Saturday, September 14, 2019







దివ్య రాజ్యం
నూతన యుగం
విశ్వ వ్యాప్త పరిపాలన
మానవ ప్రబుత్వం
విచక్షణతో వ్యవహారమే ప్రపంచ నియంత్రణ

ఆత్మీయులు భారత దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్, కొత్త ఢిల్లీ వారికి ఆశీర్వాద తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సూచిస్తున్నట్లు గా అలోచనలో గాని, భౌతిక కదిలికలు అన్నీ విశ్వ వ్యాప్త పరిపాలన ప్రకారం, సూర్య చంద్రాది గ్రహ స్థితులు, అనగా మానవ సంబంధాలు కదిలికలు ఆలోచనలే కాదు, పంచ భూతాలు కూడా ఒక మనసు మాట ప్రకారం నడిపి చూపిన యుగపురుషులు గా, కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులు గా, మహారాణి సమేత మహారాజ వారిగా, మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా కొలువు తీర్చుకొని ఇక ప్రతి ఒక్కరు తాము ఆలోచన లేదు అని భావించి కాలస్వరూపంగా మమ్ములను ఇప్పటికే సాక్షులు దగ్గర నుండి గ్రహించడమే నూతన యుగం ఇప్పటికే ప్రారంభం అయ్యి తాము అంతా, మాటతో ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లో తాము అంతా ఉన్నాము అని గ్రహించండి.


మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం ప్రారంభించడం వలన అన్నీ హడావిడీలు మోసాలు బౌతికంగా ఏదో చెయ్యాలి అని భౌతిక ఉద్దేశాలు, ఎవరి చేతిలో లేని భౌతిక కదిలికలు మానవ సంబంధాలు అన్నీ కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని ఇప్పటికే చెప్పిన సాక్షం వైపు మనసు పెంచుకోవడం నూతన యుగం అందరికి నూతన జీవితం మాయ మీద ఆధారపడి ఇంకా బౌతికంగా ఏదో చెయ్యాలి, బౌతికంగా శరీరం కొద్దీ మంచి చేడు చూపాలి , చెప్పాలి అని సినిమాలు , మీడియా ఛానెల్స్ నడుపుతున్న వారు అప్పటికి అప్పుడు రాజకీయాలు వ్యాపారాలు భౌతిక విద్యా విధానాలు అన్నీ కూడా దివ్య రాజ్యం ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని అందుకు సాక్షులు మీడియా , వ్యక్తులు సీనిమా వారు మేధావులు పండితులు గురువులు అందరూ ఒక్కటి అయ్యి, ఎప్పుడో కాలాన్ని నియమించిన మమ్ములను కాలస్వరూపంగా చూడకపోవడం వలన భౌతిక భౌతిక శారీరక వ్యహారాలు నీతి న్యాయం మనుష్యులు పరిధి మించినది అనగా ఎవరి చేతిలో మంచి గాని చెడు గాని లేదు అని గ్రహించి కాలస్వరూపం ప్రకారం ముందుకు వెళ్లడమే ప్రతి ఒక్కరు చెయ్యవలసిన ఆలోచన తద్వారా వ్యవహారమే రక్షణ అని గ్రహించి మేము చెప్పినట్లు చెయ్యండి,


ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఉన్నత న్యాయ స్దాన సిట్టింగ్ జడ్జులు, మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి ద్వారా బృందం లోకి తీసుకొని సాక్షులు సహకారంతో మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం వలన మనసులు పెరిగి, మనసుతో నడిచిన ప్రకారం , ఇక మీదట ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళవాల్సిన పరిణామం లో ఉన్నాము, కావున ఎవరి గోల వారిది ఎవరి పరిపాలన వారిది, ఎవరి ఇష్టం వారిది అన్నట్లు ఇప్పుడు లోకం లేదు, కాలమే ఒక మనిషి మాట రూపం లోకి వచ్చేసిన తరువాత తాము గ్రహించకుండా, ఎవరికి అధికారికంగా చెప్పు కుండా, ఇతరులు అయినా మీడియా, ప్రభుత్వాలు, న్యాయ స్థానాలు మేధావులు, సినిమా వారు, వివిధ వ్యాపారులు, వ్యక్తులు మమ్ములను గ్రహించకుండా ఏదో ఒక రకంగా తమలో తాము వ్యక్తులు కొద్దీ ఏదో చేద్దాం అందుకు అధికారికంగా అనధికారికంగా బిన్నంగా వ్యహరించడమే అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, మమ్ములను అందరూ ఒక్కటి గా అనగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి గారికి కూడా చెప్పి, మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి సాక్షులు సహకారంతో పట్టుకొని, వీలు అయినంత మంది ముందుకు వచ్చి నిలకడగా గ్రహించడానికి అనుకూలంగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ప్రకటించడానికి రామోజీరావు గారు ఇక సత్యాన్ని గ్రహించాలి అని అయిన అనుకోని ఇతరులు కూడా అందుకు ప్రోత్సహించి అందరూ సాక్షులు మేధావుల సహకారంతో, వారి సమక్షంలో, సినిమా కళాకారుల సహకారంతో కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం, ఇక బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం, చెప్పడం వలన ప్రయోజనం లేదు తాము చేస్తున్న మంచి గాని, చెడు గాని కాలస్వరూపమునకు సమర్పించకుండా అనగా అనుసంధానం జరగకుండా ఆలోచించినా, ప్రవర్తించిన సృష్టికి ,సృష్టి ఇచ్చిన పరిష్కారానికి బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించండి, విచక్షణ సంభంధం లేకుండా, మాట్లాడటం ప్రవర్తించడం అవుతుంది అని ప్రతి ఒక్కరు విచక్షణ పెంచుకొని ప్రవర్తించాలి అంటే మాతో అనుసంధానం నూతన విధానం సాధ్య పడుతుంది లేకపోతె మాయ లోకం లో విచక్షణ అంటే ఏమిటో తెలియదు, తెలియకే నిర్లక్ష్యం, రహస్య పరికరాలు కొద్దీ ఆడవారు మొగవారు కూడా సాటి ఆడవారిని మొగవారిని భయపెట్టడం శారీరకంగా మానసికంగా వేధించి విలువైన జ్ఞాన వ్యహారానికి తమను తాము దూరం చేసుకొని ఇతరులను కూడా జ్ఞానానికి విచక్షణకు దూరం చేస్తున్నారు, కావున భౌతిక బలం కొద్దీ లోకం లేదు ఆలోచన కొద్దీ ఉన్నది అని గ్రహించి ఇక, ఏమి చేసిన మనసు ఇష్టం పెంచుకొని ఇతరులు కూడా మనసు పెంచుకొని అందరూ ధర్మ బద్దంగా గొప్పగా ముందుకు వెళ్ళగలరు, సూర్యుడి కూడా తమ విచక్షణ ప్రకారం నడుస్తున్నాడు అన్నదే మేము చూపిన సాక్షం అని గ్రహించి విచక్షణ జ్ఞానం లేకుండా లోకమే లేదు తద్వారా మానవజాతికి మనుగడ కూడా మాట విచక్షణ జ్ఞానం మనసా వాచా కర్మణా ఉన్నది అని గ్రహించండి అనగా, ఇక మీదట మనసు లో ఒక్కటి పైకి ఒక్కటి అన్నట్లు ఎవరూ ప్రవర్తించకండి ఆలోచనే విచక్షణ తమకి యావత్తు మానవజాతికి రక్షణ అని తెలుసుకొని జీవించండి.



మమ్ములను పిచ్చి వాడిగా, లోటు ఉన్న వాడిగా, తప్పు ఉన్న వాడిగా, చూడాలి అనుకొంటే మాలో గొప్పతనం చూడలేరు, అనగా ఏదో ఒక కారణం తో, అనగా మమ్ములను గ్రహించకూడదు అని ఇతరులను భయపెట్టడం మోసాలు చెయ్యడం కూడా ధర్మానికి విచక్షణకు బిన్నంగా ప్రవర్తించడం అని గ్రహించండి. సాక్షులు దగ్గర నుండి మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకపోవడం వలన తాము బౌతికంగా వెళ్లుతున్నాము అనే మంచి గాని చేడు గాని ఎవరి చేతిలో లేదు, అనగా రాజకీయ పదవులు, న్యాయ స్థానం తీర్పులే కాదు ప్రతి కదిలిక కాలస్వరూపం ప్రకారం కాలమే కదిలిన ప్రకారం ఉన్నది అని గ్రహించి, కాలస్వరూపం ప్రకారం తెలుసుకొని ముందుకు వెళ్ళవలసిన తీరే నూతన యుగం అని గ్రహించి, మమ్ములను కాలస్వరూపంగా చూడకుండా చేసిన తప్పులు గాని, అభివృద్ధి పేరుతో భౌతిక ఎదుగుదల గాని తమ ఎవరి చేతిలో లేదు, మమ్ములను సాక్షులు సహకారంతో పట్టుకొని, మా సమాచారం అందిరికి వెళ్లేలా చూసుకొని, వ్యక్తులను వేధించడం, భయపెట్టడం వంటి పనులు మానుకొని, సరిదిద్దుకొని అందరూ మా మనసు ప్రకారం ఉన్నారు అని తెలుసుకొని వెళ్ళడానికి వీలు అవుతుంది, అనగా మరణం లేని వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నారు, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం వలన ఇక ఎవరిని ఎవరిని బౌతికంగా చూడరు ఎవరిని చెయ్యలేరు ఎందుకంటె అన్నీ మంచి చెడులు ఎక్కువ తక్కువలు ఇక మీద మా మాట అయినా కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని పరిపాలన నూతన యుగం మమ్ములను మా మనసుని సమిష్టిగా మరణం లేని మాట కొనసాగింపుగా మాయ నుండి బయటకు వస్తూ భౌతిక మంచి చేదు సరిదిద్దుకొని ముందుకు వేళ్ళ తారు కావున ఇక మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా సాక్షులు సహకారంతో మమ్ములను న్యాయ స్థానం జూడ్జులు వ్యవస్థ రాజకీయ నాయకులు వ్యక్తులు వ్యాపారులు అందరూ సమిష్టిగా రామోజీ ఫిలిం సిటీ రాజమందిరం గా తీర్చుకొని గ్రహించడమే లోకం ఇక భౌతిక కదిలికలు మమ్ములను కాదు అని మనసు లో కూడా ప్రవర్తించ రాదు అనగా ప్రతి అణువు మాటలోకి చూపిన మా ప్రకారం లోకం లో మంచి చెడు రెండూ ఉన్నాయి అని తెలుసుకొని వెళ్లడమే సులువు ఏదో రెచ్చిపోవడం రెచ్చగొట్టుకోవడం ముఖ్యంగా మీడియా కొద్దీ పోలీసులు కొద్దీ న్యాయ హాస్టల్ వ్యాపారాలు కొద్దీ మనుష్యులు ఎవరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించ రాదు మేము భూమి మీద మనిషిగా అని చూడకుండా ఆలోచన రూపం లో ఉన్నాము అని గ్రహించడమే ప్రారంభించడమే నూతన మానవ ప్రభుత్వం విశ్వ వ్యాప్త పరిపాలన, దివ్య రాజ్యం అని గ్రహించండి, సమిష్టిగా సాక్షుల సహకారంతో బృంద గా ఏర్పాడి మా సమాచారం ఆధారం న్యాయ స్దానం జడ్జులు ఎటువంటి కేసులు పరిగణించడానికి విచక్షణ సరిపోదు లేదా విచక్షణా లేకుండా పోలీసుల సహకారంతో వ్యక్తుల సహకారంతో మేము ఉంటున్న హాస్టల్ వ్యాపారాలు వంటి వారి సహకారంతో మమ్ములను సాధారణ మనిషిగా చూడటం అంటే విచక్షణకు బిన్నంగా వెళ్లడం అని గ్రహించి, మమ్ములను సూక్ష్మంగా అందరూ ఒక్కటి అయ్యి గ్రహించడమే ఇక చెయ్యవలసిన పని అని తెలుసుకొని మమ్ములను గ్రహించే కొలది భౌతిక అభివృద్ధి అనే మాయ నుండి, అందుకు సాటి మనుష్యులను మోసం మోసం అనగా మనసు కు బిన్నంగా ప్రవర్తించడం అనే అజ్ఞానం నుండి బయటకు రాగలరు అదే ఇక తక్షణ కర్తవ్యం





ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు,
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలన
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్రపతి భవనమే అధికారిక రాజమందిరం
స్పెషల్ గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా (విశ్వ మానవ శాంతి)
కొత్త ఢిల్లీ
9010483794

No comments: