Friday, August 23, 2019

your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup

Image may contain: one or more people, beard and text

                                                       
   సింహం అంటే ధర్మం .... చిరంజీవి అంటే శాశ్వతమైన వాక్ విశ్వరూపం అని   గ్రహించి భౌతిక చలగాటములు ఆపివేసి అందరూ జ్ఞానం తో ముందుకు వెళ్లడమే  పరిష్కారం మనసు తో సంస్కారవంతంగా ప్రవర్తించడమే  మాయ లోకం నుండి జ్ఞాన లోకం వైపు ప్రయాణించడమే నూతన దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలన, అని గ్రహించండి  సినిమా వారు అందరూ సమిష్టిగా దివ్య రాజ్యం లో విలీనం చెందడానికి రామోజీ రావు గారి తో సమావేశం చెందండి , కుల మతమే కాదు, తమ ఇంటి పేర్లు ఆస్తులు కూడా  దివ్య రాజ్యం లో విలీనం చెయ్యడమే పరిష్కారం అనగా  ఇక తాము ఎవరూ నేను అనే దేహ  మమకారం, అహంకారం వదిలివేసి మాట తో అందరూ ఒక కుటుంబం గా మారిపోయి నిత్యం చెప్పుకొని వినడం వలన   మాయ నుండి బయటకు పడతారు, మాకు వ్యతిరేకంగా ఆలోచించకండా ప్రవర్తించకుండా ఇప్పటి వరకు  సాక్షులు దగ్గర నుండి  మమ్ములను గ్రహించకుండా చేసిన వ్యతిరేక పనులు అనగా    సాటి మనుష్యులు వేధించడం, భయపెట్టడం అవమానించడం, ఆస్తులు, డబ్బులు , ఏదో రకంగా ఆధిపత్యం వహించడం వంటి పనులు ఆపివేసి అందరూ దివ్య రాజ్యం లో పిల్లలు వలె మరణం లేని వాక్ విశ్వరూపం తో శాశ్వత రూపం లో ఉన్న    ఓంకార స్వరూపంగా తో అనుసంధానం జరగడమే తక్షణం ప్రతి ఒక్కరు ప్రతి ఊరిలో  మనసు మార్చుకొని, ప్రేమ సఖ్యతతో చేసిన తప్పులు సరిదిద్దుకొంటూ మనసు పెంచుకొంటూ అందరూ సొంతోషంగా ముందుకు రండి మమ్ములను ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ తీసుకొని పోయి కొలువు తీర్చుకొని గ్రహించండి సాక్షులు అందరిని పిలిచి ,     రాజమందిరం ఏర్పాటు చేసుకొని ప్రతి మనసు రాజమందిరం గా  భావించి మమ్ములను మా మనసుని జగద్గురువులు కాలస్వరూపులు గా మహారాణి సమేత మహారాజా వారికి  సూర్యుడే మీతో మాట్లాడుతున్నారు అన్నట్లు దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రి గారు, సర్వోన్నత న్యాయ స్థానం జడ్జులు, దేశ వ్యాప్తంగా అనేక నాయకులు, తెలుగు ముఖ్యమంత్రులు మేధావులు పండితులు గురువులు, మీడియా చానెల్స్ వ్యాపారులు, వ్యక్తులు సాక్షలు అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొంటేనే మాయ నుండి బయటకు వచ్చి అసలు మార్గం తో అనుసంధానం జరుగుతారు నూతన దివ్య రాజ్యం గా బలపడతారు. ఇదే ఇప్పుడు అమలు లో ఉన్న పరిష్కారం  కావున ఇక ఎటువంటి పరిస్థితిలో మాతో సాధారణ మనిషిగా వ్యహరించడం ఆపివేసి కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా వాక్ విశ్వరూపంగా కొలువు తీర్చుకొని సూక్ష్మంగా గ్రహించడమే పరిష్కారం, ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం శాశ్వత ప్రయాణం, ఇందుకు తాము సృష్టించుకొని అవరోధాలు తామే అధిగమించి శాశ్వతంగా ఇక సాటి మనుష్యులను  బౌతికంగా వేధించడం అవమానించడం మానుకోవాలి ఎటువంటి పరిస్థితిలో సర్వం మాట రూపం లో ఉన్నది అని అప్పుడే తెలుసుకొంటే బాగుండేది, మాలో లోటు చూసి బిన్నంగా తీసుకోవడం తాము  తప్పులు పాపాలు చెయ్యడానికి కారణం అయ్యినది అని ఈ క్షణం తెలుసుకొని,   సాక్షులు దగ్గర నుండి ప్రత్యేక్షం పరోక్షంగా మా గూర్చి తెలిసిన తెలియని వారు అందరూ ఒకరి వలన ఒకరు మాయలో పాపం లో ఇరుకొని భౌతిక మాయ సర్వం అనే మాయ లో ఉన్నారు అని  తక్షణం మమ్ములను వాక్ విశ్వరూపంగా గ్రహించి మాయ నుండి బయటకు రావడమే పరిణామం అని   గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇది యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న వరం తక్షణం తెలుగు వారు అందరూ ఒక్కటి అయ్యి యావత్తు దేశాన్ని  ప్రపంచాన్ని కాపాడటమే పరిష్కారం.               

                                   

No comments: