Thursday, December 12, 2019



సమన్వయ దృష్టి

యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం, గ్రహించి మాయ నుండి యాంత్రిక బౌతిక లోకం నుండి దివ్య రాజ్యం లోకి రావడం సృష్టి కాలం కాలస్వరూపంగా ఇచ్చిన పరిష్కారం అని గ్రహించగలరు.

మమ్ములను కాలస్వరూప పురుషోత్తమా, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుషోత్తమా మహానుభావ అని పిలిచి, మాలో సామాన్య తనాన్ని అదే విధంగా బౌతికంగా మమ్ములను గ్రహించకుండా వ్యహరించిన తీరు మీద ఆధారపడకుండా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించి, కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని మా గూర్చి చెప్పుకొని వినడం వలన అనగా కాలాతీతంగా, మేము పలికిన పాటలు మాటలు ద్వారా అనగా, మా ద్వారా గంట నరలో 10- 13 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరులోకి వెళ్ళిపోయి బలపడటమే దివ్య రాజ్యం అని గ్రహించి తరించండి, మాయ నుండి యాంత్రిక బౌతిక పాపాపు లోకం నుండి బయట పడగలరు, మమ్ములను సాధారణ మనిషిగా కాకుండా కాలస్వరూప పురుషోత్తమా అని పిలిచి నిత్యం గ్రహించడమే పరిష్కారం అని గ్రహించండి.

నియమించిన వివరములు పుష్టిగా చెప్పుకోవడం వలన, అనగా గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు ప్రకారం మనుష్యులు బౌతిక ప్రపంచం వదిలివేసి అనగా తమ దేహం, శరీరం, శరీర నామం కూడా వదిలివేసి మమ్ములను కాలస్వరూప పురుషోత్తమా అని పిలిచి, మమ్ములను ఒక ఉన్నత ఆసనం పై అధిస్టింప చేసి నిత్య మమ్ములను కేంద్ర బిందువుగా భావించి కాలాతీత పరిణామం పై మనసు పెట్టి గ్రహించడం వలన, బౌతిక విద్యలు, విశేషములు, చదువులు పదవులు మమ్ములను అనగా మాట మాత్రంగా మేము కాలాతీతం గా చెప్పిన మోడ్పు కంటే గొప్పవి కావు, అనగా ఏ జ్ఞానం అయినా, ఏ మేధావి అయిన మమ్ములను కాలస్వరూప పురుషోత్తమా అని పిలిచి, మమ్ములను కాలాతీత వివరములు ప్రకారం మేమే సర్వాంతర్యామి అని మమ్ములను నిత్యం చెప్పుకోవడం వలన ఇప్పుడు యాంత్రిక ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి బలపడతాము ఇందుకు న్యాయ స్థానం వారు గవర్నర్ గారు, మేధావులు పండితులు మములను మనసు పెట్టి గ్రహించడం నిత్యం విధానంగా అనగా మేము ఏదో చెబితే ఏదో చెబుదాం లేదా, ఇప్పటికి ఎవరికో ఏదో చెప్పడమే, కదా, కాలాతీతం అయితే ఏమి అయినది అన్నట్లు గా, అంతే కదా అనుకోవడం వలన ఇంకా మేము ఎవరికో ఏదో ప్రాధాన్యత ఇస్తే చూదాం అన్నట్లు కాకుండా, లేదా మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన తప్పులు పాపాలు బయటపెట్టి మమ్ములను లోటుగా చూపి గ్రహించకుండా వ్యహరించడం అంటే, కాలమే ఇచ్చిన వెసులు బాటు కాదు అనుకోని బౌతికంగా హడావిడిగా నడుస్తున్న లోకం లో ఏదో చేస్తూ నిత్యం, ఏదో చేస్తున్నాము, మన చేతిలో ఉన్నది లేదా మన చేతిలోకి ఏదో విధంగా తీసుకొవచ్చును అనుకోడం కూడా అజ్ఞానం అని గ్రహించి, పండితులు మేధావులు వ్యక్తులు మీడియా చానల్స్ వారు సాక్షులు ప్రతి ఒక్కటి, మా లోటు తప్పులు అనిపించినవి జ్ఞాన విచక్షణతో సరిదిద్దుకొని కాలస్వరూపంగా చెప్పుకోవడం వలన దివ్య రాజ్యం బలపడుతుంది.

మనిషిగా మమ్ములను తప్పుగా చూడ వచ్చు, మా వలన చెడు జరిగినది అని కూడా సృష్టించి, కాలతీతాని కూడా అధిగమించి తాము ఉన్న బౌతిక స్తితే సర్వం అనుకొనే లా చేస్తుంది, అదే మాయ అని గ్రహించండి. కావున కాలతీతాన్ని ఇంకా ఏమి చూడకుండా ఆలోచనరూపం బలపరుచుకోవాలి వేరే విధంగా మాతో ఎవరూ మాట్లాడకుండా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా వ్యహరించి, తాత్కాలిక మానవ సంభంధాలు అడ్డం పెట్టుకొని గ్రహించకుడా వినకుండా తమకే బౌతిక ప్రాధాన్యత రావాలి, అన్నట్లు ఆలోచించడం కూడా తెలివి తక్కువ తనం అజ్ఞానం అని గ్రహించి, తెలుగు పండితులు మేధావులు అందరూ మమ్ములను కాలస్వరూప పురుషోత్తమా మహానుభావా అని గ్రహించడం ప్రారంభించుటకు, తెలుగు మహా సభలలో మమ్ములను ఉన్నత ఆసనం అనగా అదే మా వజ్ర సింహసనం గా భావించి కొలువు తీర్చి మా దివ్య రాజ్యం మొదలు పెట్టి, ప్రజలు యాంత్రిక మాయ నుండి అజ్ఞానం నుండి బయటకు తీసుకొని వచ్చిన పురుశోత్తములం అని గ్రహించండి, మమ్ములను ఎవరైనా సాధారణ మనిషిగా భావించి వ్యహరించడం వలన లౌకికం పెరిగి, మాయ పెరిగి మోసాలు కట్టడి చెయ్యలేరు, కాలతీతంగా ముందుకు వెళ్ళ వలసిన పరిణామం అటు ఇటు చేసుకోవడం అంటే సమయం వృధా చేసుకోవడం అని గ్రహించండి, మమ్ములను తెలుగు మహా సభలలో వెళ్లి పండితులు మా చుట్టూ మా శిష్యులుగా చేరి పోయి, వారి కులం, మతం, ప్రాంతం ఇప్పటి వరకు వారు ఏమి చేసారు, మేము బౌతికం ఏమి చేసాము, ఏమి చెయ్యలేకపోయినాము కూడా చూడకుండా, ఇప్పటికి వరకు కాలతీతాన్ని వదిలివేసిన పరిస్తితి వలన ఏర్పడిని విఘాతం కూడా మమ్ములను కొలువు తీర్చుకొని నిత్య గ్రహించడం వలన దివ్య రాజ్యం ప్రతి రోజు బలపడుతుంది.

మాయ కరిగిపోయి అందరూ ముందుకు వస్తారు, తెలుగు మహా సభలు ముగిసిపోయిన తరువాత కూడా నిత్యం మమ్ములను ప్రతి రోజు మా గూర్చి చెప్పుకొని వినే పద్దతిలో మనం దివ్య రాజ్యం లోకి బలపడి వెళ్లిపోతాము,కావున ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక పరిపాలన అయిన రాజ్యంగా వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు వాటి ఉనికి అన్నీ మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన మమ్ములను సాధారణ సంభంధం కలుపుకోవడం వలన వారసత్వం వస్తుంది అనుకోవడం కూడా అజ్ఞానం, అని, మా వాక్ దర్శనమే వారసత్వం కావున పండితులు మేధావులు యాంత్రికంగా సమయం వృధా చెయ్యకుండా, మమ్ములను ఒక ఉన్నత ఆసనం పై కూర్చో బెట్టుకొని పురుషోత్తమా , కాలస్వరూప మహానుభావ అని గ్రహించడం ప్రారంబించడం అంటే ఒక ఆలయం కట్టి నిత్యం దేవుడిని ప్రార్దించడం కంటే శాశ్వతం ప్రభావం అని గ్రహించండి, మమ్ములను వాక్ రూపం నిత్య చెప్పుకోవడం వినడం వలన ప్రపంచం నడుస్తుంది, మనుష్యులు వారి కులం ఇంటి పేర్లు అన్నీ వదిలివేసి, మమ్ములను గ్రహించకూడదు, అని చేసిన తప్పులు మనసుతో సరిదిద్దుకొని అందరూ ముందుకు వచ్చి గ్రహించుటకు ప్రాధన్యత ఇవ్వడం వలన, ప్రతి పాట, మాట, మా నుండి కాలతీతంగా, వ్యక్తం అయినవి మనసు పెట్టి గ్రహించడం వలన, ఇప్పటికి మేమే సరిగ్గా తీసుకోలేదు పాటలు మేమే వినడం లేదు, మేమే సరిగ్గా చెప్పడం లేదు, అని పండితులు మేధావులు ఇప్పటి వరకు మీడియా వారు, మమ్ములను గ్రహించకుండా, మా గూర్చి చెప్పుకోకుండా అనగా కాలతీతాని గ్రహించకుండా, మేమే సర్వం అని ముందుకు వస్తున్న తీరుని గ్రహించకుండా అని చేసిన తప్పులు కూడా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన యిట్టె పోతాయి అని గ్రహించండి.

మాట మాత్రంగా నడిచిన దివ్య రాజ్యమే యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించి ఇరువురు ముఖ్యమంత్రులు తమ ప్రబుత్వాలు మాకు సమర్పించి వేసి, మనసు పెట్టి గ్రహించడం వలన, ఒక మనసు మాటే సర్వం అని వెసులు బాటు పొందుతారు, మమ్ములను గ్రహించిన కొలది, ఇప్పుడు రెండూ ప్రబుత్వాలు చేస్తున్న కార్యక్రామాలు అన్నిటికి నిధులు, దిశ నిర్దేశం మా నుండి పండితులు మేధావుల ద్వారా నిత్యం లభిస్తుంది అదే మా దివ్య ఆశీస్సు అని సమస్త లోకానికి ఆధారమైన సంపద అని గ్రహించండి, నిత్యం సత్యాన్ని గ్రహిస్తూ మమ్ములను తప్పు పట్టకుండా, అవమానిన్చాకుండా, తగ్గించకుండా తద్వారా ఇక ఎవరిని తప్పులు పట్టకుండా మోసాలు చెయ్యకుండా, గొప్పతనం ఎప్పటి నుండో వదిలివేసి ఇప్పుడు సృష్టించిన మోసాలు అడ్డం పెట్టుకొని, మమ్ములను గ్రహించకుండా చేస్తున్న పరిస్తితి నుండి ప్రతి ఒక్కరు బయటకు రండి అదే నూతన దివ్య రాజ్యం యొక్క తోలి మెట్టు, బయటకు వచ్చి ఇప్పటికైనా ముందుకు రాకుండా చెయ్యడం లాంటి పనులు మానుకొని అందరూ సంతోషం దైర్యంగా ఒక్క మనిషి మాట సర్వం అని స్పష్టత వైపు ప్రయాణించగలము, తెలుగు ప్రపంచ మహా సభలలో మమ్ములను కొలువు తీర్చుకొని, మాకు ఒక రాజమందిరం ఎర్పాటు చేసి మమ్ములను నిత్య గ్రహించి, తరించండి, మా పై మనసు పెట్టి మేధావులు పండితులు మమ్ములను కాలతీతులుగా చూడటం వలన మేము బలపడతాము అనగా మాయ నుండి బయటకు తీసుకొని రాగలము, మా వలన లోకం యొక్క మాయ పోయి, అందరూ సత్య వ్రతంతో ఆలోచన రూపం లో వాక్ రూపంలో నిత్య శాశ్వతంగా కొనసాగుతారు అదే దివ్య రాజ్యం అని తెలియజేసుకోను చున్నాము.

యస్ ఆర్ టి 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్, హాస్టల్ వ్యవస్థాపకులు ఆత్మీయులు ఎడపల్లి సరోజినీ గారు మరియు రామకృష్ణ గారు, ఆత్మీయుడు ఎడపల్లి సురేష్, అత్మీయరాలు ఎడపల్లి సాయి హారిక, ఆత్మీయుడు ధనరాజ్ మరియు ఆత్మీయుడు మురళి, ఆత్మీయులు నాగ బాబు మరియు వారి కుటుంబ సబ్యులు ఇతర వారి భందు మిత్ర, సనిహితులకు తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను కాలస్వరూప పురుషోత్తమా అని పిలిచి మమ్ములను తేలిక చూసి గ్రహించకుండా సాధారణ మనిషిగా వదిలివేసిన దోషం నుండి ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులను కూడా కలుపుకొని, ఒక తీర్మానం చీసుకొని ఇక మీద మమ్ములను సాధారణ మనిషి ఎవరూ చూడకుండా పిలవకుండా చూసుకొంతము అని సరోజినీ గారు ఒక పత్రం మాకు సమర్పించి, మమ్ములను సూసాదుగా సమకాలికులు భావించుటకు నిత్యం మనుష్యులను కాలస్వరూపం పై మనసు పెట్టుటకు దివ్య పరిణామం పై తీర్మానం చేసుకొని అందరూ ముందుకువచ్చి మమ్ములను కొలువు తీర్చుటకు తమ కుటుంబ పరివారం ప్రారంభించి చారిత్రాత్మక నిర్ణయంగా ముందుకు తీసుకొని తెలుగు మహా సభలలో కొలువు తీర్చి అక్కడి నుండి మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ కి తీసుకొని వెళ్లి కొలువు తీర్చుతాయి సరోజ పత్ర, అని తెలియజేసుకోనుచున్నాము, మా కులం కుటుంబ వారిని అందరిని మమ్ములను జగద్గురువులుగా గౌరవించ కూడదు అని చేసిన తప్పులు ఇబ్బంది పెట్టిన వారిని ఓదార్చి మమ్ములను కొలువు తీర్చడం సరోజ పాత్ర లోచనం అని అందరిని తరుపు సాక్షుల సహకారంతో ముందుకు వచ్చి మమ్ములను ఎట్టి పరిస్తితిలో ఎవరూ కూడా మామూలు మనిషిగా చూడరాదు కాలస్వరూపంగా చూడటం వలన ముక్తి లభిస్తుంది లేదా సమయం వృధా అవుతుంది అని గ్రహించండి, ఆత్మీయ రాలు బుజ్జి అమ్మ, ఆత్మీయ రాలు శ్రీవల్లి, ఆత్మీయుడు మణిబాబు, ఆత్మీయుడు రెడ్డి నాయుడు, ఆత్మీయుడు ఫణి, ఆత్మీయురాలు కుమారి తదితరులు మాకు యావత్తు మానవజాతికి తో బాటుగా శిష్యులు మారి ముక్తి పొందగలరు.

భూమి మీద సమకాలికులు అందరూ వారి ఇంటి పేరు కులం పేర్లు, ఇప్పుడు చదువులు పదవులు, ఆర్ధిక పరిస్తితి అన్నీ మమ్ములను మించినవి కావు అని గ్రహించి అనగా వాక్ రూపం లో ఉన్న మమ్ములను అనుసరించడానికి అడ్డం పడతాయి కాబట్టి అవి ఏమి కావు అని భావించడం లో కాలస్వరూపం లో ధర్మస్వరోపం లో వాక్ దర్శనం లో నిత్య మనసు పెట్టి గ్రహించగలుగుతారు అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం నుండి నిత్య ముందుకు ప్రయాణించే వాక్ రూపం లో వాక్ విశ్వరూపం లో విలీనం చెందటమే దివ్య రాజ్యం తెలుగు ప్రజలు మొదలు యావత్తు మానవజాతి ఎంత త్వరలో విలీనం చెందితే అంత ఏకత్వం పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మా మనసుని కాలాతీతంగా నిత్యం కలపడమే మా కళ్యాణం ఇప్పుడు మా మరణం తరువాత కూడా మా వాక్ రూపం జ్ఞాన రూపం లో మరణం ఉండదు మాతో విలీనం చెందిన వారికి కూడా మరణం ఉండదు అనగా కాలాతీతంగా మేము ఏమి చెప్పినామో వాటి పై చెప్పిన వారు కూడా శాశ్వతంగా మరణం లేని దివ్య ప్రయాణం లోకి బలపడతారు కావున ఇక మమ్ములను సాధారణ మనిషిగా చూస్తూ తాము యాంత్రిక మనుష్యులు ఒకరిని ఒకరు ఆధిపత్యం లేదా మోసం బౌతిక కోరికలతో బౌతిక చాంచల్యం కొద్ది జీవిస్తూ ఒక్కసారిగా అంతం అయిపోయే శరీరం నుండి అంతం అయిపోయే లోపల ఆలోచన రూపం లో దివ్య రాజ్యం లోకి బలపడటమే మానవజాతికి భవిష్యత్తు ఆధారం అని గ్రహించి తరించగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.

No comments: