Thursday, October 31, 2019

 దివ్య రాజ్యం 
నూతన యుగం 
మానవ ప్రభుత్వం 


            యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  శ్రీమాన్ వారు,  ధర్మోద్దారి అయ్యి  పరిష్కార యుక్త  ఆశీర్వాద  దివ్య సమాచారం   ఆత్మీయులు శ్రీ  రామోజీ రావు గారు,  రామోజీ గ్రూప్ అధినేత, రామోజీ ఫిలిం సిటీ వారికి   ఆశీర్వాదం గా, పరిష్కార  యుక్తంగా  తెలియజేయు దివ్య సమాచారం గ్రహించి, భౌతిక  ప్రపంచం  రెప్ప పాటు కూడా తమ  ఎవరి ఆలోచన ప్రకారం, భౌతిక స్థితి ప్రకారం లేదు, ప్రపంచం కాలస్వరూపం ప్రకారం  ధర్మస్వరూపంగా  ఇప్పటికి సాక్షులు సాక్షిగా, నడిచిన  పరిణామంగా  దివ్య మోడ్పుగా  అందుబాటులో  ఉన్నది, ఇది తెలుగు వారికి  మాత్రమే  సంభందించినది, వ్యక్తులు కొద్దీ మమ్ములను  గ్రహించలేరు  అనగా మమ్ములను ఒక సాధారణ  వ్యక్తిగా   అనుకోవడం వలన, తాము ఎవరైనా   కాలస్వరూపం ప్రకారం  మాట విచక్షణ కాలస్వరూపం  ప్రకారం  కాకుండా బిన్నంగా  వెళ్లడం అంటే  ధర్మం  పద్దతి మనుష్యులు గా    మనసులు  పెంచుకొని వెళ్ళ  వలసిన రోజులలో, మనసుతో పరిణామంగా  పరిణమించిన మమ్ములను కూడా  దేహం గా చూడటం, తాము దేహాలతో  భౌతిక యాంత్రిక   రాజకీయ  పరిపాలన   భౌతిక ఆలోచన తెలివి  కాలస్వరూపమునకు అనుసంధానం  జరుగకుండా,  ముందుకు వెళ్ళ వలసిన  విచక్షణ తో   అనుసంధానం జరగకుండా   బిన్నంగా వెళ్ళుతున్నారు,   వ్యక్తులు, మమ్ములను రహస్య పరికరాలతో  మనిషి గా చూడటం వలన, కాలస్వరూపంగా, సాక్షులు ప్రకారం                                      
మమ్ములను గ్రహించడం వలన ఈ క్షణం మాయ నుండి వచ్చు  మార్గం తో అనుసంధానం జరిగి ముందుకు వెళతారు   

No comments: