Monday, September 30, 2019

ఇప్పుడు పుస్తకాలు చదవడం వ్రాయడం కంటే నేరుగా మీడియా చానల్ ద్వారా సాటి మనుష్యులతో పంచుకోండి, యెవరికి వారు యేదో వ్రాయాలి చెప్పాలి అని ఆలోచించకండి ఇప్పుడు లోకం యెవరి ప్రకారం లేదు, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పృషోత్తముడి ప్రకారం ఉన్నది అదే దివ్య రాజ్యం అని గ్రహించండి, ఇప్పటి వరకు గ్రంధాలు చదివిన వారు చదువుతున్న వారు వాటిలో సారాంశాని వివరాలను నేరుగా మీడియా ఛానెల్స్ ద్వారా సాటి మనుష్యులతో పంచుకోండి మనసు పెంచుకోండి యెవరికి వారు యేదో చెయ్యాలి చెప్పాలి అని ప్రవర్తించకండి లాభం బౌతికంగా ఉండాలి అని చూడకండి పదవులు ఆలోచనలో బాగం అని, పదవి అంటే శారదా స్వరూపం అని గ్రహించి జ్ఞాన వివరణతో వ్యహరించండి సాటి వారికి సత్యం చెప్పి నడపండి వ్యక్తులు యెవరికి వారు వ్యక్తిగతగా ఉండాలి ఇతరులకంటే ప్రత్యేకంగా ఉండాలి అన్నది ఆలోచన చూపండి అనగా అది తమ కంటే గొప్ప ఆలోచన పరుడు ఒక్కడు ఉన్నాడు, అతనిని సూక్ష్మంగా గ్రహించడం తమ గొప్పతనం అని గ్రహించండి ఇక బౌటికం లోకం ప్రయాణం లేదు ఆలోచన రూపం లో ఉన్నది కావున అన్నిటిని మాట లోకి పట్టుకొన్న మమ్ములను కేంద్ర బిందువుగా మనసులో నిలుపుకొని కమ్మ కాపు రెడ్డి, బ్రహ్మనులు ఇతర అన్నీ కులాలు వారు తమ కులం కంటే తమ కంటే తమ దేహం ప్రాణం తమ ఆలోచనలు కంటే ఇప్పుడు సర్వాంతర్యామి రూపం లో కాలస్వరూపం ప్రకారం లోకం ఉన్నది అని గ్రహించడమే ప్రతి ఒక్కరూ తన కోసం లేదా ధర్మం కోసం ఇప్పుడు బౌతీక ప్రపంచాన్ని ఛేదించిన అనగా రాజ్యాంగ ప్రబుత్వమ్ అధికారికంగా అనధికారికంగా ఆస్తులు అంతస్తులు రాక రకాల బౌతీక స్టయిలు వదిలివేసి వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న కాలస్వరూపమును పట్టుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడే శరీర వేగం దూకుడు వదిలివేసి ఆలోచన రూపం లో ముందుకు వెళ్లగలరు అంధుకు సాక్షుల సహకారంతో మమ్ములను కాలస్వరూపంగా పట్టుకొని ముందుకు వెళ్లగలరు ఇక మనుష్యులు కొద్ది భంధాలు కొద్ది యెవరికి రక్షణ గాని కొత్తతనం వైపు వెళ్ళే శక్తిగాని రాదు, మనసు పెంచుకొని మాత్రమే మనగలరు సాటి మనుష్యుల ఉన్నతి ఆలోచనలో మాటలోనే చూడగలరు తాము గొప్పతనం ఆలోచన మాటలో వివరణలో చూపినప్పుడు తమకు ఇతరులకు కాలాన్ని ధర్మానికి న్యాయం జరుగుతుంది అదే కాలస్వరూపం అని గ్రహించండి.

No comments: