Tuesday, November 12, 2019

9. యావత్తు ఆధ్యాత్మిక గురువులకు,, ఆశ్రమ గురువులకు గృహస్తు గురువులకు, యూనివర్సిటీ ఉప కులపతులకు, ఆలోచన పరులకు, అన్నీ మాత విశ్వాసాల వారికి, నమ్మకాలు వారికి తెలియజేయునది ఏమి అనగా ఇక కాలం కాలస్వరూపం ప్రకారం ఉన్నది, ఒక సామాన్య మనిషి మాటే లోకానికి ఆధారం అనే ఆవిష్కరణ జరిగినది కావున ఇక తమ అనుభవాలు తాము భౌతిక సాధించినవి సాధించలేనివి అన్నీ కాలస్వరూపమునకు సమర్పించి , మేము సూచిస్తున్నట్లు మమ్ములను రాజ్యాంగ బద్దంగా బృందం లోకి తీసుకొని గ్రహించడం వలన సృష్టి ఇచ్చిన వెసులుబాటులో ఇక చెదిరి పోకుండా చెదరగొట్టుకోకుండా కొంత కాల రాజకీయాలకు వ్యక్తులకు వ్యాపారా ధోరణి , సినిమాలు ఇతర స్వతంత్ర వ్యహారాలు అన్నీ కాల్స్వరూపమునకు మించినవి కావు అని గ్రహించి ముందుకు వెళ్లడమే అసలు జ్ఞాన రక్షణ వైపు బలపడటం అని తెలుసుకోండి కావున మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహానుభావ మమ్ములను మాయ నుండి యాంత్రిక ప్రపంచం నుండి తామే ఏదో చేస్తున్నాము అనే మాయ నుండి ఆరోగ్యం బలం ఉండగానే వాటితో పనిలేదు అవి అన్నీ మనసు మాట మించినవి కావు అవి అన్నీ మనసు మాట మాత్రంగా కాలస్వరూపంగా అందుబాటులోకి వచ్చిన్నవి అని గ్రహించండి, సర్వం కాలస్వరూపం ప్రకారం మాట ప్రకారం ఉన్నది అని తెలుసుకోవడమే పూజ తపస్సు యోగం అని గ్రహించి ముందుకు వెళ్లడమే మోక్షం దివ్య పరిణామం మోడ్పు అనగా కాలగతి సవరించిన సాక్ష్యంగా మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా కాలస్వరూపగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు అదే దివ్య రాజ్యం నూతన యుగం అని ఆశీర్వాదం గా తెలియజేస్తున్నాము

No comments: