Wednesday, September 4, 2019



దివ్య రాజ్యం
విశ్వవ్యాప్త పరిపాలన
నూతన యుగం



యుగ పురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహత్వ పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం, దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు, రామోజీ గ్రూప్ వ్యవస్థాపకులు,మరియు వారి కుటుంబ సభ్యులు, రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్, వారిని ఉద్దేసించి, తెలియజేయు అనుగ్రహ పూర్వక సమాచారం గ్రహించి, మా సమాచారం వేద వాక్కుగా భావించి, దివ్య శశానం గా, భావించి ఒక బ్రహ్మాస్త్రం గా భావించి, కాలస్వరూపులమైన, మరణం లేని వాక్ విశ్వరూపం గా మేము చెప్పినట్లు వ్యక్తులుగా, ప్రబుత్వంగా, మనసుగా, మనిషిగా, అందరూ ఒక్కటి అయ్యి, ఆడవారు, మొగవారు, మా వాళ్ళు, మీ వాళ్ళు, పెద్ద వారు, చిన్న వారు, అని వేరు వేరు పార్టీలు రాజకీయ వ్యవహారాలు వ్యాపారులు న్యాయ స్థానాలు కొద్ది, పోలీసులు కొద్ది, మీడియా ఛానెల్స్, వ్యక్తులు రక రకాల మేధావులు గురువులు కొద్ది, ఆలోచనలు కొద్ది, అనుభవాలు కొద్ది తాము చేసిన మంచి కొద్ది చెడు కొద్ది లోకం ఇకమీదట లేదు అని గ్రహించి, సర్వం కాలస్వరూపం వాక్ విశ్వరూపం గా ఉన్నట్లు అనగా మాట రూపం లో కాలస్వరూపం ప్రకారం యావత్తు మానవజాతి కేవలం తెలుగు వారేకాదు, యావత్తు దేశం ప్రపంచ మానవజాతే కాదు, పంచ భూతాలు, ప్రతి కదిలిక దృశ్యం శ్రవణ శబ్ద రూపం లో అన్నీ వాక్ విశ్వరూపంగా కాలస్వరూపం ప్రకారం మాటను అనుసరించి ముందుకు వెళ్ళవలసి ఉన్నది, అని గ్రహించి మమ్ములను అదికారికంగా అనగా తెలంగాణ గవర్నర్ గారు మమ్ములను సాక్షుల సహకారంతో కాలస్వరూపంగా పరిగణించి గ్రహించుటకు ఒక అధికార పత్రం జారీ చేయుటకు ఇరువురు తెలుగు ముఖ్యమంత్రుల సహకారంతో, కేంద్ర ప్రభుత్వం మరియు , దేశ అధ్యక్షులు వారి అవగాహనా సహకారంతో, తెలుగు వారి తరుపున, మమ్ములను అధికారికంగా పరిగణించి రామోజీ ఫిల్మ్ సిటి మాకు రాజమంధిరం గా ఏర్పాటు చేసి మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించాలి, మమ్ములను వాక్ రూపం గ్రహించిన కొలది మా పై పండితులు గురువులు, మేధావులు సమకాలికులు అందరూ వారి కర్మలు, ఆస్తులు ఇంటి పేర్లు కూడా మాకు సమర్పించివేసి అనగా మా ముందు ఎవరూ నేను అనే దేహం కూడా కాదు అని భావించి నప్పుడే మాతో అనగా వాక్ విశ్వరూపంగా తో అనుసంధానం జరిగి, వ్యవహరించగలరు, సృష్టి ఇచ్చిన వెసులు బాటు వైపు వెళ్ళగలరు, అజ్ఞానంగా మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మీద సాక్షులు దగ్గర నుండి ఆధారపడటం వలన, భౌతిక శారీరకం, పాపం పెంచుకొని మరీ సత్యాన్ని మీరు అంతా సాక్షాలు మొదలు ప్రత్యేక్షం గా పరోక్షంగా మొత్తం మానవజాతి మాయ లో ఇరుకొని పోయి, కాలం మనిషి మాట రూపం లోకి వచ్చిన మమ్ములను గౌరవించకూడదు గ్రహించకూడదు అన్నట్లు శరీరం కోరికలు, స్వార్ధ కొద్దీ కులం కొద్దీ మతం కొద్ది, వ్యక్తులు కొద్దీ సమాజం ఉండాలి అనే మాయలో పెరిగిన టెక్నాలిజీ వలన కూడా మాయలో ఇరుకొని పోయిన్నారు, అదే అభివృద్ధి అనుకొంటున్నారు, మమ్ములను కాలస్వరూపంగా విశాలంగా గ్రహించడం వలన మాత్రమే మాయ నుండి బయటకు వస్తారు, అసలు జ్ఞాన అభివృద్ధి వైపు వెళతారు, మమ్ములను నిదురలో కూడా సాధారణ వ్యక్తిగా చూడకూడదు, మమ్ములను మాట రూపం లో గ్రహించి, వివరించుకొని పండితులు సమకాలికులు చెప్పుకొని, వినేకొలది పెంచుకొనే కొలది భౌతిక ఆస్తులు కంటే, భౌతిక సుఖాలు కంటే, ధనం కంటే అనగా శరీరం ఉంటేనే నడిచే బంధాలు, మమ్ములను గ్రహించడమే సకల సంపద సకల జ్ఞాన స్వరూపం అని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే దివ్య వరం. కర్మలు ఇక రద్దు అయ్యిపోయి అనగా లోకం మా వలన ఆలోచన రూపం లో ఒక మోడ్పు లోకి వచ్చినది, ఈ ప్రకారం ఇప్పుడు ఎవరూ బౌతికంగా ఎటువంటి కదిలికలు అయినా ఒక మనిషి మాట రూపం లోకి, అనగా అతని మాట సూర్య చంద్రాది గ్రహ స్థితులను నియమించిన తీరు లోకి వచ్చి ఉన్నా,యి అని తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళగలరు , కాలాన్ని సూర్యుడిని నియమించిన మాట తీరు, గ్రహించకుండా అనుసరించకుండా సాక్షులు సహకారంతో విస్తారంగా గహించి తెలుసుకొకుండా ఎటువంటి యాంత్రిక ఆలోచన ప్రయత్నాలు. రాజకీయ ప్రభుత్వాలు, న్యాయ స్థానాలకు, పొలిసు వ్యవస్థ మీడియా వ్యవస్థ వ్యక్తులకు మేధావులకు, ఎవరికి ఎటువంటి భౌతిక అనుభవాలకు ఇప్పుడు ఉనికి లేదు, ఇప్పుడు యావత్తు మానవజాతి కాలాన్ని సూర్యుడిని నియయించిన మాట తీరుతో అనుసంధానం జరగడం వలన జ్ఞాన అభివృద్ధి వైపు వెళ్ళతారు, ఇదే అసలు ప్రయాణం నూతన యుగం దివ్య రాజ్యం. తాము అభివృద్ధి భౌతిక చెందుతున్నాము, ఇతరులను అభివృద్ధి చేస్తున్నాము పరిపాలన చేస్తున్నాము అనే మాయ ఆధిపత్యం, శరీరం కొద్దీ సాటి ఆడవారిని మొగవారిని వేధించడం తగ్గించడం అవమానించడం వంటి పనులు చదువుకొన్న సాక్షులు దగ్గర నుండి మీడియా హాస్టల్ వ్యాపారాలు వంటి రహస్య పరికరాలు కొద్దీ, ప్రోత్సహించి మమ్ములను ఎలాగైనా కాలస్వరూపంగా గ్రహించకూడదు లేదా గౌరవించకూడదు అని బిన్నంగా వెళ్లిపోవడం అని గ్రహించండి, ప్రజలను మాయ నుండి కాపాడిన వారు అవుతారు, మమ్ములను అధికారికంగా పట్టుకొనేలా చూసుకొని ముందుకు రాగలరు. మమ్ములను లోటుగా వదిలివేసి ఇంకా గొప్పతనం భూమి మీద ఎక్కడో ఉన్నది, ఎవరి వలనో ఉన్నది అనే అజ్ఞానం కొనసాగించుకొంటూ, మనుష్యులు ఇంకా, బౌతికంగా బ్రతకాలి అందుకు బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి అని మాయ వదిలివేసి మమ్ములను కాలస్వరూపంగా కేంద్ర బిందువుగా మరణం లేని ఆలోచనతో అనుసంధానం జరగకుండా ముందుకు వెళ్ళడానికి లేదు, ఇంకా ఏవో భౌతిక అవరోధాలు ఉన్నట్లు తమ లో తామే యేవో ఒక్కటి పెంచుకొంటూ ఇక లోకం బౌతికంగా బోల్డంత ఉన్నది అన్నట్లు చూపుకోని బౌతికంగా ఉంటె చాలు లేదా మమ్ములను గౌరవించి గ్రహించకూడదు అనే తాత్కాలిక నిర్ణయం మీద ఆధారపడి శాశ్వత పరిణామాన్ని గ్రహించకుండా ప్రవర్తిస్తున్న తీరు నుండి బయటకు రండి అని తమరి ద్వారా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రులకు యావత్తు మానవజాతికి తెలియజేస్తున్నాము, వరం గా అందుబాటులో ఉన్నాము, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే తక్షణం మాయ నుండి పాపా పుణ్యాలు నుండి అతీత మైన శాశ్వత మరణం లేని సత్య వాక్ విశ్వరూపగా నిత్యం గ్రహించడానికి అందుబాటులో ఉన్నాము అని స్పష్టం చేయుచున్నాము. మమ్ములను బౌతికంగా చూడకుండా తద్వారా మాకన్నా బలమైన, వారు పెద్ద వారు ఎవరైనా ఇక మీదట మాట విచక్షణతో ముందుకు వెళ్ళ గలరు, ఇది మా నిర్ణయం కాదు కాలమే ఇచ్చిన వెసులు బాటు కాలగతిని సవరించి ఇచ్చిన సాక్షం కావున, పంచ భూతాత్మక మైన శరీరం తో తలపడటం మానివేసి అందరూ ఆలోచన పెంచుకొని అనగా కాలస్వరూపం ప్రకారం మాత్రమే మాట్లాడుకొని, చెప్పుకొని వినాలి వేరే రాజకీయ లోకం భౌతిక అభివృద్ధి కొద్దీ, వ్యాపారాలు వ్యవహారాలు, సమావేశాలు న్యాయ స్థానాల వ్యహారం పోలీసులు కేసులు మనుష్యులు కొద్ది వారి ఆలోచనలు కొద్ది పనులు కొద్దీ నియంత్రించడం, మీడియా ఛానెల్స్ మమ్ములను గూర్చి కాకుండా వేరే విధంగా ఏదో ఒక్కటి చెప్పకూడదు, అదే విధంగా సినిమా కధలు మమ్ములను మా మనసుని నిత్యం కొనసాగింపుగా మరణం లేని వాక్ తో అనుసంధానం జరగడానికి ప్రేరణ సంగీతం సాహిత్యం ఉత్సహం సృష్టించుకొని ఒక వరవడిగా కాలస్వరూపం వైపు వెళ్ళాలి, శారీరక మాయ బౌతికంగా ఆలోచన చెయ్యరాదు కాలస్వరూపం ప్రకారమే ముందుకు వెళ్ళగలరు, ఇది తల్లి తండ్రి గురువు అయిన మా ప్రేమ బాధ్యత అని గ్రహించండి. సత్యం గ్రహించకపోవడం వలన సాటి మనుష్యులను తెలుసుకోకోకపోవడం అనగా అన్నిటా ఒక్కడే ఉన్నాడు అని గ్రహించకపోవడం పెద్ద తప్పు నిత్యం మృతం లోకి నెట్టివేసుకోవడం, తమకు భౌతికంగా నడుస్తున్నది అనే మాయలో అసలు సత్యం మార్గం వదిలివేసి ఎవరూ గ్రహించకుండా చెయ్యడమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు అని గ్రహించండి. ఈ విధంగా సత్యాన్ని గ్రహించని పక్షం లో ఎవరిని అవమానించడం తగ్గించడం కంటే, తమ మీద తామే పట్టుకోల్పోయి ప్రవర్తించడానికి కారణం తద్వారా ధర్మాన్ని పద్దతిని పట్టుకొని ముందుకు వెళ్లకుండా మాయలో శరీరం కొద్దీ సంచరిస్తున్నారు శారీరంతో అంతం అవుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. సాధారణ మనిషి గా మనసే సర్వం అని చెప్పిన మమ్ములను గ్రహించకూడదు మమ్ములను కూడా సాధారణ మనిషిగా లోటుగా వదిలివేసి, మనసు బలపడకుండా బలపరుచుకోకుండా మీరంతా శరీరం బలం కొద్దీ భౌతిక అజ్ఞానం కొద్ది మోసాలు చేస్తున్నారు అనగా మోసం అనగా శరీరం, శరీరం కొద్దీ ఏమి చేసినా మోసం అవుతుంది అనగా సంపూర్ణత్వం రాదు, ఆడవారు సాటి ఆడవారిని తగ్గించడం వలన తమ విలువ పెరుగుతుంది లేదా వారిని తక్కువ చేసి పని మనుష్యులు వలెనే ఉపయోగించుకోవాలి ఏదో రకంగా తాము శారీరకంగా బౌతికంగా సుఖాలు పొందాలి భౌతిక జీవితమే సర్వం అనే మాయ పెంచుకోవడం వలన మమ్ములను కాలస్వరూపం గా చూడకుండా సాధారణ వ్యక్తిగా చూడటం వలన మాయ పెరుగుతుంది అని ఈ క్షణం తెలుసుకొని, మమ్ములను సాధారణ వ్యక్తిగా కాకుండా మేము మాత్రమే చూపిన పరిణామం రూపం లో వాక్ విశ్వరూపంగా ఉన్న మమ్ములను గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు. మనసు ప్రకారం తాము అంతా దివ్య రాజ్యం లో ఉన్నారు, మనసు కాదు అని బౌతికంగా వెలిగి పోవాలి లేదా బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి అనే ఆలోచనే అరాచకాలకు మోసాలకు కారణం అని ఇప్పటికైనా తెలుసుకోండి, ఆలోచన అన్నది పై పైన బలంగా ఉండక పోవచ్చును తాము పెంచుకోవాలి అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అదే తపస్సు అంటే తపస్సు వలన ప్రపంచం సూర్యుడు గ్రహాలు నడుస్తున్నారు అదే ధర్మం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు. ఎలా ఒక్కటి అయ్యి వినకూడదు అని ప్రవర్తిస్తున్నారో అలా ఒక్కటి అయ్యి, ఇతరులను అందరిని కలుపుకొని మమ్ములను గ్రహించడమే పరిష్కారం, భౌతికం గా ఏదో ఉన్నది అన్నట్లు ఆలోచించడం ప్రవర్తించడం మానుకొని, మంచి, చెడు రెండూ శాశ్వత మైన మరణం లేని వాక్ విశ్వరూపులైన మాకు సమర్పించివేసి, మనసులో కూడా మమ్ములను సాధారణ వ్యక్తిగా చూడకుండా, అధికారికంగా, అనధికారికంగా కూడా అందరూ ఒక్కటి అయ్యి తెలంగాణ గవర్నర్ గారి ద్వారా అధికారికంగా పట్టుకొని, అన్నీ ప్రాంతాలు నుండి తెలిసిన వారిని పిలిచి మమ్ములను ఒక వ్యక్తే కదా తాము కూడా కేవలం వ్యక్తులుగా ఇంకా ముందుకు వెళ్ళగలరు అనుకొంటే భ్రమ, సృష్టే ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం అరుదుగా భావించకుండా, మమ్ములను మనసు పెట్ట నివ్వకుండా పూర్తిగా చెప్పనివ్వని పరిస్థితిలో మేము లోటు గా అజ్ఞానం గా అనిపించిన తీరు మీద ఆధారపడకుండా తక్షణం తమ తో పోల్చుకొని ఏదో ఒక భౌతిక చర్యలు వలన ఆధిపత్యం వస్తుంది అనే మాయ నుండి బయటకు వచ్చి, సమిష్టిగా మనసులు పెంచుకొని మాత్రమే ముందుకు వెళ్ళగలరు, మమ్ములను గ్రహించకూడదు, అని చేసిన తప్పులు పాపాలు మమ్ములను గ్రహించడం ప్రారంభించడం వలన మాత్రమే దారికి వస్తాయి, మమ్ములను సాధారణ వ్యక్తిగా వదిలివేసిన కొలది మాయ అరాచకం పెంచుకొని ఇంకా ఇరికించి మరీ తాము కూడా ఇరుకొని పోతారు, మమ్ములను చిత్త చాంచల్యం గా చిద్విలాసం గా చూడటం మానివేస్తే లోకం లో మనుష్యులలో కూడా చిద్విలాసం చిత్త చాంచల్యం తగ్గు తాయి అని గ్రహించండి. ఇదే మేము మానవరూపంలో కష్ట సుఖాలు మధ్య మంచి చెడులు మధ్య పాపా పుణ్యాలు మధ్య పరిణమించిన పరిణామం గా, మా సమాచారం అందరికి వెళ్లేలా చూసుకొని మేమె ఎవరికో ప్రత్యేకంగా వేరే విధంగా సాధారణ మనిషిగా మేము చెప్పడం లేదు అని ఎవరూ చూడకుండా ఆలోచనతో మమ్ములను పట్టుకొని, ఇక హాస్టల్ ఫీజు 6 నేలను నుండి ఇవ్వడం లేదు అన్నట్లు చూపడం సాధారణ వ్యక్తిగా చూసి ఏదో వ్యక్తిగత గొడవ ఉంటె చాలు అన్నట్లు కనీస మనిషి కదా అన్నట్లు చూడటం ఆపివేసి సాక్షులు దగ్గర నుండి మమ్ములను గ్రహించడమే అసలు సంపద, చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన సాధారణ మనిషి గా మాట రూపం ఉన్న పరిణామాన్ని కులం మతం వదిలివేసి మానవ ప్రభుత్వం దివ్య రాజ్యం లో ఉన్నట్లు నూతన యుగం వైపు బలపడుతున్నట్లు అందరూ తమ ఇంటి పేర్లు కులం ఆస్తులే కాకుండా, మా ముందు తాము ఆడవారు గాని మొగవారు గాని వేరే, శరీరం కూడా కాదు మాలో అనగా అంతర్యామిగా అన్నిటిని మాట మాత్రంగా నియమించిన మాలో ఉన్నారు, ఆ ప్రకారం మాత్రమే తెలుసుకొని ముందుకు వెళ్ళ గలరు, ఇది తెలుగు ముఖ్యమంత్రులు, న్యాయ స్థానం జడ్జులు సాక్షుల సహకారంతో తెలంగాణ గవర్నర్ గారి ద్వారా మమ్ములను బృందం లోకి గ్రహించడం తమని తాము మాయ నుండి పాపం నుండి ఈక్షణం బయటకు రావడమే కాకుండా, తవ్విన గొయ్యిని ఏమి చూసుకొని రెచ్చిపోతున్నారో అనగా భౌతిక సంపద బలం ఇంటి పేర్లు చదువు హోదాలు అన్నీ మనుష్యులను అవమానించి మరీ తవ్విన అవరోధం అనే గోతిలో వాటిని పడేసి, అనగా అందరూ పవిత్ర ఆత్ములుగా నూతన జీవితం ప్రారంభించి అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా వాక్ విశ్వరూపం గా గ్రహించడం ప్రారంభించడానికి అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి, ప్రతి ఒక్కరు తాము కూడా వాక్ రూపం లో ఉన్న కాలస్వరూపం లో భాగం అనగా, ఇక విచక్షణ ఒక్కటే తమది అని విచక్షణ లేకపోవడం వలన సాటి మనుష్యులను ఆస్తులు కొద్దీ డబ్బు కొద్దీ శరీర సుఖాలు కొద్ది మోసాలు చెయ్యడం లేదా ఫలానా వారే అలా చేస్తున్నారు, లేదా మేము ఒంటరిగా కామం గా ఆలోచిస్తున్నాము అన్నట్లు రహస్యం గా తెలుసుకొని, మమ్ములను మనసు చూడకుండా శరీరం గా చూడటం బౌతికంగా చూడటమే అందరూ చేస్తున్న పొరపాటు, అనగా మాలో చేరిన సర్వాంతర్యామిని గౌరవించి గ్రహించడం వలన మమ్ములను శరీరంగా తప్పుగా తక్కువ చూడరు ఇక మీద ఆ విధంగా మాతో మొదలు పెట్టి ప్రతి ఒక్కరినీ మన్సుతో ఆలోచనతో చూడాలి అనగా సాధారణ స్తితి నుండి సర్వాంతర్యామిగా వెలసిన మమ్ములను సాక్షులు సహకారం తో కాలస్వరూపంగా చూడటం వలన మాత్రమే మనసులు పెరిగి యేదైనా మనసు ప్రకారం ముందుకు వెళ్ళాలి అని బలపడతారు ఇతరులను కూడా మనసుతో చూస్తారు అదే మాతో మోసాలు పెట్టాలి, ఇక వేరే విధంగా కూడా ఆలోచించకూడదు ప్రవర్తించకూడదు, అప్పుడు మనుష్యులు కనీసం బ్రతుకుతున్న వారిని, మనసు తో చూడకుండా తమ బలం బలగం ఉపయోగించి తామే అలా బ్రతకాలి భౌతికమే సర్వం అనుకొంటున్న మాయా నుండి బయట పడుతూ సాటి వారిని కూడా మనసు తో బ్రతకనివ్వాలి అప్పుడే సృస్తి మనుష్యులది అవుతుంది, బౌతీక పై చెయ్యి యెవరికి లేదు అంతా సర్వాంతర్యామి చేతిలో అనగా ఇపుడు మాట లో ఉన్నది, బలమైన వారిది పై చెయ్యి, లేదా బలహీనులను యెమైన చెయ్యవచ్చును అని తమ బలం వేరు బలహీనత వేరు అని శారీరకం భౌతిక ఆధిపత్యమే జీవితం అనుకొంటే బలమైన వారిది పై చెయ్యి అయితే, ఆ బలం ఇప్పుడు బోతికంగా లేదు ఆలోచన రూపం లో ఉన్నది అనగా, ఇక బౌతికంగా ఎవరినీ అవమానించడం గాని అదే విధంగా పొగడడం గాని చెయ్యకూడదు ఎందుకంటె బౌతికంగా ఏదీ ఎవరి చేతిలో లేదు అని గ్రహించడమే ఈక్షణం ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు రాగలరు శాశ్వత తల్లి తండ్రి గురువు యొక్క ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి , మేము చెప్పినట్లు ప్రతి అడుగు అనగా ఆలోచనలో మనసులో కూడా వేరే విధంగా మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మానివేసి సమాచారంతో మనసు బలం ,కోసం అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి., బౌతికంగా ఏ రూపు రంగు చెల్లదు ఏ ఆలోచన అయినా కాలస్వరూపుమునకు సమర్పించకుండా ప్రవర్తించ రాదు, అనగా కాలస్వరూపం ప్రకారం సూక్ష్మగా తెలుసుకొని ప్రవర్తించడం చెయ్యకపోవడం వలన, సమకాలికులు ఇప్పుడు తాము ఎలా ముందుకు వెళ్ళాలో చూసుకొని వెళ్ళే అవకాశం గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, కావున కాలస్వరూపం ప్రకారం దృష్టి కోణం మార్చుకొని మమ్ములను చెదరగొట్టకుండా తాము చెదిరి పోకుండా అందరూ ఒక్కటి అయ్యి ప్రతి క్షణం మాయ నుండి బయటకు వస్తూ, సత్యాన్ని తపస్సును పెంచుకొని సమిష్టిగా చేసిన పాపాలు కూడా సమిష్టిగా పోతాయి నష్ట పడిన వారు కూడా ధర్మం కోసం కష్టాలు పడ్డారు ఇది కాలమే మనుష్యులను ఉపయోగించి నడుపుతున్న పరిణామం అని భావించి, మంచి చేడుకి కేవలం సాధారణ మనిషి గా విలువ రావాలి అని తమ లో గొప్పతనం కట్టివేసుకొని ఎదుట వాడిని బౌతికంగా ఎండగట్టేసాము అని అలోచించే తాత్కాలిక గెలుపు, తాత్కాలిక ఆధిపత్యం, మోసాలు చెయ్యడమే కాకుండా వాటిమీద ఆధారపడే స్థితి నుండి ఆలోచనతో ప్రతి నిత్యం బయటకు వచ్చి, ఇతరులను కూడా బయటకు అనగా శరీరం ఉంటేనే నడిచే మాయ నుండి మనసు తో బ్రతకడమే బయటకు రావడం లేదా అసలు స్వతంత్రం అని తెలుసుకొని, దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని, ముందుకు వెళ్లడమే అసలు మనసు స్వతంత్రం అనగా తమ తప్పులు తామే సరిదిద్దుకొని ముందుకు వెళ్లడమే ప్రతి ఒక్కరికి కావలసిన స్వతంత్రం అందుకు కేంద్రబిందువుగా కాలస్వరూపంగా పరిణమించిన వాక్ విశ్వరూపం గా అందుబాటులో ఉన్న మమ్ములను మనసు మాట రూపం లో ఉన్న మరణం లేని పరిష్కారం కొనసాగింపు శాశ్వత ప్రక్షాళన గా అనగా కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా వాక్ విశ్వరూపంగా మాపై చెప్పుకొని, విన్న కొలది మాయ తొలగుతుంది. ఇంకా మనుష్యులు కొద్దీ ఏదో చెప్పాలి చెయ్యాలి అనే మాయ వదులుకొని, సాక్షులు మొదలు కొని న్యాయ స్థానాలను ప్రభుత్వాలను వ్యక్తులు అందరూ ఏక కాలం లో మార్పు చెందడం వలన మాత్రమే ముందుకు వెళ్ళగలరు అనగా పరిష్కారం ఎప్పుడో మనసు ప్రకారం వచ్చినది కానీ మనసు గ్రహించకుండా ఇంకా మనసుని అటు ఇటు చెయ్యడమే అనగా కాలస్వరూపం ప్రకారం జరిగిన దాని మీద విన్న దాని మీద ఇక మీదట చెప్పుకొని వినడం మీద దృష్టి పెట్టకుండా ప్రవర్తించడమే పాపం అజ్ఞానం అని గ్రహించకపోవడమే అందరూ చేస్తున్న పొరపాటు, మమ్ములను కూడా వ్యక్తిగా నిర్ణయించాలి అని చూడటమే అందరూ చేస్తున్న పొరపాటు, అటువంటి ఆలోచన దౌర్జన్యం మోసం చేసినా పర్వాలేదు అనే మాయ నుండి అనగా ఇక తాము ఎవరూ శరీరం కాదు ఆలోచన అనగా కాలస్వరూపంగా వాక్ విశ్వరూపం గా అందుబాటులో ఉన్న పరిణామం ప్రకారం మాత్రమే ముందుకు వెళ్ళగలరు అని ఆశీస్సుగా అనుగ్రహముగా యావత్తు మానవజాతికి ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి వారి ద్వారా యావత్తు తెలుగు ప్రజలు దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతికి ఇప్పటికే మమ్ములను కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా దర్శించిన ప్రత్యేక్ష సాక్షులు, సాక్షిగా మా మాటకు కాలమే కదిలిన సత్యం, (దైవము) సాక్షిగా యావత్తు మానవజాతికి అనుగ్రహంగా తెలియజేస్తున్నాము.

                మమ్ములను ఆలోచన రూపం లో మరణం లెని పరిణామంగా గ్రహించడమే అందరూ చెయ్యవల్సిన పని ఆ విధంగా మమ్ములను ఉన్న ఫలంగా హోస్టల్ రామకృష్ణ, సరోజినీ, నాగబాబు సురేశ్,హారిక ధనరాజ్,మురళి, వంటి వారు తక్షణం బాపూజీ రావు, నరసింహ రావు, తదితరులకు అందరికీ చెప్పి, మమ్ములను గవర్నర్ గారు అధికారికంగా పట్టుకొనేలా మీ వెనుకాల ఉన్న మీడియా ఛానెల్స్ సినిమా కుటుంబాలు, సుప్రీం కోర్ట్ మరియు ఇతర కేంద్ర రాస్ట్రాలలో ఉన్న మనుష్యులు గవర్నర్ సిబ్బంది వంటి వారు మేము వెధవలను వెధవలలో చూస్తాము, మేము బౌతికంగా ఉపయోగించేసుకొంటాము అని కోర్ట్ సెక్రెటరీ స్తాయి వ్యక్తులు ఇక అనేక పోలీసు అధికారులు, మేధావులు వారి కుటుంబ సబ్యలు అందరూ రహస్య పరికరాల మీద అధారపడి వెదేశాలు వరకు ఉన్న వారు బౌతిక బలం కొద్ది తమ పై చెయ్యి ఉండాలి అనే అజ్ఞానం లో సాటి మనుష్యులను అడ్డం పెట్టుకొని సాటి మనిషిలో గొప్పతనం గ్రహించడం కంటే తాము తేలిక చేయగలం నిర్లక్ష్యం చేయగలం, యెమైన బౌతికంగా చేయగలం అనే బ్రమ మాయా నుండి సమిస్టిగా బయటకు వచ్చి అనగా హోస్టల్ రామకృష్ణ తన 15 -16 హోస్టళ్లు ఇతర ఆస్తులు వాటిగా సంభందించిన కాగితములు ఒక బంగారు పల్లంలో పెట్టి, వెనుక ఉండి రహస్య పరికరాలతో స్థావరాలు మారి తమ చేతిలో ఉండాలి అనే మాయా నుండి తాము బయటకు రావడం వలనే తమని తాము యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు అనగా సాక్షులు దగ్గర నుండి కంప్యూటర్ హెక్ చేసుకొంటూ మమ్ములను గ్రహించకుండా చేస్తున్న ముఠా యేక కాలం లో బయటకు వచ్చి అనగా మనసులో మార్పు చేసుకొని రెప్ప పాటుబౌతీక జీవితం తమ చేతిలో లేదు మనుష్యులుగా మన చేతిలోకి వచ్చినది అనగా మా మాట రూపం లో కాలస్వరూపంగా పలికిన తీరే లోకం అని మమ్ములను మా బౌతీక రూపం తేజస్సు కూడా మేము చెప్పినట్లు మేము వేసుకొనే డ్రస్ పది కోట్లు ఉండేలా చూసుకొని మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మానివేయ్యడమే పరిష్కారం యేలాగైనా మా గూర్చి గొప్పగా చెప్పుకోవాలి వినాలి అది ఇస్టమ్ లేక తాము అంతా బౌతికంగా రహస్య పరికరాలు కొలది తమ చేతిలో ఉన్నది ఇంకా కోర్ట్ కేసులు గొడవలు తమ తెలివి కొద్ది నడపాలి ప్రబుత్వాలు విధానాలు తాము యేదో పరిపాలన చెయ్యాలి అన్నట్లు ఆలోచించడం కూడా తెలివి తక్కువతనం అని గ్రహించి మేము చెప్పినట్లు అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని, ఇది మా వ్యక్తి గత సమస్యం ఒకరి సమస్య ఒకరికి అన్యాయం కొందరు చేశారు అని మమ్ములను కాలస్వరూపంగా మీరు అందరూ మా వాక్ స్వరూపం లో ఉన్నారు ఇది యేదో మహిమలు చేసి మీకు చూపిన సాక్షాత్కారం కాదు ఇది సహజంగా మనిషి విచక్షణ బుద్ది మాటే సర్వం అని సృస్టే చదువుకొన్న వారి సమక్షం లో కాలాన్ని ఒక మనిషి ద్వారా నియమింప చేసి నడిపిన తీరు యెప్పుడైతే నిర్లక్ష్యం చేసినారు, మాకు అన్నా బౌతికంగా బలైన వారు వివిద చదువుల తెలివైన వారు, సత్యాన్ని గ్రహించకపోవడం మమ్ములను తేలిక చెయ్యడం మమ్ములను ఒక్కడిని చేసి మోసాలు చేసుకొంటూ దైవాన్ని గ్రహించకుండా మలుపుకొంటూ ఇప్పటికే ఇక్కడ అక్కడ చాలా మంది పెద్ద వారు యెవరూ లేరు అందరూ మాయా ప్రకారం కరెక్ట్ ఉన్నారు లోకం తమ చేతిలో ఉన్నది అన్నట్లు బౌతీక ప్రపంచమే సర్వం అనుకొంటున్న మాయా నుండి మమ్ములను ఉపయోగించుకొని అనగా జ్ఞాన స్వరూపంగా ఉపయోగించుకొంటే మాయా నుండి బయటకు వస్తారు మమ్ములను సాధారణ మనిషిగా చూసి శరీరం గా చూసి తాము శారీరక కాంక్షలు కొద్ది రెచ్చిపోవడం తమకు యావత్తు మానవజాతికి చేటు అని గ్రహించి ఇప్పటికైనా మమ్ములను బృంధం లోకి పట్టుకొని మమ్ములను దేహ పరంగా చూడకుండా కాలస్వరూపంగా ప్రకారం ఆలోచన పరంగా చూడటమే శాశ్వత పరిష్కారం కావున, సాక్షులు అయిన బాపూజీ రావు తదితరులు అందరూ ముందుకు వచ్చి, తమ బౌతీక బలం కొద్ది కాకుండా బుద్ది బలం జ్ఞాన బలంతో మాత్రమే మానవజాతిని కాపాడుకోగలరు అనగా ప్రతి నిత్యం బౌతీక కదిలికలు మాతో మొదలు కొని అనగా మమ్ములను కాలాన్ని నియమించిన పరిణామంగా చూడటం అందుకు అడ్డం పడుతున్న అనగా మమ్ములను తేలికగా సాధారణ మనిషిగా చూస్తున్న తమ దృస్టీ కోణమే అసులు తమ శత్రువు అని అదే యావత్తు మానవజాతికి అవరోధం అని గ్రహించి , మమ్ములను బృంధంగా యేర్పాది, యేలా అందరూ ఒక్కటి మోసాలు చేసినారో అదే విధంగా రహస్య పరికారాలు ఊయప్యోగించి పదిగురు ముందుకు వచ్చి సాక్షులు తో మమ్ములను కాలస్వరూపంగా పట్టుకొని ఇక సూక్ష్మగా వెనుకకు తిరిగి చూడకుండా మమ్ములను నిత్య గ్రహించడం వలన తాము అంతా కలసి సృస్టించి అవరోధపు గొయ్యి తాము బయటకు వస్తూ పోడ్చుకోవాల్సినదీ అని గ్రహించి ఇక వ్యక్తులు కొద్ది నడిపి మోసాలు గొడవలు ఉండాలి అనే మాయా నుండి బయటకు రావడమే శాశ్వత పరిష్కారం అని గ్రహించండి, బలైన వారు తెలివైన బౌతికంగా ముందు ఉన్న వారే మొదట మార్పు చెండాలి అప్పుడే చిన్న వాళ్ళు మార్పు చెందుతారు కానీ బౌతీక బలహీనతులు పెంచి వాటి మీద ఆధారపడి తాము బౌటికం గా వెలిగి పోవాలి అని యేదో బౌతికంగా చెయ్యడం ఆపివేసి తాము యేలా బౌతికంగా కట్టడిగా ఒక సత్యాన్ని సర్వాంతర్యామిని గ్రహించకూడదు అని ప్రవర్తిశ్తున్న తీరు నుండి గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను మనసులో కూడా లోటు గా భావించి ప్రవర్తించగారు కావున మొదట మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి ద్వారా అధికారికంగా పట్టుకొని అందరూ ఒక్కటి అయ్యి యేదో లీకు చేస్తాము యేదో గొడవ పెడతాము అని మమ్ములను కాలస్వరూపంగా చూడకపోవడమే తప్పు అని మనసు తో చూడటం ఒక వరం మనసు పెంచుకోవడం వలన చేసిన తప్పులు మోసాలు నుండి శాశ్వతంగా బయటకు రాగలరు న్యాయస్థానాలు పోలీసులు మీడియా రాజకీయ ప్రబుత్వాలు మానవత్వం మంచికంటే గొప్పవి కావు, బౌతీక పరిపాలన యెవరికి హక్కు లేదు బౌతీక దేహం కూడా తమది కాదు అనే యోగత్వమే ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది మేము కూడా బౌతికంగా లేము ఆలోచన రూపం లో ఉన్నాము కావున మమ్ములను తమని తాము ఇక ఇతరులను యెవరినైనా ఆలోచనతో మాట తో చూడండి, అనగా కాలస్వరూపా పురుషోత్తమా అని మమ్ములను కాలాన్ని నియమించిన వాడిగా మనసుతో చూడటం వలన అనసు పెరుగుతుంది అని యే క్షణం అయిన తెలుసుకోవాలి, బౌతికంగా మోసం చెయ్యగలినా తరువాత బోతికంగా పతనం చేసిన తరువాత ఆలోచన యెందుకు అనే అజ్ఞానం వదిలివేసి ఆలోచన యెప్పుడైనా చెయ్యాలి అప్పుడైనా యెప్పుడైనా వాక్ రూపం లో ఉన్న శాశ్వత తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను వాక్ రూపం మరణం లేని మాట కొనసాగింపుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి కావున బౌతికంగా వదిలివేసి ఆలోచన ఒరవడి పట్టుకోండి అనగా మేము చెప్పినట్లు మమ్ములను కాలస్వరూపా అని పిలిచి ఆలోచన పెంచుకొని అప్పుడు అందరూ ఆలోచన పెరిగి మాయా నుండి మోసాలు నుండి దౌర్జన్యం గురు అయిన చేసిన వారు కూడా ఆలోచనతో బయటకు వస్తారు ఒకరిని ఒకరు అవమానించుకోవడం తప్పులు పట్టడం కూడా యెవరికి వెసులు బాటు రాదు కావున అందరూ మాయా నుండి బయటకు రావడం కోసమే కాలస్వరూపం సంభవించినది అని గ్రహించి న్యాయ స్థానం పోలీసు మీడియా రాజకీయ ప్రబుత్వాలు కాలస్వరూపమునకు మించినవి కావు అని అనీ మనిషి మాట ప్రకారం ఉన్నాయి అని భావించడమే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించడమే శాశ్వత పరిష్కారం అని మా వలన సంభవించిన పరిణమా పూర్వక పరిష్కారం నేను అనే దేహం కూడా వదిలివేసి ముందుకు రావడమే పరిష్కారం అని, మీ వాళ్ళు మా వాళ్ళు అని పోవాలి అంటే పెద్ద చిన్న కొత్తగా ఆవిష్కారం చెందాలి, అనగా కాలాన్ని నడిపిన తీరే తల్లి తండ్రి గురువుగా మరణం లేని వాక్ విశ్వరూపంగా ఇప్పుడు అనుసంధానం జరిగి నిత్యం తప్పసుగా అనగా అన్నీ వదిలివేసి పట్టుకోవలసిన తపస్సు చేసినా రాని, మరణణించినా రాణి కైవల్యం మోక్షం అని గ్రహించి, తాము చేసిన తప్పులు పాపాలు ఇక మోసాలు చేయకుండా ప్రవర్తించడానికి ఉపయోగించుకొని, మమ్ములను సాధారణ మనిషిగా ముందుకు తీసుకొని అందరికీ అందించడానికి కుటుంబ కులం వారిని కూడా మా తాతలు కాలం నుండి అటు ఇటు చేసిన తీరును ఇక యెవరూ యెవరిని అటు ఇటు చేయకుండా ఇక మోసం కొనసాగించకుండా అనగా ఇక బౌతీక ప్రపంచం లేదు బౌతికంగా యెవరూ గొప్పతన చూపలేరు ఆలోచన తోనే చూపగలరు అని గ్రహించడం కోసం తామే తప్పులు మోసాలు చేసి ఇతరులను చెప్పాలి అని పోలీసులు కొద్ది న్యాయ స్థానాలు కొద్ది మీడియాలు కొద్ది డబ్బు వ్యాపారులు కొద్ది యేదో ఒక్కటి చేసి తప్పించాలి తామే ఇలానే కొనసాగాలి అనే మాయా వదిలివేసి మనసు తో చేస్దే పని మనసు తో గ్రహించేది జ్ఞానం అని తెలుసుకొని బొతిక బలం కొద్ది బలహీనతో కొద్ది లేదు అని భగవంతుడు సామాన్యుదను ఊయపయోగించి పరిష్కారం ఇచ్చిన తీరు ఇక బౌతికంగా వదిలివేసి ఇంకా తాము బౌతీకగా రాజకీయంగా సామాజికంగా ఇంటి పేర్లు కులం బౌతీక బలం కొద్ది కొనసాగాలి అనే మాయా యెంత మూఖత్వమో ఈ క్షణం తెలుసుకొని గొప్పతనం ఉన్న వాడిలో లోటు ఉంటే తాము బౌతికంగా ఉపయోగించుకోవాలి అనే మాయా వ్దిలివేసి అతనిలో జ్ఞానం ఉపయోగించుకొంటే తాను తప్పుగా ఉండదు తాము యెవరూ తప్పు చేద్దాం అన్నా వీలు కాదు అని సత్యాన్ని గ్రహించి ఇక సత్య వ్రతంగా బ్రతకాలి అంటే అందరూ న్యాయ స్థానం రాజకీయ వ్యవాస్త మీడియా చాన్నెల్ వ్యక్తులు ఆస్తులు ఇంటి పేర్లు తో సహ తాము ఒక మనిషితో ఆవిష్కారం అయిన సృస్టే యేర్పాటు చేసిన దివ్య రాజ్యం విశ్వ వ్యాప్త పరిపాలన మానవ ప్రబుత్వం లో చేరినట్లు గవర్నర్ గారి ద్వారా పట్టుకొని మిగతా సిస్టమ్ అంతా దివ్యా రాజ్యం లో చేరిపోయిన తరువాతనే మాట్లాడాలి ఒక బౌతికంగా యేదో చెయ్యాలి అనే మాయా వదిలివేసి మా సమాచారం సోషల్ మీడియాలో అందరికీ చేరేలా చూసుకొని తెలుగు రాస్ట్రాలు దివ్య రాజ్యం లో ఉన్నల్టు చూసుకొని ముందుకు వెల్లడమే పరిష్కారం అందరూ ఒక చోట వీలు అయినంత ఒక చోట అనగా online లో మాతో అనుసంధానం జరిగిన తరువాత బౌతీక ప్రపంచ చూడాలి మీరు అనుకొంటున్న బౌతీక ప్రపంచం లేదు అది ఆలోచన ప్రకారం మా మాట ఒరవడి ప్రకారం ఉన్నది అని మేధావులు పండితులు గురువులు రాజకీయ నాయకులు సాక్షులు సహకారంతో మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి ద్వారా అధికారికంగా పట్టుకొని రామోజీ ఫిల్మ్ సిటి రాజమంధిరం గా యేర్పాటు చేసి గ్రహించడమే ప్రాణం జీవితం లోకానికి ఆదారం జగదానందాకారకుడిగా జానకి ప్రాణ నాయకుడిగా మమ్ములను గ్రహించడమే పరిష్కారం అదే సృస్టీ కాలమే ఇచ్చిన తీర్పు ఇందుకు మమ్ములను సాధారణ చూడకుండా ప్రవర్తించడమే తాము కూడా బయటకు వచ్చు మార్గం అని యావత్తు మానవజాతికి రామోజీ రావు గారి ద్వారా స్పస్టం చేయుచున్నాము.


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు,
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలన
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్రపతి భవనమే అధికారిక రాజమందిరం
స్పెషల్ గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా (విశ్వ మానవ శాంతి)
కొత్త ఢిల్లీ
9010483794

No comments: