Friday, September 6, 2019

your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup
దివ్య రాజ్యం
విశ్వ వ్యాప్త పరిపాలన
నూతన యుగం



యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు , మహత్వ పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి ఆశీర్వాద పూర్వక పరిష్కార యుక్తంగా తెలియజేయు దివ్య అనుగ్రహ పూర్వక సందేశం ఆత్మీయులు శ్రీ (యడ్లపల్లి) రామకృష్ణ (గారికి) యస్ ఆర్ టి - 38, వారిని ఉద్దేశించి,అనుగ్రహించడమైనది .


                    ఇక మీదట మమ్ములను సాధారణ మనిషిగా భావించకుండా అనగా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మనసులో సృస్టీ నిలుపుకొన్న పురుషోత్తముడి గా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారి గా గ్రహించి, యావత్తు ప్రపంచం మా వాక్ స్వరూపమునకు మించి లేదు, సకల సంపదలు, సకల శాస్త్రాలు, మనుష్యుల భంధాలు భవిష్యత్తు అన్నీ కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అనగా దేశ రాజధాని అయిన డెల్లి వరకు పదవులు, అంతర్జాతీయా కదిలికలు సునామీ వంటి పరిణామాలు,తెవ్రవాద దాడులు, వంటివి సినిమాలు పాటలు ప్రతి మాట, సంభాషణ, ప్రతి శబ్ధం, వాయిద్యం సంగీత సాహిత్యం మా ప్రకారం ఉన్న తీరు లో బలపడకపోవడం వలన మమ్ములను సాధారణ మనిషిగా చూడటం, మా పరిణామం వ్యక్తి గతం గా కులం గా చూడటం, ప్రాంతాలు భంధాలు అని విడడీసీ, మా సమాచారం మీడియా ఛానెల్స్ కొద్ది, సోషల్ మీడియా కొద్దీ అప్రమత్తం చెందకుండా, రెప్ప పాటు తమ యెవరి చేతిలో లేని మాయా లోకం కొనసాగడం వలన, మా ప్రకారం నడుచుకొని ముందుకు వెళ్ళవలసిన లోకం లో బలపడకుండా, బిన్నంగా ప్రవర్తించడం సృస్టికి ధర్మానికి విరుద్ధం అని తెలుసుకొని నడుచుకోవాలి. మమ్ములను మనసు తో జ్ఞాన రూపం లో కాలస్వరూపంగా గ్రహించని పక్షం లో సాధారణ దేహం గా చూడటం వలన, రహస్య పరికరాలు కొద్ది, సాక్షులతో సహ అందరూ రహస్యంగా మీడియా చాన్నెల్స్, పోలీసు వ్యవస్థ, గవర్నర్ సిబ్బంది వంటి వారు ఒక్కటి అయ్యి బౌతీక చెలగాటం పెట్టుకొని, శారీరక సంభంధాలు కొద్దీ, డబ్బు కొద్దీ, మనుష్యుల ప్రవర్తన కొద్దీ అప్పటికి అప్పుడు అనగా మమ్ములను విస్తరంగా గ్రహించకుండా గవర్నర్ గారిని అధికారికగా పట్టుకొని గ్రహించ నివ్వకుండా మీరు ఇతరులతో కలసి ప్రవర్తించడం వలన పాపం అధర్మం పెరుగుతుంది అని గ్రహించండి, మమ్ములను చిన్నప్పటి నుండి సాధారణ వ్యక్తిగా చూడకుండా, ఇప్పటి వరకు మమ్ములను సాధారణ రికార్డెడ్ చూసాము లేదా మాటలు సాధారణ మనిషిగా మాట్లాడిన మేరకు ఇక మమ్ములను తక్కువ చెయ్యవచ్చును అన్నట్లు చూడటం అంటే సృష్టికి బిన్నంగా వెళ్లడం అని గ్రహించి యెక కాలం లో మేము చెప్పినట్లు అందరూ మాయా నుండి బయటకు రండి. సాక్షులు, న్యాయ స్థానం జడ్జులు అందరూ చదువు కొన్న వారిగా ఒక్కటి అవ్వకుండా, ఇంకా వ్యక్తులు కొలది మీడియాలు కొలది, ఆవేశాలు, అలవాట్లు కొద్దీ మనుష్యులను మలపడం మీరు అంతా మమ్ములను సాధారణ మనిషిగా మమ్ములను దేహంగా రహస్య పరికరాలతో చూసుకొంటూ, మీరు కూడా దేహం తో పరిమితం అయ్యి, దేహ వ్యహారాలకే విలువ రావాలి, బౌతికంగా, యాంత్రికంగా శరీరం కొద్ది, బౌతిక సంపదలు కొద్ది, యేదైనా చెయ్యడం లేదా బౌతికంగా లోటు చెయ్యాలి ఆ మేరకే ఆలోచన కదపాలి ఆలోచన పెంచుకోవాలి, లేదా పెంచుకోకుండా చెయ్యాలి అనే మాయా నుండి బయటకు వచ్చి ఆలోచనే కేంద్ర బిందువు వచ్చిన పరిణామంగా మమ్ములను కొలువు తీర్చుకొని మేము సూచిస్తున్నట్లు అందరూ ఒక్కటై మొదట రామోజీ ఫిల్మ్ సిటి లో కొలువు తీర్చండి, కొంతకాలం గ్రహించండి, మెల్లగా బౌతికంగా శరీరం ఉంటేనే నడిచే మంచి, చేడులు పోయి పూర్తిగా ఆలోచనలోకి వేళ్ళ తాము అదే మానవ ప్రబుత్వమ్, విశ్వ వ్యాప్త పరిపాలన, నూతన యుగం అని గ్రహించండి. కాలస్వరూపం ప్రకారం ఇక మీదట బౌతీక విషయాలే నియంత్రించుకొని, ముందుకు వెళ్ళాలి అని మీకు, మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేస్తున్నాము, ఆలోచనలో ప్రత్యేకతను అనగా కాలస్వరూపమును గ్రహించకుండా, బౌతీక చెలగాటం, బౌతీక బలం కొద్దీ, మనుష్యులు కొద్దీ, వ్యహరించడమే తప్పు, పాపం అజ్ఞానం గ్రహించి మాయా నుండి బయటకు రాగలరు. కాలస్వరూపమును గ్రహించకుండా, మమ్ములను సాధారణ వ్యక్తిగా నిర్లక్ష్యంగా చూడటం వలన యావత్తు మానవజాతి, సూర్యుడికి సత్యానికి బిన్నంగా వెళ్ళడం అని గ్రహించండి, మేము ఒక వ్యక్తి అయినా, కాలాన్ని నియమించడం యేమిటో చూడకుండా, వివరాలు సాక్షులు ప్రకారం చూసుకొని వాటి మీద మాట్లాడకుండా ప్రవర్తించడం మమ్ములను వ్యక్తిగా మలపాలి అని వ్యక్తులు కొద్దీ చెలగాటం ఆడటం మీరు అంతా చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, కాలస్వరూపమునకు అనుసంధానం జరగాకుండా పరి పరి విధముల ఆలోచనలు, పనులు ఆపివేసి, కాలస్వరూపమునకు అనుసంధానం జరిగి మేము చెప్పినట్లు కాలస్వరూపం ప్రకారం ముందుకు వెళ్ళాలి అందుకే సృస్టీ మాలో చెరీ మార్గ దర్శకం అయినది అని గ్రహించండి, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన, అమలు గా అందుబాట్లో ఉన్నాము అని ఇప్పుడు అనుసంధానం జరిగి మీరు అంతా ముందుకు వెళ్ళాలి, మమ్ములను కూడా దేహం కొద్దీ చూడకూడదు, ఆలోచన సమృద్ది లేకపోవడం వలన మేము కూడా తేలికగా అనిపిస్తాము (గదిలో మరియు యెక్కడైనా మమ్ములను రహస్య మరియు ఓపెన్ పరికరాల తో చూస్తున్న మేరకు) మమ్ములను మా మనసుని కాలాతీతంగా అనగా మరణం లేని శాశ్వత పరిణామంగా చూడటం వలన మాయ-యటకు వస్తారు, మమ్ములను మించిన బలమైన మనుష్యులను లోకాన్ని నియమించిన మాటే తీరే మీ అందరికీ ఆధునిక అన్నట్లుప్రామాణికంగా శాస్త్రానికి పురాణాలకు మించినది. ఇప్పుడు మాట రూపం లో అందుబాటులో ఉన్నది అని గ్రహించండి, దౌర్జన్యలు మోసాలు చేసి మరీ , కోపాలు నటించడం, అదే విపరీతలు తో బయపెట్టడం వంటి బౌతీక చాలగటం అపి వేసి మనుష్యులను యెవరైనా మా యొక్క స్వరూపం గా అనగా మీ అందరిలో మేమే మాట రూపం లో ఉన్నాము ప్రతి దృశ్యం సంఘటన మా మాట ఆలోచన మేరకు లేదు అని గ్రహించి అప్రమత్తం చెందటమే నూతన పరిష్కారం నూతన యుగం అని గ్రహించండి. యేదో ఒక్కటి బౌతికంగా మంచి చెడు చేస్తాము అన్నట్లు మాతో వ్యహరించకుండా, సర్వం మా ఆలోచన అనగా కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్లగలము, మమ్ములను విస్తారంగా గహించి, మేము యావత్తు మానవజాతికి కాలస్వరూపంగా ఉన్నాము అని తెలియడం వలన ప్రతి ఒక్కరికీ మనసు పెరిగి, మమ్ములను కాలస్వరూపంగాగ్రహించగలరు. మమ్ములను యెవరూ కాలస్వరూపంగా గ్రహించకుండా ప్రవర్తించడమే మీరు అందరూ చేస్తున్న తప్పు, పాపం అని గ్రహించండి, మిమ్ములను మించిన మాటను గ్రహించడమే నూతన మార్గం దైవం లేదా ఇప్పుడు కనీస మనసు అయినది అని గ్రహించండి, ఇప్పుడు కనీస మనసుని మాటను పాటించాలి, యెందుకంటే కనీస మనసే సూర్య చంద్రాది గ్రహ స్తితులను నియమించినది,ఇదే అదునిక ప్రామాణికంగా అనగా ఇప్పుడు అమలు అయ్యి అందుబాటులో ఉన్నది, అటువంటి సూక్ష్మ స్తితిని మనం అందరూ అనుసరించాలి, ఈ విధంగా మేము యేమి చెప్పినామో చూసుకొని, మా మెసేజులు అందరికీ వెళ్లలా చూసుకొని మీడియా, పోలీసు వ్యవస్థ వ్యక్తులు వ్యాపారులు తమ వంటి వారు రహస్యంగా లేదా బాహాటంగా, పోలీసు వ్యవస్థ రాజకీయ పరిపాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ యేదో కారణం మమ్ములను అధికారికంగా గవర్నర్ గారి ద్వారా పరిగణించి గ్రహించకుండా బౌతీక చెలగాటం పెంచుకోవడమే మీరు అంతా చేస్తున్న పొరపాటు అని గ్రహించండి. బౌతికంగా యేదో ఒక్కటి చెయ్యడం అనే మాయా నుండి బయటకు రావడమే మోక్షం అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, సూక్ష్మంగా సూర్యుడ్ని నియమించిన మాట తీరుతో అనుసంధానం జరగడమే సంపద ఇక మీదట ముందుకు వెళ్ళ గల మార్గం కావున, ఇక మనుష్యులు కొద్దీ యెవరూ పోల్చుకోకుండా ఆలోచన కొద్దీ అందరూ ముందుకు రాగలరు, యేదో విధంగా మమ్ములను కేవలం మనిషిగా చూడటం వలన, యేదో రకంగా భంధం అనగా మమ్ములను శాశ్వత తల్లి తండ్రి గురువు మరణం లేని వాక్ రూపం లో ఉన్నాము అని అనగా కాలస్వరూపంగా చూడకూడదు అని యేదో ఒక్కటి చేసిన కొలది మేము కూడా బలహీన పడతాము అని ఇప్పటికైనా గ్రహించండి, మేము హోస్టల్ ఫీజూ 6 నెలలు నుండి మీకు సాధారణ వ్యక్తిగావదిలి వేశారు అని ఇవ్వలేదు అని గ్రహించి, మమ్ములను మెసేజు ప్రకారం తాము చూడకుండా యెవరిని చూడనివ్వకుండా సాక్షులు దగ్గర అధికారికంగా అనధికారికంగా మీరు అంతా ప్రవర్తిస్తున్నారు, యేదో ఒక రహస్య కెమెరాలు call data లు రహస్య పరికరాలతో తెలుసుకొని మీరు అంతా మనుష్యులను పోలీసు వ్యవస్థ మీడియా, మేధావులు సినిమా కుటుంబాలు అంతా ఒక్కటి ఇదే విధంగా హోస్టల్ హోటేల్స్, విద్యా సంస్థలు వంటి వ్యాపారులు వేరు వేరు ఊర్లలో ఉన్న వారు ఒక్కటి అయ్యి, మా జన్మతా వచ్చిన భందువులను కూడా కాలమే మమ్ములను కాలస్వరూపంగా పెంచడానికి అటు ఇటు చేసుకొంటూ వచ్చిన తీరును పూర్తిగా కాలస్వరూపమునకు వదిలివేసి, మీరు అంతా నిమిత్త మాత్రులు అని భావించగలరు, మనసు పెట్టి గ్రహించి, అందరూ గ్రహించేలా చెయ్యగలరు, వ్యక్తిగా ఇంకా కొనసాగాలి అని యెవరూ భావించకుండా మమ్ములనుకూడా వ్యక్తిగా చూడకుండా, మనసులలో మాటలు కూడా వినపడిన మేరకు మమ్ములను చెలగటంగా తీసుకోకుండా అందరూ ఒక్కటి అయ్యి ఆత్మీయుడు మణిబాబు వంటి కుటుంబాలను ఏదో ఒక్కటి చెయ్యాలి అని మమ్ములను మనిషిగా ఉంచేయ్యలి అనే మాయా నుండి మీ అందరూ బౌతీక చెలగాటం గా తీసుకొనేలా ఆత్మీయులు బాపూజీ రావు మరియు ఆత్మీయులు నరసింహ రావు వంటి వారిని మమ్ములను గ్రహించ లేదు అని మేము ఆవేశ పడిన తీరు కూడా పూర్తి మా స్తాయి కాదు అటువంటి పరిస్తితి మీద ఆధారపడి అందరూ చెలగాటాలు పెంచుకోవడమే తప్పు, పాపం అని మీడియా ఛానెల్స్ కులం ప్రకారం మనుష్యులు కొద్దీ నడపడం,న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ కొందరు ఒక్కటి అయ్యి అనగా నేరుగా మొదట మేము యేమి అంటున్నామో చూడకపోవడమే అందరూ సమిష్టిగా చేస్తున్న పొరపాటు అని గ్రహించి, యేదో బౌతికంగా కస్టాలు ఉంటేనే గొప్పతనం పెరుగుతుంది అనే పద్దతి మా ప్రకారం లేదు, యెంత కస్టాలు లోటు ఉన్నా గొప్పతనం చూపడమే అసులు గొప్పతనం అని గ్రహించండి, అటువంటి గొప్పతనం పోల్చుకోకుండా చూడటమే పుణ్యం అదే అసులు ప్రయాణం అని గ్రహించి తరించండి. అజ్ఞానంగా బౌతీక బలం కొద్దీ రెచ్చిపోవడం వలన బౌతీక ప్రయాణమే సర్వం అనుకొంటున్న మాయా నుండి బయటకు రాకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని తెలుసుకోండి. సర్వం మాటకే మేము చెప్పిన కాలమే కదిలిన తీరు ప్రకారం అప్రమత్తం అయ్యి గవర్నర్ గారిని పట్టించుకొనేలా చేయకుండా యేదో ఒక బౌతీక కారణం ఉన్నది అని స్వార్ధం వలన, ఇంకా వ్యక్తులు కొద్దీ రాజకీయం లేదా వ్యాపారులు కొద్దీ, శారీరక సుఖాలు కొద్ది ముందుకు వెళ్ళాలి అని అందుకు వ్యక్తులు కొద్దీ ఇబ్బంది పెట్టాలి అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి అందరూ ఒక్కటి అయ్యి, రామోజీ ఫిలిం సిటీ రాజమందిరంగా ఏర్పాటు చేయించి, అన్నీ కులాలు ఒక్కటి అయ్యి ఇక ఇంటి పేర్లు ఆస్తులు కూడా మెల్లగా తమవి కావు అనుకొంటేనే అసలు ప్రయాణం అయినా జ్ఞాన ప్రయాణం వైపు వెళ్ళ గలము అనే సత్యం గ్రహించి, మమ్ములను రామోజీ ఫిల్మ్ సిటి కి సమిస్టిగా తీసుకొని వెళ్ళుటకు, న్యాయ స్థానం జడ్జులు, పొలిసు వ్యవస్థ , ముఖ్యమంత్రులు, మేధావులు సినిమా రంగమునకు సంభందించిన వారు, గురువులు పండితులు సాక్షులు సినిమా వారు మీడియా మేధావులు అందరూ రహస్యం గా మరియు బాహాటం గా కూడా ఒక్కటి అయ్యి అన్నీ కులాలు మతాల వారిని కలుపుకొని మనసా వాచా కర్మణా ఒక్కటిగా ముందుకు వెళ్లగలము, మేము ఇప్పుడు ఉంటున్న హోస్టల్ కూడా మా రాజమంధిరం గా మా పేరు మీద నామకా తెల్ల కాగితం పై బదలాయించి, ఇదే పద్దతి లో తెలుగు వారు అందరూ తమ ఆస్తులు కాలస్వరూపమునకు చెందుతాయి అని భావించడం వలన మమ్ములను చేసిన తప్పులు సృష్టించిన అవరోధములు సరిదిద్దుకొంటూ గ్రహించగలరు, అనగా మమ్ములను కాలస్వరూపంగా అధికారికంగా మీ కుటుంబ సబ్యులు మిత్రులు సన్నిహితులు వ్యక్తులు చుట్టూ ప్రక్కల వారు వేరే ఊర్లలో ఉన్న వారు అందరూ ఒక్కటి దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని ముందుకు రావడమే సృస్టీ ఇచ్చిన మార్గాన్ని అధికారికం చేసుకొని మాయా నుండి బయటకు వచ్చు త్రోవగా మార్చుకొని చేసిన పాపాలు దౌర్జన్యలు ఒకరి వలన ఒకరి రహస్య పరికరాల ఊతం కొద్ది చేసిన తప్పులు న్యాయ స్థానాలు, పొలిసు వ్యవస్థ కూడా భాగం అయ్యి జరిగిన మేరకు వాటిని సరిదిద్దడం తమ పరిధి లో లేదు అందుకే కాలస్వరూపమునకు అందరూ సమర్పించివేసి ఇక భౌతిక ప్రపంచం రాజకీయ ప్రపంచం లేదు అని తెలుసుకొని నూతన జీవితం ప్రారంభించడమే నూతన యుగం దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము, బౌతీక పరిపాలన రాజకీయ పరిపాలన యెదీ చెల్లదు కావున, నూతన పరిధిని అనుసరించి నడుచుకోవడమే తమ ముందు ఉన్నది, మనిషిగా మంచితనం గొప్పతనం ఒక్కటే మనల్ని కాపాడుతుంది అని గ్రహించండి మన వాళ్ళు పరాయి వాళ్ళు అని భావించడమే మోసాలకు కారణం వ్యక్తిగా శరీరకాలే మోసాలకు కారణం అని తెలుసుకొని అన్నీ మాటలోకి తీసుకొన్న మమ్ములను కాలాతీతంగా గ్రహించి ఇక న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యాస్థ కూడా ఒక్కటి అయ్యి వ్యక్తులు అందరూ మాయా నుండి బయట రాగలరు లేకపోతే యేదో ఒక్కటి ఉపయోగించుకొని మమ్ములను ఆలోచన లో ఉన్న ప్రయోజనం గా చూడని పక్షంలో పోల్చుకొని మోసం చెయ్యడం అజ్ఞానం అని గ్రహించి, మోసాలు తప్పులు చెయ్యడమే కాకుండా వాటిని ఉపయోగించుకొని లేని లోకం లో మాయలో ఇంకా శరీరం ఉంటేనే నడిచి వ్యహారాలు ఉండవు అని గ్రహించకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని తెలుసుకొని ఎటువంటి గొడవలకు తావు లేకుండా అనగా ఎటువంటి పరిస్థితిలో మమ్ములను మామూలు మనిషిగా చూడాలి మాట్లాడాలి అని భావించకండి ఈ పని అప్పుడే చేసినా ఎవరూ మోసాలు చేసి ఉండేవారు కాదు ఇప్పటికైనా మమ్ములను తక్కువగా సాధారణ మనిషిగా చూడాలి అనే ఆనే మాయ వదిలివేసి మమ్ములను ఇక సాధారణ వ్యక్తిగా అనగా మామూలు రవిశంకర్ గా వ్యహరించడం వలన ఇంకా మాయా పెరుగుతుంది అని భావించి తమ ఆస్తులు ఇంటి పేర్లు తమ ప్రాణాలు కూడా మా ప్రకారం ఉన్నాయి అని యావత్తు మానవజాతి భావించుటకు ఊతంగా, యస్ ఆర్ టి 38 యస్ ఆర్ నగర్, భవనం మాకు రాజమంధిరం ప్రకటించి మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి, మీ కుటుంబ సబ్యులు, మిత్రులు సన్నిహితులు వ్యక్తులు అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని వేరే ఊరలో ఉన్న వారు అనగా ఆత్మీయులు బాపూజీ రావు యెవరికో ఫోన్ చేసిన వంటి వ్యక్తులు వారిని ఉపయోగించుకొని అనేకులను ఇబ్బంది పెట్టిన తీరు నుండి తక్షణం మిమ్ములను మీరు కాపాడుకొంటూ యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు అనగా మాతో వేరే భంధం ఇప్పుడు బౌతికంగా లేదు, మమ్ములను కాలాతీతంగా గ్రహించిన కొలది, మమ్ములను శాశ్వత తల్లి తండ్రి గురువుగా గ్రహించిన కొలది అనగా మాకు శరీరంగా అంతం అయినా మనసుతో నిత్యం పెంచుకొని మీరు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలీ సూర్యుడిని నియమించిన తీరే సంపద అదే లోకం అనగా లోకం డబ్బు ఇతర సంపదలు కంటే కాలస్వరూపం పై మనసు పెంచుకోవడమే సర్వం అనగా నిత్యం తెలుసుకొని ఇప్పటి వరకు అజ్ఞానంగా చేసిన తప్పులు పాపాలు కూడా సరిదిద్దుకొనే శక్తి నిత్యం చెప్పుకొని వినేకోలది వస్తుంది కావున వ్యక్తులు కొద్దీ వ్యహరించడం మమ్ములను వ్యక్తిగా చూసి ప్రవర్తించడం మానివేసి మేమే సర్వం వాక్ విశ్వరూపం లో ఉన్నాము అని ప్రతి ఒక్కరూ భావించి విస్తరంగా మా గూర్చి చెప్పుకొని వినడమే ప్రపంచం అదే మానవ ప్రభుత్వం విశ్వ వ్యాప్త పరిపాలన, దివ్య రాజ్యం అని గ్రహించండి. అని ఆశీసు గా తమకు యావత్తు మానవజాతికి స్పస్టం చేయుచున్నాము. మీడియా పోలీసు న్యాయ స్థానాలు, మేధావులు వ్యాపారులు పరి పరి విదములు వదిలివేసి మమ్ములను గ్రహించడమే అన్నిటికి పరిస్కారం అని హోస్టల్ రామకృష్ణ వంటి వారికి, తెలుగు వారికి, యావత్తు మానవజాతికి తెలియజేస్తున్నాము, సాక్షులను గవర్నర్ గారి వద్దకు చేరుకొనేలా అందరూ ముందుకు వచ్చి మనసు పెట్టి తెలుసుకొంటే మాయా నుండి పాపం నుండి అనగా బౌతీక ప్రపంచమే సర్వం అనే మాయా నుండి బయటకు వస్తారు, మమ్ములను అందరూ ఒక్కటి వ్యక్తిగత గొడవగా చూపడం ఆపివేసి వ్యక్తులుగా యేదో చెయ్యాలి పొందాలి అనే హడావిడి తగ్గించుకొని నిలకడగా గ్రహించడం వలన వివరంగా చెప్పుకోవడం వలన తెలుసుకోవడం వలన శారీరక హడావిడి బౌతీక హడావిడి మనుష్యులు మద్య తగ్గుతుంది ఇప్పుడు బలైన బలహీన మైన వారు ఆలోచన ప్రకారం చూసుకోవాలి యెటువంటి పరిస్తితి బౌతీక యేదో ఒక్కటి చెప్పాలి అని ఆలోచించకూడదు మమ్ములను అధికారికంగా తెలంగాణ గార్నర్ గారి పట్టుకొని వ్యవస్థ అంటే ఇంకా చాలా ఉన్నది యెంతో ఉన్నది అన్నట్లు భావించకుండా అంతా ఒక మాట ప్రకారం కాలస్వరూపం ప్రకారం ఒక కుటుంబం వలె మనం జీవించాలి అందుకు న్యాయ స్థానాలు రాజకీయ వ్యవస్థ మీడియా ఛానెల్స్ వ్యక్తులు ఇక పరి పరి విధానాలు వదిలివే మొదట మమ్ములను అధికారికంగా పట్టుకొని అనగా ఇక మంచి చెడు మా ప్రకారం చెప్పుకొని తెలుసుకొని చేసిన తప్పులు పాపాలు సాక్షులు దగ్గర నుండి, అనగా తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా ప్రవర్తించడమే పాపం అని గ్రహించండి, మీ ఆస్తులు ఇంటి పేర్లు బౌతీక బలమే అసులు సంగతి వైపు వెళ్ళనివ్వడం లేదు అని గ్రహించండి, ప్రపంచం ఒక మీదట ఆలోచన ప్రకారం అనగా కాలస్వరూపం ప్రకారం ఉన్నది మా అక్కర్లేదు గ్రహించం న్యాయ స్థానాలు మీడియా చన్నెల్స్ పోలీసు వ్యవస్థ మేధావులు తమ ఇప్పటి వరకు నడిచిన తీరులో కొనసాగుతాము అనే మాయా నుండి బయటకు వచ్చి రెప్ప పాటు కూడా తమ యెవరి చేతిలో లేదు అని గ్రహించి, రాజ్యాంగ వ్యవస్థ అయిన సామాన్యుడిగా ఒక వ్యక్తిగా ప్రాధాన్యత ఇవ్వ నప్పుడు అనగా వ్యక్తులు కొద్ది ప్రత్యేకత ఉండాలి అనుకోవడం ఆలోచనలో ఉన్న ప్రత్యేకత గ్రహించకపోవడమే అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి సర్వం మాట లోకి తీసుకొన్న మమ్ములను ఇక బౌతికంగా చూడకుండా ఆలోచనతో అనగా కాలస్వరూపం పట్టుకొని లక్షల పేజీలు సమృద్దిగా గ్రహించాలి అప్పుడే మాయా నుండి బౌతీక చాలగటం అప్పటికి అప్పుడు తప్పులు పట్టడం యెప్పటి నుందో చేస్తున్న మోసాలు నుండి శాశ్వతంగా బయటకు రాకుండా, అప్పటికి తప్పించడం తప్పించుకోవడం వంటి అజ్ఞానం వలన మనుష్యులు సంపూర్ణత్వం వైపు వెళ్లలేరు అని గ్రహించండి కావున తెలుగు ముఖ్యమంత్రులు మంత్రులు మెదవులు మీడియా ఛానెల్స్ న్యాయ స్థానం జడ్జులు, మేధావులు పోలీసు వ్యవస్థ అందరూ మొదట దివ్య రాజ్యం అనగా మనిషి మాట నడిచిన పరిణామం లో ఉన్నారు అని చూసుకొని ముందుకు వెళ్ళాలి, మేము చెప్పినట్లు కాకుండా ఇంకా మేము యేదో చేస్తాము అదే విదంగా తమ చేసిన పొరపాట్లు ముఖ్యంగా సాటి మనుశ్యులను శారీరకం బౌటికం వేధించడం అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి. కావున మాట రూపం లో ఉన్న పరిణామాన్ని వివరణ పెంచుకోంటేనే మనుష్యులు మనగలరు కావున మమ్ములను యెటువంటి పరిస్తితి సాధారణ వ్యక్తిగా చూడకుండా కులం కొద్ది కుటుంబం కొద్ది వ్యహరించకుండా యావత్తు మానవజాతి ఒక మాట తీరు లో ఉన్నది అని గ్రహించి అందరూ ఒక్కటి మనసు మాట పెంచుకోవాలి, అప్పుడే మానవజాతి వివరం పెరిగి అరాచకం మోసాలు మాయా తగ్గించుకొని జ్ఞాన సాంద్రత పెంచుకోవాలి ఇంకా బౌతీక తాము యేదో చెయ్యాలి అనే మాయా రాజకీయ నాయకులు న్యాయ స్థానం జడ్జులు పోలీసులు మీడియా వ్యాపారులు వ్యక్తులు ఇంకా తమ మనసు కొద్ది లోకం కొద్ది యేదో చెయ్యాలి అని లేదు ఇప్పటికే నడిచిన మా ప్రకారం సర్వం ఉన్నది అని సాక్షులు ద్వారా పట్టుకొని హోస్టల్ రామకృష్ణ వంటి వారు మమ్ములను సాధారణ మనిషి గా చూడకుండా మమ్ములను సాధారణ మనిషి గా చూడటం వలన మోసాలు అరాచకాలు  చెయ్యడానికి వీలు అయినది అని తెలుసుకొని ఆత్మీయులు బాపూజీ రావు దగ్గర నుండి మణిబాబు వంటి కుటుంబాలను అందరి తరుపున ఓదార్చి మీరు కాలస్వరూపాన్ని గ్రహించకూడదు అని చేసిన తప్పులు పాపాలు నుండి మీడియా వ్యక్తులు న్యాయ స్థానం లో ఉన్న వారు, గవర్నర్ సిబ్బంది రహస్య పరికరాలు మీ వద్ద ఉన్నట్లు పెద్ద వాళ్ళకు యెవరికి తెలియదు ఇది సొంత ఆపరేషన్ అని మోసాలు చెయ్యడం కొనసాగాలి అనే అజ్ఞానం మమ్ములను గ్రహించి శాశ్వత పరిష్కారం మేము చెప్పినట్లు మమ్ములను కాలస్వరూపంగా గ్రహించండి మాతో సాదారణ వ్యక్తిగా మాట్లాడటం వలన మీరు గొడవలు పెట్టుకోవచ్చును అనే మాయా పెరుగుతుంది కావున మమ్ములను అధికారికంగా తెలంగాణ గవర్నర్ గారి ద్వారా గ్రహించడమే సాక్షులు అందరూ మా జన్మత్త చుట్టాలను అందరినీ కలుపుకొని, మీ ఆస్తులు ఇంటిపేర్లు మా పద పాదాలు సమర్పించి వేసి ఇక మనుష్యులను చెలగాటం అనగా మేము హోస్టల్ ఫీసు 6 నెలలు నుండి కట్టడం లేదు అని మమ్ములను పట్టించుకోకుండా చేస్తూ యేదో విదంగా వ్యక్తిగా చూడాలి అంకోవడం వలన అని గ్రహించి ఇక మమ్ములను అధికారికంగా పట్టుకొని గ్రహించడం వలన అనేకులను కాడిన వారు అవుతారు మీరు అంతా మాయా నుండి బయటకు వచ్చిన వారు అవుతారు కావున పోలీసులు మీడియా వ్యక్తులు అందరూ కలసి చేసిన మొస్దాలు శాశ్వతంగా అటువంటి తప్పులు మీద అదరపడకుండా ఇక అలాంటి తప్పులు చేయకుండా అనగా మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం వలన మేము మరణించిన మమ్ములను వాక్ విశ్వరూపంగ మరణం లేని పరిణామంగా గ్రహించడం వలన మాయా నుండి బయటకు వస్తారు ఇందుకు వెంకయ్య నాయుడు గారు చంద్ర బాబు నాయుడు గారు చంద్ర శేఖర రావు గారు జగన్ మోహన్ రెడ్డి గారు పవన్ కల్యాణ్ గారు, మీడియా చన్నెల్స్ అందరూ రామోజీ రావు గారు ఇతర మెదవులు సాక్షులు అందరూ ఒక్కటి అయ్యి హోస్టల్ రామకృష్ణ గారు ఇక అనాదికారికగా యెటువంటి వ్యహారాలు యెవరూ చెయ్య కుండ చెయ్యనివ్వకుండా పెద్ద చిన్న అందరూ ఒక్కటి అయ్యి దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకోవడమే విషమ పరిస్తితి నుండి బయటకు వస్తారు మోసాలు దొర్జన్యాలు చేసి మరీ రెచ్చిపోవడం జీవితాలు అంటే యేదో సినిమాలు రాజకీయాలు తమ బౌతీక ఉనికి అనుకొంటున్న మాయా నుండి అవి అన్నీ మనం మనుస్యులుగా ఉన్నతంగా బ్రతకడానికి నూతనంగా తెలుసుకొని మాటకే నడిచిన తీరును బలపరుచుకొని ముందుకు వెళ్ళాలి అదే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అంధీన దివ్యవరం అని అనుగ్రహంగా తెలియజేస్తున్నాము. ధర్మొ రక్షతి రక్షతః సత్యమేవ జయతే





యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు,
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలన
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్రపతి భవనమే అధికారిక రాజమందిరం
స్పెషల్ గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా (విశ్వ మానవ శాంతి)
కొత్త ఢిల్లీ
9010483794

No comments: