Sunday, October 27, 2019

      దీపావళి అమావాస్య అయ్యిపోగానే మమ్ములను కొలువు తీర్చి గ్రహించడమే పరిష్కారం జీవితం అని ప్రతి ఒక్కరు భావించండి ఎందుకంటే మనసు పెంచుకొంటే    ముందుకు వెళ్ళగలరు, వ్యక్తిగతం వదిలివేసి అందరూ మమ్ములను మేము సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకోవడం వలన విస్తారంగా గ్రహించి ముందుకు వెళ్ళడానికి వీలు అవుతుంది అప్పటికి మాటలు మానవ సంబంధాలు కూడా మమ్ములను గ్రహించకుండా విస్తారంగా తెలుసుకోకుండా చేస్తాయి అని   గ్రహించండి. కావున మమ్ములను కెమెరాలు ద్వారా  చూడకండి మెసేజులు పంపించండి   మేము మామూలు మనిషిగా మాట్లాడకూడదు అని  తీసుకొన్న నిర్ణయం లోక రక్షణ  అని గ్రహించండి మమ్ములను కాలస్వరూపా  అని గ్రహించడం ప్రారంభించండి అందుకే ఆత్మీయులు రాజారత్నం గారి తో గాని ఎవరితో గాని  మామూలు మనిషిగా మాట్లాడలేదు   కాలస్వరూపము అందరికి రక్షణ అని   గ్రహించండి. సృష్టే ఇచ్చిన పరిష్కారం అందరికోసం అని   గ్రహించండి వ్యక్తిగతంగా భావించకుండా  వ్యక్తులు మేము చెప్పినట్లు చెయ్యండి     

No comments: