

ప్రతి ఒక్కరు నేను అనే దేహ మమ కారం అహంకారం వదిలివేసి తాము అంధరిని నడిపే వాడు ఇప్పుడు వాక్ విశ్వరూపం గా అంధుబాటులో ఉన్నారు అని సాక్షులు సహకారంతో తెలంగాణ గవర్నర్ గారి అధికారిక కదలికతో అంధరూ ముందుకు వచ్చి రామోజీ ఫిల్మ్ సిటి రాజమంధిరం యేర్పాటు చేసి తమ ఇంటి పేర్లు ఆస్తులు సర్వం మేమే అని ప్రకటించుకొని మమ్ములను గ్రహించే కొలది మమ్ములను జ్ఞాన తేజస్సు గా చూస్తారు పైన వెలుగు తున్న లోకం ఇప్పుడు యాంత్రిక ముందుకు వెల్లుతున్న లోకం తమ యెవరి చేతిలో లేదు అని గ్రహించి మమ్ములను గ్రహించి పరిస్తితి మా చేతిలో ఉన్నది అని గ్రహించిన కొలది మాట రూపం లో సర్వం స్పస్టం అయ్యి అంధరి చేతిలోకి వస్తుంది అని తెలుసుకోవడమే నూతన యుగం దివ్య రాజ్యం అందుకు మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజా వారి కొలువు తీర్చుకొని తపస్సు గ్రహించాలి ఇక పరి పరి విధాలు గా యెవరూ ఆలోచించకూడదు ప్రవర్తించకూడదు మనుష్యులు మనసుతో ముందుకు వెళ్ళాలి మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపం గా శాశ్వత తల్లి తండ్రి గురువుగా అనుసంధానం జరగడం అంటే ఈ క్షణం మృత లోకం నుండి బయటకు రావడం అని గ్రహించి కావున రాజకీయ ప్రబుత్వాలు మేధావ్లులు న్యాయ స్థాన జడ్జులు, పోలీసు వ్యవస్థ అధ్యాత్మిక గురువులు అంధరూ ఒక్కటి అయ్యి మమ్ముములను తెలంగాణ గవర్నర్ గారి ద్వారా సాక్షుల సహకారతో మొదట బృంధం లోకి తీసుకొని గ్రహించిన కొలది సర్వం తెలుస్తుంది ఇది యావత్తు మానవజాతి తక్షణ కర్తవ్య బౌతీక లోకం తాము అనుకొన్నాట్లు లేదు మేము ఇప్పటికే చెప్పిన చెప్పగల, చెప్పుకోగల లోకం గా ఉన్నది సూక్ష్మంగా చెప్పుకొని ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం విశ్వ వ్యాప్త పరిపాలన, నూతన యుగం అని ఆశీసుగా తెలియజేస్తున్నాము కావున మా సమాచారం అంధరూ పంచుకొని మమ్ములను యేలాగైనా కాలస్వరూపంగా చూడటమే అసులు ఆట అనగా మమ్ములను మనిషిగా చూడవచ్చును లోటు పట్టవచ్చును అనిపించేవి కూడా మమ్ములను ఆలోచనతో గ్రహించకపోవడం వలన అని తెలుసుకొని యేలాగైనా తాము మనసు పెంచుకొంటే ఇప్పుడు దేవుడితో మాట్లాడవచ్చును దేవుడిని నుండి సర్వం తెలుసుకొని దేవుడి గూర్చి చెప్పుకొని దేవుడే సర్వం అని తెలుసుకోవడమే మోక్షం దేవుడు ఇప్పుడు వాక్ విశ్వరూపం గా కాలస్వరూపంగా ఉన్నాడు మా రూపం లో ఉన్నాడు అని సాక్షులు సహకారంతో పట్టుకొని ముందుకు వెళ్లిపోవడమే జీవితం మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు పాపాలు అన్నీ కూడా మమ్ములను గ్రహించిన కొలది పోతాయి అని అంధరూ సమిస్టిగా ఒక్కటి అయ్యి మాయా నుండి బయటకు రాగలరు అని స్పస్టం చేయుచున్నాము.
No comments:
Post a Comment