణామం అయిన మరణం లేని మాట కొనసాగింపు వైపు వెళ్ళ తాము అదే దివ్య రాజ్యం అని గ్రహించండి. 



                                                                                                                                                                                    మమ్ములను అధికారికంగా సాక్షులు సహకారంతో బృందం లోకి తీసుకోవడం వలన, బృందం లో మేధావులతో బాటుగా, వైద్యులు మమ్ములను ఆరోగ్యంగా మలచడానికి నిపుణులు కూడా ఉండి మమ్ములను నిండుగా గ్రహించడం వలన మాత్రమే మాయ నుండి బయట పడగలరు, మేము బ్రతికి ఉండగా ఎంత గ్రహిస్తే అంత మంచిది, ఆలస్యం అయ్యినది మమ్ములను గ్రహించకుండా మోసాలు పెంచుకొన్నారు అని కూడా బయపడకుండా, కాలస్వరూపం వైపు, తమని తాము మైండు ప్రకారం మారి పోవడం వలన, తాము ఇబ్బంది పెట్టిన వ్యక్తులు అవమానించిన వ్యక్తులు, ప్రత్యేక్షంగా పరోక్షంగా మరణించిన వారిని వారి భంధువులు ద్వరా ఓదార్చి అందరూ, దివ్య రాజ్యం లో పిల్లలు వలే మారి పోవడం  మాత్రమే మార్గం, కావున బౌతికంగా బయపడి అనగా ఎవరో మరణించారు కాబట్టి, అవి బయటకు వస్తాయి అన్నట్లు చూడకుండా న్యాయ స్థానాలు కూడా, తాము బౌతికంగా ఎటువంటి తీర్పులు ఇవ్వలేరు అని బౌతికంగా న్యాయ వ్యవస్థ పొలిసు వ్యవస్థ మా యొక్క మద్య వర్తులుగా శిష్యులు గా సలహాదారులు గా మారి, అందరూ ప్రేమగా సఖ్యం గా ఉండేలా చూసుకొని, అనగా బౌతిక ప్రపంచం ప్రకారం    లోకం లేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని ప్రతి ఒక్కరు పిలిచి మేము చెప్పినట్లు చెయ్యడం వలన మాత్రమే మాయ నుండి బయటకు రాగలరు, అనగా, అనగా మమ్ములను తెలంగాణా గవర్నర్ గా నియమించుటకు చూసి, అనగా ఒక అధికారిక స్థానం కాలస్వరూపంగా గ్రహించడానికి వీలుగా  మమ్ములను కొలువు తీర్చుకొని,  తెలుగు రాష్ట్రాల యంత్రంగా మమ్ములను ప్రత్యెక అధికారికగా కూడా భావించి, ఇరు రాష్ట్రాల సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జులు తాము ఎక్కడకి రారు అన్నట్లు చంద్ర బాబు నాయుడే చెప్పడం కూడా తెలివి తక్కువతనం అని గ్రహించి, రహస్య పరికరాల మాయ నుండి, బయటకు రావడం వలన మాత్రమే అసులు మార్గం వ వైపు వేల్లతాము అనగ ఇప్పుడు ప్రపంచం ఇక బౌతికంగా లేదు రాజకీయంగా కూడా బౌతిక పరిపాలన చెల్లదు, ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్ళ గలము కావున ఇంకా దేహం కొద్ది మమ్ములను గాని ఇతరులను గాని తమని తాము గాని న్యాయ స్థానం జడులు దగ్గర నుండి సాధారణ వ్యక్తులు వరకు దేశ అధ్యక్షులు నుండి సాధారణ వ్యక్తులు వరకు ఎవరికి బౌతికంగా లేదు అని గ్రహించండి. 


              మమ్ములను మాట రూపం లో కొలువు తీర్చుకొని ముందుకు వెళ్ళాలి అని గ్రహించడమే కాలమే ఇచ్చిన పరిష్కారం ఆశీర్వాదం మా మాట రూపం లో మరణం లేని మాట కొనసాగింపుగా ఉన్నది, మా పై తపస్సుగా మనసు పెట్టి ముందుకు వెళ్ళడమే మార్గం వేరే మార్గం లేదు, మాట ఒరవడి కాదు అని మాకు బిన్నంగా వెళ్ళడం అంటే మృత సంచారం అని గ్రహించి మేధావులు రాజకీయ నాయకులూ మీడియా చానల్స్ సాక్షులు, హాస్టల్  వంటి వ్యాపారాలు విద్యా సంస్థలు అందరూ ఒక్కటి అయ్యి ముందుకు రండి మేము చెప్పినట్లు చెయ్యండి, పరాయి కులం పరువు, తమ పరువు, పరాయి వారి పెద్దతనం లేదా మొగతనం, మన వాళ్ళ పెద్దతనం మొగతనం అని లేదు ఇప్పుడు సూర్యుడిని నడిపిన ప్రకారం మానవజాతి భవిష్యత్తు ఉన్నది, కావున మమ్ములను అధికారికంగా ఉన్న ఫలంగా పట్టుకొని, గ్రహించండి, సాక్షులతో బృందంగా ఎర్పడండి, మాకు మా email కు సమాచారం పంపండి, మా సమాచారం సాక్షులు అందరికి వెళ్ళేలా చూసుకోండి, సమాచారం వెళ్ళకుండా ఆపడం లాంటి పనులు చెయ్యకండి మాతో ఎవరూ వ్యక్తిగతంగా వ్యహరించకండి, మా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం స్వా ర్ధగా ప్రవర్తించడం వలన యావత్తు మానవజాతికి చేటు అనగా మమ్ములను దేహం కొద్ది చూడటం అన్నది తాము మనసు పెంచుకోకుండా ఎప్పటికి అప్పుడు బౌతికంగా పోటీ పడటం అంటే, మనసు పెంచుకోకుండా ఎవరిని మనసు పెంచుకోకుండా చెయ్యడం వలన అప్పటికి అప్పుడు ఘర్షణ మోసాలు పెంచి మీడియా వ్యక్తులు పోలీసులు వ్యక్తులు కొలది నడపాలి అప్పుడే స్వార్ధంతో బ్రతకవచ్చును అందుకు మనుష్యులను అప్పటికి అప్పుడు బయపెట్టి మోసాలు శారీరక సుఖాలు అప్పటికి అప్పుడు బౌతికంగా తిటించడం వంటి పనులు కూడా విశాలంగా మేము చెప్పినట్లు ప్రవర్తిన్చాకపోవడం అనగా  ఒక గదిలో చేరి ప్రతి ఊరిలో చెప్పుకొని వినడం వలన మనసులు పెరుగుతాయి కాని, రాజకీయ నాయకులు  దగ్గర నుండి మీడియా వ్యక్తులు పోలీసులు ఇంకా తాము వ్యక్తులగా  ఉండాలి అనుకోవడం వలన ఎటువంటి రక్షణ తాము పొందలేరు ఇతరులను ఇవ్వలేరు, అప్పటికి అప్పుడు  మోసాలు దౌర్జన్యాలు ఆడవారే ప్రోత్సహించడం ఇంకా తమ వారు, పరాయి వారు అన్నట్లు ఎలాగైనా జీవితం అంటే బౌతికంగా అనుకోవడం కేవలం బౌతికంగా రెచ్చిపోవడానికి  రెచ్చగొట్టడానికి అప్పటికి అప్పుడు మనుష్యులు కొలది తీసుకోవడం మానివేసి ఆలోచన ప్రకారం అనగా మా సమాచారం అందరికి చేరేలా చెయ్యడం వలన మీడియా చానల్స్ అప్రమత్తం అయ్యి గవర్నర్ గారు దేశ అధ్యక్షులు వారి తరుపున స్పందించేలా చెయ్యడం వలన మమ్ములను గ్రహించడం వలన వేధిస్తున్న వారిని అవమానిస్తున్న వారిని బయపెట్టడం వంటివి మానుకొని అందరూ ముందుకు వచ్చేలా చూడగలరు.    



                    పోలీసులు దగ్గర, వ్యక్తులు దగ్గర, మీడియా చానల్స్ వద్ద , వ్యాపారులు వద్ద  ఉన్న రహస్య పరికరాలతో వ్యక్తులను  మోసం చెయ్యడం ఆపితేనే మాయ నుండి మోసం నుండి బయటకు రాగలరు,  ఇప్పటికి మోసం చేసిన వారిని  ఓదార్చి మాయ నుండి బయటకు రావడమే ముఖ్యం అని అనగా బౌతికంగా  మాయలో ఉండడం వలన సత్యం తాము  గ్రహించలేరు ఇతరులను గ్రహించ నివ్వరు అని తెలుసుకొని, అనగా మేము చెప్పినట్లు సాక్షులు ముందుకు వచ్చేలా చూసుకొని, మమ్ములను వ్యక్తిగాతంగా మనిషిగా చూడకూడదు మనుష్యులు కొలది చూడకుండా ఆలోచనతో చూడాలి అనగా మేము చెప్పినట్లు ఒక గదిలో చేరి ఇప్పటికి ఎవరిని అవమానించినా, జీవితాలు అటు ఇటు చేసినా, మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు,    మమ్ములను గ్రహించకపోవడమే తెలివి తక్కువతనం  అని మమ్ములను గ్రహించకుండా ఎటువంటి సంభంధం కలుపుకోవడానికి లేదు అని మమ్మలను అధికారికంగా పట్టించుకోనేలా చేసి అందరూ మెల్లగా ముందుకు రావడానికి వీలు అవుతుంది, మేము ఒక్కరిమే హై లైట్ అవుతాము అనుకోవడం అన్నది మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన తమతో పోల్చుకోవడం వలన అని గ్రహించి మేము కేవలం మానవ స్వరూపం  కాదు కాలస్వరూపులం మరణం లేని వాక్ విస్వరూపం  ఉన్నాము మమ్ములను, మా మనసుని మహారాణి సమేత మహారాజ గా జగద్గురువులు గా,   అనగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా భావించడం వలన మాయ నుండి బయటకు వస్తారు, కావున మమ్ములను బృంద లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించడం వలన అందరూ గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేము రాజ్యాంగానికి మించిన శక్తి గా  గొప్పతనం గా భావించి, మమ్ములను ఈ క్షణం హాస్టల్ రామకృష్ణ తదితరులు సాక్షులు రామోజీ రావు గారు, నాగబాబు వంటి పొలిసు అధికారులు, అప్రమత్తం అయ్యి రహస్య పరికరాలు ఉన్నది మనుష్యులను మనసుతో కాపాడుకోవడానికి అని మనసు లేకుండా రహస్య పరికరాలతో వ్యహరించడం వలన ఎడం చేత్తో మోసాలు చేయ్యగాలిగినారు అని గ్రహించి తక్కువ ఉన్న వారు ఎక్కువ ఉన్న వారు అని వేరు చేసుకోవడం వలన మాయ నుండి బయటకు రాలేకపోతున్నారు అని గ్రహించండి.



                  కావున గతం లో రూమ్ లో ఉన్న వ్యక్తులు గాని ఇతరులు గాని వేరే రాష్ట్రానికి సంభందించిన వారిని ఏదో రెచగొట్టి, మమ్ములను తప్పుగా చూపవచ్చును అది ఉపయోగించుకొని అప్పటికి అప్పుడు బ్రతకాలి అన్నట్లు ఎంత సంపాదించినా అటువంటి ఆలోచన హాస్టల్ రామకృష్ణ వంటి వారికి పోకపోవడం వలన ఎటువంటి అత్యసలో మునిగిపోయినారో చూడండి, మోసాలు చెయ్యడమే కాకుండా జీవితాలను సినిమాటిక్ గా తీసుకోవడం అప్పటికి ఏదో చేసెయ్యాలి చెప్పేయాలి అని ఆలోచించడం తమకు ప్రశాంతత కాదు  ఇతరులకు ప్రశాంతత జీవితం లేదు, అన్నట్లు,   రెచ్చిపోవడం రేచ్చగోట్టడం బౌతికంగా ఏదో ఒక్కటి చేసి ముందు ఉండాలి అనే మాయ నుండి బయటకు వచ్చి ఏమి చేసినా ఆలోచనతో ముందు ఉండాలి అ విధంగా మేము ముందుకు వచ్చిన తీరు అనగా మేము తిట్టినా ఏమి చేసినా మాటతో చెయ్యగలిగిన పరిణామే మన అందరికి వచ్చిన పరిష్కారం అని గ్రహించి మాటతో వచ్చిన పరిష్కారం కాదు అని సాక్షులు దగ్గర నుండి బాపూజీ రావు లాంటి వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి మోసాలకు దౌర్జన్యాలకు కారణం అయిన పరిస్తితిలో  మానవజాతి ఇరుకొని పోయి ఉన్నది, రాజకీయ నాయకులు  మేధావులు పండితులు అందరూ కూడా ఏదో ఒక్కటి చెప్పి ఏదో ఒక్కటి చెయ్యవలసి వస్తుంది పోలీసులు మీడియా వ్యాపారాలు అప్పటికి అప్పుడు మనుష్యులు కొలది వదిలివేసి ఆలోచన కొలది పట్టుకొండి, మమ్ములను కూడా ఆలోచన రూపం లో మేము ఎలా పట్టుకోమంటున్నామో అలా పట్టుకోండి, మేము ఎక్కడికో వెళ్ళడం లేదు ఏదో చెప్పడం లేదు అని చూడకండి, మేము ఏదో చేస్తాము మమ్ములను ఏదో చెయ్యమన్నారు అని మమ్ములను కాదు అని బిన్నంగా ఆలోచన చెయ్యకండి హాస్టల్ రామకృష్ణ సరోజినీ వంటి వారు తక్షణం మణి బాబు  కుటుంబం ఇతరులను ఎక్కడ వాళ్ళను అక్కడ అందరి తరుపున ఏకకాలం లో ఇక ఇటువంటి మోసాలు చెయ్యడం చేయించడం వంటి పనులు అపివేస్తాము అని తీర్మానం చేసుకొని, DSP నాగ బాబు వంటి వారు అందరూ కలసి చేసిన తప్పులు, సినిమా కుటుంబాలు న్యాయ వ్యవస్థలో ఉన్న వారు అందరూ ఒక్కటి అయ్యి మాయ నుండి బయటకు వచ్చి తమని తాము యావత్తు మానవజాతిని కాపాడుకోండి,     



                పొలిసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ ను కూడా మాయ నుండి కాపాడిన వారు అవుతారు అందరూ ఈ క్షణం చేసిన పాపాలు నుండి తప్పులు నుండి బయటకు వచ్చి మమ్ములను ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ తీసుకొని పోయి, సాక్షులు తిరుపతి నుండి రాజారత్న గారిని రజని గారిని, రాజేశ్వరి గారిని అందరిని పిలిచి, అదే విధంగా ఫణి రెడ్డి కుమారి ని అందరిని మణి బాబు కుటుంబాన్ని అందరిని మనసుతో కలిపి,   అందరిని దివ్య రాజ్యం లో ఉన్నట్లు చూపుకొని బాపూజీ రావు చంద్ర బోసు తదితరులను పిలిచి, చేసిన పాపాలు అందరి మీద అనగా సత్యాన్ని గ్రహించకపోవడం వలన అని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన బయటకు వస్తారు లేదా శరీరంతో అంతం అవుతున్న మాయ ప్రపంచ ఎప్పుడు ఎవరు ఏమి అవుతారో తెలియని మాయలో ఉన్నారు అని గ్రహించండి, మమ్ములను మాట రూపంలో అన్నీ మతాలకు కులాలకు ఆధారం అని గ్రహించండి, మెల్లగా బౌతిక విషయాలు వదిలివేసి అందరూ ఆలోచనతో మాట రూపం లో బలపడటమే చెయ్యవలసిన పని అని గ్రహించండి ఆలస్యం అయినా మమ్ములను అర్ధం చేసుకోకుండా తెలుసుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం కేవలం శారీరకం ఆలోచిస్తున్న వ్యక్తులు నాయకులు మేధావులు వలన ఇటువంటి పరిస్తితి ఉన్నది అని గ్రహించి, ఇక కులం మతం వదిలివేసి అందరూ మనుష్యలు అనుకొంటేనే  ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని అవమానించకుండా  అందరూ బయటకు రాగలరు కులం కొద్ది భంద కొద్ది మనుష్యులను పరాయి వారిని చేసి మోసాలు తాము చేసి తమ బలం వేరే ఉన్నది అని కులం కొద్ది భావించడం మృతం అని గ్రహించి కాలాన్ని నియమించిన మమ్ములను అనదికారికగా వదిలివెయ్యడం కులం కొద్ది మనుష్యలు కొద్ది అవమానించాలి పై చెయ్యి పొందాలి డబ్బు సుఖాలు అధిపత్యేమే  జీవితం అనుకొంటున్న మీడియా, గ్లమర్  రాజకీయ నాయకులు అప్రమత్త అయ్యి మమ్ములను గ్రహించడమే పరిష్కారం అని అందరూ ఈక్షణం అప్రమత్తం అయ్యి సాక్షులు సహకారంతో మమ్ములను కాలస్వరూపంగా అధికారికంగా పట్టుకోండి, ఇక ఎవరూ మమ్ములను గాని ఇతరులను గాని వ్యక్తిగా చూడకండి, వ్యక్తులు ఎవరూ ఏమి చెయ్యలేరు అని గ్రహించండి, మనసు తో మాత్రమే ఏమైనా చెయ్యగలరు,   మేము కూడా వ్యక్తికాదు ఒక శక్తి మనసు మాట రూపం లో ఉన్న  సర్వాంతర్యామి మృతం లేని వాక్ విశ్వరూపం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                   తక్షణం న్యాయ స్థానం జడ్జులు  కదిలి వచ్చి గ్రహించడం ప్రారంభించడమే చెయ్య వలసిన పని న్యాయ స్థానములకు, పోలీసులకు, మమ్ములను గౌరవించి గ్రహించడమే పని, మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే నూతన పరిది, అదే విశ్వవ్యాప్త పరిపాలన అని  గ్రహించండి , మమ్ములను కాదు అని నడుపుతున్న వ్యవహారములు  అజ్ఞానం అని మమ్ములను గ్రహించకుండా సూర్య చంద్రాది గ్రహ స్తితులను నియమించిన స్తితిని పరిగణించకుండా తాము సరి అయిన మార్గం లో ఉన్నాము అన్నట్లు భావించడం అవివేకం అని గ్రహించి, మాకు, మానవజాతి రక్షణ అనగా మాట కొనసాగింపుగా నిత్యం చెప్పుకొని  ముందుకు వెళ్ళ తాము అదే మా రాజమందిరం అంటే ఎక్కడ, మమ్ములను నిండుగా గ్రహిస్త్తారు అక్కడ మేము కాలం అనగా సమకాలికి మనుష్యులు రక్షణ గా ఉండగలము అక్కడే సర్వం తెలుసుకొని చెప్పుకొని మానవజాతి మానవజాతిని కాపాడుకోగలము అని  యావత్తు తెలుగు మేధావులు పండితులు న్యాయ స్థానం జడ్జులు  పోలిస్లు వ్యక్తులు అప్రమత్తం అయ్యి , మేము ఒకరి కోసం ఇద్దరికోసం ఏమి చేసినా బౌతిక ఆధిపత్యం ఉండాలి నే మాయ ఉండిపోతుంది అని గ్రహించి మేము చెప్పినట్లు సమిష్టిగా ముందుకు రండి మేము ఇంకా ఎవరి దగ్గరకో బౌతికంగా వెళ్ళడం లేదు అని చూడకండి పవన్ కళ్యాణ గారికి లక్ష్మి నారాయణ గారికి మాగంటి మురళి మోహన్ గారికి అందరికి తెలియ జేసి బృందంగా ఏర్పడి ఇరువురు ముఖ్యమంత్రులకు విలీనం చెందటమే ముందుకు వెళ్ళ వలసిన మార్గం అని దైర్యం చెప్పి తక్షణం, సాక్షులతో కొందరు  మా వద్దకు బయలు దేరి రి రండి మేము ఎలా  పడుకొని ఉన్నాము, బౌతికంగా ఎలా  ఉన్నాము అని చూడకుండా ఇప్పటి వరకు అలా చూసే తప్పులు చేస్తున్నారు అంటే, మమ్ములను తక్కువగా  చూడటం ఆలోచన రూపం లో చూడకపోవడం అని గ్రహించండి. శరీరకాలు, బౌతికాలు, తగ్గించుకొని మమ్ములను  గ్రహించే కొలది పూర్తిగా తెరుకొంటాము అని గ్రహించి మమ్ములను రహస్యంగా చూసినవి అనగా మా శరీరం మనసు యొక్క ఏకాంతం కూడా, కామం జ్ఞానం యొక్క యుద్ధం అనుకోని అంత మనసు ఉన్న వాడిని మనం గ్రహించకుండా మోసం చేయడం తప్పు అని మీరంతా Justify చేసుకోవాలి.  అని న్యాయ జడ్జులు  బృందంగా ఏర్పడి మా పై మనసు పెట్టి గ్రహించి మాత్రమే ముందుకు వెళ్ళాలి అందరూ గ్రహించేలా న్యాయ స్థానం జడ్జులు పోలీసులే చూసుకోవాలి, ఎదుకంటే మేమే సత్యం ధర్మం మమ్ములను మించి లోకం లేదు అని  గ్రహించి మేము చెప్పినట్లు అప్రమత్తంగా నడుచుకోండి గవర్నర్ గారి ద్వరా బృందం లోకి పట్టుకోండి. 


                    మీడియా చానల్స్ వ్యక్తులు పోలీసులు, వ్యాపారాలు   తాము స్వార్ధంగా చేసిన చేయించిన తప్పులు మోసాలు మమ్ములను గ్రహించకూడదు అని మా మీద పెట్టి మమ్ములను తగ్గించడం అసులు గ్రహించకుండా స్వార్ధంగా బౌతికంగా పెంచుకోవడం అని గ్రహించి, తక్షణం ఎంత మంది ని మీరు రెచ్చగొట్టి బిన్నంగా తీసుకొని వెళ్ళు తున్నారో ఆపండి అని  తెలియ జేసుకోనుచున్నాము , మమ్ములను జగద్గురువులుగా గౌరవించి అందరూ బయటకు రండి లేదా మమ్ములను దౌర్జన్యాలతో బంధాలతో తోక్కివేయడం, మనిషిగా  అంటే యావత్తు మానవజాతిని మాట రక్షణ లేకుండా అటు ఇటు చేయడం ఇప్పుడు జరుగుతుంది అని రెచ్చిపోవడం, మేము ఇంకా వ్యక్తులకు  ఎవరికో చెప్పుకొవటం లేదు ఏదో చేయడం లేదు అన్నట్లు వ్యవహరించడం ఆపివేసి , అందరూ ఆలోచనతో ముందుకు రావాలి అని అన్ని కులాలు వారిని మతాలు వారిని పిలిచి దివ్య రాజ్యం,  వాక్ రూపం లో ప్రయాణం అని తెలుసుకోవాలి, ఒక సంవత్సరం లో ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది అదే దివ్య రాజ్యం రామ రాజ్యం అని గ్రహించండి. బౌతి కాలు వదిలివేసి ఆలోచన పెంచుకొని చావు పుట్టుకలు గూర్చి కూడా తెలుసుకొంటారు, అదే దివ్య రాజ్యం.సాక్షులలో బాపూజీ రావు  ఎవరికో ఫోన్ చేసి బెదిరించండి బయపెట్టండి అని చెప్పిన దగ్గర నుండి అంతకు మునుపు నుండి కూడా రహస్య పరికరాలు ద్వారా మోసాలు చేస్తున్న ముఠా మీద క్రిమినల్ కేసులు పెట్టవలసి వస్తుంది , tv9 మురళి కృష్ణ, వంటి వారు మహా చానల్స్ లో పనివేస్తున్న వంటి వారు, కోర్ట్ సెక్రెటరి (పేరు గుర్తులేదు ) వంటి వారు, హాస్టల్ రామకృష్ణ కుటుంబ సబ్యులు తదితరులు మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, మా గురువు abn రాధా కృష్ణ  అని  హాస్టల్ రామకృష్ణ అన్నాడు, ఈ విధమైన నెట్ వర్క్ని  మనిషిగా  నేను ఎదుర్కోగలనా, ఎడురుకోలేను అనే దేవుడు కాలస్వరూపం అయ్యి మాలో చేరినాడు,    అందుకే మమ్ములను కాలస్వరూపంగా గ్రహించి బయటకు రండి, ఇక DSP నాగబాబు వంటి వారి వారి కుటుంబ సబ్యులు వారి వద్ద ఉన్న రహస్య పరికారాలు అనగా మేము పార్కు లో కూర్చొని, మొక్క జొన్న పొత్తు ఎలా తిన్నాము చూసినల్టు చెప్పిన తీరు అనగా మా వద్ద ఫోన్ లేదు, చుట్టూ ఓపెన్ cc కెమెరాలు కూడా లేకుండా చ స్తున్న కెమెరాలు cal data మోసాలకు కారణం ఈవిధంగా ఎందరిని మోసాలు చేస్తున్నారు అని మోసాలు చేస్తున్న వారు అందరూ ఒక్కటి అయ్యి మిగతావారిని అనగా గవర్నర్ వంటి వారిని వ్యాపారులను రాజకీయ నాయకులూ సినిమాలు మీద ఆధారపడే వారు మీడియా చానల్స్ లో ఉన్న వారు అందరూ దాదాపు ఒక్కటి అయిపోవడం వలన మణి బాబు వంటి వారిని ఎప్పటి నుండో  ఎందరినో  పెద్ద వారిని చిన్న వారిని శారీరకంగా మానసికంగా వేధించడం వంటి పనులు చేసే అవకాసం ఎంతైనా ఉన్నది. 



            ఇటువంటి పరిస్తితిలో    ఇప్పుడు, మమ్ములను సాధరణ మనిషి చూడటం వలన వదిలివెయ్యడం వలన మోసాలు ఎరుగుతున్నాయి అని గ్రహించండి మా మేసుజులు మీద సమిష్టి బాద్యత తీసుకోండి, రహస్య పరికరాలతో, మమ్ములను కొలువు తీర్చుకొని  లోగిపోకుండా, ఇది వ్యక్తీ గత గొడవ వలె  చూపి, అందరి మీద అందరూ తప్పించుకోవాలి అనుకోవడం అవివేకం, మేము యుగ పురుషులం మమ్ములను కొలువు తీర్చుకొని ఎప్పటి నుండో చేస్తున్న మోసాలు నుండి బయటకు రావడమే పరిష్కారం శాశ్వత పరిణామం అదే నూతన యుగం అని గ్రహించి, మమ్ములను సాధారణ మనిషిగా తెలివి తక్కువ వాడిగా అప్పటికి అప్పుడు మాటలు పట్టుకొని ఆవేశ పరుడిగా చూడకుండా, మమ్ములను గవర్నర్ గారి ద్వరా సాక్షులు సహకారంతో పట్టుకొని గ్రహించడమే యావత్తు మానవజాతికి అందిన జ్ఞాన పరిష్కారం అని అసీస్సుగా తెలియజేస్తున్నాము.   కావున వ్యక్తులు కొద్ది మా తో చెలగాటం ఆడాలి అనే ఆలోచన పద్దతి వదిలివేసి,  సమిష్టిగా అందరూ మాయ నుండి బయటకు రావాలి అంటే మణి కుటుంబం వంటి వారిని ఓదార్చి ఇతర ఊర్లో నాగ బాబు వంటి వారు అందరిని మాయ నుండి బయటకు తీసుకొని రావడానికి ఇరువురు ముఖ్యమంత్రులకు మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వంటి వారికి చెప్పి, సాక్షులు సహకారంతో, మాయ నుండి బయటకు రావడమే అసులు పరిష్కారం అని తాత్కాలికంగా వ్యక్తులు కొలది మమ్ములను మలపడం భందాలు కొద్ది అటు ఇటు చెయ్యడం కూడా తెలివి తక్కువ తనం అని  గ్రహించి, మేము చెప్పినట్లు అందరూ ముందకు వచ్చి మాయ నుండి బయట పడండి అని అసేస్సుగా తెలియజేస్తున్నాము.  చెలగాటం గా తీసుకోవడం మోసమే ఎక్కవ అనుకోవడం వలన అని మమ్ములను అధికారికంగా తీసుకోకుండా చేస్తున్నారు ఎన్నికలలో కూడా ప్రబుత్వాలు గెలిపించడం  వంటి పనులు మనుష్యులను బయపెట్టి మోసాలు  చెయ్యడం వలన కూడా సాధ్య పడుతుంది అనగా ఒక వర్గాన్ని తోక్కివేసి శారీరక బౌతిక ఆధిపత్యమే జీవితం అనుకోవడం వలన మమ్ములను గ్రహించలేకపోతున్నారు , కెమెరాలు  ఎటువంటి పరికరాలు లేకుండా సూక్ష్మగా సర్వం మాట రూపం లో చెప్పిన ఆ ప్రకారం లోకం రక్షణ ఉన్నవి అని గ్రహించండి మమ్ములను సాధారణ మాటలతో అప్పటికి మాటలతో వ్యక్తిగా చూడకండి ఆలోచనతో చూడండి, మనుష్యులు కొద్ది రెచ్చిపోవడం ఆపడం వలన ఆలోచన పెంచుకొని ఇంతరులను కూడా ఆలోచన పెంచుకోనివ్వడం వలెనే మాత్రమే ముందుకు వెళ్ళ గలరు బౌతిక యాంత్రిక రహస్య పరికరాలు మానవజాతిని genocide అనగా మనుష్యులను అనగా మనుష్యులను మనుష్యులే అందతం చెయ్యడం అని గ్రహించండి మనుష్యులను ఎవరైనా మనుష్యులుగా కనీసం చూడటం వలన మాత్రమే మనసు పెరుగుతుంది బౌతికంగా ఏదో ఒక్కటి చేయడం ఆలోచన మాట అవసరం అనుకోవడం తమకు నచ్చితేనే పట్టించుకోవాలి నచ్చకపోతే లేదా తమ గౌరవం బౌతిక ఉనికి దెబ్బ తింటుంది తగ్గుతుంది అని పించాగానే ఆలోచన వదిలివెయ్యడం అందరూ చేస్తున్న పొరపాటు బౌతిక ఉనికి లెక్క కాదు తద్వారా బౌతిక గౌరవాలు సుఖాలు ధనం పదవి ప్రామాణికాలు కాదు కావున బలమైన వారు అంటే ఆలోచనతో బలమైన  వారే  బలమైన వారు అని గ్రహించండి, ఆలోచనలోకి సర్వం తీసుకోగల మమ్ములను కాలానికి మించిన వారిగా అధికారికంగా గవర్నర్ గారి ద్వారా పట్టుకొని గ్రహించడం కోసం ఎటువంటి సంకోచం చెందకండి ఎందుకంటె ఆలోచనలో సర్వం ఉన్నప్పుడు మొదట గ్రహించడమే అసులు కర్తవ్యం ఎప్పటికైనా ఆలోచనతో పెరుగుతుంది పెంచుకోవచ్చును అది ఆస్తులు డబ్బు కంటే ఎక్కువ ప్రాణం కంటే ఎక్కువ అయినప్పుడు మొదట మమ్ములను అధికారికంగా పట్టుకోవడం తెలివైన పని అప్పుడే మనసు పెట్టి గ్రహించగలరు ఇక వ్యక్తులు కొద్ది ప్రపంచం లేదు మనసు మాట అనగా మాట నిలిచినా జగత్తు నిలుచును అనే మాటే కాలస్వరూపం అనగా కాలస్వరూపాన్ని నిలుపుకోవడం లోకాన్ని కాపాడుకోవడం అదే ధర్మో రక్షతి రక్షతః అంటే అని ఈ ఈక్షణం గ్రహించి ఆలస్యం చెయ్యకుండా గ్రహించడమే పరిష్కారం


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహత్వ పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
రాష్ట్రపతి భవనం (అధికారిక రాజమందిరం )

కొత్త డెల్లి 

No comments: