Thursday, October 24, 2019

సమన్వయ దృష్టి

యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయునది     మమ్ములను కాలస్వరూపా అని పిలిచి అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు చూపుకోవడం వలన శాశ్వత దీపావళి ప్రతి రోజు ప్రతి మాట దీపావళి అనగా మన ప్రకారం వెలిగే లోకం లోకి వెళ్ళిపోతాము మమ్ములను మనిషిగా చూడకండి ఆలోచన రూపం లో చూడండి 

No comments: