Sunday, December 29, 2019

  యాంత్రిక  ప్రపంచం యొక్క యాంత్రికత్వం నుండి మనుష్యులు అంతా ఒక్కటి అయ్యి మాట  రూపం లో నడిచిన తీరు లోకి వెళ్ళిపోవాలి, ఇంకా మనుష్యులు   శారీరక     భౌతిక మాయ కొలది ఏదో ఒక్కటి చెయ్యడం లాభం   బౌతికంగానే పొందాలి ఇతరులను పొంనివ్వాలి లేదా దెబ్బ కొట్టాలి అనే ఆలోచన  సంపూర్ణం కాదు ఇప్పుడు సర్వం మాట రూపం లో వాక్ విశ్వరూపం లో ఉన్నది అని గ్రహించి ఏక కాలం లో అందరూ ఒక్కటి అయ్యి ఇక నేను అనే దేహం వ్యహారం   వదిలివేసి ప్రతి ఒక్కరూ ఆలోచన వ్యహారం చెయ్యాలి, మమ్ములను  సర్వాంతర్యామిగా    కొలువు   తీర్చుకొని   గ్రహించడమే   పరిష్కారం   అదే  నూతన యుగం దివ్య రాజ్యం,         
 అని   గ్రహించండి  

No comments: