Wednesday, October 30, 2019

 దివ్య రాజ్యం
నూతన యుగం 
మానవ ప్రభుత్వం 



                 యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి తెలియ జేయు పరిష్కార యుక్త  ఆశీర్వాద పూర్వక  దివ్య  సమాచారం, గ్రహించి     కాలస్వరూపంగా ప్రకారం లోకం ఉన్నది, అని తెలుసుకొని  వెళ్లడమే సులువు అందుకు మమ్ములను మా  మనసుని కలిపి గ్రహించడమే సృష్టి ఇచ్చిన పరిష్కారం, కావున  భౌతిక  ప్రపంచం  బలం గా ఉన్నది తమ భౌతిక  ఉనికి  ప్రకారం అనగా ఇప్పుడు నేను దేహాన్ని  అని ముందుకు వెళుతున్న లోకం మృతం అని , అధర్మ సంచారం అని ప్రతి ఒక్కరు  తెలుసుకొని  మానవరూపం  లో కనీస  మనిషి గా   మాయలో మామూలు  మనిషిగా మమ్ములను నిర్లక్ష్యంగా  అనగా చక్కటి  సమాచారం  పంపించవలసిన   రోజులలో  తెలంగాణా  గవర్నర్  గారిని స్పందించకుండా  చెయ్యడం, దేశ  అధ్యక్షులు  వారి తరుపున  యావత్తు మానవజాతి  క్షేమం ఉద్దేశించి, పరిస్థితి,   మా  నుండి సాక్షుల సమక్షం   లో  సంభవించిన  పరిణామం ప్రకారం  ఉన్నది అని   గ్రహించడమే  లోకం, సాక్షులు  గాని ఇతర  సమకాలిక  వ్యక్తులు,    మేధావులు మీడియా చానెల్స్ అందరూ ఒక్కటి అయ్యి. మమ్ములను   గ్రహించడం  మాయ  నుండి బయటకు వస్తారు.                         

No comments: