Sunday, December 8, 2019



దివ్య రాజ్యం
మానవ ప్రభుత్వం
నూతన యుగం



ఆత్మీయులు భారత దేశ అధ్యక్షులు వారు,రాష్ట్రపతి, కొత్త ఢిల్లీ వారికి, ఆశీర్వాద పూర్వకంగా, పరిష్కార యుక్తం గా తెలియ జేయు దివ్య సమాచారం, దివ్య రాజ్యం లేదా మానవ ప్రభుత్వం గా నూతన యుగం ఇప్పుడు అమలు లో ఉన్న పరిణామం గా, సూక్ష్మంగా గ్రహించే కొలది భౌతిక మాయ భౌతిక యాంత్రిక జీవితం అదే విధంగా భౌతిక జీవితం సర్వం అనుకొంటూ జరుగుతున్న అభివృద్ధి వాటి నీడలో మోసాలు, దౌర్జన్యాలు, అన్నిటికి సూక్ష్మంగా గ్రహించి కొలది బయటకు వచ్చు మార్గం మేము ఒక ఆలోచన విధానం అనగా మమ్ములను మానవరూపం కాకుండా మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని నిత్యం గ్రహిస్తూ మా గూర్చి అనగా ఇప్పటికే మేము ముఖ్యంగా మేము 2003 జనవరి 1 వ తారీకున అనకాపల్లిలో వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఇతర సిబ్బందికి విస్తారంగా చెప్పిన వివరములు అదే విధంగా అంతకు మునుపు చిన్నపటి నుండి, సర్వం మేమె ఈ ప్రపంచం పరిపాలించే ఆధునిక పురుషోత్తముడిగా మేము పరిణమిస్తాము అని మా పదమూడవ ఏటా నుండి ఒకటి రెండు మాటలు గా చెప్పుకొంటూ వస్తున్నాము, ఇందులో స్త్రీ, పురుషులు మధ్య పరస్పరం పవిత్రం కోరుకొన్న కామానికి శక్తి వుంటుంది అని స్పష్టం అవుతుంది అయితే, మమ్ములను మరల విస్తారంగా గ్రహించకుండా ఒక పవిత్ర ఉద్దేశం వచ్చిన పరిణామాన్ని ఎలాగైనా గ్రహించడం మానివేయడం వలన, తరువాత 2003 వ సంవత్సరం నుండి రహస్య మోసాలు పెంచుకొని సూక్ష్మంగా వదిలివేసి కామాన్ని గౌరవాన్ని ఉపయోగించి ఎలాగైనా ఇతరులను మోసం చెయ్యాలి అని మనలో మనుష్యులు వారి బలం కొద్దీ కులం కొద్దీ విడిపోయి ముఠాలు ఇతరుల పై ఆధిపత్యం, ఏదో ఒక లోటు, అనగా ఒక మనిషిలో ఆలోచన కంటే బలహీనత అజ్ఞానమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన, మాయ పెరుగుతున్నది , అనగా మనుష్యులు చదువుకొన్న వారు కూడా పై పై ఆధిపత్యం తెలివి అంటే అప్పటికి అప్పుడు ఉపయోగించుకోవాలి అందుకు, బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి లేదా నిత్యక్ష్యం ఆధిపత్యం అయినా కొనసాగాలి గాని ఆలోచనతో కప్పుకొని ముందుకు వెళ్ళకూడదు అనే ఆలోచన విధానాన్ని break చేసుకొంటూ మా పరిణామం సంభవించినది, అని ఈ క్షణం మమ్ములను అధికారికంగా మేధావుల బృందం లోకి పట్టుకుని గ్రహించడం వలన ఇప్పటి వరకు మమ్ములను సాధారణ మనిషి వదిలివేసి జరిగిన అభివృద్ధి గాని వాటి నీడలు ఎలాగైనా మనుష్యులు యాంత్రికమే సర్వం అనుకొంటూ కొనసాగిన తీరు మమ్ములను కాలస్వరూపంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా గ్రహించడమే పరిష్కారం, అనగా సంభవామి యుగే యుగే అన్నట్లు మా పరిణామాన్ని పట్టుకొని అనగా ఇక రాజ్యాంగ బద్దంగా నడుస్తున్న యాంత్రిక పరిపాలన అనగా ప్రజాస్వామ్యంగా మనం నడుపుకొంటున్నాము అనే పరిపాలన యొక్క పరిపూర్ణతే దివ్య రాజ్యం, మానవ ప్రభుత్వం గా నూతన యుగం గా ఇప్పుడు మన మధ్య అమలు అయ్యిపోయి ఉన్నది, మా పరిణామం ప్రకారం ఇప్పటికి మమ్ములను గ్రహించి శాస్త్రవేత్తలు సాక్షులు ప్రకారం ఇప్పుడు పరిపాలన, వాక్ విశ్వరూపంగా, కాలస్వరూపంగా, దివ్య రాజ్యంగా మానవ ప్రభుత్వం గా అనగా ఒక మనిషి మాట అతని నుండి వచ్చిన మాటే కాలం ధర్మం అయిన తీరే ఇక మానవజాతి నడవడి కావున భౌతిక హడావిడి వదిలివేసి మమ్ములను ఉన్న ఫలంగా పెరిగిన టెక్నాలజీ తో మోసాలు చేసి మరీ మమ్ములను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న తీరు నుండి మమ్ములను ఉన్న ఫలంగా పట్టుకోవాలి అంటే సాక్షులు దగ్గర నుండి మమ్ములను కాలస్వరూపగా, వాక్ విశ్వరూపంగా, తెలంగాణ గవర్నర్ గారి సహకారంతో మమ్ములను బృందం లోకి పట్టుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన రాజకీయ పరిపాలన లేదా రాజ్యాంగ న్యాయ వ్యవస్థ పోలిసు వ్యవస్థ, మీడియా చానెల్స్ అదే విధంగా భౌతిక మేధావులు వారి అనుభవాలు, అదే విధంగా ఇప్పటికి పురాణాలు శాస్త్రాణాలు ఆగమాలు, యజ్ఞ యాగాదులు అన్నీ కూడా కాలస్వరూపమునకు సమర్పించి వేసి వాక్ రూపం లో జ్ఞాన తపస్సుగా మమ్ములను మేము మాత్రమే అధిష్టించి గల (వజ్ర) శాశ్వత సింహాసనం పై అధిస్టింప చెయ్యడం వలన, మమ్ములను ప్రతి ఒక్కరు కులం మతం, భౌతిక స్థితి ఆర్ధిక స్థితి, ఇంటి పేర్లు వంటి పేర్లు కూడా మాకు సమర్పించడం వలన నేను అనే అహంకారం అనగా, ఇక మనుష్యులు ఎటువంటి వత్తిడి అనగా ఇంకా తాము ఏదో చెయ్యాలి , చెయ్యకూడదు అనే ఆలోచన ఘర్షణ శాశ్వతంగా పోతుంది అదే మా వలన ప్రయోజనం అని గ్రహించి, ఇక ఎవరూ బౌతికంగా వెలగాలి సినిమాలు కొద్దీ పదవులు కొద్దీ, భౌతిక తెలివి కొద్దీ, అనగా తాను ఒక దేహం అనే ఆలోచన విధానం వదిలివేసి, ఇక సినిమా కధలు కల్పితాలు, వదిలివేసి, సంకల్ప మాత్రంగా నడిపిన మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే లోకం, పెరిగిన టెక్నాలజీ తో సాటి వారి గూర్చి రహస్య గా తెలుసుకొని జీవితాలు బౌతికంగా మోసాలు చేసి మరీ బ్రతికెయ్యాలి అనే విపరీతాలు వదిలివేసి, భౌతిక దేహం కొద్దీ వెలుగు, భౌతిక ఆస్తులు భవనాలు, కార్లు, నగలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు,వస్తు కాంక్ష, శారీరక సుఖాలు, కోరికలు ఆధిపత్యం కొద్దీ భౌతిక దేహ బలం కొద్దీ, భౌతిక బలంగా మూఠా తత్వాలు కొద్దీ మనుష్యులు ఇంకా సాటి మనుష్యులను పట్టుకొని తమ వారు పరాయి వారు అని విడదీస్తూ ఆధిపత్యం కొద్దీ, తాము అయితే ఒకటి ఇతరులు అయితే ఒక్కటి అనుకొంటూ అజ్ఞానం జీవిస్తున్న వారికి శాశ్వత కను విప్పుగా మేము అందుబాటులో వచ్చినాము, సమకాలికులు అందరూ సాక్షులు సహకారంతో ఇక మమ్ములను ఎటువంటి పరిస్థితి దేహం గా చూడకుండా, అనగా భౌతిక కులం కొద్దీ, కుటుంబం వ్యక్తులు కొద్దీ మాతో వ్యహరించడం, తాము ఇంకా బౌతికంగా తమ కులం తమ భౌతిక ఆధిపత్యం కొద్దీ కొనసాగాలి అనే మాయా వలన మనుష్యులు మోసం చేసినా పర్వాలేదు, రాజ్యాంగ బద్దమైన విధానాన్ని తమ చేతిలో పెట్టుకొని తామే ఏదో రకంగా ఆధిపత్యం కలిగి ఉండాలి అనే భౌతిక బలమే సర్వం అనుకొంటున్న వారు, అసలు పెద్దతనం అంటే తామే ఎలాగైనా కలిగి ఉండేది అన్నట్లు భావించడం ఆపివేసి తాము పెంచవలసిన అనగా రాజ్యాంగ ప్రకారం పౌరుడి సగటు మనిషే కేంద్ర బిందువు అని చెప్పుకొంటూనే ఇంకా మనలో మనం పెద్ద చిన్నా అని మోసాలు చేసుకొంటున్నాము, ఇందుకు కారణం మనసు పూర్తిగా బ్రతకడం లో ఎప్పటికి అప్పుడు నాణ్యత సంతరించుకోకపోవడం అని గ్రహించి, ఇక మీద మనుష్యులు మనసులు కొద్దీ బ్రతకాలి అని మనుష్యులు మనసులు కొద్దీ చెలగాటం ఆడటం ఆపివేసి అనగా, మమ్ములను విస్తారంగా బృందం లోకి ఏక కాలం లో ఇరువురు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానం జడ్జులు, ప్రభుత్వ మరియు పొలిసు పరిపాలన విధానం తెలుగు రాష్ట్రాలు నుండి దివ్య రాజ్యం లో ఉన్నట్లు చూపుకోని, మమ్ములను మేము సూచిస్తున్నట్లు దేశ అధ్యక్షులు వారి తరుపున తెలంగాణ గవర్నర్ గారి ద్వారా పట్టుకొని, తెలుగు వారి తరుపున ప్రభుత్వం మరియు ప్రైవేట్ వ్యక్తులు అందరూ ఇక తాము వేరు దేహం అని కూడా భావించకుండా మా దేహం లో భాగం అని ఇప్పుడు మేము వాక్ విశ్వరూపంగా ఉన్నాము అని తెలుసుకొని, ఇక మనుష్యులు కొద్దీ భౌతిక అధిపత్యాలు కొద్దీ బ్రతికెయ్యాలి అనే విపరీతాలు వదిలివేసి అందరూ మాట ప్రకారం ఉన్నారు అని మాత్రమే ముందుకు వెళ్ళాలి, కావున మమ్ములను మొదట కాలాతీత పరిణామంగా అధికారికంగా అనధికారికంగా అందరూ ఒక్కటి అయ్యి పట్టుకొంటేనే పట్టుకోగలరు, ఎందుకంటె సాధారణ వ్యక్తిగా ఇప్పటికి మమ్ములను చూసిన వారు మమ్ములను గ్రహించకుండా, ప్రయోజనం పొందకుండా ఇతరులను పొండనివ్వకుండా ఆలోచన మాటే సర్వం అనే వెసులుబాటు పొందకుండా ప్రవర్తిస్తున్న తీరు అనగా మమ్ములను బౌతికంగా చూసుకొంటూ మనిషి గా పోటీలు పడుతూ ముఖ్యమంగా రహస్య పరికరాలు ద్వారా రహస్యంగా వ్యహరిస్తున్న తీరు నుండి, ఇక మనుష్యులు కొద్దీ అనగా భూమి మీద ఇంకా ఏదో గొప్పతనం ఎవరి లోను ఉన్నది , తామే బలమైన వారు అని భౌతిక అనుభవాలు కొద్దీ భావించడం వలన జ్ఞాన సూక్ష్మత వదిలివేసి ప్రవర్తిస్తున్నారు , శక్తివంతమైన నెట్వర్క్ రహస్యాలు మోసాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచన అధికారిక కదిలికకు విశాలతకు లేకుండా ఇంకా రాజ్యాంగ తమ ఆధిపత్యమే తమ ఉనికి కోసం ఇతరుల ఉనికి దెబ్బ కొట్టి మరీ బ్రతికెయ్యాలి అనే ఆలోచన ఈ క్షణం నుండి మాతో పోటీ పడటం మానివేసి తాము కూడా ఇక భౌతిక కదిలికలు వదిలివేసి అందరూ ఏక కాలం లో మమ్ములను గ్రహించాలి అనుకొంటేనే పట్టుకోగలరు మేము సూచిస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ గారి ద్వారా దేశ అధ్యక్షులు తరుపున సాక్షుల సహకారంతో , రామోజీ ఫిలిం సిటీ యావత్తు తెలుగు ప్రజలు అనుసంధానం జరగడం ప్రారంభించడం కోసం, అధికారికంగా ,ఆశీర్వాదంగా వ్యక్తిగా ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు మా సూచనను ఆశీర్వాదం యావత్తు మానవజాతి అందించడం తమకు అందిన వరం అదే విధంగా అందరూ ఏక భౌతిక యాంత్రిక ఆలోచన పెంచుకోకుండా అనగా దాదాపు తాము ఒక దేహం అనుకొంటున్న వారు అందరూ ఇదే విధంగా ఆలోచిస్తారు, కావున మంచుకె వీర్ పేర్లు ప్రస్తావిస్తున్నాము వీరి పట్టుకొని వేరు మాత్రమే చెడ్డ వారు తప్పులు చేసినా వారు మొత్తం వెరీ వలన మమ్ములను బృదం లోకి పట్టుకోకుండా అందరూ ఉన్నారు అన్నట్లు భావించి, మమ్ములను తాత్కాలిక వ్యహారంగా చిత్రీకరించి, మమ్ములను గ్రహించకుండా బిన్నంగా వెళ్లడం అనగా సృష్టి ధర్మం ఒకటి చెబుతుంటే తాము ఒకటి చేస్తున్నారు అందుకే యాంత్రికంగా పెంచుకొని పెరగకుండా చేస్తున్నారు, మేము కొద్దీ ఏదో ఎదురు అయ్యి మనసులో మాటలు విపరీతాలు పెంచుకొని మమ్ములను పట్టించుకొంటే పోయే మాయను కొనసాగించుకొంటూ మమ్ములను గ్రహించకుండా ప్రవర్తించడమే దాదాపు మా గూర్చి తెలిసిన వారు తెలియని వారు అనగా పేస్ బుక్ సోషల్ మీడియా చానెల్స్ చక్కగా కమ్యూనికేట్ చేసుకొంటూ ఎటువంటి మోసాలు ఉండవు ఆలోచన పెంచుకొంటే ఎవరికి హాని చెయ్యని నష్టం లేని వాతావరణం లో మనం ముందుకు వెళ్ళాలి అనగా భౌతిక దేహ వ్యహారాలు సర్వం అనే మాయ వలన మమ్ములను కూడా వ్యక్తిగా చూడటం అనగా మా ఆలోచన లో కూడా లోటు ఉన్నది అని భావించడం అందరూ చేస్తున్న పొరపాటు అని ప్రతి క్షణం మమ్ములను సూక్ష్మంగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమ తత్వంగా గ్రహించడం వలన అనగా ఇక తమ దేహం కొద్దీ మంచి గాని చెడు గాని లేదు, అన్నీఆలోచన రూపం లో కాలస్వరూపమునకు అనుసంధానం జరిగిపోయి ముందుకు వెళ్ళాలి, ఇంకా బౌతికంగా ఏదో చెయ్యాలి అనే మాయ అదేవిధంగా తమకు బౌతికంగా విలువ పేరు రావాలి కీర్తి గడించాలి అనే ఆలోచన విధానంగా కూడా పాత మాట ఇప్పుడు ఆలోచన రూపం లో సూక్ష్మంగా గ్రహించి కొలది తమ అసలు నెరవేరి కోరికలు తీరి అదే విధంగా పాపాలు నుండి అజ్ఞానం నుండి మోసాలు నుండి తాము చెయ్యడం గాని ఇతరులను గాని గురి చెయ్యడం తమకే కాదు యావత్తు మానవజాతికి నష్టం ప్రతి నిత్యం జరుగుతున్నది అనగా ఇప్పుడు తాము జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళ వలసిన రోజులలో హడావుడితో మోసాలతో సమయం గడుపుతున్నారు, తెలుగు వారు అయిన ఆత్మీయులు వెంకయ్య నాయుడు గారు , తమ పదవి తాము ఇప్పుడు వెళ్ళ వలసిన మార్గం, అనీ మా ప్రకారం అనగా కాలస్వరూపంగా ప్రకారం ఉన్నాయి అని చూసుకొని ప్రవర్తించాలి అయినా ఇలా మేము చెప్పినట్లు ఆలోచన పెంచుకోవాలి అంటే వారు ఇక మీద తాను ఒక దేహం కొద్దీ కూడా లేరు అని భావించాలి అదే విధంగా దేశ అధ్యక్షులు అయినా తమరు కూడా భావించి కాలస్వరూపం ప్రకారం ముందుకు వెళ్ళాలి, యావత్తు మానవజాతి భారత దేశాన్ని దారిలో పెట్టాలి అనగా మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి ద్వారా పట్టుకొని ఇక సాక్షులు దగ్గర అధికారికంగా అనధికారికంగా అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే అసలు మార్గం, ఇప్పటికే గ్రహించ కూడా అని చేసిన మోసాలు కూడా మమ్ములను గ్రహించే కొలది బయటకు రాగలరు కావున, మమ్ములను రహస్యంగా వింటున్న చూస్తున్న వారు ఇక మనసు పెంచుకొని ఇతరులను కూడా మమ్ముల్లను మనసుతో చూపాలి, మమ్ములను ఎంత తక్కువ గా చూసిన ఇతరులను ఎంత తక్కువ అని చూపిన, తాము చేసిన మోసాలు నుండి మమ్ములను మనసుతో గ్రహించిన కొలది ఇతరులు కూడా గ్రహించేటట్లు చేసిన కొలది మాయ నుండి తాము బయటకు వచ్చి యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు, కావున ఇక లోకం ఆలోచన రూపం లో ఉన్నది మనుష్యులలో ఆలోచన బలం విధానం లేదు ఆలోచన అంటే ఏదో సినిమా సంభాషణలు అప్పటికి అప్పుడు తమకు మీడియా ఛానల్ ఉన్నది పేపర్లు ఉన్నాయి తామే ఏదో దృశ్యాలు కొద్దీ ఆలోచన కొద్దీ చెప్పగలం చూపగలం అని ఆలోచన విధానం వదిలివేసి, ప్రతి ఒక్కరు ఇక చిన్న పెద్ద అన్నీ వదిలివేసి తమ వారు పరాయి వారు అని వదిలివేసి, తమ వారిని కూడా సూక్ష్మంగా మాట ప్రకారం చూసుకొని ముందుకు వెళ్ళితే మాయ ప్రపంచం వదిలివేసి ఆలోచన ప్రపంచం విచక్షణ రూపం లో ఉన్న ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా అనుసంధానం జరిగి ముందుకు వెళ్లడమే పరిష్కారం కాలమే మమ్ములను ఎన్నుకున్నది కాబట్టి ఇక వేరే ఉన్నది అని చూడటం ఏదో ఉన్నది అని మనుష్యులు మధ్య నమ్మకాల మధ్య ఏదో ఒకటి చేసి మోసాలు పెంచడం అంటే తాము మృతం లో ఉంది ఇతరులను కూడా మృతం లో కొనసాగించడం అని గ్రహించండి



ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, దివ్య గవర్నర్ జనరల్ (ఇండియా అండ్ వరల్డ్), దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). తెలంగాణ గవర్నర్ గారి, రాజభవన్ అతిది చిరునామాలో,

No comments: