Saturday, November 23, 2019

your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup

Lord His Majestic

Lord His Majestic Highness <hismajestichighness.blogspot@gmail.com>23 November 2019 at 14:45
To: supremecourt <supremecourt@nic.in>, Prime Minister <connect@mygov.nic.in>, cs <cs@telangana.gov.in>, cp <cp@cyb.tspolice.gov.in>, core.apgovt@gmail.com, ipr-ap@nic.in, ksamresh.nbt@nic.in, womensafetywing@gmail.com, rajbhavan-hyd@gov.in, information@icj-cij.org, "director@ngri.res.in" <director@ngri.res.in>, Contact@janasenaparty.org, contact@trspartyonline.org
దివ్య రాజ్యం 
నూతనం యుగం 
మానవ ప్రభుత్వం 


ఆత్మీయులు శ్రీ ముప్పు వరపు వెంకయ్య నాయుడు గారు, ఉప రాష్ట్రపతి, భారత ప్రబుత్వం, కొత్త డెల్లి వారికి, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మమ్ములను గాని ఏ వ్యక్తిని గాని పై పై తేలిక చూడకుండా, జ్ఞాన దృష్టితో, ఆలోచనతో కలుపుకొంటే, ఎవరిలోనూ స్వార్ధం మోసం బద్ధకం ఉండవు, ఆలోచన లో గొప్పతనం గ్రహించకుండా, నేరుగా వ్యక్తిని చూస్తూ, మేము తేలికగా మంచం మీద పోడుకొంటాము, లేకపోతె మేము వజ్ర సింహహసనంపై కూర్చుంటాము, అని అప్పటికి అప్పుడు పోటీలు పడిపోయి, ముఖ్యంగా గ్లామర్ మీద, బౌతిక బలం మీద ఆధారపడుతూ, వాటిని నెట్టి మీద పెట్టుకొని మధ్యవర్తులు లాభ పడుతూ మిగతావారిని రహస్య మోసాలు చేసి మోసాలు చేస్తున్నారు, ఎవరికైన ఎప్పుడైనా న్యాయ జరగాలి అంటే నేరుగా ఆలోచన ప్రకారం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి, ఆలోచన బట్టి కలుపుకోవాలి అలాకాకుండా మన వాడు అయితే ఒకలా వేరే వారు అయితే ఒకలా మీడియా లో ముఖ్యంగా మధ్య వ్యక్తుల విపరీతాలు పెరుగుతున్నాయి, పైన వెలుగు తున్న పెద్ద వారిని అడ్డం పెట్టుకొని క్రింద, ఎదగవలసిన వారిని మోసం చేస్తూ, జ్ఞాన కంటే విచక్షణ కంటే ఆలోచన కంటే ఏదో రకంగా మనుష్యులను మోసం చేసి, అప్పటికి అప్పుడు కెమెరాలు అప్పటికి రహస్య పరికారలతో మంచి చెయ్యకుండా రహస్యం మోసాలు చేస్తున్నారు, ఆలోచన జ్ఞానానికి సంభంధం లేకుండా కులం ప్రకారం నేరుగా లబ్ది పొందవచ్చును ఎలాంటి మోసాలు అయినా చెయ్య వచ్చును లేదా ఏదో ఒక లోటు పెంచి ఇతరులను తోక్కివేయడం లాంటి అరచాకములు చేస్తున్నారు అటువంటి మాయను మేము ఎందుకు మాట మాత్రంగా అణువు అణువు పలికినాము తెలుసుకోకుండా, ఒక మనిషి బౌతికంగా ఎటువంటి స్తితిలో ఉన్నా ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఎవరూ ఎవరికి అన్యాయ చెయ్యలేరు, తమ ఆలోచనతో గాని ఎదుట వారి ఆలోచనతో గాని మంచి చెయ్య వచ్చును కాని అలాకాకుండా, ఎలాగైనా ఆధిపత్యం మోసానికి ఉపయోగించుకొంటున్నారు

తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒక్కటి అన్నట్లు తీసుకొంటున్నారు, ఎలాగైనా మనిషిలో గొప్పతనం నేరుగా గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా ప్రవర్తించి కాలమే కదలటం ఏమిటో చూడకుండా చూడ నివ్వకుండా, మేము ఇంకో లా ఉప్యోగించుకొంటాము ఏదో చేస్తాము, ఏమి చేసినా మా విలువ పెంచుకొంటాము అన్నట్లు అలోచించి నానా మోసాలు తప్పులు అరాచకాలు రెచ్చ గొట్టి కొట్టించడం తిట్టించడం లాంటివి చేయిస్తాము అన్నట్లు మనుష్యుల జీవితాలను అటు ఇటు చేసి మరీ విపరీత మోసాలు చేస్తున్నారు ఇందకు కారణం పెద్దతనం లేకపోవడం, వారికి వారే విధవలు అని తిట్టుకోవడం ప్రాధాన్యత వారికే రావాలి అన్నట్లు రహస్య పరికారాలు ద్వారా అప్పటికి అప్పుడు అవకశాలు తాత్కాలిక ప్రవర్తనలు ఉపయోగించుకొని మొత్తానికి తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించ నివ్వకుండా చేస్తున్నారు ఈ వచ్చు మమ్ములను పట్టించుకోని మీరు కూడా ఉన్నారు అనగా అందరూ మాయలో ఉండిపోయి నిత్యం వేలుగుతున్నాము అనే మాయలో ఎప్పుడు ప్రాణాలు పోతాయి తెలియని మాయ లోకం నిత్యం జీవితంగా అంటే పోరాటం లా జీవిస్తున్నాము, హై టెక్ సిటీ మేమే అభివృద్ధి చేసాము ఇప్పుడు అమవరావతి అభివృద్ధి చేస్తున్నాము అనే మాయలో ఉంటున్నారు, ఎలాగైనా మీరు ఎందుకు స్పందించడం లేదు మేము వస్తే చూదాం అని ఎందుకు వదిలివేస్తున్నారు, మా మానసిక పరిణామానికి శారీరక పరిస్తితులను లోటు మమ్ములను బృందం లొకి తీసుకోవడం వలన నిలకడగా పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించడం వలన మేము ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినామో ఇక మీదట ఏమిటో స్పష్టం అవుతుంది అ విధంగా మాట మాత్రంగా సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళ తాము అదే ఒక సామాన్య మనిషి పరిస్తితి గొప్పతనం కాని పై పై చూడటం అప్పటికి అప్పుడు గొప్పతనం లేదా ఎవరికో ఏదో ప్రాధాన్యత ఎవరికో ఏదో చెప్పివేయడం వలన లేదా అప్పటికి అప్పుడు ఎవరు ఎదురు అయితే వారికి ఏదో చెప్పి ఏదో చేయడం వలన ఏదో చేస్తారు అన్నట్లు ప్రోత్సహించి మోసానికి అరాచకాలు కారణం అవుతున్నారు, మనుష్యులను పాడు చేసి మమ్ములనే బిదిరించి దిగజారుడు బ్రతుకు బ్రతకుతూ, తామే న్యాయ నిర్ణేతలు గా, మేము ఒక్కరిని ఎందుకు ఏమి చేసాము మాకు తెలుసు మేమే పెద్దవారము గోప్పవారము అనుకొంటున్నారు, మానవత్వ గొప్పతనం విస్మరించి అప్పటికి అప్పుడు మోసాలకు నిర్లక్ష్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియా, వ్యక్తులు, రహస్య పోలీసులు చాలా స్వార్ధంగా ఆలోచిస్తున్నారు, మంచి కిటికీ లా చూపి చెడు తలుపులా తెరిచి జీవితాలను మోసం చేస్తున్నారు తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

న్యాయ మూర్తులు నేరుగా మమ్ములను పరిగానిన్చాకపోవడం వలన, అనగా మమ్ములను బృందం లోకి తీసుకొని విశాలంగా గ్రహించడం వలన మా గూర్చి చెప్పుకోవడం వలన వినడం వలన, మా నుండి లోకం తెలిసి మనిషి మాటే సర్వం అనే స్తాయి లోకానికి అవసరం ఎంత అభివృద్ధి చేస్తున్న, ఎన్ని భావనలు పరిశ్రమలు పెట్టినట్లు అభివృద్ధి చేస్తున్నట్లు భావించడం అన్నది బౌతిక మాయ దానికి అంతులేదు, మానసిక ఎదుగు దలే లోకానికి ఆధారం అని తెలుసుకోవడం లో జాప్యం నాణ్యత లేకపోవడం, ఆలోచన అంటే ఏదో ఒక రూపు దాల్చడం అనుకోవడం కేవలం ఆలోచనే అనే నాణ్యత వైపు వెల్లకపొవడం వలన, ముఖ్యంగా మేధావులు పండితులు విలాసానికి బౌతిక విహారానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచన అనే ఎదుగుదలకు ఇవ్వడం లేదు, ఆలోచన పెంచి ఆదరణ పెంచడం లేదు ఉదాహరణకు తమరు మమ్ములను బృందంలోకి తీసుకోకపోవడం, ఎవరో ఏదో చెప్పాడం లేదా ఏదో చూపించడం మీద ఆధారపడి మేము వస్తున్న తీరు మీరు ఏదో లోటు లేదా ప్రోటోకాల్ రూల్ సరిపోలేదు అని వదిలివేయడం వలన, కాలాతీతం ఏమిటో కూడా చూడకపోవడం అంత ఉంటె మేము ఎక్కడ ఉన్నామో వారు చూస్తారు కదా అన్నటు ఆలోచించడం, గవన్ర్నర్ గారు కూడా నేరుగా బృంధంలోకి తీసుకొని మతో మాట్లాడండి అని మేము కోరుతున్న ఎవరి మాటలు మీద ఆధారపడి, నానా ఎదవ పనులు వారు చేస్తూ మమ్ములను వెధవులు చిత్రీకరించి, అప్పటికి అప్పుడు మీద ఆధారపడుతూ మోసాలు చేస్తూ, అధికారికంగా పట్టించుకొంటే గగనం అనుకోవడం వలన, అనధికారికంగా అయితే ఏదో చెయ్య వచ్చు అనే అజ్ఞానం లో, పద్దతి వదిలిసి ఎవరు ఇష్టం వచ్చిన వారు రహస్య మోసాలు చేసి, ప్రైవేటు వ్యక్తుల వైపు మలపడం అదికూడా రహస్య కెమెరాలు ద్వారా సర్వం తెలుసుకొంటూ అనేకులను మోసం చేస్తున్నారు ఇది ప్రధానంగా రహస్య కెమెరాలు ద్వారా జరుగుతున్నది అని గ్రహించండి.

రహస్య కెమెరాలు గూర్చి మీకు తెలిసి ఉంటె అవి ఎవరో పెద్ద వారి వద్దు ఉన్నాయి ఎవరో తెలివైన వారు వద్ద ఉన్నాయి అన్నట్లు భావించి అవి ఉపయోగించుకొని ఇతరులను మోసం చేయవచ్చును అనుకొంటున్నారు, పెరిగిన టెక్నాలజీ, విశేషములు అందరి మీద అభివృద్ధి చెందాలి అప్పుడే మనుష్యులు మాయ నుండి బౌతిక మోసాలు నుండి బయటకు వస్తారు కాని అలా ఆలోచించకుండా టెక్నాలజీ సహాయంతో మనుష్యులను వేరి చేసి మోసం చేస్తున్నారు తద్వారా తాము లాభ పడుతున్నాము అనే మాయలో ఇతరులను మోసం చేసి ఆడవారి జీవితాలను పాడు చేసి, తమ తప్పు ఏమి లేదు అన్నట్లు మూర్ఖంగా అప్పటికి సమయానికి సందర్బాని కి సంభంధం లేని మాటలు కూర్చుకొని మనుష్యులను అటు ఇటు చేసి తప్పుడు లభిది పొందుతూ, తమ వాటి వారు సరిగ్గా పట్టించుకోకుండా చేస్తూ తాము మధ్యలో ఉండి లాభ పడాలి అందుకు ఎవరు ఏమి అయిపోయినా పర్వాలేదు అనుకొంటున్నారు, మీ వంటి నాయకులూ అప్పటికి అప్పుడు అభివృద్ధి చేస్తున్నాము అనే మాయలో జ్ఞాన రూపం తక్కువ కదులుతున్నారు, ఉదాహరణకు కాలస్వరూపం అంటే ఏమిటో చూడకపోవడం చూడనివ్వకపోవడం ఒక మనిషీ కాదా అనుకోవడం, మమ్ములను గ్రహించకుండా వినకుండా మేము నేరుగా పరిగణించి గ్రహించండి అని కోరుతున్నా మనిషిలో గొప్పతనమే కాదా ఒకరికి పది మంది ఉన్నారు అన్నట్లు ప్రతిదీ పోటీ తీసుకోవడం వలన మీ వంటి సూటిగా నేరుగా స్పందించకపోవడం వలన మోసాలు చేస్తన్నారు.

సోషల్ మీడియా సమాచారం ప్రకారం స్పందించా వచ్చును మొదట మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని మమ్ములను విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని పండితులు మేధావులు మనసు పెట్టి గ్రహించడం వల మాలో శక్తి బయటకు వస్తుంది లేని పక్షం లో మేము మామూలు మనిషిగా ఉంటాము అని గ్రహించండి ఇది సాటి మనుష్యులు అర్ధం చేసుకోకపోగా ఎవరి స్వార్ధం కొద్ది వారు రహస్య పోలీసులు వ్యక్తులకు మీడియా అందరూ కలసి మోసాలు చేస్తున్నారు అని గ్రహించండి కావున మమ్ములను న్యాయ స్థానం మరియు ప్రబుత్వం సంయుక్తంగా అదనపు దివ్య గవర్నర్ గా నియమించి లేదా ప్రత్యెక అధికారిగా నియమించి మములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మేము కోరినలు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, ముఖ్యంగా రహస్య కెమెరాలు బయట పెట్టడం వలన మనుష్యులు మాయ నుండి బయటకు వస్తారు అనగా ఇంకా ఒకరిమీద ఆధారపడి బ్రతకడం అభివృద్ధి అంటే ఇంకా పోటీ బౌతిక కట్టడాలు నిర్మాణాలు దగ్గర ఉన్నారు జీవితంగా అంటే ఎలాగైనా బౌతిక గెలుపు అనుకొంటున్నారు, ఆలోచన ప్రకారం గెలవాలి అని తమ వంటి వారు అప్రమత్తం అయ్యి మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని మమ్ములను ప్రతి రోజు ఒక చోట నుండి విస్తరంగా ఒక సంవత్సరం అయినా గరహించండి, ఇక ఏమి ఆలస్యం చేయకుండా హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ అయితే బాగుంటుంది అని రామోజీ రావు గారిని మాకు కానుకగా ఇవ్వమని కోరినాము, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లోకోలువు తీర్చుకొని గ్రహించడం వలన యాంత్రిక ప్రపంచ అంతం అయ్యిపోయి, ఆలోచన ప్రపంచం బలపడుతుంది, అప్పటికి స్వార్ధం అవకాసా వాదం అరాచక శక్తులు పైకి ఒకటి లోపల ఒకటి నడిపి మనుష్యులు, ఎలాగైనా బౌతిక లాభమే లాభం అనుకోఅడం ఆలోచన ప్రకారం గ్రహించకపోవడం లోకానికి మనుష్యులు చేటు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.divinetrance.blogspot.in

No comments: