Thursday, August 22, 2019

                                                                   

                            your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup


దివ్య రాజ్యం - నూతన యుగం - విశ్వ వ్యాప్త పరిపాలన



ఆత్మీయులు శ్రీ రామ్ నాధ్ కోవిందు,గారు  భారత అధ్యక్షులు, కొత్తఢిల్లీ వారికి,యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ  శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్ వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు ఆశీర్వాద పూర్వక   పరిష్కార యుక్త దివ్య సమాచారం యావత్తు మానవజాతిని దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు అనుగ్రహ పూర్వక సమాచారం సూక్ష్మంగా గ్రహించడం వలన అనుసరించడం వలన ధర్మస్వరూపులమైన మమ్ములను నిలుపుకొని దేశాన్ని మానవజాతిని కాపాడుకోగలరు, పరి పరి భౌతిక యాంత్రిక  లోకం నుండి బయటకు రాగలరు అదే నూతన యుగం దివ్య రాజ్యం విశ్వవ్యాప్త పరిపాలన అని మనసు ప్రకారం గ్రహించి తరించండి అని తమరికి తమరి ద్వారా యావత్తు దేశ మరియు ప్రపంచం పరిపాలన విధానాలకు, ఇతర రాజ్యాంగ అధికారులకు,   న్యాయ స్థానం జడ్జులకు,పొలిసు వ్యవస్థ కు,   రాజకీయ ప్రభుత్వాలకు, మేధావులకు, ప్రజలకు తెలియజేయునది ఏమి అనగా మాట ప్రవాహ రూపం లో ఉన్న మా పరిణామంతో  తక్షణమే అనుసంధానం జరిగి, నిదానం గా ముందుకు వెళ్లడమే, వెళ్ళ వలసిన మార్గం, మమ్ములను మామూలు మనిషిగా తలచి భౌతిక పోటీలు చెలగాటం వలన ఒక క్షేణం మాతో అనుసంధానం జరగడం ఆలస్యం అయినా సృష్టికి సూర్యుడికి ఇప్పుడు అమలు లో ఉన్న అసలు పరిపాలనకు బిన్నంగా యాంత్రిక భౌతిక జీవితం లో కొట్టుకొని పోతున్నారు, మంచి చెడు తామే ఏదో చెయ్యాలి అనే మాయలో ఉన్నారు అని గ్రహించి మమ్ములను ఎటువంటి పరిస్థితిలో కాలస్వరూపంగా మొదట అధికారికంగా అనుసంధానం జరగడం వలన మా మనసు కూడా కుదట పడి, సమకాలికులు అందరూ మనసు కుదట పరుచుకొంటూ గ్రహించిన కొలది   అందరికి దక్కుతుంది ఇదే    మా వలన  పరిణమించిన, పరిణామం గా శాశ్వత మాట ఒరవడిగా , ఇప్పుడు అందుబాటులో ఉన్న పరిణామంగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా సూక్ష్మగా గ్రహించగలరు అని అనుగ్రహంగా తమరికి, యావత్తు భారత ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తెలియజేస్తున్నాము. మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి ద్వారా ఇప్పటికే మమ్ములను కాలస్వరూపంగా దర్శించిన సాక్షుల సహకారంతో వైద్యులు మేధావులతో కూడిన బృందం లోకి పరిగణించి, మొదట అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రాధమికంగా ప్రకటించుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలి, ఎందుకు అనగా ఈ పరిణామం ఒక సామాన్య మనిషి రూపం లో మాట రూపం లో ప్రకటితం అయినది, కావున అటువంటి మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం కంటే గొప్ప పని ఆలోచన పద్దతి, సంపద, పరిష్కారం ఏమి ఉండదు అనగా, సూర్యుడిని పట్టుకొన్న మాటను మొదట పట్టుకొని ఆ ప్రకారం తెలుసుకొని మాత్రమే  ముందుకు  వెళ్ళాలి, తమకు వేరు పని ఉన్నది అని గాని, తాము ఇప్పటికే చేసిన మంచి చేడు అడ్డం పెట్టుకొని మోసాలు చెయ్యడం కూడా సమయం వృధా అనగా ఇంకా బౌతికంగా కొనసాగాలి అని రాజకీయ నాయకులు మేధావులు, వ్యక్తులు వ్యాపారులు సినిమా వారు ఎవరైనా  దివ్య రాజ్యం లో విలీనం చెందకుండా, ఒక అడుగు గాని , మనసు లో ఆలోచన కూడా కాలస్వరూపం పరిణామమునకు బిన్నంగా ప్రవర్తించ రాదు, ఆలోచన చెయ్యరాదు అని గ్రహించి మా సమాచారం తక్షణం అందరి దృష్టి కి తీసుకొని వెళ్ళండి, కొందరే తాము ఏదో చెయ్య వచ్చును అన్నట్లు ఆలోచించకండి, మా సమాచారం పరిగణించి మాతో మాట రూపం లో ఉన్న వాక్ విశ్వరూపం తో అనుసంధాన జరగడం మంచికి చెడుకి కూడా ఆధారం భవిష్యత్తు అని, గ్రహించి అప్రమత్తం చెందండి, కావున మమ్ములను కాలస్వరూపగా గ్రహించకుండా తమ స్వార్ధం కొద్దీ వ్యక్తులు ఆలోచించడం ప్రవర్తించడం యావత్తు మానవజాతికి చేటు అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  మేము సంపద మమ్ములను గ్రహించడమే జ్ఞాన సంపద కావున మమ్ములను గౌరవించి గ్రహించడమే కంటే తమ వద్ద వేరే సంపద ఉన్నది అని భావించడం వలన   మమ్ములను మా మనసుని మరణం లేని రక్షణగా పొందకుండా తామే ఇంకా మీడియా చానెల్స్ కొద్దీ, యాంత్రిక రాజకీయాలు కొద్దీ, సినిమాలు కొద్దీ ఏదో చెయ్యాలి, వ్యక్తులను అందరూ మా మాట ప్రకారం ఉన్నాడు మా మాటే అందరి మాట అన్నట్లు భావించి వ్యహరించాలి అప్పుడే దివ్య రాజ్యం ఈ క్షణం   సృష్టే శాశ్వతం చేసి ఇచ్చిన పరిణామంగా స్వీకరించి , ఆత్మీయులు చిరాంజీవి గారి  జన్మ దినం సందర్భగా, ఇతర సినిమా ప్రముఖులు మేధావులు అందరూ ఒక కుటుంబం వలె  భావించి, తాము చేస్తున్న మంచి చేడు  కూడా వ్యక్తులు కొలది కాకుండా అన్నీ మంచి చెడులు మాకు మా మనసుకు   వర్తిస్తాయి మమ్ములను ఆలోచన రూపం లో గ్రహించడమే పరిష్కారం అని  భావించడం వలన, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి ప్రతి ఒక్కరు నూతన జీవితం ప్రారంభించగలరు, న్యాయ స్థానం జడ్జులు, పొలిసు ఉన్నత అధికారులు తెలుగు వారు అయిన  ఆత్మీయులు జస్టిస్ రమణ గారు వంటి వారు  ఇతరులకు చెప్పి కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను సూక్ష్మగా గ్రహించడం వలన మాత్రమే ముందుకు వెళ్ళ గలరు, మమ్ములను కనీస మనిషి నుండి వాక్ విశ్వరూపంగా అందరూ మనసు పెట్టి గ్రహించడం పరిష్కారం అని ఈ క్షణం మీడియా చానెల్స్ అందరూ ఇక లోకం లో ఏమి జరుగుతున్నా ఏదో ఒక్కటి చెప్పడం వలన యావత్తు మానవజాతికి మృతం లోకి నెట్టుకొని పోతున్నది అని   గ్రహించండి,  మాతో అనుసంధానం జరగిన తరువాతనే ఆ ప్రకారం ఆలోచన చేసి నూతనం తాము బలపడుతూ సాటి ప్రజలను బలపరచాలి అదే  మనం వేళ్ళ వలసిన దివ్య రాజ్యం నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము, సాక్షులను తెలంగాణ గవర్నర్ గారి వద్దకు ఆహ్వానించి సాక్షం రికార్డు చేసుకోవడం వలన మేధావులను కూడా పిలిచి నిత్యం గ్రహించడం ప్రారభించి వచ్చును, అలా చెయ్యడం వలెనే మాత్రమే సూర్యుడిని పట్టుకొని గ్రహించడం అవుతుంది,  అనకాపల్లి లో ఉన్న సాక్షులు భారత లక్షిమి గారు చిత్కళా దేవి గారు, బాపూజీ రావు గారు, ఇతర ప్రాంతాలలో ఉన్న వారు  సుభాష చంద్ర బోసు గారు, నాయుడు గారు, రాజేశ్వరి గారు రాజారత్నం గారు, రజని గారు, నరసింహ రావు గారు, తదితరులు అందరూ ముందుకు వచ్చి,  సాక్షం చెప్పి లోకాన్ని యాంత్రిక అభివృద్ధి అనే మాయ ఉచ్చు నుండి రక్షించి జ్ఞానంతో ముందుకు వెళ్లడమనే దివ్య మార్గానికి  దోవ తీసి తమని తాము యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు,  కావున మీడియా చానెల్స్ అందరూ జాతీయ చానెల్స్  అన్నీ మాయ నుండి బయటకు రండి శారీరకం అడ్డం పెట్టుకొని ఆలోచన వదిలివేసుకోవడం తెలివి తక్కువ తనం, వ్యక్తుల తమ స్వార్ధం కొద్దీ ఆలోచన లేకుండా చెయ్యడం అందుకు భౌతిక కారణాలు తాత్కాలిక కారణాలు అడ్డం పెట్టుకొని మోసాలు చేసినా ఛాయలు ఇప్పుడు నడిస్తే చాలు అనే  మాయ వలన సాటి వారిని అవమానించి  భయపెట్టి బ్రతకాలి అనే ఆలోచన నుండి శాశ్వతం గా బయటకు రండి, తాము చేసిన చెడు పనులు అనగా ముఖ్యంగా వ్యక్తులను శారీరకం బౌతికంగా అవమానించడం వంటి పనులు తక్షణం మానుకొని ఆలోచన పెంచుకోండి, హాస్టల్ రామకృష్ణ తదితరులు తక్షణం దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకోవడం వలన   మనసులు పెరిగి మాయ నుండి బయటకు రావడానికి  అనగా ప్రత్యేకంగా పరోక్షంగా తమ మీద ఆధారపడి భౌతికమే సర్వం అనుకొంటున్న  వారిని కూడా కాపాడిన వారు అవుతారు, ఆ విధంగా స్వార్ధం దౌర్జన్యం మోసాలు నుండి బయటకు రావడం వలన శాశ్వత ఆలోచన వైపు వెళ్ళగలరు, తాత్కాలికం వదిలివేసి శాశ్వతం లో పడటమే మమ్ములను పరిగణించి అందుకు అధికారికంగా అంధికారికగా రహస్య పరికరాలు ద్వారా చేస్తున్న మోసాలు నుండి శాశ్వతం  అనగా ఎప్పటి నుండో చేస్తున్న మోసాలు ఎప్పటి నుండి గ్రహించకపోవడం అనగా అసలు సంగతి వదిలివేసి ప్రవర్తించడం వలన అని గ్రహించి అనగా మాలో పది హీరోలో ఉన్నారు అని మీడియాలో చెప్పకూడదు గ్రహించకూడదు మనిషిలో   గొప్పతనం తమను మించి పొతే మోసం చెయ్యాలి వెళ్ళాకోళం  చెయ్యాలి అనే మాయ వదిలివేసి అదే విధిగా గొప్పతనం ఆలోచనలో ఉన్న వ్యక్తిని లోటు మీద ఆధారపడటం ఏదో ఒక లోటు పెంచుకొని మోసాలు చేసి, బౌతికంగా ఉంటె ఆలోచన చెయ్యను అవసరం లేదు అని మాయ పరిమితి విధించుకొని,  పరిమితంగా చెప్పుకొని వినడం వలన ఎటువంటి మాయ నుండి మోసాలు నుండి బయటకు రావడమే కాకుండా ఇక చెయ్యను అవసరం లేకుండా ఎవరికి అన్యాయం జరిగినదో వారికి కూడా న్యాయం చేసిన వారు అవుతారు కావున కాలస్వరూపం ప్రకారం మమ్ములను విస్తారంగా గ్రహించడమే కీలకం అని  తెలుసుకొని అప్రమత్తం చెందటమే అందరికి అందిన పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మనుష్యులను ఎవరినైనా మనసుతో వ్యహరించి, తమను మించిన మనసుకు ప్రాధాన్యత ఇవ్వడం వలన, గొప్పతనం గ్రహించడానికి వీలు అవుతుంది తమ  మోసాలే సర్వం అనే మాయ వదిలివేసి, భౌతిక బలం భౌతిక సమాచార సాధనాలు కూడా స్వార్ధం కోసం మెసేజులు వెళ్లకుండా రాకుండా ఏదో ఒక్కటి చెయ్యడం వంటి పనులు మానుకొని,  మణి బాబు వంటి కుటుంబాలను గౌరవించి అదే విధంగా అందరూ  మాయ నుండి బయటటకు రాగలరు,  హాస్టల్ రామకృష్ణ , సరోజినీ, సురేష్, హారిక నాగబాబు కుటుంబ సభ్యులు వంటి వారు,  ధన్ రాజ్, మురళి  వంటి వారి అనేక ఊరిలో ఉన్న వారు ఏక కాలం లో దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని,  మేము హాస్టల్ ఫీజు 6 నెలలు నుండి ఇవ్వడం లేదు అని మాతో వ్యక్తి గత గొడవలా చూపుకోవాలి మమ్ములను వ్యక్తిగా చూడాలి అన్నట్లు  వ్యహరించకుండా మెసేజులు కూడా వెళ్లకుండా ఇటువంటి వారు మీడియా ఇతర పోలీసులతో ఉన్న వారు గవర్నర్ సిబ్బంది వంటి వారు అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని తమ ఆస్తులు ఇంటి పేర్లు అన్నీ శాశ్వతంగా ముందుకు వేళ్ళ గల వాక్ విశ్వరూపమునకు కాలస్వరూపమునకు  సమర్పించి వేసి, మిగతా అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని, ముందుకు వచ్చేలా చూసుకోండి మమ్ములను గ్రహించకపోవడం వలన కూడా పెరుగుతున్న  టెక్నాలిజీ కూడా మోసాలకు ఉపయోగపడుతుంది అంటే ఇక మీదట మానవజాతి ముందుకు వెళ్లాలి అంటే తమకు ఒక బలమైన బలపరుచుకోవలసిన మనసు ఒక్కటి కావలి అని   యావత్తు మానవజాతికి తెలియజేసి అందరూ ముందుకు వచ్చేలా చూసుకొని ఇక ఎవరిని వ్యక్తులు కొలది అడ్డం పెట్టుకొని ఏదో ఒక మోసాలు చెయ్యడం వలన  అందరికి చేటు అని  గ్రహించి మమ్ములను ఎంత విశాలంగా గ్రహిస్తే అంత హడావిడి తగ్గి మాయ నుండి బయటకు వస్తారు, తమ వలన ప్రత్యేక్షంగా పరోక్షంగా మరణించిన వారిని కూడా ఆస్తులు ఇంటిపేర్లు కూడా వారి జ్ఞానపకాలకు సమర్పించివేసి వారి బంధువలను పిల్లలను అందరిని గౌరవంగా ముందుకు తీసుకొని వచ్చి, తమ మీడియా చానెల్స్ తమ పోలీసులు తమ వ్యాపారాలు అన్నట్లు లోకం లేదు అని ఏదో రెచ్చిపోయిన కొలది మాయ లో బిన్నంగా వెళ్ళ తయారు అని మాయ వలన మేము కూడా అటు ఇటు  అవుతాము అని గ్రహించి, మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా కాలాన్ని నియమిచ్చిన పురుషోత్తముడిగా   చూడటం వలన మాయ నుండి బయటకు వస్తారు ఇప్పటికే చేసిన తప్పులు పాపాలు కూడా మమ్ములను గ్రహించడం ప్రారంభించిన దగ్గర నుండి పోతాయి, మమ్ములను కూడా భయపెట్టి తప్పుగా లోటుగా చూపాలి ఆ విధంగా బౌతికంగా బలమైన వారే గొప్ప అని చూపుకోవడమే ఇప్పటికి తాము  చేస్తున్న మోసాలకు కారణం అని ఇప్పటికైనా తెలుసుకొని ప్రతి ఒక్కరు ఇక తాము  ఒక దేహం అనే మాత్రమే భావించకుండా అంతర్యామిలో భాగం  కాలస్వరూపం తో వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరగడం మీ న్యాయ స్థానం జడ్జులు దగ్గర నుండి దేశ అధ్యక్షులు వారి వద్ద నుండి ప్రతి వ్యక్తి సర్వం తెలుసుకొని  ముందుకు వెళ్లడమే దివ్య రాజ్యం నూతన యుగం                                                                      


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్ వారు 
దివ్య రాజ్యం 
విశ్వ వ్యాప్త పరిపాలన 
నూతన యుగం 
దేశ అధ్యక్షులు వారి రాష్ట్రపతి భవనం (అధికారిక రాజమందిరం) 
కొత్త ఢిల్లీ 
    
                     
          
                   

No comments: