Friday, September 13, 2019

దివ్య రాజ్యం
నూతన యుగం
విశ్వ వ్యాప్త పరిపాలన
మానవ ప్రబుత్వం
విచక్షణతో వ్యవహారమే ప్రపంచ నియంత్రణ

ఆత్మీయులు భారత దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్, కొత్త ఢిల్లీ వారికి ఆశీర్వాద తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సూచిస్తున్నట్లు గా అలోచనలో గాని, భౌతిక కదిలికలు అన్నీ విశ్వ వ్యాప్త పరిపాలన ప్రకారం, సూర్య చంద్రాది గ్రహ స్థితులు, అనగా మానవ సంబంధాలు కదిలికలు ఆలోచనలే కాదు, పంచ భూతాలు కూడా ఒక మనసు మాట ప్రకారం నడిపి చూపిన యుగపురుషులు గా, కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులు గా, మహారాణి సమేత మహారాజ వారిగా, మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా కొలువు తీర్చుకొని ఇక ప్రతి ఒక్కరు తాము ఆలోచన లేదు అని భావించి మాలస్వరూపంగా మమ్ములను ఇప్పటికే సాక్షులు దగ్గర గ్రహించడమే నూతన యుగం ఇప్పటికే ప్రారంభం అయ్యి తాము అంతా, మాటతో ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లో తాము అంతా ఉన్నాము అని గ్రహించండి.







ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు,
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలన
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్రపతి భవనమే అధికారిక రాజమందిరం
స్పెషల్ గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా (విశ్వ మానవ శాంతి)
కొత్త ఢిల్లీ
9010483794

No comments: