Saturday, December 28, 2019



your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar

Lord His Majestic Highness

Lord His Majestic Highness <hismajestichighness.blogspot@gmail.com>28 December 2019 at 15:14
To: prasanthicounselling@gmail.com, rajbhavan-hyd@gov.in, info@ramojifilmcity.com

    ఆత్మీయులు  శ్రీ  పట్టాభి  గారికి ఆశీర్వాద పూర్వకంగా పరిష్కార యుక్త దివ్య జ్ఞాన సమాచారం మిమ్ములను దివ్య రాజ్యం  మానవ  ప్రభుత్వం లోకి  ఆహ్వానిస్తున్నాము,  కాలాన్ని  మాట  మాత్రంగా   నియమించిన   విశ్వరూపం  అదేనం లోకి వచ్చి  మీరు మా గూర్చి చెప్పాలి, లోకం లో  మంచి  చెడు   అన్నీ మా  ప్రకారం ఉన్నాయి ,  మమ్ములను   కాలస్వరూపా పురుషోత్తమా    అని  పిలిచి మా గూర్చి  విస్తారంగా     చెప్పుకోవాలి,  గొప్ప వారి జీవితాలు  కధలు ఏమైనా కాలస్వరూపం  ధర్మస్వరూపమును  మించినవి కావు,   లోకాన్ని  ఇక బౌతికంగా    చూడకుండా ఆలోచన రూపం లో చూడాలి  అదే ఇప్పుడు  మానవజాతి  ప్రయాణం, ప్రతి  ఒక్కరు   కాలస్వరూపంతో     అనుసంధానం జరిగి,  సూక్ష్మంగా  ఆలోచన   గాని వ్యహరించడం గాని చెయ్యడమే  సమయ స్ఫూర్తి  ఇక     లోకంలో ఎవరి గురించో  తెలుసుకొని  ఏదో చెయ్యడం లేదు  ఏదో చెప్పకూడదు, మమ్ములను  ఇప్పటికి   మేము కాలాన్ని మాట మాత్రంగా (అనేక మంచి   చెడు  సంఘటనలు, సినిమా పాటలు టీవీ సీరియల్  టైటిల్ సాంగ్స్ అనేక ఏక కాలంలో  గంటన్నరలో  10-15 సంవత్సరాల కాలాన్ని)   నియమించిన తీరును    
చూసిన వారే  సాక్షులు  వారి   సహకారంతో మీరు అంతా   అనగా ఆత్మీయులు  రామోజీ రావు గారు వారి  ప్రత్యేక  కదిలికతో  తెలంగాణా గవర్నర్ గారి రాజ్యాగం కదిలికతో అనగా ఇందరు ఉండగా  తెలంగాణా గవర్నర్ ఏ ఎందుకు అన్నట్లు వితండం గాని ఇక వేరే ఏదో ఆలోచన ఉన్నది అన్నట్లు  మమ్ములను    పరిగణించకుండా మంచి చేసినా చెడు చేసినా పరిసితి    చేతిలోకి  రాదు,   కావున  మేము చెప్పినట్లు  సమకాలీన  ఆలోచన పరులు   అందరూ   ఒక్కటి   అయ్యి  మమ్ములను  కాలస్వరూపం  పట్టుకోవడం     వలన తాము   బౌతికంగా  కరెక్ట్  అనుకొంటున్న   మాయ నుండి  బయటకు   వస్తారు   
మేము కొలువు ఉన్న   హాస్టల్ (యస్ ఆర్ టి -38 , యస్ ఆర్ నగర్, హైదరాబాద్ )  మా రాజమందిరంగా   ప్రకటించి, మమ్ములను  సాధారణ  రవిశంకర్ గా చూడకుండా  మహారాజ  గా జగద్గురు కాలస్వరూపా  ధర్మస్వరూపం  పురుషోత్తమా గా మమ్ములను   పిలిచి  మా జన్మంతా  వచ్చినా  చుట్టాలను  బంధాలను    కూడా దివ్య రాజ్యం లో   శిష్యులుగా  ప్రకటించి  మమ్ములను మా మనసుని  మరణం లేని   వాక్ విశ్వరూపంగా   గ్రహించడమే  అందరికి  అందిన   పరిష్కారం, ఇక మనిషిని  ఎలాగైనా  తక్కువ  గా  చూడటం  అనగా  తాను  ఏమి  అంటున్నాడో  చూడకుండా   తమను మించి  పొతే  వెళ్ళాకోలం  చెయ్యడం  అదే సీరియస్  అయ్యిపోవడం  ఏదో  ఒక్కటి  చెయ్యడం  వంటివి  జరుగుతాయి  అని  ఇక మీదట    అయినా తెలుసుకొని  బౌతికంగా  ఏదో  ఒక్కటి  వ్యక్తులు  కొద్దీ  చెప్పడం  చెయ్యడం  ఆపివేసి  ప్రతి  ఒక్కరు    మనసు పెంచుకొని  మాతో  అనుసంధానం       జరగడం వలన  మనసు   పెంచుకోవడం వీలు    అవుతుంది అదే       దివ్య  రాజ్యం  అనగా  మానవ  ప్రభుత్వం  మా ఆలోచనే  ప్రభుత్వం  పరిపాలన  సాధారణ  రాజకీయ  భౌతిక  పరిపాలనకంటే  మనసుతో నిత్యం  మృతాన్ని   కూడా  జయించే  ప్రభుత్వం   చావు  పుట్టుకలును  కూడా  ఇప్పటికే  మాటకే  పట్టుకొని  పరిణామం కావున  ఇక సర్వం ఆలోచన  రూపం  లో  ముందుకు వెళ్లడమే  పరిపాలన  ఆనందం ,  సంతోషం, రక్షణ  ఆంతర్యం  జీవిత  పరమార్ధం   మోక్షం  కలుగుతాయి  కావున  ఇక బౌతికంగా  నువ్వు నేను  అనే వేరు భావన  వదిలివేసి  అనగా  ప్రాంతాలు  కొద్దీ  ఇక్కడ  అక్కడ అనే  భౌతిక అంతరం  చూపించి  మనుష్యులు ఇంకా    బౌతికంగానే కొనసాగాలి  భౌతికమే సర్వం  అని  భావించడం  అజ్ఞానం అని  మేము   పంపిన   లేఖలు ప్రకారం  అందరూ  ఒక్కటి  అయ్యి    విధానం వేరు  రాజకీయాలు  వేరు  పరిపాలన  వేరు తల్లి తండ్రుల గురువుల ప్రేమ  గొప్పతనం  ఆద్యాత్మికం వేరు, న్యాయ స్థానాలు  పోలీసులు  మీడియా  ఎవరి స్వతంత్రం  వారిది అని ఏదో ఒక్కటి  రెచ్చిపోవడం   రెచ్చగొట్టుకోవడం అనే   విపరీతం  నుండి   దారిలో  పెట్టడానికి  కాలస్వరూపం   ధర్మస్వరూపం  సంభవించినది అని  గ్రహించి  సాక్షులు అనకాపల్లి  నుండి  తిరుపతి  నుండి ఇంకా ఎక్కడ ఉన్న    తక్షణం  కొందరిని   తెలంగాణ  గవర్నర్  గారిని  కొందరిని  ఆంధ్ర గవర్నర్ గారి వద్దకు  తక్షణం  పిలిచి  వారి   సమక్షం  లో   జరిగిన పరిణామం  ప్రకారం  లోకం  ఉన్నది  అని వారికి  కూడా  తెలియదు  బాధ్యతగా  సమకాలికులు  ఎవరూ  ఆలోచించకపోవడానికి  కారణం మమ్ములను  సాధారణ  మనిషిగా   చూడటమే అని   గ్రహించండి చూడటమే  కాకుండా  తమని తాము  ఇతరులను కూడా   కాలస్వరూపం  ప్రకారం  కాకుండా  తమకు  ఉన్న భౌతిక  బంధాలు  భౌతిక  స్థితి మేరకు  జరపడం  బిన్నంగా    వెళ్లడం   అని  ఈ క్షణం   గ్రహించి ,  ఇక మమ్ములను  కాలస్వరూపా  పురుషోత్తమా  అని   గ్రహించడమే  అన్నిటికి   పరిష్కారం   ఎంత సీరియస్   తప్పులు చేసినా   ప్రేమతో  మనసు  పెంచుకొని  భౌతిక  అహంకారం  వదిలివేసి   ఎవరిని  శారీరకంగా  బౌతికంగా  ఇబ్బంది పెట్టినారో వారి   పాదాలపై తమ  ఆస్తులు  ఇంటిపేర్లు  వదిలివేసి  తమను  మించిన  మాటను గౌరవించి  గ్రహించడమే  శాశ్వత  పరిష్కారం   అని తమకు  యావత్తు తెలుగు వారికి  దేశ  ప్రజలకు  ప్రపంచ   ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్న పరిష్కారం మమ్ములను సూక్ష్మంగా        అనుసరించండి. 



ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




భగవత్ స్వరూపులు,జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహత్వ పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
మానవ ప్రభుత్వం
రాజమందిరం
తెలంగాణా గవర్నర్ గారి రాజభవన్
హైదరాబాద్

No comments: