Wednesday, November 20, 2019

దివ్య రాజ్యం
నూతన యుగం
మానవ ప్రబుత్వం


                     యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ   మానవజాతికి, యుగపురుషులు కాలస్వరూపులు ధర్మసవరూపులు,మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం, గ్రహించి శాశ్వతంగా  మాయ నుండి భౌతిక స్థితి నుండి బయటకు వచ్చు మార్గంగా  మమ్ములను  కేంద్ర బిందువుగా  కొలువు తీర్చుకొని  గ్రహించడం వలన మనిషి గా మాలో గొప్పతనం ఉపయోగపడి పూర్తి  దైవత్వం మానవజాతికి  ఉపయోగపడి ఇప్పుడు ఉన్న భౌతిక మాయ స్థితి అనగా technology captivity నుండి బయటకు వస్తారు, సోషల్ మీడియా లో సమయం వృధా చెయ్యకండి అని  చెప్పడం కూడా  మాయ పెంచుకొంటున్న వారు  చెబుతున్న మాటలు , సోషల్ మీడియా ఉపయోగించుకొని  మనుష్యులను ఇరికించి , బయపెట్టుకొంటూ    రహస్యాలు  తెలుసుకొని మోసాలు చెయ్యడానికి  ఉపయోగించుకొని మిగతా మీడియా ద్వారా,న్యాయ స్థానాలు ద్వారా    పొలిసు వ్యవస్థ  రాజకీయ వ్యవస్థ , మేధావులు  ఉపన్యాసాలు ద్వారా , వ్యాపారుల స్వార్ధం కొద్దీ    తమ చేతిలో ఉన్నది  అనే  భ్రమ లో కొనసాగుతున్నారు, బౌతికంగా ఏదైనా చెయ్యడమే జీవితం అనుకొంటున్నారు బౌతికంగా  విలువ ఉంటేనే పై చెయ్యి అన్నట్లు  చూపుకొని  మనసులో గొప్పతనం కూడా ఆ వ్యక్తి తాత్కాలిక  పరిస్థితిని కూడా సోషల్ మీడియా ద్వారా అనగా call data లు, face book, twitter ఇతర సాధనాలు ఎప్పటి నుండో  పోలీసులు  మేము  ఉంటున్న హాస్టల్ యస్ ఆర్ టి  38, వంటి వారు, ఈ విధంగా అనేక ఊర్లలో ఉన్న వారు, కొందరు సాక్షులతో కూడా   కలసి  ఎలాగైనా  సామజిక వ్యక్తిగత  మోసాలకు పాల్పడుతున్నారు, ఇందులో  కొందరు సాక్షులు కూడా ఉన్నారు , సోషల్ మీడియా విశాలంగా  మెసేజులు పంచుకోవడానికి  ఉపయోగించుకోవడం వలన మాయ నుండి  బయట పడతారు, ఆలా కాకుండా  అధికారకంగా  అనధికారికంగా,    మోసాలు చేస్తున్నారు  వ్యక్తులను రహస్యంగా తెలుసుకోవాడానికి, ఆలోచన విధానాన్ని శాశ్వతంగా దెబ్బ కొట్టుకొంటూ, తాత్కాలిక హడావిడి కోసం మీడియా చానెల్స్ పొలిసు వ్యవస్థ అప్పటికి రాజకీయ పరిపాలన,   ఇప్పుటికీ ఇప్పుడు,  బౌతికంగా  బలపడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు  ఇవ్వనివ్వడంలేదు ఇవ్వడం లేదు, మేము చెప్పినట్లు  వినకుండా తాము మారకుండా,  ఎవరిని  మారానివ్వకుండా మొత్తం అందరూ  ఏదో   భౌతిక మోసాలు,  చేసుకొంటూ మోసాలకు  గురి అవుతూ ఉన్నారు, ఈ పరిస్థితి  ఒక వ్యక్తికి  లేదా  కొందరు వ్యక్తులకు లాభం, నష్టం  అని అప్పటికి అప్పుడు  చూపుకొంటూ,  సాక్షులతో  కలసి అందరూ మాయలో మోసంలో కొనసాగుతున్నారు   అదే ఇప్పుడు నడుస్తున్న  మాయ అని  గ్రహించండి.  మమ్ములను  ఎవరితో  వ్యక్తిగా చూడకుండా  తెలంగాణ  గవర్నర్ గారి ద్వారా పట్టుకొని   కాలస్వరూపంగా పెంచుకోవడం వలన ఇప్పుడు, రాజకీయ ప్రభుత్వాలు, మేధావులు, న్యాయ స్థానం సిట్టింగ్ జడ్జులు పొలిసు వ్యవస్థ,సినిమా కుటుంబాలు, వ్యక్తులు ఏకకాలం లో  అందరూ మాయ నుండి అనగా Technology Captivity   నుండి    బయటకు వస్తారు, ఇది వ్యక్తులు కొద్దీ ఏదో ఒక్కటి  హడావిడి చేసి వ్యహరించేది కాదు  అందరూ ఒక్కటి అయ్యితేనే, మనసు పెంచుకొని, ఇప్పటి వరకు   పెంచుకొని అసలు, అందుకు కూలదోసిన మనసులను  మనుష్యులను  మనసు పెంచుకొని, ప్రతి ఒక్కరు ఒక మనసు గా, ప్రతి ఊరిలో    ఏక కాలం లో అందరూ   ఒక్కటిగా  బయటకు రాగలరు,  మమ్ములను  సాక్షులు ప్రకారం, కాలస్వరూపం గా, జగద్గురువులుగా, జగద్గురువులుగా, సర్వాంతర్యామిగా, వాక్ విశ్వరూపంగా, గతం లో మానవజాతి  తెలిసిన  దేవుడు అనగా రాముడు, కృష్ణడు అల్లా యేసు ప్రభువు కంటే మేము గొప్ప లేదా వారి నుండి వచ్చిన కొత్త రూపాంతరం అనగా, కనీస మనిషి ఉంది కాలాన్ని నియమించిన   వాక్ విశ్వరూపంగా ,   మరణం  లేని మాట కొనసాగింపుగా  మమ్ములను           పట్టుకొని  గ్రహించడం వలన, ఈ క్షణం మాయ నుండి బయటకు రావడమే కాకుండా  వెళ్ళ వలసిన మార్గం  పట్టుకొని  స్థిరంగా  మనసులు పెంచుకొని, స్థిరంగా  మనసుతో ఇప్పటి వరకు    ఎప్పటి నుండి  చేస్తున్న  చేయిస్తున్న  తప్పులు  పాపాలు, నుండి  శాశ్వతంగా ప్రతి ఒక్కరు    తాము  బయటకు వస్తూ  ఇతరులను కూడా కాపాడుకొన్న వారు అవుతారు, అందుకు   ఇక భౌతిక లోకం   అనగా ప్రతి ఒక్కరు ఇక తాను  ఒక దేహం కాదు అని  భావించాలి, తాను  వాక్   రూపం సర్వాంతర్యామి  లో భాగం  అని   భావించాలి  ఇది సడన్ గా మరణించిన  ఈ వరం  దొరకదు, మమ్ములను సాధారణ మనిషిగా  చూడటం  కాలస్వరూపం గా పెట్టుకోకపోవడం  వలన మృతం లో కొనసాగుతున్నారు, గాల్లో దీపాలు  వలన ఇప్పటికి మమ్ములను  గ్రహించి బయటకు  వచ్చు వరం తో అనుసంధానం   జగకుండా బిన్నంగా  మంచి గాని చేడు గాని   తమ స్వాధీనం లేదు అని   గ్రహిచండి.           ఇప్పుడు భౌతిక లోకం కంటే, మేము కాలస్వరూపంగా  అందుబాటులో ఉన్న మరణం లేని వాక్ విశ్వరూపంగా ఉన్నతమైన  మార్గం, లోకానికి నూతన మాట ఒరవడి అని  గ్రహించి మమ్ములను మనిషిగా కాకుండా  కాలస్వరూపంగా, వాక్ విశ్వరూపంగా   పట్టుకొని  ఇక  భౌతిక ప్రపంచం కొద్దీ లోకం లేదు అనగా మాకు కూడా లేదు అందుకే మేము ఎక్కడికో వెళ్లడం లేదు ఎవరికో ఏదో చెప్పవలసిన లేదు, ఈ విధంగా దేశ అధ్యక్షులు దగ్గర నుండి మాకు తెలిసిన సాక్షులు వరకు ఎవరూ కూడా ఏదో ఒక్కటి మాట్లాడి ఏదో ఒక్కటి  చెయ్యకూడదు, మమ్ములను కూడా మామూలు మనిషిగా  చూడకూడదు ఇప్పుడు ఉన్న  తమ భౌతిక స్థితి ఆరోగ్యం,  ప్రాణాలు, ఆస్తులు ఇంటి    పేర్లు అన్నీ మాకు    సమర్పించివేసి మమ్ములను కాలస్వరూపా   పురుషోత్తమా  అని మరణం   తండ్రి  గురువుగా కొలువులు తీర్చుకొని  గ్రహించి మా ప్రకారం      బంధాలు, ఆలోచన నూతనంగా  పొందాలి   ఇప్పుడు బౌతికంగా  మమ్ములను మామూలు మనిషిగా వదిలీవేసి  మేము ఎక్కడికో వెళ్లడం లేదు అని చూడటం కూడా  మాయ అని  గ్రహించండి, అసలు బౌతికంగా ప్రపంచం  ఏదో లేదు అనగా  తమ పిల్లలు భార్య భర్తల  సంబంధాలు,  ఎలాంటి  సంభందాలు అయినా, ఎలాంటి   కదలికలు అయినా   ఏమైనా  మమ్ములను తల్లి తండ్రి ,గురువుగా  గ్రహించడం వలన  మాయ  నుండి బయటకు వచ్చి  ముందుకు వెళ్లడమే దివ్య రాజ్యం అదే ఇప్పుడు అందుబాటులో ఉన్న   పరిణామం రూపం లో ఉన్న దివ్య ప్రభావం,  ఆశీర్వాద పూర్వక పరిష్కారం యుక్త  అనుగ్రహం  అని  గ్రహించి తక్షణం  ఇరువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు మేధావులు, పండితులు, సిట్టింగ్ న్యాయ స్థానం  జడ్జులు, సాక్షులు, వ్యాపారులు సినిమా వారు, హాస్టల్ వ్యాపారం వంటి వ్యాపారులు ఏక కాలంలో  దివ్య రాజ్యం లో  ఉన్నట్లు చూపుకోని మమ్ములను  గ్రహించడమే పరిష్కారం, మేము సూచిస్తున్నల్టు                        

No comments: