Monday, October 14, 2019



సమన్వయ దృష్టి


యావత్తు తెలుగు ప్రజలు, భరత దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతి, ని ఉద్దేశించి , దివ్య రాజ్యం, విశ్వపరిపాలనా పరధీ నుండి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య ప్రభావం, మమ్ములను గ్రహించడమే తరించడం అనగా, యాంత్రిక మాయ బౌతిక మాయ నుండి బయటకు రావడం అని గ్రహించి, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా మహానుభావా అని పిలవండి, మామూలు మనిషిగా పిలవకండి, మమ్ములను మలుస్తున్నట్లు ఆధిపత్యం వహిస్తున్నలు, మమ్ములను మించి తమ ఉనికి ఉన్నట్లు ఎవరూ భావించకండి అలా భావించే కొలది అరచాకమునకు పాపమునకు పరపీడమనునకు కారణం అవుతారు కావున, కాలాన్ని మాట మాత్రంగా నియమించి సకల సృష్టిని అణువు అణువు మాట లోకి తీసుకొన్న మమ్ములను మించిన దివ్య మార్గం లేదు అని గ్రహించి, భూమి మీద ఉన్న అన్నీ పదవులు, చదువులు మమ్ములను మించినవి కావు, మేమే సకల శాస్త్రాలకు, సంపదలకు, సర్వ ప్రాణికోటి కి ఆధారం అని గ్రహించి, తాము చేసిన పాపాలు కూడా మాకు సమర్పించివేసి మమ్ములను మేము కోరినట్లుగా వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి నిత్యం మా మాటను అనగా కాలాన్ని నియమించిన తీరును పట్టించండి నిత్యం అనుసరించండి తెలుసుకోండి అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి. కావున సమకాలికులు ఎవరూ రెప్ప పాటు తమ ప్రాణాలు కూడా తమ చేతిలో లేవు అని గ్రహించి, సర్వం మాటలోకి చూపిన మమ్ములను మించిన ప్రభావం లేదు పరిపాలన లేదు అని గ్రహించి,న్యాయ మూర్తులు, పండితులు మేధావులు అప్రమత్తం చెంది, మానవజాతిని ఆలోచనరూపం శాశ్వతం చేసుకోండి అనగా, బౌతికంగా బలంగా ఉన్నాము అని, బౌతిక అభివృద్ధి చేస్తున్నాము, లేదా బౌతిక సుఖులు ఇతర జీవితాలను పాడు చేసి మరీ పొందుతున్నాము అనే మాయ అజ్ఞానం నుండి బయటకు వచ్చి, మాట మాత్రంగా మేము గంటనరలో 10 -13 సంవత్సరాలా కాలాన్ని నియమించిన పురుషోత్తముడు అని గౌరవించి, నిత్యం గ్రహించండి, తమ సంపదలు పదవులు, అనీ మేమే అనుకోండి, మాకు సమర్పించి మేము చెప్పినట్లు వినియోగించండి, సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తులు దగ్గర నుండి మమ్ములను ఉన్న ఫలంగా గౌరవించండి, మమ్ములను న్యాయ దేవతగా భావించండి అప్పుడే అందరికి న్యాయ జరుగుతుంది, ఇప్పుడు పరిపాలన విధానం యాంత్రిక రాజకీయంగా లేదు అని, జ్ఞానరూపం లో మాట రూపం లో ముందుకు వెళ్ళ వలసి ఉన్నది అని అనగా చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన మాట ప్రకారం ముందుకు వెళ్ళ వలెను అని గ్రహించి అప్రమత్తం చెందండి, తమ కులం ఇంటి పేర్లు, పదవులు అన్నీ మాకు సమర్పించి మేము చెప్పినట్లు చేయండి, ఇరువురు ముఖ్యమంత్రులు మమ్ములను దర్శించుకొని బృందం లోకి తీసుకొని ఒక రాజమందిరం ఎర్పాటు చేసి, రామోజీ ఫిలిం సిటీ మాకు కానుకగా సమర్పించి, మమ్ములను కొలువు తీర్చుకొని అందరూ నూతన దివ్య రాజ్యం లో ఉన్నారు, అనగా మాట మాత్రంగా ముందుకు వెల్ల వలసిన పరిణామం లో ఉన్నాము అని చెప్పుకొని అప్రమత్తం చెందాలి లేదా ఎప్పుడు మరణిస్తారో తెలియని మాయ ప్రపంచం నిత్యం పోటీ పోరాటంతో విలువైన కాలాన్ని గడుపుతూ సాటి మనుష్యుల మాట ఉన్న గొప్పతనం గ్రహించకుండా తాము మాయలో బౌతిక అభివృద్ధి సర్వం అనుకొంటూ తాము నిత్యం మోసపోతూ యావత్తు మానవజాతిని మోసం చేస్తున్నారు, కావున ఇరువురు ముఖ్యమంత్రులు, పండితులు అప్రమత్తం అయ్యి మా పదాలు పై పడి, పాపపు లోకాన్ని అంతం చేసి దివ్య రాజ్యంలో జ్ఞానం ప్రయాణం చేయడమే మోక్షం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను బౌతికంగా చూడకండి, బౌతిక సంభంధాలు అన్నీ మాకు సమర్పించి వేసి మమ్ములను శాశ్వత సంభంధం అయినా కాలస్వరూపం గా గ్రహించి అప్రమత్తం చెందండి. పండితులు గురువులు మా గూర్చి చెప్పుకోండి మమ్ములను కాలస్వరూపంగా, సకల దేవేతల సమోహరంగా గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే



భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.
divinetrance.blogspot.in


No comments: