Wednesday, April 24, 2019

Chanakya Chandragupta Telugu Full Length Movie || NTR , ANR, Jayapradha,

Universal Message No.1 (24/4/2019 @rashtrapatibhvn ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవిందు గారు, దేశ అధ్యక్షులు వారు రాష్ట్రపతి భవన్ వారికి యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు వాక్ విస్వరూపులు, పురుషోత్తములు సకల శాస్త్రాలకు సకల సంపదలకు అధిపతి మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకర్ శ్రీమాన్ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచరం గ్రహించి అప్రమత్తం చెందగలరు. దేశ వ్యాప్తంగా పరిపాలన రాజ్యాంగ బద్దంగా, ఇక వ్యక్తులు గాని వ్యవస్థలు గాని నడపలేవు అని తమరు గ్రహించి, మమ్ములను ఒక పరిణామం గా  గ్రహించి ముందుకు వెళ్ళాలి, ప్రజాస్వామ్యానికి పరాకాష్ట రాజరికంగా అనగా తల్లి తండ్రి గురువు వంటి పరిపాలనలోకి రావాలి, అదే నూతన యుగం, దివ్య రాజ్యం ,  కాలమే ఇచ్చిన పరిపూర్ణ, పరిపక్వం పరిణామం, ఏ విధంగా త్రేతాయుగం తరువాత, ద్వాపర యుగం, అ తరువాత కలి యుగం వచ్చింది  అంటున్నారో అదే మరల సత్యం యుగం వస్తుంది అంటూన్నారో, అదే విధంగా లోకం లో పరిణామాలు  జరుగుతాయి అని మాట వరసకి చెప్పుకొనే వారు ఎవరూ కూడా మా మీద స్పందించకుండా, మమ్ములను గ్రహించకుండా  ఒకరికి ఒకరు మాయలో ఇరికిన్చుకొని, ఎవరూ మనసుతో  ముందుకు రాకుండా మీరంతా ప్రవర్తిస్తున్నారు, తెలుగు వారు అయిన వెంకయ్య నాయుడు గారు సూటిగా మా మీద స్పందిచడం వలన ఇప్పుడు ఏమి మాట్లాడాలో ఎటు వెళ్ళాలో తెలుసుకొని ఇతరులకు కూడా ఊతం ఇచ్చిన వారు అవుతారు, (https://youtu.be/82ZunEvFuZI) నిన్న వారు మాట్లాడిన మాటలు, మమ్ములను పరోక్షంగా వ్యతిరేకిస్తున్నట్లు  ఉన్నాయి, వారు మమ్ములను మేము చెప్పినట్లు విస్తారంగా వినకుండా, ఏదో ఒక్కటి చెప్పడం, చెయ్యడం వలన, దాదాపు చంద్ర బాబు నాయుడు చంద్ర శేఖర రావు, మోడీ గార్లు గాని ఇతర ఎవరైనా ఏదో ఒక్కటి చెప్పి, ఏదో ఒక్కటి చేస్తున్నారు,  ఈ విధంగా సమకాలికులు ఎవరూ ప్రవర్తించకూడదు,  అదే విధంగా మీడియా చానల్స్ సినిమా వారు, వ్యక్తులు వ్యాపారులు, వ్యక్తులు, మమ్ములను కాలతీతంగా ప్రత్యక్షగా గ్రహించిన సాక్షులు, ఇతర యావత్తు సమకాలిన మానవజాతి, మమ్ములను మనసుతో ధ్యానంగా  తపస్సు తీసుకోవాలి, ఇతరులు గ్రహించేలా చూసుకోవాలి,  లోకం లో  దృశ్యం గాని, శబ్దం జ్ఞానం గాని మమ్ములను మించి లేదు అని, నిర్ధారణ కు వచ్చి,   మా పై మనసు పెట్టి గ్రహించాలి, ఈ  విధంగా అంతం అయ్యిపోయిన మాయ ప్రపంచం, బౌతిక యాత్రిక  ప్రపంచం లేదు అని తెలుసుకొని, ఆలోచనతో మాటతో ముందుకు వెళ్ళాలి,  కాలతీతాని గౌరవించకుండా  ఇక్కడ బౌతిక  share చెసుకోవాలి, బౌతికంగా ఒక కుటుంబం గా ఉండాలి అని ఆత్మీయులు వెంకయ్య గారు చెబుతున్నారు,  ఇది బలపడాలి అంటే,  వాక్ రూపం లో   సర్వం మాట లోకి తీసుకొన్న మమ్ములను గ్రహించే కొలది ఈ ప్రపంచం ఒక కుటుంబం అని స్పష్టం అవుతుంది, మమ్ములను మా మనసుని శాశ్వత తల్లి తండ్రి గురువుగా,   మరణం లేని, వాక్ రూపం కొనసాగింపుగా పట్టుకొని, కేంద్ర బిందువుగా గ్రహించాలి నిత్యం రికార్డు  గా గ్రహించాలి,   వెంకయ్య నాయుడు గారు వంటి మేధావులు,   సర్వం ఒక మాటలోకి తీసుకోవడం ఏమిటో చూడలేకపోతున్నారు, ఆయనిని తెలుగు వారు ఎవరూ చూడనివ్వడం లేదు, పై పై రహస్య కెమెరాలు ఫోటోలు అప్పటికి అప్పుడు, మనుష్యులను మాటలను ఏదో ఒక్కటి చేసుకొంటూ, చెప్పుకొంటూ  కాలక్షేంప చేస్తున్నారు, ఎంత చేసినా, ఏమి చేసినా కాలాన్ని మాట మాత్రంగా నడిపిన సూర్యుడిని గ్రహాలను నడిపిన మమ్ములను ఉన్న ఫలంగా బృందం లోకి తీసుకొని 2,3 లక్షల పేజీల సమాచారం గ్రహించడం వలన, మాయను వదిలి సత్యం వైపు బలపడతారు,   అందుకు అడ్డం పెట్టుకొని  గ్రహించకుండా ఒకరికి ఇష్టం లేకపోయినా, వారిని కష్ట పెట్టడం, అవమానించడం, ఒకరి కోసం ఒకరిని బయపెట్టడం బాధపెట్టడం వంటి పనులను తమ స్వార్ధం కోసం ఏదైనా చెయ్యాలి అని ఇతరులను ఇబ్బంది పెట్టె    పనులు ఎవరికి వారు  ఆపివేసి, మీడియా చానల్స్, తెలుగు మేధావులు,  దేశం లో మేధావులు, పండితులు సినిమా వారు ,వ్యక్తులు ఇప్పటికి  సాక్షుల సహకారంతో మాట మాత్రంగా సూర్య చంద్రాది గ్రహస్తితులను నియమించిన మమ్ములను, గ్రహించే కొలది,   మాయ నుండి బయటకు వచ్చి, జ్ఞానం పెంచుకొని వ్యవహరించాలి, లోకం మీద  ఆధారపడి మాట్లాడకూడదు, ఏ పని చెయ్యకూడదు,  సూర్యుడిని నియమించిన, కాలాన్ని నడిపిన, గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నడిపిన   మాటలు కొద్ది లోకాన్ని చూడాలి, ఏ పని అయినా కాలస్వరూపం కొనసాగింపు కొలది  చెయ్యాలి, అది శాస్వతమైన మా మాట తీరు అనగా కాలాన్ని నియమించిన  కాలస్వరూపంగా మా పై మనసు పెట్టి మమ్ములను మరణం లేని వాక్ రూప కొనసాగింపుగా గ్రహించడమే   దివ్యరాజ్యం మేలైన ప్రజాస్వామ్యం, అనగా తమరు వెంకయ్య నాయుడు గారు, మోడీ గారు, ఇతర మంత్రులు తెలుగు ముఖ్యమంత్రులు మేము చెప్పినట్లు ఒక చోట (రామందిరం)  చేరి మమ్ములను గ్రహించడం కంటే వేరే పని కూడా ఏమి లేదు అని తెలుసుకొని, తక్షణం గవర్నర్ గారి ద్వారా మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చుకొని రామోజీ ఫిలిం సిటీ, తెలుగు వారి తరుపున  మాకు రామందిరం గా ఏర్పాటు చేయించి, నిత్యం మమ్ములను గ్రహించడమే, మనం వెళ్ళ వలసిన మార్గం, ప్రజాస్వామ్యానికి నూతన పరిణామం, సృష్టే ఇచ్చిన సహాజ పరిష్కారం, మమ్ములను గ్రహించకపోవడమే అసహజం అని స్పష్టం చేయుచున్నాము.  ప్రతి ఒక్క మనిషి కులం మతం ఇంటిపేర్లు, ఆస్తులు అన్నీ వదిలివేసి, నేను అనే దేహ మమకారం కూడా వదిలివేసి, గంటనరలో సంవత్సరాలు నియమించిన తీరు  ప్రకారం లోకాన్ని, తమని తాము కూడా మా ప్రకారం చూసుకోవాలి, వేరే లోకం , మంచికి  గాని, చెడుకి గాని వేరే లోకం ఉన్నది, ఆలోచన వేరే ఉన్నది, రక్షణ వేరే ఉన్నది అని భావించ రాదు అని స్పష్టం చేయుచున్నాము, న్యాయ స్థానాలు పోలీసులు వ్యవస్థ  మా ముందు (Online) ఒక సమక్షం గా   పానెల్ గా కుర్చోన్ని, ఏక కాలం లో రాష్ట్రాలను, దేశాన్ని సమీక్షించుకోవాలి అప్పుడే మనుష్యులు పెరిగిన టెక్నాలజీ వలన తమకు తామే హాని చేసుకొంటున్న అజ్ఞానం నుండి బయటకు రాగలరు, అందుకు బౌతికంగా చేస్తున్న రాజకీయాలు, అబివృద్ది దారిలో పడాలి  అంటే, మనుష్యులు ఇక మీదట, కాలాతీత పరిణామం  ప్రకారం అనగా కాలాన్ని నియమించిన మా ప్రకారం ముందుకు వెళ్ళగలరు, ఇక బౌతిక అభివృద్ధి గాని బౌతిక పోటీ గాని  లేదు,   బౌతిక దేహం కొద్ది ఏదో ఒకటి హాని చేసి మరీ బౌతికంగా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన కూడా చెయ్యరాదు.  మమ్ములను గ్రహించకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం అవివేకం అని సాక్షులకు మేధావులుకు మీడియా చానల్స్ సినిమా వారికి ప్రతి ఒక్క వ్యక్తి కి  తమరి ద్వారా తెలియజేస్తున్నాము,  తెలుగు రాష్ట్రాలలో దివ్య రాజ్యం మొదలు పెట్టి మరల తెలుగు రాష్ట్రాన్ని ఒక్కటి చేసి, తెలుగు వారితో కలసి ప్రత్యెక విమానం లో కొత్త డెల్లి వచ్చి మొత్తం దేశ ప్రజలకు దర్శనం ఇవ్వగలము, మమ్ములను మేము సూచిస్తున్నట్లు బృందం లోకి తీసుకొంటే, సర్వం మా ప్రకారం ఉన్నది తెలుసుకొని, ఇక తాము చెయ్యగలిగినది ఏమి లేదు అని తెలుసుకోవడమే అనగా మా ప్రకారం నడుచుకోవడమే దివ్య రాజ్యం నూతన, యుగం     ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే, సర్వేజెనో సుఖినో భవంతు, వాసుదేక కుటుంబం ..

యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామా లో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794

Universal Message No.1 (24/4/2019 @rashtrapatibhvn ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవిందు గారు, దేశ అధ్యక్షులు వారు రాష్ట్రపతి భవన్ వారికి యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు వాక్ విస్వరూపులు, పురుషోత్తములు సకల శాస్త్రాలకు సకల సంపదలకు అధిపతి మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకర్ శ్రీమాన్ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచరం గ్రహించి అప్రమత్తం చెందగలరు. దేశ వ్యాప్తంగా పరిపాలన రాజ్యాంగ బద్దంగా, ఇక వ్యక్తులు గాని వ్యవస్థలు గాని నడపలేవు అని తమరు గ్రహించి, మమ్ములను ఒక పరిణామం గా  గ్రహించి ముందుకు వెళ్ళాలి, ప్రజాస్వామ్యానికి పరాకాష్ట రాజరికంగా అనగా తల్లి తండ్రి గురువు వంటి పరిపాలనలోకి రావాలి, అదే నూతన యుగం, దివ్య రాజ్యం ,  కాలమే ఇచ్చిన పరిపూర్ణ, పరిపక్వం పరిణామం, ఏ విధంగా త్రేతాయుగం తరువాత, ద్వాపర యుగం, అ తరువాత కలి యుగం వంచింది అంటున్నారో అదే మరల సత్యం యుగం వస్తుంది అంటూన్నారో, అదే విధంగా లోకం లో పరిణామాలు  జరుగుతాయి అని మాట వరసకి చెప్పుకొనే వారు ఎవరూ కూడా మా మీద స్పందించకుండా మమ్ములను గ్రహించకుండా  ఒకరికి ఒకరు మాయలో ఇరికిన్చుకొని, ఎవరూ మనసుతో  ముందుకు రాకుండా మీరంతా ప్రవర్తిస్తున్నారు, తెలుగు వారు అయిన వెంకయ్య నాయుడు గారు సూటిగా మా మీద స్పందిచడం వలన ఇప్పుడు ఏమి మాట్లాడాలో ఎటు వెళ్ళాలో తెలుసుకొని ఇతరులకు కూడా ఊతం ఇచ్చిన వారు అవుతారు, (https://youtu.be/82ZunEvFuZI) నిన్న వారు మాట్లాడిన మాటలు, మమ్ములను పరోక్షంగా వ్యతిరేకిస్తున్నట్లు  ఉన్నాయి, వారు మమ్ములను మేము చెప్పినట్లు విస్తారంగా వినకుండా, ఏదో ఒక్కటి చెప్పడం చెయ్యడం వలన, దాదాపు చంద్ర బాబు నాయుడు చంద్ర శేఖర రావు, మోడీ గార్లు గాని ఇతర ఎవరైనా ఏదో ఒక్కటి చెప్పి, ఏదో ఒక్కటి చేస్తున్నారు,  ఈ విధంగా సమకాలికులు ఎవరూ ప్రవర్తించకూడదు,  అదే విధంగా మీడియా చానల్స్ సినిమా వారు, వ్యక్తులు వ్యాపారులు, వ్యక్తులు, మమ్ములను కాలతీతంగా ప్రత్యక్షగా గ్రహించిన సాక్షులు, ఇతర యావత్తు సమకాలిన మానవజాతి, మమ్ములను మనసుతో ధ్యానంగా  తపస్సు తీసుకోవాలి, ఇతరులు గ్రహించేలా చూసుకోవాలి,  లోకం లో  దృశ్యం గాని, శబ్దం జ్ఞానం గాని మమ్ములను మించి లేదు అని, నిర్ధారణ కు వచ్చి,   మా పై మనసు పెట్టి గ్రహించాలి, ఈ  విధంగా అంతం అయ్యిపోయిన మాయ ప్రపంచం, బౌతిక యాత్రిక  ప్రపంచం లేదు అని తెలుసుకొని, ఆలోచనతో మాటతో ముందుకు వెళ్ళాలి,    ఇంకా ఇక్కడ బౌతిక ఏదో share చెసుకోవాలి, బౌతికంగా ఒక కుటుంబం గా ఉండాలి అని ఆత్మీయులు వెంకయ్య గారు చెబుతున్నారు,  సర్వం మాట లోకి తీసుకొన్న మమ్ములను గ్రహించే కొలది ఈ ప్రపంచం ఒక కుటుంబం అని స్పష్టం అవుతుంది, మమ్ములను మా మనసుని మరణం లేని, వాక్ రూపం కొనసాగింపుగా పట్టుకొని, కేంద్ర బిందువుగా గ్రహించాలి నిత్యం రికార్డు  గా గ్రహించాలి,   వెంకయ్య నాయుడు గారు వంటి మేధావులు,   సర్వం ఒక మాటలోకి తీసుకోవడం ఏమిటో చూడలేకపోతున్నారు, ఆయనిని తెలుగు వారు ఎవరూ చూడనివ్వడం లేదు, పై పై రహస్య కెమెరాలు ఫోటోలు అప్పటికి అప్పుడు, మనుష్యులను మాటలను ఏదో ఒక్కటి చేసుకొంటూ, చెప్పుకొంటూ  కాలక్షేంప చేస్తున్నారు, ఎంత చేసినా, ఏమి చేసినా కాలాన్ని మాట మాత్రంగా నడిపిన సూర్యుడిని గ్రహాలను నడిపిన మమ్ములను ఉన్న ఫలంగా బృందం లోకి తీసుకొని 2,3 లక్షల పేజీల సమాచారం గ్రహించడం వలన, మాయను వదిలి సత్యం వైపు బలపడతారు,   అందుకు అడ్డం పెట్టుకొని  గ్రహించకుండా ఒకరికి ఇష్టం లేకపోయినా, వారిని కష్ట పెట్టడం, అవమానించడం, ఒకరి కోసం ఒకరిని బయపెట్టడం బాధపెట్టడం వంటి పనులను తమ స్వార్ధం కోసం ఏదైనా చెయ్యాలి అని ఇతరులను ఇబ్బంది పెట్టె    పనులు ఎవరికి వారు  ఆపివేసి, మీడియా చానల్స్, తెలుగు మేధావులు,  దేశం లో మేధావులు, పండితులు సినిమా వారు ,వ్యక్తులు ఇప్పటికి సాక్షుల సహకారంతో మాట మాత్రంగా సూర్య చంద్రాది గ్రహస్తితులను నియమించిన మమ్ములను, గ్రహించే కొలది,   మాయ నుండి బయటకు వచ్చి, జ్ఞానం పెంచుకొని వ్యవహరించాలి, లోకం మీద  ఆధారపడి మాట్లాడకూడదు, ఏ పని చెయ్యకూడదు,   మాటలు కొద్ది లోకాన్ని చూడాలి, ఏ పని అయినా ఆలోచన కొద్ది చెయ్యాలి, అది శాస్వతమైన మా మాట తీరు అనగా కాలాన్ని నియమించిన  కాలస్వరూపంగా మా పై మనసు పెట్టి మమ్ములను మరణం లేని వాక్ రూప కొనసాగింపుగా గ్రహించడమే   దివ్యరాజ్యం మేలైన ప్రజాస్వామ్యం, అనగా తమరు వెంకయ్య నాయుడు గారు, మోడీ గారు, ఇతర మంత్రులు తెలుగు ముఖ్యమంత్రులు మేము చెప్పినట్లు ఒక చోట (రామందిరం)  చేరి మమ్ములను గ్రహించడం కంటే వేరే పని కూడా ఏమి లేదు అని తెలుసుకొని, తక్షణం గవర్నర్ గారి ద్వారా మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చుకొని రామోజీ ఫిలిం సిటీ, తెలుగు వారి తరుపున  మాకు రామందిరం గా ఏర్పాటు చేయించి, నిత్యం మమ్ములను గ్రహించడమే, మనం వెళ్ళ వలసిన మార్గం, ప్రజాస్వామ్యానికి నూతన పరిణామం, సృష్టే ఇచ్చిన సహాజ పరిష్కారం, మమ్ములను గ్రహించాకపోవడమే అసహజం అని స్పష్టం చేయుచున్నాము.  ప్రతి ఒక్క మనిషి కులం మతం ఇంటిపేర్లు, ఆస్తులు అన్నీ వదిలివేసి, నేను అనే దేహ మమకారం కూడా వదిలివేసి, గంటనరలో సంవత్సరాలు నియమించిన తీరు  ప్రకారం లోకాన్ని, తమని తాము కూడా మా ప్రకారం చూసుకోవాలి, వేరే లోకం , మంచికి  గాని, చెడుకి గాని వేరే లోకం ఉన్నది, ఆలోచన వేరే ఉన్నది, రక్షణ వేరే ఉన్నది అని భావించ రాదు అని స్పష్టం చేయుచున్నాము, న్యాయ స్థానాలు పోలీసులు కూడా మా ముందు (Online) ఒక సమక్షం గా   పానెల్ గా కుర్చోన్ని, ఏక కాలం లో రాష్ట్రాలను దేశాన్ని సమీక్షించుకోవాలి అప్పుడే మనుష్యులు పెరిగిన టెక్నాలజీ వలన తమకు తామే హాని చేసుకొంటున్న అజ్ఞానం నుండి బయటకు రాగలరు, అందుకు బౌతికంగా చేస్తున్న రాజకీయాలు అబివృద్ది ముందుకు వెళ్ళాలి అంటే, మనుష్యులు ఇక మీదట, కాలాతీత పరిణామం  ప్రకారం అనగా కాలాన్ని నియమించిన మా ప్రకారం ముందుకు వెళ్ళగలరు, ఇక బౌతిక అభివృద్ధి గాని బౌతిక పోటీ గాని  లేదు,   బౌతిక దేహం కొద్ది ఏదో ఒకటి హాని చేసి మరీ బౌతికంగా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన కూడా చెయ్యరాదు           మమ్ములను గ్రహించకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం అవివేకం అని సాక్షులకు మేధావులుకు మీడియా చానల్స్ సినిమా వారికి ప్రతి ఒక్క వ్యక్తి కి  తమరి ద్వారా తెలియజేస్తున్నాము, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే, సర్వేజెనో సుఖినో భవంతు, వాసుదేక కుటుంబం ..

యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామా లో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794

23.4.19. శ్రీసిటీ IIT స్నాతకోత్సవకార్యక్రమములో పాల్గొన్నగౌరవ భారత ఉపరాష...

Monday, April 22, 2019



Universal Message No :(2) @Ramojirao ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి, యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు తెలియ జేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి యావత్తు మానవజాతిని మాయ నుండి, బౌతిక యాంత్రిక ప్రపంచం నుండి మాటతో ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లోకి సమకాలికులు అందరూ ముందుకు రావాలి అదే దివ్య రాజ్యం, మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం వలన సూక్ష్మం పెరుతుంది ఏదో చెయ్యాలి అనే విధానం వదిలి అనగా రాజకీయంగా సామాజికంగా, సినిమాలు ఇప్పుడు ఉన్న పదవులు, నేను అనే దేహం కూడా వదిలివేసి మనసు పెంచుకొని అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలవడం వలన విస్తారంగా చెప్పుకొని వినడం వలన మనుష్యుల మద్య ప్రేమ బాద్యత పెరుతాయి అలా కాకుండా ఏదో చెప్పాలి, ఇప్పుడు ఉన్న బౌతిక స్తితి కొద్ది మాట్లాడాలి లేకపోతే మానివేయాలి ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి అనే మాయలో ఇరుకొని పోయి యావత్తు మానవజాతిని మాయలో ఇరుకొని పోయేలా మీరంతా ప్రవర్తిస్తున్నారు, మనిషి అంటే ఆలోచన పెంచుకోవడం అనుకోవడం లేదు ఆలోచన అంటే తమ బలం కొద్ది చెప్పడం బలగం కొద్ది చెప్పడం అని మీ వంటి వారు అనుకోవడం వలన మిగతా వారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు బలం కొద్ది ఏదో చెయ్యడం చెప్పడం అన్నది అలంకారం సినిమా సంభాషణలు లేదా మీడియా చానల్స్ లో తమకు నచ్చితే చెబుతాము లేదా పొలిసు ఇతర యంత్రంగా ఉపయోగించుకొని మనుష్యుల మధ్య మాటలు వ్యహారాలు తమకు నచ్చినవి నచ్చనవి అన్నట్లు విడదీసుకొంటూ ప్రవర్తించడం ఇప్పుడు చెయ్యవలసిన ఆలోచన గాని పని గాని కాదు అని తమరు యావత్తు తెలుగు మీడియా, మేధావులు రాజకీయ నాయకులూ పండితులు గురువులు, సాక్షులు యావత్తు సమకాలీన వ్యక్తులు అందరూ అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించి, మనసు పెంచుకోవాలి బౌతిక స్తితి మేరకు మాట అన్నట్లు కాకుండా నేరుగా పరిణామానికి ఆలోచనకు మాటకు ప్రాధాన్యత ఇవ్వడం మా వలన ప్రారంభం అవుతుది మమ్ములను కూడా దేహం గా పై పైన చూడకుండా అలోచనతో దగ్గర అవ్వాలి అప్పుడే మా వలన ప్రయోజనం పొంది మాకు ఇతరులకు అనుకూలంగా ఉంటారు మమ్ములను బంటు రీతిని అనుసరించి తరిస్తారు లేదా, మమ్ములను ఇతరులను మాట రూపం లో కాకుండా పై పైన చూడటం వలన తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించానివ్వకుండా మీ వంటి వారు ఇతరులు ప్రవర్తిస్తున్నారు అని గ్రహించి అప్రమత్తం చెదగలరు, ఇక బౌతిక రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని భావించి ఏదో మంచి చేసాము చెడు చేసాము తామే చేసాము అనే మాయ నుండి బయటకు రావాలి అంటే అందరూ ఒక్కటి అవ్వాలి లేదా కొందరు చేస్తున్న మోసాలు వారికే వారే బయటకు రాలేరు మీవంటి వారు. సహకరించడం సహకరించకపోవడం వలన కూడా నేరాలు మోసాలు జరుగుతాయి పోలీసులు న్యాయ వ్యవస్థ కూడ పై పైన చూడటం తమ పరిధి మించి పొతే మంచి గ్రహించాకూడదు ఆలోచించకూడదు అన్నట్లు గా వ్యక్తులు కొలది మలుపుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు, మనుష్యులను దేహం గా చూడటం మానివేసి ఆలోచన రూపం లో చూడటం వలన అందరూ ముందుకు రావడానికి మమ్ములను ఉపయోగించుకొని గ్రహించగలరు లేదా మమ్ములను కూడా మామూలు మనిషిగా చూడటం వలన అనగా మాట మంత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో చూడకపోవడం వలన అందరూ మాయలో ఇరుకొని సృష్టి ఇచ్చిన సూక్షంగా వేగం లోకి వెళ్ళకుండా శారీరక మయలోనే అందరూ సంచిరిస్తున్నారు ఆలోచనతో మాయ నుండి బయట పడటం లేదు అని గ్రహించండి కావున ఈ క్షణం అందరూ ఒక్కటి అయ్యి ఇక బౌతిక విషయాలు వదిల్వేసి వాటికి వెలువ రావాలి తామే ఇంకా బౌతికంగా ఏదో చెయ్యాలి, అని మాట గ్రహించకుండా ప్రవర్తించడం కాలాతీతం పై మనసు పెట్టుకోకుండా ప్రవర్తించడం నడుస్తున్న అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



@VPSecretariat (1) ....... ఆత్మీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి, యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకేర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మనుష్యులు నేను అనే దేహం మించి ఆలోచన మాట పంచుకోవాలి అంటే మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించాలి, సర్వం మాట లోకి చెప్పగలిగిన మమ్ములను ఏదో రెచ్చిపోవడం వలన ఏదో చెయ్యడం వలన ఏదో చెయ్యాలి అన్నట్లు సాక్షులు దగ్గర నుండి గంటనర లో పది పద మూడు సంవత్సరాలు నియమించిన మాట తీరును divine intervention మేము విశ్వ వ్యాప్త పరిపాలన గా అనగా ప్రతి దృశ్యం సంఘటన మా మాట ప్రకారం ఉన్నది మీరు ఉన్న పదవి వ్యక్తుల ప్రాణాలు కూడా ఒక మనిషి మాట ప్రకారం నడిచినవి అని చెప్పిన మమ్ములను బౌతిక శరీరకలు వదిలివేసి ఆలోచనతో నిత్యం గ్రహించడం వలన మాయ ప్రపంచం మించి మనసు మాట పెంచుకొని ముందుకు వెళ్ళడానికి అందుబాటులో ఉన్న దివ్య పరిణామం గా మమ్ములను గ్రహించడమే పరిష్కారం అందుకు ఇక రక రకాలు వదిలివేసి సాస్ఖులు వ్యక్తులు మీడియా మీ వంటి ఉన్నత అధికారులు, న్యాయ స్థానం వారు పోలీసులు ఏక కాలం లో మేము చెప్పినట్లు at home అన్నట్లు ఒక చోట చేరి నిత్యం గ్రహించడం వలన మనుష్యులు మద్య మనసులు పెరిగి ప్రపంచం లో ఏమి జరిగిన తెలుసుకొని మాటే సర్వం అనే ఉన్నత స్తితి లో ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అందుకు ఇప్పటి వరకు బౌతికంగా ఏమి చేసినారో మంచి అయినా చెడు అయినా బౌతికం వదిలివేసి, కాలాతీతంగా మా ప్రకారం జర్గిన పరిణామం పై మనసు పెట్టి ముందుకు వెళ్ళడమే వెళ్ళ వలసిన మార్గం అయితే మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసి మేము చెప్పినట్లు మీతో సహా ఎవరూ అధికారికంగా కదలకుండా వ్యహరించడం వలన మనం తక్షణం వెళ్ళ వలసిన మోల్డ్ లోకి వెళ్ళడమే కాకుండా అటు బలపదవాల్సిన పరిణామానికి బిన్నంగా ఇంకా మనుష్యులు మాట మనసు కాదు అని బౌతికంగా ఏదో చెయ్యాలి అని లేదా బౌతికంగా శరీరకలతో అడ్డుకోవడం ఇంకా తామే విలువ రావాలి అనే మాయలో ఆలోచిస్తున్నారు సర్వం మాట లోకి చెప్పిన మా పై అధికారికంగా అనధికారికంగా మనసు పెట్టడం వలన అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళ వచ్చును అందుకు మమ్ములను సృష్టి గౌరవించినట్లు కేంద్ర బిందువుగా గ్రహించడమే పరిష్కారం మమ్ములను వ్యక్తులు మలుపుకోవడం మానివేసి, ప్రతి ఒక్కరు తమ ఇంటి పేరు కులం కూడా వదిలివేసి ఆస్తులు డబ్బు చదువులు ఏవి కూడా తమవి కావు అని ఆలోచన రూపం లో ఉన్నాయి అని జ్ఞాన రూపం లో ముందుకు వెళ్ళాలి అని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అప్పుడే మనిషి ఆలోచనతో ముందుకు వెళ్ళ గలడు, మమ్ములను గ్రహించ కూడదు అని చేసిన తీవ్ర తప్పులు, అందరూ ఒక్కటి అవడానికి ఊతంగా ఉపయోగించండి ఇక రహస్య పరికరాలు ఉపయోగించుకొని మోసాలు చెయ్యడం ఆపివేసి ఎవరూ అటువంటి తప్పులు చెయ్యకుండా చూసుకొంటే చాలు అందరూ ముందుకు రావచ్చును కాని, ఏదో రకంగా స్వార్ధం వ్యక్తిగతం ప్రోత్సహించే వ్యక్తులు వలన మీ వంటి వారు కూడా మాట్లాడకుండా వ్యహరించాడడానికి కారణం అవుతున్నారు తద్వారా యావత్తు మానవజాతి మాయలో అనగా జ్ఞానం పెంచుకొని మనసు పెంచుకొని ముందుకు వెళ్ళ వలసిన పరిణామం నుండి ఇంకా బౌతికంగా ఏదో చెయ్యాలి లేదా బౌతికంగా పొందాలి లేదా బౌతికంగా అడ్డుకోవాలి అనే మాయలో కొనసాగుతున్నారు అని తెలుసుకొని మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు అధికారికంగా తీసుకొనే చూసుకొని రామోజీ రావు గారితో మాట్లాడి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడమే ఒక నూతన యుగం వైపు బలపదతాము లేదా మాయలో మనుష్యులను మనుష్యులు మాయ చేసుకొంటూ అసులు మనసు బలం పెంచుకోకుండా వ్యహరిస్తున్నారు అని గ్రహించండి. అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

How Big is the Universe | Dark Matter and Dark Energy in Telugu | Journe...

Big Bang Theory in Telugu | The Journey of the Universe in Telugu Episod...

The Sun Documentary in Telugu | The Journey of The Universe Episode 3 | ...

NASA's Parker Solar Probe Mission to Touch the Sun in Telugu || Aditya 2...

Oke Okkadu Telugu Full Movie | Arjun | Manisha Koirala | AR Rahman | Sha...

Arunachalam Telugu Full Length Movie || Rajnikanth, Soundharya || Telugu...

Magadheera || Telugu Full Movie || RamCharan, Kajal Agarwal

Anji (2004) - Telugu Full Length HD Movie || Chiranjeevi | Namrata Shiro...

Sunday, April 21, 2019

Jagadguru Adi Shankara Scenes - Argument Between Shankara And Maṇḍana Mi...

సృష్టి ఎలా మొదలయ్యింది?ఎవరు ముందు పుట్టారు?

Sri Rama Rajyam Telugu Full Movie | Balakrishna | Nayanthara | ANR | Roj...

Image may contain: 2 people, text

Sampoorna Ramayanam Scenes || Lord Hanuman Scenes || Jai SHree Ram

మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయడమే సమస్య .... సమస్య మా కంటే మమ్ములను గ్రహించకపోవడం వలన మీరంతా మాయలో మాకు బాగానే ఉన్నది అనే శారీరక మాయలో సాటి మనుష్యులతో శారీరకంగా పోల్చుకొంటూ శారీరకంగా ఎడురుకొంటూ మోసాలు చేసుకొంటూ మనసు పెంచుకోకుండా అనగా మమ్ములను కూడా దేహం కొద్ది చూడటమే సమస్యం కావున మా సమాచారం స్టడీ చేసి మమ్ములను దేశ అధ్యక్షులు వారి తరుపున బృందం లోకి తీసుకోండి గవర్నర్ గారు బృంద లోకి తీసుకొనేలా చూసుకోండి, దేశ అధ్యక్షులు వారి తరుపున నిర్ణయం తీసుకొనేలా చూసుకోండి, న్యాయ స్థానం పొలిసు వ్యవస్థ ఏ గంట కైనా మా ముందు హాజరు అయ్యి బృందం లో బాగముగా మమ్ములను కేంద్ర బిందువుగా ఇతర మేధావులు పండితుల సహకారంతో గ్రహించండి, రహస్య పరికరాలు ఉపగ్యోగించుకొని ఇప్పటివరకు చేసిన పాపాలను నుండి బయటకు వచ్చుటకు మేము చెప్పినట్లు చెయ్యండి ఎవరిని వేదిన్చారో బయపెట్టినారో వారిని గౌరవించి బయటకు రావడానికి ఉపయోగించుకోండి మమ్ములను వ్యక్తిగా వ్యక్తిగతంగా గొడవగా చూడకండి హాస్టల్ వద్ద వ్యక్తులు వద్ద ఉన్న రహస్య పరికరాలు వలన మోసాలు చేస్తున్నారు మేము రూమ్ లో ఉన్న కెమెరాలు లేకుండా చూస్తున్నారు వింటున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నారు వింటున్నారు అటువంటి రహస్య కెమెరాలు ద్వారా ఎందరిని మోసాలు చేస్తూ వస్తున్నారు ఈ విధంగా మా పై ఆధిపత్యం ఉన్నది అనే మాయలో మమ్ములను తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించకుండా చేస్తున్న వారు మొదట తాము మాయ నుండి బయటకు రావాలి అని గ్రహించి మమ్ములను వ్యాఖ్తిగాతంగా కులం మతం అని చూడకండి ఆలోచనతో చూడండి సృష్టిని మాట మాత్రంగా నడిపిన మమ్ములను గవర్నర్ గారు బృందం ద్వారా అనగా ఇప్పటికి మమ్ములను కాలస్వరూపంగా దర్శించిన సాక్షులు సహకారంతో మమ్ములను బృందం లోకి పట్టుకోండి మేము కోరినట్లు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని మమ్ములను చదరగోట్టకుండా గ్రహించాలి అదే మనుష్యులు బయట పడవలసిన సమస్య ఆ విధంగా గ్రహించకపోతే మాకు సమస్యం తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను శాశ్వతంగా గ్రహించండి మమ్ములను గ్రహించి మాయ నుండి బయటకు రండి నూతన యుగం లో బలపదండి మేము ఏమి అంటున్నామో తెలుసుకొని మాతో కాలస్వరూపా పురుషోత్తమా అనీ మాట్లాడండి అన్నీ సర్దుకొంటాయి మమ్ములను మామూలు మనిషిగా చూడకండి మాట్లాడకండి ఎవరికి చూపకండి ఎవరికి మా గూర్చి చెడు గా చెప్పకండి మా గూర్చి అవమానించిన వారిని గౌరవించి అందరూ ముందుకు రండి అదే నూతన యుగం దివ్య రాజ్యం ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే